తెలంగాణం

పత్రికా స్వేచ్ఛ పేరుతో ప్రజా స్వేచ్ఛను హరించొద్దు.. తప్పుడు వార్తలు రాసే మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు : మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెలుగు : స్వేచ్ఛ పేరుతో పత్రికలు, మీడియా సంస్థలు ప్రజల స్వేచ్ఛను హరించేలా నిరాధారమైన వార్తలు రాయొద్దని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జి

Read More

రెండు ట్రావెల్స్‌‌‌‌ బస్సులు ఢీకొని ఒకరు మృతి.. 14 మందికి గాయాలు.. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్ల సమీపంలో ప్రమాదం

జడ్చర్ల, వెలుగు : రెండు ట్రావెల్స్‌‌‌‌ బస్సులు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహబూబ్‌‌&zwn

Read More

సోలార్‌‌‌‌ పంప్‌‌‌‌సెట్ల ద్వారా రైతులకు అదనపు ఆదాయం.. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఖమ్మం/మధిర/ఎర్రుపాలెం, వెలుగు : రైతులు పంటల సాగుతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేలా ప్

Read More

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లి పరిస్థితి విషమం

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్– చల్వాయి గ్రామాల మధ్య 163 హైవేపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో కొడుకు మృతిచె

Read More

కాళేశ్వరం ఇసుకతో కాసుల వర్షం.. టీజీఎండీసీ తవ్వకాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం

కాళేశ్వరం ఇసుకకు హైదరాబాద్ నుంచి భారీ డిమాండ్ ఏటా వందల కోట్ల ఆదాయం మరో మూడు కొత్త క్వారీల ఏర్పాటుకు సన్నాహాలు గోదావరి పరీవాహక ప్రాంతమైన కా

Read More

అప్పట్లో రౌడీ.. ఇప్పుడు పూజారి..21 కేసులు.. 14 ఏండ్లుగా పరారీ

గ్యాస్ కనెక్షన్​తో చిక్కిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ సుల్తాన్ బజార్, వెలుగు: గత14 ఏండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్

Read More

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత : మంత్రి ధనసరి సీతక్క

భద్రాచలం/ మంగపేట, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్​ సర్కార్ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరా

Read More

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ ఫెయిల్.. 80 శాతం కొన్నామని అబద్ధాలు చెప్తున్రు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌‌‌‌రెడ్డి

నిర్మల్, వెలుగు: పంటల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తప్పుడు లెక్కలతో సర్కారు రైతులను తప్పుదోవ పట్టిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మ

Read More

చదువు రాక కాదు.. లెర్నింగ్ డిసెబిలిటీతోనే సమస్య

 రాష్ట్రంలో 21 వేల మందికిపైగా అభ్యసన వైకల్య బాధితులు  దివ్యాంగ విద్యార్థుల్లో అత్యధికంగా 29.21 శాతం మంది వీరే.. సర్కారు బడుల్లో శిక్ష

Read More

జూన్‌‌‌‌ 2 నాటికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి.. కూసుమంచి మండలంలో హౌసింగ్‌‌‌‌ ఎండీ పీవీ.గౌతమ్‌‌‌‌ పర్యటన

కూసుమంచి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జూన్‌‌‌‌ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర హౌసింగ్‌‌‌‌ ఎండీ పీవీ.గ

Read More

ఇండ్ల స్థలాల పేరుతో మోసం.. బీజేపీ నేతపై చర్యలకు బాధితుల డిమాండ్

నారాయణగూడ, వెలుగు: ఇండ్ల స్థలాల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి మోసం చేసిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ నర్సింగ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురా

Read More

గడువులోగా ధాన్యాన్ని గోదాంలకు తరలించాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలెక్టర్ భవేశ్ మిశ్రా కుంటాల, వెలుగు: గడువులోగా ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం క

Read More

కరీంనగర్ జిల్లాలో కొనుగోళ్లు వేగవంతం చేయండి : పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్

పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్  కరీంనగర్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర

Read More