తెలంగాణం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆర్టీసీ ప్యాసింజర్ లాంజ్ ప్రారంభం
హైదరాబాద్సిటీ, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ప్రత్యేక ప్యాసింజర్ వెయిటింగ్ లాంజ్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయం వద్ద ఉన్న
Read Moreఅనాథ పిల్లలకు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలకు ట్రైనింగ్
జీఎంఆర్తో మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందం వచ్చే నెల నుంచే మొదటి బ్యాచ్కు శిక్షణ షురూ అమ్మాయిలకు సాఫ్ట్ వేర్ స్కిల్స్ నేర్పించనున్న ఫిక్క
Read Moreకాలేజీల తప్పులకు విద్యార్థులను బలిచేయొద్దు.. పరీక్షలకు అనుమతించండి ..ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కాలేజీల తప్పుకు విద్యార్థులను బలి చేయడం సరికాదని, వారికి పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశా
Read Moreఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్ ...వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఘటన
భర్త మృతి.. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు చేవెళ్ల, వెలుగు: ఓ రోడ్డు ప్రమాదం ఒక కుటుంబం మొత్తాన్ని ఆగం చేసింది. ఈ ప్రమాదంలో భర్త చనిపోగా.. ఆయన
Read Moreమహిళా సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్.. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన
పాల్వంచ, వెలుగు: పాల్వంచ మండలంలోని సత్యనారాయణపురం గ్రామ సర్పంచ్ జర్పుల సంధ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పంచాయతీ పాలనా వ్యవహారాల్లో సర్పంచ్ భర్త జో
Read Moreనిమ్స్ ఆధ్వర్యంలో ‘బీకాన్ 2026’ సదస్సు.. మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహణ
పంజాగుట్ట, వెలుగు: హెల్త్కేర్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిమ్స్లో ‘బీకాన్ 2026’ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ నిర్వహి
Read Moreడెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాల్సిందే :జర్నలిస్టు సంఘాల నేతలు
ఐ అండ్ పీఆర్ కమిషనరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ఆందోళన న్యాయం చేయకుంటే సెక్రటేరియెట్ ను ముట్టడిస్తామని
Read Moreవెలుగు ఓపెన్ పేజీ: పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లుతో ప్రయోజనం చేకూరేనా.?
కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయం కోసం తాజా ముసాయిదా పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025ను విడుదల చేసింది. 2008, 2017,
Read Moreబీఅలెర్ట్..పాత ఫోన్లతో సైబర్ నేరాలు..అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
1500 మొబైల్స్, మదర్బోర్డ్స్
Read Moreఇంటి వద్దకే రైల్వే సేవలు.. దేశంలోనే తొలిసారిగా ‘ రైల్వే పార్శిల్ యాప్’!
రేపు ప్రారంభించనున్న రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ హైదరాబాద్సిటీ,వెలుగు: రైల్వే సేవలను ప్రజల ముంగిట్లోకే తీసుకు వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే
Read Moreకేంద్రం ‘వాహన్’ పోర్టల్లోకి తెలంగాణ
వచ్చే నెల 15న చేరేందుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖ పరిధిలోని ‘వాహన్&rsq
Read Moreఉద్యమ జ్వాల -ఈశ్వరీబాయి.. ఇవాళ (ఫిబ్రవరి 24) ఈశ్వరీ బాయి వర్దంతి
తెలుగు నేలపై పీడిత ప్రజల హక్కులు, అవకాశాల కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడిన మహత్తర శక్తి ఈశ్వరీబా
Read Moreమొగిలిపాలెం జీపీలో నిధుల గోల్మాల్.. రూ.4 లక్షలు మాయం చేసిన సెక్రటరీ
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ
Read More











