తెలంగాణం
కాంగ్రెస్, బీఆర్ఎస్.. తోడు దొంగలు..తొలి విడతలో 300కు పైగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నం: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఆ రెండు పార్టీలు ‘తోడు దొంగలు’ అని బీజేపీ
Read Moreనాగర్ కర్నూలు జిల్లా: ఇందిరమ్మ చీరకట్టులో ప్రచారం..పంచాయతి ఎన్నికలు.. స్పెషల్ అట్రాక్షన్
ఉప్పునుంతల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ చీరలు పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆకర్షించాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల
Read Moreబియ్యం సేకరణతో మల్లన్న కల్యాణ తంతు షురూ
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తోటబ
Read Moreకాంగ్రెస్తోనే దళితులకు న్యాయం: గడ్డం వంశీకృష్ణ
దళితుల సమస్యలపై పోరాడండి.. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లండి: రాహుల్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం మీటింగ్&zw
Read Moreఇంటోళ్లే ఓటేయలే!..కరీంనగర్ జిల్లా రేవెల్లి సర్పంచ్ అభ్యర్థికి పడిన ఒక్క ఓటు
ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులున్నా ఓట్లేయని వైనం చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం వెలువడిం
Read Moreపోటీలో నిలబడాలంటే పోరాడాలి.. సింగరేణి బొగ్గు ధరలు తగ్గించాలే: కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్రెడ్డి
కొత్త బ్లాకులు సాధించాలే, లేబర్కోడ్స్ అమలు చేయాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: మార్కెట్ లో పోటీని తట్టుకొని నిలబడాలంటే దానికి తగ్గ
Read Moreరాహుల్తో సీఎం, పీసీసీ చీఫ్ భేటీ
గ్లోబల్ సమిట్, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ అభినందనలు మెస్సీ మ్యాచ్ చూసిన అనంతరం ఢిల్లీకి బయల్దేరిన రాహుల్ హైదరాబాద్, వెలుగు: హైద
Read Moreబీసీలను కాంగ్రెస్ మోసం చేసింది..రిజర్వేషన్లపై మా ప్రైవేటు బిల్లుకు మద్దతివ్వాలి: వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్&zw
Read Moreఓటేసేందుకు వెళ్తూ ఆరుగురు మృతి.. మెదక్లో బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం జనగామలో మరో ప్రమాదం.. అన్నదమ్ములు మృతి మెదక్/శంకరంపేట/వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: పంచాయత
Read More‘పాలమూరు’ ఫేజ్ 1కు అనుమతులివ్వండి.. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి
డీపీఆర్ను క్లియర్ చేయండి.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ ఫేజ్ 1లో 45 టీఎంసీలను వాడుకుంటం అన్ని ప్యాకేజీల్లోనూ ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తి
Read Moreయాసంగికి సరిపడా యూరియా..ఎరువుల సరఫరాలో ఇబ్బంది లేదు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో ఎరువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే
Read Moreమెస్సీ మ్యాచ్తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది : చనగాని దయాకర్
పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో మ్యాచ
Read Moreపోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకు.. పిటిషన్ దాఖలు చేసే యోచనలో తెలంగాణ
ఢిల్లీలో న్యాయనిపుణులతో ఇరిగేషన్ అధికారుల చర్చ సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీతో మాట్లాడిన ఉత్తమ్ ఇయ్యాల ఆయనతో భేటీ అయ్యే అవకాశం
Read More












