తెలంగాణం
గుడ్ న్యూస్.. ఇక నేరుగా రైతు నుంచే సేంద్రీయ ఉత్పత్తులు కొనొచ్చు..మే 4 న TG ఆర్గానిక్స్ యాప్ ప్రారంభం
తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తు
Read Moreమే నెల వాతావరణం : రుతు పవనాల గుడ్ న్యూస్.. అంతలోనే ఎల్ నినో భయం.. బీభత్సమైన ఎండలు..!
భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్.. ఓ వైపు దడ పుట్టిస్తూనే.. మరో వైపు చల్లని కబురు చెబుతోంది. అంతలోనే భయాన్ని తెప్పిస్తుంది. అవును.. 2026, మే నెల
Read Moreసామాన్యుడి నడ్డి విరుస్తారా.? గ్యాస్ ధరల పెంపుపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సామాన
Read Moreనల్లగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం...నోష్ ఫార్మా కంపెనీలో పేలుడు... 9 మందికి గాయాలు..
నల్లగొండ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శ
Read Moreజోరుగా IPL బెట్టింగ్స్... ఫేక్ ప్రెడిక్షన్స్ తో మోసం... ఇన్స్టాగ్రామ్ పేజీలపై కేసు...
ఐపీఎల్ హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రోఫీ కోసం ఐపీఎల్ టీమ్స్ ఒక లెవెల్లో పోటీ పడుతుంటే...ఇన్స్టా పేజీల బెట్టింగ్ దందా మరో లెవెల్లో ఉంది. ఇం
Read Moreఅన్ని రంగాల కార్మికులకు అండగా ఉంటాం: మేడే ఉత్సవాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి
కార్మికుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి. అన్ని రంగాల కార్మికులకు అండగా ఉంటామన్నారు. 2026 మే 0
Read Moreకరీంనగర్ జిల్లాలో జాన్సన్ కోరా స్కూల్ హవా : పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: టెన్త్ ఫలితాలలో నగరంలోని జాన్సన్ కోరా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 600 మార్కులకు గాను 587, 581, 580, 570, 577, 575
Read Moreగుండి గోపాల్రావుపేట ఎస్సెస్సీ ఫలితాల్లో ‘అక్షర’ ప్రభంజనం : కరస్పాండెంట్ మినుకుల మునీందర్
రామడుగు, వెలుగు: రామడుగు మండలం గుండి గోపాల్రావుపేట అక్షర హైస్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో నియోజకవర్గంలోనే టాప్ మార్కులతో ప్రభంజనం సృష్టించ
Read Moreసింగరేణి కార్మికుల పెన్షన్ పెరిగేవరకు పోరాడతా: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ( మే 1 ) నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ
Read Moreఇందిరమ్మ ఇండ్ల పైసలు వస్తున్నయా..? : యాదాద్రి కలెక్టర్ అనురాగ్
లబ్ధిదారులను ఆరా తీసిన కలెక్టర్ యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు యాదాద్
Read Moreకరీంనగర్ జిల్లాలో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థుల విజయకేతనం : చైర్మన్ బి.రమణారావు
కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చైర్మన్ బి.రమణారావు తెలిపారు. ఈ . వైష్ణవి 581
Read Moreసోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కొల్లాపూర్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమ
Read Moreమెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని మహబ
Read More












