తెలంగాణం
యాసంగికి సరిపడా యూరియా..ఎరువుల సరఫరాలో ఇబ్బంది లేదు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో ఎరువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే
Read Moreమెస్సీ మ్యాచ్తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది : చనగాని దయాకర్
పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మ్యాచ
Read Moreపోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకు.. పిటిషన్ దాఖలు చేసే యోచనలో తెలంగాణ
ఢిల్లీలో న్యాయనిపుణులతో ఇరిగేషన్ అధికారుల చర్చ సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీతో మాట్లాడిన ఉత్తమ్ ఇయ్యాల ఆయనతో భేటీ అయ్యే అవకాశం
Read Moreసర్పంచ్లు బీజేపీలో చేరాలనుకుంటే ఈ నెల 18లోపు డెడ్లైన్: బండి సంజయ్
ఆ తర్వాత చేర్చుకోం: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు నామోషీ అయ్యేలా బీజేపీ సర్పంచుల ఊర్లను అభివృద్ధి చేస్త గ్రామాల్లో డె
Read Moreబ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఉదయ్ నాగరాజు ఎంపిక
సిఫార్సు చేసిన యూకే ప్రధాని కీర్స్టార్మర్.. ఆమోదించిన కింగ్ ఛార్లెస్ 25 ఏండ్ల కింద యూకే వెళ్లి స్థిరపడిన సిద్దిపేట జిల్
Read Moreవిజయ డెయిరీపై సర్కారు ఫోకస్..రోజూ 3.20 లక్షల లీటర్లపాల విక్రయాలు
సేకరణను 4.40 లక్షల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్లకుపెంచాలని కార్యాచరణ రెండేండ్లలో 500 వరకు ఏర్పాటుకు డెయిరీ కార్పొరేషన్ ప్లాన్ హైదరాబాద్, వెలుగ
Read Moreవచ్చే మూడేండ్లలో 17 లక్షల ఇండ్లు.. పేదల సొంతింటి కల నెరవేరుస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. మిత్తీల భారం మోపారు ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్స్ నేర్చుక
Read Moreరాష్ట్రంలో ఆడోళ్ల ఆయుష్షే ఎక్కువ! మగాళ్ల సగటు ఆయుర్దాయం 67 ఏండ్లే.. మహిళలది 73 ఏండ్లు
45 నుంచి 59 ఏండ్ల మధ్యే ఎక్కువ మంది మగాళ్లు చనిపోతున్నారు ఎస్ఆర్ఎస్ 2022 డేటా ఆధారంగా కేరళ యూనివర్సిటీ అనాలసిస్ నడివయసు మగాళ్ల ప్రాణాలకే రిస్క్
Read Moreమెస్సీకి జడ్ కేటగిరీ సెక్యూరిటీ..
స్టేడియం, ఫలక్నుమా ప్యాలెస్ చుట్టూ మూడంచెల భద్రత బందోబస్తులో 3,800 మంది పోలీసులు, కేంద్ర బలగాలు శంషాబాద్ నుంచి ఉప్పల్ స్టేడియం దాకా గ్రీన్చాన
Read Moreమెస్సీ వర్సెస్ రేవంత్.. సీఎం గోల్.. ఉత్సాహంగా ఫుట్బాల్ మ్యాచ్.. ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం
పుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం మెస్సీ – అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ – సింగరేణి జట్టు విజయం 50 నిమిషాలపాటు అలరించిన మ
Read Moreమొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్
నేడే (డిసెంబర్ 14) రెండో విడత పోలింగ్ 3,911 పంచాయతీల్లో ఎన్నికలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ మధ్యాహ్నం 2 తర్వాత
Read Moreజనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఓటేసేందుకు వెళ్తూ ఇద్దరు యువకులు మృతి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు
Read Moreఎన్నికల విధులకు హాజరుకాని..ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్
జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు హాజరు కాని ముగ్గురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 11 న జరిగిన మొ
Read More












