తెలంగాణం
కొండ పోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
మరోవైపు భూములు తీసుకొని పట్టించుకోలేదని ప్రాజెక్టు బాధితుల నిరసన గజ్వేల్/ములుగు, వెలుగు: మల్లన్నసాగర్, కొండ పోచమ్మసా
Read Moreరక్తం పారిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు కన్నుమూత
నిద్ర రావడంతో కీసర ఔటర్ పక్కన ఆపి పడుకున్న అన్నదమ్ములు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి మేడ్చల్, కూకట్పల్లిల్లో బైక్పై
Read Moreఛాయ్ లేట్ గా తెచ్చిండని హత్య.. లైఫ్టైమ్ జైల్లో ఉండాలన్న కోర్టు
పద్మారావునగర్, వెలుగు: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నాంపల్లిలోని ఆరో అడిషనల్మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్ర
Read Moreభద్రాచలం: భూత వైద్యం వికటించి గర్భిణి మృతి
భద్రాచలం, వెలుగు: భూత వైద్యం వికటించి ఆరు నెలల గర్భిణి చనిపోయింది. భద్రాచలం ఏజెన్సీ బార్డర్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట బ్లాక్ మారా
Read Moreఆసిఫాబాద్: వృద్ధుడి దారుణ హత్య..మెడపై గొడ్డలి వేటుతో తల, మొండెం వేరు
ఆసిఫాబాద్, వెలుగు: రైల్వే స్టేషన్ లో భార్య, కూతురును కుర్చోబెట్టి టీ తాగి వస్తానంటూ చెప్పి వెళ్లిన వృద్ధుడు గుర్తు తెలియని వ్యక్తి చేతిలో దారుణహత్యకు
Read Moreజగిత్యాలలో 14 మంది నిరాశ్రయుల రెస్క్యూ
స్నానం, హెయిర్ కటింగ్, కొత్త బట్టలు పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కోర్టు ఆదేశాలతో ఎర్రగ
Read Moreమర్రిగూడ: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.55 వేలు వసూలు.. యువకుడి బలవన్మరణం
మర్రిగూడ, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreఅగ్రికల్చర్ వర్సిటీపై బురద జల్లొద్దు..వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఫైర్
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ వర్సిటీపై కొందరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ టీచిం
Read Moreడ్రగ్స్ గా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ..సిరంజిలతో వినియోగం..ఫార్మసిస్ట్ సహా ముగ్గురు అరెస్ట్
గుడిహత్నూర్, వెలుగు: నొప్పి నివారణకు ఉపయోగించే టాపెంటాడాల్ పెయిన్కిల్లర్ ట్యాబ్లెట్లను సిరంజిల ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్న ముఠాను ఉట
Read Moreజనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Read Moreడోలీలో రోగి తరలింపు.. ములుగు జిల్లాలో ఆదివాసీల పరిస్థితి ఇది..!
ఏటూరునాగారం, వెలుగు: ప్రభుత్వాలు మారుతున్నా మారుమూల ఆదివాసీ గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. సరైన రహదారులు లేక అనారోగ్యానికి గురైన రోగులను ఇప్పట
Read Moreరాముడి పేరుతో ఓట్లు దండుకొని.. రాముడి ఖజానా దోచుకున్నరు : ఎంపీలు రేణుకా చౌదరి, రఘురామిరెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాముడి పేరుతో ఓట్లు దండుకొని, రాముడి ఖజానాను దోచుకున్న వాళ్ల గురించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ నోరు మెదపడం లేదని రాజ్యస
Read Moreజూలై 27న తుంగభద్ర కమిటీ మీటింగ్..ఢిల్లీలోని సీడబ్ల్యూసీ ఆఫీసులో సమావేశం
రాష్ట్రాలకు కేంద్రం సమాచారం హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 27వ తేదీన త
Read More












