తెలంగాణం
మాదాపూర్లో ఐటీ ఉద్యోగాల పేరుతో రూ.5 కోట్ల మోసం.. 452 మంది నిరుద్యోగులు నిండా మునిగారు
ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ ఇండస్ట్రీలో భారీ మార్పులు వస్తున్నప్పటికీ.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ.. లేటెస్ట్ టెక్నాల
Read Moreరెండేళ్లలో 761 మావోయిస్టులు లొంగుబాటు: DGP శివధర్ రెడ్డి
తెలంగాణలో గత రెండేళ్లలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించారు డీజీపీ శివధర్ రెడ్డి. గత 2 ఏళ్లలో పోలీసుల ముందు 761 మంది మావోయిస్టులు లొంగి
Read Moreబాలాపూర్ కోల్డ్ స్టోరేజీ నిండా కుళ్లిపోయిన మాంసం : హైదరాబాద్ సిటీలో మనం తింటున్నది ఇదేనా ఏంటీ..?
ఎన్నో ప్రత్యేకతలతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ సిటీని.. కల్తీలో కూడా నెంబర్ వన్ చేయాలని డిసైడయినట్లున్నారు. ఏ ఆహారం చూసినా కల్తీ చేస్తూ జనాల ప్ర
Read Moreఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సీఎం రేవంత్
ఢిల్లీలోని ఇందిరా భవన్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ
Read Moreఎనిమిదేళ్ల తర్వాత ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారీగా బదిలీలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ. డిపార్టుమెంట్ లో మొత్తం 1912 మంది సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు 2026 ఏప్రిల్ 10న ఉత్త
Read Moreసంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... సాల్వెంట్ ఫ్యాక్టరీలో మంటలు..
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారు మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది.
Read Moreవరంగల్ జిల్లా ఆత్మకూరు SI సస్పెన్షన్
వరంగల్ జిల్లా ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఎస్సై సతీష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం (ఏప్రిల్ 10) ఉత్తర్వు
Read Moreఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీర్తో జీవన్ రెడ్డి భేటీ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం (2026 ఏప్రిల్ 10) సిద్ది
Read Moreమేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా : బరితెగించిన భూ మాఫియా
సంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాలో రికార్డుల ప్రకారం లక్షా 8 వేల187 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ జిల్లాలోన
Read Moreఎండలు మండిపోతున్నాయ్.. ఇవి చేయండి.. ఇవి చేయకండి : ఈ లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లండి..!
రోజురోజుకు ఎండ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మండుటెండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 2
Read Moreప్రభుత్వ భూముల కబ్జాలో రంగారెడ్డి జిల్లా టాప్
రంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాల పర్వం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో చూస్తే ఈ జిల్లానే భూ అక్రమాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎక్కడ చూసి
Read Moreఇద్దరూ మైనర్లే.. ఇన్స్టాగ్రామ్ లో లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య..
సోషల్ మీడియా మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు కూడా
Read Moreమళ్లీ ఆడపిల్ల పుడుతుందని.. భార్య, పిల్లల్ని చంపేశాడు
వరంగల్ లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. కన్నతండ్రే కాలయముడై చేసిన పక్కా ప్లాన్ అని పోలీసులు తేల్చారు. ఈ ద
Read More












