తెలంగాణం

నిజాంపేట్ లో అగ్నిప్రమాదం.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లోని నిజాంపేట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ( మే 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిజాంపేట్ లోని హై టెన్షన్ లైన్

Read More

ములుగులో విషాదం..బావిలోపడ్డ లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకుల మృతి

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో తీరని విషాదం నెలకొంది. ఒక మూగజీవాన్ని కాపాడబోయి  తండ్రీకొడుకులు ఇద్దరూ  మృతి చెందారు. స

Read More

ఖమ్మం జిల్లాలో విషాదం... క్లాస్ రూమ్లో డెమో ఇస్తూ... గుండెపోటుతో కుప్పకూలిన టీచర్..

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో డెమో ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు ఓ ఉపాధ్యాయుడు. శనివారం ( మే 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరా

Read More

హైదరాబాద్ సిటీ ఆర్సీపురంలో విషాదం.. లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి

హైదరాబాద్ సిటీలోని ఆర్సీపురంలో తీవ్ర విషాదం నెలకొంది. లిఫ్టులో ఇరుక్కొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆర్సీపురం పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీ

Read More

Job News : కోల్ ఇండియాలో 660 ట్రైనీ ఉద్యోగాలు : జస్ట్ బీఈ/బీ.టెక్ పాస్ అయితే చాలు..!

కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ). మొత్తం ఖాళీలు: 660.

Read More

హైదరాబాద్‌లో బైక్ స్టంట్లు చేస్తున్న..ఆరుగురు యువకుల అరెస్ట్

హైదరాబాద్ లో రోడ్లపై బైకులతో స్టంట్లు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాపూర్, ఆరాంఘర్ రహదారిపై &nb

Read More

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో హెల్మెట్ల పంపిణీ

హైదరాబాద్​సిటీ,వెలుగు: రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం  ఖైరతాబాద్​ఆర్టీఏ ఆఫీసులో వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లన

Read More

ప్రజానాట్య మండలి తోనే బుర్ర కథలకు ప్రాచుర్యం: రిటైర్డ్ జస్టిస్ నాగ మారుతి శర్మ

ముషీరాబాద్, వెలుగు: ప్రజా నాట్య మండలితోనే బుర్ర కథలకు ప్రాచుర్యం వచ్చిందని రిటైర్డ్ జస్టిస్ నాగమారుతి శర్మ అన్నారు. మహా కళాకారుడు నాజర్ ప్రజానాట్య మండ

Read More

రెజి మెంటల్ బజార్ లోని సర్కారు బడికి కార్పొరేట్ వెలుగులు...రూ. కోటి సీఎస్‌‌‌‌ఆర్ నిధులతో అభివృద్ధి

పద్మారావునగర్, వెలుగు: రెజిమెంటల్ బజార్​లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల త్వరలో కార్పొరేట్ హంగులు అద్దుకోనుంది. సామాజిక బాధ్యతలో భాగంగా మహావీర్ ఇంటర్

Read More

మే 25, 26 తేదీల్లో ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలు : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ ప్రజా నాట్య మండలి 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25, 26 తేదీల్లో నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్‌‌‌‌లో ని

Read More

గతేడాది రూ.438 కోట్లు దోచుకున్నరు :  సైబరాబాద్ సీపీ రమేశ్

ఈ ఏడాది ఇప్పటికే 104 కోట్లు పోయినయ్​ ప్రతి బ్యాంకులో సైబర్​సెల్స్​ ఏర్పాటు చేయండి సైబరాబాద్​ సీపీ రమేశ్  గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్

Read More

ధాన్యం నిల్వలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

 నిర్మల్​ కలెక్టర్ భవేశ్​మిశ్రా నిర్మల్, వెలుగు: రైతుల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించాలని, నిల్వ విషయంలో జాప్యం జరగకుండా అదనపు స్

Read More

ఐడీపీఎల్‌‌‌‌ భూముల స్వాధీనంపై చర్యలు వద్దు..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఐడీపీఎల్‌‌‌‌ కు కేటాయించిన భూముల   స్వాధీనానికి ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆ

Read More