తెలంగాణం
వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ చీరల పండుగ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. సోమవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ప్రభుత్వ వ
Read Moreపిల్లల హక్కుల రక్షణలో అప్రమత్తంగా ఉండాలి : సెక్రటరీ సంజీవ్ శర్మ
అధికారులకు ఎన్సీపీసీఆర్ మెంబర్ సెక్రటరీ సంజీవ్ శర్మ సూచన హైదరాబాద్, వెలుగు: బాలల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ అధికారులు
Read Moreనేషనల్ వర్క్ షాప్ లో బల్దియా కమిషనర్
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: క్లైమేట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫెసిలిటీ వర్క్ షాప్ లో గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. స
Read Moreజయత్రి ఇన్ఫ్రా కంపెనీల్లో ఈడీ సోదాలు
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట కస్టమర్లతో చీటింగ్ రూ.60 కోట్లు వసూలు చేసిన కంపెనీ ఎనిమిది ప్రాంతాల్లో రెండు రోజులు తనిఖీలు డబ్బంతా షెల్ కంపెనీలకు మళ్
Read Moreకానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇన్స్రెన్స్ చెక్కులు
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ఇద్దరు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు  
Read Moreమహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టరేట్ ముట్టడి
మహబూబ్ నగర్, వెలుగు: ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మదాసి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట కలెక్టరేట్ ను ముట్టడించార
Read Moreసీఎం చదివిన స్కూల్ ను..రాష్ట్రానికే తలమానికంగా తీర్చుదిద్దుతాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి వనపర్తిలో చదువుకున్న స్కూల్, జూనియర్ కాలేజీని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మె
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు..బీసీలకు 138 స్థానాలు
50 శాతం స్థానాలు మహిళలకు కేటాయింపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్జిల్లాలో ఆరేసి మండలాలు, మంచిర్యాలలో 5 మండలాల్లో బీసీలకు నిల్ న్యాయం చేయాలని భీమారం, జన్
Read Moreఅక్రమ మైనింగ్ కేసులో ఈడీ దూకుడు
పటాన్ చెరులో సంతోష్ సాండ్, గ్రానైట్ అక్రమ మైనింగ్ గూడెం మధుసూదన్రెడ్డి, విక్రమ్ రెడ్డికి చెందిన రూ.78.93 కోట్లు విలువైన ఆస్తులు జప్తు 
Read Moreభద్రతలో ఆదర్శంగా నిలుపుతా : ఎస్పీ సునీత
వనపర్తి కొత్త ఎస్పీ సునీత వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాను భద్రతా పరంగా రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా
Read Moreసాంకేతిక విద్యపై విద్యార్థులు దృష్టి పెట్టాలి : ఎంపీ మల్లు రవి
నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్యార్థులు సాంకేతిక విద్యపై దృష్టి పెట్టాలని నాగర్కర్నూల్ఎంపీ మల్ల
Read Moreనాగర్ కర్నూల్ పట్టణంలోని రూ.40 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న టీచర్ పర్వీన్ కు ఈ నెల 22న స్నేహితుల ఫోన్ నుంచ
Read Moreపిల్లలు ఆడుకుంటూ లింక్ క్లిక్ చేస్తే రూ. లక్షన్నర మాయం
గండిపేట, వెలుగు: పిల్లలు ఆడుకుంటూ ఫోన్ కు వచ్చిన లింకును క్లిక్ చేయడంతో రూ.లక్షన్నర మాయమయ్యాయి. మణికొండకు చెందిన మధుసూదన్(57) ఫోన్తో తన ఇద్దరి మనవళ్
Read More












