తెలంగాణం
భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. మొత్తం నలుగురు మృతి
భద్రాద్రి జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి పాల్వంచలో మరో ప్రమాదం.. ఒకరు మృతి జగిత్యాల జిల్లాలో బైక్ ను ఢ
Read Moreకన్నవారిని పట్టించుకోకపోతే చర్యలు : ఆర్డీవో కె.కృష్ణవేణి
ములుగు, వెలుగు: వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం కన్నవారిని కొడుకులు పట్టించుకోకపోతే చర్యలు తప్పవని ఆర్డీవో కె.కృష్ణవేణి హెచ్చరించారు. ములుగ
Read Moreనాగర్కర్నూల్ జిల్లాలో 65.33 శాతం ఓటర్ల డిజిటలైజేషన్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 65.33 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని
Read Moreతేనెటీగల పెంపకంతో మహిళా సంఘాలు బలోపేతం.. మేడారం.. హేమాచల దేవాలయాలు అభివృద్ది
మేడారం రహదారులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి : మంత్రి సీతక్క మూడు కోట్ల రూపాయలతో హేమాచల క్షేత్రం అభివృద్ధి ఏటూరునాగారం/తాడ్వాయి/మంగపేట, వెలుగు
Read Moreచంద్రుగొండ: మందు తాగొస్తున్నాడు..ఈ టీచర్ మాకొద్దు
చంద్రుగొండ, వెలుగు : మందు తాగి స్కూల్కు వస్తున్న టీచర్ రాజేశ్&zwnj
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్ల అడ్డగింత
పాల్వంచ/మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ, సమ్మక్క బ్యారేజీల పనుల పరిశీలనకు వచ్చిన మంత్రుల పర్యటనను అడ్డుకోవాలన్న
Read Moreఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువ
Read Moreబీఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు..అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట, వెలుగు: బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన
Read Moreఏడు పోస్టులు.. 500 మంది అభ్యర్థులు
నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిచే బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అభ్యర్థులు భారీగా తరలివ
Read Moreపాకాల నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల చెరువు నుంచి నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్&
Read Moreభక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు..వేములవాడ కల్యాణకట్టలో తనిఖీలు
వేములవాడ, వెలుగు: సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కింది కల్యాణకట్టలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి గురువారం ఉదయ
Read Moreపెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి : జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య
తొర్రూరు, వెలుగు: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాయిత వీరయ్య డిమాండ్ చే
Read Moreలష్కర్ బోనాలకు సీఎంకు ఆహ్వానం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురువారం మ
Read More












