తెలంగాణం
విద్యార్థులకు బిగ్ అలర్ట్: జులై 24న ఓయూ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలో చదువుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్. జులై 24న ఓయూ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. నీట్
Read Moreధర్మేంద్ర రిజైన్ చేయాలి.. మోదీ జంతర్ మంతర్ కు రావాలి: MP గడ్డం వంశీకృష్ణ
నీట్ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యా
Read Moreకేటీఆర్ దావత్ తీసుకోవాలన్నా భయమే..అందులో ఏం కలుపుతాడో ..: సీఎం రేవంత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డేపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేటీఆర్ దావత్ ఇస్తానంటే తప్పకుండా విష్ చేస్తానని వ్య
Read Moreరేషన్ షాపుల్లో సీసీ కెమెరాలకు నిధులు ఇవ్వలేం: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, వెలుగు: రేషన్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే స్కీమ్ ఏది తమ వద్దని లేదన
Read Moreవేములవాడలో పార్క్చేసిన బైక్లో రూ.3.50 లక్షలు చోరీ
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పార్క్ చేసిన బైక్లో నుంచి రూ.3.50 లక్షలు చోరీకి గురయ్యాయి. వేములవాడ రూరల్ మండలం బాలరా
Read Moreపెద్దపల్లి జిల్లా కూనారంలో రైలు పట్టాలపై ఇరుక్కున్న లారీ..
పెద్దపల్లి జిల్లాలో రైల్వే ట్రాక్ పై ధాన్యం లారీ ఇరుక్కుపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ( జులై 23 ) కూనారం రైల్వే
Read Moreతెలంగాణ రైతులకు.. వాట్సాప్ ద్వారా వెదర్ రిపోర్ట్: కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: ‘మిషన్ మౌసమ్’కింద పంచాయతీ మౌసమ్ సేవా పోర్టల్ ద్వారా వాతావరణ హెచ్చరికలను రైతులకు నేరుగా వాట్సాప్ ద్వారా చేరవేస్తున్నట్ల
Read Moreఅదనంగా 8 లక్షల టన్నుల బియ్యం.. కొనుగోలుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 (రబీ పంట)కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) బియ్యాన్ని సేకరించేందుకు కేంద్
Read Moreజాబ్ తీసేశారని హైదరాబాద్ పోలీసులకు టెక్ మహీంద్రా ఉద్యోగిని కంప్లైంట్ !
కుత్బుల్లాపూర్: హైదరాబాద్కు చెందిన భావన అనే మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. టెక్ మహీంద్రా కంపెనీ యాజమాన్యంపై బాధితు
Read Moreపావురాలకు ఆహారం వేయడంపై ఆంక్షలేవి ? సర్కార్ను నివేదిక కోరిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో పావురాలకు ఇష్టమొచ్చినట్లు ఆహారం వేయడం వల్ల పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్య సమస్యలు వస్తున్నాయని, వాటి నియంత్రణకు తీసుకుం
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లోన్ల రికవరీ ఇంత తక్కువా? : కలెక్టర్ అంకిత్ ఆగ్రహం
భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్త్రీనిధి రుణాల రికవరీ కేవలం 13.5 శాతానికే పరిమితం కావడంపై కలెక్టర్ అంకిత్ ఆగ
Read Moreములుగులో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్
ములుగు, వెలుగు : ములుగులోని సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ట్రైబల్ హెల్త్ అండ్ అకడమిక్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు స
Read Moreఇవాళ (జులై 23), రేపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురు, శుక్రవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్ హౌస్లో గుర
Read More












