తెలంగాణం
28న పల్స్ పోలియో... స్కూల్స్లో బూత్ లు ఆదివారం తెరిచే ఉంచాలి: అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఈ నెల 28న పల్స్ పోలియో నిర్వహించనున్నామని, అన్ని శాఖల ఆఫీసర్లు విజయవంతం చేయాలని అడిషనల్కలెక్టర్జితేందర్రెడ్డి కోరారు
Read Moreగ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రూ.17.48 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపనలు మధిర, వెలుగు: మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్
Read Moreఖనిజ సంపద విదేశీ సంస్థల పరం..అధికారం చేతులు మారుతున్నా గిరిజన వ్యతిరేక విధానాలు మారడం లేదు
తరతరాలుగా అడవినే కన్నతల్లిగా భావించి జీవనం సాగిస్తూ, గిరిజన వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ అనేకమంది గిరిజనులు అమరులు
Read Moreనీట్లో తక్కువ మార్కులు వస్తాయని యువతి అదృశ్యం
ఇబ్రహీంపట్నం, వెలుగు: నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం
Read Moreపారదర్శకంగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ : విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: అర్హులైన రైతులకే రాజన్న కోడెలను పంపిణీ చేస్తున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్
Read Moreలక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు తొలి అడుగు... భూసేకరణకు రూ. 587 కోట్లు విడుదల
చేవెళ్ల/షాద్నగర్, వెలుగు: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రూ.
Read Moreకమర్షియల్ ప్రాపర్టీస్ మళ్లీ కొలుస్తున్నరు.. టాక్స్ ఎగ్గొట్టడం,తగ్గించకుండా జనగామ మున్సిపాలిటీ చర్యలు
జనగామ, వెలుగు : ఇన్కం పెంపు కోసం జనగామ మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ పరిధిలో కమర్షియల్ ప్రాపర్టీస్ను మళ్లీ కొలతలేస్తోంది. తద్వ
Read Moreమూసీపై రెండు వంతెనల వ్యధ.. హైదరాబాద్ వరదకు కారణం ఈ వంతెనలే..!
హైదరాబాద్లో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతెనలు నగరానికి  
Read Moreములుగు జిల్లాలో జలపాతాల సవ్వళ్లు.. మాన్ సూన్ అందాలకు టూరిస్టులు ఫిదా..
అప్రమత్తంగా ఉండాలి బొగత మినహా ఇతర జలపాతాలకు ప్రవేశం నిషేధం అత్యుత్సాహం వల్ల ప్రాణాలు కోల్పోతున్న యువత గత ఏడాది వరకు 31 మంది మృతి పర్యాటకుల
Read Moreవిద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు..విద్య, క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుతారు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విద్య, క్రమశిక్షణ, మంచి నడవడికతో విద్యార్థులను తీర్చిదిద్
Read Moreగోల్డ్ గుట్టు విప్పలే.. కరీంనగర్ PMJ జ్యువెల్లరీ కేసులో బంగారం ఆచూకీ చెప్పని నిందితులు
దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు దొంగలు ఇంకా పరారీలోనే.. ముగిసిన సుబోధ్ సింగ్ గ్యాంగ్ కస్టడీ కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పీఎంజే జ్యువెల
Read Moreముంచుకొస్తున్న వ్యాధుల ముప్పు.. 45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు.. హైదరాబాద్లో విస్తుపోయే విషయాలు
45 రోజుల్లోనే 14 వేల కేసులు నమోదు జ్వరాలు, డయేరియా, శ్వాసకోశ ఇబ్బందులు సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రతా చర్యలు తప్పనిసరి ప్రతి జిల్లాలో మానిట
Read Moreఫ్రీ బస్తో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా: మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ వచ్చాక ఆర్టీసీ రూపురేఖలు మారినయ్: మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ రూపురేఖలే మారిపోయాయన
Read More












