తెలంగాణం
వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో భక్తురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ
వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో నిద్రిస్తున్న ఓ భక్తురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ చేసిన
Read Moreగ్రేట్ డెసిషన్ : ఊర్లోని పిల్లలంతా సర్కారు బడికే..బస్సాపూర్ గ్రామసభలో తీర్మానం
బాల్కొండ, వెలుగు: వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పరుగులు తీస్తున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామం భిన్నంగా
Read Moreడీఎస్సీ-- 2003 టీచర్లకు పాత పెన్షనే ఇవ్వాలి.. సీఎస్కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లేఖ
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–-2003 ద్వారా ఎంపికైన టీచర్లకు బేషరతుగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వర్తింపజేయాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రా
Read Moreజూన్ 15 నుంచి టీజీ ఈసెట్ కౌన్సెలింగ్
ఈనెల 24న తొలి విడత సీట్ల కేటాయింపు జులై 20 నాటికి ముగియనున్న ప్రవేశాల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేసిన అడ్మిషన్ల కమిటీ హైదరాబాద్, వెలుగు:&nb
Read Moreజూన్10 నుంచి భవన నిర్మాణ పనులు బంద్.. తాపీ మేస్త్రిలపై సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అనుచిత వ్యాఖ్యలు
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామలి ఐలన్న ముషీరాబాద్, వెలుగు: తాపీమేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సెంట్రింగ్ క
Read Moreఆదిలాబాద్ జిల్లాలోని ప్రీ ప్రైమరీ పోస్టులకు గడువు పొడిగింపు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలోని 74 ప్రీ- ప్రైమరీ స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఈ నెల10 వరకు పొడగించినట్లు క
Read Moreతడిసిన వడ్లను వెంటనే తరలించాలి : రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ రూరల్, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం లిం
Read Moreటార్గెట్ కు చేరువలో ధాన్యం కొనుగోళ్లు..గతేడాదిని మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ
రైతుల ఖాతాల్లో రూ.14,500 కోట్లకు పైగా జమ 11 లక్షల మంది రైతులకు అందిన వడ్ల పైసలు ఆరు వేలకు పైగా సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి హైదరాబాద్
Read Moreతండ్రిని చంపిన కేసులో ఇద్దరికి ఉరిశిక్ష..మృతుడి భార్యకు జీవిత ఖైదు
మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన దారుణ హత్య కేసులో మల్కాజిగిరి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల
Read Moreరైతులే టార్గెట్...సాగు సమయంలో ఊర్లలో వాలిపోతున్న కేటుగాళ్లు
పథకాలు, సబ్సిడీ పరికరాలు, రుణాల పేరుతో మోసాలు ఈ ఏడాది 20 కేసులు నమోదు చేసిన పోలీసులు
Read Moreసింగరేణి బొగ్గు నిల్వలపై ఎంక్వైరీ చేయిస్తం: మంత్రి శ్రీధర్బాబు
బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40 వేల కోట్ల బకాయిలు: మం
Read Moreడీడీలు కట్టి మూడేండ్లయినా కరెంట్ ఇయ్యలే...కలెక్టర్కు నెన్నెల మండలం గంగారం రైతుల ఫిర్యాదు
మంచిర్యాల, వెలుగు: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన 11 మంది
Read Moreఇవాళ(జూన్ 09) యాదాద్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
యాదాద్రి, వెలుగు: యాదాద్రికి నేడుడిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు సంబంధించిన రూ. 14.05 కో
Read More












