తెలంగాణం
రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ డ్యాం సందర్శన : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వర్షాలు పడకపోయినా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం: ఎమ్మెల్యే సత్యం హైదరాబాద్, వెలుగు: రైతులను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ కరీంనగర్
Read Moreకారు బోల్తా, ఇద్దరు మృతి.. గద్వాల జిల్లా మేడికొండ గ్రామ శివారులో ప్రమాదం
అయిజ, వెలుగు : కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు చనిపోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొ
Read Moreగన్నేరువరం: మంజూరు ఇక్కడ.. నడిచేది అక్కడ..
గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి మంజూరైన మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులం, కేజీబీవీ స్కూళ్లు తిమ్మాపూర్ మండలంలో నిర్వహించడంపై విమ
Read Moreనిందితులకు శిక్ష పడ్డప్పుడే బాధితులకు పూర్తి న్యాయం : మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
మెదక్ టౌన్, వెలుగు : కోర్టు, పోలీసు శాఖల పరస్పర సమన్వయంతో నేరస్థులకు శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం అందించిన వారమవుతామని మెదక
Read Moreడీజీపీ సీవీ ఆనంద్ను కలిసిన నిఖత్ జరీన్..
డీఎస్పీగా అవకాశమివ్వడంపై కృతజ్ఞతలు హైదరాబాద్, వెలుగు: ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, నూతనంగా డీఎస్పీగా నియమితులైన నిఖత్ జర
Read Moreరైతులకు గుడ్ న్యూస్: నార్లాపూర్ ట్రయల్ రన్ సక్సెస్.. రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు
నాగర్కర్నూల్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోని మొదటి లిఫ్ట్ నార్లాపూర్పంప్హౌస్ లో మొదటి పంప్ వెట్ రన్ సక్సెస్ అయింది. మొదటి పంప్ద్వారా
Read Moreనక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమంతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా భవిష్యత్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
Read Moreమెదక్: విద్యార్థినులకు అండగా పోలీస్ అక్క...తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమం
మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ఘనంగా ప్రారంభం నెలకు ఒకరోజు గర్ల్స్ హాస్టళ్లలో బస చేయనున్న మహిళా పోలీసులు &nb
Read Moreఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు విడుదల చేయాలి..ఇందిరా పార్క్ వద్ద ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష
ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రూ.8 వ
Read Moreనీటి కష్టాలు తీరేనా.. తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్
సభ్యులుగా తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు, కర్నాటక ఇరిగేషన్ సెక్రటరీ గద్వాల, వెలుగు : తుంగభద్ర నదీ జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు
Read Moreఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏఈ నివాసంలో రూ. 32 లక్షల క్యాష్ సీజ్ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్ను ఏసీబీ అధికారులు పట్ట
Read Moreజయశంకర్ భూపాలపల్లి: ఎక్కువ రేటుకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలో రైతులకు కావాల్సిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.
Read Moreఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏఈ నివాసంలో రూ. 32 లక్షల క్యాష్ సీజ్ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్ను ఏసీబీ అధికారులు పట్ట
Read More












