తెలంగాణం

సింగూర్‌ ఖాళీ చేయాల్సిందే..డ్యామేజీని బట్టి విడతల వారీగా తీయిస్తాం..ఈఎన్‌సీ ఆఫీసర్ల టీమ్‌ ప్రకటన

  డిసెంబర్‌లో రిపేర్‌ పనులు స్టార్ట్‌ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఈఎన్‌సీ ఆఫీసర్ల టీమ్‌ ప్రకటన స

Read More

డైవర్షన్ పాలిటిక్స్ ఎంత కాలం ? పెట్టుబడులను అడ్డుకోవడమే ఉద్దేశమా !

కాళేశ్వరం, విద్యుత్ పదేండ్ల దోపిడీపై ఇప్పటికే ప్రజల చర్చల్లో ఉంది. దాన్ని డైవర్ట్​ చేయడమే లక్ష్యంగా మీడియాలను, సోషల్ మీడియాలను నిర్వహిస్తూ వాటితో &nbs

Read More

అప్పులు, వడ్డీలపై సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం : కేటీఆర్‌‌‌‌‌‌‌‌

కాకి లెక్కల డొల్లతనాన్ని కాగ్ బయటపెట్టింది: కేటీఆర్‌‌‌‌‌‌‌‌ నెలకు రూ.2,300 కోట్లు కూడా లేని వడ్డీని 7 వేల

Read More

పెండింగ్ బిల్లుల వివరాలు పంపించండి..డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలలో15వ ఆర్థిక సంఘం గ్రాంట్, ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌

Read More

డీసీసీ చీఫ్‌లు.. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రం పెండింగ్ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్  చైర్​పర్సన్​కు అవకాశం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన

Read More

బీసీలను మోసం చేసేందుకే జీవో 46 : చైర్మన్ జాజుల

కాంగ్రెస్​పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్  హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన  జీవో 46 బీసీ

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించి.. ఎన్నికలు నిర్వహించాలి : జేఏసీ అధ్యక్షుడు యాదయ్య

మాజీ సర్పంచ్​ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్​బిల్లులు చెల్లించిన తర

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో నాటు మందు వికటించి వృద్ధురాలు మృతి

మరో ఇద్దరికి అస్వస్థత కందనూలు, వెలుగు: పూర్వం నుంచి నాటు మందు తయారుచేస్తున్న ఓ ఇంట్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పుల కోసం తయారు చేసిన నాటు మ

Read More

దివ్యాంగుల దినోత్సవానికి 26 లక్షలు..3న జిల్లాలు, నైబర్‌‌హుడ్ కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Read More

పులుల లెక్కింపు వాలంటీర్ల ఎంపికకు 30 వరకు గడువు : ఈలూ సింగ్ మేరు

    వన్యప్రాణి ముఖ్య సంరక్షణాధికారి ఈలూ సింగ్ మేరు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణులను లెక్కించేందుకు అవసరమైన వ

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూమి కోసం తండ్రిని చంపిండు..వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ముస్తాబాద్‌, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఆగస్టులో జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎకరా

Read More

అది ల్యాండ్ లూటింగ్ పాలసీ : హరీశ్ రావు

    5 లక్షల కోట్ల భూమిని 5 వేల కోట్లకే కట్టబెట్టే కుట్ర?: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: ఇండస్ట్రీల తరలింపు పేరిట కాంగ్రెస్ సర్కార్ క

Read More

లేబర్‌‌‌‌ కోడ్లను ఉపసంహరించుకోవాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​ వెస్లీ డిమాండ్  హైదరాబాద్, వెలుగు: కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరుపకుండానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం

Read More