తెలంగాణం
ఎల్ నినో ముప్పును ఎదుర్కొనేందుకు వర్క్ షాప్..రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో శుక్రవారం రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు : ఎల్-నినో ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం
Read Moreపెరిగిన రాబడి.. అంతలోనే మాయం!..4 నెలల్లో వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్రూ.53,004 కోట్లు
వడ్డీలు, పెన్షన్లకు 21,024 కోట్లు.. శాలరీలకు ఇంకో 17 వేల కోట్లు క్యాపిటల్ ఖర్చుకు నిధుల లేమి.. ఇప్పటి వరకు ఖర్చుచేసిందిరూ. 9,272 కోట్లే&nbs
Read More22A వివాదం: అపార్ట్మెంట్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో పెట్టొద్దు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధిత జాబితా నమోదు విధానం వల్ల తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. సాధారణంగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల
Read Moreమేడారంలో ఘనంగా పొట్ట పండుగ
ములుగు జిల్లా మేడారంలో పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. వనదేవతల ఆలయంలో 2026 ఆగస్టు 19 రాత్రి అంతా జాగారాలు చేశారు పూజారులు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయ
Read Moreరెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఫోక్ నటులు..చితకబాదిన ఈశ్వర్సాయి భార్య శరణ్య
పోలీస్స్టేషన్కు చేరిన పంచాయితీ వేములవాడ, వెలుగు: ‘రాతిరి రాతిరి’ లాటి ఫోక్సాంగ్స్తో ఫేమస్అయిన నటులు ఈశ్వర్సాయి, మాధురి రాథోడ
Read MoreAll time record: రైతులకు మద్దతు ధర : జైశ్రీరాం వడ్లు క్వింటాల్ రూ. 4,455
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : జైశ్రీరాం వడ్లకు ఆల్ టైం రికార్డు ధర దక్కింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ వడ్లు రూ.4,455 పలికాయి. కేసమ
Read Moreహుజురాబాద్లో పట్టపగలే భారీ చోరీ...టాటా ఏస్ అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షలతో పరార్
హుజురాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై టాటా ఏస్ అద్దాలు పగులగొట్టి రూ.2
Read Moreతిమ్మాపూర్: సర్పంచుల సమస్యలు వినలే..నామ్కే వాస్తేగా జనరల్ బాడీ మీటింగ్
తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే మండల సర్వసభ్య సమావేశం నామ్కే వాస్తేగా జరిగింది. కరీంనగర్ జ
Read Moreకరీంనగర్: శాతవాహన యూనివర్సిలో కొత్తగా 6 పీజీ కోర్సులు
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ పద్ధతిలో 6 కొత్త పీజీ కోర్సులు మంజూరయ్యాయి. విద్యార్థుల భవిష్యత్, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ విద్యా అవ
Read Moreగర్భిణులు, శిశువుల రక్షణకు చర్యలు తీసుకోవాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్, వెలుగు: జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్
Read Moreగుడిహత్నూర్: పోస్టల్ జాబ్ ఇప్పిస్తానని రూ.లక్ష మోసం
గుడిహత్నూర్, వెలుగు: పోస్టల్ శాఖలో జాబ్ ఇప్పిస్తానని న
Read Moreమహబూబ్ నగర్: నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడండి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్&zw
Read Moreనాగర్ కర్నూల్ : ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం చేయొద్దు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఆహార భద్రత చట్టం అమలులో నిర్లక్ష్యం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశి
Read More












