తెలంగాణం

మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ ఇంట్లో సోదాలు.. అవినీతి కేసు నమోదు

మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళవారం ( డిసెంబర్ 23) మహబూబ్ నగర్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ &nb

Read More

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. 

న్యూ ఇయర్ కి సమయం దగ్గరపడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్

Read More

లోపాలున్న జీవో 252ను సవరించాలె..అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలె

సమాచార శాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్​కు హెచ్ యూజే, టీడబ్ల్యూజేఎఫ్ వినతి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రిడిటేషన్ల జీవో

Read More

యాదగిరిగుట్టలో ఫ్లెక్సీ వార్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. ఇరుపార్టీల కార్యకర్తల బాహాబాహీ

మంత్రుల పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టిన హస్తం శ్రేణులు గులాబీ పార్టీ అభ్యంతరం యాదాద్రి: యాదగిరిగుట్టలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లె

Read More

2025లో ట్రెండ్ సెట్టర్ బిర్యానీ..9 కోట్ల30లక్షల ఆర్డర్లతో టాప్

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..ముఖ్యంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ లొట్టలేసుకుంటూ తింటుంటారు భోజన ప్రియులు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా బ

Read More

ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కష్టపడే వారికి చేయూత నివ్వాలి ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యమే ఇవ్వాలి నేను పదవి విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలే నాయకులకు తప్పుడు భాష

Read More

ట్రిపుల్ ఆర్ రైతుల కోసం పోరాడుతాం : జాగృతి అధ్యక్షురాలు కవిత

యాదాద్రి : జనవరి 4న ఎనమిది జిల్లాల్లోని ట్రిపుల్ ఆర్ రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ రైతుల

Read More

తిరుమల మెట్ల మార్గంలో అపరిశుభ్రత : భక్తుల భద్రతపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన

తిరుపతి: తిరుమల మెట్ల మార్గంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ స

Read More

గంగారం హత్యల కేసులో.. 9 మందికి యావజ్జీవ శిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు గంగారం హత్యలు. 2021లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో..

Read More

158 కోట్ల స్కామ్ కేసు..సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్

158 కోట్ల  స్కామ్ కేసులో సన్ పరివార్ ఉపాధి గ్రూప్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్  నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో ఈ కేసుక

Read More

హైదరాబాద్ లోని రైతు బజార్లలో ఫుడ్ సేఫ్టీ అవగాహన సదస్సులు.. రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు కూడా అక్కడే.. 

హైదరాబాద్ లోని 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో FSSAI రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఫు

Read More

రాజేంద్రనగర్ లో హిట్ అండ్ రన్.. స్పాట్ లోనే కానిస్టేబుల్ మృతి

రాజేంద్రనగర్ లో హిట్ అండ్  రన్ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు. మంగళవారం( డిసెబర్ 23) అత్తాపూర్ పరిధిలోని ఉప్పర్ పల్లి పిల్లర్ నంబర్ 191 దగ్

Read More

ఉత్తరాంధ్రపై చంద్రబాబు కన్ను పడింది.. భూములు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ 

సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మంగళవారం ( డిసెంబర్ 23 ) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చే

Read More