తెలంగాణం

ఏడాదిలోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి, వెలుగు : ఏడాదిలోపు ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక

Read More

కిటకిటలాడిన గుట్ట.. సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం (జూన్ 07) భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్ట్ర న

Read More

ఇంటిగ్రేటెడ్‌‌‌‌ స్కూళ్లు.. దార్శనిక దేవాలయాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు   ముదిగొండ, వెలుగు : ‘రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌‌&z

Read More

పాలకవర్గం లేక నెల..! అస్తవ్యస్థంగా మారిన ఖమ్మం కార్పొరేషన్ పాలన..

ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ పాలకవర్గం లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తికావడం, అధికారులు అంతగా పట్

Read More

మేడారానికి పోటెత్తిన భక్తులు

తాడ్వాయి, వెలుగు : వేసవి సెలవులు ముగుస్తుండడంతో మేడారం అమ్మవార్ల దర్శనానికి ఆదివారం (జూన్ 07) భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగు వద

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం

బోయినిపల్లి/కొత్తపల్లి/వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం గాలి వాన బీభత్సం సృష్ట

Read More

ఇస్నాపూర్ పెద్దమ్మ దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నీలం మధు

పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్య

Read More

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆరే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోనియా గాంధీ ధనిక రాష్ట్

Read More

సిబ్బంది కొరతతో ఇబ్బంది..! - నిర్లక్ష్యానికి గురవుతున్న పబ్లిక్ హెల్త్ వరంగల్ రీజినల్ ల్యాబొరేటరీ

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఇక్కడికే శాంపిల్స్  22 మందికిగానూ కేవలం ఐదుగురే విధుల్లో.. శాంపిల్స్ తేవాల్సింది..

Read More

యాదాద్రిలో వాటర్ పైప్ లైన్లు రిపేర్.. రెండు రోజులు నీటి సరఫరా బంద్

యాదాద్రి, వెలుగు:  పైప్​లైన్ల రిపేర్ల కారణంగా హెచ్​ఎడబ్ల్యూఎస్​ఎస్​ పరిధిలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపి వేస్తున్నామని యాదాద్రి జిల్లా మిషన

Read More

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం... రైల్వే బ్రిడ్జిని ఢీకొని.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా...

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే బ్రిడ్జిని ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. 22 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

Read More

బీసీల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఈనెల మూడో వారంలో మేధోమథన మీటింగ్ బీసీ హాస్టల్స్​లో అకడమిక్ ప్రొఫైల్ రెడీ చేయండి స్టూడెంట్స్​కు హెల్త్ టెస్ట్‌‌‌‌లు నిర్వహిం

Read More

20న జాతీయ లోక్ అదాలత్.. తక్కువ ఖర్చుతో కోర్టు కేసులు పరిష్కరించుకోవాలి..గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల టౌన్, వెలుగు: జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలకు సులభంగా, తక

Read More