తెలంగాణం
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కామారెడ్డి జిల్లా రాజంపేట్ ఎస్ఐ !
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రాజంపేట్ ఎస్ఐ ఆంజనేయులు రెడ్ హ్యాండెడ్గా పట
Read Moreకోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.. అరెస్ట్ చేసిన ఏసీబీ !
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు అ
Read Moreఅడ్వాన్స్డ్ స్కిల్స్ కోసమే శక్తి డిపార్ట్మెంట్లో పాలిటెక్నిక్ విలీనం.. విద్యార్థులు ప్రతిపక్షాల మాట నమ్మొద్దు: మంత్రి వివేక్
హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి స్కీమ్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలపై మంత్రి వివేక్ స్పందించారు. గురువ
Read Moreనా బిడ్డ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు.. అవి ఆమె వ్యక్తిగతం: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు పీసీసీ క్
Read Moreసివిల్ డ్రెస్ లో బైక్ పై వచ్చిన సజ్జనార్.. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి..
హైదరాబాద్ సీపీ సజ్జనార్ సామాన్యుడిలా సివిల్ డ్రెస్ లో బైక్ పై తిరిగారు.గురువారం ( ఆగస్టు 20 ) ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణ పౌరుడిలా బైక్ పై ప్రయాణి
Read Moreహైదరాబాద్ లో మరో కల్తీ బాగోతం... కారం పొడిలో రంపపు పొట్టు... బ్రాండెడ్ ప్యాకెట్లలో కల్తీ గరం మసాలా..!
హైదరాబాద్ లో మరో కల్తీ బాగోతం వెలుగులోకి వచ్చింది. గురువారం ( ఆగస్టు 20 ) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఎస్ఓటీ టీం జరిపిన తనిఖీల్లో భారీగా కల
Read Moreవచ్చే ఆదివారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా ఆటోలు బంద్
హైదరాబాద్: తెలంగాణ క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సమస్యల పరిష్కరానికై... తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్
Read Moreకల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది. 2014 ను
Read Moreఏపీ, తెలంగాణ కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రూట్స్ డిసైడ్ చేసేది కేంద్రమే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే మార్గాలపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. గు
Read Moreభార్య, భర్త ఇద్దరూ డాక్టర్లే... వేరొకరితో వివాహేతర సంబంధం.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్...
బరితెగింపు అనాలో, పోయేకాలం అనాలో తెలీదు కానీ.. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి మీద నమ్మకం, ఆశ చచ్చిపోతోంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్
Read MoreFood : కళ్యాణ రసం.. పుదీనా రసం..జలుబు, దగ్గు ఉంటే ఈ గరం గరం రసాలతో తినండి.. ఫుల్ రిలీఫ్
తెలుగు ఇళ్లలో ఎక్కువగా చేసుకునే వంటల్లో చారు, సాంబారుతోపాటు రసం కూడా ఒకటి. లంచ్, డిన్నర్.. ఇలా ఏ టైంలోనైనా, అన్నం, రసం కాంబినేషన్లో తింటే సంతృప్తిగా ఉ
Read Moreజ్యోతిష్యం: సింహరాశిలోకి మూడు గ్రహాలు..ఐదు రాశుల వారు ఈ మార్పులు ఊహించి ఉండరు..!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ప్రస్తుతం సింహ రాశిలో కేతువు.. సూర్యుడు కలిసి సంచరిస్తున్నారు. &nbs
Read Moreఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్.. ఏవో శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో సోదాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో 2026 ఆగ
Read More












