తెలంగాణం
మెదక్ జిల్లా కొల్చారం రైస్ మిల్లులో.. రూ.7.17 కోట్ల ధాన్యం మాయం
కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయమైంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శృతక్రీత, ఎ
Read Moreయాదగిరిగుట్టలో రెండో రోజు ‘వరుణ యాగం’
యాదగిరిగుట్ట, వెలుగు: వర్షాలు సమృద్ధిగా కురవాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్ష పాశుపత వరుణ యాగం మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఆ
Read Moreహకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులు స్పీడప్ చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
భూములు ఇచ్చిన నిర్వాసితులకు వారంలోగా ప్లాట్లు అందజేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఇకపై ప్రతి నెలా హకీంపేట్లోనే బసచేసి పనులను పర
Read Moreకొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్ రూరల్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భవానీనగర్ తండాలో ఓ వ్యక్తిని భార్య, కొడుకు కలిసి హత్య చేశారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిప
Read Moreవరంగల్ జిల్లా నెక్కొండ ఎస్సై సస్పెన్షన్తో సంబురాలు
నెక్కొండ, వెలుగు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్జిల్లా నెక్కొండ ఎస్సై మహేందర్ను సస్పెండ్ చేస్తూ సీపీ శ్వేతారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మం
Read Moreరాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ కొడంగల్లో సీఎం రేవంత్ నిరసన ర్యాలీ
కొడంగల్: కొడంగల్లో సీఎం రేవంత్ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
Read Moreఎల్ నినోను ఎదుర్కొంటం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
దేవాదుల ఎత్తిపోతలతో సాగు, తాగు నీరు వరంగల్/హనుమకొండ, వెలుగు: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ము
Read Moreకారు పల్టీ.. ముగ్గురు మృతి.. బాధితులంతా ఒకే ఫ్యామిలీ
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బాచేపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ఒకే
Read Moreకోరుట్లలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిండు ! మద్యం మత్తులో నానా రచ్చ
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురవగా, పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానికు
Read Moreరూ.50 కోట్ల విలువైన బియ్యం మాయం.. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విజిలెన్స్ దాడులు
సూర్యాపేట వజ్ర మిల్లులో భారీగా మాయమైన సీఎమ్మార్ ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు నల్గొండ జిల్లా డిండి సాయి
Read Moreప్రత్యామ్నాయాలకు సిద్ధం చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
వరంగల్/ హనుమకొండ, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదుకానున్న నేపథ్యంలో రైతులను వరికి ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం చేయాలని రెవెన్యూశాఖ
Read Moreఆదివాసీల కష్టాలు: రోడ్లు లేక ప్రాణాలతో పోరాటం... వాజేడులో వాగుల మీదుగా ట్రాక్టర్ పై ఆస్పత్రికి బాలింత
వానొచ్చినప్పుడల్లా ఆదివాసీ గ్రామాల్లో తప్పని తిప్పలు మంగపేట మండలంలో మంచంలో రోగి.. మంగపేట/వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా ఆదివాసీ గ్రామాల్ల
Read Moreఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నేతలు, కార్యకర్తలకు SIRపై అవగాహన కల్పించారు. అంతా సర్ ఫామ్ నింపి ఓటు కాపాడుకోవాలని ఆయన సూచించారు
Read More












