తెలంగాణం
జనగామ జిల్లాలో హృదయవిదారక ఘటన.. సైకిల్తో సహా కాలువలో పడి ఇద్దరు మైనర్లు మృతి
జనగామ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు సైకిల్ తో సహా కాలువలో పడి ఇద్దరు మైనర్లు మృతి చెందిన ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర వేదనను మిగిల్చి
Read Moreసారీ నాన్న అని లెటర్ రాసి.. KPHB కాలనీలో రూ. 8 లక్షలు, 9 తులాల బంగారంతో మైనర్ జంప్
ఈ జనరేషన్ మైనర్లు ఎలా ఉన్నారు..? దాదాపు అందరికీ అందుబాటులో ఫోన్లు, తిరిగేందుకు బైకులు, కొన్ని సార్లు కార్లు.. బైటికెళ్తే కొందరు ఏం చేస్తారు..? ఏ
Read Moreవృద్ధులే టార్గెట్గా సైబర్ నేరాలు: 281 గ్రామసభల్లో సైబర్ జాగ్రూకత దివస్.. ఇవి పాటిస్తే సేఫ్
సైబర్ నేరస్తులు టార్గెట్ అంతా వృద్ధులపైకి షిఫ్ట్ చేసినట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలు చూస్తే స్పష్టమవుతోంది. రిటైర్డ్ అయిన వాళ్లు, జీవిత చరమాంకంలో
Read Moreనా పేరు చెప్పి కబ్జాలు, సెటిల్ మెంట్లు చేస్తే కంప్లైంట్ చేయండి: కేంద్రమంత్రి బండి సంజయ్
అక్రమార్కులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరు చెప్పి సెటిల్ మెంట్లు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కరీంన
Read Moreకరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ దాడులు.. 10 మంది గంజాయి వినియోగదారులు అరెస్ట్
గంజాయి వినియోగంపై నార్కోటిక్స్ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం బిగిస్తున్నారు. వరుస రైడ్లతో గంజాయి స్మగర్లకు నిద్రలేకుండా చేస్తున్న పోలీసులు.. 2026 ఏప్రిల్ 02న
Read Moreకిలో చికెన్పై రూ.40 మార్జిన్ ఇస్తున్నాం.. అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: పౌల్ట్రీ కంపెనీలు
చికెన్ రేటు మార్జిన్ విషయంలో చికెన్ రిటైల్ షాపు వ్యాపారులు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కో ఆర్డనేషన్ కమిటీ తెలిపింది. రిటైల్
Read Moreరాజ్యసభలో అమరావతి బిల్లు: కాళేశ్వరంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి మధ్య వాగ్వాదం
రాజ్యసభలో అమరావతి బిల్లుకు చట్టబద్ధతపై 2026 ఏప్రిల్ 02న చర్చజరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు
Read Moreపెట్టరా అమరావతి.. పిలవరా కమరావతి.. జగన్ పై ఎంపీ రేణుకా చౌదరి సెటైర్...
ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ జరిగింది. గురువారం ( ఏప్రిల్ 2 ) నిత్యానందరాయ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బిల్లుప
Read Moreహైదరాబాద్ లో విషాదం: సంపులో పడి 8 నెలల పసికందు మృతి..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట్ గ్రామంలో సంపులో పడి 8 నెలల పసిబిడ్డ మృతి చెందాడు. గురువారం ( ఏప్రిల్ 2 ) జరిగ
Read Moreహైదరాబాద్ లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయి... ప్రెస్ మీట్ కు దోమతెర డ్రెస్ తో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
హైదరాబాద్ లో జనాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో దోమల బెడద ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇళ్ళు, రోడ్లు, గ్రౌండ్లు అనే తేడా లేకుండా ఎక్క
Read Moreతెలంగాణ పబ్లిక్కు అలర్ట్.. మీసేవ సెంటర్కు పోతున్నారా..? చార్జీలు పెరిగాయ్ !
హైదరాబాద్, వెలుగు: మీసేవా చార్జీలు పెరిగాయి. ప్రభుత్వం ప్రస్తుతం మీసేవా సర్వీసులపై వసూలు చేస్తున్న చార్జీలను 50 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం సీఎస్ర
Read Moreమీరు తెలంగాణ రైతులా..? పొలం హద్దులు తేల్చాలా..? ఇంట్లో కూర్చుని భూభారతి పోర్టల్లో ఇలా చేయండి చాలు..
రైతులు గతంలో మాదిరిగా తమ భూ సేవల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన ప&z
Read Moreఆధ్యాత్మికం : తెలంగాణలో ఇసుక శివ లింగం : వెయ్యేళ్ల ఆలయం ఎక్కడ ఉందంటే..!
శివ, కేశవుల విగ్రహాలు ఎదురెదురుగా ఉండటం చాలా అరుదు. ఇలాంటి ఆలయం చొప్పదండిలో మాత్రమే ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది
Read More












