తెలంగాణం
పీవీ సంస్కరణల వల్లే దేశ ఆర్థిక వృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్
మాంద్యం వచ్చినా నిలదొక్కుకోగలిగాం: మంత్రి పొన్నం నెక్లెస్ రోడ్ జ్ఞాన భూమిలో నివాళి అర్పించిన కిషన
Read Moreజీవో 252ను సవరించాలి..అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి : హెచ్ యూజే
సమాచార శాఖ డైరెక్టర్ కు హెచ్ యూజే వినతి హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రెడిటేషన్&z
Read Moreచురుగ్గా ఫోర్ లేన్ పనులు.. నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య తీరనున్న ట్రాఫిక్ సమస్య
తొలగిన అటవీ శాఖ అడ్డంకులు మంచిర్యాల తోళ్లవాగు నుంచి రసూల్పల్లి వరకు 9.8 కి.మీ. రహదారి విస్తరణ నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య త
Read Moreజీవోలను వెంటనే అప్లోడ్ చేయండి : హైకోర్టు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్స్, రూల్స్, జీవోలు, సర్క్యులర్స్ అన్నింటిన
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్కు నోటీసులు! BRS అధినేత ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడంతో..
ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ఇచ్చేందుకు సిట్ ఏర్పాట్లు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల
Read Moreసన్ పరివార్ సంస్థపై ఈడీ చార్జ్షీట్..వుపాడి మేనేజ్మెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీల మోసం
అధిక లాభాలు ఇస్తామంటూ రూ.158 కోట్లు వసూలు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ చార్జ్ షీట్&zwn
Read Moreఏడాదిలో రూ.1,650 కోట్లు లూటీ..సైబరాబాద్ పరిధిలో పెరిగిన ఆర్థిక నేరాలు
ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.239.37 కోట్ల ఫైన్లు సైబరాబాద్ కమిషనరేట్&z
Read Moreనటుడు శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు..27న హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణించింద
Read Moreఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
లాభాల్లో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలి: జాజుల హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని
Read More11 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు అడిషనల్ సెక్రటరీ హోదా : రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్లకు పదోన్నతులు కల్పించింది. 2013వ బ్యాచ్ కు చెందిన 11 మంది ఐఏఎస్ అధికారు లకు అడిషనల్ సెక్రటరీ హోదాతో ప్రమ
Read Moreచనిపోయినోళ్లకూ పింఛన్లు! ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకూ ‘చేయూత’.. సోషల్ ఆడిట్లో బయటపడ్డ నిజాలు
20 వేల శాంపిల్స్లో 2 వేల మంది అనర్హులే కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్లూ తీసుకుంటున్నరు 50 ఏండ్లు నిండకున్
Read Moreమహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంట్లో సోదాలు.. అవినీతి కేసు నమోదు
మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళవారం ( డిసెంబర్ 23) మహబూబ్ నగర్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ &nb
Read Moreన్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..
న్యూ ఇయర్ కి సమయం దగ్గరపడుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక హైదరాబాద్
Read More












