తెలంగాణం
సమర్థ భూ పరిపాలనే లక్ష్యంగా రెవెన్యూ జేఏసీ స్టడీ
బెంగళూరులో రెవెన్యూ క్లబ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలన తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని టీజీఈజేఏసీ నేతల ప్రతిపాదన హైద
Read Moreకోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరైన సీఎస్
హైదరాబాద్, వెలుగు: ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నప్పుడు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం హైకోర్టు
Read Moreకేటీఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావ..నాంపల్లి కోర్టులో వేసిన సంపత్ కుమార్
బేగంబజార్, వెలుగు: ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్, నమస్తే తెలంగాణ పత్రిక, తెలుగు స్క్రైబ్ యాజమాన్యంపై బుధవారం నాంపల
Read Moreబీఆర్ఎస్ లోనే ఉన్నా.. పార్టీ మారుతలేను : మాజీ మంత్రి మల్లారెడ్డి
పద్మారావునగర్, వెలుగు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బోయిన్పల్లిలో తన
Read Moreకృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చే
Read Moreప్రభుత్వమే వడ్లను మిల్లర్లకు అప్పగించాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొని మిల్లర్లకు అప్పగించాలని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చే
Read Moreపబ్లిసిటీ కోసమే సీఎంకు హరీశ్ రావు లేఖ : ప్రభుత్వ విప్ వేముల
వరి వేస్తే ఉరేనన్న మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా?: ప్రభుత్వ విప్ వేముల హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే హరీశ్ రావు పబ్లిసిటీ కోసమే సీఎం ర
Read Moreపట్నం జనానికి పానీ కష్టాలు.. అరగంటకు మించి నల్లా నీరు రావట్లే.. ఒక్కొక్కరికి 30 లీటర్లే !
‘మిషన్ భగీరథ’ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో నీళ్లు రాక పరేషాన్.. మిషన్ భగీరథ అర్బన్ స్కీ
Read Moreపనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని, లేదంటే యాక్షన్ తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇక ఆలస్యం చేస్తే స
Read Moreతూర్పారపడితేనే వడ్ల కాంటా.. తాలు పేరుతో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం
రైతులను వెంటాడుతున్న అకాల వర్షాల భయం సరిహద్దు మండలాల్లో కర్నాటక రాష్ట్రానికి తరలుతున్న ధాన్యం మహబూబ్నగర్, వెలుగు: వడ్ల కొనుగోళ్ల విషయంలో వచ
Read Moreడిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం
71 నుంచి 45 శాతానికి పడిపోయిన సౌత్ డిస్కం 13 శాతంతో అతి చిన్న డిస్కంగా ఎన్పీడీసీఎల్ ఈ వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర
Read Moreముష్కిన్ చెరువు షెడ్లలోంచి వెళ్లిపోండి..10 రోజులు సమయం ఇచ్చిన హైడ్రా
చెరువును వ్యర్థాలతో నింపి.. షెడ్లతో కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండల
Read Moreపెట్రోల్ ధరల పెంపు ఉండదు..కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బల్క్ యూజర్లు బంకుల వద్దకు రావద్దు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: పెట్రోల్ ధరల పెంపు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తె
Read More












