తెలంగాణం

పెట్రోల్, డీజిల్ను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు : జనగామ, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు

జనగామ/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెట్రోల్, డీజిల్​ను బ్లాక్​ మార్కెట్​కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు స

Read More

డిమాండ్‌‌‌‌ ఉన్న వరి రకాలను ప్రోత్సహిస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైస్​ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం హైదరాబాద్, వెలుగు: మిల్లర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ రైతుల సంక్షేమంపై దృష్టి

Read More

10 లక్షల టన్నులకు చేరిన వడ్ల కొనుగోళ్లు..రైతుల ఖాతాల్లో రూ.500 కోట్లు జమ

హైదరాబాద్, వెలుగు: యాసంగికి సంబంధించి రాష్ట్ర సివిల్ సప్లైస్​శాఖ  ఇప్పటివరకు 10.2 లక్షల టన్నుల వడ్లు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ర

Read More

అభివృద్ధిని వేగవంతం చేయాలి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎండీడీకేవై (ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన) లో జోగులాంబ గద్వాల జిల్లా ముందుండేలా సంబంధిత శాఖల ఆఫీస

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల హక్కుల పక్షాన నిలుస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శుక్రవారం ( మే 1 ) మే డే సందర్భంగా ఎక్స్ వేద

Read More

ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం

పుల్కల్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం  అందోల్ &

Read More

హుస్నాబాద్  ఇక విద్యా హబ్ : మంత్రి పొన్నం ప్రభాకర్

శాతవాహన ఇంజనీరింగ్​ కాలేజీ ల్యాండ్​ పత్రాలు అందజేత హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన విద్యా హబ్ గా తీర్

Read More

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం... పెట్రోల్ బంకులో రెండు ఆటోలు దగ్ధం...

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో రెండు ఆటోలు దగ్దమయ్యాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర ఉన్న హెచ్ పీ పెట్రో

Read More

వరంగల్ జిల్లాలో మక్క రైతుల ఆందోళన

నెక్కొండ/ రాయపర్తి, వెలుగు: వరంగల్​ జిల్లా నెక్కొండ, రాయపర్తి మండల కేంద్రాల్లో గురువారం మొక్కజొన్న రైతులు పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్త

Read More

ఇంధన సరఫరా 15 శాతం పెంచండి : సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 

వరి కోతల నేపథ్యంలో 24 గంటలూ సప్లై చేయాలి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తకుండా వెంటనే సరఫరాను 10 నుంచి 15 శాతం పెంచా

Read More

జనగామ మున్సి పల్ మీటింగ్ రసాభాస

జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం రసాభాసగా సాగింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు.

Read More

పుస్తక జ్ఞానంతోపాటు ఇంటర్న్‌‌‌‌షిప్‌‌‌‌లూ కీలకం : బాలకిష్టారెడ్డి

లా స్టూడెంట్లకు టీజీసీహెచ్‌‌‌‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచన హైదరాబాద్, వెలుగు: లా విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం

Read More