V6 News

తెలంగాణం

రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు జంప్

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పరిధిలోని ఆల్విన్ కాలనీ రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పీటా కేసుల్లో పట్టుబడి ఇక్కడ పునరా

Read More

అట్టహాసంగా ప్రారంభమైన..అస్మిత ఖేలో ఇండియా పోటీలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​ సింగరేణి ఠాగూర్  స్టేడియంలో సోమవారం అస్మిత ఖేలో ఇండియా అండర్–16 గర్ల్స్​ ఫుట్​బాల్​ ఛా

Read More

వేములవాడకు  పోటెత్తిన భక్తులు

వేములవాడరూరల్, వెలుగు: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి  ఆలయానికి  భక్తులు పోటెత్తారు. సోమవారం దర్

Read More

సైకిల్ ట్రాక్పై యువతిని చూస్తూ అసభ్య ప్రవర్తన

మంచిరేవుల వద్ద ఘటన సోషల్​మీడియాలో వీడియో పోస్ట్​ హైదరాబాద్​లో రక్షణ ఏదని ప్రశ్న నార్సింగి, వెలుగు: నార్సింగిలోని మంచిరేవుల సైకిల్​ట్రాక్​వ

Read More

 ఆమనగల్లు మున్సిపాలిటీ .. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

–ఆమనగల్లు, వెలుగు :  ఆమనగల్లు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ముగిసిందని మున్సిపల్ కమిషనర్ శంకర్ వెల్లడించారు. ఈనెల 2

Read More

అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. పీహెచ్సీల్లో స్క్రీనింగ్ పెంచాలి

యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి  యాదాద్రి, వెలుగు :  క్లినికల్​ ఎస్టాబ్లిష్​మెంట్​ యాక్ట్​ 2010 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పి

Read More

జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ లో పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి..

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్  బి.సత్యప్ర

Read More

రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.. అప్పటి వరకు సిబ్బంది సెంటర్లలో ఉండాలి..

రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి: సిద్ధిపేట జిల్లా కలెక్టర్​ నారాయణరావుపేట మండలం కొనుగోలు సెంటర్లు కలెక్టర్​ కె. హైమవతి తనిఖి స

Read More

యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ రాస్తారోకో

దండేపల్లి, వెలుగు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల ముత్యంపే

Read More

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడమే లక్ష్యం : డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

    డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే పీఎం నరేంద్రమోదీ లక్ష్యమని డి

Read More

నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఆమ్ చూర్ వచ్చేసింది

నిజామాబాద్ మార్కెట్​యార్డుకు ‘ఆమ్ చూర్’ రాక మొదలైంది. ఇక్కడ పసుపు తర్వాత ఆమ్ చూర్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్

Read More

ఆక్రమణలోనే నిర్మల్ గొలుసుకట్టు చెరువులు

మూడు చెరువులకే పరిమితమైన డీజీపీఎస్  సర్వే సర్వే చేసి, హద్దులు తేలిస్తేనే ఆగనున్న కబ్జాలు రెవెన్యూ రికార్డులకు, వాస్తవ పరిస్థితులకు భారీ తే

Read More

“భర్త, పిల్లలు వద్దు”.. పోలీస్ స్టేషన్లో తాళి తీసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోయిన భార్య.. భర్త కూడా వెళ్లిపోయాడు !

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ తమిళ కాలనీలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. సయోధ్య కోసం పోలీసులు కౌన్సిలింగ్

Read More