తెలంగాణం

శంషాబాద్ ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..

శంషాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనఖీ లు నిర్వహించారు. శంషాబాద్ జోన్ లో శుక్రవారం ( మే 8 ) అవినీతి ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ

Read More

మంచిర్యాల జిల్లాలో గోడ కూలి మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లాలో అకాల వర్షంతో ప్రమాదవశాత్తు గోడకూలి మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గత నాలుగు రోజుల క్రిత

Read More

బిల్డింగ్ కి ఓనర్లమని చెప్పి... రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారికి రూ.16 లక్షలు మోసం... నిందితులు అరెస్ట్..

షాద్ నగర్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఓనర్లమంటూ రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారిని రూ.16 లక్షలు మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ని

Read More

మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో షాకింగ్ విషయాలు.. నేపాలీ పనిమనిషి ముగ్గురితో కలిసి రెక్కీ నిర్వహించి..

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినయ్ రంజన్ సిటీలో లేని టైమ్ చూసుకుని.. ఇంట్లో పై ఫ్

Read More

మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు... భారీగా అవకతవకలు గుర్తింపు..

మిర్యాలగూడ మున్సిపల్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శుక్రవారం ( మే 8 ) నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అవకతవకలు బయటపడ్డాయి.ఇందుకు సంబంధించ

Read More

మే 10న హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభ... ఈ ఏరియాల్లో పోలీసుల ఆంక్షలు..

ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( మే 10 ) రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నార

Read More

కృష్ణానగర్ వరద సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తా: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ లో వర్షాకాలం వచ్చిందంటే రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలే ట్రాఫిక్, ఉప్పొంగే డ్రైనేజీలు.. తెరుచుకుని ఉండే మ

Read More

మహబూబాబాద్ జిల్లా పొగుళ్ళపల్లిలో హై టెన్షన్... అటవీశాఖ ఫెన్సింగ్ పనులు అడ్డుకున్న గ్రామస్తులు..

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లిలో హై టెన్షన్ నెలకొంది. అటవీశాఖ ఫెన్సింగ్ పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఫెన్సింగ్ ప

Read More

ఈ ఐదు జిల్లాల్లో పెరగనున్న ఎండలు.. మధ్యాహ్నం 12 నుంచి 3 లోపు బయట తిరగకపోవడం బెటర్ !

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని

Read More

పరిగి టౌన్లో దిగజారిపోయిన దొంగలు.. చిన్న పిల్లల సైకిళ్లను కూడా వదలడం లేదుగా !

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు బరితెగిస్తున్నారు. ఇప్పటివరకు బైక్ చోరీలతో హడలెత్తించిన కేటుగాళ్లు.. ఇప్పుడు చిన్నారుల సైకిళ్లను కూడా వ

Read More

ఆరెండు మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామన్నారు  మంత్రి  వివేక్ వెంకటస్వామి. పట్టణంలోని 24 వార్డుల్లో ఇప్పటికే రోడ్లు, డ్

Read More

Vastu tips  : ఫోన్ చార్జింగ్, ఇన్వెర్టర్ పాయింట్, సోలార్ ప్యానెల్స్ ఎక్కడ ఉండాలి..!

ప్రస్తుతం పనివిధానమే కాదు.. లైఫ్​ స్టైల్​ కూడా మారిపోయింది.  అందుకే చాలా మంది పూర్వకాలంలో  పెద్దలు నిర్మించిన పెద్ద పెద్ద ఇళ్లను రిమూవ్​ చేస

Read More

రాష్ట్ర అభివృద్ధి కోసం.. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణ అభివృద్ది కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల

Read More