తెలంగాణం

కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు : డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్

మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ నల్గొండ అర్బన్, వెలుగు: కష్టపడి చదివితే ఏదైనాసాధించవచ్చు అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

Read More

భవిష్యత్ దారి దీపాలు గ్రంథాలయాలు : తేజస్ నంద్ లాల్ పవార్

కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  సూర్యాపేట, వెలుగు: లైబ్రరీలు జీవితాలకు,  భవిష్యత్తుకు దారిని చూపిస్తాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నం

Read More

పుణ్య లింగేశ్వర స్వామి దర్శనంతో జన్మ ధన్యం : రాజేంద్రప్రసాద్

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చౌటుప్పల్ వెలుగు: పుణ్య లింగేశ్వర స్వామి దర్శనంతో జన్మ ధన్యమైందని  సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.  గ

Read More

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు:  బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కలెక్టర్ పమే

Read More

రాజన్నసిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్‌‌‌‌పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌‌‌‌‌‌‌‌పై విచక్షణారహితంగా దాడి చేసిన కారు డ్రైవర్

Read More

కొడిమ్యాల మండలంలో ఆధార్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీలో తప్పిదంతో ఆగిన ఇందిరమ్మ ఇల్లు

కొడిమ్యాల,వెలుగు: ఆఫీసర్ల తప్పిదంతో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మూడు నెలలుగా తిప్పలు పడుతోంది. దీంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. వివరాలిలా ఉనాయి..

Read More

రామగుండం నియోజకవర్గ రూరల్ మండలాల్లో రూ.98.50 కోట్లతో పనులు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని రూరల్​ మండలాలైన అంతర్గాం, పాలకుర్తిలో వివిధ స్కీమ్‌‌‌‌ల కింద రూ.98.50 కోట్లతో అభ

Read More

‘రాజన్న’ ధర్మసత్రంలో నాగుపాము ప్రత్యక్షం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని పార్వతిపురం వసతి గదిలో గురువారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ అధికారులు 13 A వసతి గది

Read More

గోదావరిపై జీటీఎస్‌‌ సర్వే.. భద్రాచలం కేంద్రంగా కూనవరం, సుక్మా వరకు రెండు టీంలతో సర్వే స్టార్ట్‌‌

భద్రాచలం, వెలుగు : భద్రాచలం కేంద్రంగా గోదావరిపై జీటీఎస్​(గ్రేట్‌‌ ట్రిగ్నోమెట్రికల్‌‌ సర్వే) మొదలైంది. ఈ సర్వే కోసం రెండు టీంలను న

Read More

ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించి, అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్​ సూచించారు. గురువారం నియోజకవర్గంలో చే

Read More

కేంద్ర పథకాలు పేదలకు అందాలి : ఎంపీ బలరాం నాయక్

దిశ మీటింగ్​లో ఎంపీ బలరాం నాయక్​ ములుగు, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్  సూచించా

Read More

గ్రంథాలయాలను వినియోగించుకోండి : బానోతు రవిచందర్

ములుగు, వెలుగు: జిల్లాలోని గ్రంథాలయాలను వినియోగించుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్​బానోతు రవిచందర్​ సూచించారు. గురువారం ములుగులో గ్రంథాలయ వారోత్సవాల ము

Read More

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ.. సిజేరియన్లను తగ్గించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ఆదేశించారు. గురువారం

Read More