తెలంగాణం
ఆ కోటిన్నర ఏమయ్యాయి?..కొండమడుగు పంచాయతీలో మరోసారి విచారణకు రెడీ
యాదాద్రి, వెలుగు: రూ. కోటిన్నర అవినీతి నిగ్గు తేల్చేందుకు జిల్లా యంత్రాంగం రెడీ అయింది. నాలుగేండ్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారందరికీ షోకాజ్ నోటీసులు
Read Moreఖమ్మంలో టీటీడీ దేవస్థానానికి 20 ఎకరాలు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి తుమ్మల ఖమ్మం, వెలుగు : నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ
Read Moreఅభివృద్ధిలో అశ్వారావుపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అశ్వారావుపేట, వెలుగు : రాష్ట్రంలోనే అశ్వారావుపేట మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన పాలకవర్గ సభ్యులక
Read Moreకరీంనగర్ ప్రజావాణిలో సివిల్ కాంట్రాక్టర్ ఆందోళన
కరీంనగర్, వెలుగు: వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా కరీంనగర్ సిటీ పరిధిలోని కొత్తపల్లి, చింతకుంట, మానకొండూరులో ఏర్పాటు చేసిన బారికేడ్లకు బిల్లులు ఇవ్వ
Read Moreశిశుగృహకు అమ్మకం ’శిశువులు’.. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో శిశువుల అమ్మకం కలకలం
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఇటీవల శిశువుల విక్రయాలు కలకలం నెలకొంది. మూడు రోజుల కింద కాల్వ శ్రీరాంపూర్ మండలం పెదరాత్పల్లికి చెందిన సంచార
Read Moreడెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి : కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్
కరీంనగర్ టౌన్,వెలుగు: జీవో 252 వెంటనే సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్ చ
Read Moreచిన్నారి మృతికి కారకులైన వారిపై మర్డర్ కేసు నమోదుచేయాలి : ప్రజా సంఘాల నాయకులు
గద్వాల, వెలుగు: రజకులపై దాడి చేసి రెండు నెలల పసికందును చంపిన నిందితులపై మర్డర్ కేసు పెట్టేంత వరకు పోరాటం చేస్తామని జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రజ
Read Moreవన్ హెల్త్ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక
జిల్లాలో పర్యటించిన ఎన్ సీడీసీ బృందం సంగారెడ్డి టౌన్, వెలుగు: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ), యునైటెట
Read Moreఎస్సీ గురుకులాల్లో మోడ్రన్ కిచెన్ లు, సొంత బిల్డింగ్లు : కృష్ణ ఆదిత్య
స్టూడెంట్ల భద్రత కోసం అందుబాటులోకి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్: కృష్ణ ఆదిత్య బీఈడీ, బీఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడు
Read Moreమండలాల్లో ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
నిజాంపేట, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రం
Read Moreపార్టీలకతీతంగా నర్సాపూర్ అభివృద్ధి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి
నర్సాపూర్, వెలుగు: పార్టీలకతీతంగా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్ మున్సిపల్ పాలకవర్గ
Read Moreవిజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: నిరుపేద లబ్ధిదారులు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం సరిగ్గా పంపిణీ చేయాలని
Read Moreమాకు న్యాయం చేయాలే..ఇందిరమ్మ ఇండ్లను కట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్
ఐటీడీఏ ముందు గిరిజనుల రిలే దీక్షలు ఇంద్రవెల్లి(ఉట్నూర్),వెలుగు: ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ శ
Read More












