తెలంగాణం
కారులో మంటలు..వ్యక్తి సజీవదహనం..కుటుంబ కలహాలతో సూసైడ్?
కుత్బుల్లాపూర్, వెలుగు: కారులో చెలరేగిన మంటల్లో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. కొన్ని కెమికల్స్ కారులో లభించడంతో ఈ ఘటనను ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్
Read Moreరైతు బీమా క్లెయిమ్లపై ప్రత్యేక దృష్టి.. 76,626 క్లెయిమ్లలో 73,626 పరిష్కారం: మంత్రి తుమ్మల
మూడేళ్లలో ఎల్ఐసీకి రూ.4,270 కోట్ల ప్రీమియం చెల్లించామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభమయ్యే లోపు చని
Read Moreకేటీఆర్ ఆదేశాలతోనే స్పీకర్కు అవమానం ..దళితుడిని టార్గెట్ చేస్తూ చేయించిన కామెంట్లకు గుణపాఠం తప్పదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కట్టప్పలా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కేటీఆర్ వెన్నుపోటు పొడుస్తున్నరని ఆరోపణ న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్
Read Moreగణేశ్ ఉత్సవాల్లో అలెర్ట్గా ఉండాలి.. పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ సూచన
హైదరాబాద్, వెలుగు: గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్
Read Moreవారెంట్లు జారీ అయినా గైర్హాజరు..ఐఏఎస్ అధికారుల తీరుపై హైకోర్టు అసహనం
హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ కేసులో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, రోడ్లు-భవనాల శాఖ మ
Read Moreరాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గా విజయలక్ష్మి బాధ్యతలు
తొలిసారి మహిళకు అవకాశం ఇవ్వడంపై హర్షం పంజాగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్గా, క్యాబినెట్ మంత్రి హ
Read Moreఅసెంబ్లీలో సీఎం వరుస భేటీలు..కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలతో సమావేశమై తాతా మధు ఘటనపై ఆరా
వీడియో క్లిప్పింగ్&
Read Moreనల్గొండ జిల్లాలో పెరుగుతున్న కిడ్నీ రోగులు.. సరిపోని బెడ్లు.. 726 మంది పేషెంట్లకు 84 బెడ్స్
నల్గొండ జిల్లాలో డయాలసిస్ బెడ్స్ సరిపోక పేషెంట్ల తిప్పలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సెంటర్లు ఉన్నా అవస్థలే నల్గొండ, వెలుగ
Read Moreబీసీల వాటా కోసం ఐక్యంగా పోరాడుదాం ..నిజామాబాద్ జిల్లా ఆలూరులో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య,రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు.. ఐలమ్మ మనుమరాలు శ్వేత సంపత్ ఆర్మూర్, వెలుగు: బీసీలకు దక్కాల్సిన వాటా, హక్
Read Moreతాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ సారీ చెప్పాలి .. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&
Read Moreశ్రీపాద రావు సెంట్రల్ హాల్ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ లాబీలో కొత్తగా నిర్మించిన 'దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాల్'ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారం
Read Moreస్పీకర్పై తాతా మధు వ్యాఖ్యలు సరికాదు : గడ్డం వినోద్
దళితుడిని ఉన్నత స్థానంలో చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది: గడ్డం వినోద్&z
Read Moreస్పీకర్ గడ్డం ప్రసాద్పై వ్యాఖ్యలు బాధాకరం : మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్
హైదరాబాద్, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాదిగ హక్కుల దండోర
Read More












