తెలంగాణం
ఇరిగేషన్ ఈఎన్సీకి ఎక్స్ టెన్షన్.. రమేశ్ బాబు పదవీకాలాన్ని 6 నెలలు పొడిగించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్) రమేశ్ బాబు పదవీ కాలాన్ని ప్రభుత్వం 6 నెలలు పొడిగించింది. మంగళవారం ఆయ న పదవీకాలం ముగియగా.. సర్కారు సెప్టెంబ
Read Moreట్రాన్స్ జెండర్ల ను రేవంతన్నే ఆదుకోవాలె
ట్రాన్స్జెండర్ సవరణ బిల్లు సరికాదు మోదీ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు.. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆగ్రహం పంజాగుట్ట, వెలుగు. కేంద్ర ప్ర
Read Moreఏప్రిల్ 01, 02 కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి...ఎన్నికల ప్రచారం
హైదరాబాద్, వెలుగు: కేరళంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి తిరువనంతపురం వెళ్లారు. ఈ ఎన్నికల్
Read Moreరూ.2 వేల 520 కోట్లు దాటిన ఆస్తి పన్ను.. వసూళ్లలో సీఎంసీ టాప్
వసూళ్లలో సీఎంసీ టాప్ జీహెచ్ఎంసీకి రూ.965 కోట్లకు పైగా, సీఎంసీకి రూ.990 కోట్లకు పైగా, ఎంఎంసీకి రూ.555 కోట్లకు పైగా ఆదాయం హైదరాబాద్
Read Moreస్టూడెంట్స్ భవిష్యత్తుకు స్టడీ హాల్స్ దోహదం : మంత్రి వివేక్ వెంకటస్వామి
మల్కాజిగిరి, వెలుగు: విద్యార్థులకు ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణంలో చదివే సదుపాయం కల్పించడం విద్యాభివృద్ధికి దోహదం చేస్తుందని కార్మిక శాఖ మంత్రి డాక్టర
Read Moreపసుపు రేటుపై వార్ ఎఫెక్ట్! రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్
ఎగుమతులు నిలిచిపోవడంతో పడిపోతున్న ధరలు సీజన్ ప్రారంభంలో రూ.13 వేలు ఉన్న ధర రూ.9 వేలకు డౌన్ ఇదే అదనుగా వ్యాపారుల సిండికేట్..మార్కెట్లే
Read Moreతెలంగాణలో చికెన్ షాపులు బంద్.. రూ.350 నుంచి రూ.250కి తగ్గిన చికెన్ రేటు !
మార్జిన్ రూ.26 నుంచి ఒకేసారి రూ.16కి తగ్గింపు పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన.. మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన కంపెనీలు దిగొచ్చే వరకు
Read Moreఅర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు! డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం
జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ , లోక్సభ సెగ్మెంట్ల ‘రీ-డ్రాయింగ్’ సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కో లోక్సభ స్థా
Read Moreట్యాంక్బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహయం
హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
Read MoreSRSP కెనాల్లో ప్రేమికులు గల్లంతైన ఘటన.. యువతి మృతదేహం లభ్యం
ప్రేమించిన యువతికి బైక్ నేర్పించే క్రమంలో ప్రమాద వశాత్తు ఇద్దరూ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. 2026 మార్చి 26న జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ కొ
Read Moreమెదక్ జిల్లాలో ఆదిమానవుని కాలంనాటి చిత్రాలు
మెదక్: నిజాం కాలంనాటి రాతి చిత్రాలను జిల్లాలోని మంబోజిపల్లి సమీపంలోని గుట్టలలో చరిత్రకారులు గుర్తించారు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్ర
Read Moreపసుపు తడిసినా కొనాల్సిందే.. తూకంలో కోతలు విధించవద్దు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు హైదరాబాద్: అకాల వర్షాల నేపథ్యంలో పసుపు రైతులకు రాష్ట్ర
Read Moreప్రజాస్వామ్యయుతంగా మూసీ పునరుజ్జీవం.. ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో అభిప్రాయ సేకరణ: డిప్యూటీ సీఎం భట్టీ
నిర్వాసితులు, డిఫెన్స్ భూములపై సంప్రదింపులు విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ 24 గంటలూ అందుబాటులో కేబినెట్ సబ్ కమిటీ
Read More












