తెలంగాణం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంజినీరింగ్ విద్య ఫ్రీ
ర్యాంక్తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్ చేయనున్న సర్కారు &nbs
Read Moreమాతృభాషను కాపాడుకుంటూనే ఇంగ్లిష్పై పట్టు సాధించాలి..టీచర్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచన
ట్రైబల్ గురుకుల టీచర్లకు సర్టిఫికెట్లు అందజేత ఉన్నత విద్యలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కావాలని ఆకాంక్ష హైద
Read Moreలక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు.. సిద్దిపేట జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నులు
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్ధిపేట జిల్లాలో యాసంగి సీజన్లో లక్ష్యానికి మించి వడ్లు కొన్నట్లు కలెక్టర్ కె.హైమవతి తెలిపారు. ఈసార
Read Moreచనాక-కోరట బ్యారేజీకి మాజీ మంత్రి సీఆర్ఆర్ పేరు
–ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని చనాక–కోరట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్) పేరు పెడుతూ రాష్ట్ర ప్ర
Read Moreకరీంనగర్: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై తరాజులో నోట్లకట్టలు, పుస్తకాలతో నిరసన
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్
Read Moreరెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి...నల్గొండ జిల్లాలో ఘటన
హాలియా, వెలుగు: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పెద
Read More2,492 గ్రామాల్లో టీబీ స్క్రీనింగ్: మంత్రి దామోదర రాజనర్సింహ
నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, వెలుగు: తెలంగాణను క్షయ రహిత రాష
Read Moreపర్యాటక ప్రగతికి అష్ట వ్యూహం!...21 పర్యాటక క్లస్టర్ల గుర్తింపు.. తొలి దశలో 8 ప్రదేశాల సమగ్ర అభివృద్ధి
కేరళ 'జటాయు' తరహాలో భువనగిరి కోట.. సముద్రపు రేవులా సోమశిల రూపకల్పన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.470 కోట
Read Moreమెగాఫుడ్ పార్క్ ను..దోపిడీ పార్కుగా మార్చారు : మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
70 లక్షల భూమిని ఎలా 21 లక్షలకే ధారాదత్తం చేస్తారు.? బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి &nbs
Read Moreస్టూడెంట్ల భద్రత, బాధ్యత స్కూళ్లదే.. ఇంటి నుంచి స్కూల్కు, తిరిగి ఇంటికి చేరే వరకు యాజమాన్యాలే చూస్కోవాలె
స్కూళ్లలో మార్షల్స్, సీసీటీవీలు, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేసుకోవాలి సిటీలో 5 నెలల్లో 1,604 యాక్సిడెంట్స్ స్కూళ్ల భద్రత
Read Moreమహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో సీఎం ప్రజావాణికి 585 దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 585 దరఖాస్తులు వచ్చినట్లు
Read Moreకరీంనగర్: 20వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: 20వేల పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్&z
Read Moreఆర్థిక భద్రత కల్పించేందుకే ‘ఎన్పీఎస్ సంచయ్’ .. నల్గొండలో బ్యాంకర్ల కమిటి అవగాహన సదస్సు
నల్గొండ, వెలుగు: వ్యవసాయదారులు, గ్రామీణ కార్మికులు, అధికారిక పెన్షన్ సదుపాయం లేని చిన్న వ్యాపారవేత్తలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెన్షన
Read More












