తెలంగాణం
పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం.. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
రేవల్లి/ఏదుల/గోపాల్ పేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కోసం అండగా నిలిచి జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతోపాటు రాబో
Read Moreకట్నం ఇవ్వొద్దు, తీసుకోవద్దు..లెండిజాల గ్రామస్తుల తీర్మానం
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాలలో కట్నాన్ని నిషేధిస్తూ గ్రామస్తుల నిర్ణయం జైనూర్, వెలుగు: పెళ్లిళ్లలో కట్నాలు, కానుకల పేరుతో కుటుంబాల
Read More2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు : 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేయాలని జనగామ కల
Read Moreపెద్దగుట్ట మెడికల్ కాలేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలి .. యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని పెద్దగుట్టపై టెంపుల్ సిటీలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ
Read Moreఫారెస్ట్ రోడ్లకు అడ్డంకులు
మారుమూల పల్లెల రోడ్లకు లభించని ఫారెస్ట్ క్లియన్స్ మంజూరైన నిధులు వెనక్కి మళ్లింపు ఏటా వర్షాకాలంలో తప్పని కష్టాలు నిర్మల్, వెలుగు:&n
Read Moreచదువుతో పాటు క్రీడలు అవసరం : ఎ.వరదారెడ్డి
హసన్ పర్తి, వెలుగు : చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్ క్రీడాకారిణి నందిని అగ
Read Moreఎస్సీ స్టూడెంట్స్ ఖాతాల్లోకి స్కాలర్ షిప్ లు..83 వేల మందికి రూ. 374 కోట్లు జమ
హైదరాబాద్, వెలుగు: పోస్ట్మెట్రిక్ స్కాలర్ షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు ట్యూషన్, మెయింటెన్స్ ఫీజులను ప
Read Moreశంషాబాద్లో ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు మృతి
హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం (మార్చి 12) ఉదయం శంషాబాద్లోని పెద్ద షా
Read Moreపాలేరు పార్కు పనులు ప్రారంభం
కూసుమంచి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిజ
Read Moreడ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరి
ఆదిలాబాద్, వెలుగు: పోలీసులకు డ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పోలీస్ హెడ్&z
Read Moreరైతుల సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహా
Read Moreబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు
Read Moreమహబూబాబాద్ లో మొక్కజొన్న రాసులకు నిప్పు.. లక్ష రూపాయల పంట నష్టం
మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కుప్పలకు నిప్పంటించడంతో ఆరుగా
Read More












