తెలంగాణం
పాలిసెట్లో అమ్మాయిలదే హవా..82.94 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై
బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతం ఉత్తీర్ణత వెబ్ సైట్ లో ర్యాంక్ కార్డులు.. వాట్సాప్ కూ సమాచారం ఆన్లైన
Read Moreకొడంగల్లో ఘోరం.. మనిషిని పీక్కుతిన్న కుక్కలు!
తాగిన మత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు కాలు, ముఖం, చెయ్యిని కొరికేస్తుండగా గమనించిన స్థానికులు కుక్కల
Read Moreభాష ఏదైనా క్షణాల్లో ఫిర్యాదు.. ‘ఏఐ కాప్రైటర్’ యాప్ను ఆవిష్కరణ
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ నగర పోలీసింగ్లో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత విస్తర
Read Moreగగన్యాన్కు హైదరాబాదీ ఫుడ్..కిచిడీ, చికెన్ నగెట్స్, మటన్ రోల్స్
ప్రత్యేక వంటకాలు తయారు చేస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
Read Moreఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దు!..వడగాల్పులతో అలర్ట్గా ఉండండి: మంత్రి పొంగులేటి
వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించండి ఇప్పటికే ఏడు జిల్లాల్లో16 మంది మృతి మృతుల కుటుంబాల&zw
Read Moreవడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం..ఒక్కరోజే 22 మంది మృతి
శనివారం ఒక్కరోజే 22 మంది మృతి పలు ప్రాంతాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు రాష్ట్రవ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వెలుగు, నెట్
Read Moreమంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్
Read Moreజయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అకస్మాత్తుగా పొలంలో మంటలు చెలరేగి రైతు సజీవదహనమయ్యాడు. పొలంలో గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పుతుండగా
Read Moreజూన్ 20 నుంచి TG20 లీగ్.. 8 టీమ్స్.. 32 మ్యాచులు.. క్రికెట్లో తెలంగాణ దమ్ము చూపించేలా..
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TG20 లీగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ లీగ్గా TG20 జరగనుం
Read Moreతెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి
తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం ( మే 23) సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన
Read Moreసిరిసిల్లలో వరుస చోరీలు..8మంది దొంగల ముఠాఅరెస్ట్
సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీల కేసులో పురోగతి సాదించారు పోలీసులు. సిరిసిల్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 8మంది దొంగల ముఠ
Read Moreఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మే 28వ తేదీకి తెలంగాణ ప్రభుత్వం మార్చడంతో.. మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను మే 29కి ఇంటర్ బోర్
Read Moreఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
ఐకేపీ సెంటర్ లో అగ్ని ప్రమాదం..చూస్తుండగా మంటలు వ్యాపించాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అగ్గి పాలయ్యింది. అది చూసి రైతన్న బోరు విలపించాడు. ధాన్యం
Read More












