తెలంగాణం
ముంబైలో దారుణం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఫ్యామిలీ మొత్తం మృతి
ముంబై: ముంబైలోని పైధోని ప్రాంతంలో ఫుడ్ పాయిజనింగ్ తో ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అబ్దుల్లా డోకాడియా (40), నస్రీన్ డోక
Read Moreతెలంగాణ యువతకు ‘స్కిల్’ పవర్...జాతీయ స్థాయి ‘అవార్డింగ్ బాడీ’గా రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ
నైపుణ్యాభివృద్ధికి అరుదైన గుర్తింపు... ఇకపై రాష్ట్రంలోనే శిక్షణ, పరీక్షలు, సర్టిఫికేషన్ హైదరాబాద్: వెలుగు: తెలంగాణ యువతను
Read Moreకార్పొరేటర్ భర్త హల్చల్.. కరీంనగర్ బల్దియాలో ఫర్నిచర్ ధ్వంసం
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నగరపాలక సంస్థలో 55వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్లపు మంజుల భర్త గుగ్గిళ్లపు రమేశ్ సోమవారం బల్దియా ఆఫీస్ లో పౌరసే
Read Moreడిప్యూటీ సీఎం భట్టి సీపీఆర్వో మధు సూదన్ గుండెపోటుతో మృతి
సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సంతాపం నేడు మిర్యాలగూడలో అంత్యక్రియలు హైదరాబాద్, వెలుగు: రాష్ట
Read Moreట్రాన్స్ఫర్లకు.. డాక్టర్ల వివరాలు పంపండి : డీఎంఈ
మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు డీఎంఈ ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జనరల్ ట్రాన్స్ఫర్ల
Read Moreస్టేషన్ల లిమిట్స్ పెద్దవై.. కంట్రోల్ తప్పుతున్న క్రైమ్
నేరాలకు కేరాఫ్ గా మారిన మిల్స్ కాలనీ, సుబేదారి పీఎస్ లు పర్యవేక్షణ కొరవడి పెరుగుతున్న దారుణాలు కాగితాలకే పరిమితమైన కొత్త స్టేషన్ల ఏర్పాటు
Read Moreకాళీయమర్దనుడి అలంకారంలో నారసింహుడు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారు కాళీయమర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యే
Read Moreకేంద్ర విధానాలతో రైతులకు నష్టం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రాలను సంప్రదించకుండానే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కేంద్రం త
Read Moreకేంద్రం దొంగచాటుగా ధరలు పెంచుతోంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని మ
Read Moreమూడేండ్లలో 1.24 లక్షల ఫోన్లు రికవరీ...దేశంలో ముందంజలో సీఐడీ
హైదరాబాద్, వెలుగు: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉంటున్నారు. టెలీకమ్యూనికేషన్స్&z
Read Moreప్రతి స్కూల్లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్..విద్యాశాఖ, న్యాయ సేవా సంస్థ కీలక నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి స్కూల్&zwn
Read More‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ ప్రారంభం..హాజరైన డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు
ఇబ్రహీంపట్నం, వెలుగు: ‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనరేట్ తాత్కాలిక కార్యాలయం సోమవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ
Read Moreయాదగిరిగుట్ట టెండర్లలో అక్రమాలు...‘ధర్మవాణి’లో బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామ
Read More













