తెలంగాణం
తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించిన మరికొన్ని..
రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే జగిత్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లో లాక్డౌన్ విధిస్తూ గ్రామపంచాయతీలు
Read Moreచిన్నారిని సంపులో పడేసి చంపిన తండ్రి..
మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడిన తండ్రి రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం లోని తొండుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రే మద్యం మత్తులో 8
Read Moreకరోనా పేషెంట్లకు సగం బెడ్లు ఇవ్వండి..
ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలను కోరిన సర్కారు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్టయిం
Read Moreవచ్చే ఏడాది ఫీజులూ.. ఇప్పుడే కట్టాల్నట..
పేరెంట్స్ ను డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లు మరోవైపు 50 శాతం వరకు ఫీజులు పెంచిన్రు ఇదేంటని ప్రశ్నిస్తే పిల్లలకు టీసీలు ఇస్తున్
Read Moreనిద్ర నుంచి మేల్కోండి.. రాష్ట్ర ప్రభుత్వ..
ప్రజారోగ్యం మీ బాధ్యత కాదా?.. ఇంత జరుగుతున్నా పట్టించుకోరా? ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎందుకు పెంచడం లేదు? యాంటిజెన్ టెస్టులు చేస్తే సరిపోతదా? మీన
Read Moreమాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున ..
రాజన్నసిరిసిల్ల జిల్లా: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడం కలకలం రేపుతున్న నేపధ్యంలో అధికారులు, పోలీసులు నిబంధనలు కఠినంగా అమలుకు శ్రీకారం చుట్టారు.
Read Moreకరోనా టెస్టు చేయించుకున్న మరుక్షణమే మృతి..
మృతురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ ఆస్పత్రి వరండాలో గంటల తరబడి పడి ఉన్న వృద్ధురాలి శవం.. రోగులు,సందర్శకుల అవస్థలు నిర్మల్ జిల్లా: &n
Read Moreకు.ని శిబిరంలో వైద్యం వికటించి మహిళా సర్..
నారాయణపేట జిల్లా: దామరగిద్దలో విషాదం జరిగింది. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ శిబిరంలో వైద్యం వికటించి ఓ మహిళ సర్పంచ్ మృతి చెందార
Read Moreరేపట్నుంచే టీచర్లకు ఒంటిపూట బడులు..
హైదరాబాద్: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఒక్కపూటే తరగతులు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మ
Read Moreఏసీబీ అధికారుల రాక చూసి..లంచం డబ్బు 5 లక..
గ్యాస్ స్టౌ మీద మంటలో డబ్బులు కాల్చుతుండగా తలుపులు బద్దలు కొట్టి అడ్డుకున్న అధికారులు నాగర్ కర్నూల్: లంచంగా తీసుకున్న రూ.5లక్షల డబ్బు కో
Read Moreమాస్కు ధరించని దుకాణాదారునికి 500 జరిమాన..
జగిత్యాల జిల్లా: మాస్కు ధరించకుండా దుకాణం నడుపుతున్న వ్యక్తికి రూ.500 జరిమానా విధించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది. కరోనా రెండో దశ కేసుల
Read Moreతెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు కరోనా..
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో సమా
Read Moreనాగార్జునసాగర్లో ప్రైవేటు టీచర్ ఆత్మహత్..
ఏడాదిగా జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందులు.. గొడవపడి భార్య వదిలేసి వెళ్లడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య నల్గొండ: కరోనా కష్టాలు భరించలేక
Read Moreకరోనా కలకలం.. గ్రామంలో లాక్ డౌన్..
జగిత్యాల జిల్లా: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ముందస్తు జాగ్రత్తతో పలు గ్రామాలు లాక్ డౌన్ విధించుకుంటున్నాయి.
Read Moreరియాల్టర్ కు మంత్రి మల్లారెడ్డి వార్నింగ..
మేడ్చల్ జిల్లా : వెంచర్ అనుమతి విషయంలో మంత్రి మల్లారెడ్డి ఓ రియల్టర్ ను బెదిరించినట్టు ఆడియో వైరల్ అవుతోంది. మేడ్చల్ జిల్లాలో ఓ వెంచర్ వేసిన రియల్టర్
Read Moreబార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలేవి.?..
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా
Read More