తెలంగాణం
ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి : పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ తూప్రాన్, వెలుగు: ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీలను రై
Read Moreఏఐతో డీసిల్టింగ్ పనులు.. వాటర్బోర్డ్ మరో కొత్త టెక్నాలజీ
హైదరాబాద్సిటీ, వెలుగు: రోబోటిక్ టెక్నాలజీతో మానవ రహిత పారిశుధ్య పనులను చేపట్టిన వాటర్బోర్డు కొత్తగా ఏఐ టెక్నాలజీని వాడి డీ సిల్టింగ్ పనులను నిర్వహి
Read Moreరూ.9.90 కోట్లతో తిరుమలగిరి లేక్ పునరుద్ధరణ : ఎమ్మెల్యే శ్రీగణేశ్
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు-7 పరిధిలోని తిరుమలగిరి చెరువు పునరుద్ధరణ, సుందరీకరణతో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ ప
Read Moreటీజేఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి : ప్రొఫెసర్ కోదండరాం
పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ముషీరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆ పార్టీ రాష
Read Moreదగ్గుబాటి ఫ్యామిలీ ఐదో‘సారీ’ రాలే.. 23న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశం
లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్! బషీర్బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబం మరోసారి కోర్టులో హాజరుకా
Read Moreమానవ జ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. బిట్సా గ్లోబల్ మీట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్/శామీర్పేట, వెలుగు: మానవ విజ్ఞానం, విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రత్యామ్నాయం కాదని గవర్నర్ జిష్ణ
Read Moreవిద్యుత్ సమస్యలు పరిష్కరించాలి : వారాల మహేశ్కుమార్
జీడిమెట్ల, వెలుగు: సూరారం లక్ష్మీనగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్తు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు వారాల మహేశ్కుమార్
Read Moreభీమేశ్వర ఆలయానికి రూ.1 కోటిపైగా ఆదాయం
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపులో భారీగా ఆదాయం సమకూరింది. 15 రోజు
Read Moreఆస్తిని కాజేసేందుకు అత్తను చంపిండు.. అల్లుడితో పాటు మరో 8 మంది అరెస్ట్
కొండపాక, (కుకునూరు పల్లి), వెలుగు: మహిళ మృతి కేసులో ఆస్తి కోసమే అత్తను అల్లుడు చంపినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన 8
Read Moreబీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చెయ్యాలి : జాజుల
లేందటే.. పండుగ తర్వాత సెక్రటేరియెట్ ముట్టడి: జాజుల హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో బీసీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హా
Read Moreవినికిడి లోపాన్ని తొలిదశలో గుర్తించాలి : ప్రొఫెసర్ ఎం.సందీప్
పద్మారావునగర్, వెలుగు: బాలల్లో వినికిడి లోపాన్ని తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే సులువుగా నయం అవుతుందని ఏఐఐఎస్హెచ్&
Read Moreస్కూళ్ల రిపేర్లకు రూ.500 కోట్లు!..సర్కారుకు ప్రపోజల్స్ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సివిల్ వర్క్స్ కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు బడ్జెట్లో అడగాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున
Read Moreసిటీలో కుప్పలుకుప్పలుగా చైనా మాంజా సీజ్
బషీర్బాగ్/అంబర్పేట/ ఘట్కేసర్, వెలుగు: సిటీలో శుక్రవారం వేర్వేరు చోట్ల భారీగా నిషేధిత చైనా మాంజా పట్టుబడింది. సుల్తాన్బజార్ప్రాంతంలో కందేశ్ పవన్ క
Read More












