తెలంగాణం

సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్

మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికపై.. రంగంలోకి ఎంపీ చామల  మోత్కూరు,  తిర్మలగిరి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల 

Read More

నాగేష్ ను సొంతం చేసుకోవాలనే మమతపై పెట్రోల్ దాడి

వివాహేతర సంబంధమే కారణం మమత, చిన్నారి హత్య కేసులో నిందితురాలు రిమాండ్ చండూరు (నాంపల్లి) వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెట్రోల్ దాడి ఘట

Read More

ఫిబ్రవరి 17 నుంచి అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల11న

Read More

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో గెలుస్తాం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలి

Read More

వైభవంగా నారసింహుడి చక్రస్నానం

నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్న పాతగుట్ట బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, వెలుగు: పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మో

Read More

సీఎం ఫొటో మార్ఫింగ్‌‌ పై నమోదైన కేసు వివరాలివ్వండి : హైకోర్టు

    రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్‌‌ చేసి

Read More

మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి కన్నుమూత

పెద్దపల్లి జిల్లా  మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి కన్నుమూశారు.   అనారోగ్యంతో  కొంతకాలంగా హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటల్లో చి

Read More

సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాల‌‌న‌‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య      సమాచార శాఖ వెబ్‌‌సైట్ ఆవిష్కరణ  హైదరాబాద్, వెలుగు: సంక్షే

Read More

ఉపాధి చట్టం కోసం ఉద్యమించాలి : మీనాక్షి నటరాజన్

పంజాబ్ రైతుల తరహాలో కూలీలు పోరాడాలి: మీనాక్షి నటరాజన్     పేదల పొట్టగొట్టే చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అచ్చం

Read More

సహజ సిద్ధ వ్యవసాయంతో ప్రాణికోటికి మేలు : మాజీ మంత్రి రఘువీరారెడ్డి

మాజీ మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడి     6వ తేదీ నుంచి అన్మాస్​పల్లిలో విత్తన పండుగ పంజాగుట్ట, వెలుగు: సహజ సిద్ధ వ్యవసాయంతో ప్ర

Read More

రైల్వే ప్రాజెక్టు ల్లో తెలంగాణ‌‌కు ప్రాధాన్యత‌‌ : సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ 

 కేంద్ర బడ్జెట్‌‌లో రాష్ట్రానికి  రూ. 5,454 కోట్లు కేటాయించింది: సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్​      2014 &nda

Read More

బీఆర్ఎస్, బీజేపీ కొట్లాట..పబ్లిక్ బోర్ విషయంలో గొడవ..నాచారంలో ఘటన

నాచారం, వెలుగు: నాచారంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సోమవారం రైతు బజార్​లో పబ్లిక్ బోర్ విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన వాగ్వా

Read More

మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్కులాచారి

బోధన్, వెలుగు : జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని, బోధన్​లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులాచారి అన్నారు. సో

Read More