తెలంగాణం
రాఖీ పండుగ 27న లేక 28వ తేదీనా.. రక్షాబంధనం కట్టేందుకు శుభముహూర్తం ఇదే..!
అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాఖీ పండుగ టైం దగ్గరపడుతోంది. ఇప్పటికే వీధుల్లో అందమైన రాఖీలు వెలిశాయి. ఈ ఏడాది రాఖీ ప
Read Moreరాష్ట్రంలో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ టవర్స్.. త్వరలో నిజామాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్
రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగ
Read Moreడీహెచ్ ఆఫీస్లో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్
సమగ్ర విచారణకు రెండు కమిటీల ఏర్పాటు హైదరాబాద్, వెలుగు: డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) కార్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై
Read Moreఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో ఇంకో నీతా?..విద్యార్థుల మీద లాఠీచార్జిపై రాహుల్ మౌనమెందుకు?: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో విద్యార్థుల తరపున ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్
Read Moreమ్యాపింగ్ జరగని ఓటర్లందరికి నోటీసులు.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గద్వాల, వెలుగు: మ్యాపింగ్ జరగని ఓటర్లందరికి నోటీసులు ఇవ్వాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్
Read Moreగాంధీభవన్ ఎదుట చిన్నారెడ్డి అనుచరుల ధర్నా
షోకాజ్ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వనపర్తిలో
Read Moreహైదరాబాద్ లో బాడీ బిల్డింగ్ పేరిట ఇంజెక్షన్ల దందా .. నలుగురు అరెస్ట్
గోషామహల్, వెలుగు: బాడీ బిల్డింగ్, కండరాల పెరుగుదల పేరుతో మెఫెంటర్&
Read Moreవనపర్తిలో రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు .. రూ.10.10 కోట్ల విలువైన వడ్లు మాయం
వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు: వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని రైసు మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్
Read Moreఎమ్మెల్యేల విమర్శలపై త్వరలోనే మాట్లాడుతా..అన్నింటికీ సమాధానం చెప్తా: కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: సీఎల్పీలో తనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన విమర్శలపై త్వరలోనే స్పందిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. శుక్రవారం జూబ్లీ
Read Moreకరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రం ముద్రించాలి.. ఆయన స్ఫూర్తితోనే RBI ఏర్పాటుకు బాటలు పడ్డాయి
బషీర్బాగ్, వెలుగు: కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్
Read Moreఇల్లుకు సిమెంట్ ఇప్పిస్తానని అత్యాచారం.. యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు(ఎం)లో ఘటన
ఆత్మకూరు(ఎం)/యాదాద్రి , వెలుగు: ఇల్లుకు సిమెంట్ ఇప్పిస్తానని వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. బాధిత మహిళ పోలీ
Read Moreమంచిర్యాల జిల్లా:ఏసీబీకి చిక్కిన లింగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ..ఇంటి పర్మిషన్ కోసం డబ్బులు డిమాండ్
కొత్త ఇంటికి నంబర్కోసం రూ.20వేల డిమాండ్ రూ.13వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు జన్నారం రూరల్, వెలుగు: ఇంటి నిర్మాణానికి అనుమతి
Read Moreఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు స్వాగతిస్తున్నం ..సీఎం చంద్రబాబుకు జాజుల కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంప
Read More












