తెలంగాణం

భారత్ బంద్.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు..తెలంగాణలో భారీ ర్యాలీలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక లోకం కదంతొక్కింది. 10 కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మో

Read More

జ్యోతిష్యం:  మహాశివరాత్రి రోజు శివుడిని.. ఏరాశి వారు ఎలా పూజించాలి.. నైవేద్యం  సమర్పించాల్సినవి  ఇవే..! 

పురాణాల ప్రకారం మహాశివరాత్రి  రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోజు పరమేశ్వరుడికి అభిషేకాలు.. ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ ఏడాది అలాంటి పర్వదినం ఫిబ

Read More

మహాశివరాత్రి:  శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర.. శివనామ స్మరణతో మారు మోగుతున్న నల్లమల  అటవీప్రాంతం..!

నంద్యాల జిల్లా  నల్లమల అటవీ ప్రాంతం ఓంకార నాదాలతో మారుమోగుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వైపు భక్తుల పాదయాత్రలు భక్త

Read More

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుల

Read More

అంబులెన్స్‌‌‌‌లో వచ్చి ఓటేసిండు... మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎలక్షన్స్

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : పూర్తిగా లేవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి అంబులెన్స్‌‌‌‌లో పోల

Read More

రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు..కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

మక్తల్, వెలుగు : రాష్ట్రంలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి విమర్శించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న

Read More

పట్టణాల్లో వసతుల కల్పనకు కృషి...2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యం

    డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క   మధిర, వెలుగు : పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్‌‌‌&zw

Read More

మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చండి

డీఎంఈ నరేంద్ర కుమార్​కు టీఎస్ఆర్‌‌‌‌‌‌‌‌డీఏ వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని  ప్రభుత్వ

Read More

పురపాలక శాఖ అనుమతి లేకుండా ఎట్ల కూల్చుతరు? : హైకోర్టు

ఆక్రమణలైనా చట్టప్రకారమే తొలగించాలి  ఓ కేసులో హైడ్రాకు తేల్చి చెప్పిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు:  పురపాలక శాఖ అనుమతి లేకుండా వివాద

Read More

ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వండి : టీజీవో వినతి

సమ్మర్​లో బదిలీలు చేపట్టండి: టీజీవో వినతి  హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర సర్క

Read More

ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి : డీఎంహెచ్ వో రామారావు

కామేపల్లి, వెలుగు : గ్రామాల్లో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని డీఎంహెచ్ వో డాక్టర్ రామారావు ఆదేశించారు. బుధవారం కామ

Read More

నాటకోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి 24వ అంతరాష్ట్ర స్థాయి నాటకోత్సవాల బ్రోచర్​ను ఆలయ ఈవో దామోదర్​రావు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

Read More