తెలంగాణం
రెండవ విడత ప్రచారానికి తెర.. వైన్ షాపులు క్లోజ్ ప్రలోభాలపై క్యాండిడేట్ల నజర్
వెలుగు, నెట్వర్క్: రెండో విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్
Read Moreలెక్క ఎక్కడ తప్పింది? పల్లెల్లో ఓడిన అభ్యర్థుల సమీక్ష
మొదటి విడత 136 సర్పంచ్స్థానాల్లో 65 గెలిచిన కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా క్యాడర్లో జోష్ నిర్మల్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్
Read Moreఫోన్ ట్యాపింగ్ వెనకున్న సుప్రీం ఎవరు ? ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్
ఎస్వోటీ ఏర్పాటు చేసిందెవరు? దాని ఉద్దేశమేంటి ? ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చిందెవరు? &l
Read Moreబీఆర్ఎస్లో భూముల రచ్చ! నేతల పోటాపోటీ ఆరోపణలతో బయటపడ్తున్న పార్టీ గుట్టు
ఒక్కొక్కటిగా బయటకొస్తున్న భూబాగోతాలు పదేండ్ల భూఅక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ హైదరాబాద్, వెలుగు: అధికారం చేతిలో ఉన్నన్నాళ్లూ అంతా సవ్యంగాన
Read Moreమెస్సీతో సీఎం ఫుట్ బాల్ మ్యాచ్.. హాజరుకానున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్ కెప్టెన్గా మ్యాచ్లో పాల్గొననున్న రేవంత్ హాజరుకానున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స
Read Moreరేపే (డిసెంబర్ 14) రెండో విడత పోలింగ్.. 4,332 పంచాయతీల్లో ఎన్నికలు
ముగిసిన ప్రచారం అభ్యర్థుల సైలెంట్ ఆపరేషన్ షురూ ఇవాళ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపు హైదరాబాద్, వెలుగు: మొదటి వి
Read Moreపంచాయతీల్లో బీసీ బలగం.. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు సగం స్థానాలు కైవసం
సత్తా చాటిన బీసీలు.. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలోనూ గెలుపు 25 జిల్లాల్లో 49.16 శాతం సర్పంచ్&
Read Moreనిజాంపేటలో 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..
నిజాంపేటలో రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడింది హైడ్రా. నిజాంపేటలో సర్వే నంబర్ 191లో ఉన్న 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హ
Read Moreసిద్ధిపేట జిల్లాలో 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు షాకిచ్చారు. ఒకేసారి 182 మంది ఎంప్లాయ్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు హాజరు కానందు
Read Moreహైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 44 మంది విద్యార్థులకు అస్వస్థత
హైదరాబాద్ మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. చంద్రనాయక్ తాండ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగటంతో 44 మంది విద్యార్థులు అస్వస్
Read Moreమేడారంలో 8 ద్వారాలు.. ప్రాకారాలు, నాలుగు గద్దెలు నిర్మిస్తున్నం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అమ్మవార్ల అనుగ్రహంతో వేగంగా పనులు మహా జాతర నాటికి అధునాతన వసతులు హైదరాబాద్/ములుగు: మేడారంలో శాశ్వతపనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగుల
Read More2 వేల 600 పంచాయతీల్లో కాంగ్రెస్ ఘన విజయం.. విజేతలకు పీసీసీ తరఫున అభినందనలు :పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఏకగ్రీవమైన చోట90% కాంగ్రెస్ మద్దతుదారులే చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయ్ తొలివిడత పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ద త
Read Moreకొడుకు సర్పంచ్గా గెలిచాడని అందరికీ చెప్తూ.. గుండెపోటుతో అలాగే కుప్పకూలిన తల్లి.. నిజామాబాద్ జిల్లాలో విషాదం
నా కొడుకు సర్పంచ్ అయ్యిండు. మస్తు కష్టపడ్డడు. పుట్టిన కాడల్లా డబ్బులు తెచ్చి కర్చవెట్టిండు. శానా కష్టపడ్డం.. గెలుస్తమో లేదో అనే బుగులుండే.. కానీ గెలిచ
Read More












