తెలంగాణం
జూన్ 8న చేప ప్రసాదం ..నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లపై మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ సమీక్ష
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సుమారు 60 వేల మంది చేప ప్రసాదం తీసుకునే అవకాశం ఉంది. దేశ
Read Moreవరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులు స్పీడప్ చేయాలి : కలెక్టర్లు
మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశిం
Read Moreపొద్దుతిరుగుడు కొనాలని రైతుల రాస్తారోకో
ఇల్లంతకుంట, వెలుగు: పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కేశన్నపల్లి పత్తికుంట పల్లె
Read Moreకల్లు తాగే సమయంలో ‘నా భార్యతో ఎందుకు మాట్లాడుతున్నావ్ ?’ అంటూ వేట కొడవలితో దాడి
ఎల్కతుర్తి, వెలుగు: కల్లు తాగేందుకు వచ్చిన ఓ యువకుడు వేట కొడవలితో దాడి చేసి గీత కార్మికుడిని హత్య చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గురువారం
Read Moreఈసారి ఫుల్లుగా మక్కల దిగుబడి: రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
నిల్వ చేసేందుకు గిడ్డంగులకు అనుమతులు ఇచ్చాం హమాలీ, లారీల కొరతను అధిగమిస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కూసుమంచి, వెలుగు: రాష్ట్రం
Read Moreధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కలిగించవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
లారీ కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టిస్తే బ్లాక్ లిస్ట్లో పెడుతాం చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ
Read Moreఆటో ఎక్కిస్తారు.. డబ్బు దోచేస్తారు.. గీసుకొండలో ఆరుగురు దోపిడీ దొంగల అరెస్ట్
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని, వారిని బెదిరించి డబ్బులు లాక్కొంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస
Read Moreనిరీక్షణకు తెర!..పెంబర్తి రైల్వే గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు
జనగామ, వెలుగు : రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు తెర దించేలా ఆ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది. జనగామ జిల్లా పెంబర్తి రైల్వే స్వేషన్ వద్ద అండర్
Read Moreఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తే రూ.లక్ష మాయం
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని బాలాజీ నగర్ కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయగానే రూ.లక్ష అకౌంట్ నుంచి మాయమయ్యాయి. సైబ
Read Moreపెంచింది 3 రూపాయలే.. ఇంకా 30 రూపాయలు పెరగాల్సింది ఉంది..!
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. నష్టాలను పూడ్చుకునేందుకు భారీ ఎత్తున పెంపు ఉండొచ్చునని
Read Moreమంగపేట మండలంలోని కరకట్ట పనులు పరిశీలించిన మంత్రి సీతక్క
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలంలోని గోదావరి కరకట్ట రివీట్మెంట్ పనులను గురువారం పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట
Read Moreఅద్భుతంగా వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం: 4వేల రాళ్లు.. 132 స్తంభాలతో సరికొత్తగా నాట్య మండపం!
దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, హన్మకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడికి చెందిన 'నాట్య మండపం' (కల్యాణ మండపం) మళ్లీ పూర్వవైభవాన్ని స
Read Moreనాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య
భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన లింగంపేట, వెలుగు: నాటు తుపాకీతో కాల్చుకొని ఓ యువకుడు
Read More












