తెలంగాణం
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖ
Read Moreఒక్క రోగిని ప్రైవేట్కు పంపొద్దు : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రూ. కోటి విలువైన వైద్య పరికరాలు అందజేత హుస్నాబాద్, వెలుగు: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్ర
Read Moreఅమీన్పూర్లో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ..ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నూతన ఎక్సైజ్ సర్కిల్స్టేషన్ను ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్
Read Moreసంగారెడ్డి జిల్లాలో ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి : కలెక్టర్ ప్రావీణ్య
ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్
Read Moreబీహెచ్ఈఎల్ ఈడీ రాజా పదవీ విరమణ
రామచంద్రాపురం, వెలుగు: భారత్ హెవీ ఎలక్ర్టిల్ లిమిటెడ్ రామచంద్రాపురం యూనిట్ హెచ్పీఈపీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కేబీ రాజా సోమవారం పదవీ విరమణ పొందారు.
Read Moreమహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకే మహిళా శక్తి : కలెక్టర్ రాహుల్ రాజ్
అల్లాదుర్గం, వెలుగు: మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. అందోల్
Read Moreపేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం : రాజిరెడ్డి
నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ఇన్చార్జి రాజిరెడ్డి శివ్వంపేట, వెలుగు: పేదల సొంతింటి కలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోందని కాంగ్
Read Moreభూముల వేలానికి హౌసింగ్ బోర్డు రెడీ..త్వరలో నాలుగు ప్రాంతాల్లో 11 ఎకరాలకు ఆక్షన్
రూ.500 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా కన్సల్టెన్సీకి వేలం నిర్వహణ బాధ్యత హైదరాబాద్, వెలుగు: భూముల వేలానికి హౌసింగ్ బోర్డు రెడీ అయింది.
Read Moreచేర్యాలలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
చేర్యాల, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సోమవారం అధికారులు సామాజిక తనిఖీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రజావే
Read Moreప్రశాంతంగా ఎంప్లాయీస్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు
రామచంద్రాపురం, వెలుగు: బండ్లగూడ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో ఆపరేటీవ్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు భా
Read Moreకాంగ్రెస్ బలోపేతంలో పంచాయతీ రాజ్ సంఘటన్ పాత్ర కీలకం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ పాత్ర చాలా కీల
Read Moreభారతీయులను ఏకం చేసిన వందేమాతరం గీతం
జనగామ అర్బన్, వెలుగు: స్వతంత్ర ఉద్యమంలో వందేమాతర గేయం భారతీయులను ఐక్యం చేసిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్
Read Moreతెలంగాణలో తొలగించిన 27 బీసీ కులాలను జాబితాలో చేర్చాలి
కూకట్పల్లి, వెలుగు: తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన 27 కులాలను తిరిగి లిస్టులో చేర్చాలని బీసీ యువసేన జాతీయ సమన్వయకర్త మురళీకృష్ణ డిమాండ్
Read More












