తెలంగాణం
మెదక్ జిల్లాలో కస్టమ్ మిల్లర్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీలో మిల్లర్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నగేశ్హెచ్చరించార
Read Moreసీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, పటాన్చెరు, వెలుగు : సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన ముంతాజ్ బేగ
Read Moreసీఐటీయూ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలి : పాండురంగారెడ్డి
అమీన్పూర్, వెలుగు : ఈనెల 7,8,9 తేదీల్లో మెదక్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి పిలుపు
Read Moreఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలి : జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్
శివ్వంపేట, వెలుగు : ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ భారతి లక్పతినాయక్ సూచించారు. శుక్రవా
Read Moreవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్ టౌన్, వెలుగు : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అడిషనల్కలెక్టర్నగేశ్ సూచించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వెస్లీ హైస
Read Moreసిద్దిపేటలో గంగాభవానీ ఆలయ వార్షికోత్సవం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు : పట్టణంలోని కోమటి చెరువు వద్ద గల గంగాభవానీ ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి హరీశ్రావు హా
Read Moreమెదక్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత : ఎస్పీ శ్రీనివాస్ రావు
మెదక్ టౌన్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. జిల్లా ఎన్నికల
Read Moreఇండిగో సంక్షోభం.. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 69 విమానాలు రద్దు.. ఎయిర్ పోర్టులో ప్రయాణికుల నరకయాతన
దేశ వ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతోంది. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులలోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్
Read Moreన్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తా : పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్
ఖానాపూర్, వెలుగు : న్యాయవాదులకు బీమా సదుపాయంతోపాటు రక్షణ చట్టం అమలుకు తన వంతు కృషి చేస్తానని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. శుక్
Read Moreఈవీఎంల గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: ఈవీఎంల గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంల
Read Moreప్రజలు నిర్భయంగా ఓటు వేయాల : సీఐ సంతోష్కుమార్
కాగజ్ నగర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని కౌటాల సీఐ సంతోష్కుమార్ అన్నార
Read Moreస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు : సీఐ శశీధర్రెడ్డి
కోల్బెల్ట్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లపై పోలీస్ నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు భం
Read Moreకాంగ్రెస్ తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల
Read More












