తెలంగాణం

విచారణకు సహకరిస్తా.. రెండ్రోజులు గడువు కావాలని పోలీసులకు బండి భగీరథ్‌‌‌‌ మెయిల్‌‌‌‌

పలు పత్రాలు సమీకరించుకోవాల్సి ఉందని వెల్లడి ముందస్తు బెయిల్‌‌‌‌ పిటీషన్‌‌‌‌పై నేడు హైకోర్టులో విచారణ &nbs

Read More

రాజకీయాలు మాని.. రైతుల సమస్యలపై ఫోకస్ పెట్టండి..పెద్దపల్లి కలెక్టర్ పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్

 కావాలనే కలెక్టర్​ సమస్యలు సృష్టిస్తున్నరు  ఆయన ఎవరి ఆదేశాల మేరకు నడుస్తున్నారో చెప్పాలి మంచిర్యాల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవడం లేదన

Read More

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్ మండలం చెంజర్ల శివారులో ఆర్టీసీ బస్సు, కారు  ఢీకొన్నాయి.  ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు క

Read More

బండి భగీరథ్ కేసులో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి సీతక్క

చట్టం ముందు అందరూ సమానులేనని  తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు మంత్రి సీతక్క.  సామాన్యుడైనా కేంద్ర మంత్రి కొడుకైనా ప్రభుత్వ దృష్టిలో అందరూ ఒక్

Read More

Amul Milk Price: పాల ధర పెంచిన అమూల్.. రేపటి(మే14) నుంచే అమలు

ప్రముఖ పాల ఉత్పత్తిదారుల కంపెనీ అమూల్ పాల ధరలు పెంచింది. లీటర్ కు 2రూపాయల చొప్పున పెంచింది. ఈ ధరల సవరణ అమూల్ స్టాండర్డ్ మిల్క్, బఫెలో మిల్క్, గోల్డ్,

Read More

బస్సు ఎక్కి స్టాప్ వచ్చినా దిగలేదు.. కండక్టర్ దగ్గరికి వెళ్లి చూసి షాక్.. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో విషాద ఘటన

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడు సీట్లో ప్రాణాలు ఒదిలాడు. దిగాల్సిన స్టాప్ వచ్చినా  దిగకపోవడంతో కండక్టర్ అతన

Read More

రైతులను చంపాలని డిసైడ్ అయ్యారా?..పెద్దపల్లి కలెక్టర్‌పై ఎంపీ వంశీకృష్ణ ఫైర్

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యంగా రైతుల సమస్యలు, దళిత రైతుల పట్ల వివక్షపై ఆయన  తీవ్రంగా &nbs

Read More

కొల్లూరు పోలీస్ SI సురేష్ సస్పెండ్ : మహిళా కానిస్టేబుల్ ను పెళ్లి పేరుతో మోసం

ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి.. పెళ్లి పేరుతో కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ కుమార్ ను సస్పెండ్ చేశారు ఉన

Read More

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వరి కనీస మద్దతు ధర రూ. 2వేల 441

కేంద్ర ప్రభుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం (మే13)న ప్రధాని మోదీ అద్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2026-27 సంవత్సరానికి గాను

Read More

40 ఏళ్ల తర్వాత.. ఇంటర్ పరీక్ష రాసిన మాజీ మావో అగ్రనేత..!

చదువుకోవాల్సిన వయస్సులో సమాజం.. విలువలు.. జనం కోసం పోరాటం చేశారు. జనం కోసం పోరాటం అంటూ అడవి బాట పట్టారు. అలా అడవిలోకి వెళ్లిన ఆయన.. తిరిగి మళ్లీ జన జీ

Read More

డీజిల్ దొంగలు.. ప్రైవేటు బస్సులు, లారీలు టార్గెట్.. సంగారెడ్డి జిల్లాలో 150 లీటర్ల డీజిల్ చోరీ

బంగారం దొంగలు, ఏటీఎం దొంగలు.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ దొంగలు. అవును దేశంలో వస్తున్న ఆర్థిక సంక్షోభ కారణాలతో ఈ మధ్య పెట్రోల్, డీజిల్ షార్టేజ్ అవుతుండట

Read More

ఈసారి లాక్ డౌన్ ఈ విధంగా ఉండబోతుందా.. ఏయే రంగాలు ఎఫెక్ట్ అవుతాయంటే..?

అతి పెద్ద ఆర్థిక సంక్షోభం దిశగా భారత్ ? ఔను నిజమేననిపిస్తోంది. మన రూపాయి ముద్రణ అనేది బంగారం, ఫారెక్స్ నిల్వల ఆధారంగా సాగుతుంది.. మన దేశంలో ఇటీవల జరిగ

Read More

సాయం చేస్తానని ఏటీఎం కార్డు తీసుకొని..రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు...

వికారాబాద్ లో దారుణం జరిగింది. ఏటీఎం దగ్గర సాయం చేస్తానని నమ్మించి రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు కేటుగాడు. బుధవారం ( మే 13 ) జరిగిన ఈ ఘటనకు

Read More