తెలంగాణం
సెప్టెంబర్ 17 చరిత్ర : నిజాం పాలన ఎలా ముగిసింది.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
నిజాం రేడియో ప్రకటనతో సైనిక దాడి నిలిచిపోయి 1948, సెప్టెంబర్ 17న నిజాం పాలన అంతమైంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్ సైన్యాధిపతి ఎడ్రూస్ తన మొత్తం సైన్యంతో
Read Moreబీఆర్ఎస్ నేతల భూములపై.. త్వరలో దండయాత్ర : బండి సంజయ్
కాషాయ జెండాలు పాతి.. పేదలకు పంచుతం 60% మందికి భూమి లేదు.. నేతలకు వేల ఎకరాలా? ఫాంహౌస్లో సర్కార్ భూమి ఉందని తేల్చేందుకు 33 నెలలు పట్టిందా?
Read Moreసెప్టెంబర్ 17 చరిత్ర : తెలంగాణలో మిలటరీ పాలన ఎన్నాళ్లు సాగిందో తెలుసా..!
1948, సెప్టెంబర్ 18న జయంతోనాథ్ చౌదరి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో బాధ్యతలు స్వీకరించాడు. మిలటరీ గవర్నర్ కార్యనిర్వాహక మండలి
Read Moreసెప్టెంబర్ 17 చరిత్ర : రజాకార్ అంటే వాలంటీర్ అని అర్థమా.. ఖాసీం రజ్వీ రజాకార్ల వ్యవస్థ
రజాకార్ అంటే వలంటీర్ అని అర్థం. క్షేత్రస్థాయిలో 30 మంది రజాకార్లకు సలార్ అనే నాయకుడు ఉంటాడు. తాలుకా స్థాయిలో సలార్–ఇ– సగీర్, జిల్లా స్థాయి
Read Moreధరణిలో ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్, వెలుగు: ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫోరెనిక్స్ ఆడిట్ రిపోర్ట్ ను బయటపెట్టాలని, అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేఎ
Read Moreనిమజ్జనానికి వెళ్లి ఆరుగురు మృతి ..సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల నేరేడు చెరువులో ఘటన
మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్ట్కు చెందిన వారు స్టూడెంట్ల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి మృతుల ఫ్యామిలీలకు రూ.2 లక్షల పరిహారం : మ
Read Moreవాగులో దూకిన చెల్లి.. కాపాడబోయిన అన్న ప్రాణాలు వదిలాడు.. నిజామాబాద్ జిల్లా జన్నేపల్లి లో ఘటన
చెల్లి ఆచూకీ గల్లంతు నవీపేట్, వెలుగు : వాగులో దూకిన చెల్లిని కాపాడుదామని అన్న సైతం నీటిలో దూకాడు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో ము
Read Moreఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపిటిషన్లపై రేపు (సెప్టెంబర్ 18న) తీర్పు
హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధ
Read Moreఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..తహసీల్దార్, ఆర్డీవో భవనాలకు నిధులు మంజూరు చేయట్లే: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో న
Read Moreవేములవాడ: భీమేశ్వరస్వామికి భారీ ఆదాయం
వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయ లెక్కింపును
Read Moreయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: గవర్నర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెల
Read Moreభద్రాచలం దేవస్థానం భూముల్లో ఆక్రమణల తొలగింపు.. ఎటపాక మండలంలో 900 ఎకరాలు ఖాళీ చేయాలి
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో ఆక్రమణలను బుధవారం ఆఫీసర్లు తొలగించారు. భద్రాచలం రామయ్యకు విలీన ఆంధ్రా ఏటప
Read Moreఘనంగా ఆదివాసీ ఆహార వైభవం..సంప్రదాయ ఆహారంతోనే ఆరోగ్యానికి రక్ష: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
గుడిహత్నూర్(సిరికొండ), వెలుగు: మారుతున్న జీవనశైలిలో ఎదరవుతున్న ఆరోగ్య సమస్యలకు ఆదివాసీల సాంప్రదాయ ఆహార
Read More












