తెలంగాణం
కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు
నడవలేని స్థితిలో ఉండడంతో బయటకు వచ్చి సమస్య విన్న ఎస్పీ మెదక్, వెలుగు : తనకు తెలియకుండా ఇద్దరు కొడుకులు భూమి రాయించుకొని, ఇప్పుడు తనను పట
Read Moreప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన
వర్ధన్నపేట, వెలుగు : నాలుగేండ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreకాంగ్రెస్ వైఫల్యాలతో అభివృద్ధి కుంటుపడింది : కేటీఆర్
రాజకీయ కారణాలతో డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నరు: కేటీఆర్ రైల్వే, ఐటీ, సెమీ కండక్టర్లు సహా
Read Moreనేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం : డీజీపీ సీవీ ఆనంద్
కొత్తగా ఎంపికైన 57 మందికి నియామక పత్రాలు అందజేత హైదరాబాద్, వెలుగు: నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టులు కీలకమని డీజీపీ సీవీ ఆ
Read Moreటూరిజం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి : చాడ వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: టూరిజం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను వెంటనే
Read Moreపరిగిలో నకిలీ డీఏపీ కలకలం...వేల బస్తాలు కొనుగోలు చేసిన వందల మంది రైతులు
పొలాల్లో ఎరువు వేస్తుండగా రైతుల చేతులకు మంటలు, బొబ్బలు పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ డీఏపీ కలకలం రేగింది.
Read Moreఎస్సీ వర్గీకరణలో అన్యాయాన్ని సరిదిద్దాలి : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
మాలలకు న్యాయం జరిగేలా సవరణలు చేయాలని విజ్ఞప్తి బషీర్బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాల, దాని ఉపకులాలకు జరుగుతున్న అన
Read Moreటీజీపీఎస్సీలో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్ల సస్పెన్షన్..కాంట్రాక్టర్పై ఎఫ్ఐఆర్.. నలుగురుకి షోకాజ్ నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఓఎంఆర్ షీట్లు రోడ్డుపై పడి ఉండటంపై టీజీపీఎస్సీ సీరియస్గా స్పం దించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను
Read Moreరాజీనామా చేసిన మంత్రికి జేజేలా!...యువతకు బీజేపీ ఏం సందేశం ఇస్తోంది?: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, వెలుగు: తప్పు చేసి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్ కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కు ఘనస్వాగతం పలకడం ద్వారా దేశ యువతకు బీజేపీ ఏం సంకేతం ఇస్తు
Read Moreహనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు సాగునీరు విడుదల
భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు: వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు దేవాదుల కాలువ ద్వా
Read Moreఆదివాసీ హక్కులను కాలరాస్తున్న కేంద్రం.. సాగు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఏటూరునాగారం ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు ఏటూరునాగారం, వెలుగు : తరతరాలుగా అడ
Read Moreరాష్ట్రంలో ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లొద్దు.. అల్పాహార పథకం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
మధిర, వెలుగు: రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉదయం పౌష్టికాహారాన్ని అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి వి
Read Moreఆర్డీఎస్ను ఆధునీకరించండి...హైపవర్ కమిటీ భేటీలో తెలంగాణ డిమాండ్
నావలి ప్రాజెక్టు నిర్మిస్తే 15 టీఎంసీలు ఇవ్వాలన్న ఏపీ హైదరాబాద్, వెలుగు: ఆర్డీఎస్ ను ఆధునీకరించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను
Read More












