తెలంగాణం
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
కాంగ్రెస్ కండువాలున్నా స్పీకర్ పట్టించుకోలేదు.. అనర్హత పిటిషన్లపై బీఆర్ఎస్ వాదనలు &nbs
Read Moreసభ్యుల వినతి పత్రంపై 3 వారాల్లో చర్యలు తీసుకోండి... జూబ్లీహిల్స్ సొసైటీ నిర్మాణాలపై జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అందిన వ
Read Moreతెలంగాణలో 4 రోజులపాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు
Read Moreసురవరం ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా బషీర్బాగ్, వెలుగు: కమ్యూనిస్టు అగ్రనేత, దివంగత సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం
Read Moreసీఎం ప్రకటనలు పరస్పర విరుద్ధం...మధు పార్క్ రిడ్జ్ రెసిడెంట్స్ అసోసియేషన్ విమర్శ
హైదరాబాద్ సిటీ, వెలుగు: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆ అపార్ట్మెంట్ 'బ్లాక
Read Moreరాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం.. ముస్తాబైన శిరసనగండ్ల ఆలయం
వంగూరు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శిరసనగండ్ల గుట్టపై సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7 వరకు అంగరంగ వైభవ
Read Moreకొండమల్లేపల్లి పశువుల సంతలో భారీ అవినీతి.. పోలీసుల అదుపులో మాజీ కాంట్రాక్టర్
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పశువుల సంత నిర్వహణలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కాంట్రాక్టర్&z
Read Moreరేపటి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు!
హైదరాబాద్, వెలుగు: గౌతమ బుద్ధుడి బోధనలు, వారసత్వాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) బుద్ధవనం విభాగం,
Read Moreచనాఖా-కొరాట నుంచి ఆదిలాబాద్ కు తాగునీరు
గ్రావిటీ ద్వారా 20 కిలోమీటర్లు నీటి సరఫరా రూ. 54 కోట్లతో ప్రతిపాదనలు రెడీ పట్టణంలో తాగునీటి ఎద్దడి
Read Moreరోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
రోహిత్రెడ్డికి డ్రగ్స్ సప్లయ్ చేసిన డాక్టర్ బాలాజీని అరెస్ట్ చేసిన సిట్ గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రో
Read Moreరెండేండ్లు గా జర్నలిస్టులపై వివక్ష... ఏ ఒక్క హామీనీ సీఎం అమలు చేయట్లే
సర్కారు విధానం మారకపోతే జర్నలిస్టుల చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తాం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడ
Read Moreబైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఎస్సీల అంటరానితనం పోతుందా?..సుప్రీం తీర్పును ఖండించిన చింతా మోహన్
పంజాగుట్ట, వెలుగు: ఇటీవల ఎస్సీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీలు బైబిల్ పట్టుకున్నంత మ
Read Moreకిమ్స్ సన్షైన్ హాస్పిటల్ లో పానో స్కోపీ టెక్నాలజీ... దేశంలోని తొలిసారిగా ప్రవేశ పెడుతున్నాం: గురువారెడ్డి
పద్మారావునగర్, వెలుగు: ఆర్థోపెడిక్ వైద్యరంగంలో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక ‘పానోస్కోపీ’ టెక్నాలజీని దేశంలో తొలిసారిగా కిమ్స్ సన్&zwnj
Read More












