తెలంగాణం
కారు అద్దాలు పగలగొట్టి రూ.8 లక్షలు చోరీ
బాన్సువాడ, వెలుగు : బాన్సువాడ పట్టణంలో మంగళవారం స్మార్ట్ బజార్ వద్ద కారు అద్దాలు పగులగొట్టి అందులో నుంచి రూ. 8 లక్షలు చోరీ చేశారని డీఎస్పీ విట్టల్ రెడ
Read Moreజేఈఈ మెయిన్స్ లో ‘వైబ్రంట్’ విజయదుందుభి
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ సెషన్ ఫలితాల్లో హనుమకొండ వైబ్రంట్ అకాడమీ విజయదుందుభి మోగించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో వైబ్రంట్ విద్యార్థులు
Read Moreమహిళల అభివృద్ధికి సర్కారు కృషి : ఐకేపీ ఏపీఎం ప్రసాద్
సదాశివనగర్, వెలుగు : మహిళల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని, అనే పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఐకేపీ ఏపీఎం ప్రసాద్ అన్నార
Read Moreగ్రామ పాలనలో కుటుంబీకుల జోక్యం వద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ పాలనలో కుటుంబీకుల జోక్యం లేకుండా మహిళా సర్పంచ్లు పాలన సాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం క
Read Moreఅవినీతి పరులెవరో తేల్చుకుందాం : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి
షబ్బీర్అలీయే పెద్ద అవినీతి పరుడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి కామారెడ్డి, వెలుగు : అవినీతి పరులేవరో తేల్చుకుందామని, షబ్బ
Read Moreవీధి రౌడీలా మాట్లాడుతున్నవ్.. కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్లీడర్ల ఫైర్
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎమ్మెల్యే వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, ఆయన బండారం బయటపెడతామని కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. మంగళవారం ప
Read Moreమ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి : సుదర్శన్ రెడ్డి
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కామారెడ్డి, వెలుగు: ప్రత్యేక సమగ్ర సవరణ దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్
Read More42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు : ఆర్.కృష్ణయ్య
ఆర్.కృష్ణయ్య వార్నింగ్ ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బీసీ సంక
Read Moreబీసీల్లో రాజకీయ విప్లవం మొదలైంది : జాజుల శ్రీనివాస్ గౌడ్
సీఎం కుర్చే లక్ష్యం: జాజుల బషీర్బాగ్, వెలుగు: బీసీల్లో రాజకీయ విప్లవం మొదలైందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సర్పంచ్ ఎన్
Read Moreకఠిన చట్టాలతో డీప్ ఫేక్ కు చెక్..రూపకల్పనకు చర్చలు జరుపుతున్నం
ఏఐ సమిట్లో తొలిరోజు గందరగోళంపై కేంద్ర మంత్రి సారీ: అశ్వినీ వైష్ణవ్ సమిట్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వెల్లడి మొదటిరోజునే భారీగా
Read Moreరాజన్న గుడికి రూ.1.43 కోట్ల ఇన్కం.. మహాశివరాత్రి ఉత్సవాలకు 2.59 లక్షల భక్తుల రాక
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర వైభవంగా ముగిసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్ల
Read Moreఇండో ఈయూ డీల్పై ముగిసిన చర్చలు..రూ. 6.41 లక్షల కోట్ల ఎగుమతులకు బూస్ట్..
న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఇటీవల జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)పై చర్చలు మంగళవారం ముగిశాయి. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య టారిఫ
Read Moreపీవీఎన్ఆర్-వేపై మూడో కన్ను !.. త్వరలో మల్టీవయలేషన్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు
కెమెరాలు పెట్టి ఏఐతో మానిటరింగ్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే దొరికిపోవుడే రూ.7.58 కోట్లతో ప్రాజెక్టు హైదరాబాద్సిటీ, వెల
Read More












