తెలంగాణం

లా, బీఈడీ కోర్సుల ఫీజులు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ సెక్రటరీ  

ఎల్ఎల్​బీ గరిష్ట ఫీజు రూ.40,300, ఎల్ఎల్ఎంకు రూ.50,400  బీఈడీ గరిష్ట ఫీజు రూ. 50,800, ఎంఈడీ ఫీజు రూ.45 వేలు ఫిక్స్​  మూడేండ్ల పాటు ఇవే

Read More

పరీక్షల గురించి విద్యార్థులు టెన్షన్ పడొద్దు : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా 

హైదరాబాద్, వెలుగు: పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులు మార్కుల కోసం ఆందోళన చెందొద్దని, ప్రాక్టీస్​పై దృష్టి పెట్టాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యో

Read More

కేంద్ర నిధులను వదలొద్దు..  గ్రామాల అభివృద్ధి ఆగొద్దు : మంత్రి సీతక్క

ఒక్క రూపాయి కూడా లాప్స్ కావొద్దు.. రాష్ట్రానికి రావాల్సిన  హక్కులను సాధించుకోవాలి: మంత్రి సీతక్క జూన్ 2 నాటికి ‘ఇందిరా మహిళా శక్తి&r

Read More

టెండర్లపై తుది నిర్ణయం ప్రభుత్వానిదే..నిబంధనల ఉల్లంఘన లేనప్పుడు జోక్యం చేసుకోలేం: హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో జోక్యం

Read More

కొత్త కోర్సుల దరఖాస్తులకు గడువు మార్చి 23 వరకు పెంపు..డిగ్రీ కాలేజీలకు మరో ఛాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సుల దరఖాస్తులకు గడువు ఈనెల 23 వరకు పెంచినట్లు తెలంగాణ హయ్యర్

Read More

ఇండియాకు నాయకత్వం కావాలి మౌనం కాదు

      గల్ఫ్ సంక్షోభంపై చర్చకు విపక్షాల డిమాండ్     ప్రతిపక్ష నేత రాహుల్ సారథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన

Read More

టెక్నికల్ కోర్సులతో త్వరగా ఉద్యోగాలు : ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: టెక్నికల్ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐల

Read More

ఇవాళ(మార్చి 10) బడ్జెట్ కసరత్తు! .అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం భేటీ 

హైదరాబాద్, వెలుగు:  రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును ఆర్థిక శాఖ స్పీడప్ చేసింది. మంగళవారం సెక్రటేరియెట్​లో అ

Read More

ఖమ్మంలో కవిత అరెస్ట్...

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగిన   తెలంగాణ

Read More

హుస్సేన్ సాగర్ తీరానికి కొత్త అందాలు ఛత్ పూజ, బతుకమ్మ ఘాట్ల ఆధునీకరణ

రివెట్​మెంట్ వాల్ నిర్మాణం  వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు 5,424 చ. మీ మేర గోడలకు పెయింటింగ్స్  రూ.3.16 కోట్లతో హెచ్ఎండీఏ ప్రతిపా

Read More

ఆన్లైన్ కోర్సులకూ అకడమిక్ క్రెడిట్లు..హయ్యర్ ఎడ్యుకేషన్లో ‘స్వయం ప్లస్’ జోరు 

ఐఐటీ మద్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నత విద్యామండలి కీలక ఒప్పందం 

Read More

AI జమానాలో ఉన్నామా లేక.... దేవుడే కాపాడతాడంటూ... బాలింత వైద్యాన్ని అడ్డుకున్న గిరిజనులు.. 

AI టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించగలిగే స్థాయికి చేరుకున్నాడు మనిషి. ప్రతి రంగంలో AI విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే... మరో వైపు

Read More

కరీంనగర్ జిల్లాలో విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య.. 

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించడంతో తట్టుకోలేకపోయిన భార్య పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

Read More