V6 News

తెలంగాణం

ఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన

ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మనదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. వృద్దులు, పిల్లలు, యువకులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గు

Read More

మంచిర్యాల జిల్లాలో దారుణం..మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలో మూఢనమ్మకం మనిషి ప్రాణాన్ని తీసింది. మంత్రాల నెపంతో సాటి మనిషిని కిరాతకంగా అంతం చేసేలా ప్రేరేపించింది.&n

Read More

CBSE టెన్త్ సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ టైం టేబుల్ విడుదల..వివరాలు కోసం

సీబీఎస్ఈ 2026 సంవత్సరానికి గాను 10వ తరగతి సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలు మే 15 నుండి మే 21 వరకు ఒకే షిఫ్ట్‌లో జ

Read More

మే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు

నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని  పీజీ కళాశాలలకు  మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రి

Read More

కేజీబీవీల్లో సౌకర్యాలు పెంపొందించాలి.. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి

నాగర్ కర్నూల్  కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కేజీబీవీలను బలోపేతం

Read More

నల్లా పైపులైన్లకు మోటార్ బిగిస్తే రూ.5వేలు ఫైన్..జలమండలి అధికారుల హెచ్చరిక

హైదరాబాద్ సిటీ పరిధిలోని నీటి సరఫరా, లో ప్రెజర్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. సిటీలో మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్  కార్యక్రమం

Read More

రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల కిటకిట

తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజూ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సుల

Read More

వసతి గృహాల్లో రిపేర్లకు చర్యలు.. వార్డెన్లు.. ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేయాలి

ఇటిక్యాల, వెలుగు : సాంఘిక సంక్షేమ, గురుకుల, కస్తూర్బా వసతి గృహాల్లో అవసరమైన మైనర్ రిపైర్స్ చేయించేందుకు వార్డెన్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచే

Read More

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. డిపోలకే పరిమితమైన బస్సులు

నెట్​వర్క్, వెలుగు :   ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మెతో ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మె

Read More

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనాలి

నకిరేకల్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని  ప్రభుత్వ విప్, నకిరేకల్​ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులకు సూచించారు. బుధవా

Read More

పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి

మెదక్ టౌన్, వెలుగు: నిజమైన, అర్హత గల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలని మెదక్ కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్‌‌‌‌‌

Read More

మాడ్గుల్ మండల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయింపు

ఆమనగల్లు, వెలుగు : మాడ్గుల్ మండల సర్వతోముఖాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందని కల్వకుర్తి

Read More

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి

వంగూర్, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం రంగాపూర్ సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన

Read More