తెలంగాణం
లష్కర్లో భారీ మెజారిటీతో గెలుస్తా: దానం నాగేందర్
ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ధీమ
Read Moreకాంగ్రెస్లో భారీగా చేరికలు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో ఇతర పార్టీల నేతల చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వ
Read Moreఆర్ఎంపీ కొడుకుకు సివిల్స్ లో 321వ ర్యాంక్
సివిల్స్ ఫలితాల్లో ఆర్ఎంపీ కొడుకు సత్తా చాటాడు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన ఆర్ఎంపీ నరేష్, లలిత కుమారుడు బుద్ది అఖిల్ యాదవ్ 321వ ర్యాంకు సాధించా
Read Moreవెలుగు రిపోర్టర్ బిడ్డకు 739వ ర్యాంక్
కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె తల్లి గీత హౌస్ వైఫ్ కాగా, తండ్రి అనిల్ జయశంక
Read Moreబీడీ కార్మికురాలి కొడుకుకు 27వ ర్యాంకు
సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించిన నందల సాయికిరణ్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందినవారు. తండ్రి నందల కాంతారావు చేనేత కార్మికుడు. అనారోగ్యంత
Read Moreతెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే..
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయికిరణ్
Read Moreరంజిత్ రెడ్డి గెలుపు బాధ్యత మనదే: స్పీకర్ గడ్డం ప్రసాద్
వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అసెంబ్లీ
Read Moreపల్లా, రాజయ్య తోడుదొంగలు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా? నా బిడ్డ కులం గురించి మాట్లాడితే కేసు పెడతా స్టేషన్ ఘన్పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Read Moreమధు యాష్కీకి రాహుల్ పరామర్శ.. తల్లి మృతిపై ఫోన్ లో సంతాపం
హైదరాబాద్, వెలుగు: మధు యాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ మరణంపై ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం మధు యాష్కీకి ఫోన్ చేసి పర
Read Moreసికింద్రాబాద్, దానాపూర్ మధ్య స్పెషల్ట్రైన్
రేపటి నుంచి జూన్ 30 వరకు అందుబాటులో.. సికింద్రాబాద్, వెలుగు: వేసవి నేపథ్యంలో తెలం గాణ నుంచి బిహార్, ఉత్తర్ప్రదేశ్వెళ్లే ప్రయాణిక
Read Moreప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలి: వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ దైవ భక్తిని అలవర్చుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం రాత్రి చెన్నూరు
Read Moreసత్తా చాటిన రైతుకూలీ కొడుకు
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ కుమార్ సివిల్స్ లో 231వ ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు శశికళ,
Read Moreబీఆర్ఎస్కు పాత నేతల టెన్షన్ .. ఓటర్లను కాపాడుకోవడంపైనే పార్టీ ఫోకస్
కారు దిగిన నేతలకు బీజేపీ టికెట్ గులాబీ ఓట్లు చీల్చుతారనే ఆందోళన నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాత నేతల్లో టెన
Read More