తెలంగాణం

ఐదు నిమిషాల్లో కిలోన్నర బంగారం దోపిడీ..కరీంనగర్లో పట్టపగలే దొంగల బీభత్సం

కరీంనగర్​లోని పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే దొంగల బీభత్సం  అడ్డుకోబోయిన సిబ్బందిపై పిస్టల్స్​తో కాల్పులు   షాప్ మేనేజర్ ముస్తాక్ అ

Read More

ఆరు నెలల్లోనే ట్రిపుల్ ఆర్, రింగ్ రైల్!..వార్ మోడ్ లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌), రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుల పనులు వచ్చే ఆరు

Read More

కార్పొరేషన్లలో ప్రక్షాళన!..సరిగ్గా పనిచేయని చైర్మన్లకు ఈసారి నో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్

ఆయా సంస్థల్లో చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కమిటీకి సీఎం నిర్ణయం   పలు కార్పొరేషన్ల చైర్మన్ల తీరుపై తీవ్ర ఆరోపణలు సంస్థలను గాడిలో ప

Read More

ఇవాళ(మే4) తెలంగాణ కేబినెట్..ధాన్యం కొనుగోళ్లు, భూముల మార్కెట్వ్యాల్యూ సవరణపై చర్చ

సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల పీఆర్సీ, ఆర్టీసీ ఎంప్లాయీస్​ పీఆర్సీలపై చర్చించే అవకాశం హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌

Read More

కొనుగోళ్లు లేట్.. కల్లాల్లోనే ధాన్యం..అవస్థలు పడుతున్న అన్నదాతలు

అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు, మక్కలు బార్దాన్లు లేక, లారీలు రాక ఆలస్యమవుతున్న కొనుగోళ్లు ఇప్పటివరకు 12.38 లక్షల టన్నుల ధాన్యం సేకరణ రైతులకు

Read More

మహబూబాబాద్ లో అకాలవర్షం.. ఐకేపీ సెంటర్ లో పిడుగుపడి వ్యక్తి మృతి

మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో  అకాలవర్షం కురిసింది. పిడుగు పడి ధాన్యం కొనుగోలు సెంటర్ లో ప

Read More

జ్యువెలరీ షాపు దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కరీంనగర్ పోలీసుల ప్రకటన

కరీంనగర్ లో PMJ జ్యువెలరీ షాపు దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్ లోని కమాండ్ కంట్రోల్, నగరంలోని  సీసీటీవీ ఫుటేజీని పరిశీలి

Read More

తెలంగాణలో పలుజిల్లాల్లో గాలివాన బీభత్సం.. తడిసిన ధాన్యం..అన్నదాత ఆగమాగం

పొద్దున్నుంచి నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణలో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆదివారం (మే3) రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. కొన

Read More

తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఫస్ట్ టైం అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలనుంచే  సూర్యుడి ప్రతాపం కొనసాగుతుండటంతో జనం బయ

Read More

కేసీఆర్ శకం ముగిసింది..ఆయన దేశంలోనే అత్యంత అవినీతిపరుడు : ఎంపీ అర్వింద్

నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి కేసీఆర్ పై  నిప్పులు చెరిగారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

Read More

దొంగలను త్వరలో పట్టుకుంటాం..జ్యువెలరీ షాపులో చోరీపై కరీంనగర్ సీపీ

కరీంనగర్ లోని  PMJ జ్యువెలరీ  షోరూంలో చోరీ  ఘటనపై సీపీ  గౌస్ ఆలం  స్పందించారు. చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.  

Read More

పాపం.. ఎంత కష్టమొచ్చిందో ఏమో..! రైలు కింద పడి చనిపోయాడు... చేతిమీద పల్లవి అని ట్యాటూ ఉంది..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తి. ఆదివారం ( మే 3 ) ఉద

Read More

కరీంనగర్ PMJ జ్యూవెలరీలో చోరీ.. షోరూంలోకిి చొరబడి.. గన్తో కాల్పులు

కరీంనగర్: కరీంనగర్లోని PMJ జ్యువెలరీ షోరూంలో దొంగలు పడ్డారు. భారీగా చోరీ చేశారు. నలుగురు దొంగలు తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. దీంతో.. షాపులో ఉన్న కస

Read More