తెలంగాణం
హైదరాబాద్ మెట్రోపై ఆరోపణలు అవాస్తవం..బీజేపీని బద్నాం చేస్తున్నరు: కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్ మెట్రోను బీజేపీ అడ్డుకుంటోందన్న కాంగ్రెస్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. SIR అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచార
Read Moreపిల్లలకు దగ్గు టానిక్ వాడుతున్నారా జాగ్రత్త.. కేంద్రం కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
దగ్గు టానిక్ తో సహా ఇతర ఔషధ టానిక్ ల విక్రయంపై కొత్త రూల్స్.. ఇకపై ఈ టానిక్ లను డాక్టర్ల సలహాలతో నే వినియోగించాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ట
Read Moreనిర్మల్ జిల్లా కడెం మండలంలో ఉద్రిక్తత..భారీగా పోలీసుల మోహరింపు
నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట్ పునరావాస కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పునరావాస గ్రామస్తులకు కేటాయించిన వ్యవసాయ భూములకు రెవెన్యూ అధిక
Read MoreNEET 2026: కేంద్రం కీలక నిర్ణయం.. ఇండియాలో టెలిగ్రామ్ యాప్ బంద్
NEET-2026 రీ-ఎగ్జామ్ ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్
Read Moreమణికొండలో క్షుద్రపూజల కలకలం.. కళ్లల్లో కారం చల్లుకుని కొట్టుకున్న మహిళలు
హైదరాబాద్ లో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏకంగా కంట్లో కారం చల్లుకుని కొట్టుకునే వరకు వచ్చింది. మణికొండ శివాజీ నగర్లో జూన్ 16 (మంగళవారం) వెలుగు చూ
Read Moreమూసీ, ఓఆర్ఆర్ మధ్యలో బ్రిడ్జికి భూసేకరణ అవసరం లేదు
హైదరాబాద్సిటీ, వెలుగు: మూసీ కారిడార్ ప్రాజెక్టులో మూసీపై మేజర్ బ్రిడ్జికి మార్గం సుగమమైంది. దీని నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం మినహాయింపు ఇ
Read Moreతెలంగాణవారికే హైకోర్టు జడ్జి పదవులు ఇవ్వాలి..హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను తెలంగాణవారితోనే భర్తీ చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఈ పోస్టులకు తెలం
Read Moreఫీజుల దోపిడీ అరికట్టాలి..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్
Read Moreడీఏపీ కోసం అదనపు ఎరువుల కొర్రీ.. ఇతర మందులు కూడా కొనాలని షరతులు
ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్ లోని గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రంలో డీఏపీ ఎరువులు కొనాలంటే ఇతర ఎరువులు కూడా కొనాల్సిందేనంటూ షరతులు పెడుతున్నారనే ఆరోపణల
Read Moreమహిళా కమిషన్ చైర్ పర్సన్ను కలిసిన ట్రాన్స్జెండర్లు
హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రాన్స్జెండర్లు సోమవారం బుద్ధభవన్ మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు. ఇ
Read Moreకొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్లో తోరణాలు కడుతుండగా విద్యుత్ షాక్... స్టూడెంట్కు తీవ్రగాయాలు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్లో ఘటన దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : స్కూల
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో లక్ష్యానికి చేరువగా వడ్ల కొనుగోళ్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు లక్ష్యం 11.20 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు 10.16 లక్షల మెట్ర
Read Moreకంటోన్మెంట్ పరిధిలోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడండి
సైఫాబాద్/పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో గల సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని బీఆర్
Read More












