తెలంగాణం
సీఎం ప్రజావాణికి 341 దరఖాస్తులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి 341 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్
Read Moreఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి : ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి
ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూయూ డిమాండ్
Read Moreలోక్సభ ముందుకు వీబీ- జీ రామ్ జీ బిల్లు
సభలో ప్రవేశపెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాల మండిపాట
Read Moreతెలంగాణలో మొదలైన చివరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఒంటి గంట వరకు పోలింగ్.. 2 తర్వాత కౌంటింగ్
హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. బుధవారం (డిసెంబర్ 17) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగ
Read Moreఇంటర్ లో మూడు పరీక్షల తేదీలు మార్పు.. మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్స్ డేట్ చేంజ్
మార్చి 3న జరగాల్సిన సెకండియర్ పరీక్షలు 4వ తేదీకి మార్పు హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ ఏ, బాటనీ, పొలిటికల్ సైన్స్ (
Read Moreకాంగ్రెస్ లీడర్కు మంత్రి వివేక్ పరామర్శ
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెన్నూరు మండలంలోని కిష్టంపేటకు చెందిన కాంగ్రెస్ లీడర్ తిరు
Read Moreటెన్త్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్!
స్కాన్ చేస్తే లొకేషన్ మ్యాప్ ఓపెన్ అయ్యేలా ఏర్పాటు సెంటర్ అడ్రస్ ఈజీగా తెలిసేలా విద్యాశాఖ ప్లాన్
Read Moreటౌన్ లుగా ట్రిపుల్ఆర్ గ్రామాలు...లోకల్ ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ ద్వారా అభివృద్ధి
భూములు సేకరించి కాలనీల ఏర్పాటుకు హెచ్ఎండీఏ నిర్ణయం ఇండ్లు, అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్, పార్కులు, విద్యాసంస్థల నిర్మాణం ఇప్పటికే 18 రేడి
Read Moreమేడిగడ్డ ఏడో బ్లాక్ రిపేర్లకే రూ.1,700 కోట్లు!..కూల్చుడు.. కట్టుడు.. రెండూ కష్టమే!
మేడిగడ్డ మరమ్మతులకు భారీగా ఖర్చవుతుందని ప్రభుత్వం ఆందోళన ఆ బ్లాక్ను పునాదుల నుంచీ తొలగించి కొత్తగా నిర్మి
Read Moreపోలవరం - నల్లమలసాగర్ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
అనుమతుల్లేకుండానే ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ &nbs
Read Moreలాస్ట్ ఫేజ్ పంచాయతీ..3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు
3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
Read Moreబాత్రూంలో స్కూల్ ఐడీ కార్డ్ ట్యాగ్తో ఆత్మహత్యకు పాల్పడ్డ నాలుగో తరగతి విద్యార్థి
హైదరాబాద్: నాలుగో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని చందానగర్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చందానగర్ పో
Read Moreబోండీ బీచ్లో నర మేధానికి పాల్పడిన.. ఇద్దరిలో ఒకరికి హైదరాబాద్ మూలాలు !
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో డిసెంబర్ 14, 2025న హనుక్కా వేడుకల సమయంలో జరిగిన కాల్పుల్లో 15 మంది మృతి చెందిన ఘటనలో సంచలన విషయం
Read More












