తెలంగాణం
వరంగల్ జిల్లాలో ధరణి, భూభారతి రిజస్ట్రేషన్లలో రూ.3.72 కోట్ల కుంభకోణం
వరంగల్ జిల్లాలో భారీ కుంభకోణం జరిగింది. ధరణి, భూభారతి రిజస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన 15 మంది నిందితుల అరెస్టు చేశారు పోలీసులు. మరో 9 మ
Read Moreనల్లమల సాగర్కు మేం వ్యతిరేకం.. గోదావరి జలాల్లో చుక్క నీరు వదులుకునేది లేదు: మంత్రి ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్ చేపట్టిన నల్లమల సాగర్ కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో దీనిపై పోరాటం చేస్తున్నామని త
Read Moreహైదరాబాద్లో రెచ్చిపోయిన దొంగలు.. 30 తులాల బంగారం, 8 కిలోల వెండి, డబ్బుతో పరార్
సంక్రాంతి పండుగకు హైదరాబాదీలు సొంతూళ్లకు వెళ్లి సంబరాల్లో ఉంటే.. దొంగలు తాళాలేసిన ఇండ్లు పగలగొట్టి దోపిడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్ర
Read Moreఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ.. పాలమూరుకు సమానంగా నిధులు: సీఎం రేవంత్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. జిల్లాకు వరాల జల్లులు కుర్పించారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీని మంజూరు చేస్తున్నట్లు
Read Moreసీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ.. ఎందుకంటే..?
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మం
Read Moreపార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసు
Read Moreసంక్రాంతి ఎఫెక్ట్ : హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా.. చెంగిచెర్లలో13 ఇళ్లలో చోరీ..
సంక్రాంతి పండుగకు జనాలు పల్లెబాట పట్టారు. నగరంలో ఎక్కువ ఇళ్లకు తాళాలు పడ్డాయి. ఇదే అదనుగా హైదరాబాద్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. &n
Read Moreజ్యోతిష్యం: మకరరాశిలోకి గ్రహాల యువరాజు బుధుడు.. మూడు రాశులవారికి జాక్ పాట్ .. మిగతా వారికి ఎలా ఉందంటే..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు గ్రహాలకు యువరాజు.. తెలివితేటలు.. వ్యాపారంలో లాభ నష్టాలను బుధుడే నిర్ణయిస్తాడు. అందుకే బుధుడు తరచుగా తన స్థానాన్ని
Read Moreవిలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి.. ఆయన సేవలు ఎప్పటికీ మరువలేం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గ్రహీత ఎస్.జైపాల్ రెడ్డి ఒక ఆదర్శ రాజకీయ నాయకుడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read Moreగ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం కాలేదు.. ప్రమాదాలు జరుగుతున్నాయి.. రెండు ప్రమాదాలు..8మందికి గాయాలు
పండుగలు వచ్చాయంటే జనాలు సొంతూళ్లు వెళతారు. అదే దసరా.. సంక్రాంతి అంటే చాలు.. ఎక్కడ ఉన్నా సొంతూళ్లలోనే సంబరాలు చేసుకుంటారు. చిన్ననాటి ఊరుకు
Read Moreకమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్లు కట్టిర్రు: మంత్రి వివేక్
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం (జనవర
Read Moreరాజన్న, సమ్మక్క ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలే: మంత్రి సీతక్క
హైదరాబాద్: రాజన్న, సమ్మక్క ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం (జనవరి 16) వేములవాడ రాజన్న ఆలయాన్ని సీతక్క దర్శి
Read Moreశబరి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మంచిర్యాలకు జిల్లాకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి
మంచిర్యాల: శబరి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంచిర్యాలకు చెందిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. పాలకుర
Read More












