తెలంగాణం
రేపటి( ఏప్రిల్ 24) నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్..జూన్ 12న రీఓపెన్
స్కూళ్లకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి జూన్ 11 వరకు హాలిడేస్ కొనసాగుతాయి. తిరిగి జూన్ 12న బడులు ప్రారంభమవుతాయి. ఈ వి
Read Moreకాళేశ్వరం అవకతవకలపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలే.. రిపోర్ట్లో టెక్నికల్ అంశంపైనే అభ్యంతరం తెలిపింది
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికనూ తప్పుపట్టలే: ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదని మంత్రి వెల్ల
Read Moreఎక్కడి బస్సులు అక్కడే!.. 6 వేల779 బస్సులు డిపోలకే పరిమితం
1247 హైర్, ఎలక్ట్రిక్ బస్సులను తిప్పిన యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందులు &n
Read Moreగిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ..ప్రతి కార్మికుడి రక్షణకు అండగా ఉంటుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
ముగ్గురు గిగ్ వర్కర్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా సెక్రటేరియెట్లో చెక్కుల అందజేత హైదరా
Read Moreనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నెలకో నోటిఫికేషన్..కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ.. 2,500 పోస్టుల భర్తీకి చర్యలు
పీసీబీ, టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు ఇప్పటికే ఓ నోటిఫికేషన్ రిలీజ్.. మిగతా పోస్టుల భర్తీకి 
Read Moreనల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కియా కారు, బైక్ ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కియా సెల్టోస్ కారు బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గుర
Read Moreయాదాద్రి భువనగిరి జిల్లాలో నిలిచిపోయిన పల్నాడు ఎక్స్ప్రెస్... ప్రయాణికుల పడిగాపులు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో పల్నాడు ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా సుమారు గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంద
Read Moreరైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం
Read Moreనిర్మల్ జిల్లా భైంసాలో విషాదం.. ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్కు గుండెపోటు.. ప్రాణం పోయింది !
నిర్మల్: ప్రాణాలు నిలిపే వైద్యులు కూడా గుండెపోటు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఒక పేషెంట్కు ఆపరేషన్ చేస్తుండగా.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన డాక్టర్
Read Moreసైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో... నాలుగు నెలల్లో రూ.64 లక్షల కల్తీ సరుకు సీజ్..
హైదరాబాద్ ఫుడ్ కల్తీపై ఫోకస్ పెట్టారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. స్వీట్స్ షాపులు, బేకరీలు, మాంసం దుకాణాలు.. దేనిని వదలకుండా నిత్యం తనిఖీలు
Read Moreతెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు
హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు దక్కాయి. 1995, 1996 బ్యాచ్ ఐపీఎస్లకు పదోన్నతి పొందారు. ఆరుగురు ఐపీఎస్లు అడిషనల్ డీజీ నుంచ
Read Moreనిర్మల్ జిల్లాలో పెట్రోల్ కొరత... బండ్లు ఎక్కడికక్కడ వదిలేసి వెళ్తున్నారు..!
అమెరికా, ఇరాన్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో... అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్, గ్యాస్ కొరతతో జనం ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో కూడ
Read Moreహైదరాబాద్ లో మూడేళ్ళ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి...
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మూడేళ్ళ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందాడు. బుధవారం ( ఏప్రిల్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయ
Read More













