తెలంగాణం

వరి పొలంలో బోల్తాపడ్డ టాటా ఎస్ వాహనం..పలువురు విద్యార్థులకు గాయాలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 25న మల్లాపూర్ మండల కేంద్ర శివారులో విద్యార్థులతో  వెళ్తోన్న టాటా ఏస్ వాహనం  అదుపు తప్పి&

Read More

ఇంటర్ ఎగ్జామ్స్ షురూ.. 5నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ బుధవారం(ఫిబ్రవరి 25)  ప్రారంభమయ్యాయి.  ఈ ఏడాది మొత్తం 9లక్షల 97వేల075 మంది విద్యార్థులు పరీ

Read More

లాభాల పేరుతో మహిళకు కుచ్చుటోపీ... ఇద్దరు ఎస్ఐ బ్రదర్స్ పై చీటింగ్ కేసు

న్యాయం చేయాల్సిన  పోలీసులే  420 అవతారం ఎత్తారు.  చిల్లర చేష్టలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇద్దరు ఎస్ఐలు చిల్లర చేష్టలతో ఓ మహిళాను నిండ

Read More

ఇంటర్నేషనల్ సైబర్ ముఠాలో మరో 13 మంది అరెస్ట్

పరారీలో మరో 8 మంది నిందితులు సత్తుపల్లి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం కేసులో కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదర

Read More

బీజాపూర్ హైవేపై కారు బీభత్సం

రెండు బైక్​లు, కారును ఢీకొట్టిన ఇన్నోవా ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని హైదరాబాద్–

Read More

ఏసీబీ వలలో  ఎలక్ట్రిసిటీ ఏఈ

మెహిదీపట్నం, వెలుగు: మాసాబ్‌‌ట్యాంక్ ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్(ఏవో)గా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాస్‌‌రావు

Read More

223 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్‌‌‌‌..ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్‌‌‌‌ దివ్య

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శు

Read More

ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి : అఖిల పక్ష నేతలు

లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తం: అఖిల పక్ష నేతలు హైదరాబాద్ / పంజాగుట్ట, వెలుగు: రాష్ర్టంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంట

Read More

ఆపరేషన్ కగార్ ఆపండి : ప్రజాసంఘాల నేతలు

     కేంద్రానికి లెఫ్ట్‌‌‌‌ పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్‌‌‌‌     జన జ

Read More

కరెంట్ షాక్ తో చిన్నారి మృతి

చేవెళ్ల, వెలుగు: పంటను కాపాడేందుకు వేసిన వేసిన విద్యుత్ కంచె తగిలి చిన్నారి మృతి చెందింది. మీర్జాగూడకు చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య, అనిత దంపతులకు వర్షి

Read More

కొహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్..కేబినెట్ నిర్ణయంపై హర్షం

అబ్దుల్లాపూర్​మెట్ మండలం కొహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంపై గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గ

Read More

ఇంటర్ పరీక్షలకు అదనపు బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: నేటి నుంచి మార్చి 13 వరకూ జరిగే ఇంటర్​పరీక్షల నేపథ్యంలో అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపార

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించండి..పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ఎదుట మాజీ సర్పంచ్ల నిరసన

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్​లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మాజీ

Read More