తెలంగాణం
‘మూసీ’ పరిధిలోనే లక్ష ఎకరాల్లో వరిసాగు.. యాదాద్రి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి నాట్లు
14 మండలాల్లో కలిపి 80 వేల ఎకరాలే.. మూసీ కిందే ఎక్కువ సాగు.. పత్తి లక్ష ఎకరాలు కాగా, కంది, మిగతా పంటలు కలిపి 52 వేల ఎకరాలు.. యాదా
Read Moreహక్కులు తెలిస్తేనే.. రేపటి పౌరులకు పాఠాలు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి. రాధారాణి
రాజ్యాంగంపై మహిళా టీచర్లకు అవగాహన ఉండాలి అప్పుడే విద్యార్థులను సమగ్ర వ్యక్తులుగా మార్చగలరు
Read Moreఇయ్యాల (ఆగస్టు 17 )నుంచి మండలాల్లో ప్రజావాణి...ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండలాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం షురూ కానున్నది. ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల
Read Moreపాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై ఐక్య పోరాటం..16 సంఘాలతో టీపీజేఏసీ ఏర్పాటు
జేఏసీ చైర్మన్గా నాగరాజు ఎన్నిక జీవో నం.97ను రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: పాలిటెక్ని
Read Moreనెమళ్లు, ఆవులతో మోదీ ముచ్చట.. ఎర్రకోటకు వెళ్లే ముందు రోజు మూగజీవాలతో గడిపిన ప్రధాని
న్యూఢిల్లీ: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా ముందురోజు శుక్రవారం ఉద
Read Moreరాఖీకి పోస్టల్ శాఖ రెడీ..విదేశాలకు ఈజీగా రాఖీలు పంపేలా సర్వీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశ విదేశాల్లో ఉంటున్న సోదరులకు రాఖీ పంపేందుకు పోస్టల్శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి గల్ఫ్ దేశాల్లో తెలంగాణ నుంచి వెళ
Read Moreజనాభా లెక్కల్లో ఓబీసీ గణనకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రధాని మోదీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ తెలంగాణ కుల సర్వే అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన
Read Moreసీఎం రేవంత్తో ఎమ్మెల్యే పోచారం ఏకాంత భేటీ..
కామారెడ్డి, వెలుగు: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం సీఎం రేవంత్రెడ్డిత
Read Moreడీప్టెక్ స్టార్టప్స్కు ‘బ్లూ ప్రింట్’..ఫండింగ్ నుంచి ఎదిగేదాకా టీహబ్ స్పెషల్ ప్రోగ్రామ్
తొలి విడతలో భాగంగా 14 స్టార్టప్స్ ఎంపిక హైదరాబాద్, వెలుగు: డీప్టెక్రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా స
Read Moreకర్నాటకలోని అప్పర్ భద్రకు అనుమతులు ఎట్లిస్తరు?..ఆ ప్రాజెక్టును కడితే కృష్ణా బేసిన్లో దిగువన ఇబ్బందే
అభ్యంతరాలు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం ఈనెల 20న సదరన్జోనల్ కౌన్సిల్ మీటింగ్ హైదరాబాద్, వెలుగు:
Read Moreగౌతు లచ్చన్న అందరివాడు.. మహానీయులను మర్చిపోతున్నం: రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు
24 బీసీ కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు రిటైర్డ్ డీజీ పూర్ణచందర్ రావు హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్, జ్యోతిబా
Read Moreసంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి : జూపల్లి
కళారూపాలు వినోదానికే కాదు.. సామాజిక చైతన్యానికి ఆయుధం: జూపల్లి డ్రగ్స్, సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన పెంచాల
Read Moreత్రీ మెన్ కమిటీ మీటింగ్ మళ్లీ వాయిదా..అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్ మళ్లీ వాయిదా పడింది. నీటి వినియోగానికి సంబంధించి సోమవారం నిర్వహించాల్సిన త్రీ మెన్ కమ
Read More












