తెలంగాణం
కర్రలతో కొట్టి వృద్ధుడి హత్య.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యారు. మున్సిపాలిటీలోని కందవాడ వార్డుకు చెందిన కరుణాకర్ అలియా
Read Moreఎంపీ రఘునందన్ ను సస్పెండ్ చేయాలి... ముదిరాజ్ సంఘాల డిమాండ్
పంజాగుట్ట, వెలుగు: ఎంపీ రఘునందన్రావును వెంటనే బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ ముదిరాజ్ సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ
Read More42 శాతం బీసీ రిజర్వేషన్లపై..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి..పెండింగ్ బీసీ బిల్లులపై ప్రధాని మోదీని నిలదీయాలి: కవిత
బతుకమ్మ లేని తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లే కాదు రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్ ట్యాంక్బండ్తో పాటు అసెంబ్లీలోనూ
Read Moreమత్స్యావతారంలో నారసింహుడు.. సాయంత్రం శేషవాహనంపై ఊరేగిన యాదగిరీశుడు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ
Read Moreకట్నం వేధింపులతో వివాహిత సూసైడ్.. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో ఘటన
రఘునాథపల్లి, వెలుగు: అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మ
Read Moreభద్రకాళి మాడవీధులపై.. రాజకీయం.. ఎమ్మెల్యే నాయిని వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం
పనుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర సర్కార్ మాడవీధుల కోసం పేదల గుడిసెలు కూల్చితే ఊరుకోమన్న దాస్యం వాటిని కూల్చాలని మినిట్స్ బుక్లో చేర
Read Moreటీచర్లకు అమెరికాలో ఫ్రీ ట్రైనింగ్.. ‘ఫుల్బ్రైట్’ ఫెలోషిప్కు దరఖాస్తుల ఆహ్వానం
మార్చి 6 వరకూ చాన్స్ ఐదేండ్ల ఎక్స్పీరియన్స్
Read Moreఉద్యమకారులకు ఇచ్చిన.. హామీల అమలుకు సబ్ కమిటీ
సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ స్ఫూర్తి చాటాలి తెలంగాణపై వివక్ష వీడాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన ఉమా
Read Moreరాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలు షురూ.. ఖమ్మంలో రెండు రోజులపాటు జరుగనున్న క్రీడలు
రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలకు ఖమ్మం జిల్లా వేదికగా నిలిచింది. గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్త
Read Moreఎప్సెట్ అప్లికేషన్లలో ఆగమాగం .. బైపీసీ స్టూడెంట్లు ఇంజినీరింగ్కు అప్లయ్ చేసిన్రు.. ఎంపీసీ వాళ్లేమో..
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియలో స్టూడెంట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంటర్ లో తాము చదివిన గ్రూప్ కు, ఎప్ సెట్ లో రాస
Read Moreపంచాయతీలకు మూడో విడత ఆర్థిక సంఘం నిధులు..కేంద్రం నుంచి మరో రూ.387.53 కోట్లు విడుదల
ఇప్పటి వరకు మూడు విడతల్లో కలిపి వచ్చింది రూ.1,034 కోట్లు కేంద్రం వద్ద ఇంకా రూ.2 వేల కోట్లు పెండింగ్&zwn
Read Moreగోదావరి పుష్కరాలకు 350 కోట్లు! 2026-27 బడ్జెట్కు దేవాదాయశాఖ కసరత్తు
నిర్వహణ ఖర్చులు, జీత భత్యాలు, స్కీమ్స్కు మరో రూ.180
Read Moreచట్నీస్ హోటల్లో పేలిన ఇడ్లీ స్టీమర్.. నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్లోని చట్నీస్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం ఇడ్లీ స్టీమర్ పేలి నలుగురు వంట మనుషులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట స
Read More












