తెలంగాణం

సివిల్స్ టార్గెట్గా చదవాలి..పోటీ ప్రపంచంలో బీసీలు ఉన్నత స్థాయికి ఎదగాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి స్టూడెంట్స్​కు ప్రతిభా పురస్కారాల ప్రదానం హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో చదివే స్టూడెంట్స్ సివిల్స్​ను టార

Read More

కృష్ణా బోర్డు సమావేశం వాయిదా..మే 21కి రీ షెడ్యూల్

ఏపీ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్న బోర్డు! హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 14న (గురువా

Read More

ధర్మారం యూపీఎస్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఫుల్ డిమాండ్

జగిత్యాల, వెలుగు: ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే వెనుకంజ వేసిన తల్లిదండ్రులే.. ఇప్పుడు ఆ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

చెన్నూరు కాంగ్రెస్ నేత ఇంట్లో చోరీ...రెండు కిలోల వెండి, రూ.70 వేల నగదు మాయం

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పంచముఖాంజనేయ ఆలయ సమీపంలోని కాంగ్రెస్ నేత అయిత హిమవంతరెడ్డి ఇంట్లో దొంగలు పడి రెండు కిలోల వెండి,

Read More

ఏఎన్ఎం ప్రొవిజనల్  మెరిట్ లిస్ట్ విడుదల

హైకోర్టు ఆదేశాలతో 30 నుంచి 20 పాయింట్లకు తగ్గిన సర్వీస్ వెయిటేజీ 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,931 మల్ట

Read More

ఎన్ హెచ్ఎంలో 86 శాతం పోస్టులు భర్తీ..లేబర్ రూముల్లో ప్రైవసీ: వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంజూరైన ఎన్ హెచ్ఎం పోస్టుల్లో 86 శాతం పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 20,442 మంది ర

Read More

చిన్న సినిమాలను ఆదరించండి... ‘అరేయ్ ఆపండ్రా’ చిత్ర దర్శకుడు అశోక్ నిమ్మల

పంజాగుట్ట, వెలుగు: చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని ‘అరేయ్ ఆపండ్రా’ చిత్ర దర్శక నిర్మాత అశోక్ నిమ్మల కోరారు. కేవలం రూ. 35 లక్షల పరిమ

Read More

సంకెళ్లతో సహా కిడ్నాపర్ పరార్... తాండూరు పీఎస్లో ఘటన

బాలిక కిడ్నాప్​ కేసులో పట్టుకువచ్చిన పోలీసులు సిబ్బంది కళ్లు గప్పి వెనుక డోర్ నుంచి పరార్ తాండూరు, వెలుగు: బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిగా

Read More

జగిత్యాల జిల్లాలో మైనర్‌‌‌‌ కు పెళ్లిచూపులు.. అడ్డుకున్న అధికారులు

కొడిమ్యాల,వెలుగు: బాల్య వివాహం చేయడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యులను అధికారులు అడ్డుకొని కౌన్సెలింగ్ ఇచ్చిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో గుర

Read More

కరీంనగర్ లోని ప్రైవేట్ దవా ఖానాల్లో భద్రత కరువు...ఇటీవల డాక్లర్ల నిర్లక్ష్యంతో పెరిగిన మరణాలు

    కరీంనగర్‌‌‌‌ వన్ ఆస్పత్రి ఘటనతో  ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణపై విమర్శలు      పట్టించుకో

Read More

నల్గొండ జిల్లాలోని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రులు

నల్గొండ, వెలుగు:   నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రైస్ మిల్లులను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మ

Read More

సంజయ్ కొడుకు కనిపిస్తే..100 కు కాల్ చెయ్యండి..భగీరథ్ ను సీఎం రేవంత్ రక్షిస్తుండు: ఆర్ఎస్ ప్రవీణ్ 

హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపిస్తే 100కు ఫోన్ చేసి చెప్పాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంజయ్ కుమారుడిని రక్ష

Read More