తెలంగాణం

బీఆర్ఎస్ లోనే ఉన్నా.. పార్టీ మారుతలేను : మాజీ మంత్రి మల్లారెడ్డి

పద్మారావునగర్, వెలుగు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. బోయిన్​పల్లిలో తన

Read More

కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్​వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చే

Read More

ప్రభుత్వమే వడ్లను మిల్లర్లకు అప్పగించాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొని మిల్లర్లకు అప్పగించాలని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చే

Read More

పబ్లిసిటీ కోసమే సీఎంకు హరీశ్ రావు లేఖ : ప్రభుత్వ విప్ వేముల

వరి వేస్తే ఉరేనన్న మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా?: ప్రభుత్వ విప్ వేముల హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే హరీశ్ రావు పబ్లిసిటీ కోసమే సీఎం ర

Read More

పట్నం జనానికి పానీ కష్టాలు.. అరగంటకు మించి నల్లా నీరు రావట్లే.. ఒక్కొక్కరికి 30 లీటర్లే !

‘మిషన్​ భగీరథ’ పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం  నేటికీ పూర్తిస్థాయిలో నీళ్లు రాక పరేషాన్​.. మిషన్ భగీరథ అర్బన్ స్కీ

Read More

పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు : మంత్రి పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేయాలని, లేదంటే యాక్షన్ తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్  ఫైర్  అయ్యారు. ఇక ఆలస్యం చేస్తే స

Read More

తూర్పారపడితేనే వడ్ల కాంటా.. తాలు పేరుతో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం

రైతులను వెంటాడుతున్న అకాల వర్షాల భయం సరిహద్దు మండలాల్లో కర్నాటక రాష్ట్రానికి తరలుతున్న ధాన్యం మహబూబ్​నగర్, వెలుగు: వడ్ల కొనుగోళ్ల విషయంలో వచ

Read More

డిస్కంల వాటాలు తేలినయ్..రైతు డిస్కం వాటా 42 శాతం  

71 నుంచి 45 శాతానికి పడిపోయిన సౌత్ డిస్కం  13 శాతంతో అతి చిన్న డిస్కంగా ఎన్పీడీసీఎల్‌‌‌‌ ఈ వాటాల ఆధారంగానే ఉద్యోగుల సర

Read More

ముష్కిన్ చెరువు షెడ్లలోంచి వెళ్లిపోండి..10 రోజులు సమయం ఇచ్చిన హైడ్రా 

చెరువును వ్యర్థాలతో నింపి..  షెడ్లతో కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపణ  హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌ల

Read More

పెట్రోల్ ధరల పెంపు ఉండదు..కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బల్క్​ యూజర్లు బంకుల వద్దకు రావద్దు : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హైదరాబాద్, వెలుగు: పెట్రోల్​ ధరల పెంపు ఉండదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తె

Read More

మే10న బీజేపీ జనాగ్రహ సభ..పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్.. హాజరుకానున్న ప్రధాని మోదీ   

రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం పోస్టర్‌‌ను ఆవిష్కరించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ కే

Read More

పదోన్నతుల్లో జీపీవోలకు చోటు..రొటేషన్ పద్ధతి ఖరారు చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు:  రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ నిబంధనలకు సవరణలు చేస్తూ బుధ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథతో లక్షల కోట్లు దోపిడీ: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ చేసిన అప్పులను కాంగ్రెస్ సర్కార్ తీరుస్తోంది: మంత్రి వివేక్ ​వెంకటస్వామి ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం యువతకు జర్మనీలో ఉపాధ

Read More