తెలంగాణం

మహిళ కిడ్నీలో 800 గ్రాముల రాయి.. ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు

ఖమ్మం టౌన్, వెలుగు: ఓ మహిళ కిడ్నీలో పెరిగిన 800 గ్రాముల బరువున్న రాయిని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డు నెహ్రూ నగర

Read More

దాశరథి పురస్కార గ్రహీత ఎంపికకు కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా రచయిత అమ్మంగి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌

22న మహాకవి జయంతి వేడుకల్లో అవార్డుల ప్రదానం   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మహాకవి దాశరథి కృష్ణమాచార

Read More

అడ్వాన్స్డ్ టెక్నాలజీకి కార్పొరేట్ సలాం..మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర

   మల్లేపల్లి ఏటీసీలో ఉద్యోగాల జాతర     మెగా జాబ్ మేళాకు 2,500 మంది విద్యార్థులు     30కి పైగా ప్రముఖ క

Read More

ఫిజిక్స్ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో నారాయణ ప్రభంజనం..స్టూడెంట్ శ్రేష్ఠ్ సురయకు గోల్డ్ మెడల్

హైదరాబాద్, వెలుగు: కొలంబియాలోని బుకారామంగాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌‌‌‌‌‌&zwnj

Read More

ఢిల్లీ, హైదరాబాద్ తరహాలో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప

Read More

70.40 లక్షల మంది  రైతులకు అందిన భరోసా..రూ. 8,759.60 కోట్లు జమ 

హైదరాబాద్, వెలుగు:  రైతు భరోసా పథకం అమలులో భాగంగా ప్రస్తుత వానాకాలానికి 70.40 లక్షల మంది రైతులకు రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇ

Read More

నేడు (జూలై 14) కాలేజీల బంద్: ఏబీవీపీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

రైతుల కోసం ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీకి పాదయాత్ర : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి వారిపై కనికరం లేదని, రైతుల కోసం రాబోయే రోజుల్లో ఆదిలాబాద్​ ను

Read More

ఏపీతో సీఎం రేవంత్ కుమ్మక్కు: టీఆర్ఎస్ చీఫ్ కవిత

హైదరాబాద్, వెలుగు: పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి తెరచాటుగా ఏపీకి సహకరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపి

Read More

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ/ పర్వతగిరి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల

Read More

అమరవీరుల రక్తం తాగి రూ.1400 కోట్లు వెనకేశారు:శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్

బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చినయ్? ఆ సొమ్మును అమరుల కుటుంబాలకే పంచండి కేసీఆర్, హరీశ్​రావులవి శవ రాజకీయాలు అమరుడు శ్

Read More

ఖమ్మం: ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెడీ...

ఖమ్మం జిల్లా అంజనాపురంలో దేశంలో తొలి ఆయిల్​ పామ్​ సీడ్​ గార్డెన్​     ఈనెలలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభానికి ప్లాన్​  

Read More

యాదాద్రి ఉద్యోగులకు ఫేస్‌‌‌‌ రికగ్నైజేషన్ అటెండెన్స్‌‌‌‌

ఆగస్టు నుంచే ‘మీ ప్రమాణం’ యాప్​తో హాజరు నమోదు      ఆలస్యంగా వచ్చి.. తొందరగా వెళ్లడం కుదరదు     ఆ

Read More