తెలంగాణం
ఇంటి స్థలం కోసం వృద్ధుడి న్యాయ పోరాటం.. కోర్టు ఉత్తర్వులున్నా స్థలం దక్కడం లేదని ఆవేదన
బాల్కొండ, వెలుగు: ఇంటి స్థలం కోసం ఓ వృద్ధుడు మూడేండ్లుగా న్యాయపోరాటం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో భరత్ భూషణ్ కు ఇల్లు ఉండగా
Read Moreబొగ్గు గని కార్మిక లీడర్ పవన్ కుమార్కు శ్రమ శక్తి అవార్డు.. కార్మికశాఖ పేషీలో మంత్రి వివేక్ అందజేత
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే-5 బొగ్గు గనికి చెందిన కార్మిక లీడర్ ఏడుకోలా పవన్ కుమార్ కు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వ
Read Moreవడ్లు కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన..కామారెడ్డి ఐకేపీ అధికారులపై ఆగ్రహం
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలోని తిమ్మక్పల్లి(కె)లో కొనుగోలు సెంటర్కు వడ్లను తీసుకొచ్చి 3 వారాలు దాటినా ఇంకా కాంట పెట్టకపోవటాన్ని నిరసి
Read Moreనకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.. మంచిర్యాల కలెక్టర్ హెచ్చరిక
నస్పూర్, వెలుగు: నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలుపు మందులు, నకిలీ, నిషేధిత వి
Read Moreమక్కల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం.. జగిత్యాల– కరీంనగర్ హైవే పై ఘటన
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల– కరీంనగర్ హైవే పై శనివారం రాత్రి మక్కల లోడుతో వెళుతున్న లారీ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. జగిత్యాల నుంచి కరీంనగర
Read Moreమరో 25 వేల కోట్లు రీస్ట్రక్చర్! త్వరలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
వడ్డీ భారాన్ని 11 శాతం నుంచి 7 శాతానికి తగ్గించుకునేలా కసరత్తు ఓకే అయితే ఏటా మరో రూ.5 వేల కోట్ల మేర ఊరట హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పర
Read Moreమంచిర్యాల జిల్లాలో వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం..రైతులను ఇబ్బంది పెట్టొద్దు
జైపూర్(భీమారం), వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల జిల్లా భీమారం తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ మధుసూదన్ సూ
Read Moreఆవిష్కరణలపై దృష్టి పెట్టండి.. ఉత్సవ్-2026 పేరుతో యాన్యువల్ డే
తిమ్మాపూర్ జ్యోతిష్మతి అటానమస్ కాలేజీలో ఉత్సవ్-2026 కార్యక్రమం తిమ్మాపూర్, వెలుగు: ప్రజా సంక్షేమ, పర్యావరణ హితమైన ఆవిష్కరణలపై విద్
Read Moreఇక ఫోన్ నుంచే పోక్సో ఫిర్యాదు.. గూగుల్ ప్లే స్టోర్లో పోక్సో ఈ-బాక్స్ యాప్
చిన్నారులపై లైంగిక దాడులైతే క్లిక్ చేసి కంప్లైంట్ చేసేలా ఆప్షన్స్ బాధిత కుటుంబాల రక్షణ, గోప్యతే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం
Read Moreభూకబ్జా కేసు: నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
నిందితుల్లో సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామి కరీంనగర్ క్రైమ్, వెలుగు: నకిలీ పేపర్లతో ఖాళీ ప్లాట్లను రిజిస్ట
Read Moreఓరుగల్లు టెక్స్టైల్ పార్క్.. ఓపెనింగ్కు రెడీ
వరంగల్ జిల్లా గీసుకొండలో 1,327 ఎకరాల్లో పార్కు నిర్మాణం ‘పీఎం మిత్ర’ స్కీమ్&zwnj
Read Moreనిర్మల్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. నాలుగు పదవులు.. 42 మంది దరఖాస్తు
నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపల్ కు సంబంధించిన నలుగురు కో ఆప్షన్ సభ్యులను శనివారం ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య
Read Moreవడ్లు కొంటలేదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల నిరసన
కోనరావుపేట,వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Read More












