తెలంగాణం

మీనాక్షి నటరాజన్ తో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ

సత్తుపల్లి, వెలుగు : ఏఐసీసీ తెలంగాణ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ ను సత్తుపల్లి ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ మట్ట రాగమయి మర్యాదపూర్వకంగా కలిశా

Read More

రైతులు లాభసాటి పంటలను సాగు చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం టౌన్, వెలుగు : లాభసాటి పంటలు సాగు చేస్తూ రైతులు అధిక ఆదాయం పొందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు : మంత్రి వాకిటి శ్రీహరి

హౌసింగ్​​అధికారులపై మంత్రి వాకిటి సీరియస్ మక్తల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్షం చేస్తే సహించేది లేదని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం పినపాక మండ

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ

కరీంనగర్ టౌన్,వెలుగు: హిందూ, ముస్లింల ఐక్యతను కాపాడడంలో తెలంగాణ ఎప్పుడు ముందుంటుందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం సిటీలోని తెలంగాణ చౌక్​ వద్ద

Read More

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌&zwn

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగిసిన ఈఎంఆర్ఎస్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలోని ఏకలవ్య మోడల్‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్&zw

Read More

మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళనలు

కౌడిపల్లి, శివ్వంపేట, నిజాంపేట, రామాయంపేట, సిద్దిపేట, కొహెడ, తూప్రాన్, నర్సాపూర్, వెలుగు : యూరియా దొరకడం లేదని సోమవారం మెదక్ ​జిల్లా శివ్వంపేట మండల కే

Read More

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్​ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో ప్రజా

Read More

గ్రూప్ 1 కేసులో TGPSCకి ఎదురుదెబ్బ.. రీవాల్యుయేషన్కు వీలుకాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు అదేశాలు

హైదరాబాద్: గ్రూప్ 1 కేసులో TGPSCకి ఎదురు దెబ్బ తగిలింది. ప్రశ్నా పత్రాలు మళ్ళీ దిద్దాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధ

Read More

పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి దామోదర రాజనర్సింహ

టేక్మాల్, వెలుగు: పల్లెల ప్రగతికి  ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు  చేపడుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ చ

Read More

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

టేక్మాల్, వెలుగు: టేక్మాల్ మండలం ధనూరా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని సోమవారం కలెక్టర్​ రాహుల్​ రాజ్​పరిశీలించారు. ఇళ్లను త్వరగా పూర్తి చేస

Read More