తెలంగాణం
ఏపీ, తెలంగాణ కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ వెళ్లే రూట్స్ డిసైడ్ చేసేది కేంద్రమే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రయాణించే మార్గాలపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. గు
Read Moreభార్య, భర్త ఇద్దరూ డాక్టర్లే... వేరొకరితో వివాహేతర సంబంధం.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్...
బరితెగింపు అనాలో, పోయేకాలం అనాలో తెలీదు కానీ.. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి మీద నమ్మకం, ఆశ చచ్చిపోతోంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్
Read MoreFood : కళ్యాణ రసం.. పుదీనా రసం..జలుబు, దగ్గు ఉంటే ఈ గరం గరం రసాలతో తినండి.. ఫుల్ రిలీఫ్
తెలుగు ఇళ్లలో ఎక్కువగా చేసుకునే వంటల్లో చారు, సాంబారుతోపాటు రసం కూడా ఒకటి. లంచ్, డిన్నర్.. ఇలా ఏ టైంలోనైనా, అన్నం, రసం కాంబినేషన్లో తింటే సంతృప్తిగా ఉ
Read Moreజ్యోతిష్యం: సింహరాశిలోకి మూడు గ్రహాలు..ఐదు రాశుల వారు ఈ మార్పులు ఊహించి ఉండరు..!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ప్రస్తుతం సింహ రాశిలో కేతువు.. సూర్యుడు కలిసి సంచరిస్తున్నారు. &nbs
Read Moreఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంపై ఏసీబీ రైడ్స్.. ఏవో శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో సోదాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో 2026 ఆగ
Read Moreవరలక్ష్మివ్రతం పాండవుల భార్య ద్రౌపది ఎప్పుడు చేశారు...రేపు(ఆగస్టు21)చేయకపోతే ఎప్పుడు చేయాలి .. శ్రీకృష్ణుడి సందేశం ఇదే..!
వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లీ.. అమ్మను భక్తి తో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.. అందుకే మహిళలు శ్రావణమాసంలో ప్రత్యేక పూజ
Read Moreకొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీలో ఎవరికి వారే అభ్యర్థులం అంటే కుదరదని అన్నా
Read Moreరెండు ఏటీఎంలలో రూ. 29 లక్షలు చోరీ..మెదక్ జిల్లా బొడ్మట్ పల్లి రూట్ లో ఘటన
మెదక్/చిన్నశంకరంపేట, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఏటీఎం మెషీన్లు ధ్వంసం చేసి రూ. 29 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం రా
Read Moreవనపర్తి: మహిళా సంఘాలకు ‘ట్రాక్టర్ల’ కష్టాలు!..అద్దెకు తీసుకోని రైతులు.. కిస్తీలు కట్టలేక సంఘాల ఇబ్బందులు
గతంలో స్త్రీ నిధి రుణాలతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయించిన డీఆర్డీఏ అధికారులు కొన్నాళ్లుగా అందని అద్దెలు, డ్రై
Read Moreయాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’..పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక
Read Moreమాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పై కేసు..ఆమెకు చెందిన రైస్ మిల్లులో 40 కోట్ల ధాన్యం పక్కదారి
విజిలెన్స్తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు రేఖా నాయక్ కొడుకుపైనా కేసు నమోదు నిర్మల్/ఖానాపూర్, వెలుగు: సీఎంఆర్ ధ్యాన్నాన్ని పక్కదారి పట్టించ
Read Moreవరలక్ష్మివ్రతం విశేష ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ఎందుకు చేయాలి.. వచ్చే ఫలితాలు ఇవే..!
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహ
Read Moreరూ. 500 కోసం తండ్రిని చంపిన కొడుకు..జహీరాబాద్ లో ఘటన
జహీరాబాద్, వెలుగు : రూ. 500 తీసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లీపూర్ లో బుధవారం రాత్రి జరిగి
Read More












