తెలంగాణం

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఫెయిల్ : కిషన్ రెడ్డి

క్వింటాల్​కు కేంద్రం రూ.2,360 ఇస్తున్నా కొనుగోళ్లలో నిర్లక్ష్యం ఎందుకు?: కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బస్తా ను

Read More

విద్యలో రాణించి ఉన్నత కొలువులు సాధించాలి : మంత్రి సీతక్క

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు/ హనుమకొండ/ వరంగల్/ కామేపల్లి, వెలుగు : విద్యార్థులు తమ ఆరోగ్యానికి ప్రధాన్యత ఇస్తూ విద్యలో రాణించాలని, ఉన

Read More

గురుకులాలకు ఆర్థిక భరోసా..డైట్, కాస్మెటిక్స్, అద్దె భవనాలకు రూ. 221.24 కోట్లు విడుదల 

ఇకపై ప్రతి నెలా అకౌంట్లలోకి నిధులు హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల నిర్వహణకు ఏళ్ల తరబడి శాపంగా మారిన ఆ

Read More

త్వరలోనే ఆల్ పార్టీ మీటింగ్..ఉద్యమకారుల గుర్తింపునకు నాలుగు అంచెల ఫార్ములా!

కేశవరావు నేతృత్వంలో కమిటీ తొలి భేటీ.. సీఎంకు ధన్యవాదాలు అమరవీరుల జ్యోతి కింద కమిటీ ఆఫీస్ కేసుల నుంచి పేపర్ కటింగ్స్ వరకు అన్నీ పరిగణనలోకి తీసుక

Read More

సిద్దిపేట బల్దియాలో వార్డుల పునర్విభజనపై ఉత్కంఠ..43 వార్డుల నుంచి 48కి పెరిగే చాన్స్‌‌‌‌

వార్డుల పెంపునకు గత పాలకవర్గం తీర్మానం ఓటర్ మ్యాపింగ్‌‌‌‌పై నేతల దృష్టి 43 వార్డుల నుంచి 48కి పెరిగే చాన్స్‌‌&zwn

Read More

భూపాలపల్లి జిల్లాలో సరస్వతి అంత్య పుష్కరాల కోసం 250 ఎకరాల్లో పార్కింగ్‌‌‌‌‌‌‌‌, 2,500 మందితో నిఘా

సరస్వతి అంత్య పుష్కరాల కోసం పోలీసుల పకడ్బందీ ప్లాన్‌‌‌‌‌‌‌‌     ట్రాఫిక్‌‌‌

Read More

పంచేంద్రియాలను కదిలించే కథలు.. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన హవ్వ కథలు

తెలుగు పాత్రికేయ, సాహిత్య రంగాల్లో పరిచయం అక్కర్లేని పేరు సతీష్​ చందర్​. కవి, రచయిత, పత్రికా సంపాదకులుగా ప్రసిద్ధులు. వృత్తి, ప్రవృత్తిలో అపార ప్రజ్ఞా

Read More

వంతెన.. వేదన.. పదేండ్లుగా అసంపూర్తిగానే మానేరు వాగు బ్రిడ్జి నిర్మాణం

పదేండ్లుగా అసంపూర్తిగానే పనులు భారీ వరదలకు నిర్మాణంలోనే కూలుతున్న గడ్డర్లు  వేసవిలో తాత్కాలిక రోడ్డుతో ప్రయాణం  బ్రిడ్జి నిర్మాణాని

Read More

అమెరికా లో యాక్సిడెంట్‌‌‌‌.. నల్గొండ స్టూడెంట్‌‌‌‌ మృతి

నల్గొండ, వెలుగు : అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో నల్గొండ జిల్లాకు చెందిన యువతి చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా

Read More

కండ్లలో కారం చల్లి, గొంతు నులిమి.. తల్లీకూతురు దారుణ హత్య

ఆస్తి గొడవల కారణంగా బంధువులే హత్య చేశారని అనుమానాలు నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఘటన హాలియా, వెలుగు : తల్లీకూతురు దారుణహత్యకు గురైన ఘటన న

Read More

తెలంగాణలో వచ్చే మూడ్రోజులు ఎండలతో జాగ్రత్త..వైద్యారోగ్య శాఖ సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ

Read More

మంగల్ పల్లిలోని రాఘవేంద్ర హోటల్ లో బటర్ మిల్క్లో ఈగలు...నలుగురు కస్టమర్లకు అస్వస్థత

ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ మంగల్​పల్లిలోని రాఘవేంద్ర హోటల్​లో కలుషిత బటర్ మిల్క్ తాగి నలుగురు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు

Read More