తెలంగాణం
పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం : మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మిరుదొడ్డిలో ప్రధానమంత్
Read Moreచెన్నూరులో పర్యటించిన మంత్రి వివేక్
చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా క్యాం
Read Moreకామారెడ్డి సైన్స్ ఫెయిర్లో సత్తా చాటిన వనపర్తి స్టూడెంట్
వనపర్తి, వెలుగు: కామారెడ్డిలో నిర్వహించిన స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్లో వనపర్తి జడ్పీ హైస్కూల్కు చెందిన స్టూడెంట్ స్టేట్ లెవెల్లో రెండో స్థానం
Read More50 డివిజన్లు గెలుస్తామని సీఎంకు మాట ఇచ్చా : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: త్వరలో జరిగే మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లు
Read Moreనిర్మల్ జిల్లా భైంసాలోని అపూర్వ సమ్మేళనం.. మురిసిన శిశుమందిరం
తరలివచ్చిన రెండు వేల మంది పూర్వ విద్యార్థులు భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలోని కిసాన్గల్లీలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మంది
Read Moreబూత్కమిటీలను బలోపేతం చేయాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: బలమైన బూత్ కమిటీలు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్ తెలిపారు. నగరంలోని ఆ
Read Moreఆన్ లైన్ గేమ్స్ కు మరో యువకుడు బలి.. అప్పుల బాధ తాళలేక చెట్టుకు ఉరేసుకొని..
ఆన్ లైన్ గేమ్స్ కి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా జనాల్లో మార్పు రావడంలేదు. ఆన్ లైన్ గేమ్స్ కి అ
Read Moreనాయినోనిపల్లి మైసమ్మ ఆదాయం రూ.3.02 లక్షలు
కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. టికెట్ల ద్వారా రూ.1,38,445, హుండీ ద్వారా రూ.1,64,362 క
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
ధర్మదర్శనానికి రెండు, స్పెషల్ దర్శనానికి అరగంట యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది
Read Moreతెలుగు సంస్కృతికి ముగ్గులు ప్రతిరూపం : ఎంపీ డీకే అరుణ
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు: ముగ్గులు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. నగరంలోని పద్మావతి కాలనీలో బీజేపీ ఆధ్వ
Read Moreధరణి వచ్చినప్పటి నుంచి ఆడిటింగ్ ..భూ భారతి పోర్టల్లో అక్రమాలకు కళ్లెం: మంత్రి పొంగులేటి
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే సహించేది లేదు అణాపైసాతో సహా వసూలు చేస్తం... క్రిమినల్
Read Moreహైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ చెకింగ్.. 541 మంది తాగి దొరికిన్రు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి 9, 10 తేదీల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్చెకింగ్లో 404 మంది పట్టుబడ్డారు. వీరిలో 349
Read Moreగ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు కబడ్డీ లీగ్ : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ లక్సెట్టిపేట, వెలుగు: గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి కబడ్డీ ప్రీమియర్ లీగ్
Read More












