తెలంగాణం
తెలంగాణలో 459 కరోనా కేసులు
భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం
Read Moreఆటోపై యువకుడి ఫీట్.. ట్రాఫిక్ పోలీసుల ఫైన్
రోడ్లపై రయ్యి రయ్యిమంటూ వాహనాలు నడుపుతూ యువకులు ఫీట్లు చేస్తుంటారు. అత్యంత ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ.. ఇతర వాహదారులను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు. ఇ
Read Moreఇసుక మాఫియా ఇష్టారాజ్యం
కరీంనగర్: ఇసుక క్వారీల యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలో అధిక
Read Moreఎల్లుండి పదో తరగతి పరీక్ష ఫలితాలు
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎల్లుండి విడుదల కానున్నాయి. జూన్ 30 ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని MCRHRDలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ రిజల్
Read Moreబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చురుగ్గా ఏర్పాట్లు
వచ్చే నెలలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్దమవుతోంది. వచ్చే అతిథుల కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. హెచ
Read Moreటెట్ ఫలితాల వెల్లడికి ముహూర్తం ఖరారు
టెట్ ఫలితాల ప్రకటనకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జులై 1న టెట్ ఫలితాలు వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఏర్ప
Read Moreఆదివాసీల పట్ల టీఆర్ఎస్ ద్వంద్వ నీతి
ఆదివాసీల ఓట్లు కావాలనుకునే టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా చేయడం ద్వంద్వ నీతికి నిదర్శనం బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ ఆదిలాబాద్ జిల్
Read Moreప్రతీ ఒక్కరు కీర్తించాల్సిన వ్యక్తి పీవీ
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అని కీర్తించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీవీ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్ నెక్లెస్
Read Moreఅణచివేయాలనుకుంటే ప్రతిఘటిస్తం
ఎస్సీ వర్గీకరణ అంశంలో జూలై ఒకటి లోపు ఏదో ఒకటి తేల్చాలని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి, ల
Read Moreఎన్నికలప్పుడే కేసీఆర్ కు పీవీ గుర్తుకొస్తడు
పీవీ కుటుంబాన్ని రాజకీయాల కోసమే కేసీఆర్ వాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని
Read Moreఎమ్మెల్యేతో నా అనుబంధం చెడిపోయే పరిస్థితి ఏర్పడింది
కార్యకర్తలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ జిల్లా: నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల
Read Moreఇంటర్ రిజల్ట్స్: ఫస్ట్ ఇయర్ 63..సెకండియర్ 67 శాతం పాస్
ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.32 శాతం..సెకండ్ ఇయర్ లో 67.16 శాతం పాస
Read Moreచాలా గ్యాప్ తర్వాత రాజ్భవన్ కు వెళ్లిన కేసీఆర్
సుమారు 9 నెలల తర్వాత రాజ్భవన్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్
Read More