తెలంగాణం
వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు
వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాందాస్నాయక్ అన్నారు. శనివార
Read Moreప్రతి పల్లెకు బస్సు నడపడమే లక్ష్యం.. BRS ఉద్యోగాలను తీసేస్తేవారిని మేము ఉద్యోగంలోకి తీసుకున్నాం.!
మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, కోదాడలో కొత్త బస్టాండ్&zwn
Read Moreగ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపే
Read Moreరైతు భరోసా డబ్బులను బకాయిల పేరుతో సర్దుబాటు చేస్తే చర్యలు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీ
Read Moreగ్రామాల సమగ్ర అభివృద్ధే సర్పంచుల లక్ష్యం : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రతి సర్పంచ్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పర
Read Moreకల్లూరు: మెరుగైన వైద్యం అందించాలి
కల్లూరు, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి కల్లూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను సత్తుపల్లి ఎమ్మె
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఇంటర్ సర్టిఫికెట్స్ ఇవ్వని కాలేజీల గుర్తింపు రద్దు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పాసైన స్టూడెంట్స్&zw
Read Moreమంచిర్యాలలో సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి : బీజేపీ లీడర్లు
కోల్బెల్ట్/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మంచిర్యాల రైల్వే స్టేషన్లో పలు సూపర్&zwnj
Read Moreసమర్థులైన యువతకే కాంగ్రెస్ లో పెద్దపీట
కాంగ్రెస్ ట్యాలెంట్ హంట్ను పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జీఎస్ రావు, గాయని జానకి మృతి పట్ల సంతాపం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ
Read Moreకొండగట్టు అంజన్న ఆలయంలో సింహ ద్వారం ప్రారంభం
కొండగట్టు, వెలుగు: అంజన్న కొండగట్టు అంజన్న ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది. సుమారు 40 ఏండ్ల కింద ఆలయానికి ఏర్పాటు చేసిన సింహద్వారం శిథిలావస్థకు చే
Read More‘సర్’పై ప్రత్యేక దృష్టి
లక్ష్మణచాంద, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్&z
Read Moreపోలీసుల నిర్లక్ష్యం వల్లే.. షాబాద్ సీఐ, ఎస్ఐలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. కేసు నమోదు
పద్మారావునగర్, వెలుగు: పోక్సో బాధితురాలితోపాటు మొత్తం ఆరుగురిని ఓ కిరాతకుడు పొట్టనబెట్టుకున్న ఉదంతంలో పోలీసుల వైఫల్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్&
Read Moreపెండింగ్ అప్పీళ్లను త్వరగా పరిష్కరించండి..సమాచార కమిషన్కు హైకోర్టు ఆదేశం
మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచన హైదరాబాద్, వెలుగు: ఒకే వ్యక్తికి సంబంధించిన 404 ఆర్టీఐ పెండింగ్ అప్పీళ్లను త్వరగా పరిష్క
Read More












