తెలంగాణం

‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’తో హైటెక్‌‌ నిఘా..సికింద్రాబాద్‌‌ రైల్వే డివిజన్‌‌లో 500 సీసీటీవీలు

పద్మారావునగర్‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌ డివిజన్‌‌ పరిధిలో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే రక్షణ దళం(ఆ

Read More

కోల్ గ్యాసిఫికేషన్‌‌పై సింగరేణి ఫోకస్...కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి ఏరియాల్లో అధ్యయనం

పర్యావరణానికి మేలంటున్న నిపుణులు     దేశవ్యాప్తంగా ప్రోత్సహకాలు అందిస్తున్న కేంద్రం గోదావరిఖని, వెలుగు: దేశంలో బొగ్గు వినియోగ

Read More

దిందాలో పోడు లొల్లి..ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులు

అడ్డుకున్న పోడు రైతులు.. పలువురు అరెస్ట్​ కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల లొల్లి మళ్లీ షుర

Read More

గోదావరిఖని జీజీహెచ్‌‌ సూపరింటెండెంట్‌‌గా హిమబిందు సింగ్‌‌

డాక్టర్‌‌ దయాల్‌‌సింగ్‌‌కు మెడికల్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ బాధ్యతలు     రామగుండం

Read More

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌

జీడిమెట్ల, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌&z

Read More

అశ్వారావుపేట: తల్లి ప్రవర్తన నచ్చక కొడుకు సూసైడ్

అశ్వారావుపేట, వెలుగు: తల్లి ప్రవర్తన నచ్చక ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారాపేట మండలంలోని దబ్బతోగు గ్ర

Read More

వరంగల్: హరిత హోటళ్లపై టూరిస్ట్ల నారాజ్..వసతులుండవు.. తిండి దొరకదు..

    వేలల్లో అద్దె.. పని చేయని ఏసీలు, టీవీలు..     క్యాంటీన్లు క్లోజ్​ చేయడంతో తిండికి తిప్పలు     లక్నవ

Read More

టీచర్లు సంఘ సేవకు పునరంకితం కావాలి : చాడ వెంకట్ రెడ్డి

ఎస్టీయూ 80వ ఆవిర్భావ వేడుకల్లో చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: టీచర్లు కేవలం సమస్యలకే పరిమితం కాకుండా, విద్యాభివృద్ధికి, సామాజిక

Read More

వైజాగ్ స్టీల్ ఘటన..మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

హైదరాబాద్, వెలుగు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరమైన ఘటన అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామ

Read More

దోస్త్ పోర్టల్‌ లోకి కొత్త కోర్సులు..వర్సిటీల బీఓఎస్ అనుమతితో వెబ్ కౌన్సెలింగ్‌ లోకి 

  ఈ నెల16 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు ఛాన్స్  హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు కొన్ని కొత్త డిగ్రీ కోర్సులు దోస్త్ పోర్టల్‌లోకి

Read More

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్  సునీతా గోపాల్‌దాస్ నియామకం హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ని

Read More

సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌!

హైదరాబాద్‌,వెలుగు: రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘ఎక్స్‌’ అకౌంట్‌ ‘TGCyberBureau’ హ్యాకింగ్‌కు గురైంది.

Read More

ఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

భద్రాచలం, వెలుగు: ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోన

Read More