తెలంగాణం
మగవాళ్లకు ఆర్టీసీ బిగ్ రిలీఫ్ ..గ్రేటర్ పరిధిలో 75 కొత్త మెట్రో డీలక్స్ బస్సులు
‘మహాలక్ష్మి’తో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్బస్సులు ఫుల్లు 80 శాతం మహిళలదే ఆక్యుపెన్సీ నిలబడి కూడా వెళ్లలేకప
Read Moreసర్కారు బడి..ఇంటర్నేషనల్ స్టడీ శరవేగంగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం
105 నియోజకవర్గాలకు గానూ 86 చోట్ల మొదలైన పనులు రూ.1,144.85 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా 30 ఎకరాల్లో మెగా క్
Read Moreరియల్ బూమ్ @ ఓఆర్ఆర్! ..ఔటర్ చుట్టూ భారీగా పెట్టుబడులు..పెద్ద ఎత్తున భూముల క్రయవిక్రయాలు
2025- 26లో 4 లక్షలకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సర్కారు ఖజానాకు రూ. 9 వేల కోట్ల రాబడి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఆదాయంలో 6
Read Moreపంద్రాగస్టుకు 3 కానుకలు..స్మార్ట్ రేషన్కార్డులు, కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం అదే రోజు నుంచి గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి
ఇప్పటికే జిల్లాలకు చేరిన రేషన్ కార్డులు లక్షల మందికి లబ్ధి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సంక్
Read Moreమెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాదే లీడ్ రోల్: మంత్రి వివేక్
హైదరాబాద్: ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే లీడ్ రోల్ ప్లే చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం (ఆగస్ట్ 6)
Read Moreమియాపూర్ సంతోష్ దాబాకు వెళ్తుంటారా..? ఇది తెలిస్తే...!
సంతోష్ దాబా... హైదరాబాద్ లో ఈ హోటల్ గురించి తెలియనివారు ఉండరనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీకెండ్స్ ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్స్, దాబాలకు వెళ్లాలంటే
Read Moreబీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకూ పోరాడుతా: కవిత
హైదరాబాద్: సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం సంకల్పం తీసుకుంటున్నానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ప్రకటించారు. గురువారం (ఆగస్ట్ 6) హైదరాబాద్లోని సర
Read Moreకరీంనగర్ జిల్లాలో విషాదం.. గుండెపోటుతో SBI బ్యాంకులోనే రైతు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల బాలయ్య (65) గుండెపోటుతో బ్యాంకులోనే మృతి చెందిన ఘటన విషాదం నింపింది. వి
Read Moreప్రేమకు తండ్రి అడ్డుపడుతున్నాడని పోలీస్ స్టేషన్కు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కొడుకు !
హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ఆయన కొడుకు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తా
Read Moreపాస్ బుక్ లో పేరు మార్చడం కోసం లంచం... ఏసీబీకి చిక్కిన జీపీవో రాజేష్..
జగిత్యాల జిల్లాలో మరో అవినీతి ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మెట్ పల్లి మండలం ఆత్మకూరులో జీపీవోగా పనిచేస్తున్న రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబ
Read Moreగుడ్ న్యూస్: ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
Read Moreగోదావరి ఖనిలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. కాలం చెల్లిన పచ్చళ్లు సీజ్
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో అక్రమంగా పచ్చళ్ల
Read Moreవేలం లేకుండా సింగరేణికి బొగ్గు బ్లాక్లు కేటాయించారు : మంచిర్యాల బీజేపీ నేత రఘునాథ్
నస్పూర్, వెలుగు: వేలం లేకుండానే సింగరేణికి కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లు కేటాయిస్తోందని బీజేపీ రాష్
Read More












