తెలంగాణం

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో దశ సర్పంచులు వీరే..

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోన

Read More

మార్చిలోపు ఖమ్మం ట్రంక్ లైన్ల పనులు కంప్లీట్ చేయండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వ

Read More

మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల కొట్లాట

మనోహరాబాద్, వెలుగు: రెండో విడత  పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల

Read More

వెంకటాపూర్ రామప్పను సందర్శించిన యునెస్కో భారత రాయబారి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను పారిస్  యునెస్కో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి విశాల్ వి. శర్మ ఆదివారం

Read More

కమనీయం.. కొమరవెల్లి మల్లన్న కల్యాణం..జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

    పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ,  ఎండోమెంట్  ప్రిన్సిపల్  సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీశ్ &nbs

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడతలో పోటెత్తిన్రు..

ఉదయం నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు  ఉమ్మడి జిల్లాలో 13 మండలాల్లోని 316 పంచాయతీల్లో ఎన్నికలు  ఖమ్మం జిల్లాలో 91.21 శాతం,  

Read More

ఓటు అమ్ముకునే వస్తువు కాదు.. భవిష్యత్ ను మార్చే శక్తి అని మైలారంలో వాల్ పోస్టర్లు వెలిశాయి

    హనుమకొండ జిల్లా మైలారంలో వెలిసిన వాల్ పోస్టర్లు       మైలారం యువశక్తి, విద్యావంతుల వేదిక పేరుతో ఏర్పాటు

Read More

నాగారంలో ఉద్రిక్తత..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవ

పరకాల, వెలుగు: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో

Read More

నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం పోలింగ్

కామారెడ్డి జిల్లాలో  86.08 శాతం పోలింగ్​ నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్​ డివిజన్​లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్

Read More

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి : ఆర్ కృష్ణయ్య

    ఆర్ కృష్ణయ్య డిమాండ్ బషీర్​బాగ్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు  పోవాలని రాష్ట్ర ప్రభుత

Read More

అమెరికా వర్సిటీలో కాల్పులు..ఇద్దరు మృతి... మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

ప్రావిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిం

Read More

కలిసొచ్చిన లక్ ..టాస్ తో గెలిచిన సర్పంచులు

నిర్మల్​ జిల్లా బాగాపూర్​ సర్పంచ్​గా పోస్టల్​ ఓటుతో గెలిచిన శ్రీవేద మెదక్​ జిల్లా చీపురు దుబ్బా తండాలో డ్రాలో సర్పంచ్​గా గెలిచిన సునీత టై కావడం

Read More

యాదాద్రి జిల్లాలో సెకెండ్ ఫేజ్లోనూ తరలి వచ్చిన ఓటర్లు

సెకెండ్ ఫేజ్​లోనూ..  భారీ పోలింగ్ 91.72 శాతం నమోదు  అత్యధికంగా భూదాన్​ పోచంపల్లిలో  93.11 రామన్నపేటలో 90.58 యాదాద్రి, వెలుగ

Read More