తెలంగాణం
ఓవైపు పెట్రో రేట్లు పెంచి మరోవైపు భరోసా యాత్రలా?
బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ మార్కెట్ యార్డుల్లోని ప్రతి గింజనూ కేంద్రమే కొనుగోలు చ
Read Moreవరికొయ్యలకు నిప్పు.. 200 ఎకరాల్లో వరి దగ్ధం .. నిర్మల్ జిల్లా సోన్ లో ప్రమాదం
నిర్మల్, వెలుగు : వరికొయ్యలకు పెట్టిన నిప్పంటుకొని 200 ఎకరాల్లో వరి దగ్ధమైంది. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్&zwn
Read Moreడబుల్ ఇండ్ల బిల్లు మంజూరుకు రూ. 50 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈఈ శ్రీకాంత్
హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫైనల్ మెజర్మెంట్స్&z
Read Moreగడ్డి తగులబెడుతుండగా.. మంటలు అంటుకొని వృద్ధుడు సజీవదహనం..నల్గొండ జిల్లా ఈదులగూడలో ఘటన
హాలియా, వెలుగు : పొలంలో గడ్డిని తగులబెడుతుండగా మంటలు అంటుకొనిఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని ఈదులగూడ గ్రామం
Read Moreనౌహీరా గ్రూప్ కేసులో విచారణకు ఐఏఎస్ అమోయ్ కుమార్
అటాచ్మెంట్&zwnj
Read Moreచివరి గింజ వరకు ధాన్యం కొనాల్సిందే : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు
బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు డిమాండ్ సేకరణ స్పీడప్ చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తమని వార్నింగ్ కుల్కచర్ల, గజ్వేల్లో ‘రైతు గోస–
Read Moreసిద్దిపేట ,మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ఆగం
సిద్దిపేట/మెదక్, వెలుగు: సిద్దిపేట , మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతన్నలను ఆగం చేసింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షం వల్ల పలు చోట్ల చెట్ల
Read Moreసీఎంను కలిసిన టీజీఎస్జీడీసీఎఫ్ఎల్ చైర్పర్సన్
గద్వాల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్ పర్సన్ సరిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన
Read More‘త్రెడ్ పోచంపల్లి’ జూన్ 5 నుంచి 7 వరకు హైటెక్స్ లో ఎగ్జిబిషన్
యాదాద్రి, వెలుగు: చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ‘త్రెడ్ పోచంపల్లి&rsqu
Read Moreప్రజల గొంతుకగా కళలు నిలవాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నారాయణగూడ, వెలుగు: ప్రజల గొంతుకగా కళలు నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన
Read Moreమహిళా శక్తి ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే
అడ్డాకుల, వెలుగు: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా
Read Moreపాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు
రేపటి నుంచే ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ 111 కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్ జూన్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు
Read Moreవేడెక్కుతున్న పసిఫిక్.. సూపర్ ఎల్నినోతో ముంచుకొస్తున్న గండం..చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2026!
పలు రాష్ట్రాలకు కరవు..తీరాల్లో వరద సూచనలు న్యూఢిల్లీ: గత కొన్నేండ్లుగా చల్లగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతున్నది. మహాసముద్ర
Read More












