తెలంగాణం
సింగరేణి రామగుండం బొగ్గు గనిలో ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం జీడీకే 11వ గనిలో ఇద్దరు కార్మికులకు కరెంట్ షాక్ కొట్టింది. శనివారం తెల్లవారుజామున గనిలోని 3వ సీమ్ సౌత్ డిస్ట
Read Moreప్రజలను చల్లంగా చూడాలని మొక్కుకున్నా : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం, వెలుగు: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో న
Read Moreరూ.82 కోట్లతో పెద్దపల్లిలో బైపాస్... శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పట్టణంలో రూ.82కోట్లతో 12.1కి.మీ మేర బైపాస్ రోడ్డు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. శనివారం బైపాస్&zw
Read Moreజాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు
Read Moreకుంటాలలో గాలి వాన బీభత్సం
కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు నేలకూలాయి. కల్లూర్– కుంటాల ప్రధాన రహదారి
Read Moreధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల/నస్పూర్
Read Moreశంకుస్థాపన చేసిన పనులకు బీఆర్ఎస్ హడావుడి...క్యాతనపల్లి మున్సి పాలిటీ లో కాంగ్రెస్ నిరసన
కోల్బెల్ట్, వెలుగు: మున్సిపల్ ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసిన పలు అభివ
Read Moreమెడికల్ కాలేజీలు ప్రాక్టికల్స్కు సహకరించాలి: ఎన్ఎంసీ
హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా పీజీ మెడికల్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సంస్థలు ఇకపై మొండికేయడానికి వీల్లేదని నేషనల్ మ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి నిజామాబా
Read Moreకులగణనపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: నేడు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ కులగణనపై బీసీలకు సమాధానం చ
Read Moreఆసిఫా బాద్ జిల్లాలో పోడు రీ ట్రైవ్ను అడ్డుకున్న రైతులు
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా ఖర్జెల్లి ఫారెస్ట్ బీట్లో శనివారం చేపట్టిన పోడు భూమి రీ ట్రైవ్ ఉద
Read Moreసుస్థిర వ్యవసాయ మిషన్తో రైతులకు భరోసా..ఎన్ఎంఎస్ ఏ ప్రగతిపై కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ, వెలుగు: వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుంటూ సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (ఎన్
Read Moreసబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పనివేళలు..ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఓపెన్: మంత్రి పొంగులేటి
ఈ నెల 12 నుంచి 15 వరకు అమలు చేయనున్నట్టు వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెలఖరులో భూముల విలువల సవరణ ఉండడంతో రిజిస్
Read More












