తెలంగాణం

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం..ఏపీకి చెందిన నిందితుడు అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు: ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు దండుకుంటున్న ఓ వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ శనివ

Read More

తొమ్మిది మంది ఎస్పీలు బదిలీ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది నాన్‌‌ కేడర్‌‌ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక

Read More

వైద్య రంగానికి సర్కారు ప్రాధాన్యం..ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినం: మంత్రి వివేక్‌‌

కామన్వెల్త్ మెడికల్ ఏఐ గ్లోబల్ సమిట్‌‌లో ప్రసంగం హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌‌ కుమార్ ​గౌడ్​ హైదరాబ

Read More

లోన్ల పేరుతో రూ.3 కోట్లు ముంచిన్రు..ఫేక్ ఫైనాన్స్ సైట్తో బాధితులకు వల

ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: సైబర్​ నేరాలపై పట్టు సాధించిన ఓ ముఠా ఫేక్​ ఫైనాన్స్​ సైట్​ ద్వారా పలువురిని మోసం

Read More

సింగూర్‌ ఖాళీ చేయాల్సిందే..డ్యామేజీని బట్టి విడతల వారీగా తీయిస్తాం..ఈఎన్‌సీ ఆఫీసర్ల టీమ్‌ ప్రకటన

  డిసెంబర్‌లో రిపేర్‌ పనులు స్టార్ట్‌ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఈఎన్‌సీ ఆఫీసర్ల టీమ్‌ ప్రకటన స

Read More

డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కాలం ? పెట్టుబడులను అడ్డుకోవడమే ఉద్దేశమా !

కాళేశ్వరం, విద్యుత్ పదేండ్ల దోపిడీపై ఇప్పటికే ప్రజల చర్చల్లో ఉంది. దాన్ని డైవర్ట్​ చేయడమే లక్ష్యంగా మీడియాలను, సోషల్ మీడియాలను నిర్వహిస్తూ వాటితో &nbs

Read More

అప్పులు, వడ్డీలపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం : కేటీఆర్‌‌‌‌‌‌‌‌

కాకి లెక్కల డొల్లతనాన్ని కాగ్ బయటపెట్టింది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌ నెలకు రూ.2,300 కోట్లు కూడా లేని వడ్డీని 7 వేల

Read More

పెండింగ్ బిల్లుల వివరాలు పంపించండి..డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలలో15వ ఆర్థిక సంఘం గ్రాంట్, ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌

Read More

డీసీసీ చీఫ్‌లు.. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రం పెండింగ్ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్  చైర్​పర్సన్​కు అవకాశం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన

Read More

బీసీలను మోసం చేసేందుకే జీవో 46 : చైర్మన్ జాజుల

కాంగ్రెస్​పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్  హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన  జీవో 46 బీసీ

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించి.. ఎన్నికలు నిర్వహించాలి : జేఏసీ అధ్యక్షుడు యాదయ్య

మాజీ సర్పంచ్​ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్​బిల్లులు చెల్లించిన తర

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో నాటు మందు వికటించి వృద్ధురాలు మృతి

మరో ఇద్దరికి అస్వస్థత కందనూలు, వెలుగు: పూర్వం నుంచి నాటు మందు తయారుచేస్తున్న ఓ ఇంట్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పుల కోసం తయారు చేసిన నాటు మ

Read More

దివ్యాంగుల దినోత్సవానికి 26 లక్షలు..3న జిల్లాలు, నైబర్‌‌హుడ్ కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Read More