తెలంగాణం

ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి : పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్

    జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్  తూప్రాన్, వెలుగు: ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీలను రై

Read More

ఏఐతో డీసిల్టింగ్ పనులు.. వాటర్బోర్డ్ మరో కొత్త టెక్నాలజీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: రోబోటిక్​ టెక్నాలజీతో మానవ రహిత పారిశుధ్య పనులను చేపట్టిన వాటర్​బోర్డు కొత్తగా ఏఐ టెక్నాలజీని వాడి డీ సిల్టింగ్ పనులను నిర్వహి

Read More

రూ.9.90 కోట్లతో  తిరుమలగిరి లేక్ పునరుద్ధరణ : ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు-7 పరిధిలోని తిరుమలగిరి చెరువు పునరుద్ధరణ, సుందరీకరణతో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ ప

Read More

టీజేఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి : ప్రొఫెసర్ కోదండరాం

పార్టీ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం ముషీరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆ పార్టీ రాష

Read More

దగ్గుబాటి ఫ్యామిలీ ఐదో‘సారీ’ రాలే.. 23న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశం 

లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్! బషీర్​బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్​లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబం మరోసారి కోర్టులో హాజరుకా

Read More

మానవ జ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. బిట్సా గ్లోబల్ మీట్లో గవర్నర్‌‌ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్/శామీర్​పేట, వెలుగు: మానవ విజ్ఞానం, విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రత్యామ్నాయం కాదని  గవర్నర్ జిష్ణ

Read More

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి : వారాల మహేశ్‌‌కుమార్

జీడిమెట్ల, వెలుగు: సూరారం లక్ష్మీనగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్తు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు వారాల మహేశ్‌‌కుమార్

Read More

భీమేశ్వర ఆలయానికి రూ.1 కోటిపైగా ఆదాయం

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరింది. 15 రోజు

Read More

ఆస్తిని కాజేసేందుకు అత్తను చంపిండు.. అల్లుడితో పాటు మరో 8 మంది అరెస్ట్

కొండపాక, (కుకునూరు పల్లి), వెలుగు: మహిళ మృతి కేసులో ఆస్తి కోసమే అత్తను అల్లుడు చంపినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన 8

Read More

 బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చెయ్యాలి : జాజుల

లేందటే.. పండుగ తర్వాత సెక్రటేరియెట్  ముట్టడి: జాజుల హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో బీసీ విద్యార్థులకు కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన హా

Read More

వినికిడి లోపాన్ని  తొలిదశలో గుర్తించాలి : ప్రొఫెసర్‌‌ ఎం.సందీప్‌‌  

పద్మారావునగర్‌‌, వెలుగు: బాలల్లో వినికిడి లోపాన్ని తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే సులువుగా నయం అవుతుందని ఏఐఐఎస్‌‌హెచ్&

Read More

స్కూళ్ల రిపేర్లకు రూ.500 కోట్లు!..సర్కారుకు ప్రపోజల్స్ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సివిల్ వర్క్స్ కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు బడ్జెట్​లో అడగాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున

Read More

సిటీలో కుప్పలుకుప్పలుగా చైనా మాంజా సీజ్

బషీర్​బాగ్/అంబర్​పేట/ ఘట్​కేసర్, వెలుగు: సిటీలో శుక్రవారం వేర్వేరు చోట్ల భారీగా నిషేధిత చైనా మాంజా పట్టుబడింది. సుల్తాన్​బజార్​ప్రాంతంలో కందేశ్ పవన్ క

Read More