తెలంగాణం
పేదల సొంతింటి కల సాకారం : ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చిట్యాల, వెలుగు: ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సొంతింటి కల సాకారమవుతున్నదని నకిరేకల్
Read Moreప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్గొండ, వెలుగు: ప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నల్గొండ జిల్లాకు మరో మంత్రి హోద
Read Moreఅద్దెకున్న వారు తప్పు చేస్తే బిల్డింగ్ జప్తు చేయలేం: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ఇంటిని జప్తు చేసే అధికారం కేవలం మేజిస్ట్రేట్కు మాత్రమే ఉంటుందని, పోలీసుల
Read Moreగీతాంజలిలో టెక్సినాప్స్.. ఘనంగా జాతీయ స్థాయి హ్యాకథాన్
కీసర, వెలుగు: టెక్సినాప్స్ పేరుతో కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీ వేదికగా 24 గంటల జాతీయ స్థాయి హ్యాకథాన్ను గురువారం ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప
Read Moreగ్యాస్ సిలిండర్ లీకై మంటలు ..ఒకరికి గాయాలు, బూడిదైన సామగ్రి
లింగాల, వెలుగు : లింగాల మండల పరిధిలోని సురాపురం గ్రామంలో గురువారం గ్యాస్ సిలిండర్ లీకై మంటలు ఎగిసిపడటంతో తీవ్ర కలకలం రేగింది. ముష్టిపల్లి శివ అనే వ్యక
Read Moreహుస్నాబాద్ను రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ‘మోడల్’గా అభివృద్ధి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
Read Moreపీడీఎస్ బియ్యం పట్టివేత.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన
శాయంపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం కా
Read Moreభగత్ సింగ్ 95వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ.. ఖమ్మం జిల్లా కామేపల్లిలో ..
కామేపల్లి, వెలుగు: అమరవీరుల వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి రాకేశ్ పిలుపునిచ్చారు.గురువా
Read Moreఉస్మాన్సాగర్ నుంచి కొత్త పైప్లైన్.. ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్ వరకూ నిర్మాణం
ప్రస్తుతం కాండ్యూట్ ద్వారా గ్రావిటీతో నీటి తరలింపు దీనికి సమాంతరంగా కొత్త లైన్ హైదరాబాద్సిటీ, వెలుగు: నిజాం కాలంలో నిర్మ
Read Moreకోయగూడెం ఓసీలో రోడ్డు క్లీనింగ్ మిషన్ పనులు.. అడ్డుకున్న కాంట్రాక్ట్ కార్మికులు
టేకులపల్లి, వెలుగు: కోయగూడెం ఓసీలో రోడ్డు క్లీనింగ్ మిషన్ ను గురువారం కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం బ్రాంచ్ సహయ కార
Read Moreసంపద పెంచి ప్రజలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యం : డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య తెలిపారు.
Read Moreరంజాన్ ఆఖరి శుక్రవారం ( మార్చి 20) ..హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంజాన్ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మక్కా మసీదు వద్ద శుక
Read Moreయాదాద్రికి మూడు కొత్త గోడౌన్లు..ఒక్కో సొసైటీకి రూ. 3 కోట్లు
డీసీసీబీ రుణంతో నిర్మాణం 40 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మాణం యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాకు కొత్తగా మూడు గోడౌన్లు మంజూరు అయ్యాయి.
Read More












