
తెలంగాణం
మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతు
Read Moreహైదరాబాద్ సిటీలో నల్లాలకు స్మార్ట్ మీటర్లు .. ఆటోమెటిక్గా బిల్లులు జారీ
అల్ట్రాసోనిక్ జీఎస్ఎం టెక్నాలజీతో పని చేయనున్న మీటర్లు నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు అందుకే
Read Moreముందు నీతులు.. వెనుక గోతులు!..నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు
నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు.. సహకరించుకుందామంటూనే అడ్డంకులు 2015లోనే సంతకాలతో నీటి
Read Moreనార్సింగిలో కోటిన్నర విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కోటిన్నర విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్ను బుధవారం (జూలై 2) శంషాబాద
Read Moreహైదరాబాద్ మాదాపూర్ లో దారుణం: బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు...
ఆన్ లైన్ బెట్టింగ్ సామాన్యుల పాలిట యమపాశంగా తయారవుతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ
Read Moreటెన్త్ చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకో
Read Moreబిల్డింగ్ మాత్రమే పాతది.. ఎక్విప్మెంట్ కొత్తదే: సిగాచి కంపెనీ ప్రతినిధి అమిత్ రాజ్సింహ క్లారిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పెను విషాదాల్లో ఒకటిగా నిల్చిన పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై సిగాచి కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ మ
Read Moreబనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ
జగిత్యాల: బనకచర్ల ప్రాజెక్ట్పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులత్లో
Read Moreపాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్ప
Read Moreడెడ్బాడీలు అప్పగించే వరకు కదిలేదే లేదు.. సిగాచి కంపెనీ ముందు బాధితుల ఆందోళన
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత
Read Moreఏడాదిలో నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయండి : కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్లకు సీఎం రేవంత్ పిలుపు
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లకు కీలక పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఏడాదిలో కనీసం నెలరోజులు అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని పిలుప
Read MoreUPI Alert: HDFC కస్టమర్లకు అలర్ట్.. ఆ 2 రోజులు యూపీఐ సేవలు పనిచేయవ్..
HDFC Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. 2025లో కొన్ని గంటల పాటు తన కస్టమర్లకు
Read Moreఫార్ములా ఈ కార్ రేసు కేసులో IAS అరవింద్ కుమార్కు మరోసారి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ మర
Read More