తెలంగాణం

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు

కూసుమంచి, వెలుగు : పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా రైతులకు సరిపడా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిఏడీఏ సతీశ్, ఏవో వాణి రైతు

Read More

వన సంరక్షణ వీఎస్ఎస్ బాధ్యత : పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ

సత్తుపల్లి, వెలుగు : వన సంరక్షణ వీఎస్ఎస్​ల  బాధ్యత అని పీసీసీఎఫ్​డాక్టర్​సువర్ణ అన్నారు. శుక్రవారం సత్తుపల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యం

Read More

ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు..యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌లోని బృందావన్‌‌ కంపెనీలో ప్రమాదం

చౌటుప్పల్‌‌, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌ మండలంలోని ఎల్లగిరి గ్రామ పరిధిలో ఉన్న బృందావన్‌‌ ఫార్మాస్యూటికల్‌

Read More

ఎస్ఎస్సీ స్టేట్ టాపర్ కు రూ.5 లక్షల బహుమతి..!

పెనుబల్లి, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ స్టేట్ టాపర్​గా నిలిచిన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.5 లక్షల బహుమతి అందించనుంది.

Read More

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు

నేటి నుంచి 18 వరకు మృత్యుంజయస్వామి బ్రహ్మోత్సవాలు మధిర, వెలుగు : మధిరలోని మృత్యుంజయస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి ఒకవ

Read More

హోలీ స్పెషల్.. షాలిమార్ కు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హోలీ రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి– షాలిమార్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు

Read More

ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులకు భారీగా ఓట్లు

    స్వల్ప తేడాతో పలువురి ఓటమి మంచిర్యాల/ ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తే..

Read More

ఢిల్లీ నుంచి అక్రమ మద్యం ట్రాన్స్ పోర్ట్ ..  15 మంది అరెస్ట్ 

ఎల్బీ నగర్, వెలుగు: గోవా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పన్ను చెల్లించకుండా అక్రమంగా మద్యం తరలిస్తున్న 15 మంది సభ్యుల ముఠాను స్టేట్ ఎక్సైజ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో మున్సి పల్ చైర్ పర్సన్లకు పోటీ

    పలువురు అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్న ఆయా పార్టీల అధిష్ఠానాలు     మేయర్​ పీఠంపై నరేశ్, రమ్య, మధుకర్, రజిత గురి!

Read More

ఇంద్రవెల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ : సీఐ మడవి ప్రసాద్

    4 కిలోలు స్వాధీనం  ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అదు

Read More

మున్సిపోల్స్ లో .. భార్యభర్తలు గెలుపు

బోధన్, వెలుగు : బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్​అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు. &nbs

Read More

చైర్ పర్సన్ రేసులో ఉన్నది వీరే...

నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీల ఫలితాలు వెలువడడంతో మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌, చైర్‌‌పర్సన్&

Read More

Municipal Elections: చేవెళ్ల మున్సిపాల్టీలో 1 మరియు 4 వార్డుల్లో  బీజేపీకి రెండే ఓట్లు  

చేవెళ్ల 1వ వార్డు, 4 వ వార్డులో బీజేపీ అభ్యర్థులకు కేవలం 2 చొప్పున ఓట్లు పడ్డాయి. 13 వ వార్డులో బీఆర్ఎస్​అభ్యర్థికి కేవలం 9 ఓట్లు పోలయ్యాయి. 5వ వార్డు

Read More