తెలంగాణం

మున్సిపల్ ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పాలె.. మార్చి 29 వరకు ఈసీ గడువు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 12 మున్సిపాలిటీలు పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 1125  చెప్పకుంటే గెలిచిన వారిపై అనర్హత, ఓడిన మళ్లీ పోటీ చెయ్యకుండా ని

Read More

తెలంగాణ ఆర్టీసీకి డీజిల్ కొరత లేదు : అధికారులు

హైదరాబాద్ , వెలుగు: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణ ఆర్టీసీపై పడదని, రాష్ట్రంలో ఆర్టీసీకి డీజిల్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్ట

Read More

తాగునీటి నిర్వహణకు తోడ్పాటునందించండి..కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించాలని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క

Read More

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం హైదరాబాద్, వెల

Read More

మెదక్ జీజీహెచ్ లో ఏసీబీ తనిఖీలు

పెద్ద మొత్తంలో మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ ముడుపులు ఇస్తేనే పని చేస్తున్నట్లు గుర్తింపు మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని జిల్లా

Read More

మార్చి16, 17న సాగర్ ఎడమ కాల్వ నీటి నష్టంపై స్టడీ..ఐదుగురు అధికారులతో కమిటీ వేసిన కృష్ణా బోర్డు

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ఎడమ కాల్వ నీటి నష్టంపై స్టడీ చేసేందుకు కృష్ణా బోర్డు ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. వీరు రెండు రోజులపాటు ఫీల్డ్​

Read More

భూదాన్  బాధితులందరికీ న్యాయం చేయాలి : పోటు రంగారావు

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్  ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి  పోటు రంగారావు ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం అర్బన్  మండలం భూదాన్  భూమిలో

Read More

గణేశ్, మౌనిక రక్షణ బాధ్యత మీదే : విశారదన్ మహారాజ్

కుమ్మెర ఘటనలో బాధిత దంపతులను డీఎస్పీకి అప్పగించిన విశారదన్​ మహారాజ్ నాగర్​ కర్నూల్, వెలుగు: కుమ్మెర బాధితులకు న్యాయం జరిగేంత వరకు డీఎస్పీ, ఎస్

Read More

జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా భద్రకాళి టెంపుల్ : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి

వరంగల్‍/ వర్ధన్నపేట (ఐనవోలు)/ టేకులపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉమ్మడి వరంగల్, ​ఖమ్మం జిల్లాల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జోరుగా సా

Read More

రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం.. ఇకపై ఎలక్ట్రికల్వెహికిల్స్!

ప్రభుత్వ వాహనాలు క్రమంగా ఈవీ వైపు! తన కాన్వాయ్ సహా అన్ని డిపార్ట్​మెంట్స్​కు ఎలక్ట్రిక్  వాహనాలే​ కొనాలని సీఎం ఆదేశాలు   వివిధ డిపా

Read More

దారి దోపిడీ కేసులో నిందితులు అరెస్ట్

కరీంనగర్ క్రైం, వెలుగు:  కళ్లల్లో కారం చల్లి దోపిడీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్  చేసి బంగారు గొలుసు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేస

Read More

కరీంనగర్ జిల్లాలో  ఇద్దరు మిల్లర్లపై కేసు నమోదు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్  జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి రూ.కోట్లు కొల్లగొట్టిన మిల్లర్లపై జిల్లా సివిల్  సప్లై అధికారులు ఎట్ట

Read More

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కూసుమంచి, వెలుగు : పేదల సంక్షేమం, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన క

Read More