తెలంగాణం

రఘునాథపాలెంను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ దే : పువ్వాడ అజయ్ కుమార్

    మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం టౌన్, వెలుగు :  రఘునాథపాలెం మండలం అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆ పార

Read More

బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ ముస్లిం మహిళల నిరసన

మలక్ పేట, వెలుగు : 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ భారీ సంఖ్యలో ముస్లిం మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు . శుక్రవ

Read More

పది పంచాయతీలు ఏకగ్రీవం.. మంత్రి పొంగులేటి సొంత ఊర్లోనూ ఏకగ్రీవం

కల్లూరు/కారేపల్లి/తల్లాడ/పెనుబల్లి/గుండాల, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవం అయ్యాయి. అందులో రెవెన్యూ

Read More

ఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి : వద్దిరాజు రవిచంద్ర

    రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి     రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ వద్దిరాజు వినతి ఖమ్మం, వెలుగు: ఖమ్మంల

Read More

గర్భిణుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి : డీఎం హెచ్వో తుకారం రాథోడ్

    డీఎం హెచ్​వో తుకారం రాథోడ్​  భద్రాచలం, వెలుగు :  ఏజెన్సీలో గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ త

Read More

టేకులపల్లి మండలంలోని సర్పంచ్ అభ్యర్థిపై దాడి

టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం సర్పంచ్ అభ్యర్థి పూనెం కరుణాకర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారంటూ ఎన్నికల

Read More

బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా రాజేందర్

ముషీరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గా చెరుకుల రాజేందర్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ ముఖ్య నాయకుల సమావేశం జ

Read More

మగవారు వాసేక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలి : డిప్యుటీ డీఎంహెచ్ వో ప్రదీప్ బాబు

కల్లూరు, వెలుగు : ఎలాంటి సైడ్​ఎఫెక్ట్​లేని, సురక్షితమైన, సులభమైన వాసేక్టమీ ఆపరేషన్ ను  మగవారు చేయించుకోవాలని కల్లూరు డివిజన్ డిప్యుటీ డీఎంహెచ్ వో

Read More

నలుగురు పెద్ద మనుషులు.. పంచాయతీలను ఏకగ్రీవం చేస్తున్నరు : పాలమూరు ఎంపీ డీకే అరుణ

  పాలమూరు ఎంపీ డీకే అరుణ ఫైర్ మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: గ్రామాల్లో నలుగురు పెద్ద మనుషులు కలిసి గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేస్తున్నారని

Read More

నమ్మిన వ్యక్తి మోసం చేశాడని ..పీఎస్ ఎదుట ఆత్మహత్యాయత్నం

కూకట్​పల్లి, వెలుగు: నమ్మిన వ్యక్తే తనను మోసం చేయడంతో ఓ యువకుడు పీఎస్​ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని భీమవరానికి చెంది

Read More

జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికలు

అలంపూర్, వెలుగు: ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి రూ.347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. బాలాలయం,

Read More

సరస్వతి జిల్లాగా పాలమూరు రూపుదిద్దుకుంటోంది : డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

    కాంగ్రెస్​ ఆఫీస్​లో బాధ్యతల స్వీకరణ మహబూబ్​నగర్​అర్బన్, వెలుగు: పాలమూరు జిల్లా త్వరలో సరస్వతి జిల్లాగా మారబోతోందని మహబూబ్​నగర్​

Read More

వేలం పాడింది ఒకరు.. ఏకగ్రీవమైంది మరొకరు..నామినేషన్‌ వేయకపోవడంతో చేజారిన పదవి

గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో సర్పంచ్‌ను ఎన్నుకుంటూ గ్రామస్తుల తీర్మానం మరో మహిళ ఒక్కతే నామినేషన్‌, ఏకగ్రీవంగా ఎన్నిక గద్వాల, వెలుగ

Read More