తెలంగాణం
హక్కుల సాధనకు మాలలు ఐక్యంగా పోరాడాలి.. ఓయూలో మాలల ఆత్మీయ సమ్మేళనం’
ఓయూ, వెలుగు: హక్కుల సాధన కోసం మాలలు సంఘటితంగా పోరాడాలని మాల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్&zwnj
Read Moreఇద్దరు పిల్లలపై కత్తితో తల్లి దాడి..కూతురు మృతి, స్వల్ప గాయాలతో తప్పించుకున్న కొడుకు
మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న తల్లి భువనగిరి జిల్లాలో దారుణం యాదాద్రి, వెలుగు : మానసిక సమస్యకు తోడు పిల్లలు దూరం అవుతున్నారన్న బాధతో ఓ మహ
Read Moreబీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి..హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్లో బీసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించాలని హర్యానా మాజీ గ
Read Moreమూలకణాలతోచికిత్సపై అంతర్జాతీయ సదస్సు.. రీజెనరేటివ్ మెడిసిన్ ద్వారా చికిత్స
జూబ్లీహిల్స్, వెలుగు: మూలకణాలతో రోగులకు చికిత్స అందించే విధానాలపై హైదరాబాద్లో ఆదివారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరంలోని తాజ్ డెక్కన
Read Moreకాలువలు నిర్మించి సాగునీరు అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
తొగుట (మీరుదొడ్డి), వెలుగు: కాలువలు నిర్మించి సాగునీరు అందించాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభ
Read Moreపేదలందరికీ విద్య, వైద్యం అందిస్తాం : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్ని, వెలుగు: నిరుపేదలకు సొంతిల్లు, విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్ర
Read Moreఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి : పుల్లగుర్ల రాజిరెడ్డి
రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి హైదరాబాద్సిటీ, వెలుగు: వివిధ ప్రభుత్వ శాఖల్లో తొలగించిన ఔట్ సోర్సింగ
Read Moreలక్సెట్టి పేట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేటను అభివృద్ధి చేయడానికి వెనకడుగు వేసేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పట్టణంలోని మహా
Read Moreవార్ ఎఫెక్ట్: పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు.. వాహనదారులు గగ్గోలు..
అమెరికా, ఇరాన్ వార్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ కొరతతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్, పెట్రోల్ కొరత ఎ
Read Moreహనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులకు స్కూల్లోకి నో ఎంట్రీ.. జగిత్యాల జిల్లాలో స్వాముల ధర్నా
హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించక పోవడం జగిత్యాల జిల్లాలో వివాదాస్పదంగా మారింది. సోమవారం (మార్చి 16) ఉదయం మెట్పల
Read Moreమాలజంగం వారిని పూజారులుగా నియమించాలి..మాలజంగాల మహాసభలో వక్తల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: శైవక్షేత్రాల్లో మాలజంగం వారిని పూజారులుగా నియమించాలని వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్&zwnj
Read Moreప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి : కలెక్టర్ కుమార్ దీపక్
కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్, వెలుగు: దైనందిన జీవితంలో వ్యాయామం, క్రీడలను భాగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్కుమార్ దీపక్ సూచి
Read Moreరాజకీయాల కోసం కుల, మతాల మధ్య చిచ్చు.. బీజేపీ నేతలు ప్రజల అవసరాలను మరిచారు
ములుగు, వెలుగు : చరిత్రలో లేని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నాయని, ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గాన్ని
Read More












