తెలంగాణం
బలహీనవర్గాలకు అండగా కాంగ్రెస్ : విప్ఆది శ్రీనివాస్
వేములవాడ/కోనరావుపేట, వెలుగు: బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్అన్నారు. బుధవారం వేములవ
Read Moreప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రతి మహిళకు చీరలు అందేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పర్యవేక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇందిరమ్మ చ
Read Moreకరీంనగర్ సిటీలో ఫ్రీ హెల్త్ క్యాంపు : డాక్టర్ తాటిపాముల సురేశ్కుమార్
కరీంనగర్ టౌన్, వెలుగు: వరల్డ్ పైల్స్ డే సందర్భంగా గురువారం సిటీలోని పైల్స్ అండ్ మోర్ క్లినిక్ హాస్పిటల్&zwnj
Read Moreమత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీ
Read Moreయువతలో టెక్నికల్ స్కిల్స్ పెంచుతున్నం: ఐటీ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి
గచ్చిబౌలి, వెలుగు: టెక్నాలజీకి అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. గచ్చిబ
Read Moreపీఎం శ్రీనిధి ఫండ్స్ గోల్ మాల్.. కౌడిపల్లి జెడ్పీ స్కూల్ హెచ్ఎంను నిలదీసిన గ్రామస్తులు
కౌడిపల్లి, వెలుగు: పీఎం శ్రీ స్కీమ్ నిధుల దుర్వినియోగంపై మెదక్ జిల్లా కౌడిపల్లి జెడ్పీ బాలుర హైస్కూల్హెచ్ఎం లలితా దేవిని బుధవారం స్థానికులు ని
Read Moreకొత్త రకం తేజ మిర్చి.. క్వింటా రూ. 15 వేలకు అమ్మిన రైతు !
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం కొత్త రకం తేజ మిర్చి వచ్చింది. జిల్లాలోని కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రైతు బానోతు ర
Read Moreటెట్ సిలబస్పై రివ్యూ కమిటీ!..స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) సిలబస్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్తో సిలబ
Read Moreగ్రేడ్-1 జీపీ సెక్రటరీలకు ప్రమోషన్లు..పీఆర్, ఆర్డీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులు 2018 కంటే ముందు ప్రమోషన్ పొందినవారికి10 శాతం కోటా కింద సూపరింటెండెంట్లుగా పదోన్నతి
Read Moreవాటర్ బోర్డుకు సీఎం అభినందన
హైదరాబాద్ సిటీ, వెలుగు: జల సంరక్షణలో ‘జల్ సంచయ్ జన భాగిదారి’ జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వాటర్ బోర్డు ఎండీ అశ
Read Moreకేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఫార్ములా E-రేసు కేసులో కీలక మలుపు
హైదరాబాద్: ఫార్ములా E-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నందు వల్ల
Read Moreనవంబర్ 20న బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం ...పదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జేడీయూ చీఫ్
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక గవర్నర్ను కలిసి ఎమ్మెల్యేల మద్ద
Read Moreసీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్లు కల్పించారు. ఒకేసారి
Read More












