తెలంగాణం

ప్రాజెక్టులకు జలకళ: కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్

Read More

కుమ్రంభీమ్ జిల్లాలో ఉప్పొంగుతున్న బాహుబలి జలపాతం.. కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

వర్షాకాలం వచ్చిందంటే చాలు, తెలంగాణలోని అడవులు, కొండలు పచ్చటి శాలువా కప్పుకున్నట్లు మారిపోతాయి. ఎక్కడ చూసినా జలపాయాలు పరవళ్లు తొక్కుతుంటాయి. ముఖ్యంగా క

Read More

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు: ములుగు జిల్లా వాజేడులో అత్యధిక వర్షపాతం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయ

Read More

చెన్నూరులో భారీ వర్షాలు.. మంత్రి వివేక్ ఆదేశాలతో.. అక్కపల్లి కాజ్ వే దగ్గర బారికేడ్లు, పోలీస్ పికెటింగ్

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం ( జులై 28 ) పలు జిల్లాలు సహా హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసింది. బుధవారం ( జులై 29 ) కూడా పలు

Read More

తెలుగు రాష్ట్రాల్లోని 50 వేల ఆలయాల్లో శ్రీవారి సేవ : టీటీడీ ఈవో రవిచంద్ర

ఏపీ, తెలంగాణల్లోని 50 వేల ఆలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ. ఈమేరకు ఉన్న అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వా

Read More

భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం కాల్వల అభివృద్ధికి రూ.31 కోట్లు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం పంట కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణర

Read More

ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో అక్రమ ఓట్ల నమోదుకు కుట్ర : రామచందర్ రావు

ఎంఐఎంకు రేవంత్ సర్కార్ లొంగిపోయింది: రామచందర్ రావు రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఓట్లు  అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు హైదరాబ

Read More

ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు లాభం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పర్వతగిరి, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదికలో నిర్వహించిన 

Read More

కాగజ్ నగర్: అమాయక రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్సీ దండే విఠల్

కాగజ్ నగర్, వెలుగు: తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూముల విషయంలో గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ఎమ్మ

Read More

ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం..! రాష్ట్రవ్యాప్తంగా 90 రీసైక్లింగ్ యూనిట్లు..

స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.57.60 కోట్లతో ప్రాజెక్టు  31 జిల్లాల్లో 90 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌‌మెంట్ యూనిట్ల ఏర్పాటు  రోజుక

Read More

హసన్ పర్తి: కృత్రిమ మేధస్సుతో భవిష్యత్లో కీలకమార్పులు

హసన్ పర్తి, వెలుగు :  కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక సాంకేతికతగా మారుతోందని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య అన్నారు. హను

Read More

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి మహిళ మృతి

భర్తను కారులో డ్రాప్ చేసి వస్తుండగా ఘటన  ఆమనగల్లు/చేవెళ్ల, వెలుగు: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగినరోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా

Read More

సింగరేణి ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం :సింగరేణి చీఫ్మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్కుమార్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఆస్పత్రుల్లో కార్మికులు, వారి కుటుంబాలకు కార్పొరేట్​స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని సింగరేణి చీఫ్​ మెడికల్​ఆఫీసర్(సీఎ

Read More