తెలంగాణం

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్:శబరిమల అయ్యప్ప స్వామికి మిథున మాస ప్రత్యేక పూజలు.. ఐదురోజులు తెరుచుకోనున్నఆలయం

కేరళ అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం ఈ రోజు ( జూన్​ 14) సాయంత్రం 5 గంటలకు ఓపెన్​ చేయనున్నారు.  మిథున మాసం సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆ

Read More

హైదరాబాద్లో షాది ముబారక్ స్కాం.. రూ.21 లక్షలు నొక్కేసిన ఆర్ఐ సహా 5 మంది అరెస్ట్

షాదీ ముబారక్ స్కీం ను వాడుకుని 21 లక్షల రూపాయల స్కాం కు పాల్పడిన ముఠా గుట్టురట్టు చేశారు అత్తపూర్ పోలీసులు. నకిలీ పత్రాలు సృళష్టించి ప్రభుత్వ సొమ్మును

Read More

పాపికొండలు విహారయాత్రకు బ్రేక్.. బోట్ల ఫిట్నెస్.. భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్న అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి అందాలు చూడాలంటే పాపికొండల విహార యాత్ర చేయాల్సిందే.. తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్​ రాజమండ్రి వరకు విహారయాత్రను ప

Read More

ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలి..టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

బాధిత కుటుంబానికి నెలకు రూ.50 వేల పెన్షన్​ ఇవ్వాలి మైనర్లపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్​​ హ

Read More

రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. సిద్దిపేట, జనగామ జిల్లాలో ఘటనలు

రాజీవ్  రహదారిపై ముగ్గురు రిసెప్షన్​కు వెళ్లి వస్తుండగా మృతి రఘునాథపల్లిలో  ఇద్దరు దుర్మరణం సిద్దిపేట/రఘునాథ్​పల్లి, వెలుగు: రెండు

Read More

ప్రైవేట్ కు దీటుగా సర్కారు బడి..అందంగా నిజామాబాద్ జిల్లా నారాయణపేట స్కూల్ ప్రాంగణం

వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభానికి స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్  జిల్లా జక్రాన్ పల్లి మండలం నారాయణపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రీ ప్రైమర

Read More

గోదావరిఖనిలో ఫుడ్ పాయిజన్...11 మంది మెడికోలకు అస్వస్థత

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్​ కాలేజీలో సెకండ్​ ఇయర్​ చదువుతున్న 11 మంది ఎంబీబీఎస్​ స్టూటెంట్లు ఫుడ్​ పాయిజన్​

Read More

బాచుపల్లిలోని 3.09 ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించాలి.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌‌ 83లో గల 3.09 ఎకరాల భూమిని ల్యాండ్​ సీలింగ్​ కింద పరిగణించడం

Read More

నర్సంపేటలో బీరు సీసాతో జర్నలిస్ట్ పై దాడి

నర్సంపేట / వరంగల్, వెలుగు : బీరు సీసాతో ఓ వ్యక్తి జర్నలిస్టుపై దాడికి దిగిన ఘటన శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ

Read More

పూర్తి పారదర్శకంగా మక్కల వేలం మార్క్‌‌ఫెడ్ వివరణ

హైదరాబాద్​, వెలుగు: మక్కల వేలం పాటను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మార్క్‌‌ఫెడ్ స్పష్టం చేసింది. ఈ నెల 13న ‘వెలుగు’ దినప

Read More

కరీంనగర్ టౌన్: అల్ఫోర్స్ స్టూడెంట్లకు ఐఐటీ,ఎన్ఐటీల్లో సీట్లు

కరీంనగర్ టౌన్,వెలుగు: మొదటి రౌండు కౌన్సిలింగ్​ల ద్వారా 108 మంది అల్ఫోర్స్ విద్యార్థులకు జాతీయ స్థాయి ఐఐటి,ఎన్ఐటీల్లో  సీట్లు రావడం గొప్ప  వి

Read More

కరీంనగర్: ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐవీవై స్కూల్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ ప్రజలకు సువిశాలమైన క్రీడా ప్రాంగణం, డిజిటల్ క్లాస్ రూమ్స్ అనుభవం గల టీచర్స్  ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రీ ప్రైమరీ న

Read More

కొత్తపల్లి: విజ్ఞానంతోనే విజేతలు

కొత్తపల్లి, వెలుగు : విజ్ఞానాన్ని ఆస్వాదిస్తేనే విజేతలుగా నిలుస్తారని లయన్స్​ క్లబ్​​ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండరాం అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని

Read More