తెలంగాణం

బ్లాక్ లిస్ట్ లో రెండు రైస్ మిల్లులు : మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

    కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్​ లో పాల్గొననందుకు చర్యలు  మెదక్​, వెలుగు: ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యల

Read More

వచ్చే ఖరీఫ్ లో సన్న వడ్లే పండించాలి : సిద్దిపేట కలెక్టర్ హైమావతి

హుస్నాబాద్, వెలుగు:   వచ్చే ఖరీఫ్ సీజన్‌‌‌‌లో రైతులు సన్న వడ్లు పండించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి  పిలుపునిచ్చారు. శ

Read More

విద్యార్థులు సృజనాత్మక రంగాల్లో రాణించాలి : నాగర్‌‌‌‌ కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/ అచ్చంపేట/వంగూరు, వెలుగు: నాగర్‌‌‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమా

Read More

మే 23 నుంచి టీజీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్టులు

మే 18 రేపు వెబ్​సైట్​లో హాల్​టికెట్లు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మే-2026 సెషన్కు సంబంధించిన డిపార్ట్​మెంటల్ పరీక్షల షెడ్యూల్ను తెలంగా

Read More

లారీలు రావడం లేదని కౌడిపల్లి బస్టాండ్ వద్ద హైవే మీద రైతుల ధర్నా

కౌడిపల్లి, వెలుగు:  కౌడిపల్లి కొనుగోలు కేంద్రంలో  తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు గత15 రోజుల నుంచి లారీలు రావడంలేదని రైతులు శని

Read More

మానసిక రుగ్మతలో కేటీఆర్ ! : ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ 

కేటీఆర్​ అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్​  హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని విప్ బల్మూరి వెంకట్ ఆరోప

Read More

ఇవాళ (మే 17) టీజీ ఎప్సెట్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల

కీ అబ్జెక్షన్లన్నీ తిరస్కరణ.. పాత ఆన్సర్లే కరెక్ట్ ఫలితాల వెబ్‌‌సైట్ https://eapcet.tgche.ac.in హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట

Read More

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివ

Read More

స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

యాదాద్రి, వెలుగు :  ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న  సదుపాయాలను స్టూడెంట్స్​ వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల

Read More

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

    మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, వెలుగు :  ప్రభుత్వ వైద్యశాలల్లో  పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్

Read More

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ముగిసినా పూర్తికాని డిజిటల్ క్రాప్ సర్వే

టెక్నాలజీ ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు లోపం అమలుకు నోచుకోని శాటిలైట్‌‌ సర్వే ప్రతిపాదనలు   హైదరాబాద్‌‌, వెలుగు:  

Read More

మే నెలాఖరు కల్లా కొమురవెల్లి స్టేషన్ ప్రారంభం

రాష్ట్రంలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్​రెడ్డి హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణలో రూ.48 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన

Read More

యాదాద్రి లో ‘ఆర్వోఆర్’...భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్

 పగిడిపల్లి మినీ జంక్షన్​ వద్ద  రైల్ ​ట్రాఫిక్​   గంటల కొద్దీ రైళ్ల నిలిపివేత  సమస్య అధిగమించడానికి బీబీనగర్​ టు బొమ

Read More