తెలంగాణం

రైతులను ఆయిల్‌ ‌పామ్‌‌ సాగు వైపు ప్రోత్సహించాలి.. లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎరువుల కొరత రాకుండా  చర్యలు తీసుకోవాలి  సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు ప్రభుత్వ సంక్షేమ ఫ

Read More

గద్వాల జిల్లాలో తల్లి, కూతురు మిస్సింగ్

గద్వాల, వెలుగు: తల్లి, కూతురు అదృశ్యమైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు

Read More

దుబాయ్లో యాక్సిడెంట్.. జగిత్యాలకు చెందిన ముగ్గురు మృతి

మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు  భారత కాన్సులేట్ అధికారుల సంప్రదింపులు దుబాయ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెంది

Read More

నేలకొండపల్లి : రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ అపహాస్యం చేస్తుంది

నేలకొండపల్లి, వెలుగు: తెలంగాణ రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం

Read More

నిర్మల్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య

    కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడంతోపాటు మెర

Read More

మా ప్రభుత్వంపై రాహుల్‌‌కు లేఖ రాయడమా..కేటీఆర్‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు అధికారాన్ని అడ్డంపెట్టుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను తాగిన కేసీఆర్, కేటీఆర్‌‌‌‌లకు ఇప్పుడు

Read More

కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 రోజుల బస్సు యాత్ర

గిరిజనుల రిజర్వేషన్లకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్ణయం  హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో గిరిజనులకు రిజర్వేషన్లను అమ

Read More

పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తేనే పైసలు!..నిలిచిపోయిన రూ.400 కోట్లపైగా 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ 

ప్రారంభమైన 16వ కమిషన్​ ఫండ్స్​ బకాయిలు, కొత్త నిధులు రావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందే హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిషత్​ ఎన్నికలు జరగక

Read More

ఇదేం క్రమశిక్షణ?..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చిన్న నేతలపైనే చర్యలు

పెద్ద నేతలకు షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌లతో సరి సమస్య పరిష్కారం

Read More

ప్రతి స్కూల్లో 10 శాతం విద్యార్థుల సంఖ్య పెరగాలి : ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు/ తాడ్వాయి/ ఏటూరునాగారం, వెలుగు : ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాలు పెరిగాలని, జీరో శాతం విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల

Read More

పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ లో టెక్నాలజీని వాడుకోవాలి : కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

    సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం  హుజురాబాద్, వెలుగు:  జూన్ 15లోగా ప్రివెంటివ్ పోలీసింగ్&

Read More

పదవి లేనప్పుడు బట్లర్.. వచ్చాక హిట్లరా?..సీఎం రేవంత్‌‌ రెడ్డి పై బీజేపీ నేతబూర నర్సయ్య గౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తీరు 'ఆడలేక మద్దెల ఓడు' అన్న చందంగా తయారైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.

Read More

రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు..బీఆర్ఎస్ హయాంలో డిస్కంలను అప్పులపాలు చేశారు:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

జనగామ, యాదాద్రి జిల్లాల్లో రూ. 74.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   జనగామ/యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కనుర

Read More