తెలంగాణం
ప్రైవేట్ స్కూల్ బస్ లో చెలరేగిన మంటలు.. మెదక్ జిల్లా నార్సింగిలో ఘటన
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నార్సింగిలో బుధవారం రాత్రి ఓ ప్రైవేట్ స్కూల్ బస్ లో మంటలు చెలరేగాయి. రామయంపేట పట్టణంలోని అక్షర టెక్నో స్
Read Moreబహ్రెయిన్ లో తెలంగాణ యువకుడు సూసైడ్.. కారు క్లీనర్ గా పనిచేస్తున్న జగిత్యాల వాసి
జగిత్యాల టౌన్, వెలుగు: బహ్రెయిన్ దేశంలో జగిత్యాలకు చెందిన వలస జీవి బర్త్ డే రోజే సూసైడ్ చేసుకున్నాడు. జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్&zwn
Read MoreKarthika Masam 2025: ఇంతవరకు ఒక్క దీపం కూడా వెలిగించలేదా..? అమావాస్య ( నవంబర్ 20) రోజు ఈ పనులు అస్సలు మిస్ కావద్దు
కార్తీకమాసానికి శివభక్తులు.. విష్ణు భక్తులు.. ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే ఈమాసాన్ని ఆధ్యాత్మిక మాసం అంటారు. ఈ నెలలో దీపారాధనలు,
Read Moreఅంతర్రాష్ట్ర వాహనాలపై నిఘా : మంత్రి పొన్నం ప్రభాకర్
ఫిట్ నెస్ లేని, ఓవర్ లోడింగ్ వెహికల్స్ను సీజ్ చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం.. రవాణ శాఖ అధికారులతో సమీక్ష ఎన
Read Moreసీఎస్తో పంచాయతీ ఆఫీసర్ల భేటీ
స్థానిక ఎన్నికల సన్నద్ధతపై కార్యాచరణ కేబినెట్కు నోట్ ఫైల్ రెడీ చేయాలన్న సీఎస్ హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలపై రాష్ట
Read Moreవిద్యాశాఖ ఇన్ చార్జ్ సెక్రటరీగా శ్రీధర్
టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఏసీ కమిషనర్గా కృష్ణ ఆదిత్య హైదరాబాద్, వెలుగు: విద్యాశాఖ ఇన్ చార్జ్ సెక్రటరీగా శ్రీధర్ ను సర్కారు నియమించింది. ఆయన
Read Moreరైల్లో బాలల అక్రమ రవాణా..నలుగురు నిందితులు అరెస్ట్
బషీర్బాగ్, వెలుగు: నలుగురు బాల కార్మికులకు కాచిగూడ రైల్వే పోలీసులు విముక్తి కల్పించారు. బుధవారం కాచిగూడలో కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో
Read Moreరైళ్లలో వరుస చోరీలు..భయాందోళనలో ప్రయాణికులు
బషీర్బాగ్, వెలుగు: కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు దిగుతున్న ప్రయాణికుడి నుంచి మొబైల్ను లాక్కొని దొంగ పరారయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మహాదేవ్ గుంగు(3
Read Moreచంచల్గూడ జైలులో కొట్టుకున్న ఖైదీలు
మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో గొడవ ఒక ఖైదీ చేతిని మెలితిప్పిన మరో ఖైదీ తన
Read Moreరాజన్న ఆలయ విస్తరణ పనులు స్పీడప్ ..ప్రధాన ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విస్తరణ పనులు స్పీడప్ కావడంతో, ఆలయంల
Read Moreనవంబర్ 16న ఉప రాష్ట్రపతి, నవంబర్ 21న రాష్ట్రపతి రాక..భద్రత కట్టుదిట్టం చేయాలి: సీఎస్ రామకృష్ణా రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో విభాగాల వారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు ఆదేశించారు. ప
Read Moreకరెంట్ షాక్ తో రైతు మృతి..మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన
వెల్దుర్తి, వెలుగు: కరెంట్ షాక్ తో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు చనిపోయాడు. ఎస్సై రాజు తెలి
Read Moreఎద్దు దాడిలో మహిళ మృతి.. మంచిర్యాల జిల్లాలో ఘటన
నస్పూర్, వెలుగు: ఎద్దు దాడిలో మహిళ మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఏ సెక్టార్ లో ఉండ
Read More












