తెలంగాణం
జైలు కాదు జరిమానా.. 180 నేరాలకు శిక్షలు మార్పు
180 నేరాలకు శిక్షలపై కీలక సవరణలు ప్రజా విశ్వాసం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర జన్ విశ్వాస్
Read Moreబస్సు చార్జీలు పెంచలేదు.. పండుగల సమయాల్లో నడిపే స్పెషల్ బస్సులకే అదనపు ఛార్జీలు
తెలంగాణ ఆర్టీసీ క్లారిటీ హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచలేదని సంస్థ ప్రకటించింది. కేవలం పండుగల రద్దీ కోసం నడిపే స్పెషల్ బస్సు
Read Moreమట్టి గణపతికి పెరిగిన డిమాండ్.. గతంతో పోలిస్తే జనాల్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై ఆసక్తి
వరంగల్ నగరంలో ఏటా 5 వేలకు పైగా గణనాథుల విగ్రహాల ప్రతిష్ఠాపన గతంతో పోలిస్తే జనాల్లో ఎకో ఫ్రెండ్లీ వి
Read Moreగాలిమోటర్లో పెద్ద పులులొస్తున్నయ్.. హెలికాప్టర్లలో మహారాష్ట్ర నుంచి కవ్వాల్కు టైగర్స్ తరలింపు
హైదరాబాద్, వెలుగు: పుష్కర కాలంగా ఒక్క పులి కూడా లోకల్గా లేని కవ్వాల్ టైగర్ రిజర్వ్లోకి పెద్దపులులను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మ
Read Moreకేసీఆర్, హరీశ్ రావే భూబకాసురులు.. అసెంబ్లీలో చిట్టా విప్పిన మంత్రి పొంగులేటి
కేసీఆర్, హరీశ్ రావు, గంగుల అక్రమాలివిగో.. బీఆర్ఎస్హయాంలో రూ. 30 వేల కోట్ల భూదోపిడీ సింఫనీ నుంచి ఇస్నాపూర్ వరకు లెక్కలివే అసెంబ్లీలో చిట
Read Moreడాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ బ్రేక్!.. లోకల్ కరెన్సీల్లోనే దేశాల మధ్య వాణిజ్యం
ఏక పక్ష యుద్ధాలు, టారిఫ్లపై అభ్యంతరం పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలపై ఆందోళన 11 సభ్య దేశాల మధ్య పరస్పర ఆర్థిక సహకారం స్టార్టప్స్, ఇన్నోవేషన్, పె
Read More19 మందికి చిన్నారులకు పునర్జన్మ.. నిమ్స్ వైద్యులను కొనియాడిన సీఎం రేవంత్
హైదరాబాద్: పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినం
Read Moreసెప్టెంబర్ 16కు తెలంగాణ అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబర్ 16కు వాయిదా పడింది. ఈ మేరకు శాసన సభను ఒక రోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16న శాసన సభలో
Read Moreమీటర్ రీడర్లను తొలగించడం లేదు.. పుకార్లను నమ్మవద్దు: జలమండలి
మీటర్ రీడర్లను తొలగించడం లేదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న మీటర్ రీడర్లను విధుల నుంచి తొలగించే ఉద్దేశం లేదని చెప్పారు.
Read Moreమా మామ భూములు ఉన్నది గజ్వేల్లో.. మంత్రి పొంగులేటికి హరీష్ రావు కౌంటర్
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్ రావు తన పరపతిని ఉపయోగించి వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేశారన్న మంత్రి పొంగులేటి
Read Moreసీఎం రేవంత్ గుడ్ న్యూస్: గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్
హైదరాబాద్: వినాయక చవితి వేళ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామ
Read Moreహరీశ్ తన మామ పేరుమీద.. సిద్దిపేటలో 6 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీశ్రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్రావు తన పరపతిని ఉపయోగించి వేల కోట్ల విలువైన ప్రభుత్
Read Moreశ్రీనగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రైవేట్ ఉద్యోగిని స్పాట్ డెడ్
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. స
Read More












