తెలంగాణం
ఎట్టకేలకు డిండికి లైన్ క్లియర్
ఏదుల నుంచి లిఫ్ట్ స్కీంకు నీళ్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆమోదం రూ.1875 కోట్లతో ప్రపోజల్స్ రెడీ ఎంపీ ఎన్నికలయ్యాక టెండర్లు నల
Read Moreవాళ్లు ఖాళీ చేయరు.. వీళ్లు అప్పగించరు .. నిర్మాణాలు పూర్తయి ఐదేండ్లు
ఇబ్బందిపడుతున్న డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు మూడు నెలల్లో నాలుగుసార్లు నిరసనలు అటు కేసీఆర్.. ఇటు అధికారులకు పట్టని సమస్య సిద్దిపేట/గ
Read Moreమాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడం బాధాకరం :మోత్కుపల్లి నర్సింహులు
ఓయూ, వెలుగు: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్కూడా ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. సామాజిక
Read Moreకంట్మోన్మెంట్ బై పోల్... బీజేపి అభ్యర్థిగా వంశా తిలక్
న్యూఢిల్లీ, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న బైపోల్ కు బీజేపీ తన అభ్యర్థిని డిసైడ్ చేసింది. డాక్టర్ టీఎన్ &n
Read Moreఒక్కోసారి ఓటమి కూడా మంచిదే: రేవంత్ రెడ్డి
2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచిన ఆ తర్వాత పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి అయ్యాను గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏ
Read Moreనిద్రించే హక్కును ఉల్లంఘించలేం..బాంబే హైకోర్ట్
నిద్రించే హక్కును ఉల్లంఘించలేం వృద్ధుడిని రాత్రంతా ఈడీ ప్రశ్నించడంపై కోర్టు సీరియస్ ముంబై: మనీ లాండరింగ్ కేసులో విచారణ పేరుతో సీనియర్
Read Moreనామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : వీపీ గౌతమ్
అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు హెల్ప్ డెస్క్ ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని
Read Moreమన ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చొద్దు
ఈవీఎంలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కామెంట్ న్యూఢిల్లీ: మన ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చి చూడొద్దని.. అక్కడి జనాభాకు, మన జనాభాక
Read Moreడిండి నుంచి నీళ్లు ఆపాలని ధర్నా
డిండి, వెలుగు: డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వెంటనే ఆపాలని కోరుతూ మంగళవారం మండల పరిధిలోని రైతులు ఇరిగేషన్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. వేసవిని
Read Moreభోజనంలో గాజుముక్క .. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట శివార్లలోని నాగుల బండ వద్ద హోటల్ భోజనంలో గాజు ముక్క రావడంతో ఫుడ్సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల్ని సీజ్ చేశారు. గజ్
Read Moreతెలంగాణ హైకోర్టులో ఇద్దరు అదనపు జడ్జీలకు ప్రమోషన్లు
శాశ్వాత జడ్జీలుగా సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న ఇద్దరు న్యా య
Read Moreరూ.3లక్షలకు శిశువు విక్రయం
అడ్డుకున్న తల్లి. ఆరుగురు అరెస్ట్ సూర్యాపేట, వెలుగు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శిశు విక్రయం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా తిరుమలగి
Read Moreసూర్యాపేటలో రైస్ మిల్లులపై దాడులు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటతో పాటు తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్ పరిధిలోని నాలుగు రైస్ మిల్లులపై జిల్లా అడిషనల్కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్య
Read More