తెలంగాణం

జేఎన్టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య: మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్​, వెలుగు : - జేఎన్​టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య అంందుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం -చౌటకూర్​ మండల పర

Read More

భీంరావ్ వాడ బస్తీవాసులకు..కొల్లూరులో ‘డబుల్’ ఇండ్లు కేటాయించాలి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ నాంపల్లిలోని  భీంరావ్ వాడ బస్తీవాసులకు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హై

Read More

యాదగిరి గుట్ట టెంపుల్ పాలక మండలి ప్రమాణ స్వీకారం.. 17 ఏండ్ల తర్వాత కొలువు తీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు

హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల, ఎమ్మెల్యే బీర్ల యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Read More

మా పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వండి... నార్లాపూర్ పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

కొల్లాపూర్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడిన ప్రమదం

Read More

మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్‌‌’ సాధ్యం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్, వెలుగు: మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్‌‌’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక,

Read More

భూముల రీ సర్వే స్పీడప్ చేయాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సర్వే అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఆదేశించారు

Read More

కొలిక్కివస్తున్న ‘తుంగతుర్తి’ పంచాయితీ..నియోజకవర్గ ముఖ్యనేతలతో పీసీసీ పరిశీలకుడు జగ్గారెడ్డి భేటీ

ఎంపీ చామలతోపాటు ముఖ్య నేతల అభిప్రాయాల సేకరణ  అసలైన కార్యకర్తలకు పదవులివ్వాలంటూ గాంధీ భవన్ వద్ద నిరసన హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్ల

Read More

సారూ.. పోడు భూములు సాగు చేయనిస్తలే...పంటలు వేయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు..!

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరి మండలం సూర్దపూర్ లో .. మంత్రి జూపల్లి కృష్ణారావుకు  మహిళా రైతు మొర దశాబ్దాలుగా సాగు చేస్తున్న తమను ఫారె

Read More

పరిహారం, పునరావాసం తేల్చాకేమూసీ పనులు చేపట్టాలి..డీపీఆర్, ఖర్చుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ

టీఆర్‌‌ఎల్‌డీ చీఫ్ దిలీప్​కుమార్ అధ్యక్షతన రౌండ్​టేబుల్​ సమావేశం సైఫాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ పనుల కన్నా ముందు నదిని పూర్త

Read More

వైరా సమగ్ర అభివృద్ధికి రూ.411 కోట్లకు పైగా నిధులు

వైరా, వెలుగు: వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిరంతం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాందాస్​నాయక్​ అన్నారు. శనివార

Read More

ప్రతి పల్లెకు బస్సు నడపడమే లక్ష్యం.. BRS ఉద్యోగాలను తీసేస్తేవారిని మేము ఉద్యోగంలోకి తీసుకున్నాం.!

మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌, కోదాడలో కొత్త బస్టాండ్‌‌&zwn

Read More

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపే

Read More

రైతు భరోసా డబ్బులను బకాయిల పేరుతో సర్దుబాటు చేస్తే చర్యలు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్​ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీ

Read More