తెలంగాణం
జ్యోతిష్యం:చీకటి పడిన(సూర్యాస్తమయం)తరువాత ఈ వస్తువులు కొన్నారా.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే..!
మీరు చాలా కష్టపడుతన్నారా.. మంచి జీతం.. విలాసవంతమైన జీవితం ఉన్నా కాని ఏదో లోటు ఉందా.. కష్టాలు .. బాధలు వెంటాడుతున్నాయా.. అయితే మీరు చీకటి పడిన తర
Read Moreసీఎంఆర్ రికవరీకి డెడ్ లైన్ 20 రోజులే... మిల్లర్లు ఇంకా బియ్యం ఇయ్యట్లే.. డబ్బులు కట్టట్లే
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 850 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఆగస్టు 5తో ముగియనున్న గడువు.. కానీ3శాతం కూడా రికవరీ కాలే.. పీడీ యాక్ట్, జైలు బెదిరి
Read Moreమెట్పల్లిలో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
బాలికకు రూ.12 లక్షల పరిహారం కీలక తీర్పు వెలువరించిన జగిత్యాల న్యాయమూర్తి పద్మావతి కోరుట్ల, వెలుగు: జగ
Read Moreజగిత్యాల: ‘కొడుకు, కోడలు వేధిస్తున్నరు’..కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు
ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు జగిత్యాల టౌన్, వెలుగు: అనారోగ్యంతో బాధపడుతున్న తమను పోషించకుండా వేధింపులకు గురిచేస్తున్న కొడుకు, కో
Read Moreపోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం : కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
కోటగిరి, వెలుగు: రైతుల కోసం అహర్నిశలు పనిచేసే నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిపై ప్రతిపక్ష నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేద
Read Moreకాగజ్ నగర్ స్కూల్లో భోజనం వండుతుండగా గ్యాస్ లీక్
కాగజ్నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని పెట్రోల్ బంక్ జెడ్పీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ప్
Read Moreఓబీసీలకు కాంగ్రెస్ ద్రోహం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: నెహ్రూ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు అడుగడుగునా ద్రోహం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరో
Read Moreసర్పై డౌట్స్: ఓటరు జాబితాలో తప్పులుంటే ఈ విధంగా మార్చుకోవచ్చు..!
హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ (సర్)
Read Moreరాష్ట్రంలో త్వరలో రోడ్ సేఫ్టీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతిపాదించిన "ట్రాఫిక్ మేనేజ్మెంట్&zwnj
Read Moreపిల్లల కరెన్సీతో మోసాలు,ముగ్గురు అరెస్ట్ ... తుర్కపల్లి పోలీసుల అదుపులో నిందితులు
యాదగిరిగుట్ట, వెలుగు : చిన్నపిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లతో మోసాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తుర్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తుర్కపల్లి ఎస్సై
Read Moreగిరిజన యువతకు కార్పొరేట్ కొలువులు..ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
225 మందిని ఎంపిక చేసుకున్న ఎంఎన్సీలు నైపుణ్యం ఉంటే ఉపాధికి ఢోకా లేదు: పీవో మకరందు గుడిహత్నూర్, వెలుగు: గిర
Read Moreనిజామాబాద్: యూకేకు ఇందూర్ రైస్...జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు నిజామాబాద్ బియ్యం ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 24.1 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్వ్యాన్ను జిల్లా కేంద్రం
Read Moreచినుకుపడకపాయె..కాలం కాకపాయె.. వానలకోసం రైతుల ఎదురు చూపులు.. కనిపించిన దేవునికల్లా మొక్కులు
ఎల్ నినో ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. వర్షాకాలం మొదలై నెలరోజులు దాటినా చినుకు పడలేదు.. కాలం కాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థి
Read More












