తెలంగాణం
విచారణకు సిద్ధం అంటే.. అసెంబ్లీ నుంచి తోక ముడుచుకొని వెళ్ళింది ఎవరు..? :మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. బుధవారం ( ఏప్రిల్ 8 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశ
Read Moreగచ్చిబౌలి-ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్.. ఏడాది పాటు మార్పులు తప్పవు..
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీ జంక్షన్
Read Moreగోదావరి ఖనిలో అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంబేద్కర్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలన
Read Moreలంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికిన ఎంఈవో, స్కూల్ హెడ్మాస్టర్
మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపాయి. గూడూరు మండలం అయోధ్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏసీబీ అధికారులు మెరుపు
Read Moreఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలకు రండి..గవర్నర్ కు ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ నెల14న నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని రాష్ట్ర గవర్నర్ శివ
Read Moreనాలుగు నెలల తర్వాత..కామారెడ్డి జిల్లాలోకి మళ్లీ పెద్దపులి
కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో మళ్లీ పెద్దపులి హల్ చల్ చేస్తోంది. మాచిరెడ్డి రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటు ఫారెస్ట్ అధికారులు, ఇ
Read Moreరేవంత్ రెడ్డి పిటిషన్ల పై హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై నమోదైన నాలుగు కేసులను కొట్టివేయాలని సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం ప్రభుత్వా
Read Moreజైళ్లు కేవలం నిర్బంధ కేంద్రాలు కావొద్దు: జయేశ్ రంజన్
చంచల్గూడలో జైళ్ల శాఖ ‘రిట్రీట్&zw
Read Moreకల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. సీఎంకు ఎఫ్జీజీ లేఖ
బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: కూకట్ ప
Read Moreచెరువులు కలుషితంకాకుండా ప్లాన్..సిద్దిపేట శివారులోని నర్సాపూర్, ఎర్రచెరువుల అభివృద్ధికి సెంట్రల్ ఫండ్స్
ఇప్పటికే డ్రైనేజీ మళ్లింపు పనులు ప్రారంభం అమృత్ పథకం కింద 6.32 కోట్లు మంజూరు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణ శివార్లలోని రెండు ప్రధాన చెర
Read Moreఆటో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగొద్దు : సివిల్ సప్లయ్స్ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర
ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం హైదరాబాద్&z
Read Moreఅట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
శాలిగౌరారం( నకిరేకల్), వెలుగు: అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ
Read Moreనిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు : నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం తన క్యా
Read More












