తెలంగాణం
దొంగతనాలకు ట్రైనింగ్.. మోస్ట్ వాంటెడ్ దొంగలు అరెస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 40 చోరీలు చేసిన శ్రీకాంత్ గ్యాంగ్
యువకులకు గాలం .. పోలీసులకు సవాల్ నల్గొండ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వరుస చోరీలతో పోలీసులకు సవాల్గా మారి
Read Moreఅర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. ఆలయ విగ్రహంతో అదృశ్యం
తెల్లవారేసరికి చెరువులో మృతదేహం మేడిపల్లిలో మిస్టరీగా మారిన ఘటన మేడిపల్లి, వెలుగు: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధ
Read Moreఅయ్యో ఎంత పని చేశారు .. ఆలుమొగల లొల్లి.. పసికందును నేలకేసి కొట్టిన తండ్రి.. జోగిపేటలో ఘటన
18 రోజుల చిన్నారి మృతి జోగిపేట, వెలుగు: భార్యభర్తల మధ్య జరిగిన గొడవ పసికందు మృతికి దారితీసింది. క్షణికావేశంలో తండ్రే చిన్నారిని నేలకేసి కొట్టి
Read Moreఅడుగంటిన బావుల్లో భగీరథ యత్నం.. ఎల్నినో ప్రభావంతో కొత్త బావులు, బోర్లపై రైతన్నల దృష్టి
కరీంనగర్/శంకరపట్నం, వెలుగు: వర్షపాత లోటుతో కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ బావులు అడుగంటుతున్నాయి.. బోర్లు వట్టిపోతున్నాయి.. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో
Read Moreఎల్నినోపై 27 మంది నిపుణుల కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసి వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం 27 మంది
Read Moreకలిసి నడుస్తారా..ప్రత్యామ్నాయం చూసుకోమంటారా? : అభయ్ పాటిల్
పార్టీ నేతలను ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్ పాటిల్ గతం వదిలేయండి.. భవిష్యత్ గురించి ఆలోచించాలని సూచన వ్యక్తులు కాదు.. ప
Read Moreఅంతరిక్షంలోకి సూక్ష్మ శిల్పాలు.. విక్రమ్ 1 ద్వారా పంపిన వరంగల్ కు చెందిన సూక్ష్మశిల్పి
అంతరిక్షంలోకి పంపిన తొలి భారతీయ సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ కరీంనగర్కు చెందిన యువ ఇంజినీర్ కత్రోజు రోహిత్ కీలక
Read Moreనోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలు పెట్టాల్సిందే..ప్రైవేటు బడులకు విద్యాశాఖ ఆదేశం
ఆదాయ, వ్యయాల లెక్కలు ఆన్లైన్ చేయాలి ఈ నెల 30లోపు గత రెండేండ్ల లెక్కలివ్వాలి: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ హైదరా
Read Moreఊపందుకుంటున్న ‘పాలమూరు’ పనులు.. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు పంపుల వెట్ రన్ సక్సెస్
నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకుంటున్నాయి. గత నెల 5న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ర
Read Moreఖమ్మం జిల్లా: బంగారం తక్కువ ధర అన్నారు.. రూ.85.70 లక్షల మోసంచేశారు.. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లు అరెస్టు
దోచుకున్న సొమ్ముతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కామేపల్లి, వెలుగు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి రూ.85.70 లక్షలు వసూలు చేసిన ఇద్దరు అంతర
Read Moreకల్తీలపై కఠిన చట్టం..సమగ్ర చట్టాలు ఉన్న దేశాల్లో అమలుతీరుపై అధ్యయనం : సీఎం రేవంత్ రెడ్డి
శాసనసభలో సమగ్రంగా చర్చించి ఆమోదం క్యూర్ పరిధిలో పైలెట్&
Read Moreటీజీసీపీ గెట్ -2026 ప్రొవిజనల్ కీ విడుదల
హసన్ పర్తి, వెలుగు: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసీపీగెట్&ndash
Read Moreహాస్పిటళ్ల పనితీరుపై డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ
ఓపీ నుంచి ఐపీ వరకు అన్ని సేవలపై నిరంతర నిఘా హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు ఇకపై నిరంతరం
Read More












