తెలంగాణం
బీసీ దీక్షలతో కేంద్రం దిగి రావాలి..రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: బీసీ సంఘాల జేఏసీ
బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటే ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ధర్మ పోరాట దీక్ష హాజరైన దత్తాత్రేయ, కోదండరాం,
Read Moreటూరిజం హబ్గా ములుగు జిల్లా : మంత్రి సీతక్క
రామప్ప ఐలాండ్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ
Read Moreబాధితుడికి తెలియకుండానే లోన్ తీసుకున్నారు..స్కామర్లు రూ.4 లక్షలు దోచేశారు..
బషీర్బాగ్, వెలుగు: ఓ బాధితుడి పేరుపై అతనికి తెలియకుండానే లోన్స్ తీసుకొని, ఆ డబ్బులను స్కామర్స్ వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ
Read Moreజనవరిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర మూడో మహాసభలను వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో నిర్వహించాలని సంఘం రాష
Read Moreబీజాపూర్ జిల్లా ఎన్ కౌం టర్ మృతుల గుర్తింపు... నవంబర్11 న నేషనల్ పార్క్ లో ఘటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లా నేషనల్పార్కు లో ఈనెల 11న జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. గురువార
Read Moreనెహ్రూ జూలాజికల్ పార్క్లో యానిమల్స్ కు వింటర్ కేర్
జంతువులు చలిని తట్టుకునేలా.. జూపార్క్లో ప్రత్యేక ఏర్పాట్లు యానిమల్ హౌజుల్లో హీటర్ల నుంచి గ్రీన్ నెట్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి పం
Read Moreమక్క రైతులను ఆదుకోవాలి సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మక్కజొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కౌలు రైతులు పండించిన మక్కలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని బీజేపీ
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్.. మొదట 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
హైదరాబాద్: యావత్ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి య
Read Moreరెండు రోజుల్లో 1,050 వాహనాలపై కేసు..మరో 750 వాహనాలు సీజ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్నెస్ లేని, ఓవర్లోడ్వాహనాలపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా కేవలం రెండు రోజుల
Read Moreనవంబర్ 17 నుంచి స్కూళ్లలో తనిఖీలు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 22 వరకూ సర్కారు స్కూళ్లను ఉన్నతాధికారులు తనిఖీలు చేయనున్నారు. బడుల సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల శ్రేయస్స
Read Moreటెక్నాలజీపై పట్టు సాధిస్తేనే సక్సెస్ : శ్రీధర్ బాబు
విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలి: శ్రీధర్ బాబు టీశాట్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం హైదరాబాద్, వెలు
Read Moreకాశ్మీర్ యాత్రలో గుండెపోటుతో యువకుడు మృతి.. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్
కాశీబుగ్గ, వెలుగు: కాశ్మీర్ యాత్రకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్(29), కొందరు కాలనీవాసులతో కల
Read Moreకాళేశ్వరం పేరుతో 1.20 లక్షల కోట్లు గంగపాలు..రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్
నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో రూ. 1.20 లక్షల కోట్లను గోదావరి నదిలో పోసిందని ట
Read More












