తెలంగాణం
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఇద్దరు యువకులు మృతి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు
Read Moreఎన్నికల విధులకు హాజరుకాని..ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్
జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు హాజరు కాని ముగ్గురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 11 న జరిగిన మొ
Read Moreమెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 13) రాత్రి- పెద్ద శంకరంపేట దగ్గర జాతీయ రహదారి 161పై గుర్తు తెలియని వాహనం బైకు
Read Moreఅపర్ణ మెస్సీ టీమ్పై రేవంత్ సింగరేణి జట్టు విజయం
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచులో అపర్ణ మెస్సీ టీమ్పై సీఎం రేవంత్ నేతృత్వంలోని సింగరేణి టీమ్ విజయం సాధించింది.
Read Moreమెస్సీ జట్టుపై గోల్ కొట్టిన సీఎం రేవంత్.. గ్రౌండ్లోకి వచ్చి రాగానే ఎటాక్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి, మెస్సీ అపర్ణ జట్లు పోటీ
Read Moreడ్రైనేజీలో బ్యాలెట్ పేపర్స్ కేసు..చిట్యాల ఎంపీడీవో పై సస్పెన్షన్ వేటు
నల్లగొండ: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో ప్రత్యక్షమైన ఘటనలో నల్లగొండ కలెక్టర్ సీరియస్ అయ్యారు. చిట్యాల మండలం చిన్న కాపర్తిల
Read Moreమూసాపేట్ లో భారీ అగ్నిప్రమాదం..బైక్ మెకానిక్ షాపు కాలి బూడిదైంది
హైదరాబాద్: కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మూసాపేట్ లో ఓ బైక్ మెకానిక్ షాపులో ఒక
Read Moreఫలక్నుమా ప్యాలెస్లో మెస్సీకి CM రేవంత్ ఘన స్వాగతం.. ఆటపాటతో స్టేడియంలో అలరించిన రాహుల్
హైదరాబాద్: ఫుట్బాల్ సంచలనం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఫలక్ నుమా ప్యాలెస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మెస్సీకి
Read Moreపైసల్ వాపస్ ఇయ్యుండ్రి.. తొలివిడత ఓడిన సర్పంచ్ అభ్యర్థుల డిమాండ్
తొలివిడుత ఊళ్లలో కొత్త పంచాయితీ జెండాలు, దేవుడి ఫొటోలు పట్టుకొని ఇండ్లకు డబ్బు తిరిగివ్వాలని సెల్ టవర్ ఎక్కిన మరో అభ్యర్థి ప్రమాణాలు చే
Read Moreహైదరాబాద్కు చేరుకున్న మెస్సీ.. నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్కు పయనం
హైదరాబాద్: గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్లో పర్యటిస్తోన్న ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం (డిసెంబర్ 13
Read Moreఒకే కారులో ఫలక్నుమా ప్యాలెస్కు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మహేష్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘన స్వ
Read Moreమెస్సీ కోసం హనీమూన్ వాయిదా!..క్రేజీ ప్లకార్టుతో ఆశ్చర్యపర్చిన నవవధువు
కోల్ కతా:అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ శనివారం (డిసెంబర్ 13) భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. మెస్సీని చూసేందుకు వేలాది మంది అభిమా
Read Moreహైదరాబాద్లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.. 70 లక్షల విలువైన హాష్ ఆయిల్ పట్టివేత
హైదరాబాద్ లో గంజాయి, హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డ్రగ్స్ రవాణాలో కీలక నిందితుడితో సహా మరో ఐదుగురు
Read More













