తెలంగాణం
హుస్నాబాద్ ఇక విద్యా హబ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ ల్యాండ్ పత్రాలు అందజేత హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన విద్యా హబ్ గా తీర్
Read Moreహైదరాబాద్ లో అగ్నిప్రమాదం... పెట్రోల్ బంకులో రెండు ఆటోలు దగ్ధం...
హైదరాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో రెండు ఆటోలు దగ్దమయ్యాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర ఉన్న హెచ్ పీ పెట్రో
Read Moreవరంగల్ జిల్లాలో మక్క రైతుల ఆందోళన
నెక్కొండ/ రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ, రాయపర్తి మండల కేంద్రాల్లో గురువారం మొక్కజొన్న రైతులు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్త
Read Moreఇంధన సరఫరా 15 శాతం పెంచండి : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
వరి కోతల నేపథ్యంలో 24 గంటలూ సప్లై చేయాలి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తకుండా వెంటనే సరఫరాను 10 నుంచి 15 శాతం పెంచా
Read Moreజనగామ మున్సి పల్ మీటింగ్ రసాభాస
జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం రసాభాసగా సాగింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు.
Read Moreపుస్తక జ్ఞానంతోపాటు ఇంటర్న్షిప్లూ కీలకం : బాలకిష్టారెడ్డి
లా స్టూడెంట్లకు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచన హైదరాబాద్, వెలుగు: లా విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం
Read Moreఖమ్మం జిల్లా పరిధిలో నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు : అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 3న నిర్వహించనున్న నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్
Read Moreవడ్ల ‘గ్రేడ్’ పంచాది!.. ఏ గ్రేడ్గా గుర్తిస్తున్న ఏఈవోలు
కామన్ గ్రేడ్ అయితేనే ఓకే అంటున్న మిల్లర్లు హైబ్రిడ్ సీడ్స్ సాగుతోనే ఈ లొల్లి గ్రేడ్ మార్పుతో క్వింటాల్కు రూ. 20 నష్టం, ఎకరాకు రూ. 5
Read Moreడిజిటల్ జనగణనకు ఏర్పాట్లు పూర్తి : ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవ రావు
ములుగు, వెలుగు : జిల్లాలో జనగణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
Read Moreఒవైసీ అక్రమ నిర్మాణాలు కనిపించలేదా?..కూల్చివేతలు పేద, మధ్యతరగతికే పరిమితమా: హైకోర్టు
ఇంత వివక్ష ఎందుకు? బాధ్యులైన అధికారులపై విచారించి నివేదిక ఇవ్వండి స్టూడెంట్లకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో సర్దుబాటు చేయాలని ఆదేశం హైదరాబాద్,
Read Moreరైతు డిస్కమ్లో చేరే ఉద్యోగులకు పదోన్నతులు!
ట్రాన్స్కో, జెన్కో, ఉత్తర, దక్షిణ డిస్కమ్ ల ఉద్యోగులకు అవకాశం నేటి నుంచి 8 వరకు దరఖాస్తుల స్వీకరణ 13న అపాయింట్మెంట్ లెట
Read Moreజొన్నల కొనుగోలుకు సర్కారు సన్నాహాలు
మొత్తం 1,109 కోట్లు అవసరమన్న మార్క్ఫెడ్ మే 4న కేబినెట్ భేటీ తర్వాత అధికారిక నిర్ణయం ఇప్పటికే మద్దతు ధరతో కొనుగోలుకు సీఎ
Read Moreధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం..శాంతి మార్గం ద్వారానే విశ్వగురువుగా భారత్: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: శాంతి మార్గం ద్వారానే భారత్ విశ్వ గురువుగా ఎదుగుతున్నదని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని క
Read More












