V6 News

తెలంగాణం

GHMCహెడ్డాఫీసులో నీటి గోస.. కంపు కొడుతున్న టాయిలెట్లు

    అన్నం తిన్నాక చేతులు కడుక్కోవడానికీ నీళ్లు లేవ్​      రెండు ఇంచుల పైపుల్లో హాఫ్​ ఇంచ్​ మాత్రమే సరఫరా  &n

Read More

రాష్ట్రంలో రూ.200 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ

ప్రభుత్వం గ్రీన్  సిగ్నల్.. కొన్ని చోట్ల పనులు షురూ మరికొన్ని చోట్ల త్వరలో ప్రారంభం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు బస్సు స్టేషన్ల

Read More

పండుగలు ప్రశాంతంగా జరగాలన్నదే మా లక్ష్యం

క్రిస్మస్ పండుగ విందుపై మంత్రి అజారుద్దీన్ రివ్యూ హైదరాబాద్, వెలుగు: పండుగలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అను

Read More

హాస్టల్ లో వసతులు లేవని పోలీస్ స్టేషన్ కు విద్యార్థులు..క్వాలిటి ఫుడ్ లేదు.. భవనం పెచ్చులూడుతున్నాయి..

శామీర్ పేట, వెలుగు: హాస్టల్ లో వసతులు లేకపోవడంతో విద్యార్థులు పోలీస్​స్టేషన్​ను ఆశ్రయించారు. శామీర్​పేటలోని బీసీ బాలుర సంక్షేమ గురుకుల హాస్టల్ స్టూడెం

Read More

8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నరు ? తెలంగాణలో బీజేపీకి ఎందుకీ దుస్థితి ? బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్

న్యూఢిల్లీ, వెలుగు: ఒడిశా లాంటి చోట కూడా బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందని తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ సీరియస్​ అయ్యారు. తెలంగాణల

Read More

3,300 సర్పంచ్, 24,906 వార్డుల్లో లెక్కింపు పూర్తి

విజేతలను ప్రకటించిన ఎన్నికల ఆఫీసర్లు.. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ హైదరాబాద్, వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతున్నది. అర్ధర

Read More

చనిపోయిన వ్యక్తే సర్పంచ్గా గెలిచిండు!

వారం కింద గుండెపోటుతో మృతి పేరు తొలగించకుండానే ఎన్నికలు 378 ఓట్ల మెజార్టీతో గెలుపు అధికారుల తీరుతో త్వరలో ఎన్నిక రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఘ

Read More

నర్కూడలో ఓటుకు రూ.20 వేలు?.. 15 వేల నుంచి 20 వేల వరకు పంచినట్టు ప్రచారం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో పోటీచేసిన సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు ఏకంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పంచినట్టు సోషల్ మీడియాలో ప్రచ

Read More

మెదడులో కణతి తొలగించిన కేర్ డాక్టర్లు.. క్లిష్టతరమైన సర్జరీ విజయవంతం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  మలక్‌పేట కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం ఓ యువకుడి మెదడులో పెరిగిన ప్రాణాంతకమైన కణితిని విజయవంతంగా తొలగించారు. ఖమ్మాని

Read More

పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్.. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు

ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటుహక్కు వినియోగం యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం

Read More

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసు ఎదుట నిరసన

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్​తో గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట తెలంగాణ బీసీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీ

Read More

డిఫెన్స్ లిక్కర్ స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

అల్వాల్, వెలుగు: అక్రమంగా విక్రయిస్తున్న డిఫెన్స్​ లిక్కర్​ను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌకూర్ లోని శ్యామల కన్వెన్షన్ వెంకటేశ

Read More