తెలంగాణం

కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద నిర్లక్ష్యమైన ప్రాజెక్ట్.. కేసీఆర్ చేసిన పనికి ఇతర దేశాల్లో అయితే ఊరుకోరు

తుమ్మిడి హట్టి దగ్గర నుంచి  మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను  మార్చడమే అతి పెద్ద తప్పని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ రిపోర్ట్ పై పవ

Read More

తెలుగు రాష్ట్రాలకు అరుదైన గౌరవం.. కంచికామకోటి పీఠాధిపతిగా దుడ్డు గణేష్​ శర్మ.. ఏప్రిల్​ 30న సన్యాస దీక్ష స్వీకరణ

తెలుగు రాష్ట్రాలకు అరుదౌన గౌరవం దక్కింది.  గతంలో బాసర దేవాలయంలో  ఋగ్వేద పండితుడిగా పారాయణం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ఆలయ

Read More

భూదాన్ భూముల కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు IPS అధికారులు

హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వివాదంపై హైకోర్టు సింగిల్ బెం

Read More

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ధరణి చట్టంతో రైతులు, ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  తండ్రులు, తాతలు సంపాదించిన భూములను ధరణి భూతం

Read More

కాళేశ్వరం కమిషన్ గడువు మరోసారి పెంపు..

కాళేశ్వరం కమిషన్ గడువును మరోసారి పెంచింది ప్రభుత్వం. నెల రోజులు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఏప్రిల్ 30 తో  కమిషన్ గడువు ముగియనుం

Read More

మహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఏఎస్సై మృతి.. ఖమ్మం పట్టణంలో విషాదం..

గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 29) డ్యూటీలో ఉన్న ఏఎస్సై హార్ట్ అటాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదాన

Read More

చదువుకొమ్మని ట్యూషన్ కి పంపితే.. నువ్వు చేసిందేంట్రా: ఇంట్లో రూ. 2 లక్షలు ఎత్తుకెళ్ళి టీచర్ కి ఇచ్చాడు..

ఈ జనరేషన్ పిల్లల ఆలోచనలు మన ఉహకండని రేంజ్ లో ఉంటున్నాయి.. వయసుకి మించిన పనులు చేసే పిల్లలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నారు. చదువుకొమ్మని ట్యూషన్ కి పంపిత

Read More

యూపీలో విశాక ఇండస్ట్రీస్ సందర్శించిన రాహుల్.. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుండగంజ్ లోని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్లాంట్ ను సందర్శించార

Read More

రాయ్ బరేలి విశాక ఇండస్ట్రీస్లో రాహుల్ గాంధీ.. LIVE

ఉత్తర ప్రదేశ్: రాయ్ బరేలీలోని కుండగంజ్లో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను రాహుల్ గాంధీ సందర్శించారు. 2MW ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆటమ్

Read More

నిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..

నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.

Read More

కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ప్రారంభం

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టును సీపీ గౌస్ ఆలం సోమవారం

Read More

మహబూబ్‌నగర్ జిల్లాలో గన్నీ బ్యాగుల ఇవ్వాలని రైతుల నిరసన

మక్తల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా   స్తంభించిన ట్రాఫిక్  మక్తల్, వెలుగు: రైతులకు ఆఫీసర్లు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని అంతరాష్

Read More

భూభారతితో రైతులకు మేలు : కలెక్టర్ విజయేందిర బోయి

కందనూలు , వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట్‌‌&zwn

Read More