తెలంగాణం
మూసీలో కాలుష్యం కంటే.. కల్వకుంట్లోళ్ల కడుపులో విషం ఎక్కువ: సీఎం రేవంత్
వనమహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. గురువారం ( జూన్ 18 ) గుర్రంగూడలో జరిగిన ఈ కార్య
Read Moreరాయదుర్గం భూముల వేలంపై స్టే విధించిన హైకోర్టు
హైదరాబాద్: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోపు కౌం
Read Moreనీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు: మంత్రి పొన్నం ప్రభాకర్
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూన
Read Moreరైతులకు శుభవార్త.. జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల
హైదరాబాద్: జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెల
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనలో కీలక పరిణామం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరీ ఘటనపై అధికారులు దర్యాప్తు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. తంగళ్లపల్ల
Read Moreఒడిశాలోఈగల్ టీం హై రిస్క్ ఆపరేషన్..అడవిలో 80 కిలోమీటర్లు ఛేజింగ్..500 కేజీల గంజాయి పట్టివేత
తెలంగాణలోకి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది ఈగల్ ఫోర్స్. సినిమా సీన్ను తలపించేలా.. ప్రాణాలక
Read MoreWeather News : రైతులకు గుడ్ న్యూస్..జూన్ 23 నుంచి రాష్ట్రంలో వర్షాలు.. బాగా తగ్గనున్న ఎండలు
తెలంగాణ రైతులకు, ప్రజలకు గుడ్ న్యూస్.. జూన్ 23 నుంచి రాష్ట్రంలో నైరుతిరుతు పవనాలు పుంజుకోనున్నాయి. రుతుపవనాలతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్
Read Moreకోల్ బెల్ట్ ఓటరే కింగ్ మేకర్..సింగరేణి బాయిబాటలో కవిత
కోల్ బెల్ట్ ప్రాంత కార్మికులు ఆశీర్వదించిన వారే అధికారంలోకి వస్తారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే
Read Moreవాహన పోర్టల్ లో మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసుకోండి:రవాణ శాఖ
వాహన్ పోర్టల్లో మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోండి 31లోపు అప్డేట్ చేసుకోకపోతే
Read More60 ఏండ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు భూములు మావే అంటే ఎలా?..పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: భూ హక్కులపై అరవై ఏండ్లు మౌనంగా, ఇప్పుడు ఆ భూములు తమవే అంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. 60 ఏండ్ల పాటు జాప్యం చేయడాన
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో ..పానీపూరీ తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత
తంగళ్లపల్లి, వెలుగు: పానీపూరీ తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో జరిగింది. బాధ
Read Moreమియాపూర్లో ఆ రెస్టారెంట్లో తింటే ఇక అంతేరా.. తనిఖీలకు వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు షాక్
ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. రోజుకు కనీసం ఒక్క సారైనా బయట తినని వాళ్లు లేరు. ముఖ్యంగా బిర్యానీ, కబాబ్స్ వంటి స్పెషల్ ఐటమ్స్ కు హైదరాబా
Read Moreమేడ్చల్లో ఘోర ప్రమాదం.. డివైడర్ ఎక్కి లారీని ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 జూన్ 18న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దు
Read More












