తెలంగాణం
క్వాలిటీ పేరుతో కోతలు.. సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల దోపిడీ
సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఐకేపీ సెంటర్కు 10 రోజుల క్రితం ఓ రైతు వడ్లను తీసుకొచ్చాడు. తాలు ఎక్కువగా ఉందన
Read Moreపల్లె ముందుకు పర్యాటక రథం !.. తెలంగాణ పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం
‘మొబైల్ మ్యూజియం ఆన్ వీల్స్’ పేరుతో ప్రత్యేక బస్సు ఏర్పాటు 99 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న స్ప
Read Moreప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల టౌన్/కోరుట్ల, వెలుగు: ధర్మపురిలో వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ప్రభుత్వం రూ.115కో
Read Moreరిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు
జూన్1 వరకు క్యాష్లెస్ హెల్త్ కార్డులు: సీఎం రేవంత్రెడ్డి ఫిట్మెంట్కూ గ్రీన్సిగ్నల్ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు ఉద్యోగ సంఘాలతో సుదీర్
Read Moreమే 4న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, పీఆర్సీ నివేదికపై చర్చించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రధాన
Read Moreదళారుల గుప్పిట్లో వ్యవసాయ మార్కెట్లు.. మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటున్న కేంద్రం
అమలుకాని మార్కెట్ ఇంటర్వెన్షన్, నామమాత్రంగా మారిన ఈ-నామ్ రాష్ట్రంలో ఏ పంటలకూ దక్కని కనీస మద్దతు ధర పల్లి, పసుపు, శనగ, మక్క,
Read Moreగచ్చిబౌలి ఓయో హోటల్ లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు కస్టమర్లు
హైదరాబాద్ లోని గచ్చబౌలిలో అగ్నిప్రమాదం జరిగింది. గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్ లో నిర్వహిస్తున్న ఓయో హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెల
Read More2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. లేదంటే సెక్రటేరియట్ ముట్టడిస్తం: హరీష్ రావు
హైదరాబాద్: తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లే
Read More4 నెలల్లోనే 5 వేల మంది సందర్శన.. బాసర IIIT వరల్డ్ రికార్డ్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన ఘనత దక్కింది. అవును తక్కువ సమయంలోనే అత్యధిక సంఖ్యలో ఇతర విద్యాసంస్థల విద్యార్థులు సందర్శిం
Read Moreసాగర్ నీళ్ల ఇష్యూ.. ఇప్పటికే 680 టీఎంసీలు వాడేసిన ఏపీ.. ఇక మిగిలింది 28 టీఎంసీలే
నాగార్జున సాగర్ నీటిపై ఏపీ కన్నేసింది. ఇప్పటికే కోటాకు మించి నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం.. తాజాగా మరిన్ని నీళ్లకు ఎసరు పెట్టింది. మన కోటా పూర
Read Moreజయంతి ఉత్సవాలకు రండి..మంత్రి సురేఖకు కొండగట్టు ఈవో ఆహ్వానం
జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. మే 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ఆల
Read Moreకూకట్ పల్లిలో భార్యాభర్త సూసైడ్.. 2 నెలల క్రితమే పెళ్లి.. నిన్న రాత్రి బాగా మాట్లాడారు.. ఇంతలోనే..
ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తుంటే..ఒకరకమైన భయం, ఆందోళన కలుగుతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఎక్కువైపోతున్నారు. అన్ని రక
Read Moreశ్రీశైలంలోనూ శ్రీ గిరి ప్రదక్షణ : వైభవంగా స్వామివార్ల ఊరేగింపు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని
Read More












