తెలంగాణం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం.. ముస్తాబైన శిరసనగండ్ల ఆలయం
వంగూరు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శిరసనగండ్ల గుట్టపై సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7 వరకు అంగరంగ వైభవ
Read Moreకొండమల్లేపల్లి పశువుల సంతలో భారీ అవినీతి.. పోలీసుల అదుపులో మాజీ కాంట్రాక్టర్
నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పశువుల సంత నిర్వహణలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కాంట్రాక్టర్&z
Read Moreరేపటి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ బౌద్ధ మహాసభలు!
హైదరాబాద్, వెలుగు: గౌతమ బుద్ధుడి బోధనలు, వారసత్వాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ సిద్ధమైంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) బుద్ధవనం విభాగం,
Read Moreచనాఖా-కొరాట నుంచి ఆదిలాబాద్ కు తాగునీరు
గ్రావిటీ ద్వారా 20 కిలోమీటర్లు నీటి సరఫరా రూ. 54 కోట్లతో ప్రతిపాదనలు రెడీ పట్టణంలో తాగునీటి ఎద్దడి
Read Moreరోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
రోహిత్రెడ్డికి డ్రగ్స్ సప్లయ్ చేసిన డాక్టర్ బాలాజీని అరెస్ట్ చేసిన సిట్ గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రో
Read Moreరెండేండ్లు గా జర్నలిస్టులపై వివక్ష... ఏ ఒక్క హామీనీ సీఎం అమలు చేయట్లే
సర్కారు విధానం మారకపోతే జర్నలిస్టుల చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తాం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడ
Read Moreబైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఎస్సీల అంటరానితనం పోతుందా?..సుప్రీం తీర్పును ఖండించిన చింతా మోహన్
పంజాగుట్ట, వెలుగు: ఇటీవల ఎస్సీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీలు బైబిల్ పట్టుకున్నంత మ
Read Moreకిమ్స్ సన్షైన్ హాస్పిటల్ లో పానో స్కోపీ టెక్నాలజీ... దేశంలోని తొలిసారిగా ప్రవేశ పెడుతున్నాం: గురువారెడ్డి
పద్మారావునగర్, వెలుగు: ఆర్థోపెడిక్ వైద్యరంగంలో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక ‘పానోస్కోపీ’ టెక్నాలజీని దేశంలో తొలిసారిగా కిమ్స్ సన్&zwnj
Read Moreబీసీ హాస్టళ్ల బిల్లులు చెల్లించండి : ఆర్.కృష్ణయ్య
డిప్యూటీ సీఎంను కోరిన ఆర్.కృష్ణయ్య బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ-మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మ
Read Moreఇబ్రహీంపట్నంలో ‘పాతరాతియుగం పనిముట్లు’
మంచిరేవుల ఫారెస్ట్ ట్రాక్ లో నీటి కాల్వ ఒడ్డున ఆనవాళ్లు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ శివారులోని రం
Read Moreనేతన్నల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతా : ఎమ్మెల్యే కూనంనేని
ఎమ్మెల్యే కూనంనేని ముషీరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావ
Read Moreపేద దళితులకు దళిత బంధు దక్కలే: ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: పేద దళితులకు దళితబంధు దక్కలేదని, అర్హులను విస్మరించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులకే ఇచ్చిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల
Read Moreనాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ : ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్...చికెన్ షాపు ఓనర్స్ పిలుపు
ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాష్ట్ర చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం ఎల
Read More












