తెలంగాణం
మా స్కూల్ ఏ క్షణం కూలుతుందో..దండం పెడతం కలెక్టర్ మేడమ్.. మాకు కొత్త బిల్డింగ్ ఇవ్వండి..
చదువుల గుడి ఎప్పుడు కూలుతుందోనని ఆ చిన్నారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బడికి వెళ్తున్నారు. నిత్యం భయం నీడనే చదువు సాగిస్తున్న ఈ దుస్థితి మహబూబాబాద
Read Moreజ్యోతిష్యం: సూర్యగ్రహణం రోజు చతుర్గ్రహ యోగం.. ఈ రాశుల వారికి జాక్ పాట్!
జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది (2026) ఆగస్టు నెల చాలా ముఖ్యమైనది. ఆగస్టు 12 వ తేది ఆషాఢ అమావాస్య .. సూర్యగ్రహణం రోజు
Read Moreకంటెంప్ట్ కేసులో హైకోర్టు ఎదుట.. IAS సందీప్ సుల్తానియా హాజరు
కంటెంప్ట్ కేసులో ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా హైకోర్టుకు హాజరయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెమట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల విషయంలో ఆయన కోర్
Read Moreఉమ్మడి జిల్లాల జీజీహెచ్ల్లో ఎంఆర్ఐ సేవలు..ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లోనే వసతులు జిల్లాల్లో అందుబాటులో లేక ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించి నష్టపోతున్న పేదలు &nbs
Read Moreజోగినీలపై విమర్శలు సరికాదు.. ప్రభుత్వాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు
పంజాగుట్ట, వెలుగు: జోగినీల అభ్యున్నతి కోసం తాను 30 ఏండ్లుగా పోరాడుతున్నానని, ప్రభుత్వాలు జ్యోగినీలపై విమర్శలు చేయడం సరికాదని జోగిని శ్యామల అన్నారు. తా
Read Moreఆధ్యాత్మికం : డబ్బు, కీర్తి, పదవులు కావాల్సిందే కానీ.. మహాభారతంలో శ్రీకృష్ణుడి సత్య కథ
జీవితానికి రెండే రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరాటం.. మరొకటి పోరాటం. అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఆరాటమే. ఆశ, కోరిక, తపన- ఇలా
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం..మూసీ పేరుతో రూ.21వేల కోట్ల దోపిడీకి స్కెచ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే..30% కమీషన్ దందా టెండర్లు, భూకేటాయింపులపై విచారణ చేయించాలని డిమాండ్ హ
Read Moreసంతకాలు ఫోర్జరీ చేసి 20 గుంటల భూమి స్వాహా.. సిరిసిల్లలో రిటైర్డ్ టీచర్ భూమి కబ్జా
సిరిసిల్ల, వెలుగు: ఫోర్జరీ సంతకాలతో తన 20 గుంటల భూమిని కాజేశారని ఓ రిటైర్డ్ టీచర్ ఆరోపించారు. గురువారం సిరిసిల్లలో రిటైర్డ్ టీచర్ గొట్టె అంజయ్య మీ
Read Moreబండి సంజయ్ నివాసంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
రాష్ట్రంలో అధికారం కోసం కలిసికట్టుగా పోరాడుదామని నిర్ణయం హైదరాబాద్, వెలుగు: హస్తినలో తెలంగాణ బీజేపీ రాజకీయం హీటెక్కింది. కేంద్ర మంత్రి బండి సం
Read More75 సార్లు కాదు..750 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్తారు..కేంద్రం నుంచి నిధుల కోసమే ఆయన పర్యటన: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి 75వ సారి ఢిల్లీ వెళ్లారని బీఆర్ఎస్ వర్కి
Read Moreకేటీపీఎస్ 7వ దశ యూనిట్ ట్రిప్.. బాయిలర్ ట్యూబ్ లీకేజీ
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని 800 మెగావాట్ల సామర్థ్యం గల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడో దశలోని 12వ యూనిట్ బ
Read Moreకాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
పీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో మహేశ్ గౌడ్. హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మేధావులు
Read Moreసీఎంతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు..రోజు ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి ఢిల్లీలో జరిగిన పార్టీ కోఆర్డినేషన్ మ
Read More












