తెలంగాణం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావర
Read Moreహైద్రాబాద్ మెట్రో లో సాంకేతిక లోపాలు.. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర పనిచేయని స్కానర్లు... క్యూ కట్టిన ప్రయాణికులు..
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం ( ఆగస్టు 29 ) మెట్రో ఆన్ లైన్ టికెటింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముందుగా మెట్రో టికెట్లు ఆ
Read Moreబోడుప్పల్ రామచెరువులో ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు... పది టన్నుల చేపలు మృతి..!
హైదరాబాద్ శివారులో ఏ చెరువు చూసినా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాల వల్ల కలుషితం అయ్యే ఉంటుంది. దీంతో చెరువుల సమీపంలో నివసించే జనం తీవ్ర ఇబ్బంద
Read Moreవేప చెట్టు విషయంలో గొడవ.. సూర్యాపేట జిల్లా ఎర్రగట్టు తండాలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్య
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మేళ్లచెరువు మండలంలోని ఎర్
Read Moreజ్యోతిష్యం: మఘ నక్షత్రంలో త్రిగ్రహయోగం.. ఐదు రాశుల వారు పట్టింది బంగారమే..!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. మఘ నక్షత్రంలో రాశిలో కేతువు.. సూర్యుడు, బుధుడు కలిసి సంచరించడం వలన
Read Moreభద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏపై కేసు.. ఉద్యోగం కోసం రూ. పది లక్షలు తీసుకొని...
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పీఏ కళ్యాణ్ కుమార్ పై కేసు నమోదయ్యింది. మణుగూరులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశాడని శనివారం
Read More22ఏ భూముల సమస్యలను పకడ్బందీగా పరిష్కరించాలి.. ఖమ్మం కలెక్టరేట్ లో సమస్యలపై సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు: 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారంలో అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్&zw
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి.. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ రివ్యూ మీటింగ్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జయశంకర్భూపాలపల్లి కలెక్టర్ రాహుల్
Read Moreతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ .. సామాజిక భద్రతా పింఛన్లకు అప్లయ్ చేసుకోండి
జనగామ, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరూ పింఛన్ల కోసం అప్లయ్ చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. శుక్రవారం ఆయన సామాజిక భద్రత పింఛన్ల ప
Read Moreముగిసిన పవిత్రోత్సవాలు.. ఆగస్టు 29 నుంచి నిత్య కల్యాణాలు పున: ప్రారంభం
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణాహుతి, పవి
Read Moreఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల ఆకస్మిక తనిఖీలు ..అనుమానం ఉన్న ఆహార పదార్దాలు ల్యాబ్ కు తరలింపు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా
Read Moreకోటపల్లి: నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ నేతల సాయం
కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామకు చెందిన నిరుపేద కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందించి అండగా నిల
Read Moreకరీంనగర్ జిల్లాలో కన్నుల పండువగా మార్కండేయుడి శోభాయాత్ర
గంగాధర, రామడుగు, కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్జిల్లాలో మార్కండేయుడి శోభాయాత్రను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం గట్టుభూత్కూర్, గంగాధర, బూరు
Read More












