తెలంగాణం
కుంటాల మండలంలో అధిక ధరలకు యూరియా అమ్మకం
బస్తాకు రూ.80 అదనంగా వసూలు చేస్తున్న వైనం కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో కొందరు డీలర్లు యూరియాను అధిక ధరలకు అమ్ముతూ అందినకాడికి
Read Moreఏమవుతుందో రేపు చూద్దాం: కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కరీంనగర్ మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మేయర్ రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని కుండబద్దలు కొట్టారు. కరీంన
Read Moreదేశీ కుక్కలను దత్తత తీసుకోండి : మంత్రి సీతక్క
మూగ జీవాలను చంపితే చర్యలు: మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ దని,
Read Moreసూది మొనపై నాగుపాము నీడలో శివయ్య..జగిత్యాల కళాకారుడి అద్భుత సృష్టి
మహా శివరాత్రి సందర్భంగా పంపకాల సూదిపై శివయ్య నాగుపాము సూక్ష్మ విగ్రహం తయారు చేశారు జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్ర
Read Moreనిమ్స్ లో సేవలాల్ జయంతి వేడుకలు
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ ఆసుపత్రిలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య
Read Moreమేయర్, చైర్మన్ పదవులు బీసీలకు ఇవ్వాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎంపికలో జనరల్ సీట్లలో బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీ
Read Moreడీజీఎఫ్టీ సర్క్యులర్ చట్టవిరుద్ధం.. అదానీకి హైకోర్టు లో ఊరట
హైదరాబాద్, వెలుగు: అదానీకి హైకోర్టులో ఊరట లభించింది. విదేశీ వాణిజ్య విధానంలో లేని షరతులను సర్కులర్ ద్వారా విధించే అర్హత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట
Read Moreజీహెచ్ఎంసీలో ట్రైనీ ఐఏఎస్లు..గాంధీలో గ్రూప్-1ఆఫీసర్లు
స్టడీ టూర్లో భాగంగా విజిట్ హైదరాబాద్ సిటీ, వెలుగు: శీతాకాల స్టడీ టూర్లో భాగంగా 2025 బ్యాచ్కు చెందిన దేశవ్యాప్త ట్రైనీ ఐఏఎస్లు శనివారం జీహె
Read More52 వారాల్లో 52 సంస్కరణలు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైల్వేలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ ఏడాది 52 వారాల్లో 52 సంస్కరణలు చేపట్టాలని నిర్ణయ
Read Moreఫిబ్రవరి 19 నుంచి ఎప్ సెట్ దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్ సెట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల
Read Moreవిద్యతోనే సమాజాభివృద్ధి : ప్రొ. గోవర్ధన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని బాసర ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. శనివారం బాగ్ లింగంపల్లి
Read Moreఅమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ స్టూడెంట్ అదృశ్యమయ్యాడు. కర్నాటకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22) బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీల
Read Moreసేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
నిజామాబాద్ రూరల్, వెలుగు : గిరిజనుల ఆరాద్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆల్ ఇండియా బంజా
Read More












