తెలంగాణం
రియాక్టర్ లో పడి ఉద్యోగి మృతి.. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని ఓ ఫ్యాక్టరీలో ఘటన
భూదాన్ పోచంపల్లి, వెలుగు : ఫార్మా కంపెనీ రియాక్టర్ లో పడి ఓ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామంల
Read Moreభూమి కోసం అత్తను చంపిన కోడలు..మంచంపై నుంచి పడిపోయిందని డ్రామా, కోడలు అరెస్ట్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో ఏప్రిల్ లో జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. భూమి కోసం కోడలే హత్య చేసి,
Read Moreఎన్ వోసీ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ ఇరిగేషన్ ఆఫీసర్లు
రూ. 60 వేలు తీసుకుంటుండగా పట్టివేత ఆదిలాబాద్, వెలుగు : ఎన్ వోసీ ఇచ్చేందుకు లంచం తీసుకున్న ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ
Read Moreబాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్థానిక టైర్ పంక్చర్ దుకాణం యజమాని మహ్మ
Read More‘సర్’లో సమస్యలు వస్తే చెప్పండి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా
Read Moreడబుల్ ఇండ్ల ఆక్రమణకు యత్నం.. ఇండ్ల పరిసరాల్లో గడ్డి, పిచ్చి మొక్కల తొలగింపు
అడ్డుకున్న పోలీసులు కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్ ర
Read Moreచిరుతలను చంపిన వ్యక్తులు అరెస్ట్ .. నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు అరెస్ట్, ఒకరుపరారీ
ఇటీవల దొరికిన కళేబరాలు చిరుతలవేనని నిర్ధారణ నెల కింద భీం గల్ లో, ఐదు నెలల కింద ఇందల్వాయిలో చంపినట్లు గుర్తింపు నిజామాబాద్, వెలుగు : నిజామాబా
Read Moreబోనాల జాతర .. అమ్మవారికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనం జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూ
Read Moreగంజాయి కేసులో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు
పురానాపూల్లో ఇద్దరు గంజాయి కస్టమర్ల అరెస్ట్ మా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, కామన్ ఫ్రెండ్స్ వద్ద నం
Read Moreభద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. మొత్తం నలుగురు మృతి
భద్రాద్రి జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి పాల్వంచలో మరో ప్రమాదం.. ఒకరు మృతి జగిత్యాల జిల్లాలో బైక్ ను ఢ
Read Moreకన్నవారిని పట్టించుకోకపోతే చర్యలు : ఆర్డీవో కె.కృష్ణవేణి
ములుగు, వెలుగు: వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం కన్నవారిని కొడుకులు పట్టించుకోకపోతే చర్యలు తప్పవని ఆర్డీవో కె.కృష్ణవేణి హెచ్చరించారు. ములుగ
Read Moreనాగర్కర్నూల్ జిల్లాలో 65.33 శాతం ఓటర్ల డిజిటలైజేషన్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 65.33 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని
Read Moreతేనెటీగల పెంపకంతో మహిళా సంఘాలు బలోపేతం.. మేడారం.. హేమాచల దేవాలయాలు అభివృద్ది
మేడారం రహదారులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి : మంత్రి సీతక్క మూడు కోట్ల రూపాయలతో హేమాచల క్షేత్రం అభివృద్ధి ఏటూరునాగారం/తాడ్వాయి/మంగపేట, వెలుగు
Read More












