తెలంగాణం
కేసు ఎందుకు తీసుకోలే?..విచారణకు రావాలని సీఐకి కోర్టు ఆదేశం
మియాపూర్, వెలుగు: ఓ కేసు విషయంలో సరైన దర్యాప్తు చేపట్టకపోవడంతో మియాపూర్ ఇన్స్పెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29న హైకోర్టుకు హాజరై
Read Moreఓటు వేయలేదని.. దళితుడి ఇల్లు కూల్చడం అమానుషం
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జహీరాబాద్, వెలుగు: ఓటు వేయలేదనే కారణంతో దళితుడిపై దాడి చ
Read Moreకూకట్పల్లిలో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్టు
కూకట్పల్లి, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. మూసాపేట పరిధిలోని రెయిన్బోవిస్ట
Read Moreపాత కక్షలతోనే కోట్పల్లి సర్పంచ్ భర్తపై దాడి
ఆరుగురు అరెస్ట్ వికారాబాద్, వెలుగు : పాత కక్షలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని మనసులో పెట్టుకొని వికారాబాద్ జిల్
Read Moreదానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలి : ఎన్.రాంచందర్ రావు
స్పీకర్కు బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: తాను కాంగ్రెస్&z
Read Moreరీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి : ఆర్.కృష్ణయ్య
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య దిల్ సుఖ్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, వ
Read Moreవృద్ధురాలి మృతికి కారణమైన ఆర్ఎంపీ అరెస్ట్..ఆదిలాబాద్ జిల్లా ఇందిరానగర్ లో ఘటన
ఆదిలాబాద్, వెలుగు: వృద్ధురాలి మృతికి కారణమైన ఆర్ఎంపీని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ సీఐ శ్రావణ్ తెలిపారు. బేల మండలం ఇందిరానగ
Read Moreరాజన్న హుండీ ఆదాయం రూ.71.80 లక్షలు..
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి హుండీలను బుధవారం లెక్కించారు. 25 రోజులకు గాను రూ.71.80 లక్ష
Read Moreపరారీలో దొంగ నోట్ల ప్రధాన సూత్రధారి..ఏడుగురు నిందితుల అరెస్ట్..రూ.9.86 లక్షల విలువైన నోట్లు స్వాధీనం
వర్ని, వెలుగు: దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ నెల 18న ఓ రైతు నిజామాబ
Read Moreకొత్త ఆవిష్కరణలను అందుబాటులోకి తేవాలి..కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభోత్సవం
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కరీంనగర్, వెలుగు: కొత్త ఆవిష్కరణలను రైతులకు అందుబాటులో తీసుకురావాలని, రైతులు కూడా కొత్త వంగడాలను సాగు చేయడం ద్వ
Read Moreమైనర్లకు మందు అమ్మొద్దు : డీసీపీ రష్మి పెరుమాళ్
పద్మారావునగర్, వెలుగు: మైనర్లకు లిక్కర్ అమ్మే వారిపై కఠిన చర్యలుంటాయని డీసీపీ రష్మి పెరుమాళ్ హెచ్చరించారు. బుధవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధ
Read Moreబీజేపీ సర్పంచ్ల గ్రామాలకు రూ.10 లక్షలు : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచుల గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని చేవెళ్ల
Read Moreటెక్నాలజీ పెరిగినా పుస్తకానికి ప్రాధాన్యం తగ్గలే : ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ముషీరాబాద్, వెలుగు: రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా పుస్తకానికి ప్రాధాన్యం తగ్గడం లేదని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్ బుక్
Read More












