తెలంగాణం
శంషాబాద్లో రూ.వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్: హరీశ్రావు
అది ప్రభుత్వ భూమి అని ఫిబ్రవరి 24న ఎమ్మార్వో రిపోర్ట్: హరీశ్రావు 4 రోజుల్లోనే ప్రైవేట్ భూమిగా మార్పు ఏసీబీ అధికారులు రైడ్కు పోయి ప్రభుత్వ ప
Read Moreపంట వ్యర్థాలు కాల్చొద్దు..రైతులకు మంత్రి తుమ్మల సూచన
పంటల ఎంపికలో అధికారుల సలహాలు పాటించాలని విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రైతులు పంట అవశేషాలను కాల్చే విధానాన్ని పూర్తిగా మానుకోవాలని వ్యవసాయశాఖ మం
Read Moreపోలీస్ కస్టడీకి బండి భగీరథ్..మూడు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన మేడ్చల్ కోర్టు
నేడు అదుపులోకి తీసుకోనున్న పేట్బషీరాబాద్ పోలీసులు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో విచారణ
Read Moreఅన్ని వసతులతో గిరిజన గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట/ దమ్మపేట, వెలుగు: అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో అన్ని వసతులు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆద
Read Moreఅశోక్ ఆర్టీసీ డ్రైవర్ కాదు..అద్దె బస్సు డ్రైవర్ : మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రవాణా మంత్ర
Read Moreబాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్
Read Moreఆర్టీసీని ఎలా గట్టెక్కిద్దాం? పెరిగిన డీజిల్ రేట్లతో సంస్థపై ప్రతినెలా 10 కోట్లకు పైగా భారం
బస్సు చార్జీల పెంపా.. ప్రభుత్వం నుంచి ప్యాకేజీనా? బస్ భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ పెరిగిన డీజిల్ రేట్లతో సంస్థపై ప్రతినెలా 10 కోట్లకు
Read Moreమండుతున్న సింగరేణి... ఓపెన్కాస్ట్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత... ఎండ వేడికి అల్లాడుతున్న కార్మికులు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా ఉన్న 19 ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులు ఎండ వేడితో మండిపోతున్నాయి. బయ
Read Moreమావోయిస్టుల డంప్స్ వెలికితీత.. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతాబలగాల తనిఖీ
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ పర్యవేక్షణలో కాంకేర్ జిల్లాలో మంగళవారం భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహించాయి. జి
Read Moreఆదిలాబాద్ సీసీఐ ప్యాకింగ్ ప్లాంట్ కూల్చివేత .. బిల్డింగ్ లు ఒక్కొక్కటిగా నేలమట్టం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసిపోతోంది. 44 ఏళ్ల సిమెంట్ ఫ్యాక్టరీ ఆనవాళ్లు నేలమట్టమవుతున్నాయి. ఇటీవల
Read More‘ఇందిరమ్మ బీమా’కు ఇంటింటి సర్వే!
పూర్తైన ఇండ్లకు లోగో స్టిక్కర్లు జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయం
Read Moreఉపాధి హామీ ఉద్యోగులకు ‘పే స్కేల్’ అమలు చేయాలి.. మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన ఉద్యోగుల జేఏసీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉపాధి హామీ ఉద్యోగుల చిరకాల కోరికైన పే స్కేల్&
Read Moreపాలోళ్లే హంతకులు.. సోలిపేట హత్య కేసును ఛేదించిన పోలీసులు
భూతగాదాలే హత్యకు కారణం ఐదుగురు నిందితులు అరెస్ట్ సూర్యాపేట, వెలుగు: భూమి గెట్టు తగాదాల కారణంగా ఓ వ్యక్తిని తమ పాలోళ్లే హత్య చేశారు. సోలిపేటల
Read More












