తెలంగాణం
ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై..రూ.7 వేలు తీసుకుంటుండగా పట్టివేత
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ ఎస్సై చిటన్నోజు భాస్కరచారి బుధవారం ఏసీబీ చిక్కాడు. ఓ బాలుడిని కేసు నుంచి తప్పించడానికి రూ.7 వేలు త
Read Moreధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం..రైతులను గందరగోళంలోకి నెట్టొద్దు: మంత్రి ఉత్తమ్
ధాన్యం పూర్తిస్థాయి కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలు ముఖ్
Read Moreమే 13 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నేడు హాల్ టికెట్లు రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్&zwnj
Read Moreఅకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటం : మంత్రి వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామ
Read Moreఉద్యోగుల బదిలీల్లో పారదర్శకత పాటించాలి..అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: వెల్ఫేర్ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. బుధవారం ఆయన ఎస్సీ,
Read Moreరైతుల మరణం విచారకరం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ వంశీకృష్ణ
వెలుగు: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నలుగురు రైతులు చనిపోవడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధా
Read Moreబ్యాంకు ఖాతాలు ఇచ్చి కష్టాల్లోకి..! బ్యాంక్అకౌంట్ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దంటున్న పోలీసులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న మ్యూల్ అకౌంట్లు కమీషన్ల కోస
Read Moreనెలలో వంట గ్యాస్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం : దాసరి హరిచందన
కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన వెల్లడి హైదరాబాద్ సిటీ, వెలుగు: వంట గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని నెల రోజుల్లోపు పరిష్కరి
Read Moreకేటీఆర్ది నీచమైన భాష : విప్ అద్దంకి దయాకర్
విప్లు అద్దంకి, బల్మూరి, యెన్నం, బీర్ల ఫైర్ హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ మాట్లాడే భాష తెలంగాణలో ఎవరికి రాదని విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
Read Moreచేనేతలకు గుడ్ న్యూస్ : వస్త్ర పరిశ్రమకు కోటి చీరల ఆర్డర్..కోటి మంది మహిళలకు చీరలు ఇస్తాం
చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని వస్త్ర పరిశ్రమ
Read Moreమే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు
దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలను వైభవంగా నిర్వహి
Read Moreస్టడీ సర్టిఫికెట్లకు రూ.20 వేలు.. డెత్ సర్టిఫికెట్ కు రూ.లక్ష.. అయిజ లో ఫేక్ సర్టిఫికెట్ల తయారీ
మూడు రాష్ట్రాలకు పంపిస్తున్న ముఠా ప్రభుత్వ పథకాలు పొందేందుకు వినియోగం విద్యార్హత మెమోలతో పాటు వివిధ ధ్రువపత్రాల తయారీ ముఠా వెనుక పొలిటికల్ ల
Read Moreటెన్త్ ఫెయిల్ స్టూడెంట్లకు రెమిడియల్ క్యాంప్లు..పీఎంశ్రీ స్కూళ్లలో మే 12 నుంచి ప్రారంభం
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ చేయించడమే లక్ష్యం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: పదోతరగతి వార్షిక పర
Read More












