
తెలంగాణం
రాష్ట్ర చేనేత కార్మికులకు జాతీయ పురస్కారం : మంత్రి తుమ్మల
గజం నర్మద, గూడ పవన్కు అవార్డులు ఇది ప్రతిభకు దక్కిన గౌరవం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి చెందిన ఇద్దరు చేనేత కార్మికులకు జాతీయ చేనేత
Read Moreసాగర్ డ్యామ్ను సందర్శించిన 24 దేశాల ప్రతినిధులు
హాలియా, వెలుగు: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ను మంగళవారం వివిధ దేశాలకు చెందిన పర్యావరణ ప్రతినిధులు సందర్శించి సందడి చేశారు. స్విట
Read Moreజూరాల 14 గేట్లు ఓపెన్ .. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల
మొత్తం లక్షా 26 వేల 585 క్యూసెక్కులు దిగువకు.. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ నుంచి కొనసాగుతున్న వరద గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాలలోన
Read Moreసార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పిలుపు
హైదరాబాద్, వెలుగు: పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు, సంఘాల పిలుపు మేరకు బుధవారం నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ
Read Moreఇంట్లో పని చేయాలని వీసీ బెదిరిస్తుండు
వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఉద్యోగుల ఆందోళన వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్ తమను వేధిస్తున్న
Read Moreమెడికల్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు .. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి
ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా నియామకం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకూ కసరత్తు త్వరలో మరో 704 అసిస్టెంట్ ప్రొఫెసర్
Read Moreసందడి చేసిన అరుదైన పక్షి
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ చెరువులో మంగళవారం ఉదయం అరదైన పక్షి సందడి చేసింది. ఈ పక్షి చిన్న ఫ్లెమింగో జాతికి చెందిందని డిప్యూటీ
Read Moreవాగులు దాటి.. గుట్టలెక్కి.. గిరిజనులకు వైద్యసేవలు.. అడవిలో 12 కి.మీ నడిచి వైద్య సిబ్బంది సాహసం
కాగజ్ నగర్, వెలుగు: అడవి మధ్యలో ఉండే ఆ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. వాగులు దాటి.. గుట్టలెక్కి చేరుకోవాల్సిందే..! వైద్య సిబ్బంది సుమారు12 కిలోమీటర్
Read Moreబంగారం విడుదల చేయండి .. హైకోర్టులో గాలి జనార్దన్రెడ్డి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగార
Read Moreరోడ్డుపై దొరికిన రూ. 2.40 లక్షలు.. పోలీసులకు అప్పగించి నిజాయతీ చాటుకున్న వ్యక్తి
నిర్మల్, వెలుగు: రోడ్డుపై దొరికిన డబ్బులను పోలీసులకు అప్పగించి ఓ వ్యక్తి నిజాయతీ చాటుకున్నాడు. నిర్మల్ టౌన్ ఆదర్శనగర్ కు చెందిన విజయ్ కుమార్ మంగళవారం
Read More47 లక్షల తాటి, ఈతమొక్కలు నాటాలి .. అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.64 లక్షల తాటి, ఈత మొక్కలు నాటాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రె
Read Moreసీఎంకు సవాల్ విసిరే స్థాయి కేటీఆర్కు లేదు : ఎంపీ చామల
అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిస్తం న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్ సీఎం అవుతానని పగటి కలల కంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని కాంగ్రెస్
Read Moreప్రజా సమస్యలు తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ : వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, వెలుగు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉదయ
Read More