తెలంగాణం

గుడ్ న్యూస్.. మంచిర్యాలలో వందే భారత్‌‌‌‌ హాల్టింగ్

మంచిర్యాల: నాగ్​పూర్ – ​-సికింద్రాబాద్​ వందే భారత్​ ఎక్స్​ప్రెస్ రైలు ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్ 15) నుంచి మంచిర్యాలలో ఆగనుంది.  ఈ ట్రెయిన్

Read More

మున్సిపాలిటీల్లో ఎస్టీపీల నిర్మాణానికి హ్యామ్‌‌ విధానం వద్దు

ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు..మూడుసార్లు టెండర్లు పిలిచినా నో రెస్పాన్స్ రూల్స్ మార్చాలని మున్సిపల్  అధికారులకు కాంట్రాక్టర్ల లేఖ కాంట్రాక్

Read More

అర్ధరాత్రి అన్నవరం గ్యాంగ్ వీరంగం ..కేపీహెచ్ బీ కాలనీలో యువతితో అసభ్య ప్రవర్తన

  అడ్డొచ్చిన యువకుడు, హాస్టల్​ నిర్వాహకులపై దాడి కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలో దుర్గాప్రసాద్​అలియాస్​అన్నవరం గ్యాంగ్ వీరంగం

Read More

తల్లిని సాదలేక నదిలోకి తోసేసిన కొడుకు

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో అమానవీయం పిట్లం, వెలుగు : అనారోగ్యంతో ఉన్న తల్లిని సాదలేక నదిలోకి తోసేసి చంపేశాడు ఓ కొడుకు. ఈ అమానవీయ ఘటన కామ

Read More

వరంగల్ సిటీలో వీధి కుక్కల వీరంగం

ఒకే రోజు18 మందిపై దాడి..ఆస్పత్రులకు పరుగులు తీసిన బాధితులు కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ సిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆదివారం ఒక్కరోజ

Read More

ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ ఫౌండేషన్ డే..64 మంది స్టూడెంట్స్ కు గోల్డ్ మెడల్స్ ప్రదానం

 పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్​కాలేజీ 71వ ఫౌండేషన్​డే ఆదివారం కళాశాల ఆలుమ్ని అసోసియేషన్ హాల్​లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథి

Read More

యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం

ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట ఆదివారం ఒక్కరోజే రూ.35.40 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీన

Read More

గోడౌన్ల సామర్థ్యం రెట్టింపు చేస్తాం!

రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు 10 లక్షల టన్నుల పెంపునకు అన్ని జిల్లాల్లో స్థల సేకరణ ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసేందుక

Read More

విద్యుత్ షాక్ తో రైతు మృతి..జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం

శాంతినగర్, వెలుగు: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజోలి మండలం తుమ్మలపల్ల

Read More

కమ్యూనిస్ట్‌‌‌‌ అమరుల త్యాగఫలమే తెలంగాణ : కూనంనేని సాంబశివరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జగదేవ్​పూర్( కొమురవెల్లి), వెలుగు : నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో

Read More

మిర్యాలగూడలో లారీ యూరియా మాయం ?

విచారణ జరుపుతున్న ఆఫీసర్లు మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లారీ యూరియా మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. యూరియా స్టాక్‌ వివ

Read More

ముద్ర లోన్‌‌‌‌ పేరుతో మోసం.. ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు

ఫీజుల పేరుతో రూ. 1.25 లక్షలు వసూలు ఎల్లారెడ్డిపేట, వెలుగు : ముద్ర లోన్‌‌‌‌ ఇప్పిస్తానని ఫోన్‌‌‌‌ చేసిన

Read More

బీసీసీఐ స్వార్థం కోసమే భారత్-పాక్ మ్యాచ్

బషీర్​బాగ్, వెలుగు: స్వార్థ ప్రయోజనాల కోసమే బీసీసీఐ భారత్–పాక్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం బషీ

Read More