తెలంగాణం
వడ్డించే వాడిని నేను ఎన్నికోట్లైనా సరే..రెండేండ్లలో కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి
రెండేండ్లలో నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వడ్డించే వాడిని తానేనని.. ఏ రాత్ర
Read Moreఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల
Read Moreనో నామినేషన్..మూడు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ..వీళ్ల డిమాండ్ ఏంటంటే.?
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోరు కనిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్ కు నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా..రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల
Read Moreరవ్వల రెసిపీలు : బొంబాయి రవ్వతో ఉప్మానే కాదు.. ఇలాంటి కట్ లెట్, పొంగలి కూడా చేసుకుని తినొచ్చు..!
ఉప్మారవ్వతో... అదేనండి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుని తినడమే కాదు.. రకరకాల వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. రవ్వతో సాధారణంగా స్వీట్లు తయారు చేస్తారు.
Read Moreకడ్తాల్ మండలంలో హై టెన్షన్ లైన్ నిర్మాణంలో.. రైతులకు నష్టం జరగకుండా చూడండి : బిహారి రత్
ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలంలో పవర్ గ్రిడ్ హై టెన్షన్ లైన్ నిర్మాణంలో రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆది
Read Moreరెండవ విడత నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ ఆదర్శ సురభి
మదనాపురం, వెలుగు: రెండవ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. రెం
Read Moreప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్
Read Moreఆధ్యాత్మికం: అర్జునుడికి భగవద్గీతను శ్రీకృష్ణుడు చెప్పిన రోజు ఇదే..!
ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్దం జరిగింది. మహాభారతంలో శ్రీకృష్ణుడిది కీలకమైన పాత్ర. తన తెలివైన వ్యూహాలతో కురుక్షేత్రంలో పాండవులు విజయానికి కారణ
Read Moreనాగర్కర్నూల్ జిల్లాలోని 8 పంచాయతీలకు సింగిల్ నామినేషన్లు
నాగర్కర్నూల్, వెలుగు: జిల్లాలోని 8 జీపీల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి, వెల్దండ మండలం బండోనిపల్లె, కేస్లీతం
Read Moreపాటల సాహిత్య దారుల్లోకి... పాటలు రాసేవారికి మెళుకవలు
సాహిత్య ప్రక్రియలైన కవిత్వం, కథ, నవల, నాటకం, విమర్శల్లో పాటదే మొదటి స్థానం. మిగిలిన ప్రక్రియలు కొందరికే అర్థం అవుతాయి. పాట మాత్రం సామాన్యులను కూడా కది
Read Moreఅక్షర ప్రపంచం..ముగియని కథలు. గుండెల్లో చల్లారని మంటలు
పైకి కన్పించని గాఢమైన భావుకత ప్రస్ఫుటించేలా రచనలు చేయగల నేర్పు కలిగిన రచయిత తెలకపల్లి రవి. రచయిత, సంపాదకులు, కవి, విమర్శకులు కూడా. కథాగీతాలకు, కథాప్రా
Read Moreఆత్మకూరులో సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ సునీతారెడ్డి
వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆత్మకూరు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. ఆత్మకూరులో పీజేపీ క్యాం
Read Moreవేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన
Read More












