తెలంగాణం

మాంజా నుంచి రక్షణగా బైక్లకు గార్డులు.. ఉచితంగా అమర్చుతున్న తిరంగా యూత్

పద్మారావునగర్, వెలుగు: చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సికింద్రాబాద్ అడ్డగుట్ట తిరంగా యూత్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమం చేపట్టిం

Read More

శంకర వరప్రసాద్‌ ను ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు

చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన  చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటిరోజే రూ.84 కోట్లు వసూళ్

Read More

కైట్, స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..ఈ నెల 15 వరకు కొనసాగింపు

    స్పెషల్ ​పార్కింగ్ ​ఏర్పాటు హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల15 వరకు జరగనున్న అంతర్

Read More

సికింద్రాబాద్ దాచా కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం.. మూడు ఫ్లోర్లకు వ్యాపించిన మంటలు..

సికింద్రాబాద్ లోని దాచా కంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. బుధవారం ( జనవరి 14 ) తెల్లవారుజామున కంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించా

Read More

పునర్విభజనపై పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి

మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జిల్లాల తొలగింపు, పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం

Read More

జనవరి 14న మేడారంలో సమ్మక్క, సారలమ్మ గుడిమెలిగే పండుగ.. గుడిని శుద్ది చేసిన పూజారీ కాక వంశీయులు

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు 15 రోజుల ముందు  మేడారంలో సమ్మక్క గుడిని, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిని వనదేవతల పూజారులు గుడి మ

Read More

ఇక ట్యాంక్ బండ్ క్లీన్ అండ్ బ్లూ...హుస్సేన్ సాగర్ లోపల, బయట చెత్త, ప్లాస్టిక్ తొలగింపుపై హెచ్ఎండీఏ ఫోకస్..

శుభ్రం​ చేయడానికి టెండర్లు ఆహ్వానించనున్న హెచ్ఎండీఏ  మూడేండ్లు.. రూ. 7.11 కోట్ల ఖర్చు..  హైదరాబాద్​సిటీ, వెలుగు :నగరానికి మణిహారంగ

Read More

పల్లెలకు సంక్రాంతి కానుక.. 277 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర సర్కారు పల్లెలకు తీపికబురు అందించింది. అభివృద్ధి పనుల కోసం ఎదురుచూస్తున్న పల్లెలకు ఊరటనిస్తూ.. ఏకంగా రూ

Read More

అర్బన్ ఓటర్లలో ఇందూరు టాప్..నిజామాబాద్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 లక్షల 48 వేల 51 మంది

    అత్యల్పంగా అమరచింత మున్సిపాలిటీలో 9,147 మంది      మొత్తం 123 మున్సిపాలిటీల్లో 52.43 లక్షల మంది ఓటర్లు  &

Read More

నీట్ పీజీ కౌన్సెలింగ్ కటాఫ్ మార్కులు తగ్గింపు : కేంద్ర ప్రభుత్వం

    థర్డ్ రౌండ్​లో సీట్లు మిగలొద్దని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ

Read More

జిల్లాలను శాస్త్రీయంగా క్రమబద్ధీకరిస్తాం.. గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు

    మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సత్తుపల్లి, వెలుగు: గత పాలకులు అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని, దానిని శాస్త్రీయంగా క్రమబద్ధీక

Read More

డీఈడీ ఫస్టియర్ ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‎కు ఈ నెల 23 వరకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ)  ఫస్టియర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. డిసెంబర్ లో పరీక్షలు జరగ్గా.. మంగళవారం

Read More