తెలంగాణం

పొయెట్రీ కార్నర్ : మనుషులుంటారు

నదీ తీరాన అలలను కలగంటూ నిత్య ప్రవాహమైన మనసులో సముద్రానికి చోటిచ్చే మనుషులుంటారు నవ్వులన్నీ ఒడికట్టి పువ్వులుగా విరాజిల్లీ చందమామ లాంటి తమ చుట్

Read More

ఈ కాలపు నాడీ పట్టుకున్న పద్య కవిత్వ ధార.. పద్యం రాయడం అంత సులభం కాదు

పద్యం రాయడం అంత సులభమేమీ కాదు. ఛందస్సు కుదరాలి. చెప్పాలనుకున్న భావం కవితాత్మకంగా వ్యక్తం చేయాలి. సంధులు, సమాసాలకు సంబంధించిన వ్యాకరణ జ్ఞానం ఉండాలి. అల

Read More

లోకం రెప్పల్లోకి ప్రయాణించే కవిత్వం.. నూటొక్క కవితల సమాహారం..

“ముల్లును పీకడానికి / కవిత్వం ఓ పిన్నీసు “ – ఈ కవితా పంక్తులు ‘కాలాన్ని నిద్రపోనివ్వని జలగీతం కవి , బహు భాషల్లోకి తన కవిత్వం అ

Read More

కళా వైభవం: డిజిటల్ యుగంలో ఒగ్గు కథకు కొత్త గుర్తింపు... కళాకారులకు మంచి రోజులు వస్తాయా..!

తెలంగాణ పురాతన సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే కొత్త తరానికి చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా ఒగ్గు కళాకారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. మారుతున్న కాలానిక

Read More

‘షాద్నగర్’ చౌరస్తా విస్తరణకు లైన్ క్లియర్

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్ చౌరస్తా విస్తరణ కోసం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్​విజయవంతమైందని ఆర్డీవో సరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, అన

Read More

‘గోల్కొండ’ నాలుగో పూజకు పోటెత్తిన భక్తులు

గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి నాలుగో పూజ ఘనంగా నిర్వహించారు. సెలవు దినం కావడంతో భక్తులు లక్షలాద

Read More

కృష్ణా నదిపై బోటింగ్ సేవలు నిలిపివేత.. సంగమేశ్వరం దర్శనానికి వెళ్లవద్దని హెచ్చరిక

పర్యాటకులు సంగమేశ్వరం దర్శనానికి వెళ్లవద్దని హెచ్చరిక కొల్లాపూర్, వెలుగు: కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, పర

Read More

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తాం..అన్ని వర్గాలకు మేలు జరగాలి

   ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం  కాగజ్ నగర్, వెలుగు : తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమకారుల పాత్ర కీలకమైందని, ఒకరిద్దరి

Read More

వరదొస్తే వాగులు దాటలేరు! వనపర్తి జిల్లాలో అసంపూర్తి నిర్మాణాలతో ప్రజల అవస్థలు

ఏండ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణాల్లో జాప్యంతో తీరని కష్టాలు.. వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు పలు గ్రామాల ప్రజలు

Read More

బంద్ కు పిలుపునిస్తూ మావోయిస్టుల బ్యానర్లు.. మహారాష్ట్రలో కలకలం

భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలో మళ్లీ మావోయిస్టుల కలకలం మొదలైంది. గడ్చిరోలి జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు బంద్ పాటించాలంటూ బ్యానర్లు, కరపత్రాలు కనిపించ

Read More

భద్రాచలం ఆలయంలో గది నిర్మాణానికి రూ.12 లక్షల విరాళం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జానకీ సదనంలో గది నిర్మాణానికి విజయవాడ భారతీనగర్​కు చెందిన నర్సింహారావు అనే భక్తులు ఆదివారం ర

Read More

బాల్కొండ ఎంఈవో సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బాల్కొండ మండలం ఇన్‌‌‌‌‌‌‌&zw

Read More

కోల్బెల్ట్: గనులపై రైల్వే శాఖ ఈడీ పర్యటన

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల, ఆసిఫాబాద్ ​జిల్లాల్లోని సింగరేణి బొగ్గు గనులు, కోల్​హ్యాండ్లింగ్​ ప్లాంట్లపై ఆదివారం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఎగ్జిక

Read More