తెలంగాణం

నీటి యుద్ధాలు జరుగుతయ్..రాజకీయ కారణాలతోనే తెలంగాణ కొత్తగా నీటి కేటాయింపులు చేయాలంటున్నది

    బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వితండవాదం     ఏపీలోని ఔట్ సైడ్ బేసిన్‌‌‌‌‌‌‌

Read More

ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించండి : ఐఎన్టీయూసీ

లేకపోతే సహాయనిరాకరణకు దిగుతాం: ఐఎన్టీయూసీ  హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఈ నెల 31లోపు యూనియన్లను పునరుద్ధరించకపోతే యాజమాన్యానికి సహాయ నిరా

Read More

బీజేపీ కుట్రలపై సంగారెడ్డిలో సభ : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి

    గాంధీ కుటుంబ చరిత్రనూ జనానికి చెప్తం: జగ్గారెడ్డి హైదరాబాద్, వెలుగు: గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న కుట్రలను వివరించేందుకు సంగ

Read More

ముగిసిన పల్లె పోరు.. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్

యాదాద్రి, మెదక్​ జిల్లాల్లో 90% పైనే అత్యల్పంగా నిజామాబాద్​లో76 శాతం, సిరిసిల్లలో 79 శాతం  రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి 85.30 శాత

Read More

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ : హరీశ్ రావు

    ఇది రాజ్యాంగాన్ని కాల రాయడమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైదరాబాద్, వెలుగు: రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలనూ దిగజార్చడం సీఎం రేవంత

Read More

అధికారుల పనితీరు భేష్‌‌‌‌ : మంత్రి సీతక్క

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం అభినందనీయం: మంత్రి సీతక్క నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ స

Read More

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పల్లెపోరు ప్రశాంతం

ఉమ్మడి జిల్లాలో భారీ పోలింగ్ నమోదు యాదాద్రి జిల్లాలో 92.56 శాతం   సూర్యాపేట జిల్లాలో 89.25 శాతం  నల్లగొండ జిల్లాలో 88.72 శాతం పోలిం

Read More

నేడు బీజేపీ ఆఫీసుల వద్ద కాంగ్రెస్ ధర్నా : పీసీసీ

 సోనియా, రాహుల్‌‌‌‌పై కక్ష సాధింపు రాజకీయాలకు నిరసనగా పీసీసీ పిలుపు హైదరాబాద్, వెలుగు: సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బ

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల గొడవ..పలు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు

ఘర్షణల్లో గాయపడిన పలువురు వ్యక్తులు, పోలీసులు వెలుగు, నెట్ వర్క్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా బుధవారం పలు జి

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ సజావుగా ముగిసింది

ఆఖరు విడత పోలింగ్ ప్రశాంతం నిజామాబాద్​ జిల్లాలో 76.45 శాతం,  కామారెడ్డి జిల్లాలో 85.95 శాతం ఓటింగ్ నమోదు ఆర్మూర్​ డివిజన్​లోని 51 సెంటర్

Read More

ఖమ్మం జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు

ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ మూడో విడత పోలింగ్​ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు  ఖమ్మం జిల్లాలో 88.84 శాతం, భద్

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడో దశలోనూ ఓటెత్తిన పల్లె ఓటరు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా ఓటింగ్  కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగ

Read More

మహబూబ్నగర్ లో చివరి విడతలో భారీగా పోలింగ్..

ముగిసిన పల్లె పోరు మహబూబ్​నగర్​లో 88.36 శాతం, నారాయణపేటలో 85.53 శాతం,వనపర్తి జిల్లాలో 85.55 శాతం, గద్వాల జిల్లాలో 84.54 శాతం, నాగర్​కర్నూల్​ జిల్

Read More