తెలంగాణం
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్.. సర్కార్ కోల్డ్ స్టోరేజ్..రాష్ట్రంలో కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఫెయిల్: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రిజర్వాయర్ల
Read Moreఆర్టీసీ విలీనంపై మాట తప్పం..కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తం: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఇచ్చిన మాట తప్పేది లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సమ్మె సమయంలో ఆత్మహత్య చేసు
Read Moreబాలింతలు ఇన్ఫెక్షన్కు గురై పది రోజులైనా పట్టించుకోరా?..బాన్సువాడ ఘటనపై విచారణ జరిపించాలి: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ వికటించించి గర్భిణులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఘటన జరిగి పది రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడ
Read Moreకాళేశ్వరం కట్టింది.. కూల్చింది BRS వాళ్లే..రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో జూదం ఆడబోం
బీఆర్ ఎస్ నేతల దుష్ర్పచారాన్ని ప్రజలు నమ్మొద్దు వచ్చే జూలై నుంచి ప్రాజెక్ట్ వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ ఐఐటీ బాంబే డిజైన్లతో పునరుద్ధ
Read Moreఓటర్ల నమోదులో అక్రమాలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Read Moreకందనూలు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ను స్పీడప్ చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
కందనూలు, వెలుగు: ఎస్ఐఆర్
Read Moreప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించే కుట్ర : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ విద్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. విద
Read More‘పాలమూరు బడి పిల్లల కథలు’ బుక్ ఆవిష్కరణ
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ స్కూళ్ల విద్యార్థులు రాసిన కథల సంకలనం ‘మహబూబ్&z
Read Moreజూలై 26న రాష్ట్రానికి అమిత్ షా..కరీంనగర్ లో ప్రైవేట్ ప్రోగ్రామ్కు హాజరు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 26న ఆయన తెలంగాణకు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీం
Read Moreకరువును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్
Read Moreపిటిషన్స్ కమిటీ అనేదిప్రజల గొంతుక
హైదరాబాద్, వెలుగు: పిటిషన్స్ కమిటీ అనేది ప్రజల గొంతుక అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్ లో మండల
Read Moreసూర్యాపేట: ‘బుల్లెట్ ట్రైన్’ అలైన్మెంట్లో సూర్యాపేటను చేర్చాలి : అఖిలపక్ష పార్టీలు
అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా సూర్యాపేట, వెలుగు: హైదరాబాద్– చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్&
Read Moreఆర్మూర్లో హైటెన్షన్.. కర్రలు పట్టుకొని కూర్చున్న బీజేపీ లీడర్లు..చలో అంకాపూర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ కార్యకర్తలను గృహనిర్బంధం చేసిన పోలీసులు ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్జిల్లా ఆర్మూర్ లో సోమవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్మూ
Read More












