తెలంగాణం
పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలి
మహబూబాబాద్: పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై దాడులు ఆపాలంటూ శుక్రవారం క
Read Moreతెలంగాణ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్
తెలంగాణ ప్రభుత్వానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లకు వ
Read Moreబీజేపీ నాయకులు అబద్దాలు చెబుతున్నారు
కరీంనగర్: కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు టూరిస్టుల్లా తిరుగుతున్నారని మేయర్ సునీల్ రావు అన్నారు.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పలువుర
Read Moreకేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి
జగిత్యాల జిల్లా: మోడీ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్భన్ గంగూలీ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశ
Read Moreముంబైలో జగిత్యాలవాసి కిడ్నాప్
జగిత్యాల జిల్లాకు చెందిన శంకరయ్య ముంబయిలో కిడ్నాప్ అయ్యారు. విదేశాల నుంచి ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను విమానాశ్రయం బయటకు గుర్తు తెలియని
Read Moreతెలంగాణ ఉద్యమ స్పూర్తిని కేసీఆర్ అపహస్యం చేశారు
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ స్పూర్తిని సీఎం కేసీఆర్ అపహస్యం చేశారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై విమర్శించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప
Read Moreరైతులకు సర్కార్ క్షమాపణలు చెప్పాలి
గౌరెల్లి రైతులకు బేడీలు వేయడం సిగ్గు చేటు అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రైతన్నల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్రా
Read Moreకరోనా నుండి ప్రజలను కాపాడిన ఘనత మోడీదే
బహిరంగసభను విజయవంతం చేయాలి కరోనా నుండి ప్రజలను కాపాడిన ఘనత మోడీదే మహబూబాబాద్ జిల్లా: లాక్ డౌన్ సమయంలో దేశంలో ని ప్రజలందరికి వ్యాక్సిన్
Read Moreసంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర మంత్రి వీకే సింగ్ పర్యటించారు. జిల్ల
Read Moreటెట్ ఫలితాలు విడుదల.. కాసేపు ఓపెన్ కానీ వెబ్ సైట్
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జూన్ 12న జరిగిన టెట్ ఎగ్జామ్ కు టెట్ పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మ
Read Moreసత్యదేవుని దర్శించుకొన్న కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
మంచిర్యాల జిల్లా: కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి ఇవాళ దండేపల్లి మండలం గూడెం సత్యదేవుని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ప్రధాని మోడీ బహిరంగ
Read Moreతెలంగాణలో కూడా అదే కాబోతుంది
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీజేపీని ఆపలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డ్ అన్నారు. ఈ నెల మూడవ తేదిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిర
Read Moreసికింద్రాబాద్ ఘటనతో సంబంధం లేకున్నా.. కానిస్టేబుల్ సస్పెండ్
సికింద్రాబాద్ ఘటనతో సంబంధం లేదు కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ కరీంనగర్: డిఫెన్స్ అకాడమీ/పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న కరీంన
Read More