తెలంగాణం
సెక్యూరిటీ గార్డ్స్ పై బ్లింకిట్ బాయ్స్ దాడి.. కూకట్ పల్లి రెయిన్బో విస్టా అపార్ట్మెంట్ దగ్గర ఘటన
కూకట్పల్లి, వెలుగు: గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని కోరినందుకు డెలివరీ బాయ్స్ సెక్యూరిటీ గార్డ్స్పై దాడి
Read More64 మంది జెన్కో ఇంజనీర్లకు పదోన్నతులు : సీఎండీ హరీశ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో సంస్థలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న 64 మంది ఇంజనీర్లకు పదోన్నతులు ఇస్తూ ఆదివారం ఆ సంస్థ సీఎండీ హరీశ్
Read Moreతెలంగాణ వ్యాప్తంగా 10 మంది డీఎస్పీల బదిలీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా పది మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికార
Read Moreమహిళా మావోయిస్టు బాలమల్లు లొంగుబాటు
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప లొంగిపోయారు. గత ఏడాది బాలమల్లు భర్త జాడ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కక్షపూరిత చర్యల్లేవు : మంత్రి పొన్నం
మేడారం జాతర కోసం నాలుగు వేల ఆర్టీసీ బస్సులు బస్సులు గద్దెల వరకూ వెళ్తాయి : మంత్రి పొన్నం కరీంనగర్, వెలుగు : ఫోన్ ట్యాపింగ
Read Moreచాలన్ చీటింగ్ కేసులో..మీ సేవ సెంటర్లపై వేటు
యాదాద్రిలో రెండు, జనగామలో నాలుగు కేంద్రాలపై చర్యలు లైసెన్సులు రద్దు చేయాలని టెక్నికల్ డిపార్ట్మెంట్కు సిఫార్సు యాదాద్రి/జనగామ, వెలు
Read Moreఓటు హక్కు వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్, వెలుగు: ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన
Read Moreవికారాబాద్ అడవుల్లో జంతు గణన పూర్తి ..2 నెలల్లో పూర్తి రిపోర్ట్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అడవుల్లో జనవరి 20న ప్రారంభమైన జంతు గణన ఆదివారంతో ముగిసింది. దాదాపు 40 మంది వాలంటీర్లు అటవీ సిబ్బందితో కలిసి పేపర
Read Moreగోదావరిఖనిలో సైబర్ మోసం
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సప్లో వచ్చిన లింక్ను ఓపెన్ చేసిన పలువురి అకౌంట్ల నుంచి డబ్బ
Read Moreతుపాకులు, బాంబులతో సమాజంలో మార్పు రాదు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
మేధావులమని చెప్పుకునేటోళ్లు ఓటేస్తలేరు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కన్నా బ్యాలెట్  
Read Moreయాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన
Read Moreకేర్ కు జాతీయ స్థాయి అవార్డులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా(ఏహెచ్పీఐ) ముంబైలో నిర్వహించిన ఏహెచ్పీఐ గ్లోబల్ కాన్క్లేవ
Read Moreధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంచు భూమి కూడా అక్రమార్కులకు దక్కనివ్వబోమని వెల్లడి &n
Read More












