తెలంగాణం

ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ..ఫోర్జరీ చేసిన కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్

అబిడ్స్, వెలుగు: హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఎన్‌‌వోసీలతో ఇంటర్​బోర్డు అనుమతులు పొందేందుకు ప్రయత్నించిన ప్రైవేట్, కార్పొరేట

Read More

మేడారంలో పర్యటించిన కేంద్ర బృందం..పారిశుధ్య పనుల పరిశీలన

తాడ్వాయి, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్

Read More

ఉపాధ్యాయ సంఘాల సంఖ్య తగ్గించండి : ఎఫ్‌‌జీజీ

    సీఎంకు ఎఫ్‌‌జీజీ లేఖ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల విద్యావ్యవస్థపై

Read More

పట్టాబుక్ లో పేరు సవరణకు లంచం..రూ. 5 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల జిల్లా ఆత్మకూర్ జీపీఓ

కోరుట్ల, వెలుగు : పట్టాదార్ పాస్ బుక్ లో పేరును సవరించేందుకు లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌

Read More

రాయికల్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాయికల్, వెలుగు: జగిత్యాలలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాయికల్​మండలం అల్లీపూర్​ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష

Read More

తెలంగాణను కేసీఆర్‌‌ చేతిలో పెట్టడమే.. జయశంకర్‌‌కు నిజమైన నివాళి

    32 నెలల్లో 75సార్లు రేవంత్‌ ఢిల్లీకి పోయినా రాష్ట్రానికి  ఒరిగిందేంటి?: కేటీఆర్​ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆత్మగౌరవాన

Read More

హైదరాబాద్ సిటీ: ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలపై కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారంపై హైడ్రా లోతుగా విచారణ కొనసాగిస్తోంది. ఈ నకిలీ ఎన్‌వోసీలు సృష్టించిన వారు ఎవరు? వాటి వె

Read More

సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే ఖబర్దార్ : ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై  ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి ఫైర్​  హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇష్టం వచ్

Read More

‘బనకచర్ల’ టీవోఆర్‌‌‌‌‌‌‌‌ను తిప్పి పంపినం...రాజ్యసభలో కేంద్రం సమాధానం

హైదరాబాద్, వెలుగు: ఏపీ తలపెట్టిన పోల వరం, బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను వెనక్కి పంపినట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల

Read More

ప్రధానిపై పోస్టుల మీద మేమే ఫిర్యాదు చేసినం...దాన్ని కూడా రేవంత్ తన క్రెడిట్‌‌‌‌గా చెప్పుకుంటున్నరు: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదైతే, ఆ క్రెడిట్ కూడా తనదేనని చెప్పుకోవడం సీఎం రేవంత్ రెడ్డి

Read More

కదులుతున్న రైలు కింద పడి ఓయూ ఉద్యోగి మృతి..మృతుడు వరంగల్ జిల్లా వాసి

పద్మారావు నగర్, వెలుగు: కదులుతున్న రైలు నుంచి దిగుతూ దానికిందే పడి ఓయూకు చెందిన ఓ ఉద్యోగి మృతిచెందారని జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. వరంగల్

Read More

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..భద్రాచలంలో ఇంటర్ చదువుతున్న బాలిక

భద్రాచలం, వెలుగు: భద్రాచలం గిరిజన గురుకులంలో బైపీసీ ఫస్టియర్​ చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం రాత్రి 60 ట్యాబ్లెట్లు మింగింది. అప్

Read More