తెలంగాణం

ఆసిఫాబాద్: వైస్ ప్రిన్సిపాల్ మాకొద్దు..కలెక్టరేట్ ఎదుట స్టూడెంట్లు ఆందోళన

ఆసిఫాబాద్, వెలుగు: వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ బాబు బూతులు తిడుతున్నాడని, చిన్న చిన్న కారణాలకే విచక్షణారహితంగా కొడుతున్నాడని ఆరోపిస్తూ ఆసిఫాబాద్​ జిల్లా

Read More

జూరాలకు కొనసాగుతున్న వరద.. భద్రాచలం తగ్గుతున్న గోదావరి ఉధృతి

భద్రాచలం/భూపాలపల్లి, వెలుగు : గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం 4.27 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద సాయంత

Read More

జన్నారం: ఫారెస్ట్ ఆఫీసర్లపై కేసు నమోదు చేయాలని ఆందోళన : ఆదివాసీలు

జన్నారం, వెలుగు: ఆదివాసీ యువకులపై దాడి చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్ట

Read More

కాక్రోచ్ నిరసనలను కేస్ స్టడీగా అధ్యయనం చేయాలి..ఆర్ఎస్ఎస్ నేత లిమాయే విమర్శ

గువహటి/న్యూఢిల్లీ: నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ అంశంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) చేపట్టిన నిరసనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)

Read More

రాయికల్: చనిపోతున్నానని ఇంటికి ఫోన్..కాపాడిన పోలీసులు

రాయికల్, వెలుగు: చావుబతుకుల్లో ఉన్న ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. జగిత్యాల జిల్లా రాయికల్​కు చెందిన బోడి నాగరాజు సోమవారం పురుగు మందు తాగి తాను చనిపోత

Read More

ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక డాష్‌‌ బోర్డు, స్పీడ్ సెల్..సీఎస్ సంజయ్ జాజు వెల్లడి

వారం రోజుల్లో పథకాలపై సీఎంతో సమావేశం సచివాలయంలో వివిధశాఖల అధికారులతో సీఎస్ సమీక్ష హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను

Read More

రాజన్న సిరిసిల్ల: డీసీపీయూలో అక్రమ నియామకాలపై విచారణ చేపట్టాలి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగంలో కాంట్రాక్ట్ నియామకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అక్రమంగా ఎం

Read More

భీమారం మండలంలోని నాలుగేండ్ల బాలికపై అడవి పంది దాడి

జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని కాజిపల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ నాలుగేండ్ల బాలికపై అడవి పంది దాడి చేసింది. స్థాన

Read More

గుడికి పోతే క్షుద్ర పూజలంటారా?..అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి హరీశ్ రావు లీగల్ నోటీసులు  

హైదరాబాద్, వెలుగు: దేవాలయాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారంటూ తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ

Read More

70 వేల సంతకాలతో గోరక్షణ ఉద్యమం : కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు మంథని సతీశ్భవానీ

కోల్​బెల్ట్, వెలుగు: దేశంలో గో సంరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన70 వేల సంతకాలను ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానిని

Read More

యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎదుట నిర్వాసితుల ధర్నా..హామీలు అమలు చేయాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్

మిర్యాలగూడ, వెలుగు : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా

Read More