తెలంగాణం

మహబూబ్ నగర్లో ఘోరం.. 140 స్పీడ్లో కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, స్పోర్ట్స్ బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

Read More

ఆశించిన ఫలితాలివ్వని ఇన్ హౌస్ డిజైన్ వింగ్.. ఫ్లైఓవర్లు, అండర్పాస్ల కొరకు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ

​10 మంది ఇంజినీర్లతో ప్రారంభించిన జీహెచ్ఎంసీ సమర్థవంతంగా  పనిచేయని విభాగం ప్రైవేట్​ వ్యక్తులకు డిజైన్ల పని అప్పగింత హైదరాబాద్ సిటీ, వ

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రేపే హిందూ ఏక్తాయాత్ర

    ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న కార్పొరేట్లర్లు  కరీంనగర్, వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న మంగళవారం

Read More

ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన అదనపు కలెక్టర్

ఖమ్మం టౌన్,వెలుగు :  రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమయంలో తాలు  పేరుతో ఎలాంటి కోతలు విధించొద్దని అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి స

Read More

ఆదిలాబాద్ జిల్లాలో పెట్టుబడికి అప్పులిచ్చి డీలర్ల దోపిడీ

    పెట్టుబడికి ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడుతున్న రైతన్న     సీజన్​లో డిమాండ్ ను బట్టి లింక్ ప్రొడక్టులు అమ్మకం  

Read More

సాగునీరు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

    పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు స్పీడప్​ చేయండి     అధికారులకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం మక్తల్, వెలుగ

Read More

అలంపూర్ లో స్థానికులపై బిహార్ కూలీల దాడి

అలంపూర్, వెలుగు : స్థానికులపై పై హైవే పనుల కోసం వచ్చిన బిహార్ కూలీలు దాడి చేసిన ఘటన ఆదివారం తెల్లవారుజామున మానవపాడులో జరిగింది. స్థానికులు తెలిపిన వివ

Read More

తాను మరణిస్తూ..  ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపుతూ..

    రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌‌ అయిన సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌      లి

Read More

ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. టాలీవుడ్ హీరో భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా బొంగులూరు సమీపంలో ప్రమాదం మృతులు ఏపీకి చెందిన వారుగా గుర్తింపు ఇబ్రహీంపట్నం, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాద

Read More

సంగారెడ్డి జిల్లాలో నిమ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో స్మార్ట్ సిటీ పనులకు మోదీ శంకుస్థాపన

    ఎల్గోయి వద్ద స్క్రీన్ ద్వారా వీక్షించిన ప్రజలు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇండస్ట్రీయల్​ స్మార్ట్​ సిటీ​ నిర

Read More

నీట్ యూజీ  పరీక్షలపై ఆందోళన వద్దు..రాజస్థాన్ ‘పేపర్ లీక్’ ఆరోపణలపై ఎన్టీఏ క్లారిటీ

మే 3న పరీక్ష, 7న రాత్రి అక్రమాలపై సమాచారం వచ్చింది ఎస్ఓజీ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు వెల్లడి విద్యార్థులు ఆందోళన చెందొద్దని భ

Read More

తడోబా పులి ఎక్కడ?..మహారాష్ట్ర నుంచి యాదగిరిగుట్ట దాకా సుదీర్ఘ ప్రయాణం 

తిరుగు పయనంలో కామారెడ్డిలో కనిపించి, కనుమరుగు  మహారాష్ట్ర వెళ్లిందని మనోళ్లు.. రాలేదంటున్న అక్కడి ఆఫీసర్లు  వేటగాళ్ల ఉచ్చులో చిక్కింద

Read More

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అర్హులైన ప్రతి పేదవాడికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి అన

Read More