తెలంగాణం
చికెన్ రేటు పైకి.. గుడ్డు రేటు కిందికి.. రూ. 360 దాటిన స్కిన్ లెస్ చికెన్.. కారణాలు ఇవే !
రూ. 4.50 నుంచి రూ. 5 మధ్య పలుకుతున్న ఎగ్ వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో పెరుగుతున్న చికెన్
Read Moreదశరథ రాముడా? రామ నారాయణుడా?.. భద్రాద్రి రాములోరిపై తెగని పంచాయితీ
గోత్రం, ప్రవర వివాదంపై నేడు హైకోర్టులో విచారణ 2022లో హైకోర్టులో పిటిషన్ ఐదుగురు పండితులతో కమిటీ వేసిన కోర్టు 2024లో దే
Read Moreనిషేదిత జాబితాలోకి లక్ష ఇండ్లు..అమ్మలేక.. కొనలేక సామాన్యుల అవస్థలు
నాన్ అగ్రికల్చర్ ఆస్తులను బ్లాక్ లిస్ట్ చేర్చిన రెవెన్యూ అధికారులు ప్రొహిబిటెడ్ లిస్ట్ '22 ఏ'లోకి 18 లక్షల ఇండ్ల నెంబర్లు, 9 లక్షల
Read Moreఎనస్తీషియా డాక్టర్కు సైబర్ టోకరా.. ఒక్క కాల్ తో రూ.10 లక్షలు స్వాహా
సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు, డాక్టర్లను సైతం సైబర్ నేరగాళ్లు తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ లోఓ ఎనస్తీషియ
Read Moreఇంజనీరింగ్ పూర్తి చేసినా జాబ్ వస్తదో లేదో.. ఏటీసీల్లో చదివితే మాత్రం ఉద్యోగం పక్కా: సీఎం రేవంత్
హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి చేస్తే ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ లేదు.. కానీ ఏటీసీల్లో చదువుకుంటే ఉద్యోగం కల్పించే బాధ్యత నాదని సీఎం రేవంత్ రెడ్డి అన్
Read Moreఆర్య వైశ్యుల్లో గాంధీ పుట్టడం దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు ఆర్య వైశ్యులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం (మార్చి 22) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శ్రీ
Read Moreరైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్: 45 రోజుల్లో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయంగ
Read Moreఅన్ని నియోజకవర్గాలు ఒక్కటే.. వివక్ష మా ఇంటా వంటా లేదు: సీఎం రేవంత్
హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామ గుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే ద
Read Moreధరణిని బంగాళాఖాతంలో పడేశాం.. సాదాబైనాలకు పరిష్కారం చూపాం: మంత్రి పొంగులేటి
రైతుల కళ్లలో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికుట్రలు చేసినా రైతు సంక్షేమం ఆపమన్నారు.
Read Moreరైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్: రైతు భరోసా నిధులు రిలీజ్
హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఆదివారం (మార
Read Moreరాష్ట్రం అప్పుల్లో ఉన్నా రైతులకు రుణ మాఫీ చేసినం: మంత్రి వివేక్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రైతులు గురించి ఆలోచిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం (మార్చి 22) సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం
Read Moreఇక ఉండలేను.. మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
హైదరాబాద్: రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2026, మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్ల
Read Moreసిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్: మూడు వందల కోట్ల రూపాయలతో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీనిసీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం (మార్చి 22)
Read More












