తెలంగాణం

పైసలిచ్చినా ఓట్లు వేయరా? ఓటర్లతో గొడవకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు

ఇరువర్గాల మధ్య తోపులాట శివ్వంపేట, వెలుగు: సర్పంచ్​గా పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి అనుచరులు ఓటర్లతో గొడవకు దిగారు. డబ్బులు తీసుకుని ఓటు వేయలేద

Read More

డిసెంబర్ 22న సర్పంచ్ల ప్రమాణం, వార్డు సభ్యులు కూడా.. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు  హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు ముహూర్తం ఖరా

Read More

కాకా స్మారక క్రికెట్ టోర్నీ..అంతర్ జిల్లా టీంలు ఎంపిక

చిట్యాల, వెలుగు: హెచ్ సీఏ, నల్గొండ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో కాక స్మారక టీ20  క్రికెట్ టోర్నీ ఎంపిక పోటీలు మంగళవారం ముగిశాయి. నల్గొండ పట్టణ

Read More

పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

ఈ బాధ్యతనుపసుపు బోర్డు తీసుకోవాలి టర్మరిక్ వాల్యూ చైన్ సమిట్–2025లో మంత్రి తుమ్మల  హైదరాబాద్, వెలుగు: దేశీయ పసుపును ప్రపంచ మార్కె

Read More

ఓటుకోసం.. గుజరాత్ నుంచి నర్సంపేటకు ఒకరు..యూరప్ నుంచి బండి వెలికిచర్ల గ్రామానికి మరొకరు

నర్సంపేట, వెలుగు: మొదటిసారి ఓటు హక్కు వచ్చిన యువకుడు.. సద్వినియోగం చేసుకునేందుకు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడు. వరంగల్​ జిల్లా నర్సంపేట మండల

Read More

మళ్లీ పాత మోడల్లోనే స్కూల్ యూనిఫామ్ : ఎడ్యుకేషన్ ఆఫీసర్లు

    ఈ ఏడాదే డిజైన్ మార్చిన విద్యాశాఖ ఆఫీసర్లు      జనవరి నెలాఖరుకల్లా మండలాలకు క్లాత్  హైదరాబాద్, వెలుగు:

Read More

ఓటమి భయంతో పురుగుల మందు తాగిండు.. పోలింగ్ జరుగుతుండగా సర్పంచ్ అభ్యర్థి సూసైడ్ అటెంప్ట్

కాగ జ్ నగర్, వెలుగు: మూడో విడత సర్పంచ్​ ఎన్నికల పోలింగ్​ జరుగుతుండగా ఓ అభ్యర్థి ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్&zw

Read More

పల్లెలు మరోసారి హస్తానికే పట్టం కట్టాయి : మహేశ్ కుమార్ గౌడ్

  మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు: మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధి

Read More

పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నరు

కొన్ని రంగాల్లో మహిళలే ముందున్నరు: మీనాక్షి నటరాజన్ ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నారని వ్యాఖ్య మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి వి

Read More

ఓటు వేసేందుకు 148 కిలోమీటర్లు సైకిల్పై.. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా మనూర్ కు రిటైర్డ్ సోల్జర్

సంగారెడ్డి, వెలుగు: ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ మాజీ సైనికుడు 148 కిలోమీటర్లు సైకిల్​ తొక్కాడు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలకేంద్రంలో బుధవారం మ

Read More

ఎస్టీ గురుకులాల్లోనూ ‘ఈట్ రైట్’

ఫుడ్ పాయిజన్​కు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు 3 నెలలుగా 300 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్న హెల్త్ ఆఫీసర్లు ఫుడ్​పై అవగాహన కోసం ప్రతి

Read More

ప్రజాస్వామ్యం ఖూనీ.. సుప్రీంకోర్టు, రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు: కేటీఆర్ 

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ: హరీశ్ రావు ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనని కామెంట్​ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యా

Read More