తెలంగాణం
సెస్ లెక్కలు తోడుతున్న సర్కార్.. 12 ఏండ్ల లావాదేవీలపై ప్రభుత్వం ఫోకస్
2014–2026 లావాదేవీలన్నింటిపై సమగ్ర దర్యాప్తు జగిత్యాల డీసీవో మనోజ్కుమార్కు విచారణ బాధ్యతల
Read Moreనిఖిల్ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ షురూ..2022 అక్టోబర్ 9న సూర్యాపేటలో ధరావత్ నిఖిల్ మిస్సింగ్
12న ఎన్ఎస్పీ మేజర్ కెనాల్లో నిఖిల్ మృతదేహం లభ్యం చిలుకూరు పీఎస్లో కేసు నమోదు, సీఐడీ
Read Moreఅధిక వడ్డీ ఆశ చూపి ..కుషాయిగూడలో రూ.50 కోట్లతో వ్యాపారి పరార్!
కుషాయిగూడ వ్యాపారిపై మల్కాజిగిరి సీపీకి బాధితుల ఫిర్యాదు పెళ్లి, వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు చేసి టోకరా మల్కాజిగిరి, వెలుగు: అధిక వడ్డీ ఇస
Read More90 ఏండ్ల తర్వాత భూముల రీసర్వే..గెట్టు తగాదాలకు శాశ్వత పరిష్కారం
మొదటి విడత జిల్లాకో 70 రెవెన్యూ గ్రామాల ఎంపిక నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఇప్పటికే జిల్లాలకు చేరిన రోవర్లు, సర్వేయర్లకు అందజేత సర్
Read Moreడోర్ తీస్తే లైబ్రరీ.. వేస్తే టాయ్లెట్.. కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల అఫిలియేషన్ మాయాజాలం
కార్పొరేట్, ప్రైవేట్కాలేజీల ‘అఫిలియేషన్’ మాయాజాలం 1,350 కాలేజీల అప్లికేషన్లు.. పర్మిషన్
Read Moreఅభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ ప్రస్తుతం రెండు, మూడు మండలాలకు ఒక సర్వేయ
Read Moreస్పెయిన్ లో తెలంగాణ విద్యార్థి మృతి.. మృతదేహం కోసం ప్రభుత్వానికి తల్లిదండ్రుల విజ్ణప్తి
హోటల్ మేనేజ్ మెంట్ చదువుకోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవ శాత్తు మృతి చెందిన ఘటన స్పెయిన్ లో జరిగింది. పెద్దపల్లి జిల్లా శ్రీరాం
Read Moreహీరో అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి..గచ్చిబౌలి పీఎస్ కేసు నమోదు
హీరో అఖిల్ రాజ్ కు డెలివరీ బాయ్ తో జరిగిన గొడవ వివాదాస్పదంగా మారింది. మంగళవారం (జూన్ 30) సాయంత్రం కొందరు దుండగులు అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై దాడ
Read Moreయాదగిరిగుట్ట ఆలయం చైర్మన్ గా ...ఎంఎస్ఎన్ గ్రూప్ ఫౌండర్ ఎం. సత్యనారాయణరెడ్డి
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (యాదాద్రి) కోసం నూతన ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్
Read Moreహైదరాబాద్ స్టార్టప్ ఘనత..ప్రయోగానికి సిద్దమవుతున్న స్కైరూట్ విక్రమ్-1 రాకెట్
భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన తొలి
Read Moreదేవుడా.. స్నాక్స్లో బల్లి ఏంటి.. సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో స్వీట్ హౌస్లో షాకింగ్ ఘటన జరిగింది. బాలాజీ స్వీట్ హౌస్లో కొనుగోలు చేసిన స్నాక్స్లో బల్లి కనిపించిందన
Read Moreమళ్లోసారి కేసీఆర్ వస్తే భార్యాభర్తల మాటలను వింటారు: సీఎం రేవంత్ ఎద్దేవా
హైదరాబాద్: రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా.. కేసీఆర్పై, బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ మండిపడ్డారు. మళ్లోసారి కేసీఆర్ వ
Read Moreరైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం (జూన్ 30) హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా
Read More












