తెలంగాణం

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినఎమ్మెల్యే..రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

అచ్చంపేట, వెలుగు: దళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం

Read More

చేపల కాపలాకు వెళ్లి మత్స్యకారుడు మృతి..సంగారెడ్డి జిల్లా హత్నూరలో ఘటన

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: చేపల కాపలాకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మత్స్యకారుడు చనిపోయిన సంగారెడ్డి మండల కేంద్రమైన హత్నూరలో శుక్రవారం జరిగింది.

Read More

సెకండ్ ఏఎన్ఎం  ఆత్మహత్యాయత్నం ..మెదక్ జిల్లా వెల్దుర్తి ఆస్పత్రిలో ఘటన

వెల్దుర్తి, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రంలోని వెల్దుర్తిలోని పీహెచ్‌‌‌‌సీ సెకండ్ ఏఎన్‌‌‌‌ఎం శుక్రవారం హాస్పిటల్

Read More

ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలి : వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి

వరంగల్​ కలెక్టర్  డాక్టర్​ సత్య శారద దేవి  కాశీబుగ్గ, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్​ నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని వరంగల్​

Read More

భాగ్యనగరం కాషాయమయం...సీతారాం బాగ్ లో శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

    కనులపండువగా శ్రీరామనవమి మెహిదీపట్నం, వెలుగు:  హైదరాబాద్​లో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో అత్యంత

Read More

కేంద్రం తగ్గించినా.. రాష్ట్రం ఎందుకు తగ్గిస్తలే? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

    డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం కట్, పెట్రోల్‌పై రూ.10 కోత     సామాన్య ప్రజల కోసం మోదీ సాహసోపేత నిర్ణయం  &n

Read More

ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కన్నుమూత

    తెలంగాణ హిస్టరీని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు     సంతాపం తెలిపిన మాజీ సీఎం కేసీఆర్​ జగిత్యాల టౌ

Read More

తెలంగాణ లోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీకి రూ.3 వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2025 –26 బడ్జెట్‌‌&zwn

Read More

జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

గ్రేటర్​ వరంగల్, వెలుగు: జన్ విశ్వాస్  సవరణ బిల్లును లోక్‌‌‌‌సభలో శుక్రవారం వరంగల్  ఎంపీ డాక్టర్  కడియం కావ్య వ్యతి

Read More

భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్...బార్ అసోసియేషన్ ఎన్నిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా కిరణ్  ముదల్కర్, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు​ఎన్నిక

Read More

కంటోన్మెంట్ విలీనానికి కట్టుబడి ఉన్నం: మంత్రి శ్రీధర్ బాబు 

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నివాస ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‎లో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తో

Read More

సర్కారు బడుల బాగు కోసం టీచ్ ఫర్ చేంజ్..సమాజంలో మార్పు చదువుతోనే సాధ్యం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తెలిపారు. సినీ నట

Read More

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం

 నారాయణపేట, వెలుగు :   గ్రామ అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర

Read More