తెలంగాణం
వనపర్తి DCSOపై లోకాయుక్తలో ఫిర్యాదు.. కరెంట్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని ఆరోపణ
బషీర్బాగ్, వెలుగు: వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాథ్పై హైదరాబాద్లోని రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచా
Read Moreనిర్మల్ జిల్లాలో చైనా మాంజా విక్రయాలపై ప్రత్యేక నిఘా : ఎస్పీ జానకీ షర్మిల
జిల్లాలో ప్రత్యేక డ్రైవ్: ఎస్పీ నిర్మల్, వెలుగు: జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నిర్మల్ఎస్పీ జా
Read Moreసౌదీ ప్రమాదంలో బయటపడి ఇంటికి తిరిగొచ్చిన ఒకేఒక్కడు
అదో పీడకల అని కన్నీళ్లు పెట్టుకున్న షోయబ్ కండ్ల ముందే 45 మంది సజీవ దహనమయ్యారు ఆ హాహాకారాలు ఇంకా
Read Moreఆరు వారాలపాటు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ : డీజీపీ శివధర్ రెడ్డి
రాష్ట్రంలో ప్రమాదకరంగా సైబర్ నేరాలు: డీజీపీ శివధర్ రెడ్డి అవగాహనతోనే ఆ పీడను వదిలించుకోగలమని వెల్లడి సీఎస్&
Read Moreఅన్న పోటీకి నిలబడ్డడని సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్..సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామంలో ఘటన
సిద్దిపేట, వెలుగు: తనకు సహకరించకుండా అన్న కూడా పోటీలో నిలపడడంతో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా ఘనపూర్ గ్రామం ఎస్సీలకు రిజ
Read Moreరూ.14.37 కోట్లకు కొన్న విమానం వేలానికి.. అసలు ఈ విమానం ఎవరిదంటే.. ఎందుకు వేలం వేస్తున్నారంటే..
9న బేగంపేట ఎయిర్పోర్టులో ఫాల్కన్ గ్రూపు ఎయిర్ క్రాఫ్ట్ వేలం డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో ఫాల్కన్ గ్
Read Moreహెల్త్ కు కార్పొరేట్ బూస్ట్..వైద్య రంగానికి సీఎస్ఆర్ నిధుల వెల్లువ
మూడేండ్లలో రూ.614 కోట్లు ఖర్చుపెట్టిన కంపెనీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్రం సమాధానం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర
Read Moreహైదరాబాద్ లో ఇయ్యాల (డిసెంబర్ 3న) జర్నలిస్టుల మహా ధర్నా
బషీర్బాగ్, వెలుగు: గత 12 ఏండ్లుగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 3న మాసబ్ ట్యాంక్లోని
Read Moreరెండో విడతలో 20వేలకుపైగా నామినేషన్లు
రెండు రోజుల్లో సర్పంచ్ కోసం 12,479.. వార్డులకు 30,040 నామినేషన్లు హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళ
Read Moreవరిసాగులో పంజాబ్ను దాటేసినం..పంటల సాగులో సరికొత్త రికార్డులు
రెండేండ్లుగా స్థిరంగా వ్యవసాయ రంగం వృద్ధి పండించిన ప్రతిగింజ కొనుగోలు సన్నధాన్యానికి రూ.500 బోనస్ రైతు సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు పై
Read Moreకొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులైనా.. రైతులకు మక్కల పైసలు అందలే !
ఇప్పటి వరకు రూ.432 కోట్ల విలువైన 1.82 లక్షల టన్నుల కొనుగోలు కొనుగోళ్లు ప్రారంభమై 45 రోజులైనా రైతులకు పైసా అందలే రాష్ట్ర సర్కారు స్పందించాలని రై
Read Moreరవీంద్రభారతిలో సందడిగా భాగ్యనగర్ జాతీయ నృత్యోత్సవాలు
బషీర్బాగ్, వెలుగు: శ్రీకీర్తి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో భాగ్యనగర్ జాతీయ నృత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చె
Read Moreతెలంగాణలో నకిలీ ఓఆర్ఎస్ అమ్మకాలు ఆగట్లే.. ఇవి ఆరోగ్యకరం అనుకొని జనం తాగుతుంటే..
ఓఆర్ఎస్ పేరుతో మార్కెట్లో ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్ అమ్మవద్దని కేంద్రం రెండుసార్లు హెచ్చరించినా మారని తీరు పట్టించుకోని రాష్ట్ర
Read More












