తెలంగాణం

ఎమ్మెల్యే మందుల సామేల్‌‌ ఇంటిపై బీజేపీ లీడర్ల దాడి

మేడిపల్లి, వెలుగు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌‌ హిందువులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. బీజేపీ, బీజేవైఎం లీడర్లు సోమవారం బోడు

Read More

కొమురవెల్లిలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు..ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమాన్ని సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధ

Read More

30 వరకు అసెంబ్లీ.. 20న బడ్జెట్‌‌.. ఉగాది, రంజాన్‌‌, శ్రీరామ నవమికి సెలవులు.. ఆదివారం సభ

23 నుంచి 26వరకు పద్దులపై చర్చ ఉగాది, రంజాన్‌‌, శ్రీరామ నవమికి సెలవులు.. ఆదివారం సభ బీఏసీ సమావేశంలో నిర్ణయం డ్రగ్స్​, మూసీ పునరుజ్జీ

Read More

అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు మార్పు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ లాబీల్లో మంత్రుల చాంబర్లను అధికారులు మార్చారు. గ్రౌండ్ ఫ్లోర్​లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

Read More

అమరవీరుల స్తూపానికి పాలతో శుద్ధి

    బీఆర్ఎస్ నేతలు తాకి కలుషితం చేయడంతో పాలతో శుద్ధిచేశామన్న కాంగ్రెస్ నేతలు హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కులో ఉన్న త

Read More

వారం రోజులు వానలు.. బుధ, గురువారాల్లో వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో మోస్తరు వర్షం పడింది. దీంతో చేతికందిన పంటలు నేలవాలిపోయాయి. హైదరాబాద్‌‌ నగర

Read More

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది? : కేటీఆర్

    రాహుల్ మాట ఇప్పటికీ ఎందుకు అమలవ్వడం లేదు: కేటీఆర్​     గన్​పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి నివా

Read More

సభకు రాకుంటే పదవి ఎందుకు ? అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌‌ క్లాస్

ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్‌‌కు హాజరుకావాల్సిందే.. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్&zw

Read More

కిక్కిరిసిన భీమేశ్వరాలయం

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది.  తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్

Read More

గంగారంలో పులి కలకలం..వరుసగా రెండో రోజు ఆవుపై దాడి

కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగారం తండా గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆవును చంపిన పులి

Read More

యాసంగి వడ్ల కొనుగోలు టార్గెట్‌‌ 90 లక్షల టన్నులు..రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి

60 లక్షల టన్నుల దొడ్డు, 30 లక్షల టన్నుల సన్నరకాలు కొనాలని లక్ష్యం 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగు, 152.03 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా యాసంగ

Read More

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, టీ20 వరల్డ్ కప్-2026 విన్నింగ్ టీమ్ మెంబర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. టీ20 ప్రపంచ కప్-2026 గెలుచుకుని హై

Read More