తెలంగాణం
సంక్రాంతికి టోల్ గేట్లు తెరిచే ఉంచండి : మంత్రి వెంకట్రెడ్డి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆర్అండ్బీ మంత్రి వెంకట్రెడ్డి లేఖ విజయవాడ హైవేపై ట్రాఫిక్ఇబ్బందులు తలెత్తకుండ
Read Moreనల్గొండ కలెక్టర్ గా చంద్రశేఖర్..నిజామాబాద్ కు ఇలా త్రిపాఠి
జీహెచ్ఎంసీకి అదనపు కమిషనర్లు పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: పలువురు ఐఏఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం బదిల
Read Moreములుగు జిల్లాలో 16 కోట్ల ఏండ్లనాటి శిలాజాలు!..గోదావరి పరీవాహకంలో గుర్తించిన చరిత్ర పరిశోధకులు
ఆయా ప్రాంతాలను నిషేధిత జోన్ గా ప్రకటించాలనే అభిప్రాయం భద్రాచలం, వెలుగు : తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో గుర్తించిన పురాతన శిలాజాలు సు
Read Moreప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్.. ప్రత్యేక ఆరోగ్య ట్రస్ట్ దిశగా !
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నూతన సంవత్సరాన్ని ఒక గొప్ప ఆశతో ఎదురుచూస్తున్నారు. నూతన నగదు రహిత ఉద్యోగి ఆర
Read Moreరాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు షురూ..వరంగల్ లో 3 రోజుల పాటు నిర్వహణ
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్ లో మంగళవారం రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ
Read Moreకోలిండియా స్థాయిలో సింగరేణికి గుర్తింపు తేవాలి : జీఎం ఎం.శ్రీనివాస్
శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్ శ్రీరాంపూర్లో సింగరేణి కంపెనీ లెవల్ అథ్లెటిక్స్ పోటీలు షురూ
Read Moreహనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారు
హనుమకొండలో అల్లరిమూకలు రెచ్చిపోయారు. అర్థరాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి
Read Moreగ్రూప్ 1పై వచ్చే నెల 22న జడ్జిమెంట్ : హైకోర్టు
టీజీపీఎస్సీ, క్వాలిఫైడ్ అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడి  
Read Moreరాష్ట్రంలోకి పులులు.. ఓ వైపు తాడోబా.. మరోవైపు నల్లమల నుంచి వస్తున్న టైగర్స్
కొత్త ఆవాసాలు, తోడు కోసం వస్తున్నాయంటున్న ఆఫీసర్లు మొన్న బెల్లంపల్లి, భూపాలపల్లిలో పులి సంచారం నిన్న కరీంనగర్, ములుగు జిల్లాల్లో కన
Read Moreడెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో 252 సవరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అక్రెడిటేషన్, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదు త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం పెడ్తామన్న
Read Moreప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలి..సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్లో నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు తెలిపారు. మైనర్, మధ్యత
Read Moreస్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ
హైదరాబాద్, వెలుగు: స్పీచ్ పాథాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్
Read Moreనల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం
ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించిన అధికారులు శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంతో చెంచులు తరించారు. ఏపీ ప్రభుత్వం ఆధ
Read More












