తెలంగాణం
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మూడ్ విద్యార్థుల సమస్యలపై ఆరా
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మూడ్ మంగళవారం పాల్వంచ డివిజన్ కేంద్రంలో పర్యటించారు. స్థానిక జ్యోతి నగ
Read Moreప్రజాపాలన – ప్రగతి ప్రణాళికతో ముందుకు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా
Read Moreపేదల భూములు ఆక్రమించే హక్కు మీకెక్కడిది?..వెలుగుమట్ల భూములను పెద్దలకు కట్టబెట్టే కుట్ర: కవిత
పేదలంటే కాంగ్రెస్ సర్కారుకు లెక్కలేకుండాపోయింది కూల్చిన చోటే బాధితులకు ప్రభుత్వం ఇండ్లు కట్టివ్వాలి మేము ఖమ్మంలో ధర్నా చేస్తే.. టెర్రరిస్టుల్ల
Read Moreఏండ్లుగా పనిచేస్తున్నం..రెగ్యులరైజ్ చేయండి
విద్యుత్ కార్యాలయం ఎదుట కార్మికుల ఆందోళన పంజాగుట్ట, వెలుగు: విద్యుత్ శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్
Read Moreగిరిజన స్కూల్స్, టీచర్ల సమస్యలు తీర్చండి.. గిరిజన కమిషనరేట్ ఎదుట టీపీటీఎఫ్ నిరసన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, టీచర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీపీటీఎఫ్ ఆరోపించిం
Read Moreటీచర్లను బీఎల్వో డ్యూటీల నుంచి మినహాయించాలి
సీఈవోను కోరిన తపస్ రాష్ట్ర నేతలు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ వంటి పలు జిల్లాల్లో టీచర్లకు కేటాయించిన బ
Read Moreతాగుడుకు బానిసై.. రూ.1.70 లక్షలకు నెల శిశువును అమ్మేసిండు
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగాసన్ పల్లిలో ఘటన కామారెడ్డి జిల్లాలో బాబు గుర్తింపు
Read Moreవెలుగుమట్ల బాధితులకు..న్యాయం జరిగే వరకు పోరాడుతా : డాక్టర్ విశారదన్ మహరాజ్
హైదరాబాద్ జేఏసీ ఆఫీసులో విశారదన్ నిరాహార దీక్ష ముషీరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది
Read Moreసీజే బెంచ్ ముందుకు తీన్మార్ మల్లన్న పిటిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన క్రిమినల్ కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తీ
Read Moreమంచిర్యాల అగ్రికల్చర్ ఆఫీస్లో.. అటెండర్ ఆత్మహత్యాయత్నం
డీఏవో వేధింపులే కారణమని బాధితుడి భార్య ఆరోపణ మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసులో
Read Moreకడియం,దానంకు క్లీన్ చిట్ ప్రజాస్వామ్యంపై దాడి: కేటీఆర్
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా అభివర్ణించారు బీఆర్ఎస్ వ
Read Moreయువత మత్తుకు దూరంగా ఉండాలి : పోలీస్ ఉన్నతాధికారులు
వెలుగు, నెట్వర్క్: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల పోలీస్
Read Moreరామప్ప ఉప ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :ములుగు జిల్లాలో రామప్ప టెంపుల్ ఉప ఆలయాలైన గొల్లల గుడి, శివతారకేశ్వర స్వామి ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలుగా భార
Read More












