తెలంగాణం
పదేండ్లు అధికారంలో ఉండి ప్రజల్లోకి పోలేదు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
అందుకే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అంటున్నరు: కవిత రిజర్వేషన్ల విషయంలో మహిళలను బీజేపీ మోసం చేసిందని ఫైర్ హైద
Read Moreవారసత్వ రాజకీయాల కోసమే మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ఏప్రిల్ 17 భారత నారీశక్తి చరిత్రలో చీకటి రోజు: రాంచందర్ రావు ఇండియా కూటమిపై ఆగ్రహం &n
Read Moreభద్రాచలం, బాసర ఆలయాలకు టెండర్లు ఖరారు.. రూ.586 కోట్లతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు
రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర టెంపుళ్ల అభివృద్ధి పనులు టెండర్లు దక్కించుకున్న క్షేత్ర, తనికెళ్ల ఏజెన్సీలు ఇప్పటికే స
Read Moreనాలుగున్నరేండ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజు ! ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా
కేటగిరీ బీ, సీ స్టూడెంట్లపై యాజమాన్యాల ఒత్తిడి టీఏఎఫ్ఆర్సీ, వర్సిటీ, ఎన్ఎంసీ ఆదేశాలను పట్టించుకోని కాలేజీలు ఒక్కో స్టూడెంట్ నుంచి
Read Moreరాహుల్ నేతృత్వంలోరాజ్యాంగాన్ని కాపాడుకున్నాం: ఎంపీ వంశీకృష్ణ
లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ స్పందించారు. రాహుల్ నేతృత్వంలో ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకున్నామని
Read Moreరాహుల్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యత గెలిచింది..దేశ చరిత్రలో ఇవాళ సువర్ణ దినం: సీఎం రేవంత్
లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దేశ చరిత్రలో ఈ రోజు సువర్ణ దినంగా నిలిచిపోతుందన్నారు
Read Moreఇపుడు ప్రజలు గుర్తొచ్చారా.? కేటీఆర్ పాదయాత్రపై కవిత కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కౌంటర్ వేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ప్రజల్లో ఉండలేదు
Read More30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయండి..కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి&nbs
Read Moreఏప్రిల్ 20న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 20న కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలిస్తారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మేడిగడ్డ ,అన్న
Read Moreతెలంగాణలో 48 శాతం మందికే కుల ధృవీకరణ పత్రాలు
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదని, ఇందులో వీరి వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నట్
Read Moreరిజర్వేషన్లే లైఫ్ లైన్.. అవి లేకపోతే ఎస్సీ, ఎస్టీల ఉనికి కనుమరుగు !
రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా నిర్ణాయక పదవుల్లో సరైన వాటా దక్కడం లేదని, ఇందులో వీరి వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉన్నట్లు తేల
Read Moreసమ్మె విరమించుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు...డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..
గత కొద్దిరోజులుగా సమ్మె బాట పట్టిన విద్యుత్ శాఖ ఆర్టిజన్లు సమ్మె విరమించుకున్నారు. ట్రాన్స్కో సీఎండీతో ఆర్టిజన్ల సమస్యలు చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆ
Read Moreవిద్య, వైద్యం కోసం ఎక్కువగా అప్పులు చేస్తున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారే !
రాష్ట్రంలో అగ్ర కులాల వాళ్లు అన్నింట్లోనూ అగ్రస్థానంలోనే ఉన్నారు. ఆస్తిపాస్తుల్లోనూ, వ్యవసాయ భూముల్లోనూ, వ్యాపార రంగం, చదువులు ఒక్కటేమిటి.. దేంట్లోనూ
Read More













