తెలంగాణం

కిటకిటలాడిన రామప్ప ఆలయం

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్​ భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని వెళ్లే క్రమంలో భక్తులు రామప్ప ఆలయ

Read More

ఇంటర్ ప్రాక్టికల్స్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ జె. శ్రీనివాస్

నల్గొండ అర్బన్, వెలుగు: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ కు అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించా

Read More

విషమంగానే సౌమ్య ఆరోగ్య పరిస్థితి... 5 రోజుల నుంచి ఐసీయూలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్

    లివర్ దెబ్బ తినడంతో పెరిగిన అమ్మోనియా లెవెల్స్     కంట్రోల్​లోకి రాని బీపీ.. కొనసాగుతున్న డయాలసిస్    &n

Read More

నల్గొండ కార్పొరేషన్ పీఠం బీజేపీదే : కే. లక్ష్మణ్

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్  నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ,  కార్పొరేషన్ పీఠం ఈసారి బీజేపీద

Read More

మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం : బీర్ల అయిలయ్య

ప్రభుత్వ విప్, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు: ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని అన్

Read More

తెలంగాణ దివాలా తీయడానికి కారణం కేసీఆరే : మహేశ్ కుమార్ గౌడ్

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్  యాదాద్రి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కారణంగా తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని పీసీపీ చీఫ్​మహేశ్​కుమార

Read More

కుష్టు మందులతో నయమయ్యేదే : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు ఖమ్మం టౌన్, వెలుగు : కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప

Read More

ఉప్పల్లో నకిలీ డాక్టర్ అరెస్ట్

ఉప్పల్, వెలుగు: ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివి డాక్టర్​గా చలామణి అవుతున్న వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ బీరప్పగడ్డ శ్రీనగర్

Read More

సీఎం కప్ మండల స్థాయి పోటీలు ప్రారంభం

చండ్రుగొండ, వెలుగు : మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సీఎం కప్​ మండల స్థాయి పోటీలను శుక్రవారం తహసీల్దార్​ సంధ్యారాణి ప్రారంభించారు. పోటీల్లో మ

Read More

బోడియా తండా పాఠశాలలో ఫుడ్ పాయిజన్

38 మంది విద్యార్థులకు అస్వస్థత మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే వాంతులు, కడుపునొప్పి  ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు కొణిజర్ల, వ

Read More

మహిళా క్రికెట్కు ఆదరణ పెరుగుతోంది : ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఖమ్మంలో వైభవంగా ప్రారంభమైన ఇందిరాగాంధీ 5వ జాతీయ మహిళా టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ఖమ్మం టౌన్, వెలుగు :

Read More

జీ రామ్ జీ అమలుకు కేంద్రం కసరత్తు!... నాలుగైదు రాష్ట్రాల్లో ముందుగా ‘పైలట్ ప్రాజెక్ట్’

    కొత్త స్కీమ్‌పై అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచన     పెండింగ్ పనులన్నీ గడువులోగా పూర్తిచేయాలి    &n

Read More

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుల పదవులకు శుక్రవారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.  ఎన్నికలో భారీ ఎత్తున పోలింగ్‌ నమ

Read More