తెలంగాణం

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : సీపీ అంబర్ కిశోర్ ఝా

సీపీ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 59, 60 డివిజన్ల సమస్యాత్మక పోలింగ్ సెంటర్లను

Read More

క్రిమినల్‌ కేసులను కొట్టేయండి : సీఎం రేవంత్ రెడ్డి

    హైకోర్టులో సీఎం పిటిషన్‌ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసుల్ని కొట్టేయాలంటూ హైకోర్టులో ప

Read More

భూసేకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్దీపక్

కలెక్టర్ ​కుమార్​దీపక్ నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పరిధిలో మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురయ్యే భూముల స

Read More

పీజీ మెడికల్ సీట్లలో తేడాలుంటే చెప్పండి : ఎన్ఎంసీ

    కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశం  హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్) సీట్ల లెక్క తేలింది. 2025~-26 అకడమిక్ ఇయర్ కు సంబంధిం

Read More

లెటర్ టు ఎడిటర్ .. లైబ్రేరియన్లను భర్తీ చేయాలి

విజ్ఞానానికి చిరునామా అయిన గ్రంథాలయ వ్యవస్థ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్జీవంగా ఉంది. పుస్తకాలు ఉన్నాయి.. చదివే విద్యార్థులు ఉన్నారు.. కానీ, ఆ పుస్త

Read More

బయ్యక్కపేటలో తిరుగువారం పండుగ ..సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు

తాడ్వాయి, వెలుగు: సమ్మక్క తల్లి జన్మస్థలమైన బయ్యక్కపేటలో తిరుగువారం పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క ప్రధాన పూజారి చందా పరమయ్య లక్ష్మి దంప

Read More

ఇప్పటికే నష్టాల్లో ఉంటే  జీవో 145 తెచ్చిన్రు..బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ ఆవేదన

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులతో ఇప్పటికే నష్టాల్లో ఉంటే బార్లపై జీవో నంబర్ 145 తీసుకొచ్చి మరొక భారం వేస్తున్

Read More

వైద్య సేవల్లో గ్యాప్ రావద్దు ..నల్గొండ జీఎంసీలో ఉన్నతాధికారుల కీలక సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి గ్యాప్ రావొద్దని, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని వైద్య ఉన్నతాధికారులు సూచిం

Read More

బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని  అమలుపరచాలి

హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన

Read More

మున్సి పాలిటీలకు రెండేండ్లలో 17 వేల కోట్లు

    వివిధ దశల్లో అభివృద్ధి పనులు     హైదరాబాద్ తరహాలో సౌలతులు       పట్టణాల రూపురేఖలు మార్చేలా ప్ర

Read More

బడ్జెట్లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలి : బీసీ నేతలు

ముషీరాబాద్, వెలుగు: బడ్జెట్​లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్​లో 14 బీసీ సంఘాల ముఖ్య

Read More

హోలీ సందర్భంగా 160 స్పెషల్ ట్రైన్స్ : దక్షిణ మధ్య రైల్వే

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటన  హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌకర్యవంతంగా ప్ర

Read More

ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ దోపిడీ..    కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి

రామాయంపేట/సిద్దిపేట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుందని, కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని కేంద్ర బొగ్గు గనుల

Read More