తెలంగాణం

దేశంలోనే  ది బెస్ట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ గా మామునూర్ ను నిర్మిస్తాం: రామ్మోహన్ నాయుడు

సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో రికార్డుస్థాయిలో భూసేకరణ  రక్షణ శాఖతో కలిసి ఆదిలాబాద్ ఎయిర్​పోర్ట్‌‌‌‌‌‌‌&zw

Read More

వ్యాన్ ఢీకొని ఆర్టీఏ కానిస్టేబుల్ కు గాయాలు.. ట్రాక్టర్ ను ఆర్టీఏ ఆఫీస్ కు తరలిస్తుండగా ఘటన

అక్రమంగా ఇసుక తరలిస్తున్నవైనం ఆర్టీఏ అధికారులు ఖమ్మంలో తనిఖీలు ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ లో ప్రమాదం ఖమ్మం టౌన్, వెలుగు : అక్రమంగా ఇసుక తరల

Read More

తాగునీరు వృథా చేస్తే జరిమానాలు : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, వెలుగు: ఎల్​నినో ఎఫెక్ట్​తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని నిజామాబాద్​ కలెక్టర్​ ఇల

Read More

సుల్తానాబాద్: గోదాములను ఇతర జిల్లాలకు కేటాయించవద్దు..మిల్లర్ల ధర్నా.. బియ్యం లారీల అడ్డగింత

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ గోడౌన్లను ఇతర జిల్లాలకు చెందిన సీఎంఆర్ బియ్యం నిల్వ చేసేందుకు కేటాయించడాన్ని నిరసిస్తూ

Read More

సింగరేణిని కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది..బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోంది: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

తాడిచర్ల 2 బ్లాక్​ సింగరేణికి లైఫ్ లైన్ అని వెల్లడి భూపాలపల్లి, గోదావరిఖని బొగ్గుగనుల్లో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర జయశంకర్ భూపాలపల్లి/ గోద

Read More

జన్నారం: అర్ధరాత్రి మూర్చతో గిలగిల.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు...రూ.1.08 లక్షలు అందజేత

జన్నారం, వెలుగు: మూర్చ వ్యాధితో అర్ధరాత్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులు.. అతడికి సంబంధించిన రూ.1.08 లక్షల భద

Read More

మా రక్తం తీసుకో.. రైతన్నకు సాగునీరు ఇవ్వు : వేములవాడు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మినర్సింహారావు

వేములవాడ, వెలుగు: తమ రక్తం తీసుకుని రైతులకు సాగునీరు ఇవ్వాలని సిరిసిల్ల జిల్లా వేములవాడు నియోజకవర్గ బీఆర్ఎస్​ ఇన్​చార్జి చల్మెడ లక్ష్మినర్సింహారావు అన

Read More

పేరెంట్స్ తిడతారన్న భయంతో...కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్..నారాయణపేట జిల్లాలో ఘటన

తీవ్ర గాయాలు, హాస్పిటల్ కు తరలింపు నారాయణపేట జిల్లా పెదిరిపహాడ్ కేజీబీవీలో ఘటన మద్దూరు, వెలుగు : పేరెంట్స్ తిడతారన్న భయంతో ఓ స్టూడెంట్ కాలేజ

Read More

కోట్ల విలువైన సీలింగ్ ల్యాండ్స్ వెనక్కి!జగిత్యాల జిల్లా రాంసాగర్లో 22.26 ఎకరాల అసైన్డ్ భూమి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్​లో 1996లో 23 మందికి 22.26 ఎకరాల అసైన్డ్​ పట్టాలు పహాణీలో పాత యజమాని పేరు కొనసాగడంతో 2018 నుంచి  మ్య

Read More

జైపూర్: మాధవి ఆత్మహత్య కేసులో ముగ్గురి అరెస్ట్

    యువతిని వేధించేలా నిందితుడిని ప్రోత్సహించిన అతడి తల్లి, అక్క జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​మండలంలోని టేకుమట్లకు చెందిన

Read More

రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ డ్యాం సందర్శన : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే సత్యం  హైదరాబాద్, వెలుగు: రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ కరీంనగర్‌‌

Read More

కారు బోల్తా, ఇద్దరు మృతి.. గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులో ప్రమాదం

అయిజ, వెలుగు : కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొ

Read More

గన్నేరువరం: మంజూరు ఇక్కడ.. నడిచేది అక్కడ..

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి మంజూరైన మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులం, కేజీబీవీ స్కూళ్లు తిమ్మాపూర్ మండలంలో నిర్వహించడంపై విమ

Read More