తెలంగాణం
పట్టాల మధ్య పడుకొని ప్రాణం దక్కించుకుండు..మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఘటన
కేసముద్రం, వెలుగు : రైల్వే స్టేషన్లలో పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లొద్దని ఆఫీసర్లు, సిబ్బంది ఎంత చెప్పినా కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు
Read Moreకూరగాయల సాగులో కేరళ ఎలెవంచెరి మోడల్ భేష్ : రైతు కమిషన్
రాష్ట్రంలో అమలు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తం: రైతు కమిషన్ కేరళ పర్యటనలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు సాగు పాలసీలు, మార్కెటింగ్ , గ్రూప్
Read Moreపోలీసు శాఖ ఆధ్వర్యంలో కిడ్స్ విత్ ఖాకీ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో కిడ్స్ విత్ ఖాకీ ప్రోగ్రాం నిర్వహించారు. నిజాంసాగర్ చౌ
Read Moreప్రేమిస్తున్నానంటూ ఆర్ఎంపీ వేధింపులు.. యువతి ఆత్మహత్య
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఘటన కారేపల్లి, వెలుగు : ప్రేమిస్తున్నానంటూ ఓ ఆర్ఎంపీ వేధించడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్
Read Moreఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని జూబ్లీహిల్స్ గెలుపుపై కాంగ్రెస్ సంబరాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్అభ్యర్థి నవీన్యాదవ్ఘన విజయం సాధించడంతో ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సంబరా
Read Moreఆయిల్పామ్ సాగుతో లాభాలు .. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్/వైరా, వెలుగు : పత్తి, మక్కజొన్న సాగుకు బదులు ఆయిల్పామ్ సాగు చేస్తే అధిక లా
Read Moreచేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: చేనేత అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Read Moreగిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. హాజీపూర్ మండల ప్రభుత్వ ఉద్యోగులు సేకరిం
Read Moreర్యాగింగ్, డ్రగ్స్కు దూరంగా ఉండాలి : జిల్లా జడ్జి ప్రభాకర్ రావు
ఆదిలాబాద్, వెలుగు: విద్యార్థులు, యువత ర్యాగింగ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి ప్రభాకర్ రావు సూచించారు. శుక్రవారం సాయంత్రం రిమ్స్ ఆడిటోరియంలో
Read Moreశబరిమలకు ప్రత్యేక ట్రైన్లు నడిపించాలి : వెరబెల్లి రఘునాథ్
మంచిర్యాల, వెలుగు: అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడిపించాలని, కేరళ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని బీ
Read Moreపులిదాడిలో రెండు పశువులు మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘటన
బెల్లంపల్లి, వెలుగు : పులి దాడిలో రెండు పశువులు చనిపోయాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం బుగ్గగూడెం, దేవాపూర్ శివారులోని ఎగండి అటవీ
Read Moreచెన్నూరు మండలంలోని15 గ్రామాల చెరువుల్లోకి చేప పిల్లలు
చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి జి.వివేక్వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్నాయకులు శుక్రవారం చెన్నూరు మండలంలోని15 గ్రామాల చెరు
Read Moreఏనుమాముల మార్కెట్లో మిర్చికి భారీ ధర.. క్వింటాల్ ధర.. షార్క్ రకంరూ.15,111లు..టమాటా రకం రూ.30 వేలు
కాశీబుగ్గ, వెలుగు : మిర్చి సీజన్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే భారీ ధర పలుకుతోంది. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్క
Read More












