తెలంగాణం
స్వల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి : తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత పెరిగిందంటే ?
ప్రపంచవ్యాప్తంగా రాజకీయా ఉద్రిక్తల భయాలు కొద్దిగా తగ్గినా.. బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. అయితే, మధ్యప్రాచ్యంలో (పశ్
Read Moreముంచుకొస్తున్న గోదారి.. డేంజర్లో భద్రాచలం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం దగ్గర గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. భద్రాచలం దగ్గరగ గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో.. అధికారులు
Read Moreప్రధాని మోడీపై మార్ఫింగ్ ఫోటోలతో అభ్యంతరకర పోస్టులు... మెటా ఇండియా హెడ్ పై కేసు..
ప్రధాని మోడీ మార్ఫింగ్ ఫోటోలతో అభ్యంతరకర పోస్టులు వైరల్ అవ్వడంతో మెటా సంస్థ ఇండియా హెడ్ పై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది. ఇటీవల మోడీ మార్ఫింగ్ ఫోటోలతో
Read Moreనాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ కార్ రేసింగ్ కేసు విచారణ
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ నిధులు రూ. 55
Read Moreకేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..12 ఏళ్లలో సాధించిన విజయాలపై వర్క్ షాప్
పీఐబీ ఏడీజీ శ్రుతిపాటిల్ పద్మారావునగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలక
Read Moreఉన్మాదికి జీవిత ఖైదు ..రంగారెడ్డి జిల్లా 12వ అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
నాలుగేండ్ల కింద యువతి,ఆమె తల్లిపై కత్తితో దాడి కన్నుమూసిన తల్లి మియాపూర్, వెలుగు : ప్రేమించిన యువతి దూ
Read Moreగచ్చిబౌలి ఏఐజీకి కేసీఆర్.. KTR కొడుకును పరామర్శ..సర్జరీ చేయించుకున్న హిమాన్షు
గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల జిమ్లో వర్కవుట్చేస్తుండగా కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ముక్కుకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో హిమాన్షుకు భవిష్యత్తుల
Read Moreఅమిత్ షాను అపరాధభావం వెంటాడుతోంది..అందుకే సభకు రావట్లేదు: రాహుల్
న్యూఢిల్లీ: స్టూడెంట్స్పై హింసకు వివరణ ఇవ్వాల్సి వస్తుందనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్కు రావట్లేదని లోక్సభ ప్రతిపక్ష నేత
Read Moreపోలీస్ పోస్టులకు ఏజ్ సడలించాలి.. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిరసన
ముషీరాబాద్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి సడలించి, 19 వేల పోస్టులతో పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్య
Read Moreతెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం.. బానిసత్వానికి చరమగీతం పాడుదాం
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రంలో ఆధునిక బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రముఖులు పిలుపునిచ్చారు
Read More‘వందేమాతరం’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా
ఇక జాతీయ గీతంతో సమాన హోదా గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించే చాన్స్ న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడ
Read More‘యాంటీ పేపర్ లీక్’ బిల్లుకు, మనుస్మృతికి సంబంధం ఏమిటి? పేపర్ లీక్ బిల్లుపై ఖర్గే వర్సెస్ నడ్డా
ఆధారాల్లేని వ్యాఖ్యలు సమాజంలో అసహనానికి దారితీస్తాయి.. రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నడ్డా అభ్యం
Read Moreకుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్.. భర్తే కారణమంటూ వాట్సాప్ స్టేటస్.. సిద్దిపేట జిల్లాలో ఘటన
హుస్నాబాద్, వెలుగు: కుటుంబ కలహాలు, పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో అవమానాలు ఎదురుకావడం, తండ్రి కూడా స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ
Read More












