తెలంగాణం

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎంపీ వంశీకృష్ణ చొరవతో..సికింద్రాబాద్ టూ కాగజ్ నగర్ కొత్త రైలుకు గ్రీన్ సిగ్నల్

ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు మరో శుభవార్త.  సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్‌కు కొత్త రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డ

Read More

స్కిల్స్ ఆధారంగానే ఉద్యోగాలు సాధించాలి : ఐఐటీ హైదరాబాద్, టిస్ డైరెక్టర్లు బీఎస్ మూర్తి, అసీం ప్రకాశ్

ములుగు, వెలుగు : స్టూడెంట్లు రికమండేషన్ తో కాకుండా స్కిల్స్ ఆధారంగానే ఉద్యోగాలు సాధించాలని ఐఐటీ-హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, టిస్ -హైదర

Read More

ఆర్యవైశ్య యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి : శిరుప అనిల్

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శిరుప అనిల్ కొమురవెల్లి, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో యువత ప్రతి సేవా కార్యక్రమాల్లో ము

Read More

బొల్లారం ఆర్మీ క్యాంప్ వద్ద డిటొనేటర్ల కలకలం

    ప్రైవేట్‌‌‌‌ వెంచర్‌‌‌‌‌‌‌‌లో డెవలపర్లు వినియోగించినట్లు గుర్తింపు &nbs

Read More

ప్రజల దరఖాస్తులపై అంత నిర్లక్ష్యమా?..ఆర్మూర్ తహసీల్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఫైర్

ఆర్మూర్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలిచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యంగా పారేస్తారా అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ

Read More

సింగరేణి అప్ డేట్ : JBCCI ఏర్పాటు దిశగా ముందడుగు ..కేంద్రానికి లేఖ రాస్తామన్న కోలిండియా

కొత్త లేబర్ కోడ్ నేపథ్యంలో కీలక చర్చ కేంద్ర అనుమతి వస్తే కమిటీ ఏర్పాటు ప్రక్రియ 12న తలపెట్టిన కార్మిక సంఘాల సదస్సుకు బ్రేక్​ కోల్​బెల్ట్,

Read More

ఉద్యమకారులకు న్యాయం చేయండి: కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డిని కోరిన ఉద్యమకారులు

తార్నాక, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన న్యాయం చేయాలని పలు జిల్లాలకు చెందిన ఉద్యమకారులు కోరారు. ఉద్యమకారులు చీమ శ్రీనివాస్, భూపాల

Read More

పాడి రైతులకు మెరుగైన సౌకర్యాలు : ప్రభుత్వ విప్ వేముల వీరేశం

చిట్యాల, వెలుగు :  పాడి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎ

Read More

తెలుగు వర్సిటీలో సాహితీ పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

‘పయనీర్‌‌‌‌ పేపర్’ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలొద్దు..టీఆర్ఎస్ చీఫ్ కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

    ఆమెతో పాటు మరో14 మందికి నోటీసులు న్యూఢిల్లీ, వెలుగు: ‘ద పయనీర్’ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి కామెంట్లు, ఆరోపణలు చే

Read More

తెలంగాణ వ్యాప్తంగా బీసీ గురుకులాలకు సొంత బిల్డింగ్స్

    కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం     ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు     జిల్లాల్లో స్థలాలు గుర్తి

Read More

సూర్యాపేట టీపీవో ఇంట్లో ఏసీబీ సోదాలు..8 ప్రాంతాల్లో తనిఖీలు.. ఆస్తుల పత్రాలు స్వాధీనం

సూర్యాపేట, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వి.సోమయ్యపై ఏసీబీ కేసు నమ

Read More

పనిచేయని అధికారులపై కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: అధికారులు చేసే పనులకు రాష్ట్ర ప్రభుత్వం తలదించుకోవాల్సి వస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి శ్రీనివాసరెడ్

Read More