తెలంగాణం

ప్రజా పాలన వెయ్యి రోజుల వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే బైక్ ర్యాలీ

అడ్డాకుల/​యాదగిరిగుట్ట, వెలుగు: మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లి నుంచి భూత్పూర్ వరకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో &nb

Read More

ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు :  అర్హులైన ప్రతి నిరుపేదకూ సంక్షేమ ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా

Read More

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం: మంత్రులు సీతక్క, జూపల్లి

నాగర్​ కర్నూల్/వనపర్తి/కోడేరు,(పెద్దకొత్తపల్లి), వెలుగు  :  తెలంగాణ మహిళలు ఆర్థికంగా బలపడేలా ఉపాధి, వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నామని &nbs

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి చేనులో గంజాయి వనం.. ఆరుగురిపై కేసు నమోదు.. ముగ్గురు అరెస్ట్

   ఒకే చేనులో 400కు పైగా మొక్కలు     మొత్తం 482 మొక్కలు స్వాధీనం, ఆరుగురిపై కేసు జైనూర్, వెలుగు: పతి చేను గంజాయి సా

Read More

నీతికథ: పిచ్చి మొక్క అని పీకేస్తున్నారా.. అవే బంగారు మొక్కలు కావచ్చు..

వీరయ్యకు తండ్రి నుంచి వారసత్వంగా రెండెకరాల నేల, ఉండడానికి ఒక పూరిల్లు వచ్చింది. ఆ రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ వీరయ్య జీవనం సాగించేవాడు. అతడికి మ

Read More

ఒక్క ఓటు కూడా తగ్గొద్దుపార్టీ శ్రేణులకు సీఎం పిలుపు

ఓట్ల తొలగింపుతో బీజేపీ దొంగ దెబ్బ తీయాలని చూస్తోందని ఫైర్​ ‘సర్’పై కొడంగల్ ​నియోజకవర్గ లీడర్లతో సీఎం సమావేశం కొడంగల్, వెలుగు: ని

Read More

కృష్ణా బోర్డు తీరుపై ప్రభుత్వం సీరియస్

ఏపీని ఆపకుండా.. తమపైనే అక్కసు వెళ్లగక్కడంపై అసంతృప్తి బోర్డు చైర్మన్​కు లేఖ రాయనున్న ఇరిగేషన్ సెక్రటరీ హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్ట

Read More

మహాభారత కథ: పెద్దల మాట చద్ది మూట.. వృద్దులను గౌరవించకపోతే దుర్యోధనుడికి పట్టిన గతే పడుతుంది..!

పెద్దలను గౌరవించవలెను, పెద్దలను ఎదిరించరాదు, పెద్దల మాటలను ఆచరించవలెను...ఈ విధంగా పెద్దల గురించి మన సనాతన ధర్మం ఎంతో గౌరవంగా పలికింది.కాని ఆ మాటలకు ఇప

Read More

ఓయూలో సెప్టెంబర్ 10 నుంచి జాతీయ సదస్సు

ఓయూ, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో దేశంలో ఉన్నత విద్య– ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్త

Read More

ఎంబీబీఎస్ అడ్మిషన్ ఫీజుల పేరుతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ

ట్యూషన్ ఫీజుకు అదనంగా రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు బాదుడు రశీదులు లేకుండా క్యాష్ కట్టాలంటూ స్టూడెంట్స్​పై యాజమాన్యాల ఒత్తిడి టీఏఎఫ్‌

Read More

మౌనం వీడితేనే.. ఆరోగ్యం..సిగ్గు కాదు, అవగాహనే ముఖ్యం!

ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.. కానీ అడగడానికి సంకోచం. ఓ సమస్యను చెప్పాలనిపిస్తుంది.. కానీ చుట్టూ ఉన్న వారి మాటలు గుర్తొచ్చి వెనక్కి తగ్గే పరిస్థితి. &nb

Read More

ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేస్తం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని వెల్లడి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది: పీసీసీ చీఫ్​ అసెంబ్లీకి రానివారు

Read More

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడు కిడ్నాప్..చాక్లెట్ ఇస్తానంటూ పిల్లోడిని ఎత్తుకెళ్లిన మహిళ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ జీజీహెచ్​లో శనివారం రెండున్నరేండ్ల బాలుడు కిడ్నాప్​కు గురయ్యాడు. తల్లిని చూడడానికి హాస్పిటల్​కు వచ్చిన బాలుడికి చాక్లె

Read More