తెలంగాణం

హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్లపై మెరుపు దాడులు

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముదిమ్యాల్, మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామాల్లోని 39 ఫామ్​హౌస్​లపై ఆదివారం రాజేంద్రనగర్ జోన్ డిప్యూట

Read More

కోతల ఖర్చులు డబుల్.. గోస పడుతున్న అన్నదాతలు

..టూ వీలర్​ వరికోత మిషన్​ స్థానంలో తప్పనిసరైన ఫోర్​వీలర్ లేదా చైన్​ మిషన్​ గోస పడుతున్న అన్నదాతలు జనగామ, వెలుగు :  మొంథా తుఫాన్​ ర

Read More

కూకట్ పల్లి మణిహారంగా నల్ల చెరువు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ/ కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లికి మణిహారంగా నల్ల చెరువును అభివృద్ధి చేస్తున్నామని హైడ్రా కమిషనర్​ఏవీ రంగనాథ్​ తెలిపారు. కూకట్ పల్లి న

Read More

500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం.. హైడ్రా బాధితులందరికీ అండగా ఉంటం: కేటీఆర్

పదేండ్లలో ఏ ఒక్కరికీ మేం అన్యాయం చేయలేదు రెండేండ్లలో కూల్చేయడం తప్ప చేసిందేమీ లేదని కామెంట్ హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్​లో ఎగ్జిబిషన్

Read More

మద్యంలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రి

ఖమ్మం జిల్లా తల్లాడ  మండలంలో ఘటన తల్లాడ, వెలుగు : మద్యంలో పురుగుల మందు కలిపి ఓ వ్యక్తి తన కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ

Read More

రూ.12 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. బెంగళూరు వాసి అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: నార్కోటిక్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ వింగ్(హెచ్ఎన్ఈడబ్ల్యూ),  మాసబ్ ట్యాంక్ పోలీసులు జా

Read More

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు.. 18 మంది మృతి.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణం

మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. రాజస్తాన్లో ఘోర ప్రమాదం డ్రైవర్​ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణం జైపూర్: రాజస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగి

Read More

జూబ్లీహిల్స్ ఎన్నికపై నేతలతో ఫేస్ టు ఫేస్.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం

బషీర్​బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఆయా పార్టీ నాయకులతో ముఖాముఖి చర్చా కా

Read More

ఆడ పులిని వెతుక్కుంటూ.. ఆదిలాబాద్‌‌ అడవుల వైపు !..మేటింగ్‌‌ టైం కావడంతో ఉమ్మడి జిల్లా అడవులకు వస్తున్న మగపులులు

మహారాష్ట్ర నుంచి ఇప్పటికే మూడు పులులు వచ్చినట్లు గుర్తింపు పులి సంచారంపై నిఘా పెట్టిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు పంట పొలాల్లోకి వెళ్లేందుకు

Read More

రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సులోకి దూసుకెళ్లిన టిప్పర్.. డ్రైవర్లు ఇద్దరూ స్పాట్ డెడ్.. బస్సులో 70 మంది

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు దగ్గర సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొన్న ఘటన విషాదం నింపింది.

Read More

ఫేక్ సర్వేలతో కాంగ్రెస్ గెలుపు ఆపలేరు: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, వెలుగు: ఫేక్ సర్వేలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

Read More

లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి.. ఇప్పటివరకు 67.42 మిలియన్ యూనిట్లు పూర్తి

    ఎస్సారెస్పీకి 56513క్యూసెక్కుల ఇన్ ఫ్లో     గోదావరిలోకి 47059 క్యూసెక్కుల నీటి విడుదల బాల్కొండ, వెలుగు : &

Read More

314 మంది బాలికలకు రక్త పరీక్షలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న బాలికలకు ప్రత్యేక వైద్య సహాయం అందించనున్నట్లు సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత తెలి

Read More