తెలంగాణం

ఖమ్మం నగరంలోని అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లకు సూచించారు. సోమవారం నగర ప

Read More

కామారెడ్డి: పిల్లలను ప్రభుత్వ స్కూల్కు పంపాలన్న ప్రజాప్రతినిధుల బైండోవర్...కలెక్టర్ కు సర్పంచ్ ఫిర్యాదు

కామారెడ్డి, వెలుగు: పిల్లలను ప్రభుత్వ స్కూల్​కు పంపించాలని చెప్పినందున తమను పోలీసులు తహసీల్దార్​ముందు బైండోవర్​చేశారని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల

Read More

మల్యాల: తల్లిని కోల్పోయిన నలుగురు బిడ్డలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మల్యాల, వెలుగు: తల్లిని కోల్పోయిన నలుగురు బిడ్డలకు తాను జీవితాంతం అండగా ఉంటానని, వారి బాధ్యత తీసుకుంటానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి భరోసా ఇచ్చారు.

Read More

ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే సచివాలయం ముట్టడిస్తాం.. ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగుల హెచ్చరిక

అబిడ్స్, వెలుగు: రెవెన్యూ శాఖలో టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించడాన్ని నిరసిస్తూ ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులు నాంపల్లిలోని భూ పరిపాలన ప్

Read More

ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి..అవసరమైన విత్తనాలు అందిస్తాం : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం)/బెల్లంపల్లి/నస్పూర్, వెలుగు: ఎల్​నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరి మినహా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి లబ్ధి పొందాలని మంచిర్యాల

Read More

టీ -ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలు: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌‌‌‌ లాల్ పవార్

Read More

వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వరుణ యాగం

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

దేశాన్ని చుట్టొచ్చిన బైకర్..మందమర్రి సింగరేణి కార్మికుడు బైక్పై 25 వేల కి.మీ. యాత్ర పూర్తి..

కోల్‌‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు హరీశ్ 25 వేల కిలోమీటర్ల అఖిల భారత బైక్ యాత్రను విజయవంతంగా పూర్త

Read More

లేబర్ కార్డు @ రూ.600...ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊరూరు తిరుగుతూ దందా మొదలుపెట్టిన దళారులు

    రూ.110 కి బదులు 600 నుంచి వెయ్యి వరకు వసూలు     అనంతరం టెంపరరీ అడ్రస్ తో ఏఎల్వోలకు అప్లికేషన్లు     

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GPO.. కళ్యాణలక్ష్మి ప్రాసెస్ కు డబ్బులు డిమాండ్

పరిగి, వెలుగు: కల్యాణలక్ష్మి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి లంచం తీసుకుంటూ వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ జీపీవో జగదీశ్ ఏసీబీ అధికారులకు రెడ్‌

Read More

ఖానాపూర్‎ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

రంగారెడ్డి జిల్లా ఖానాపూర్‎లోని పోచమ్మ దేవాలయంలో చోరీ తీవ్ర కలకలం రేపింది. సోమవారం (జులై 27) అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చోరీకి పాల్

Read More

యువతపై లాఠీఛార్జ్కు బండి సమాధానం చెప్పాలి : సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: ఢిల్లీలోని జంతర్ మంతర్​లో ధర్నా చేసిన యువతపై నిర్దాక్షిణ్యంగా పోలీసులతో దాడి చేయించి వందలాది మందికి గాయాలకు కారణమైన కేంద్ర ప్రభ

Read More