తెలంగాణం

ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి మాతృవియోగం

రంగారెడ్డి: ప్రభుత్వ చీఫ్​ విప్​ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి  పట్నం రుక్కమ్మ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా  అనారోగ్యంతో ని

Read More

ఈ బంగారు తల్లులు.. ఎందుకిలా చేశారో పాపం.. ఒకరు బీటెక్ థర్డ్ ఇయర్.. ఇంకొకరు MBBS కంప్లీట్ !

హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు విద్యార్థినులు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటనలు విషాదం నింపాయి. కన్న వాళ్లను శోకసంద్రంలోకి పడదోసి ఈ ఇద్దరు అమ్మాయిలు కడుపు

Read More

ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు 

బైక్​ పై ఒకరిద్దరు ప్రయాణించడం సాధారణం.. ముగ్గురు అంటేనే ట్రాఫిక్​ రూల్స్​ ఒప్పుకోవు.. అలాంటిది ఒక్క బైక్ పై ఒకేసారి ఆరుగురు యువకులు  ప్రయాణించడం

Read More

అప్పుడే ఇంటి ముందు స్కూల్ బస్ దిగింది.. ఇంతలోనే ప్రాణం పోయింది.. రంగారెడ్డి జిల్లాలో విషాదం

కాస్లాబాద్: రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర

Read More

వాళ్లు స్టూడెంట్లు కాదు.. పోలీసులు ఫైరింగ్ చేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

నీట్​ పేపర్​ లీకేజీ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ తొలిసారి స్పందించారు. నీట్​పేపర్​ లీకేజీ విషయంలో  కేంద్రం వేగంగా చర్యలు చేపట్టింది. విద్యా

Read More

ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే.. పదేళ్లు జైలు,రూ.10కోట్ల జరిమానా

నీట్ పేపర్ లీక్​ వివాదంపై ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న క్రమంలో పరీక్షల మోసాలను అరికట్టేందుకు కేంద్రం  కఠిన చర్యలకు సిద్దమవుతోంది. పేపర్​ లీకులను

Read More

హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం హైడ్రాకు అలవాటుగా మారింది: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హైడ్రా తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. హైడ్రా కమిషనర్పై హైకోర్టు మరోసా

Read More

1870లోనే హైదరాబాద్ పారిశ్రామికీకరణకు శ్రీకారం: మూడు దశల్లో గొప్పగొప్ప పరిశ్రమలు ఏర్పాటు

Hyderabad Industrial Hub: బ్రిటిష్​ ఇండియాలో పారిశ్రామికీకరణ పూర్తిగా ప్రైవేట్​ఆధ్వర్యంలో జరిగింది. కానీ హైదరాబాద్​రాజ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగ

Read More

జగిత్యాల TVVP నిధుల గోల్ మాల్ కేసులో బిగ్ ట్విస్ట్...విచారణ పూర్తి..

ఇటీవల సంచలనం రేపిన జగిత్యాల జిల్లా TVVPలో రూ.6.90 కోట్ల నిధుల గోల్ మాల్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి డీ

Read More

ఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏకంగా 25 గొర్రెలు ప్రాణాలు కోల్పోగా, మరొక 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటన స్థానికం

Read More

పీవీ స్మృతివనాన్ని వేగంగా పూర్తిచేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భీమదేవరపల్లి,వెలుగు: పీవీ స్మృతివనం నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా

Read More

జులై 25న ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25న ఖమ్మం హవేలీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న

Read More

ఐదు జీపీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేయండి : జేఏసీ ప్రతినిధి జంగిలి నవీన్

భద్రాచలం,వెలుగు: ఆంధ్రాలో విలీనమైన ఏడు మండలాల్లోని ఎటపాక, పురుషోత్తపట్నం, పిచ్చకులపాడు, గుండాల, కన్నాయిగూడెం ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చ

Read More