
తెలంగాణం
చేప పిల్లలు ఎక్కడ?.. గతంలో పంపిణీ చేసిన వాటికి లెక్కల్లేవ్
లేని చెరువుల్లో చేప పిల్లలు వదిలినట్లు లెక్కలు రికార్డుల మాయమైనట్లు పోలీసులకు ఫిషరీస్ ఏడీ ఫిర్యాదు తమ వద్ద ఉన్నాయంటున్న మత్స్యకార సంఘం నేతలు
Read Moreపరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టండి..యాజమాన్యాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశం
సిగాచి పరిశ్రమ సేఫ్టీకి రూ.20 లక్షలు ఖర్చు పెట్టి ఉంటే 53 మంది చనిపోయేవారు కాదు ఆ ప్రమాదం నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి రెడ్ కేటగిరీ కంపెనీలను గు
Read Moreవిద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి ... నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
అచ్చంపేట, వెలుగు: విద్యుత్ షాక్ తో కౌలు రైతు చనిపోయిన ఘటన నాగర్కర్నూల్జిల్లాలో జరిగింది. బల్మూర్ ఎస్ఐ రాజేందర్ కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల
Read Moreహుస్నాబాద్లో ఇండస్ట్రీయల్ పార్క్.. మంత్రి చొరవతో వేగంగా అడుగులు
భూసేకరణకు డిక్లరేషన్ జారీ పరిహారాల అంశంపై రైతులతో చర్చలు సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేందుకు ఇండ
Read Moreసొంతిల్లు కావాలా.. వద్దా..! సింగరేణి ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అభిప్రాయాల సేకరణ కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సొంతింటి పథకం
Read Moreఒక్క రైతునూ నష్టపోనివ్వం.. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందిస్తాం
జూపల్లి కృష్ణారావు వర్షాలు, వరదలపై సమీక్ష మంత్రి సమక్షంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని
Read Moreరెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి ..మెదక్ జిల్లాలో ఘటన
మనోహరాబాద్, వెలుగు: మెదక్ జిల్లాలో రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపిన మేరకు.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి
Read Moreసరళా సాగర్ సైఫన్లు ఓపెన్.. రామన్ పాడు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు
మదనాపురం, వెలుగు: వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురువారం మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరు
Read Moreకేవైసీ ఉంటేనే ‘ఉపాధి’ ! జాతీయ ఉపాధి హామీ స్కీమ్లో నకిలీ హాజరుకు చెక్.. కొత్త విధానం అమల్లోకి తెచ్చిన కేంద్రం
పైలట్ ప్రాజెక్ట్ కింద హనుమకొండ, కరీంనగర్ జిల్లాలు ఎంపిక ఈ నెల 8 నుంచి కేవైసీ ప్రక్రియ షురూ.. 30లోగా పూర్తిచేయాలని
Read Moreకొండగట్టు టెండర్ అక్రమాలపై ఎంక్వైరీ కొలిక్కి! ..ఆలయ అకౌంట్ లో జమకాని రూ.52 లక్షలు
ఇప్పటికే సస్పెండైన ఈవో, సీనియర్ అసిస్టెంట్ ఆరేండ్ల రికార్డును పరిశీలించిన అధికారులు తాజాగా టెండర్దారుల నుంచి వివరాల సేకరణ ర
Read More14 వేల739 మంది బాధితులు.. 606 కోట్ల లూటీ.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 8 నెలల్లోనే దోపిడీ షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ట్రాప్ సోషల్ మీడియా వేదికగా గ్రూపు
Read Moreపనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు.. కోటిన్నర విలువైన డైమండ్స్, బంగారం కాజేశాడు..చివరికి ఇలా దొరికాడు
పని చేస్తున్న సంస్థకే స్నేహితుడితో కలిసి కన్నం వేశాడు ఓ వ్యక్తి.క్రికెట్ బెట్టింగ్ లాస్ అయి పనిచేస్తున్న సంస్థలోనే దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఏక
Read Moreభారీ వర్షాలున్నాయి..అప్రమత్తంగా ఉండాలి..సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని
Read More