తెలంగాణం
ప్రజా పాలనలో గుణాత్మక మార్పు వచ్చింది..సీఎం రేవంత్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం: ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గడిచిన రెండున్నర సంవత్సరాల ప్రజా పాలనలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత
Read Moreఎస్పీఎఫ్ కు ద్వితీయ బహుమతి..తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన దళం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ దళాల కవాతు ప్రదర్శనల
Read Moreజూన్ 04 నుంచి గ్రామ, వార్డు సభలు.. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్ల తో సీఎస్ రామకృష్ణారావు వీసీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు అధికార యంత
Read Moreజూన్ 4న జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం టూర్ : గుడ్డెం దొడ్డి దగ్గరే హెలిప్యాడ్..
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే గద్వాల, వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన స్థలాలను మార్పు
Read Moreపాలమూరు ప్రాజెక్టులపై స్పాట్లోనే నిర్ణయాలు : మంత్రి ఉత్తమ్
సీఎం రేవంత్ పర్యటనతో ప్రాజెక్టుల పనుల్లో వేగం: మంత్రి ఉత్తమ్ అక్కడే రివ్యూ చేసి నిధులు విడుదల చేసే అవకాశం &nbs
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి..సిద్దిపేటలో భార్యాభర్తలు..కల్వకుర్తిలో ఇద్దరు యువకులు మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా, ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, వారి కొడుకు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు
Read Moreకోదాడలో అధిక వడ్డీ ఆశ చూపి రైతులను ముంచిన రియల్టర్..రూ.11 కోట్లు వసూలు చేసి పరార్, రైతుల ఆందోళన
కోదాడ, వెలుగు: తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని పెట్టుబడి కోసం డబ్బులు కావాలని చెప్పి, ఆ డబ్బులకు అధిక వడ్డీ ఇస్తానని చెప్ప
Read Moreఘనంగా తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ...పాల్గొన్న మాజీ గవర్నర్లు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు
ముషీరాబాద్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానించడం ఆనందంగా ఉందని మా
Read Moreకొడంగల్బస్టాండ్ రూపురేఖలు మారుస్తం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
కొడంగల్, వెలుగు: ప్రయాణికుల రద్దీతో నిత్యం కిక్కిరిసే కొడంగల్ బస్స్టేషన్
Read Moreఅమరవీరుల పోరాటాల ఫలితమే తెలంగాణ : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్, వెలుగు: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే తెలంగాణ ఆవి ర్భావమని రాష్ట్ర గవర్నర్ శివ
Read Moreఅమరవీరుల త్యాగాలు మరువలేనివి : మంత్రి ధనసరి సీతక్క
ములుగు, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల పోరాట స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అమరవీరుల త్యాగాలు మరువలేనివని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధ
Read More‘వరంగల్’లో 9,483 మందికి ఇందిరమ్మ ఇండ్లిచ్చినం : మంత్రి కొండా సురేఖ
వరంగల్/ ఖిలా వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో 9,483 మంది పేదలకు ఇందిరమ్మ పథకంలో ఇండ్లిచ్చామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రా
Read Moreసింగరేణిలో కొత్త గనుల సంవత్సరంగా 2026
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో 2026ను కొత్త గనుల సంవత్సరంగా పేర్కొంటూ ఆ దిశగా కొత్త మైన్స్ను ప్రారంభించుకోనున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ
Read More












