తెలంగాణం
చిన్న కాళేశ్వరం పనులు స్పీడప్..BRS హయాంలో పదేండ్లు ఆగిపోయిన పనులు..రెండేళ్లుగా పనుల్లో కదలిక
రూ.166.67 కోట్లతో భూసేకరణకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి.
Read Moreజైలులో ఒకరోజు!..రూ.500 చెల్లిస్తే చంచల్ గూడ జైలులోకి ఎంట్రీ..ఖైదీల డ్రెస్, భోజనం, సెల్లో షెల్టర్
ఖైదీగా ఒక్కరోజు జైలు జీవిత అనుభవం నేడు గవర్నర్ చేతుల మీదుగా ‘ఫీల్ ది జైల్’ ప్రారంభం హైదరాబాద్, వెలుగు: నేరాలు
Read Moreనేటి (మే12) నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు
జూన్ 30 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికి చర్యలు రీషెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026-–27 వి
Read Moreసిటీలో గ్రౌండ్ వాటర్ డౌన్.. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో నెల రోజుల్లోనే 2 మీటర్ల లోతుకు పడిపోయిన లెవెల్స్
గతేడాదితో పోలిస్తే 30 శాతం తగ్గిన భూగర్భ జలాలు కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 32.04 మీటర్ల లోతులో నీళ్లు 20% ప్రాంతాల్లోనే 10 మీటర్లలోపు
Read Moreయాంటి డ్రగ్ ప్రేయర్ కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించిన సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలో 2026, జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సందర్భంగా పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిం
Read Moreపులి పిల్లలను దత్తత తీసుకున్న తెలంగాణ గవర్నర్
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెండు పులి పిల్లల
Read Moreటెన్ ప్లస్ టూ విధానం లేకపోవడం వల్లే.. డ్రాప్ అవుట్లు పెరుగుతున్నయ్: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ప్రకటించారు. విద్యాశా
Read Moreపైపులైన్ తొలగించేందుకు లంచం..ఏసీబీకి చిక్కిన కొమురవెళ్లి పంచాయతీ సెక్రటరీ
సిద్దిపేట జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏసీబీ దాడిలో పంచాయతీ సెక్రటరీ
Read Moreనర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం.. గుండెపోటుతో డీఏఓ శ్రీనివాస్ రావు మృతి
వరంగల్ జిల్లా నర్సంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశార
Read Moreబండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసుపై ప్రత్యేక విచారణ టీం : సీఎం రేవంత్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసుపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ కేసులో సమగ్ర విచారణ కోస
Read MoreKitchen Telangana :ఎండాకాలం వంటలు..సాబుదానా రెసిపీస్.. ఆరోగ్యంతో పాటు శరీరం చల్లగా ఉంటుంది..!
ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే పదార్థాలు ఎన్నో ఉంటాయి.. అందులో సాబుదానా (సగ్గుబియ్యం) కూడా ఉంది. సాబుదానా ఒంట్లోని వేడిని అప్పటికప్పుడు
Read Moreనెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ.. ప్రతివార్డులో జెండా ఎగరాలి: కవిత
తెలంగాణ రక్షణ సేన పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ చీఫ్ కవిత. అందులో భాగంగా మే 15 నుంచి నెల రోజుల పాటు జెండా పండ
Read Moreసోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.. 11 క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన జలంతో అభిషేకం
గుజరాత్ సోమనాథ్ ఆలయం పున: ప్రారంభించి 75 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా సోమనాథ్లో అమృత్ మహోత్సం జరిగింది. ఈకార్యక్రమానికి ప్రధాని మోదీ
Read More












