తెలంగాణం
ఏప్రిల్ 23న వర్సిటీల వీసీలతో గవర్నర్ భేటీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని లోక్ భవన్లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని యునివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో (వీసీలు) గవర్నర్ భే
Read Moreబస్టాండ్ ఆవరణలో ఆక్రమణల తొలగింపు
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో డ్రైనేజీపై అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు
Read Moreపరీక్షల్లో ఫెయిల్.. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం కోదాడ, వెలుగు : ఇంటర్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ స్టూడెం
Read Moreసూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలి : డీజీ సౌమ్యమిశ్రా
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్ల
Read Moreదక్షిణాదిపై బీజేపీ కక్షగట్టింది : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
తేజస్వి సూర్యను అనర్హుడిగా ప్రకటించాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్, వె
Read Moreఇకపై ఇంటికే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ..నేరుగా హైదరాబాద్ నుంచి పంపే విధానం త్వరలో ప్రారంభం
ఏజెంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ నిర్ణయం కార్డుల ప్రింటింగ్, పంపిణీకి కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ హ
Read Moreఅతివేగం, మద్యం మత్తు వల్లే ప్రాణాలు పోతున్నాయి : అదనపు డీజీపీ స్వాతి లక్రా
వికారాబాద్, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్స్పీడ్వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని అదనపు డీజీపీ స్వాతి లక్రా ఆవేదన వ్యక్తం
Read Moreఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలెక్కువ : డీజీపీ శివధర్రెడ్డి
రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి బైక్ వెనుక కూర్
Read Moreజూన్ 2కల్లా పీఆర్సీ అమలు చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ రాజశేఖర్ డిమాండ
Read Moreనిధుల దుర్వినియోగం..సెక్రటరీ సస్పెన్షన్
పాన్గల్, వెలుగు: వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని వెంగళాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్&
Read Moreభర్తను చంపించిన కేసులో ఐదుగురు అరెస్ట్
హనుమకొండ, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో సహా ఐదుగురిని పరకాల పోలీసులు అరెస్
Read Moreఇంగిత జ్ఞానం లేదా?..ఎంపీ తేజస్వి పై ఎమ్మెల్సీ కోదండరాం ఫైర్
ఆయనది అవగాహనలేనితనమని కామెంట్ వచ్చే నెల 12న పార్టీ ప్లీనరీ.. పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్,
Read Moreరేషన్ బియ్యం పక్కదారి.. నిందితుడిపై పీడీ యాక్ట్
ఖమ్మం టౌన్, వెలుగు: రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన ఆత్మకూరి జగదీ
Read More













