తెలంగాణం
ప్రతి పల్లెకు బస్సు నడపడమే లక్ష్యం.. BRS ఉద్యోగాలను తీసేస్తేవారిని మేము ఉద్యోగంలోకి తీసుకున్నాం.!
మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, కోదాడలో కొత్త బస్టాండ్&zwn
Read Moreగ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి నిరుపే
Read Moreరైతు భరోసా డబ్బులను బకాయిల పేరుతో సర్దుబాటు చేస్తే చర్యలు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రైతు భరోసా డబ్బులను ఇతర బకాయిలు, సేవా చార్జీలు, డెబిట్ చేయడం, సర్దుబాటు చేయడం వంటి చర్యలకు పాల్పడే బ్యాంకులపై చర్యలు తీ
Read Moreగ్రామాల సమగ్ర అభివృద్ధే సర్పంచుల లక్ష్యం : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రతి సర్పంచ్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పర
Read Moreకల్లూరు: మెరుగైన వైద్యం అందించాలి
కల్లూరు, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి కల్లూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను సత్తుపల్లి ఎమ్మె
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఇంటర్ సర్టిఫికెట్స్ ఇవ్వని కాలేజీల గుర్తింపు రద్దు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పాసైన స్టూడెంట్స్&zw
Read Moreమంచిర్యాలలో సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి : బీజేపీ లీడర్లు
కోల్బెల్ట్/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మంచిర్యాల రైల్వే స్టేషన్లో పలు సూపర్&zwnj
Read Moreసమర్థులైన యువతకే కాంగ్రెస్ లో పెద్దపీట
కాంగ్రెస్ ట్యాలెంట్ హంట్ను పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జీఎస్ రావు, గాయని జానకి మృతి పట్ల సంతాపం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ
Read Moreకొండగట్టు అంజన్న ఆలయంలో సింహ ద్వారం ప్రారంభం
కొండగట్టు, వెలుగు: అంజన్న కొండగట్టు అంజన్న ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది. సుమారు 40 ఏండ్ల కింద ఆలయానికి ఏర్పాటు చేసిన సింహద్వారం శిథిలావస్థకు చే
Read More‘సర్’పై ప్రత్యేక దృష్టి
లక్ష్మణచాంద, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్&z
Read Moreపోలీసుల నిర్లక్ష్యం వల్లే.. షాబాద్ సీఐ, ఎస్ఐలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. కేసు నమోదు
పద్మారావునగర్, వెలుగు: పోక్సో బాధితురాలితోపాటు మొత్తం ఆరుగురిని ఓ కిరాతకుడు పొట్టనబెట్టుకున్న ఉదంతంలో పోలీసుల వైఫల్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్&
Read Moreపెండింగ్ అప్పీళ్లను త్వరగా పరిష్కరించండి..సమాచార కమిషన్కు హైకోర్టు ఆదేశం
మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని సూచన హైదరాబాద్, వెలుగు: ఒకే వ్యక్తికి సంబంధించిన 404 ఆర్టీఐ పెండింగ్ అప్పీళ్లను త్వరగా పరిష్క
Read Moreమెట్పల్లి మండలంలో పురుగుల అన్నం పెడుతున్నారని..గురుకులం ఎదుట పేరెంట్స్, బీజేపీ లీడర్ల ధర్నా
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆరపేట శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పురుగులు పట్
Read More












