తెలంగాణం
వనపర్తి జిల్లాలో విషాదం.. ఇంత హ్యాపీగా ఉన్న ఈ ఇద్దరికీ ఏమైందో.. ఇలా చేశారు !
వనపర్తి: వనపర్తి జిల్లాకు చెందిన ప్రేమ జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం గ్రామానిక
Read Moreఅక్రిడేషన్ కార్డుల కోసం హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్టు సంఘాల ర్యాలీ
అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దుచేస
Read Moreనిజామాబాద్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం.. చెవి నొప్పితో హాస్పిటల్లో చేరిన యువకుడు మృతి
నిజమాబాద్ జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన యువకుడు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోన్న వసంత హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ
Read Moreమార్చి 02నుంచి.. ఈ- వేలంలో తిరుమల శ్రీవారి వస్త్రాలు
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది. మార్చి 02 నుంచి ఆన్లైన్లో ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కా
Read Moreజగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోన కొడిమ్యాల, భీమారం మండల్లాలో సంచరిస్తూ ప్రజలన భయభ్రాంతులకు గురిచేస్తోంది. &nb
Read Moreఇబ్రహీంపట్నంలో విషాదం.. డాక్టర్ల నిర్లక్ష్యం.. గర్భిణీ కడుపులోశిశువు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో తల్లి గర్భంలో ఉన్న శిశువు మృతిచెందింది.పురిటినొప్పులతో ఆస్పత్రికివెళ్లగా సమయానికి చికిత్స అం
Read Moreశ్రీరామనవమి వేడుకలను సక్సెస్చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాచలం, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్జితేశ్ వి పాటిల్అధికారులను ఆదేశి
Read Moreచేయిచేయి కలిపారు.. ఊరికి వెలుగునిచ్చారు
జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం ప్రదర్శన ద్వారా సేకరించిన డబ్బుతో గ్రామంలో వీధి లైట్ల ఏర్పాటు చేసి తమ ఔదార్య
Read Moreకొణిజర్ల మండలంలో అకాల వర్షంతో తీవ్ర నష్టం
కొణిజర్ల, వెలుగు : సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కొణిజర్ల మండల వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. మండలంలోని దిద్దుపూడి, కొణిజర్ల, కొ
Read Moreఖమ్మం డివిజన్ ట్రస్మా గౌరవ సలహాదారుడిగా అప్పారావు నియామకం
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం గౌరవ సలహాదారుడిగా శ్రీనివాస్ నగర్ లోని గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్ టీవీ అప్పారావు నియమితులయ్
Read Moreవాడీ వేడిగా మున్సిపల్ మొదటి సమావేశం
జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం వాడీ వేడిగా కొనసాగింది. మున్సిపల్ చైర్పర్సన్ యునూస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 36 మంది
Read Moreసిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి 3887 ఎకరాల్లో పంట నష్టం
సిద్దిపేట, తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షానికి 3887 ఎకరాల్లో మొక్కజన్న, సన్ ఫ్లవర్ పంటలకు నష్టం వాటిల్లింది. మంగళవారం డీఏవో  
Read More












