తెలంగాణం

విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు రూ. 2.20 లక్షల జరిమానా

హైదరాబాద్: తప్పుడు రిపోర్టులు ఇచ్చిన వ్యవహారంలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. బాధితురాలు అనుభ

Read More

కరీంనగర్ కుర్రాళ్లూ.. బర్త్ డే పేరుతో రోడ్లపై ఇట్ల జేస్తే జైలుకే..!

పిచ్చి ముదిరి పాకాన పడింది అంటారు చూడండి.. అలాంటిదే ఈ ఘటన. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో పెద్ద పెద్ద తల్వార్లతో నానా హంగామా చేయడమే కాకుండా జనాలను భయపెట

Read More

కరీంనగర్ రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆమె కూడా చనిపోయింది !

కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లి

Read More

ఆదిలాబాద్ జిల్లా జైలు ‌నుంచి ‌మహిళా ఖైదీ పరార్ !

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైలు ‌నుంచి ‌మహిళా ఖైదీ పరార్ అయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పరారైన ఖైదీని షబానా బేగంగా పోలీసులు గుర్తించా

Read More

పరీక్షల ఒత్తిడి ని తట్టుకునేందుకు ఎస్టీ గురుకుల స్టూడెంట్లకు సైకాలజీ క్లాసులు

    ఇప్పటి వరకు 5 వేల మందికి పూర్తి     ఈ నెల మొత్తం క్లాసులు నిర్వహిస్తామంటున్న ఆఫీసర్లు హైదరాబాద్, వెలుగు: ర

Read More

మే 13 న పాలిసెట్.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్–2026’ పరీక్షను మే13న నిర

Read More

మిర్యాలగూడలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టిన కంటైనర్

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  మిర్యాలగూడ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో అతివేగంతో వచ్చిన  కంటైనర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్

Read More

పిటిషనర్‌ కు ఇస్తున్న రక్షణపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌–1 పరీక్షల్లో అవకతవకలపై న్యాయ పోరాటం చేస్తున్న పిటిషనర్‌కు బెది

Read More

జ్యోతిష్యం : కుంభరాశిలోకి నాలుగు పెద్ద గ్రహాలు.. బుధాదిత్య రాజయోగం ఎవరెవరికి అంటే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.  గ్రహ సంచారంలో మార్పులు వచ్చినప్పుడు మన జీవితంపై వాటి ప్రభావం ఉంటుంది.  అందుకే

Read More

కండువా మారగానే.. ఆర్ఎస్ ప్రవీణ్ మాట మారింది : ఎంపీ రఘునందన్రావు

కాగజ్ నగర్, వెలుగు: తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గగ్గోలు పెట్టిన ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. ఇప్పుడు కండువా మారగానే ఫోన్ ట

Read More

కోఠి కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు

బషీర్‌బాగ్‌, వెలుగు: సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల క

Read More

కేంద్ర బడ్జెట్ మేధావులు మెచ్చిన బడ్జెట్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అన్ని రకాల వర్గాల వారికి మేలు జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  ప్రజల ఆకాంక్షలకు రెక్కలొచ్చేటట్టు బడ్జెట్ ఉందన్నారు. బ

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ ల అవినీతే రాష్ట్రాన్ని ముంచింది : బీజేపీ నేత నరసింహారావు

    బీజేపీ నేత నరసింహారావు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధి మాత్రం శూన్యమని మాజీ ఎంపీ, బీజేపీ జా

Read More