తెలంగాణం
లేగదూడ కోసం తండ్రీకొడుకులు బలి ..బావిలో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి
ములుగు, వెంకటాపూర్, వెలుగు: బావిలో పడిన లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకులు మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం
Read Moreపోలీసుల అవతారమెత్తి యువకుల కిడ్నాప్.. ఫామ్ హౌస్లో బంధించి రూ.13 లక్షల వసూలు.. జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: పాత కేసును సెటిల్ చేస్తామంటూ పోలీసుల అవతారమెత్తి యువకులను కిడ్నాప్ చేయడమే కాకుండా ఫామ్ హౌస్లో బంధించి భారీగా డబ్బులు వసూలు చేసి
Read Moreజీవిత సత్యం:సరైన నిర్ణయం తీసుకోకపోతే ..ఏటిలో కలిపిన చింతపండులా..జీవితం మారుతుంది..!
తెల్లవారుజామునే తాతయ్య సంజీవయ్య తన మనవడు కౌశల్ను వెంటబెట్టుకుని పొలానికి బయలుదేరాడు. పచ్చని పైర్లు, పక్షుల కిలకిలరావాల మధ్య నడుస్తుంటే కౌశల్&z
Read Moreనీతికథ : అవసరార్థం అసత్యం పలుకవచ్చు.. ధర్మ సూక్ష్మం.. ధర్మశాస్త్రం చెప్పేది ఇదే..!
సత్యం పలకాలి అని భారతీయ ధర్మశాస్త్రం చెబుతోంది.అవసరార్థం అసత్యం పలకవచ్చని, అది ధర్మసూక్ష్మమని ధర్మశాస్త్రమే చెబుతోంది. వారిజాక్షులందు వైవాహిక
Read Moreవడదెబ్బతో ఇద్దరు రైతులు మృతి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
కోనరావుపేట,వెలుగు: వడదెబ్బతో ఓ మహిళా రైతు మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన కొలకాని భూదవ్వ(68), ముత్తయ్య దంపతులు స్థానికంగా వ్
Read Moreజడ్చర్ల వ్యవసాయ మార్కెట్ లో మళ్లీ రోడ్డెక్కిన రైతులు
మార్కెట్లో మక్కలు కొనడం లేదని ధర్నా జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల వ్యవసాయ మార్కెట్&zwnj
Read Moreతెలంగాణ అభివృద్ధి మోదీతోనే : డాక్టర్ లక్ష్మణ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ది ‘ఎంఐఎం’ అజెండా: లక్ష్మణ్ హైదరాబాద్, వెలుగు: మోదీ అంటే.
Read Moreమే 11న కొత్తూరు లో తై బజార్ వేలం : సర్పంచ్ గడిల సరిత గోవర్ధన్
ములుగు, వెలుగు: మండలంలోని కొత్తూరు గ్రామంలో సోమవారం ఎంపీవో కలీం ఆధ్వర్యంలో తై బజార్ వేలం జరుగుతుందని సర్పంచ్ గడిల సరితగోవర్ధన్ తెలిపారు. వేలం వేసేవారు
Read MoreVastu tips : మట్టి.. సిమెంట్ గోడల్లో ఏది బెస్ట్.. ఏదిక్కు గోడలకు ఎలాంటి రంగులు వాడాలి..
ప్రతి ఒక్కరు చిన్నదో.. పెద్దదో సొంతిల్లు కట్టుకోవాలనుకుంటారు. ఖర్చు తక్కువతో.. అన్ని విధాలా వాస్తు అనుకూలంగా ఉండే విధంగా ఇంటిని నిర్మించుకోవాలను
Read Moreచెరువు మట్టితో పొలాల్లో పోషకాలు : ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య
కారేపల్లి, వెలుగు: చెరువు మట్టిని పంట పొలాల్లో వేసుకోవడం వల్ల భూమిలో పోషకాలు పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని ఖమ్మం డీఏవో ధనసరి పుల్లయ్య తెలిపారు. ప
Read Moreవరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో బొడ్రాయి మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: వరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బొ
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయండి.. వర్షం వస్తే రైతులకు తీవ్ర నష్టం
మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఖిలా వరంగల్(మామునూరు)/కాశీబుగ్గ, వెలుగు: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల
Read Moreసాగునీటి వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నం : ఎంపీ కడియం కావ్య
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట, వెలుగు: సాగునీటి వనరులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగ
Read More












