తెలంగాణం

దేవాలయాల్లో ఎండోమెంట్ యాక్ట్ అమ లు చేయాల్సిందే తేల్చి చెప్పిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌ హైదర్‌‌బస్తీలోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం ఒక ధార్మిక సంస్థేనని, కాబట్టి దాని నిర్వహణలో దేవ

Read More

హకీంపేట భూముల వేలానికి బ్రేక్‌‌

సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ల నియామకం కమిషనర్లు నివేదికను సమర్పించే వరకు వేలం ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: షేక్&z

Read More

ఐఅండ్ పీఆర్ లో అక్రెడిటేషన్ల దందా!..అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్లు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు గండి

ఒక్క కాపీ ముద్రించని ఆన్​లైన్ పత్రికలకూ ఇష్టారాజ్యంగా కార్డులు ఫేక్ సీఏ సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే కార్డులు జారీ చేస్తున్న ఆఫీసర్లు స్టేట

Read More

ఆత్మహత్య కాదు.. హత్యే.. కానీ ఎందుకు చంపినట్లు ? పోలీసులకు సవాలుగా మారిన కేసు

ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి కేసులో వీడిన మిస్టరీ డెడ్​బాడీలపై కత్తిగాట్లు, తలలపై తీవ్ర గాయాలు హత్యే అని తేల్చిన పోస్టుమార్టం రిపోర్ట్ పోలీసుల

Read More

నల్గొండలో విషాదం: పిల్లలు పుట్టడం లేదని స్కూల్లోనే ప్రాణం తీసుకున్న టీచర్ ..

నల్గొండ, వెలుగు : సంతానం కలగడం లేదనే మనస్తాపంతో ఓ ప్రైవేట్​ టీచర్​ స్కూల్​లోనే సూసైడ్​ చేసుకున్న ఘటన నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది. టూటౌన్​ సీఐ రా

Read More

ఏసీబీకి చిక్కిన గాంధీనగర్ ఎస్సై... స్టేషన్ బెయిల్ కోసం రూ.లక్ష డిమాండ్

మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు పద్మారావునగర్, వెలుగు: లంచం తీసుకుంటూ గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌‌‌&zw

Read More

30 వేల కోట్ల మెట్రో రైల్ఆస్తులపై సీఎం కన్ను..హైదరాబాద్ మెట్రో రైలుపై సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు: కేటీఆర్

మియాపూర్, వెలుగు: హైదరాబాద్​ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిపై సీఎం రేవంత్​రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్ర

Read More

కాంగ్రెస్‌ హామీలన్నీ నీటిమూటలు ..రాష్ట్ర సర్కార్‌‌ నిరుద్యోగులను మోసం చేసింది: రాంచందర్‌‌‌‌రావు

ఓయూకు వెయ్యి కోట్లు ఇస్తామని రూ. వెయ్యి కూడా ఇవ్వలె  రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌‌కు లేదు విద్యార్థులకు చదువుతోపా

Read More

సర్‌‌‌‌తో ఓట్లు తొలగించేందుకు కుట్ర..బెంగాల్‌‌ లో రైతుల ఓట్లను కూడా తొలగించారు: మీనాక్షి నటరాజన్ 

ఆందోల్ నియోజకవర్గ బీఎల్‌‌ఏల అవగాహన సదస్సు హాజరైన పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ  సం

Read More

సర్‌‌‌‌ను పకడ్బందీగా చేయాలి..15 అంశాలతో సీఈవో సుదర్శన్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్ వినతి పత్రం

హైదరాబాద్, వెలుగు: స్పెషల్​ఇంటెన్సివ్​రివిజన్ (ఎస్‌‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్​

Read More

బీఆర్ఎస్ పాలనలో రైతులను పట్టించుకోలే..అధికారం కోల్పోగానే హరీశ్‌‌రావు మొసలి కన్నీరు: మంత్రి జూపల్లి  

పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులకు బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఖర్చు రూ. 6 వేల కోట్లే  కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలోనే రూ. 8 వేల కోట్లు ఖర్చు

Read More

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: అధికారులంతా సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఆఫీసర్లు అలసత్వం వహిస్

Read More