తెలంగాణం
మల్టీ జోన్_-1లో 52 మంది ఎంపీఓల బదిలీ..వెంటనే విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారుల (ఎంపీఓ) జనరల్ బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. మల్టీ జోన్–1 పరిధిలోని 52 మంది ఎంపీఓలను బదిలీ చేస్
Read Moreక్యాతనపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై తీర్మానాలు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్సమావేశంలో పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేశారు. శనివారం మున్సిపల్ఆఫీస్లో
Read Moreమక్కల కొనుగోళ్లలో నిర్మల్ జిల్లా టాప్...ప్రతి గింజను కొంటాం: కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, వెలుగు: మొక్కజొన్న పంట కొనుగోళ్లలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్
Read Moreరెండో విడతలో యాదాద్రికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు
యాదాద్రి, వెలుగు: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎల్-1 జాబితాలోని అర్హులను గుర్తించి జూన్ 2న
Read Moreక్యూట్ పరీక్ష ఆలస్యం : టెక్నికల్ సమస్యలే కారణమన్న NTA..స్టూడెంట్లకు పూర్తి టైమ్ ఇచ్చామని వెల్లడి
మండుటెండలో గంటల తరబడి స్టూడెంట్ల నిరీక్షణ న్యూఢిల్లీ: క్యూట్యూజీ 2026 ఎగ్జామ్ శనివారం దేశవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో గంటల తరబడి ఆలస్
Read Moreమంచిర్యాల ఐడీవోసీలో ఆకట్టుకున్న మాక్ పార్లమెంట్
మంచిర్యాల, వెలుగు: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల ఐడీవోసీలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. ప్రజా పాలన -ప్రగతి ప్
Read Moreమరో 306 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్.. కొత్త విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియమాకానికి దరఖాస్తుల ఆహ్వానం ప్రతి స్కూల్లో కనీసం 20 అడ్మిషన్ లు ఉండాలని ఆదేశాలు మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల
Read Moreఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ
డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ ఆసిఫాబాద్, వెలుగు: జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్ర
Read Moreభైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ లో వాడీవేడిగా భైంసా మున్సిపల్ మీటింగ్
అరుపులు, కేకలతో దద్దరిల్లిన కౌన్సిల్ హాల్ భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్ఆఫీస్ లో శనివారం జరిగిన స
Read Moreదోస్త్ ఫేజ్–2లో 52,302 మందికి సీట్లు..
జూన్ 5 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువు తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 8,137 మందికి సీట్లు అలాట్ కాలే నేటి న
Read Moreధాన్యం కొనుగోళ్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. చేతగానితనాన్ని కేంద్రంపై రుద్దొద్దు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
పెస్టిసైడ్స్ అధిక వాడకంతో మన బియ్యాన్ని యూరప్, అమెరికా కొంటలేవు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే కొనుగోళ్లు లేటవుతున్నాయని విమర్శలు హైదరాబాద్, వ
Read Moreకరీంనగర్ జిల్లాలో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం
‘అమ్మానాన్న క్షమించండి’ అంటూ సెల్ఫీ వీడియో జమ్మికుంట, వెలుగు: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఫలితంగా ఆర్థ
Read Moreవరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు : గీసుగొండ సీఐ విశ్వేశ్వర్
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. శ
Read More












