తెలంగాణం
ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు మంత్రికి వివరిస్తాం : కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే బొజ్జు పటేల్
గ్రామాల్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పర్యటన కడెం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులు తొలగిం
Read Moreమధిర మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం
క్వింటాకు రూ.22 వేల వరకు ధర మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మిర్చి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ
Read Moreగోదావరి ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరపాలి.. గవర్నర్ను కోరిన ఆదివాసీ నాయకులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గోదావరి నదీపరివాహక ప్రాంతంలో జరుగుతున్న
Read Moreఒక్క సీటు కోసం ఇంతగా దిగజారాలా?..బీజేపీ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్
సాదాసీదా మహిళను రాజ్యసభలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడం ఏం సంస్కారం హైదరాబాద్, వెలుగు: ఒక్క రాజ్యసభ సీటు కోసం ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఇం
Read Moreసైబర్ నేరగాళ్ల బారిన ఏఎస్ ఐఆర్టీఏ చలాన్ పేరుతో.. ఏపీకే ఫైల్ పంపి 49 వేలకు టోకరా
పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నర్సయ్య సైబర్నేరగాళ్ల బారిన పడి మోసపోయాడు. ఆర్టీఏ చలాన్ పే
Read Moreములుగు: గంజాయి రవాణాను అరికట్టాలి
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు, వెలుగు: గంజాయి నిర్మూలనకు గ్రామస్థాయిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ స
Read Moreతెలంగాణలో కేంద్ర పథకాలను అమలు చేయించండి..గవర్నర్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వినతి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో పకడ్బందీగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాన
Read Moreబీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్ఎస్..ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీకి అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ తయారైందని ఫిషరీస్ ఫెడరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆరోపించారు. కాంగ్రెస
Read Moreఇవాళ( జూన్ 12) రాష్ట్రానికి రాజ్నాథ్ సింగ్
పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి 12 ఏండ్ల మోదీ పాలనపై మేధావులతో సమావేశం హైదరాబాద్, వెలుగు: కేంద్ర రక్షణ శా
Read Moreరైతన్నలారా.. ఇకనైనా మారండి..! ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్
రసాయన ఎరువులు తగ్గించండి ప్రకృతి వ్యవసాయంతో కోటీశ్వరులు కావొచ్చని వెల్లడి జమ్మికుంట, వెలుగు: సాగు విధానంలో రైతులు మార్పులు చేసుకోవాలని కేంద్
Read Moreఉప్పల్: మాజీ కార్పొరేటర్పై కేసు
ఉప్పల్, వెలుగు: సెన్సస్డ్యూటీకి ఆటంకం కలిగించిన ఓ మాజీ కార్పొరేటర్తోపాటు మరి కొందరిపై ఉప్పల్ పీఎస్లో కేసు నమోదైంది. రామంతాపూర్ వెంకట్&
Read Moreచట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : దమ్మపేట జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ భవాని
దమ్మపేట, వెలుగు: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని దమ్మపేట జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి భవాని అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో న్య
Read Moreసమగ్ర దర్యాప్తు జరపండి..మామిడి పండ్లు తిని బాలికలు మృతి చెందడంపై సీపీ సజ్జనార్ ఆదేశం
నారాయణగూడ, వెలుగు: హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి పండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఇటీవల ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటనపై సమగ్ర
Read More












