తెలంగాణం
సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయండి : జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా
జనగామ, వెలుగు : పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడంతో పాటు ఇన్కమ్ కూడా పెంచుకునే విధంగా ప్లానింగ్ చేసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్కుమార
Read Moreఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు..
మాల సంఘాల జేఏసీ నేత భాస్కర్ రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల సంఘాల జేఏసీ నేత మాందాల భాస్కర్ అన్నా
Read Moreఅల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి బర్త్ డే వేడుకలు.. కరీంనగర్ లో కేక్ కట్ చేసిన యూత్ కాంగ్రెస్
కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత నరేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు బుధవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించ
Read Moreచొప్పదండిని రోల్మోడల్గా తీర్చిదిద్దుతా.. అభివృద్దినిచూసే ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు
గంగాధర/రామడుగు, వెలుగు: చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని, అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ
Read Moreనీళ్ల కోసం అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
నల్గొండ, వెలుగు: నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ బాలికల హాస్టల్లో కొంతకాలంగా తాగు నీటి కొరత నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం విద్య
Read Moreయాదాద్రి జిల్లా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల రచ్చ!
యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలన మొదలైన ఆరు నెలల్లోనే తీవ్ర విభేదాలు, వివాదాలు వెలుగుచూస్తున్నాయి. మోత్కూరు మున్సి
Read Moreజూలూరు పీఏసీఎస్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు
యాదాద్రి, వెలుగు: వడ్ల కొనుగోలు పేమెంట్స్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాదాద్రి జిల్లా జూలూరు పీఏసీఎస్ సెక్రటరీ ఆర్ నర్సింహపై సస్పెన్షన్ వేటు పడింద
Read Moreతాగొచ్చి వేధిస్తున్నాడని చంపేశారు.. నిజామాబాద్ జిల్లా మోపాల్లో మరో దారుణం
నిజామాబాద్రూరల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్మండలంలో టాయ్లెట్క్లీనర్నరాల్లోకి ఎక్కించి ప్రశాంత్ను భార్య సంధ్య హత్య చేసిన ఘటన మరువక ముందే మరో
Read Moreమహిళా సంఘాల నిధులు గోల్ మాల్ ! రూ. కోటి వరకు కమ్యూనిటీ యానిమేటర్ చేతివాటం ?
చేర్యాల మండలం దానంపల్లిలో వెలుగుచూసిన ఐకేపీ నిధుల దారిమళ్లింపు వ్యవహారం గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, సీఏకు షోకాజ్ నోటీసులు జారీ సిద్దిపేట/చే
Read Moreబస్సును ఓవర్ టేక్ చేస్తూ బీన్స్ లోడుతో వెళ్తున్న బొలెరో బోల్తా.. జనాలపైకి దూసుకెళ్లడంతో..
హైదరాబాద్: బస్సు కోసం బస్ స్టాప్లో ఎదురు చూస్తున్న జనాల పైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోరమైన ఘటన శంషాబాద్
Read More1200 ఓటర్లు దాటితే మరో పోలింగ్ స్టేషన్: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని, ఒక కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1200 దాటినా, 2 కిలోమీటర్ల కంటే ఎ
Read Moreమందు.. విందు.. మనీ.. యాదాద్రి జిల్లాలో ‘చేనేత’ పవర్ కోసం తారాస్థాయికి ప్రలోభాలు
ఎనిమిదేండ్ల తర్వాత యాదాద్రి జిల్లాలో చేనేత సంఘాల ఎన్నికల వేడి ఒక్కో సంఘంలో 80 నుంచి 700కు పైగా ఓటర్లు 18 సంఘాల్లో 5,818 ఓటర్లు.. ఓటుకు రూ
Read Moreస్కూల్ బస్సు, లారీ ఢీ.. స్వల్ప గాయాలతో బయటపడిన చిన్నారులు
కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల స్టేజి వద్ద స్కూల్ బస్సు, లారీని ఢీకొంది. మహబూబాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న లారీని మోద్గులగూడ
Read More












