తెలంగాణం
ధాన్యం దారిమళ్లింపు కేసులో వాదనలు పూర్తి.. తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ధాన్యం దారిమళ్లింపు కేసుపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు తీర్పును వాయిదా వేసింద
Read Moreప్రాణ రక్షణ హెల్మెట్ తప్పనిసరి : డీజీపీ శివధర్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి
Read Moreతెలంగాణలో 26, ఏపీలో 38.. లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ
అన్ని రాష్ట్రాల లోక్సభ స్థానాలు 50% పెరుగుతయ్: అమిత్ షా దక్షిణాదిన ఐదు రాష్ట్రాల సీట్లు 129 నుంచి 195కు పెరుగుతయ్ తెలం
Read Moreఏడాది కూతురికి నిప్పంటించి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి
కూతురి గ్రహణం మొర్రికి తానే కారణమని మనస్తాపం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఘటన సిరికొండ, వెలుగు: కూతురికి గ్రహణం మొర్రి ఉండడాన్ని భరి
Read Moreనో హెల్మెట్.. నో ఎంట్రీ!
రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆంక్షలు అరైవ్ అలైవ్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ గవర్నమ
Read Moreప్రజా భద్రత, సంక్షేమానికే ఫస్ట్ ప్రయారిటీ : చిన్నారెడ్డి
వనపర్తి/గోపాల్పేట/పెబ్బేరు : అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ‘అరైవ్ అలైవ్’
Read Moreతేజస్వి.. నీకెంత ధైర్యం? : కవిత
ఆరు దశాబ్దాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడ్తవా?: కవిత రాష్ట్ర బీజేపీ ఎంపీలు తేజస్వితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ హైదరాబాద్, వ
Read Moreప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, వెలుగు : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నార
Read Moreఎప్ సెట్ అప్లికేషన్లు 3 లక్షలు దాటినయ్
రూ.2 వేల ఫైన్తో ఈనెల20 వరకు దరఖాస్తుకు చాన్స్ మే 4 నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రారంభం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్
Read Moreకరీంనగర్- జగిత్యాల హైవే పనులు స్పీడప్ చేయండి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోందని, పనుల్లో వేగం పెంచాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని కరీంనగర్
Read Moreప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ(పీఏ పల్లి), వెలుగు: దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్ ప్రాజెక్టులను, లిఫ్ట్ ఇరిగేషన్ పన
Read Moreఎల్కతుర్తి మండల కేంద్రం శ్మశానవాటికలో 300 చెట్లు నేలమట్టం
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని వైకుంఠధామంలో 300 చెట్లను కట్ చేసి, ఆ ప్రాంతాన్ని చదును చేయడం చర్చనీయాంశమ
Read Moreరామప్పను సందర్శించిన ట్రైనీ ఆఫీసర్లు
వెంకటాపూర్ (రామప్ప),వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సం
Read More













