తెలంగాణం
దక్షిణ మధ్య రైల్వే..సీనియర్ డిప్యూటీ జీఎంగా ఆశిష్ మెహ్రోతా బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (జీఎం)గా ఆశిష్ మెహ్రోతా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయ
Read Moreసిద్దిపేట జిల్లాలో ప్రియురాలికి పెళ్లవుతోందని యవకుడు సూసైడ్
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబార్పేటలో ఘటన గజ్వేల్/వర్గల్, వెలుగు: ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందని, ఆమె కుటుంబీకులు దాడి చేసి కొట్టారన
Read Moreకోదాడ డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
కోదాడ,వెలుగు: సీఐడీలో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డ
Read Moreఇందిరమ్మ చీరలు మంచిగున్నయ్.. యాదాద్రి కలెక్టర్తో వృద్ధురాలి ముచ్చట
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పల్లె దవాఖా
Read Moreసర్దార్ పటేల్ స్ఫూర్తితో ఏకతా మార్చ్ : కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి
కోదాడ, వెలుగు: దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వడ్డీ లేని రుణాలను మూడో విడత కార్యక్రమం చేపట్టారు. నల్గొండ జిల్లాలో రూ.66.78 కోట్లు న
Read Moreతాగేనీళ్లతో కారు క్లీనింగ్.. వ్యక్తికి రూ.10 వేల ఫైన్ విధించిన వాటర్ బోర్డ్
హైదరాబాద్సిటీ, వెలుగు: వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటితో వాహనాలు కడిగిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. మంగళవారం వాటర్బోర్డు ఎం
Read Moreమదర్ డెయిరీ, ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం : గుడిపాటి మధుసూదన్ రెడ్డి
మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు: నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ పరస్పర అంగీకార ఒప
Read Moreఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరి
Read Moreమూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే వీరేశం
నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్, (వెలుగు ): మూసీ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నకిరేకల్ ఎమ్మెల్య
Read Moreచిట్యాలలో హైవేపై పోలీసులు తనిఖీలు..కబెళాకు తరలిస్తున్న 27 గోవుల పట్టివేత
నల్లగొండ జిల్లాలో కబేళాకు తరలిస్తు్న్న గోవులను పట్టుకున్నారు పోలీసులు. నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో 65 జాతీయ రహదారిపై తనఖీలు చేసిన పోలీసులు
Read Moreటీవీ, డిజిటల్ మీడియాల్లో పనిచేసేవాళ్లూ వర్కింగ్ జర్నలిస్టులే : సంజయ్
ఇక అందరూ కార్మిక భద్రత పరిధిలోకి: సంజయ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో పల్లె పోరు
డిసెంబర్ 11,14,17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉమ్మడి వరంగల్ జిల్ల
Read More












