తెలంగాణం

పానుగల్ మండలంలోని బాలపిర్ల దర్గా అభివృద్ధికి రూ.కోటి మంజూరు

పానుగల్, వెలుగు : పానుగల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన బాలపిర్ల (భార్ షాహిద్) దర్గా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. కు

Read More

యాదాద్రి: ముగిసిన ‘చేనేత సంఘం’ ఎన్నికలు...ఓవరాల్గా 95 శాతం పోలింగ్ 

    పుట్టపాకలో 88 శాతం..  కుంట్ల గూడెంలో 98.33 శాతం పోలింగ్​      లిమిటెడ్ ఓట్లలో.. ఐదు నుంచి 34 వరకు చిత

Read More

షాబాద్ ఘటన: అప్పటికే ముగ్గురిని చంపేసి.. పిల్లలను చూడాలని ఉందని భార్యకు కాల్ చేసి ఇంటికెళ్లి మరో పాపం చేశాడు !

షాబాద్: పోక్సో కేసులో బెయిల్పై బయటికొచ్చి ఆరు హత్యలకు పాల్పడిన కిరాతకుడు హత్యలు చేశాక ఎమోషనల్ డ్రామా పండించాడు. బాధిత బాలికను చెరువు దగ్గరకు తీసుకెళ్

Read More

గ్రూపులు.. డబులింజన్ కు బ్రేకులు.. తెలంగాణలో బీజేపీ కల సాకారమయ్యేనా.?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ  అధికారంలోకి రావాలనే ఆశతో పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని నరేంద్ర

Read More

పంటలు వేద్దామా.. వద్దా!...డైలమాలో ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు రైతులు

మంజీరా నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షానికి ఆనకట్టలోకి నీరు     మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలకు నీటి విడుదల     

Read More

గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించాలి.. రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని గంగపుత్ర సంఘం డిమాండ్

పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గంగపుత్రులను ఉద్యమకారులుగా గుర్తించి, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని, ప్ర

Read More

యాదాద్రి: రూ. 124 కోట్లతో ధర్మారెడ్డి కాలువకు పునరుజ్జీవం

యాదాద్రి, వెలుగు:  ధర్మారెడ్డి కాలువ పునరుజ్జీవ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు.

Read More

చైనా-పాక్ అణు విస్తరణ .. భారత్ భద్రతకు కొత్త సవాళ్లు

ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల పరిస్థితిపై ప్రతి సంవత్సరం సమగ్ర నివేదికను విడుదల చేసే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్  పీస్ రీసెర్చ్  ఇన్‌స్

Read More

క్యూర్‌‌‌‌ బిల్లు ఎవరికి జవాబుదారీ?.. కోర్ అర్బన్ రీజియన్‌‌ ( క్యూర్ ) ప్రాంతం ప్రభుత్వానికి కీలకం

ఇటీవల తెలంగాణ  ప్రభుత్వం ఒక కొత్త బిల్లు ప్రతిపాదించింది. అయితే ఎక్కడా ఈ ప్రతిపాదనలో ఈ బిల్లు అవసరం గురించి,  సహేతుక కారణాల గురించి వివరణ లే

Read More

సింగరేణిని దోచుకున్నది బీఆరెస్సే...కేటీఆర్, హరీశ్ రావు అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరు : రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: పదేండ్లపాటు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, దోపిడీకి గురిచేసిందిబ బీఆర్ఎస్​ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే, అసెంబ్లీ బీసీ వెల్

Read More

షాబాద్ పీఎస్ వద్ద ఉద్రిక్తత..ఈ ఆరు హత్యలకు సీఐ, ఎస్సై కారణమని బంధువుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవాలగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కు

Read More

తెలంగాణ హైవేలపై టాటా ఈవీ చార్జర్లు

హైదరాబాద్​, వెలుగు: టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్  కలిసి తెలంగాణలో రెండు కొత్త అల్ట్రా ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను

Read More

దైవాలగూడలో రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు హత్యలు.. ఎవరిని ఎలా చంపాడంటే..

దైవాలగూడ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనలో వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ని

Read More