తెలంగాణం

కేసీఆర్ రాజీనామా చేయాలని..భద్రాచలంలో భారీ బైక్ ర్యాలీ

భద్రాచలం,వెలుగు: ప్రతిపక్షనాయకుడు కేసీఆర్ రాజీనామా చేయాలని, ప్రజాధనానికి లెక్కలు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భద్రాచలంలో భారీ

Read More

వెయ్యి రోజుల పాలనలో వేగంగా అభివృద్ధి.. రూ.900 కోట్ల పనులు జరుగుతున్నయ్

    రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​     1500 మందితో భారీ ర్యాలీ గోదావరిఖని, వెలుగు: వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప

Read More

శాతవాహన వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..హాస్టల్, మెస్ సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: హాస్టల్, మెస్  సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్  చేస్తూ కరీంనగర్​లోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం

Read More

వెయ్యిరోజుల పాలన కాదు.. ప్రజావంచన..రైతులు, నిరుద్యోగులకు ద్రోహం.. మహిళలకు నిరాశ : ఎన్.రాంచందర్ రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఫైర్‌‌‌‌ హైడ్రా, హిల్ట్, క్యూర్ పేర్లతో నగర ప్రజలపై భారం వెయ్యిరోజులైనా హామీలు

Read More

రంగనాథ్ కు రిలీఫ్..  హైడ్రా కమిషనర్ గా తప్పించాలన్న ఆదేశాలకు బ్రేక్

  డివిజన్ బెంచ్​లో అప్పీల్ చేసిన రంగనాథ్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై స్టే శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్‌ కేసులో కీలక

Read More

14 ఎకరాలు పంచిస్తే.. అన్నం పెడ్తలేరు..కుమారుల నుంచి తన ఆస్తి ఇప్పించాలని బాధితుడి ఫిర్యాదు

పరిగి, వెలుగు: వికారాబాద్​ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్​కు చెందిన చల్ల హన్మంత్​రెడ్డి తన ఇద్దరు కుమారులపై మంగళవారం వికారాబాద్​ఆర్డీవో ఆఫీస్​లో ఫిర్యాద

Read More

టెర్రరిస్టులతో చంపేస్తాం..కేంద్రమంత్రి చిరాగ్‌‌ పాశ్వాన్‌‌కు బెదిరింపు మెసేజ్‌‌

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి చిరాగ్‌‌ పాశ్వాన్‌‌కు మంగళవారం బెదిరింపు మెసేజ్‌‌ వచ్చింది. ‘హార్డ్‌‌కోర్&zwnj

Read More

సీపీఎస్ రద్దు కోసం..నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవులు

ఉద్యోగులకు సీపీఎస్ఈయూ పిలుపు హైదరాబాద్, వెలుగు: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులంత

Read More

ఖర్గేతో స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌ భేటీ

మంత్రి పదవిపై చర్చ.. అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం  న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్‌‌ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నే

Read More

సెప్టెంబర్ 7న తెలంగాణకు.. ఏవియేషన్ టెక్నికల్ టీమ్

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ కోసం స్థలాల పరిశీలన సాంకేతిక నివేదిక అనంతరం తదుపరి చర్యలు విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్ నాయుడితో తుమ్మల భేటీ

Read More

సెప్టెంబర్ 4న కొడంగల్, 5న నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

మద్దూరు/నకిరేకల్, వెలుగు :  ఈ నెల 4న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో,  5న నకిరేకల్ లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయా చోట్ల

Read More

ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకార శివాజీ

బషీర్‌బాగ్, వెలుగు: ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శివసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకార శివాజీ ప్రభుత్వాన్ని

Read More

ఆచారం.. సంప్రదాయం.. పటేల్ పొలంలో పల్లె శ్రమదానం.. ఆదివాసీలు వెట్టి పండుగ సంబరాలు

ఆధునిక ప్రపంచంలో ఆచార సంప్రదాయాలు మరుగున పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆదివాసీలు తమ ఐక్యతను, సంస్కృతిని చాటుతున్నారు. ఇందుకు ఆదిలాబాద్  జిల్ల

Read More