తెలంగాణం

భూపాలపల్లి జిల్లాలో సరస్వతి అంత్య పుష్కరాల కోసం 250 ఎకరాల్లో పార్కింగ్‌‌‌‌‌‌‌‌, 2,500 మందితో నిఘా

సరస్వతి అంత్య పుష్కరాల కోసం పోలీసుల పకడ్బందీ ప్లాన్‌‌‌‌‌‌‌‌     ట్రాఫిక్‌‌‌

Read More

పంచేంద్రియాలను కదిలించే కథలు.. అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన హవ్వ కథలు

తెలుగు పాత్రికేయ, సాహిత్య రంగాల్లో పరిచయం అక్కర్లేని పేరు సతీష్​ చందర్​. కవి, రచయిత, పత్రికా సంపాదకులుగా ప్రసిద్ధులు. వృత్తి, ప్రవృత్తిలో అపార ప్రజ్ఞా

Read More

వంతెన.. వేదన.. పదేండ్లుగా అసంపూర్తిగానే మానేరు వాగు బ్రిడ్జి నిర్మాణం

పదేండ్లుగా అసంపూర్తిగానే పనులు భారీ వరదలకు నిర్మాణంలోనే కూలుతున్న గడ్డర్లు  వేసవిలో తాత్కాలిక రోడ్డుతో ప్రయాణం  బ్రిడ్జి నిర్మాణాని

Read More

అమెరికా లో యాక్సిడెంట్‌‌‌‌.. నల్గొండ స్టూడెంట్‌‌‌‌ మృతి

నల్గొండ, వెలుగు : అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో నల్గొండ జిల్లాకు చెందిన యువతి చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా

Read More

కండ్లలో కారం చల్లి, గొంతు నులిమి.. తల్లీకూతురు దారుణ హత్య

ఆస్తి గొడవల కారణంగా బంధువులే హత్య చేశారని అనుమానాలు నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఘటన హాలియా, వెలుగు : తల్లీకూతురు దారుణహత్యకు గురైన ఘటన న

Read More

తెలంగాణలో వచ్చే మూడ్రోజులు ఎండలతో జాగ్రత్త..వైద్యారోగ్య శాఖ సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఎండల తీవ్రత పెరిగి సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ

Read More

మంగల్ పల్లిలోని రాఘవేంద్ర హోటల్ లో బటర్ మిల్క్లో ఈగలు...నలుగురు కస్టమర్లకు అస్వస్థత

ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ మంగల్​పల్లిలోని రాఘవేంద్ర హోటల్​లో కలుషిత బటర్ మిల్క్ తాగి నలుగురు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు

Read More

మక్కల కొనుగోళ్లలో కొర్రీలు..ఎకరాకు 26.50 క్వింటాళ్ల సేకరణ

వాస్తవ దిగుబడి 35 క్వింటాళ్ల పైనే మిగిలిన మక్కలు ప్రైవేట్​లో అమ్మకం క్వింటాల్​కు రూ.650 దాక లాస్ సీలింగ్​ ఎత్తేయాలని రైతుల డిమాండ్​ మంచి

Read More

పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల తర్వాత.. ఇక కరెంట్ వంతు.. త్వరలో కరెంట్ బిల్లుల మోత!

న్యూఢిల్లీ:   ఇప్పటికే   పెట్రోల్, డీజిల్, సీఎన్‌‌‌‌జీ ధరలు పెరగడంతో ఇబ్బందిపడుతున్న  వినియోగదారులకు త్వరలో కరెంట్

Read More

రాజధాని ఎక్స్‌‌ప్రెస్‌‌ లో అగ్ని ప్రమాదం

మధ్యప్రదేశ్​లోని రత్లాం జిల్లాలో ఘటన భోపాల్(రత్లాం): మధ్యప్రదేశ్‌‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం– హజ్రత్ నిజాముద్దీన్ రాజధా

Read More

కేబుల్ బ్రిడ్జి పై కారు బీభత్సం...బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులకు గాయాలు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లోని కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వైపు నలుగురు యువకుల

Read More

మంచిర్యాల జిల్లాలోని ఇంకో రెండు సీహెచ్సీలు

భీమిని, వేమనపల్లి పీహెచ్​సీలు అప్​గ్రేడేషన్​ ఫీజిబులిటీ రిపోర్టు పంపిన అధికారులు  రెండు చోట్ల కొత్తగా డయాలసిస్​ సెంటర్లు మారుమూల మండలాల్

Read More