తెలంగాణం
ఇక ఇతనికి దిక్కెవరు..? సౌదీ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి.. ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడు
సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం కన్నీళ్లను తెప్పిస్తున్న ఘటన. దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన మ
Read Moreనిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రామడుగు, వెలుగు: యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని
Read Moreవేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు వేములవాడ, వెలుగు: కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామ
Read Moreకరీంనగర్ జిల్లాలో హిమోఫిలియోపై అవగాహన సదస్సు
కరీంనగర్ టౌన్, వెలుగు: పెద్దపల్లి హోమియో సొసైటీ, కరీంనగర్ జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో హిమోఫిలియో వ్యాధిగ్రస్తులకు కరీంనగర్ సిటీలో ఆదివారం అవగాహన సదస్సు నిర
Read Moreమరికల్ మండలంలోని 30 క్వింటాళ్ల పత్తి దగ్ధం
మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు చెందిన 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. తన చేనులో పండించిన పత్తిని ఇంట్లో ఓ గదిలో
Read Moreరైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి : కలెక్టర్ మధుసూదన్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. ఆదివారం గం
Read Moreఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి జాతరకు పోటెత్తిన భక్తులు
చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి జాతర సందడిగా సాగుతోంది. ఆదివారం కావడంతో కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల
Read Moreకార్తీకమాసం 2025: కుటుంబకలహాలు వేధిస్తున్నాయా.. కార్తీక మాసశివరాత్రి ( నవంబర్ 18).. ఇలా పూజించండి.
కార్తీకమాసం కొనసాగుతోంది. ఈ ఏడాది ( 2025) మరో ( నవంబర్ 17 నాటికి) మూడు రోజులకు ముగుస్తుంది. ఇప్పటికే నాలుగు సోమవారాలు..
Read Moreఅనాథాశ్రమానికి వెహికల్ అందజేసిన ఎమ్మెల్యే : తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల వద్ద ఉన్న చేయూత అనాథాశ్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన తల్లిదండ్రులు సాయిరెడ్డి, వెంకటమ్మల జ్ఞా
Read Moreఈద్గాన్ పల్లిలో రూ.46 కోట్లతో..అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
బాలానగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. రాజాప
Read Moreచివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాలియా, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్
Read Moreజిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె ఉపసంహరించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం తన క్యాంపు కార్యాల
Read Moreనాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడిన వ్యక్తిని కాపాడిన యువకులు
హాలియా, వెలుగు: ప్రమాదవశాత్తు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడిన యువకుడిని నలుగురు యువకులు కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్ల
Read More












