తెలంగాణం

త్వరలో కోహెడ కొత్త మార్కెట్ నిర్మాణం: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రైతుల ప్రయోజనాల కోసమే మార్కెట్ కమిటీలు పనిచేయాలని, రైతులు తీసుకొచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ రైతు సం

Read More

విహారయాత్రలో విషాదం.. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ గుండెపోటుతో మృతి

భైంసా, వెలుగు: విహారయాత్రకు నేపాల్​వెళ్లిన మహిళ గుండెపోటుతో మృతి చెందారు. నిర్మల్​జిల్లా భైంసా టౌన్‎కు చెందిన 12 జంటలు విహారయాత్రకు గతనెల 31న నేపా

Read More

ఈహెచ్ఎస్ గైడ్ లైన్స్ రెడీ చేయండి..అధికారులకు సీఎస్ ఆదేశాలు.. ఉద్యోగుల హెల్త్ స్కీంపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్ ) విధివిధానాలను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను సీఎస్  కె.రామకృష్ణారావు

Read More

కాంబోడియాలో నిజామాబాద్ వ్యక్తి మృతి.. డెడ్ బాడీని తెప్పించాలని కుటుంబీలకు ఆవేదన

ఆర్మూర్, వెలుగు: కాంబోడియా దేశానికి ఉపాధి కోసం వెళ్లి మూడు రోజుల కింద అనారోగ్యంతో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన సోరిపేట విజయ్‌కు

Read More

మత్స్య సొసైటీ ఏర్పాటును అడ్డుకుంటున్నరు.. రాష్ట్ర ఫిషరీష్ డెవలప్మెంట్ చైర్మన్‎పై మంత్రికి ఫిర్యాదు

లక్ష్మణచాంద, వెలుగు: లక్ష్మణచాంద మండలం పీచరలో మత్స్య సొసైటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ఫిషరీస్ డెవలప్​మెంట్ చై

Read More

అక్టోబర్ 3న అలయ్ బలయ్.. వివరాలు వెల్లడించిన బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా వైష్ణవ్ బండారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3న నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 20వ దత్తన్న అలయ్ బలయ్

Read More

ఫ్లైఓవర్ల నిర్మాణంపై కౌంటర్‌ వేయండి..కేంద్రానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద సర్కిల్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మల్టీలెవల్‌ ఫ్లైఓవర్లు, అండ

Read More

దానం చేసిన కళ్లు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ట్రాన్స్పోర్ట్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

మెహిదీపట్నం వెలుగు: అంధత్వ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుప

Read More

సృష్టి కేసులో ఏపీ డాక్టర్లపై సస్పెన్షన్ వేటు

ముగ్గురిపై కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు డాక్టర్లపై ఏప

Read More

రేకుల షెడ్లలో క్లాసులు.. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు..! సౌలతుల్లేని సిరిసిల్ల జేఎన్టీయూ కాలేజీ

డిగ్రీ కాలేజీలో నాలుగేండ్లుగా తాత్కాలికంగా క్లాసుల నిర్వహణ  1,032 మంది విద్యార్థులకు ఇద్దరే రెగ్యులర్ ఫ్యాకల్టీ శాశ్వత భవనాలకు హామీ ఇచ్చి

Read More

స్కిల్స్‌‌‌‌ ఉంటేనే కొలువులు..కంపెనీల్లో స్కిల్డ్ ఉద్యోగుల కొరత ఉంది: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి

ఏటీసీల్లో 98 శాతం అడ్మిషన్లు అభినందనీయం స్టూడెంట్స్‌‌‌‌ను సొంత పిల్లల్లా భావించి వారిని తీర్చిదిద్దే బాధ్యత ప్రిన్సిపాల్స్&zw

Read More

పార్టీని వీడిన నేతలు తిరిగి రండి..కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి ఓటు కీలకమే కామారెడ్డి సభను సక్సెస్ చేసి సత్తా చాటి చెప్పాలని పిలుపు​ గాంధీ భవన్ లో కాంగ్రెస్ విస్తృ

Read More

కానిస్టేబుల్ పోస్టు కోసం ఎనిమిదేండ్ల పోరాటం..దళిత మహిళకు అనుకూలంగా హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: కానిస్టేబుల్‌ పోస్టు కోసం ఓ దళిత మహిళ ఎనిమిదేండ్లు న్యాయ పోరాటం చేసి విజయం సాధించింది. సివిల్‌/ ఏఆర్‌ కానిస్టేబుల్&z

Read More