తెలంగాణం
రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో పోలింగ్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆదివారం ( జనవరి 25 ) నిజామాబాద్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండు
Read Moreమెగా కృష్ణారెడ్డి కోసమే నైనీ టెండర్లు పెట్టారు: కవిత
ఆదివారం ( జనవరి 25 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మెగా కృష్ణారెడ్డి
Read MoreGood Health: జామకాయ తింటే ఎంతో ఆరోగ్యం.. కాని ఎప్పుడు తినాలి.. ఎప్పుడు తినకూడదు..
ఏడాదంతా లభించే తక్కువ ధరకు .. ఎక్కువ పోషకాలతో మార్కెట్లో లభించే పండ్లలో జామకాయ ఒకటి. చాలామంది ఇళ్లలో గోడ పక్కన బయట ఈ చెట్టును పెంచుకుంటార
Read Moreనాంపల్లిలో పార్కింగ్ కష్టాలకు చెక్.. ఈవీ ఛార్జింగ్ సౌకర్యంతో పజిల్ పార్కింగ్
ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ లోని నాంపల్లి రోడ్డులో పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. దేశంలోనే తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ అందు
Read Moreఆధ్యాత్మికం: జయ ఏకాదశి విష్ణమూర్తికి చాలా ఇష్టం..ఇలా చేస్తే లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది..కష్టాలు పరార్.. ..!
పురాణాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. అన్ని వ్రతాలకన్నా.. ఏకాదశి వ్రతం చాలా విశిష్టమైనదని
Read Moreగడ్డివాముకి కుక్క కాపలా.. స్వార్థం ఉంటే ఆకలితో మాడాల్సిందే.. ఎద్దు.. కుక్క కథ
ఒక పల్లెటూరిలో ఓ రైతు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక కష్టపడే ఎద్దు, బద్ధకస్తురాలైన కుక్క ఉండేవి. ఎద్దు తెల్లవారినప్పటి నుంచి చీకటి పడే వరకు పొలంలో పనిచేస్తూ
Read Moreచావు రాకూడదనుకుని మరణించారు... మితి మీరిన ఆత్మవిశ్వాసం ఉంటే జరిగేది ఇదే..!
సంజయుడు ధృతరాష్ట్రుడి అనుజ్ఞమేరకు పాండవుల దగ్గరకు వెళ్లి, ఆయన చెప్పమన్న మాటలను చెప్పాడు. అది సంజయ రాయబారం. ఆ తరువాత పాండవులు చెప్పమన్న మాటలను చె
Read Moreగణతంత్ర దినోత్సవం..గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం..15 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం(జనవరి 25) కేంద్ర హోంశాఖ గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హ
Read Moreట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరి బాధ్యత : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వేములవాడ, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరి బాధ్యత అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న
Read Moreసింగరేణిని అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సే : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థను అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సేనని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని
Read Moreనాలుగు గ్యారంటీలు అమలు చేశాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
రాయికల్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని, త్వరలో మరో రెండింటిని చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ
Read Moreచివరి మడి వరకూ సాగు నీరిస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలో యాసంగి సాగుకు సంబంధించి చివరి మడి వరకూ సాగు నీరిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక
Read Moreరంజాన్ ను మతసామరస్యంగా జరుపుకోవాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : వచ్చే నెలలో ప్రారంభమయ్యే రంజాన్ మాసాన్ని శాంతియుతంగా, మతసామరస్యంతో జరుపుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ముస్లిం
Read More












