V6 News

తెలంగాణం

గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన అల్లుడిపై మామ ఫిర్యాదు  చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని నారాయణదాసుగూడలో గ్యాస్ సిలిండర్ పేలి

Read More

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ పెట్టండి

సుప్రీంలో బీజేపీ నేత అశ్వినికుమార్  పిటిషన్ అభిప్రాయం చెప్పాలని కేంద్రం ప్రభుత్వం, ఎలక్షన్  కమిషన్​కు సుప్రీం నోటీసులు  ఈ అంశంపై

Read More

జీరో మాతృ, శిశు మరణాలే లక్ష్యంగా పనిచేయాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, వెలుగు: జిల్లాలో జీరో మాతృ, శిశు మరణాలు లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా అధికారులు పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం కలె

Read More

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నం : సీతక్క

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా కృషి చేస్తానని వెల్లడి సీతక్క ఆధ్వర్యంలో సీఎంతో గిరిజన ఎమ్మెల్యేల భేటీ 

Read More

పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి

డిప్యూటీ సీఎం భట్టికి వినతిపత్రం సమర్పించిన మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం కేబి

Read More

వరంగల్‍ కోర్టుకు బాంబు బెదిరింపు 

వరంగల్, వెలుగు: వరంగల్ కోర్టుకు సోమవారం మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం కోర్టులో బాంబ్‍ పేలుస్తామని తెలిపారు. ఉదయం 11 గంటలకు కేసులు చ

Read More

నెలన్నరలో 117 కేసులు.. 129 టన్నుల కల్తీ పదార్థాలు సీజ్ చేసిన హెచ్ ఫాస్ట్..

హెచ్​ ఫాస్ట్ పనితీరును అభినందించిన సీపీ సజ్జనర్ బేగంబజార్, వెలుగు: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్నా

Read More

ఎమ్మెల్యే స్వార్థం కోసమే గోదావరి బ్రిడ్జి రద్దు : ప్రెసిడెంట్ రఘునాథ్

బీజేపీ స్టేట్ ​వైస్ ​ప్రెసిడెంట్​ రఘునాథ్ మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరిపై మంజూరైన బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్

Read More

సురక్షిత ప్రయాణమే అందరికీ శ్రేయస్కరం 

వెలుగు, నెట్​వర్క్​: సురక్షిత ప్రయాణమే అందరికీ శ్రేయస్కరమని ప్రముఖులు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్

Read More

నా భార్యాబిడ్డలను ఆస్తి పిశాచాలే చంపేశాయ్..! విజయారెడ్డి భర్త సంచలన ఆరోపణలు

వాళ్లు సూసైడ్ చేసుకునేంత పిరికివాళ్లు కాదు  అత్త, బామ్మర్దే కారణం తనకూ ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు మేడిపల్లి, వెలుగు: మూడు నెలల కింద త

Read More

చెన్నూరులో రూ.27 కోట్లతో  రోడ్లు, డ్రైనేజీలు

 నాడు ఆటోలు కూడా పోని గల్లీలకు నేడు అంబులెన్సులు వస్తున్నయ్​  మార్నింగ్​వాక్​లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించిన మంత్రి వివేక్​  

Read More

పీఎం ఇంటర్న్షిప్ కు దరఖాస్తులు

యాదాద్రి, వెలుగు:ప్రధానమంత్రి ఇంటర్న్​ షిప్​ స్కీమ్​కు అప్లయ్​ చేసుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్​ పడాల రవీందర్​ కోరారు.   25 ఏండ్లలోప

Read More

ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టింపు లేదా?..అధికారులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫైర్

జిన్నారం, వెలుగు: ఉపాధి దొరకుతుందని పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని, తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్త

Read More