తెలంగాణం
టైఫాయిడ్ టెర్రర్.. దేశంలోనే సెకండ్ ప్లేస్లో తెలంగాణ
ప్రతి ఐదు మరణాల్లోఒకటి మన రాష్ట్రంలోనే 2023లో 202 మంది మృతి యూపీ తర్వాత మన దగ్గరే ఎక్కువ మృతులు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ఇండియా వెల్లడి
Read Moreఅప్పుడు ఏడాది అని.. ఇప్పుడు ఐదేండ్లా?... 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్?: కేటీఆర్
ప్రభుత్వం 10 వేల జాబ్స్కు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్క
Read Moreవికారాబాద్ లోని 26 వార్డుల్లో బీజేపీ పోటీ
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపాలిటీలోని 34 వార్డులకు గానూ బీజేపీ 26 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపిందని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్, విక
Read Moreవికారాబాద్ లో ఇద్దరు కౌన్సిలర్లు ఏకగ్రీవం
కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు.. ఏకగ్రీవం అయ్యాక కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ వికారాబాద్, వెలుగు
Read Moreటెండర్ల తోనే వైజాగ్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ దక్కింది : రాంకీ ఫార్మా
హైకోర్టుకు నివేదించిన రాంకీ ఫార్మా హైదరాబాద్, వెలుగు: విశాఖపట్టణంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ టెండర్ ప్రక్ర
Read Moreప్రారంభంలో గుర్తిస్తే క్యాన్సర్ ను తరిమికొట్టొచ్చు : ఆంకాలజీ విభాగం డాక్టర్లు
దేశంలో ప్రతి ఏడాది 14 లక్షల కొత్త కేసులు మెడికవర్ ఆంకాలజిస్టుల ప్రకటన క్యాన్సర్ విజేతలతో కార్యక్రమం పద్మారావునగర్, వెలుగు : దేశంలో
Read Moreఈ ఏడాదిలోనే ఎయిమ్స్ పూర్తి చేస్తం: కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి
యాదాద్రి, వెలుగు: ఈ ఏడాదిలో ఎయిమ్స్ను పూర్తి చేస్తామని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిమ్స్ పూర్తయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంత ప్ర
Read Moreనేడు (ఫిబ్రవరి 4) రాష్ట్రానికి బీజేపీ చీఫ్..మహబూబ్నగర్ సభలో పాల్గొననున్న నితిన్ నబిన్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బుధవారం రాష్ట్రానికి రానున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి తె
Read Moreకొత్త కౌన్సిల్ భవనాన్ని సీఎం త్వరలోనే ప్రారంభిస్తారు : గుత్తా సుఖేందర్
రాబోయే బడ్జెట్ సమావేశాలు ఈ బిల్డింగ్లోనే: గుత్తా సుఖేందర్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలోని కొత్త శాసన మండలి భవనాన్ని అతి త్వర
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తేలిన అభ్యర్థులు.. తప్పని రెబల్స్..
కాంగ్రెస్లో అధికంగా తిరుగుబాటుదారులు టికెట్ దక్కక అలకబూనిన బీజేపీ ఆశావహులు నేతలను భయపెడుతున్న ఇండిపెండెంట్ల పోటీ నిజామాబాద్/కామారెడ
Read Moreజగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతి
జగిత్యాల/మల్లాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. పసుపు తవ్వేందుకు వెళ్లి ట్రాక్టర్పై ఇంటికి తిరిగి వస్తుం
Read Moreమొబైల్ చోరీ.. రూ.8 లక్షలు మాయం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: దవాఖానలో చికిత్స పొందుతున్న పేషెంట్ వద్ద మొబైల్ ఫోన్ దొంగిలించి, ఫోన్పే ద్వారా రూ.8
Read Moreపశుసంవర్ధక శాఖలో ఏసీబీ కలకలం.. మంచిర్యాల ఏడీ శంకర్ ఆఫీస్, ఇంట్లో సోదాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ శాఖ ఏడీ శంకర్
Read More












