తెలంగాణం
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్&z
Read Moreన్యాల్కల్ మండలంలో కెమికల్ కంపెనీ వద్దే వద్దు..ప్రజాభిప్రాయసేకరణలో గళం విప్పిన ప్రజానీకం
న్యాల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న శ్రీ ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు పంపింది.  
Read Moreరాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఎంపీ డీకే అరుణ
వనపర్తి/మదనాపురం, వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధీమ
Read Moreట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి : ఏఎం వీఐ దీప్తి
మద్దూరు, వెలుగు : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నారాయణ పేట జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప
Read Moreసమన్వయంతో పంచాయతీ ఎన్నికలు సక్సెస్ : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అధికారుల సమన్వయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం నాగర్
Read Moreఝరాసంగం మండల పరిధిలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆందోళన
తహసీల్దార్పై అసహనం వ్యక్తం చేసిన జేసీ ఝరాసంగం,వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్ట్ కోసం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి
Read Moreఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్త
Read Moreఎర్రవల్లిని ముంపు నుంచి కాపాడాలి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, వెలుగు : ఎర్రవల్లి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నాగర్కర్నూల్ ఎంపీ మ
Read Moreతెలంగాణలో కొత్త బైక్ గానీ, స్కూటీ గానీ కొంటే ఈ రూ.2 వేలు కట్టాల్సిందే..!
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై ‘రోడ్ సేఫ్టీ’ సెస్ అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Moreజోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలి : అజయ్కుమార్
జోగిపేట,వెలుగు: జోగిపేట హాస్పిటల్ను ఆదర్శంగా మార్చాలని వైద్యవిధాన పరిషత్ కమిషనర్అజయ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన జోగిపేట హాస్పిటల్న
Read Moreప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీకి రూ.300 కోట్లివ్వండి : ఎమ్మెల్యే రామారావు పటేల్
పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయండి అసెంబ్లీలో ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో గతంలో ప్రారంభించ
Read Moreపరీక్షలంటే విద్యార్థులు భయపడకూడదు.. ఎగ్జామ్ థాన్ రన్ ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన పడకుండా.. స్టూడెంట్స్ కు అవగాహన కల్పించేందుకు రాయ్ దుర్గ్ లోని టీ వర్క్స్ దగ్గర డాక్టర్ బీఆర్ అంబే
Read More












