తెలంగాణం
చిరుతలను చంపిన వ్యక్తులు అరెస్ట్ .. నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు అరెస్ట్, ఒకరుపరారీ
ఇటీవల దొరికిన కళేబరాలు చిరుతలవేనని నిర్ధారణ నెల కింద భీం గల్ లో, ఐదు నెలల కింద ఇందల్వాయిలో చంపినట్లు గుర్తింపు నిజామాబాద్, వెలుగు : నిజామాబా
Read Moreబోనాల జాతర .. అమ్మవారికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల తొలి బోనం జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూ
Read Moreగంజాయి కేసులో మాజీ ఎమ్మెల్సీ కుమారుడు
పురానాపూల్లో ఇద్దరు గంజాయి కస్టమర్ల అరెస్ట్ మా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, కామన్ ఫ్రెండ్స్ వద్ద నం
Read Moreభద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు.. మొత్తం నలుగురు మృతి
భద్రాద్రి జిల్లాలో బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి పాల్వంచలో మరో ప్రమాదం.. ఒకరు మృతి జగిత్యాల జిల్లాలో బైక్ ను ఢ
Read Moreకన్నవారిని పట్టించుకోకపోతే చర్యలు : ఆర్డీవో కె.కృష్ణవేణి
ములుగు, వెలుగు: వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం కన్నవారిని కొడుకులు పట్టించుకోకపోతే చర్యలు తప్పవని ఆర్డీవో కె.కృష్ణవేణి హెచ్చరించారు. ములుగ
Read Moreనాగర్కర్నూల్ జిల్లాలో 65.33 శాతం ఓటర్ల డిజిటలైజేషన్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 65.33 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని
Read Moreతేనెటీగల పెంపకంతో మహిళా సంఘాలు బలోపేతం.. మేడారం.. హేమాచల దేవాలయాలు అభివృద్ది
మేడారం రహదారులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలి : మంత్రి సీతక్క మూడు కోట్ల రూపాయలతో హేమాచల క్షేత్రం అభివృద్ధి ఏటూరునాగారం/తాడ్వాయి/మంగపేట, వెలుగు
Read Moreచంద్రుగొండ: మందు తాగొస్తున్నాడు..ఈ టీచర్ మాకొద్దు
చంద్రుగొండ, వెలుగు : మందు తాగి స్కూల్కు వస్తున్న టీచర్ రాజేశ్&zwnj
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్ల అడ్డగింత
పాల్వంచ/మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ, సమ్మక్క బ్యారేజీల పనుల పరిశీలనకు వచ్చిన మంత్రుల పర్యటనను అడ్డుకోవాలన్న
Read Moreఇందిరమ్మ రాజ్యంతోనే సొంతింటి కల సాకారం : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువ
Read Moreబీఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు..అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట, వెలుగు: బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారన
Read Moreఏడు పోస్టులు.. 500 మంది అభ్యర్థులు
నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిచే బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అభ్యర్థులు భారీగా తరలివ
Read Moreపాకాల నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల చెరువు నుంచి నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని బీఆర్&
Read More












