తెలంగాణం
నా ఆస్తులు పెరిగితే పంచాయతీకే ఇస్తా..బాండ్ పేపర్తో సర్పంచ్ క్యాండిడేట్ ప్రచారం
వనపర్తి/పెబ్బేరు, వెలుగు : తాను సర్పంచ్గా గెలిచాక ఏమైనా ఆస్తులు సంపాదిస్తే వాటిని గ్రామ పంచాయతీకే రాసిస్తానని ఓ క్యాండిడేట్&zw
Read Moreకాగజ్ నగర్ లో గెలిచిన అభ్యర్థి ఇంటికి కత్తితో వెళ్లిన ఓడిన అభ్యర్థి భర్త
తమ ఓటమికి కారణం మీరేనని వాగ్వాదం ఎన్నికల్లో ఖర్చయిన రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ నిరాకరించడంతో దాడికి యత్నం కాగజ్ నగర్, వెలుగు: సర్ప
Read Moreమూడో విడతనూ సక్సెస్ చేయాలి..వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టే.. మూడో విడతను కూడా అధికారులు సమన్వయంతో పూర్తి చ
Read Moreహోలీ ఎఫెక్ట్..ఇంటర్ ఎగ్జామ్స్ ఒకరోజు వాయిదా
మార్చి 3న జరగాల్సిన సెకండియర్ ఎగ్జామ్స్ 4కు చేంజ్ మిగతా పరీక్షలన్నీ ఎప్పటిలాగే హైదరాబాద్, వెలుగ
Read Moreకామారెడ్డి జిల్లా లో అన్న గెలిచిండనే జోష్లో ఓడినోళ్లపైకి ట్రాక్టర్ ఎక్కించిండు
నలుగురికి గాయాలు.. ఇద్దరికి సీరియస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఘటన ఎల్లారెడ్డి, వెలుగు: తన అన్న సర్పంచ్గా గెలిచాడన్న జోష్లో అతన
Read Moreప్రైవేట్ పార్ట్స్ ను పట్టుకుని..అదే చేతులతో కూరగాయల అమ్మకం..వ్యాపారికి జైలుశిక్ష, జరిమానా
బషీర్బాగ్, వెలుగు: అపరిశుభ్రంగా కూరగాయలు విక్రయిస్తున్న ఓ వ్యాపారికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకెలితే.. నారాయణగూడ మేల్కొటి పార్క్ ఎదుట మహ్మద్ వాసీ
Read Moreఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు ఓట్ల కోసం మంతనాలు భారీగా డబ్బులు, లిక్కర్ పంపిణీకి వ్యూహం ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు:
Read Moreవిద్యార్థినులపై వేధింపుల ఘటన..వర్సిటీని తనిఖీ చేసిన రాజాసింగ్
బషీర్బాగ్, వెలుగు: కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విద్యార్థినులను వేధించిన ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. స
Read Moreప్రతి గడప ముందు తెల్ల ఆవాలు..ఓట్ల కోసం పూజలు చేసి చల్లారని ఆరోపణలు
పరిగి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల వేళ ఓ గ్రామంలో ప్రతీ ఇంటి ముందు ఆవాలు కనిపించడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎన్కేపల్లి గ్రా
Read Moreఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడప్..మార్చి చివరి నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశం
మార్చి చివరి నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలకు సర్కారు నిర్ణయం హడ్కో నుంచి రూ.5 వేల కోట్ల లోన్ మంజూరు కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల వినియోగం బడ్
Read Moreఎన్నికలప్పుడే పాలిటిక్స్.. తర్వాత అభివృద్ధే.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తరువాత ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసా
Read MoreGHMC పరిధిలో త్వరలో ఎస్టీపీల అప్ గ్రేడ్.. నిరంతరం నీటి క్వాలిటీ మానిటరింగ్
శుద్ధి చేసిన నీటిని మూసీలో వదలకుండా నాన్ డ్రింకింగ్ ప్రయోజనాలకు వాడకం కేంద్రానికి వాటర్ బోర్డు ప్రతిపాదనలు &n
Read Moreపెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టండి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లిలో సెమీకండక్టర్ యూనిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఐటీ
Read More











