తెలంగాణం
హైదరాబాద్ లో దోమలు పెరుగుతుంటే ఏం చేస్తున్నరు?..అధికారులపై GHMC కమిషనర్ సీరియస్
లంగర్హౌస్ మస్కిటో టవర్స్ పై ఆగ్రహం సీనియర్ ఎంటమాలజిస్ట్పై వేటు హైదర
Read Moreపాలిటెక్నిక్లను ప్రైవేటీకరించం.. రూ.600 కోట్లతో కాలేజీలు అప్ గ్రేడ్ చేస్తం: విద్యార్థుల డౌట్లను క్లియర్ చేసిన మంత్రి
ఎప్పటిలాగే బీటెక్ లో ల్యాటరల్ ఎంట్రీ ఫీజులు పెంచం.. రీయింబర్స్ మెంట్ ఇస్తం 2 వేల చొప్ప
Read Moreపెట్రోల్ కు తీపి.. వంటింటికి చేదు..కిలో రూ.65కు ఎగబాకిన షుగర్ రేట్
ఇథనాల్ కు దేశీయ చెరుకు వాడకం సుంకం ఎత్తేసినా తగ్గని చక్కెర ధర విదేశాల నుంచి దిగుమతులకు ఓకే న్యూఢిల్లీ:పెట్రోల్లో ఇ
Read Moreఎకరం రూ.264 కోట్లు.. రాయదుర్గం భూముల వేలంలో మునుపటి రికార్డ్ బ్రేక్
5.25 ఎకరాలకు ఆన్లైన్లో వేలం పెట్టిన టీజీఐఐసీ రూ.1,386 కోట్లకు దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్ల
Read Moreసీఎం అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్!కేంద్రం తీరుపై సీఎం రేవంత్రెడ్డి అసహనం
రేవంత్ లండన్లో ఉండగా అనుమతి నిరాకరణ.. 24న బ్రిటన్ నుంచే రిటర్న్ రానున్న ముఖ్యమంత్రి కేంద్రం తీరుపై సీఎం రేవంత్రెడ్డి అసహనం యువత ఫ్యూ
Read Moreతెలంగాణలో గందరగోళం సృష్టించడంలో కేటీఆర్ నంబర్ వన్: ఎంపీ వంశీకృష్ణ
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు అంశంలో రాజకీయాలు చేస్తూ వారిని తప్పుదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెద
Read Moreప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన CM రేవంత్
బ్రిటన్: లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్స
Read Moreపాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆందోళన చెందొద్దు..! పాత విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆందోళన చెందొద్దని.. పాత విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( ఆగస్టు 21 ) సెక
Read Moreరాయదుర్గంలో TGIIC భూముల వేలం.. ఎకరం రూ.264 కోట్లు !
హైదరాబాద్: రాయదుర్గంలోని TGIIC భూములు వేలంలో రికార్డు ధర పలికాయి. TGIIC భూమి ఎకరా రూ.264 కోట్లు పలికింది. రాయదుర్గంలోని సర్వే నం.83/1లోని 5.25 ఎకరాలకు
Read Moreకూకట్ పల్లి Y జంక్షన్ దగ్గర KKR కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం... పరుగులు తీసిన జనం..
కూకట్ పల్లి Y జంక్షన్ దగ్గర భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ( ఆగస్టు 21 ) KKR కమర్షియల్ కాంప్లెక్స్ లోని 7వ అంతస్తులో జరిగింది ఈ ప్ర
Read Moreకడప ఎంపీ అవినాష్ ఇంట్లో డబ్బులు, బ్యాంక్ లాకర్లను సీజ్ చేసిన ఈడీ
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్, కడప జిల్లాల్లో కీలక నిందితుల నివాసాల్లో ఈడీ తనిఖీలు చేసింది. ఎంపీ అవినాష్
Read Moreఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో వాదనలు కంప్లీట్.. సెప్టెంబర్ 16న తీర్పు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. 2026, సె
Read Moreఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్ ఫోర్స్ అధికారుల సర్వే
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ స్టేషన్ నిర్మాణం కోసం
Read More












