
తెలంగాణం
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం.. 98 ఎకరాల రక్షణ భూములివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్టు నిర్మాణం మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ గాంధీ సిద్ధాంతాల
Read Moreతెలంగాణ నెత్తిన పిడుగు.. ఒక్క రోజే 9 మందిని పొట్టన పెట్టుకున్న పిడుగుపాటు
గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు..భద్రాద్రి జిల్లాలో ఒకరు మృతి అయిజలో ముగ్గురు మృతి, నలుగురికి గ
Read Moreఇక డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణ చేయాలని సర్కారు నిర్ణయం
సెక్షన్ 22బీ అమల్లోకి వస్తేసబ్రిజిస్ట్రార్లకు పలు అధికారాలు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష
Read Moreమాది రైతు ప్రభుత్వం ... నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇస్తాం.. మంత్రి జూపల్లి
బాసర, సోన్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి నిర్మల్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ర
Read Moreబతుకమ్మ సంబురాలకు 12 కోట్లు.. జిల్లాకు రూ.30 లక్షలు.. మిగతా నిధులు గ్రేటర్ హైదరాబాద్కు
నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు.. ఈ నెల 21 నుంచి 30 వరకు పూల పండుగ తొలిరోజు వరంగల్లోని వేయి స్తంభాల గుడిలో సంబురాలు ప్రారంభం
Read Moreఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి...చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మ
Read Moreకేటీఆర్.. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు.. కాళేశ్వరం అవినీతిని మీ చెల్లెనే బయటపెట్టింది: మంత్రి వివేక్
ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నడు కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును కట్టిన్రు సీబీఐ ఎంక్వైరీతో కాళేశ్వర
Read Moreమేడారం అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదు ..పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మార్పులు
ములుగు, వెలుగు : మేడారం జాతరను గత పాలకులు పట్టించుకోలేదని మంత్రి సీతక్క విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి మేడారంపై స్పెషల్&zw
Read Moreశ్రీశైలం ప్రాజెక్ట్ రిపేర్లపై ఏపీ నిర్లక్ష్యం..రెండేండ్లుగా క్రస్ట్ గేట్ల నుంచి వాటర్ లీకేజీ
పనులు మొదలు పెట్టేలోపే ప్రాజెక్టుకు వరద అటు ప్లంజ్పూల్ పనులకూ ఆటంకాలు మహబూబ్నగర్/శ్రీశైలం, వెలుగు : శ్ర
Read Moreఏపీ జలదోపిడీ మరింత పీక్స్కు.. జులై 7 నుంచి ఇప్పటివరకు పోతిరెడ్డిపాడు ద్వారా 150 టీఎంసీల మళ్లింపు
ఒక్క ఆగస్టులోనే పోతిరెడ్డిపాడు నుంచి 81 టీఎంసీల తరలింపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తంగా 165 టీఎంసీల దాకా తరలింపు నాగార్జునసాగర్ నుంచి 102.5
Read Moreధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే! గత సర్కారు పెద్దలు, సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు
ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చిచెప్పిన టెర్రాసిస్ బీఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరా
Read Moreసైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం..ఎంపీ పేరు చెప్పి రూ.92 లక్షల కాజేశారు
సైబర్ నేరాలు.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాంతోపాటే పెరుగుతున్న సైబర్ మోసాలు..రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. టెక్నాలజీని ఉపయ
Read Moreతెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఒకే రోజు ఆరుగురు మృతి
తెలంగాణలో విషాదం నెలకొంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఇవాళ (సెప్టెంబర్ 10న)ఒకే రోజు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు చనిపోయారు. న
Read More