తెలంగాణం

జాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు

వర్ని, వెలుగు: నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్​రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్​ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు

Read More

కుంటాలలో గాలి వాన బీభత్సం

కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు నేలకూలాయి. కల్లూర్– కుంటాల ప్రధాన రహదారి

Read More

ధాన్యం కొనుగోళ్లను స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలి : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌‌‌‌‌‌‌‌

    మంచిర్యాల కలెక్టర్​ కుమార్ దీపక్‌‌‌‌‌‌‌‌ మంచిర్యాల/నస్పూర్‌‌‌‌‌

Read More

శంకుస్థాపన చేసిన పనులకు బీఆర్ఎస్ హడావుడి...క్యాతనపల్లి మున్సి పాలిటీ లో కాంగ్రెస్ నిరసన

కోల్​బెల్ట్, వెలుగు: మున్సిపల్​ ప్రజల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి శంకుస్థాపన చేసిన పలు అభివ

Read More

మెడికల్ కాలేజీలు ప్రాక్టికల్స్కు సహకరించాలి: ఎన్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా పీజీ మెడికల్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సంస్థలు ఇకపై మొండికేయడానికి వీల్లేదని నేషనల్ మ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి నిజామాబా

Read More

కులగణనపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: నేడు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ కులగణనపై బీసీలకు సమాధానం చ

Read More

ఆసిఫా బాద్ జిల్లాలో పోడు రీ ట్రైవ్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకున్న రైతులు

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా ఖర్జెల్లి ఫారెస్ట్ బీట్‌‌‌‌‌‌‌‌లో శనివారం చేపట్టిన పోడు భూమి రీ ట్రైవ్ ఉద

Read More

సుస్థిర వ్యవసాయ మిషన్‌‌తో రైతులకు భరోసా..ఎన్‌‌ఎంఎస్‌‌ ఏ ప్రగతిపై కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుంటూ సాగును లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (ఎన్

Read More

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పనివేళలు..ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు ఓపెన్: మంత్రి పొంగులేటి

     ఈ నెల 12 నుంచి 15 వరకు అమలు చేయనున్నట్టు వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెలఖరులో భూముల విలువల సవరణ ఉండడంతో రిజిస్

Read More

స్మార్ట్ సిటీ మౌలిక వసతుల పనులు స్పీడప్ చేయాలి : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

ఝరాసంగం/ జహీరాబాద్ వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్​) ప్రాంతంలో కొనసాగుతున్న స్మార్ట్​ సిటీ మౌలిక వసతుల పనులను స్పీడప్​ చేయాలని సంగారెడ్డ

Read More

రైతుల ఖాతాల్లో రూ.3,166 కోట్లు జమ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్ష

Read More

సెల్ఫ్ ఎన్యూమ రేషన్ లో పాల్గొనాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

    జిల్లా కలెక్టర్​ ఆదర్శ్​ సురభి వనపర్తి,  వెలుగు :  ప్రజలు సెల్ఫ్‌‌‌‌ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలన

Read More