తెలంగాణం
సర్పంచ్ అభ్యర్థుల ఖర్చుల వివరాలు సేకరించండి : రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కౌముదిని
వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రివ్యూ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్
Read Moreశరణు శరణు మల్లన్న..జనవరి 13 నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
ఐలోని మల్లన్న జాతరపై సర్కార్ ఫోకస్ దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా మేడారం నేపథ్యంలో రష్ మరింత పెరిగే అవకాశం ఏర్పాట్లు మొదలుపెట్టిన
Read Moreఆటో, బుల్లెట్ ఢీకొని ఇద్దరు మృతి.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ సమీపంలో ఘటన
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని అంకాపూర్ గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వివరాలిలా
Read Moreపేదల పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగులు! బయటపడ్డ సంచలన నిజాలు.. మొత్తం 37 వేల మందికిపైగా ఎంప్లాయీస్..
ఉద్యోగుల డేటా, లబ్ధిదారుల డేటా లింక్తో బయటపడ్డ నిజాలు వీరిలో 1,500 మంది రెగ్యులర్ మిగిలినవారిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్
Read Moreసింగరేణి బలం కార్మికులే!..వారి భద్రత, సంక్షేమమే లక్ష్యం: సీఎండీ కృష్ణ భాస్కర్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థ బలం కేవలం ఉత్పత్తిలో కాదని.. కార్మికుల శ్రమ, క్రమశిక్షణ, నమ్మకంలో ఉందని సంస్థ ఇన్&zwnj
Read Moreనల్గొండ, సూర్యాపేట జిల్లాలో వ్యాప్తంగా చివరి దశకు వడ్ల కొనుగోళ్లు
ఈ నెల చివరి నాటికి పూర్తి ఇప్పటికే 98 శాతం పేమెంట్ రైతుల ఖాతాల్లోకి నల్గొండ, వెలుగు: వానాకాలం సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు మ
Read Moreఏఏవోయూ ఈసీ మెంబర్గా ఘంటా చక్రపాణి
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి అరుదైన గుర్తింపు లభించింది. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూ
Read Moreఅసెంబ్లీకి రావాలంటే కేసీఆర్కు భయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రతిపక్షనేత హోదా ఆయనకు అనవసరం తోలు తీస్తా అంటే ఖాళీగా కూర్చుంటామా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తల్లాడ/సత్తుపల్లి , వెలుగు: ప్రధాన ప్రత
Read Moreపిల్లలు, టీచర్లు లేని 1,441 బడులు టెంపరరీగా క్లోజ్
స్టూడెంట్లు వస్తే రీ ఓపెన్ సర్కారు బడులపై విద్యా శాఖ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్టూడెంట్ల
Read Moreడిసెంబర్ 24 నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు ..106 రోజుల పాటు 52 టీఎంసీలు సరఫరా
7.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఊపందుకోనున్న వరినాట్లు నిజామాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు బుధవారం నీటిని విడుదల చే
Read Moreరవాణా శాఖలో ఘరానా తిమింగలం.. డీటీసీ ఆస్తులు రూ. 250 కోట్లు.. ఇతని అవినీతి చరిత్ర చూస్తే..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ అరెస్ట్ మ
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో తగ్గిన చోరీలు, పెరిగిన సైబర్ క్రైమ్
ఈ ఏడు జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్ గతేడాదితో పోల్చితే 14.03 శాతం తగ్గిన క్రైమ్ రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడా
Read Moreఇక ఆదివాసీల అస్తిత్వం, విశ్వాసం శాశ్వతం..భవిష్యత్ తరాల కోసం భారీ శిలలపై తల్లుల చరిత్ర
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ములుగు/తాడ్వాయి, వెలుగు: ఆదివాసీల ఇలవేల్పులు మేడారం సమ్మక్క, సారలమ్మల చరిత్ర శాశ్వతంగా న
Read More












