తెలంగాణం
అభివృద్ధికి సహకరించకపోతే బొందపెడ్తం.. నిధుల కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను వందసార్లయినా కలుస్తం: సీఎం రేవంత్రెడ్డి
ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకుంది పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఓట్ చోరీ నుంచి దృష్టిని మరల్చేందుకే సోనియా, రాహుల్పై అక్రమ కేసులు
Read Moreచేతులు కలిసిన శుభవేళ.. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే చోటికి చేరిన కాంగ్రెస్ అసమ్మతి నేతలు
ఆదిలాబాద్ కొత్త డీసీసీ అధ్యక్షుడితో ఏకమైన అన్ని వర్గాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం సర్పంచ్ ఎన్నికలవేళ గ్రూప్
Read Moreప్రైవేట్ స్కూళ్ల యూనిఫాంల కుట్టు పనులు డ్వాక్రా సంఘాలకే : మంత్రి సీతక్క
మహిళా సాధికారతే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్: మంత్రి సీతక్క 95 % మంది మహిళలకు ఉపాధి కల్పనే టార్గెట్ అని వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్
Read Moreకంపెనీలకు లాభం చేకూర్చేందుకే విత్తన చట్టం : రైతు సంఘాల నేతలు
కేంద్రం తెచ్చిన ముసాయిదా బిల్లుపై రైతు సంఘాల అభ్యంతరం పరీక్షలు లేకుండా విదేశీ విత్తనాల దిగుమతిపై ఆగ్రహం &nb
Read Moreఆర్కేపీ ఓసీపీ ఫేజ్-2 విస్తరణకు డిసెంబర్ 3న పబ్లిక్ హియరింగ్
ఇండ్లు కోల్పోయి ఇబ్బందులు పడతామంటున్న స్థానికులు సభకు వచ్చి తమ అభిప్రాయాలు తెలపాలన్న మందమర్రి ఏరియా జీఎం &n
Read Moreకేంద్రం ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కేస్తున్నది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
సభలో అందరికీ మాట్లాడేచాన్స్ ఇవ్వాలి న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్లో ప్రజల గొంతు విని పించాల్సిన బాధ్యత ప్రతి ఎంపీపై ఉందని పెద్దపల్లి లోక్సభ
Read Moreభద్రతపై చిన్నపాటి ఖర్చు.. విలువైన ప్రాణాలకు రక్ష : ఎం.దానకిషోర్
భద్రతా సదస్సులో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం
Read Moreపంచాయతీ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేయాలి.. చెన్నూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి వివేక్ భేటీ
రాష్ట్ర-అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని వెల
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ లో ఫుల్ జోష్.. సీఎం పర్యటన సక్సెస్ తో క్యాడర్ ఖుష్
భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. పంచాయతీ
Read Moreనర్సంపేటకు నాలుగు లైన్ల రోడ్డు..వరంగల్ సిటీ నుంచి 40 కిలోమీటర్ల రహదారి
రూ.165 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇక మహబూబాబాద్, ఖమ్మం వెళ్లే వారికి ప్రయాణం సాఫీ&n
Read Moreవారసత్వంపై బీజేపీది రాజకీయం : కేటీఆర్
అధికారంలోకి రావడానికి టీడీపీ, శివసేన వంటి పార్టీలను వాడుకుంది: కేటీఆర్ బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ కాంగ్రెస్
Read Moreఅభ్యర్థి నామినేషన్ చింపడంపై ఎంక్వైరీ..జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో ఘటన
గద్వాల, వెలుగు: నామినేషన్ వేయకుండా అడ్డుకొని బంధించిన ఘటనపై రెవెన్యూ, పంచాయతీ, పోలీసు అధికారులు ఎంక్వైరీ చేశారు. గత నెల 29న కేటీ దొడ్డి మండలం చింతలకుం
Read Moreహామీలిస్తూ బుజ్జగిస్తూ... యాదాద్రి జిల్లాలో ఉపసంహరణలపై లీడర్ల ఫోకస్
నేడు విత్ డ్రా.. గుర్తుల కేటాయింపు నేటి నుంచి మూడో దశ నామినేషన్లు స్టార్ట్ యాదాద్రి, వెలుగు: మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి
Read More












