తెలంగాణం
ప్రత్యామ్నాయం పత్తి, కంది.. వరి సాగు తగ్గించండి.. వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళిక
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గించాలన్న వ్యవసాయశాఖ జులై 31 వరకు వర్షాలు పడ్తే పత్తి, కంది, జొన్న, పల్లి, పొద్దుతిరుగుడు వేస
Read Moreకొంచెం ఊరట... కొన్ని చోట్ల వాన..పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్లోనూ పలు చోట్ల వానలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెం.మీ వర్షం పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
Read Moreఇవాళ(జులై 17) కేబినెట్ భేటీ.. రైతులు, సాగునీటి ప్రాజెక్టులపైనే ఫోకస్
బనకచర్లపై సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో జల వివాదాలపై కేబినెట్ చర్చ! హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం
Read MoreNEET-2026 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. స్టూడెంట్స్ ఇలా చెక్ చేసుకోండి
వైద్య విద్య కోసం NEET-2026 ఎంట్రెన్స్ పరీక్ష రాసి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. UGC NEET-2026 ఫైనల్ ఆన్సర్ కీ వ
Read Moreవామ్మో..! ఈ ఫేమస్ టీ పొడిని కూడా కల్తీ చేస్తున్నారా ..? మంచిర్యాలలో జరిగింది చూస్తే...!
జెమినీ టీ... ఈ బ్రాండ్ తెలియని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీ అంటే జెమినీ టీనే అని ఫీల్ అయ్యేవారు కూడా చాలామంది ఉంటారు
Read Moreహైదరాబాద్ సనత్ నగర్లో మైనర్పై గ్యాంగ్ రేప్.. స్కూల్కి వెళ్తుండగా ఫాలో చేసి..
హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. మైనర్ ను గ్యాంగ్ రేప్ చేసి పరారయ్యారు నలుగురు దుర్మార్గులు. బాలిక స్కూల్ కు వెళ్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టారు నలుగుర
Read Moreకుత్బుల్లాపూర్ ఎమ్మార్వో ఆఫీస్పై రాళ్ల దాడి.. ఎమ్మార్వోనే టార్గెట్ చేశారా..?
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్ రూమ్ పై కొ
Read Moreదేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో... 44 శాతం తెలంగాణలోనే: డీజీపీ సీవీ ఆనంద్
సైబర్ నేరాలే భవిష్యత్ లో అతిపెద్ద సవాల్ అని అన్నారు డీజీపీ సీవీ ఆనంద్. సైబర్ మోసాలతో కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని.. జీవితకాల పొదుపులు కోల్పోతు
Read Moreలక్షలు ఖర్చు చేసినా, దాతలు సాయం చేసినా దక్కని ప్రాణాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అరవింద్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెల రోజు
Read Moreహైదరాబాద్ శివారులో రూ. కోటి 38 లక్షల విలువైన గంజాయి స్వాధీనం...
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు రంగంలోకి దిగిన ఈగల్ టీం పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ శివారులో రూ. కోటి 38 లక్షల విలువజేసే గంజాయిని స
Read Moreకాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ లో పాలాభిషేకాలు నిషేధం
హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ లో పాలాభిషేకాలపై నిషేధం విధించింది పార్టీ అధిష్టానం. పాలాభిషేకాలు చేయడం, జేసీబీలు వాడి నాయకులకు గజమాల
Read Moreఆదిలాబాద్ లో రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఈఈ విఠల్, ఏఈ రమేష్
అవినీతి నిర్ములనే లక్ష్యంగా పని చేస్తున్న ఏసీబీ దూకుడు పెంచింది.ఆదిలాబాద్ లో మరో ఇద్దరు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికా
Read Moreగోల్కొండ బోనాల సందడి షురూ.. లంగర్ హౌస్ నుంచి మొదలైన ఊరేగింపు.. ఆకట్టుకున్న మంత్రుల డ్యాన్స్
ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగ సందడి మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భక్తీ శ్రద్ధలతో జరిపే బోనాల పండుగలో తొలి బోనం గోల్కొండ జగదాంబిక
Read More












