తెలంగాణం
అస్తవ్యస్తంగా మిర్యాలగూడ మున్సిపల్రికార్డులు.. ఏసీబీ తనిఖీతో సంచలన విషయాలు వెలుగులోకి
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మున్సిపాలిటీలో రికార్డుల నిర్వహణ
Read Moreరైతులు దళారీల మాటలు నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, వెలుగు : రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు
Read Moreతాగునీటి కొరత ఉండొద్దు : నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్
అధికారులకు నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం నల్గొండ, వెలుగు: జిల్లాలో రానున్న జులై 15 వరకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప
Read Moreప్రజలందరూ రక్తదానం చేయాలి : గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, వెలుగు: మానవ సేవే జీవిత పరమార్థంగా భావించాలని గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇండియన్ ర
Read Moreకొత్తగూడెంలో 90 వసంతాల ఆకాశవాణి వేడుకలు
చుంచుపల్లి, వెలుగు : ఆకాశవాణి 90వ వార్షిక వేడుకల్లో భాగంగా శుక్రవారం కొత్తగూడెంలో 3కే వాకథాన్ నిర్వహించారు. చుంచుపల్లి మండలంలో నిర్వహించిన ఈ కా
Read Moreఅకాల వర్షం.. తడిసిన ధాన్యం.. నర్సంపేటలో దంచికొట్టిన వర్షం..
నర్సంపేట, వెలుగు :వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా నర్సంపేట మార్కెట్ యార్డులో రైత
Read More‘అమెజాన్’లో కేజీబీవీ స్టూడెంట్ల సందడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కేజీబీవీలవిద్యార్థినులు శుక్రవారం హైదరాబాద్లోని అమెజాన్ ఆఫీసులో సందడి చేశారు. స్కూల్ ఎడ్యుకేషన
Read Moreనేటి (మే 09) నుంచి ఎప్ సెట్ ఇంజినీరింగ్ పరీక్షలు
హాజరుకానున్న 2.10 లక్షల మంది విద్యార్థులు 125 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా
Read Moreరాష్ట్ర కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల రగడ
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేశారని సీనియర్ల అసహనం గాంధీ భవన్లో రేణుకా చౌదరి వర్గం ఫ
Read Moreమిల్లర్లపై కేసుల దర్యాప్తు జరగాల్సిందే..58 పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: మిల్లింగ్ నిమిత్తం సరఫరా చేసిన వడ్లను మిల్లర్లు దారి మళ్లించారని నమోదైన క్రిమినల్&z
Read Moreప్రధాని పర్యటన.. హైదరా బాద్ నగరంలో హైఅలర్ట్
మాదాపూర్, సికింద్రాబాద్ ఏరియాల్లో ‘నో ఫ్లయింగ్ జోన్’ గచ్చిబౌలి/ పద్మారావునగర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10
Read Moreఆ రెండు పార్టీలను త్వరలో బొంద పెడతరు..టీఆర్ఎస్ చీఫ్ కవిత ఫైర్
కృష్ణా జలాల మళ్లింపుతోనే పాలమూరు, రంగారెడ్డి పచ్చగా మారుతాయి రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని అడ్డుకుంటామని కామెంట్ షాద్ నగర్, వెలుగు: తెల
Read Moreముషీరాబాద్ ఐటీఐలో మే 11న అప్రెంటిస్ మేళా
ముషీరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాను ఈ నెల 11న ముషీరాబాద్ ఐటీఐలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ బి. రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ మ
Read More












