తెలంగాణం
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని మహబ
Read Moreఅద్భుత ఫలితాలు సాధించిన ఆక్స్ఫర్డ్ : స్కూల్ చైర్మన్ ఉప్పు లింగయ్య
కొత్తపల్లి, వెలుగు: ఎస్సెస్సీ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాధించినట్లు స్కూల్ చైర్మన్ ఉప్పు లింగయ్య తెలిపారు. సిద్దార్
Read Moreగంజాయి, పోక్సో కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష
ములుగు, వెలుగు: గంజాయి రవాణా, పోక్సో కేసుల్లో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ములుగు కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ సుధీర్ ర
Read Moreకరీంనగర్ లో 40 మంది అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్లకు జాబ్స్ : కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి
కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గ్రాడ్ గురు ఇన్నోవేషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించి
Read Moreతెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు
తెలంగాణ కొత్త డీజీపీగా 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. 2026 మే 1వ తేదీ (శుక్రవారం) హైదరాబాద్ లక్డీకాపూల్ లో ఉన్న స్టే
Read Moreకరీంనగర్ సిటీలోని సత్తాచాటిన వివేకానంద విద్యానికేతన్ స్టూడెంట్లు : చైర్మన్ సౌగాని కొమురయ్య
కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్ ఫలితాల్లో సిటీలోని వివేకానంద విద్యానికేతన్ విద్యార్జులు ఆర్.కీర్తి ప్రియ576, కె. సాత్విక567, కె. నిహారిక565, కె.
Read Moreపల్లె సమాచారం అరచేతిలో..-టెక్నాలజీ బాటలో గ్రామాలు
మొబైల్ యాప్, వెబ్సైట్ల ఏర్పాటు వేములవాడరూరల్/బోయినిపల్లి, వెలుగు: గ్రామపంచాయతీల్లో జరిగే పనుల వివరాలు తెలుసుకోవాలన్నా.. సమస్యల
Read Moreసర్కారు బడుల్లో ఏఐని పెంచండి : కలెక్టర్ ప్రియాంక ఆల
విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ ప్రియాంక ఆల హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్లకు బోధనలో టెక్నాలజీ, ఏఐ వి
Read Moreపెద్దపల్లి లోని పది ఫలితాల్లో ట్రినిటి ప్రభంజనం
పెద్దపల్లి, వెలుగు: పదోతరగతి ఫలితాల్లో పెద్దపల్లిలోని ట్రినిటి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి ప్రభంజనం సృష్టించారు. 600 మార్కులకు గాను పి. జ్యోతిర
Read Moreఅప్పట్లో కార్మిక శక్తి అలా ఉండేది : అమెరికా ఉద్యమంతో మే డే పుడితే.. బ్రిటన్ పోరాటంతో 8 గంటల పని..!
అమెరికాలోని కార్మికులనే కాక ప్రపంచ కార్మికులందరినీ ప్రభావితం చేసిన చికాగో హేమార్కెట్ సంఘటన తో మేడేకు తొలి అడుగు పడింది. 1886, మే 1న కార్మికుల ర్యాలీగా
Read Moreరోడ్లపై ర్యాంపులు కడితే కూలగొడ్తం : ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్లపై ర్యాంపులు నిర్మిస్తే కూలగొడతామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా
Read Moreకొత్తపల్లిలో ‘పది’లో మెరిసిన ఫండస్ : కరస్పాండెంట్ గోపు పద్మజ- ప్రభాకర్ రెడ్డి
కొత్తపల్లి, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఫండస్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు చైర్మన్, కరస్పాండెంట్ గోపు పద్మజ- ప్రభాకర్ రెడ
Read Moreఎల్కతుర్తి, కాటారంలో కోర్టుల మంజూరు
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భూపాలపల్లి జిల్లా కాటారంలో జూనియర్ సివిల్ జడ్జి కం -జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాట
Read More












