తెలంగాణం
జనగామ జిల్లాకుసర్వాయి పాపన్నపేరు పెట్టాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లాకు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. 2023 ఎన
Read Moreకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకూ లోకల్ కోటా..ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలపై హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి పిల్లలకు ఎంబీబ
Read Moreరెవెన్యూ శాఖ రాబరీ శాఖగా మారింది..ఆ శాఖకు పొంగులేటి మంత్రిగా అనర్హుడు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మంత్రి కంపెనీలకు రూ.15 వేల కోట్ల ఆస్తుల బదిలీ ఆయన ఆస్తులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి భూ దోపిడీపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి హైద
Read Moreబుక్స్కే పరిమితం కావొద్దు.. రీసెర్చ్పై దృష్టి పెట్టాలి : కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలు ప్రారంభం హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు కేవలం క్లాస్ రూమ్ పాఠాలకే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యల
Read Moreఉద్యోగ సమస్యలపై సెప్టెంబర్ 10న మహాధర్నా
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఇవ్వాలని, ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్
Read Moreచెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాగ్.. మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలన
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటిలో కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరుపట్టణంలోనిమినీ ట్య
Read Moreజనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
ముషీరాబాద్, వెలుగు: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్&zwn
Read More‘మాకు మీ రక్తం కాదు.. నాణ్యమైన చదువు కావాలి’ : ఆకునూరి మురళి
బండి సంజయ్కి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కౌంటర్ ప్రజలు ప్రశ్నిస్తారనే విద్యకు దూరం చేస్తున్నారని ఫైర్ హైదరా
Read Moreకోల్ కతా హోటల్ లో అగ్ని ప్రమాదం.. వైద్యం కోసం వచ్చి 9 మంది సజీవ దహనం
కోల్కతాలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్లో ఉన్న ఒక హోటల్లో బుధవారం తెల్ల
Read Moreపిల్లల్లో వైకల్యాలను గుర్తించేందుకే ప్రశస్త్ యాప్ : డైరెక్టర్ నవీన్ నికోలస్
ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు 21 రకాల దివ్యాంగ లక్షణాలపై స్క్రీనింగ్ చేయాలి అధికారులకు స్కూల్ ఎడ్యుక
Read Moreఎడపల్లి పీఏసీఎస్లో గోల్ మాల్.. రూ.28 లక్షల దుర్వినియోగం
ఎడపల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పీఏసీఎస్లో రూ.28 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఇటీవల నిర్వహించిన ఆడిట్ లో ఈ వ్యవహారం వెలుగు చూడగా, ని
Read Moreసురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలోని పలు కోర్సుల్లో సీట్ల పెంపు..ఆగస్టు 26 వరకు దరఖాస్తులకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2026–-27 విద్యా సంవత్సరానికి గానూ వివధ కోర్సుల్లో సీట్లను పెంచుతున్నట్టు వర్సిటీ రిజ
Read Moreరాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఎలాంటి లొల్లి లేదు..వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా అధికారంలోకి వస్తం: ఎంపీ ధర్మపురి అర్వింద్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఎలాంటి లొల్లి లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసుల
Read More












