తెలంగాణం
లక్ష్యానికి దూరంగా వన మహోత్సవం ! రాష్ట్రంలో నత్తనడకన మొక్కలు నాటే ప్రోగ్రాం
ఈసారి గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం 6.18 కోట్లు.. నాటింది 2.59 కోట్ల మొక్కలే రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 42 శాతమే పూర్తి పని దినాల కల్
Read Moreఆగస్టు 16 నుంచి సింగరేణిలో సమ్మె...
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సమ్మె నోటీసులో పేర్కొన్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించకపోతే వచ్చే నెల 16వ తేదీ నుంచి సింగరేణిలో సమ్మె చేపడుతామని సింగరేణి
Read Moreకరీంనగర్ భగత్నగర్లో దోపిడీ కేసు కొలిక్కి!..పోలీసుల అదుపులో దోపిడీకి పాల్పడిన ముగ్గురితో సహా 8 మంది
కొంత సొత్తు రికవరీ ఇంటి పెద్ద అల్లుడు, అతడి కొడుకే సూత్రధారులుగా గుర్తింపు కరీంనగర్, వెలుగు: కర
Read Moreగతేడాది కంటే 36 శాతం లోటు వర్షపాతం : రాజన్న సిరిసిల్ల కలెక్టర్గరిమా అగ్రవాల్
వేములవాడ, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని రాజన్న
Read Moreకేయూ వీసీ ప్రతాప్ రెడ్డికి అస్వస్థత... స్టంట్ వేసిన డాక్టర్లు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ వీసీ కర్నాటి ప్రతాప్రెడ్డి గుండె సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కేయూలో విధుల్
Read Moreకరీంనగర్లోని భగత్ నగర్ ఆల్ఫోర్స్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని భగత్ నగర్ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో మంగళవారం జగన్నాథ రథయాత్ర, పుండరీపుర యాత్ర ఘనంగా జర
Read Moreకృష్ణానదిపై బరాజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కర్నాటక మాజీ మంత్రిని కోరిన మంత్రి శ్రీహరి
మహబూబ్నగర్, వెలుగు: తెలంగాణ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన కొల్పూరు-, కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బరాజ్ నిర్మాణం వీలైనం
Read Moreపులుల సంరక్షణే ప్రకృతికి రక్షణ: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: అడవుల మనుగడ, జీవవైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర కీలకమని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒక
Read Moreహైదరాబాద్ లో కంటిన్యూగా ముసురు...ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్...
హైదరాబాద్ లో వర్షం పడితే ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యి గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఇరుక్క
Read More‘కల్యాణలక్ష్మి’ కోసం నకిలీ పత్రాలు.. ముగ్గురు అరెస్ట్
కామారెడ్డి, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసిన వ్యవహారంలో ముగ్గురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చే
Read More804 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ - 4 పోస్టుల కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెచ్ఓడీ పరిధిలో ఉన్న పోస్టుల్లోంచి మరో 8
Read Moreమిర్చి డబ్బులతో వ్యాపారి పరార్: 10 మంది రైతులకు చెందిన రూ.23 లక్షలు ఎగ్గొట్టిన ట్రేడర్
మహబూబాబాద్ మార్కెట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని పలువురు రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి పరారవడంతో
Read More‘అన్ని కులాల ’కు ఒకే కటాఫ్ మార్కులు ఉండాలి : ఈబీసీ జేఏసీ చైర్మన్ రవీందర్ రెడ్డి
ఓసీ పేద అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: అన్ని కులాల అభ్యర్థులకు ఒకే కటాఫ్ మార్కులు ఉండాలని ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్ల
Read More












