తెలంగాణం
రెండో విడతలో 415 సర్పంచ్లు ఏకగ్రీవం..8,304 వార్డు స్థానాలు కూడా..
తేలిన రెండో విడత నామినేషన్ల లెక్క.. 3,911 సర్పంచ్ స్థానాలకు 13,128, 29,903 వార్డులకు 78,158 మంది పోటీ కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44
Read Moreఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్..జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం
సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు వార్డు మెంబర్గా బరిలో నిలిచి.. ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని ప్లాన్లు
Read Moreతెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..6వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8 నుంచి రెండు రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప
Read Moreప్రాణం తీసిన చికెన్ ముక్క..గొంతులో చిక్కుకొని ఆటో డ్రైవర్ మృతి
అన్నం తింటుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్య
Read Moreఅంబర్ పేట్ లో కొత్త పోలీస్ పెట్రోల్ బంక్.. శంకుస్థాపన చేసిన డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్:నగరంలోని అంబర్ పేట్ లో పీటీవో ప్రాంగణంలో పోలీసు డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో కొత్త పెట్రోల్ బంక్ కు శంకుస్థాపన చేశారు డీజీపీ శివధర్
Read Moreఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లకు మంత్రి వివేక్ సన్మానం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్
Read Moreమీడియా సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి:హరీశ్ రావు
జేపీఎల్ రెండో సీజన్ ప్రారంభించిన మాజీ మంత్రి హైదరాబాద్: జర్నలిస్టులు సమాజ హితం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే
Read Moreరెండేళ్ల పాలనపై సీఎం రేవంత్ సంచలన ట్వీట్...నిన్నటి వరకు ఒక లెక్క..రేపటి నుంచి మరో లెక్క
తెలంగాణ సీఎంగా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా రెండేళ్ల క్రితం తనకు ధైర్యం ఇచ్చి.. తమ ఓట
Read Moreప్రపంచ దేశాలతో పోటీగా.. తెలంగాణ అభివృద్ధి చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆదివారం (డిసెంబర్7) భార
Read Moreరేవంత్ రెండేళ్ల పాలనపై బీజేపీ చార్జ్ షీట్
ఢిల్లీ: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని నిజామాబాచ్ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. టోకెన్ కు ఇంత అని కమీషన్ పెట్టి
Read Moreదొంగ పోలీస్..రికవరీ చేసిన ఫోన్ కాజేసిన కానిస్టేబుల్
లాకర్ నుంచి రూ.1.75 లక్షల ఖరీదైన సెల్ఫోన్ మాయం హైదరాబాద్: దొంగ ఎత్తుకెళ్లిన ఫోన్ను పోలీసులు రికవరీ చేస్తే.. దాన్ని కాస్త ఇంటి దొంగ కాజేసిండు.
Read Moreమంచిర్యాల జిల్లాలో రెండు ప్రధాన ఆలయాల్లో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు..
మంచిర్యాల జిల్లాలో రెండు ప్రధాన ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. శనివారం ( డిసెంబర్ 6 ) అర్థరాత్రి హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలోని ఎల్లమ్మ, శ్రీ
Read Moreగజ్వేల్లో కాంగ్రెస్ బలాన్ని చూపించండి.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి వివేక్ దిశానిర్దేశం
గజ్వేల్లో కాంగ్రెస్ బలాన్ని చూపించాలని సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి దిశానిర్దేశం చేశారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం (డిసె
Read More











