తెలంగాణం

ఖమ్మం: అధికారుల సూచన మేరకే మున్నేరుపై చెక్ డ్యామ్ కూల్చివేత

    కాంగ్రెస్ లీడర్లు  ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో మున్నేరుకు ఇరువైపులా నిర్మించే రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో భాగంగా అప్పటి

Read More

అర్హులు ఓటు కోల్పోకుండా చూడాలి..పార్టీ శ్రేణులకు ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పిలుపు

హాలియా/హుజూర్ నగర్/కోదాడ, వెలుగు: అర్హులైన ఏ ఒక్కరూ తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్  శ్రేణులదేనని నల్గొండ పార్లమెంట్  కో

Read More

వనపర్తి: ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లు పంపాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు:  జిల్లాలోని అన్ని ఆఫీసుల నుంచి ఈ ఆఫీస్  ద్వారా మాత్రమే ఫైళ్లు     పంపించాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  

Read More

ఓటరు సంతకం లేకపోతే ఫామ్స్ డిజిటలైజ్ చేయొద్దు: ఎన్నికల అధికారి కర్ణన్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటరు సంతకం లేని ఎన్యుమరేషన్ ఫారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటలైజ్ చేయవద్దని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అధికారులకు స

Read More

వరద ముంపులో ఆదిలాబాద్ జిల్లా.. పెన్ గంగ ఉగ్రరూపం.. వరద నీరు మరొక మూడు ఫీట్లు పెరిగితే..

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. జాతీయ రహదారిపై బ్రిడ్జికి సమీపంలో ప్రవహిస్తుండటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్

Read More

ఆటోమేటిక్ నీటి మీటర్ల కొనుగోలుకు ఓకే... రూ.31.70 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: క్యూర్​పరిధిలో ఆటోమేటిక్​మీటర్ల కొనుగోలు కోసం వాటర్​బోర్డుకు రూ.31.70 కోట్లను మంజూరు చేస్తూ మున్సిపల్​శాఖ పరిపాలనా అనుమతులను జ

Read More

పాల్వంచలో50 ఎకరాల్లో క్రీడా మైదానం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీలో 50 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని నిర్మించనున్నట్లు

Read More

‘సర్‌‌‌‌‌‌‌‌’‌‌‌‌‌‌‌‌లో ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, వెలుగు: ‘సర్’ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస

Read More

గోదావరిలో ఉన్న నీళ్లెన్ని?..తేల్చేందుకు టెక్నికల్ కమిటీ

కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదిస్తూ గోదావరి బోర్డు లేఖ తెలంగాణ, ఏపీ సహా గోదావరి రాష్ట్రాల అధికారులతో ఏర్పాటు కేంద్రం ఆమోదించే దాకా తెలంగాణ, ఏపీ

Read More

జోగులాంబ ఆలయానికి రూ.79 లక్షల ఆదాయం

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ పార్కింగ్  వేలం పాట ద్వారా రూ.79.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో దీప్తి తెలిపారు. హైదరాబాద్​లోన

Read More

ప్రజా సమస్యలపై ఉద్యమిస్తం..బీసీఐఎఫ్ రెండో వార్షికోత్సవంలో చిరంజీవులు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం (బీసీఐఎఫ్) ఫౌండర్ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఐఏఎస్ చి

Read More

ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలకు తెలియాలి..పీఆర్‌‌వోల శిక్షణపై సీఎం ఫోకస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పౌరుడికీ చేరేలా సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రత

Read More