తెలంగాణం
ఫుడ్ పాయిజన్ తో 27 మంది స్టూడెంట్లకు అస్వస్థత..వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ స్కూల్ లో ఘటన
వర్ధన్నపేట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 27 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గిరిజన ఆశ్రమ పాఠశా
Read Moreఖమ్మం: మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు: రానున్న పదేండ్లలో ఖమ్మం నగరం వేగంగా విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్
Read More15 ఏండ్ల అమ్మాయికి ..మోదీ, అమిత్ షా భయపడ్డరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అందుకే సోషల్ మీడియాలో దాడి చేసి క్షమాపణ చెప్పించుకున్నరు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ న్యూఢిల్లీ, వెలుగు: 15 ఏండ్ల బాలిక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే
Read Moreయువత బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దు : మంత్రి సీతక్క
మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు : రాష్ట్రంలోని యువత బీఆర్ ఎస్ ట్రాప్ లో పడొద్దని మంత్రి సీతక్క సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో సోమవారం నిర్వహించిన
Read More15 నెలలుగా వేతనాలు రావట్లే..భూ భారతి ఔట్ సోర్సింగ్ ఆపరేటర్ల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: గత 15 నెలలుగా వేత నాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భూ భారతి ఔట్ సోర్సింగ్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా
Read Moreఅటవీశాఖకు వ్యతిరేకంగా ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మిస్తా ..దాడులకు పాల్పడ్డ ఆఫీసర్లపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జన్నారం, వెలుగు : 'ఖానాపూర్ నియోజకవర్గంలో అమాయకులపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు పెరిగిపోతున్నాయి, ఇదే వై
Read Moreమోడల్ స్కూళ్లలో 8గంటల పని విధానం అమలు చేయాలె: సీఐటీయూ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన జీవో 60 ప్రకారం మోడల్ స్కూల్ హాస్టళ్లలో వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ హాస్టల్స్ ఎంప్లాయిస్
Read Moreయువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు మంథని, వెలుగు: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవ
Read More6 నెలల్లో 4 ప్రాజెక్టుల పర్మిషన్లు రావాలి..పీఆర్ఎల్ఐఎస్, సీతారామ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి ఉత్తమ్
వారంలో నోడల్ ఆఫీసర్ల నియామకం.. 30 రోజుల్లో పర్యావరణ స్టడీ రిపోర్టులు పూర్తి చేయాలి ఇంటర్ స్టేట్ వింగ్కు లీగల్, టెక్నికల్
Read Moreనీటి కుంటలో మునిగి ఇద్దరు స్టూడెంట్స్ మృతి..జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన
మల్యాల, వెలుగు : నీటికుంటలో మునిగి ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్త
Read Moreనిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని.. భర్త, అత్తపై విష ప్రయోగం
మీల్&zw
Read Moreసోషల్ మీడియా నియంత్రణపై పార్లమెంటరీ కమిటీ భేటీ
గూగుల్, మెటా ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల హాజరు న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల
Read Moreబైక్ లు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్.. వరంగల్ పోలీసులు 28 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వరంగల్, వెలుగు : ఈజీ మనీ కోసం బైక్ లను చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్
Read More












