తెలంగాణం
కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీలో ఎవరికి వారే అభ్యర్థులం అంటే కుదరదని అన్నా
Read Moreరెండు ఏటీఎంలలో రూ. 29 లక్షలు చోరీ..మెదక్ జిల్లా బొడ్మట్ పల్లి రూట్ లో ఘటన
మెదక్/చిన్నశంకరంపేట, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఏటీఎం మెషీన్లు ధ్వంసం చేసి రూ. 29 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం రా
Read Moreవనపర్తి: మహిళా సంఘాలకు ‘ట్రాక్టర్ల’ కష్టాలు!..అద్దెకు తీసుకోని రైతులు.. కిస్తీలు కట్టలేక సంఘాల ఇబ్బందులు
గతంలో స్త్రీ నిధి రుణాలతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయించిన డీఆర్డీఏ అధికారులు కొన్నాళ్లుగా అందని అద్దెలు, డ్రై
Read Moreయాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’..పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక
Read Moreమాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పై కేసు..ఆమెకు చెందిన రైస్ మిల్లులో 40 కోట్ల ధాన్యం పక్కదారి
విజిలెన్స్తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు రేఖా నాయక్ కొడుకుపైనా కేసు నమోదు నిర్మల్/ఖానాపూర్, వెలుగు: సీఎంఆర్ ధ్యాన్నాన్ని పక్కదారి పట్టించ
Read Moreవరలక్ష్మివ్రతం విశేష ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ఎందుకు చేయాలి.. వచ్చే ఫలితాలు ఇవే..!
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహ
Read Moreరూ. 500 కోసం తండ్రిని చంపిన కొడుకు..జహీరాబాద్ లో ఘటన
జహీరాబాద్, వెలుగు : రూ. 500 తీసుకున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణ పరిధిలోని అల్లీపూర్ లో బుధవారం రాత్రి జరిగి
Read Moreసీబీఐ విచారణ జరపాల్సిందే..నిషేధిత భూముల పేరుతో లక్షల కోట్ల కుంభకోణం: ఏలేటి
రైతులు, రియల్టర్లతో బేరసారాలు.. కుట్రదారులెవరో తేల్చాల్సిందే.. ఫీనిక్స్ ఆస్తులు, అక్రమాలపై అసెంబ్లీ వద్ద చర్చకు రెడీ
Read Moreబీజేపీ సర్కార్ జేబు సంస్థగా ఎలక్షన్ కమిషన్ ..అడ్డదారిలో గెలిచేందుకు బీజేపీ కుట్ర : టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
నిజామాబాద్, వెలుగు : ప్రతిపక్ష లీడర్లే టార్గెట్ గా కేంద్రం సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొల్పుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్&zwnj
Read Moreఉద్యోగులారా.. మీరు చేసే యుద్ధంలో మేం ముందుంటాం.. కరీంనగర్ డెయిరీని విచ్ఛిన్నం చేసే కుట్ర
పోలీసులు లాఠీఛార్జి చేస్తే... ఆ దెబ్బలు మేం భరిస్తం అమ్ముడుపోయే నాయకులను జేఏసీలో కొనసాగించొద్దు కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Moreవరలక్ష్మి వ్రతం రేపే ( ఆగస్టు 21)..పూజా సమయం..శుభముహూర్తం ఇదే..!
శ్రావణమాసం కొనసాగుతుంది. వరలక్ష్మి వ్రతం... శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు అనగా రెండో శుక్రవారం చాలా విశిష్టమైనది. ఈ ఏడాది ఆగస్టు 21 వతేదీన
Read Moreజైతాపూర్ ఎల్లమ్మ గుడిలో చోరీ
ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు
Read Moreకొండగట్టు అంజన్న గుడిలో అంతరాలయ దర్శనాలు రద్దు
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో రెండ్రోజులపాటు అంతరాలయ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనా
Read More












