తెలంగాణం

ఏడాదిలో డంపింగ్ యార్డును తరలిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డును ఏడాదిలోగా పూర్తిగా తరలిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన

Read More

అప్పు విషయంలో గొడవ..  ఓ వ్యక్తి మృతి .. నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలో ఘటన

నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : చేసిన అప్పుకు వడ్డీ చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన నల్గొండ జ

Read More

ఆడబిడ్డల ఆరోగ్య పరీక్షలపై అలసత్వం వద్దు : మంత్రి దామోదర

వాహనాల్లో సురక్షితంగా హాస్పిటల్స్​కు తీసుకెళ్లాలి ఉమెన్ వెల్​నెస్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

చిట్ ఫండ్ పేరిట రూ.5 కోట్లు స్వాహా ..నిందితుడు అరెస్ట్

శాయంపేట, వెలుగు: చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసి సుమారు రూ.5.04 కోట్లు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు

Read More

ఉమెన్స్ రగ్బీ లీగ్ విజేత.. బ్లాక్ ఆర్చర్స్

పద్మారావునగర్​,వెలుగు: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్​లో  తెలంగాణ ఉమెన్స్ రగ్బీ లీగ్ 2026 సీజన్-2ను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అథీనా, తెలంగాణ రగ్బ

Read More

ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ఆరోపణలపై విచారణ

మంగపేట, వెలుగు: బ్రాహ్మణ కులానికి చెందిన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలు రావడంతో ములుగు జిల్లా మంగపేట తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం విచా

Read More

చుడీదార్లు వేసుకుని దివ్యాంగుల నిరసన.. ఉచిత బస్సు ప్రయాణం కోసం డిమాండ్

పరిగి, వెలుగు: ఎన్నికల హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్​లో వినూత్న

Read More

విద్యాశాఖలో పది కొత్త స్కీములు! బడ్జెట్లో భారీగా ప్రతిపాదనలు

యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.9 వేల కోట్లు!  బ్రేక్ ఫాస్ట్ స్కీముకు వెయ్యి కోట్లు.. వెల్ కమ్ కిట్లకు 250 కోట్లు  ఇంటర్ లో మిడ్డే మీల్స్, బ

Read More

జాతీయ సదస్సుకు  అంగడిరైచూర్ సర్పంచ్

కొడంగల్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించిన మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో కొడంగల్​మండలం అంగడి

Read More

స్ట్రీట్ లైట్ల నిర్వహణకుv రూ.1,341 కోట్లు

భారీగా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 7.60 లక్షల ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ స్ట్రీట్ లైట్లకు కొత్త శోభ 10 ఏం

Read More

చెన్నూరులో రూ.45 కోట్లతో కొత్త తాగునీటి పథకం: మంత్రి వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్,​ వెలుగు: చెన్నూరు పట్టణంలో రానున్న 15 ఏళ్ల కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా రూ.45 కోట్లతో కొత్తగా గోదావరి నీటి పథకం ఏర్పాటుకు ప్రతిప

Read More

స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం..దేశ చరిత్రలో ఏ స్పీకరూ ఇలాంటి తీర్పు ఇయ్యలే: కేటీఆర్

ఫిరాయింపులపై దేశ చరిత్రలో ఏ స్పీకరూ ఇలాంటి తీర్పు ఇయ్యలే: కేటీఆర్​ ఆయనకు, ఆయన్ను నడిపించిన కాంగ్రెస్​ నేతలకు సన్మానం చేస్తం రాహుల్ ఒత్తిడితోనే ఫిరాయ

Read More