తెలంగాణం

భూముల రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు..గడువులోగా 2,240 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

ప్రతి సర్వే నంబర్‌కు  భూదార్ కేటాయిస్తూ భూభారతిలో నమోదు చేయాలి నక్షా లేని 373 గ్రామాల్లో సర్వేకు ముందస్తు నోటీసులు తప్పనిసరి అని వెల్లడ

Read More

ఫీల్డ్లో ఉండకుండా.. ఆఫీసుల్లో కూర్చుంటరా ? ఇరిగేషన్ అధికారులపై సెక్రటరీ శ్రీధర్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ అధికారుల నిర్లక్ష్యంపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు ఫీల్డ్​లో తిరగకుండా.. ప్రాజెక

Read More

ఆర్వోబీ, ఆర్‌‌‌‌యూబీ మంజూరు చేయండి : నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌‌‌

రైల్వే మంత్రిని కోరిన ఎంపీ అర్వింద్‌‌‌‌ నిజామాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు చేపట్ట

Read More

ఆదిలాబాద్లో చిన్నారి కిడ్నాప్.. బస్టాండ్లో ఇతరులకు అప్పగించిన మహిళ

ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ పట్టణంలో చిన్నారి కిడ్నాప్​ కలకలం రేపింది. బస్టాండ్​లో ఓ మహిళ బాలికను ఇతరుల

Read More

టీచర్లు బాధ్యతగా పని చేయాలి : సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: టీచర్లు తమ వృత్తి విలువలు, ధర్మాన్ని కాపాడాలని, విధుల్లో అశ్రద్ధ అంటే విద్యార్థుల విద్య, భద్రతలను నిర్లక్ష్యం చేయడమేనని సిద్ద

Read More

హైడ్రాను వద్దంటున్నది BRS లీడర్లు, కబ్జాకోరులే.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా: CM రేవంత్‌‌‌‌రెడ్డి

మాకు కోర్టులపై విశ్వాసం ఉంది.. తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం హైడ్రా.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ రాష్ట్రంలో ఇకపై ఫీజు రీయింబర్స

Read More

కొడిమ్యాల అడవిలో అక్రమాలు...వరుసగా విజిలెన్స్, ఏసీబీ దాడులు

    చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలకు నిలయమైన అడవిలో అక్రమాల ఆరోపణలు     చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లింగ్

Read More

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద..జూరాల నుంచి 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

శ్రీశైలం, వెలుగు: ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. వానాకాలం మొదలై రెండు నెలలైనా ఇప్పటివరకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో రాలేదు. మంగళవారం జూరాల

Read More

మూడేండ్ల చిన్నారి బతుకు పోరాటం..పుట్టుకతోనే మలద్వారం, ఎడమ కిడ్నీ లేక... పొట్ట నుంచే మల, మూత్ర విసర్జన

కడుపుకు మెడికల్​ బ్యాగ్ ఏర్పాటు..  మూత్రం పోస్తే నరకమే.. ఆపరేషన్ ​కోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు   ఆగస్టు 3న కోయంబత్తూరు ప

Read More

పెండింగ్ ప్రాజెక్టులను స్పీడప్ చేయండి..కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు కేటీఆర్ విజ్ఞప్తి 

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని రిక్వెస్ట్ న్యూఢిల్లీ, వెలుగు: పెండింగ్‌‌లో ఉన్న తెలంగాణ  రైల్వే ప్రాజెక్టులను వేగ

Read More

2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

నిజాంపేట, వెలుగు: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి  సాధించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. మంగళ వారం నిజాంపేట్ మండలం చెల్మెడ

Read More

శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం : నారాయణపేట కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, వెలుగు: శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన

Read More

ములుగు జిల్లాలో టోర్నడో.. 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూలిన భారీ వృక్షాలు

ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లాను టోర్నడోలు వెంటాడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో అటవీ ప్రాంతంలో బలమైన గాలులు రావడంతో పాటు సుడిగాలుల రూపంలో కూకటి వే

Read More