తెలంగాణం
ప్రభుత్వ అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలు: ర్యాపిడో వ్యవస్థాపకులపై బుక్కైన కేసు!
ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా మహారాష్ట్రలో పెట్రోల్ బైక్ ట్యాక్సీ సేవలు నడుపుతున్నందుకు రాపిడో (Rapido) యాప్ వ్యవస్థాపకులపై నాగ్పూర్
Read Moreఆధ్యాత్మికం: గురువుస్థానంలో ఉండేవారు జాగ్రత్త వహించాలి..సమాజంలో ఉన్నత స్థానంలోని వారి ప్రవర్తన ఎలా ఉండాలంటే..!
యద్యచారతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ఉత్తమ పురుషులు చేసే పనులనే సామాన్యులు ఆచరిస్తారు. వారినే ప్రమాణంగా గ్రహిస్త
Read Moreదేవాలయానికి వెళితే ఆందోళన తగ్గి.. మనశ్శాంతికి కారణం ఏమిటి.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!
యూత్ పోకడ ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి గాబరా పడతారు. మనశ్శాంతి లేక చాలా సతమతమవుతుంటారు. మానవుల అందరి జీవితాల్లో ఇది సర్వ సాధారణం.
Read Moreనిర్మల్, నిజామాబాద్ లో దొంగల హల్ చల్.. మహిళా టీచర్ ను కత్తులతో బెదిరించి చోరీ
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న తన్వి అపార్ట్మెంట్&z
Read Moreపాత పెన్షన్ పునరుద్ధరించాలి ..జన జాగరణ యాత్ర షురూ..సీపీఎస్ రద్దు చేయాలని TSCPSEU డిమాండ్
భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు జన జాగరణ యాత్ర శని
Read Moreదహేగాం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సూసైడ్..మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి లో ఘటన
బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎమునూరి ప్రభాకర్రెడ్డి(48) ఆత్మహత్య చేసుకు
Read Moreషాబాద్ కేసులో కీలక మలుపు.. కారు దొరికింది.. మనిషి ఎటు పోయిండు..?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాబాద్లో బాలిక,
Read Moreఫిన్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు మణిదీప్ మృతి
65 రోజుల తర్వాత సముద్ర ఒడ్డున డెడ్ బాడీ లభ్యం ఎల్బీనగర్, వెలుగు: ఫిన్లాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విద్యార్థి
Read Moreరేపటి (జూలై 13) నుంచి బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రెండు రోజుల టూర్ కార్మికులతో ముఖాముఖి.. గనుల వద్ద గేట్ మీటింగ్లు హైదరాబాద్, వెలుగు: క
Read Moreభూపాలపల్లి ఏరియా కేటీకే–5 గనిలో కార్మికుడికి గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలించిన తోటి కార్మికులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-–5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గనిలో డ్యూటీ చేస్తున్న
Read Moreసింగరేణి, ప్రభుత్వం కలిసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నయ్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం
టీఆర్ఎస్ చీఫ్ కవిత సత్తుపల్లి, వెలుగు: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమను దోచుకుంటున్నాయని టీఆర
Read Moreగోదావరి జలాలకు ప్రత్యేక పూజలు..కల్లూరు మండలం కప్పలబంధం చేరుకున్న జలాలు..రైతులు,కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు
కల్లూరు, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రెగ్యులేటర్ కు చేరుకో
Read Moreప్రేమించిన వాడు దూరమయ్యాడని యువతి ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఘటన
లక్సెట్టిపేట, వెలుగు: ప్రేమించిన వాడు దూరమయ్యాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్
Read More












