తెలంగాణం
పిల్లలకూ షుగర్ టెస్టులు..మొబైల్ టీమ్స్ ద్వారా స్కూళ్లలోనే పరీక్షలు
ఆర్బీఎస్కే 2.0 గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రం పిల్లల్లో పెరుగుతున్న టైప్-1, టైప్-2 డయాబెటిస్ 4Ts లక్షణాలుంటే అలెర్ట్ అవ్వాల్సి
Read Moreభోలక్పూర్లోభారీ అగ్నిప్రమాదం..15 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు బుగ్గిపాలు
పక్కనే ఉన్న మూడు ఇండ్లకు మంటలు కాలిపోయిన గృహోపకరణాలు, నిత్యావసరాలు కన్నీరుమున్నీరైన బాధితులు ముషీరాబాద్, వెలుగు: &nbs
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : పేద విద్యార్థుల కోసం విప్లవాత్మక సంస్కరణ
తెలంగాణ ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ఫీజు రియంబర్స్ మెంట్ నిధుల్ని నేరుగా విద్యార్థుల ఖాతాలకే బదిలీ చేయాలని నిర్ణయిం
Read Moreకేరళలో యూడీఎఫ్ గెలుపుతో గాంధీ భవన్లో సంబురాలు
‘గేమ్ చేంజర్’ రేవంత్ రెడ్డి అంటూ ఫ్లెక్సీల ప్రదర్శన హైదరాబాద్, వెలుగు: కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో సోమవారం గాంధీభవన్&
Read Moreతాండూరు బిడ్డ.. గిన్నిస్ రికార్డు..ప్రపంచంలోనే ఎత్తైన రహదారిపై బైక్ రైడ్
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన నిఖిత్ శెట్టి (22) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారి అయిన ఉమ్లింగ్ లా పాస్ను చేరుకుని గిన్న
Read Moreమే 25 నుంచి డీఈడీ ఫస్టియర్ ఎగ్జామ్స్
హైదరాబాద్,వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షల టైమ్ టేబుల్ను అధికారులు రిలీజ్ చేశారు. 2025–-27 విద్యాస
Read Moreతెలంగాణ పథకాలు కేరళ ఓటర్లపై ప్రభావం..సీఎం రేవంత్ ప్రచారం యూడీఎఫ్కు కలిసొచ్చింది: పీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఐ
Read Moreదివ్యభారత్ లో మెదక్ కు చోటు..టూరిస్ట్ ప్లేస్లుగా మెదక్ చర్చి, ఖిల్లా, ఏడుపాయల
పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు నీతి అయోగ్ నిర్ణయం దర్శనీయ ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలతో పుస్తకం మెదక్, వెలుగు:
Read Moreబెంగాల్ లో ప్రజాస్వామ్యం గెలిచింది..కుటుంబ పార్టీల వినాశనం మొదలైంది: రాంచందర్ రావు
టీఎంసీ హింసా రాజకీయాలకు ప్రజలు చెంపపెట్టు తీర్పిచ్చారని కామెంట్ హైదరాబాద్, వెలుగు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కుటుంబ పాలనకు, విభజన రా
Read Moreమొక్కజొన్న, జొన్నలను పీఎస్ఎస్ లో చేర్చండి..కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ కు మంత్రి తుమ్మల మరో లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ధర మద్దతు పథకం (పీఎస్ఎస్)లో చేర్చాలని
Read Moreతెలంగాణలో బీజేపీకి ఇంకా ఎంతకాలం ఎదురుచూపులు?..ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
అబిడ్స్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ
Read Moreగోపన్పల్లిలో అక్రమ నిర్మాణాలు
ప్రభుత్వ భూమిలో రేకులు వేసి ఆక్రమణకు యత్నం జగద్గిరిగుట్టలో ఆలయాల పేరిట కమర్షియల్ కాంప్లెక్సుల దందా
Read Moreరైల్వేలో 29 వేల పోస్టుల రద్దు అన్యాయం : ఏఐవైఎఫ్
మ్యాన్ పవర్ రేషనలైజేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏఐవైఎఫ్ డిమాండ్ నారాయణగూడ, వెలుగు: భారత రైల్వే బోర్డు ప్రతిపాదించిన “మ్యాన్ పవర
Read More












