తెలంగాణం

సర్కారు భూముల ఆక్రమణపై హైకోర్టు సీరియస్

ఇంజాపూర్‌‌‌‌లో  74 ఎకరాల ఆక్రమణపై సీఐడీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశం అధికారులే కబ్జాలకు సహకరిస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం

Read More

బీజేపీ ఇచ్చిన రిపోర్ట్‎ను పట్టుకొని కేసీఆర్‎ను బద్నాం చేస్తున్నరు: కేటీఆర్

కరీంనగర్, వెలుగు: 'కాళేశ్వరం మీద ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్ట్, ఏ పరీక్షలు చేయకుండా, నీళ్లలో అడుగుపెట్టకుండా 48 గంటల్లో రి

Read More

సిద్దిపేటలో రక్తదానం చేసి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నిరసన

సిద్దిపేట రూరల్, వెలుగు: తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని బీఆర్‌‌‌

Read More

షరతులు పూర్తి చేశాకే విచారణ బనకచర్లను అడ్డుకోవాలన్న రాష్ట్ర పిటిష న్ పై సుప్రీం క్లారిటీ

ఏపీకి ఇంజక్షన్ నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థన నిరాకరణ లోపాలు సరిదిద్దాకే మిగతా అంశాలు పరిశీలిస్తామని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: సముద్రంలో కలిస

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి...కరీంనగర్ కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ డిమాండ్

Read More

ఫిజిక్స్ ఒలింపియాడ్‌‌‌‌‌‌‌‌లో నారాయణ ప్రభంజనం..స్టూడెంట్ శ్రేష్ఠ్ సురయకు గోల్డ్ మెడల్

హైదరాబాద్, వెలుగు: కొలంబియాలోని బుకారామంగాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 56వ ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌‌‌‌‌‌&zwnj

Read More

సీఎం రేవంత్ రెడ్డితో ఎన్సీఎస్సీ చైర్మన్ భేటీ

ఎస్సీల సంక్షేమం, విద్యారంగంపై చర్చలు దళితుల అభ్యున్నతి కోసం చొరవ చూపాలని సీఎం విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: ప్రజా భవన్‌‌‌&zwnj

Read More

మంచిర్యాల జిల్లాలో దారుణం: పెండ్లి చేసుకోవాలని వేధించడంతో యువతి ఆత్మహత్య

జైపూర్, వెలుగు : తనను పెండ్లి చేసుకోవాలని ఓ యువకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట

Read More

కళ్ల ముందే 15 మంది చనిపోయిన్రు..శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకున్న వియత్నాం బోటు ప్రమాద బాధితులు

భారీ అల బోటును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడి గండిపేట, వెలుగు: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు ఇండియన్&

Read More

ఓపీఎస్కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలి..ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ల‌‌‌‌చ్చిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనూ ఓపీఎస్​కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌&z

Read More

మెనూ ప్రకారం ఆహారం అందించాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్లపల్లి/ చిట్యాల, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. సోమవారం జయశంకర్ భూపాల

Read More

మహిళ కిడ్నీలో 800 గ్రాముల రాయి.. ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు

ఖమ్మం టౌన్, వెలుగు: ఓ మహిళ కిడ్నీలో పెరిగిన 800 గ్రాముల బరువున్న రాయిని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డు నెహ్రూ నగర

Read More

దాశరథి పురస్కార గ్రహీత ఎంపికకు కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గా రచయిత అమ్మంగి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌

22న మహాకవి జయంతి వేడుకల్లో అవార్డుల ప్రదానం   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మహాకవి దాశరథి కృష్ణమాచార

Read More