
తెలంగాణం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండలం
Read Moreఆదిలాబాద్ లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
నేరడిగొండ/జన్నారం/ఆదిలాబాద్, వెలుగు: తొలి ఏకాదశి పండుగను ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కట్టి ప్రత్యేక ప
Read Moreన్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలి..తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ
బషీర్బాగ్, వెలుగు: పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ(ఐడీసీ) మాజీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండల
Read Moreగత ప్రభుత్వంలో ఆడబిడ్డలను పలకరించలేదు
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఏర్ప
Read Moreమోదీ ప్రభుత్వం ఎర్రజెండా పార్టీలను అంతం చేయాలనే కుట్ర : కలవేని శంకర్
నిర్మల్, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎర్రజెండా పార్టీలను అంతం చేయాలని కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్ మండి
Read Moreహీరో మహేశ్బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు..
హీరో మహేష్ బాబుకు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేష్ బాబుకు సోమవారం ( జులై 7 ) రంగారెడ
Read Moreసాగర్ ప్రాజెక్ట్ కు వరదపోటు.. ఆనందంలో రైతులు..
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహంకొనసాగుతుంది . క్రిష్ణా నది బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తిన నేపథ్యంలో సాగర్ ప్రాజెక
Read Moreడ్రగ్స్ పై‘ఈగల్’ నిఘా
నవ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసైతే తొలుత వారి కుటుంబంపై, అనంతరం సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. పాశ్చాత్య
Read Moreదేశంలో ఇంకా తీరని తాగునీటి కొరత!
జల్ జీవన్ మిషన్ కింద 2024 నాటికి దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించాలని కేంద్రం లక్ష్యంగ
Read Moreఅపనమ్మకపు సమాజంలోఉన్నామా?
కొంతకాలంగా నేను గమనిస్తోన్న ఒక విషయం నన్ను కలచివేస్తోంది. ఆ విషయం బ్రేకింగ్ న్యూసో, వైరల్ వీడియోనో, పేపర్ హెడ్ లైనో కాదు
Read Moreడ్రగ్స్, గంజాయిపై డేగ కన్ను..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈగల్ టెక్నాలజీ
సప్లయర్లే టార్గెట్గా డేటాబేస్&zwn
Read Moreకొత్త జిల్లాల పోస్టులు భర్తీ చేయాలి..సీఎం రేవంత్రెడ్డికి ఆర్. కృష్ణయ్య లేఖ
ముషీరాబాద్, వెలుగు: పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం అధికారులను కేటాయించడం మర్చిపోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
Read Moreరెస్క్యూ టీంల సేవలకు సలాం .. సిగాచి ప్రమాద ఘటనలో ఏడు రోజులపాటు నిరంతరం సహాయక చర్యలు
పారిశుధ్య కార్మికులు, సిబ్బంది పని తీరు భేష్ సమన్వయంతో ఆపరేషన్ పూర్తి చేసిన అన్ని శాఖల అధికారులు సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సి
Read More