తెలంగాణం
కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత ఈర్ష్య ఎందుకు?..కేటీఆర్, హరీశ్ రావుపై అద్దంకి దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్, హరీశ్ కు కాంగ్రెస్ ప్రభుత్వంపై అంత ఈర్ష్య ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్ లో
Read Moreసిండికేట్గా మారి దోచుకుంటున్రు..వేరుశనగకు మద్దతు ధర ఇవ్వాలని రోడ్డెక్కిన రైతులు
అచ్చంపేట, వెలుగు: వేరుశనగకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు శుక్రవారం అచ్చంపేట పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఇటీవల క్వింటాల్
Read Moreసాగర్ కుడి కాల్వను ఏపీ ఆపరేట్ చేసుకుంటదట.. మీ అభిప్రాయం చెప్పండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకుడి కాల్వను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు కృష్ణా బోర్డు
Read Moreరాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
ప్రకటించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ 1985లో సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో చేరిన స్వర్ణ తొలిసారి ఓరుగల్లు మార్కెటింగ్ సొసైట
Read Moreముడుపులు తీసుకుని ఇండ్ల కేటాయింపు.. మహిళ రాసిన లేఖను పిల్గా స్వీకరించిన హైకోర్టు
వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్, వెలుగు: ములుగులో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే పిటిషన్&
Read Moreభారత్ ఎవరికీ గులాం కాదు..మనం ఏ వస్తువు కొనాలి, ఏది కొనకూడదో చెప్పడానికి అమెరికా ఎవరు?: అసదుద్దీన్
ఓల్డ్సిటీ/హైదరాబాద్, వెలుగు: భారత్ ఎవరికీ గులాం కాదని, మనం ఏ వస్తువు కొనాలి, ఏది కొనకూడదో శాసించడానికి అమెరికా ఎవరని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసద
Read Moreతెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో నియామక అధికారులుగా డీఐజీలు, ఎస్పీలు
జిల్లా యూనిట్గా జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు పోలీసు శాఖలో పోస్టులపై సర్కార్ నిర్ణయం.. ఉత్తర్వులు జారీ హైదరాబ
Read Moreమహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు..మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ
చాచా నెహ్రూ పార్క్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక షురూ ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ప్రారంభం హైదరాబాద్ సిటీ, వెలుగు: మాసాబ్ ట్యాంక్ లోని చాచా నెహ
Read Moreప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంటే మీకేం నొప్పి?..గురుకులాల సిబ్బందిపై ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం
హాస్టల్ సమస్యలు విని భావోద్వేగం.. ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్
Read Moreమూడు రోజులు ఎండ ముప్పు..ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి: డాక్టర్ రవీందర్ నాయక్
హైదరాబాద్, వెలుగు: రానున్న 3 రోజుల్లో రాష్ట్రం లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ లు పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్
Read Moreమెట్పల్లిలో పెద్దపులి కలకలం..గాలిస్తున్న మూడు బృందాలు
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లి రేంజ్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కథలాపూర్ మండలం కలికోట గ్రామంలోని సూ
Read Moreతెలంగాణ రెసిపీలకు పాన్ ఇండియా గుర్తింపు: మాస్టర్ చెఫ్ ఇండియా..రన్నరప్స్గా మంచిర్యాల తల్లీకూతుళ్లు
మంచిర్యాల, వెలుగు: సోనీ టీవీ నిర్వహించిన ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ సీజన్-10లో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ ప్రతిభ చ
Read Moreమద్యం ప్రియుడికి షాక్ : బీర్ బాటిల్లో చేపపిల్ల
నాచారం, వెలుగు: బీర్ తాగేందుకు వెళ్లిన ఓ మద్యంప్రియుడికి ఊహించని షాక్ తగిలింది. బీర్ బాటిల్లో చేపపిల్ల కనిపించడంతో అవాక్కయ్యా
Read More












