తెలంగాణం
మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్.. 91.91% చౌటుప్పల్ ఫస్ట్.. 59.68% పోలింగ్తో నందికొండ లాస్ట్ !
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం..
Read Moreఅమ్మ గెలుపు కోసం.. లండన్ నుంచి జమ్మికుంటకు కూతురు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని, 20వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన కొక్కుల శ్రీలత కేదారీశ్వర్ గెలుపు కోసం
Read Moreమేడారం హుండీల ఆదాయం 13 కోట్లు దాటింది !
హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన కానుకల కౌంటింగ్ కొనసాగుతోంది. 7వ రోజు హుండీల కౌంటింగ్ కొనసాగింది. ఇప్పటివరకూ13 కోట్ల 25 లక్షల
Read Moreవరంగల్కు మరో భారీ రైల్వే ప్రాజెక్ట్: వెయ్యి కోట్లతో తెలంగాణలోనే తొలి మెగా వ్యాగన్ రిపేర్ సెంటర్!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, వరంగల్ ప్రాంతంలో గూడ్స్ రైలు పెట్టెల (వ్యాగన్ల) రిపేర్ కోసం ఒక భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయన
Read Moreచంపి శవంపై కూర్చున్న ఎలుగుబంటి.. ఆరుగురిపై దాడి.. ముగ్గురు మృతి
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ సరిహద్దులోని మహారాష్ట్ర కైలాస్ టేకిడిలో ఎలుగుబంటి ఆరుగురిపై దాడి చేసింది. ఈ ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృ
Read Moreసంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో మంటలు
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్
Read Moreతెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల సంఘం ఓ
Read MoreMuncipal elections Live : మున్సిపల్ ఎన్నికలు .. లైవ్ అప్ డేట్స్
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు క్
Read MoreTelangana Municipal Elections: జనగామలో డబ్బుల కోసం రోడ్డెక్కిన మహిళా ఓటర్లు.. పోలింగ్ కేంద్రం దగ్గర..
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జారుతున్న ఈ ఎన్నికల్లో చదురుముదురు ఘటనలు మినహా ఎక
Read Moreరేపే భారత్ బంద్: స్కూళ్లు, కాలేజీలకు సెలవేనా ?
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు రేపు (ఫిబ్రవరి 12) దేశవ్యా
Read Moreమహా శివరాత్రికి వేములవాడ, శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. 2 వేల 243 TGSRTC ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: మహా శివరాత్రికి 2 వేల 243 TGSRTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తెలిపింది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయల
Read Moreకరీంనగర్ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల లాఠీఛార్జ్.. బిఆర్ఎస్ దొంగ ఓట్లు వెస్తుందని బిజెపి నిరసన..
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ వద్ద పోలీసుల లాఠీచార్జ్ చోటుచేసుకుంది. బిఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని అడ్డు
Read Moreమనం తాగే పాలు సేఫేనా ? క్వాలిటీ టెస్టులో అముల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ ఫెయిల్..
మనం ప్రతిరోజూ నమ్మకంతో కొనే అముల్, మదర్ డైరీ, కంట్రీ డిలైట్ వంటి పెద్ద కంపెనీల పాలల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు ట్రస్టిఫైడ్ (Trustified) అనే
Read More












