తెలంగాణం

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఘనంగా బోనాల పండుగ

నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడెం గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఊరువాడా ఏకమై

Read More

రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం, వెలుగు: రిటైర్డ్​ ఎంప్లాయీస్ సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సంగారె

Read More

తెలంగాణ టు ఏపీ.. 90 టన్నుల చికెన్ వ్యర్థాలు పట్టివేత.. భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాల్లో చేపలకు ఇదే ఆహారం

ఆంధ్రప్రదేశ్లోని చేపల చెరువులకు తరలింపు భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి ప్రాంతాల్లో చేపలకు ఇదే ఆహారం రెండరింగ్ ప్లాంట్‌కు తీసుకువెళ్లకుండా అ

Read More

భువనగిరి గుట్టపై ‘జటాయు’.. కేరళ తరహా ప్రాజెక్ట్‌‌‌‌ చేపడతామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

8 ప్రాంతాలను వరల్డ్ క్లాస్‌‌గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ స్కైవాక్‌‌లు, వ్యూ డెక్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌‌కు ప్రణా

Read More

మృగశిర కార్తె.. జన జాతర .. చేపల మార్కెట్లకు పోటెత్తిన జనం.. రాంనగర్ మార్కెట్‌‌‌‌లో రూ.700 పలికిన కొర్రమీను

మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చేపల మార్కెట్లు సందడిగా మారాయి. మృగశిర రోజున చేపలు తింటే ఆస్తమా, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయనే నమ్మకంతో ప్

Read More

సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ టైమింగ్స్ ఖరారు.. జిల్లాల్లో ఉదయం 9 గంటల నుంచి 12.30 వరకు క్లాసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో కొత్తగా ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ (ఎల్‌‌కేజీ, యూకేజీ) సెక్షన్ల నిర్వహణపై విద్యాశాఖ స్పష్ట

Read More

పెండింగ్ వేతనాలివ్వాలి..ఎన్‌హెచ్‌ఎం జేఏసీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు:  నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు రావట్లేదని ఎన్‌హెచ్‌ఎం ఉగ్యోగుల జేఏసీ తెలిపి

Read More

హైదరాబాద్ రేవంత్ రెడ్డి జాగీరా?..కిషన్ రెడ్డిని హైదరాబాద్ కు రాకుండా చేస్తామని ఎలా అంటరు: పాయల్ శంకర్ 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఏమన్నా రేవం త్ రెడ్డి జాగీరా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైదరాబా ద్ రాకుం

Read More

మృగశిరకార్తె కోసం పట్టిన 10 క్వింటాళ్ల చేపలు మృతి..జూలూరుపాడు మండలంలో ఘటన

జూలూరుపాడు, వెలుగు: మండలంలోని బొజ్జ్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని దండాల చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతిచెందాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపలను విక్రయ

Read More

రేవంత్‌ వ్యాఖ్యలు ఫాసిస్టు ఆలోచనలకు నిదర్శనం..సీఎం హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్‌‌ 

హైదరాబాద్, వెలుగు: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని రాహుల్ గాంధీని

Read More

కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమ్మక్కు.. ఇద్దరూ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నరు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌

మీకు చేతనైతే సలహాలివ్వండి.. కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు అబద్ధాలు, అహంకారంతో డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌&zw

Read More

నెలాఖరులోగా పీఆర్సీ ఇవ్వకుంటే పోరాటం..టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: జూన్ నెలాఖరులోగా పీఆర్సీ నివేదిక తెప్పించుకొని, మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర

Read More

సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ .. ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనతో... వెలుగు చూసిన బాగోతం

సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ హైకోర్టు దగ్గర, మరో 5 చోట్ల  ప్రైవేట్ వ్యక్తికి హౌసింగ్‌‌‌‌ బోర్డు భూమి రిజిస

Read More