తెలంగాణం

ఇందిరమ్మ ఇండ్లకు స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించండి..కంపెనీలకు మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించాలని ఆయా కంపెనీల ప్రతినిధులను హౌసింగ్, ఇండస్ట్రీస్ మం

Read More

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం కావాలి.. డ్రగ్స్ కంట్రోల్‍లో మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి

ఏఐని చూసి భయపడొద్దు.. సేవల నాణ్యత పెంచుకోవాలి : గవర్నర్‍ శివ్ ప్రతాప్‍ శుక్లా వరంగల్‍/హనుమకొండ, వెలుగు : 'కేంద్ర, రాష్ట్ర

Read More

కడియంపై చర్యలు తీసుకోండి..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

    దేవాదాయ శాఖపై కడియం రివ్యూ నా అధికారాన్ని బలహీనపర్చడమే     ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో అయోమయం సృష్టించడమే  &nb

Read More

మన్ననూరు పీటీజీ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 32 మందికి అస్వస్థత.. అచ్చంపేట ఆస్పత్రికి తరలింపు

అచ్చంపేట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 32 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్​కర్నూల్ జిల్లా మన్ననూర్ పీటీజీ స్కూల్ లో గురువారం జరిగిం

Read More

కాళేశ్వరాన్ని కేసీఆర్‌ కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చుకుంది : ప్రభుత్వ విప్ విజయ రమణారావు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ కుటుంబం సొంత ప్యాకేజీలా మార్చుకుందని ప్రభుత్వ విప్‌ విజయ రమణారావు ఆరోపించారు. గురువారం సీ

Read More

'సర్'పై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం.. మైనార్టీ ఓట్లు తొలగించేందుకు బీజేపీ యత్నం

 సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట, వెలుగు : ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్

Read More

వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య.. సూర్యాపేట , జగిత్యాల , గద్వాల జిల్లాల్లో ఘటనలు

సూర్యాపేట జిల్లాలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త జగిత్యాల జిల్లాలో భర్తను కొట్టి చంపిన భార్య గద్వాల జిల్లాలో యువకుడిని హత్య చేసిన గుర్తు

Read More

శంషాబాద్ పరిధిలోని బస్టాప్‌‌లోకి దూసుకెళ్లిన బొలెరో.. ఇద్దరు మహిళలు మృతి

గండిపేట, వెలుగు:  శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బస్టాప్‌‌లో బస్సు కోసం వ

Read More

ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    ఎల్‌‌నినో నేపథ్యంలో ఐఎండీ సూచనలు పాటించాలి     నీటి లభ్యతకు అనుగుణంగా జిల్లాలవారీగా సాగు కార్యాచరణ  

Read More

పద్మారావునగ: శబరి ఎక్స్‌‌ప్రెస్‌లో విషం తాగిన మహిళ మృతి...ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు

పద్మారావునగర్​,వెలుగు: శబరి ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలులో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెతో పాటు విషం

Read More

మైనార్టీ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

    సర్‌‌‌‌పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్‌‌లో పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్, మహేశ్‌‌ గౌడ్‌‌

Read More

పోక్సో కేసులో బండి భగీరథ్‌‌కు బెయిల్‌‌

    రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌‌తో మంజూరు చేసిన హైకోర్టు     సాక్షులను కలవద్దని..ఇంటర్వ్యూలు ఇవ్వద్దని షరతులు

Read More

ఏసీబీకి చిక్కిన చొప్పదండి మండల ఇరిగేషన్ ఏఈ..ఉపాధి పనుల కొలతల నమోదుకు లంచం డిమాండ్

కరీంనగర్ క్రైమ్/గంగాధర, వెలుగు : సీసీ రోడ్డు పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇరిగేషన్ ఇన్ చార్జి ఏఈని ఏసీబ

Read More