తెలంగాణం

హాకీ.. హోరాహోరీ

గచ్చిబౌలి స్టేడియంలో  విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

పన్ను వసూళ్లలో జాప్యంపై సీడీఎంఏ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు మందగించడంపై పురపాలక పరిపాలన శాఖ కమిషనర్​ సీరియస్​గా తీసుకుంది. ఈ క్రమం లో హైదరాబాద్ హెడ్

Read More

హైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి సీరియస్

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్‎పల్లి పట్టణ శివారులో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.

Read More

పశ్చిమాసియాపై చర్చకు కేంద్రం ఒప్పుకోవట్లే..విదేశాంగ శాఖ అమెరికాకు లొంగిపోయింది: ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించకుండా పార్లమెంట్‌‌కు బీజేపీ తాళం వేసిందని, మన విదేశాంగ శాఖ డొనాల్డ్&

Read More

ఏటీఎం కార్డు మార్చేసి దోపిడీ.. రైతు నుంచి రూ. 1.15 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఘట్​కేసర్ వెలుగు: ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ నమ్మబలికి ఓ రైతును ఇద్దరు దారుణంగా మోసగించారు. మేడ్చల్ జిల్లా అంకుశాపూర్​కు​చెందిన రైతు బీరెడ్డి రవీందర్

Read More

పేదలకు భూములు లేవంటరు..జర్నలిస్టుల కేమో ఇస్తమంటరు :బండి సంజయ్  

సీఎం రేవంత్‌‌ మాటలు వింతగా ఉన్నాయన్న బండి సంజయ్   హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు, దళితులకు, గిరిజనులకు పంచేందుకు భూమి కూడ

Read More

‘బల్క్ ఎస్ఎంఎస్ అలర్ట్’ సిస్టమ్ షురూ

 నకిలీ మెడిసిన్ల కట్టడికి డీసీఏ చర్యలు  హైదరాబాద్, వెలుగు: నకిలీ, నాణ్యత లేని మెడిసిన్ల అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర  

Read More

మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు

కోటపల్లి, వెలుగు: మంత్రి వివేక్​ సమక్షంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్​పల్లి సర్పంచ్ అట్టెల ప్రభాకర్, ఉప సర్పంచ్ మారిశెట్టి రాజేశ్, వార్డు సభ

Read More

గ్రామాల్లోనూ మెరుగైన వైద్యం అందాలి : మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి హైతాబాద్​లో బుగ్గ రెడ్డి క్లినిక్ ప్రారంభం షాద్​నగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల

Read More

నల్గొండలో కారు బీభత్సం 

నల్గొండ, వెలుగు: నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

మావోయిస్ట్ నేతల జనం బాట..వరంగల్ లో అమరవీరుల కుటుంబాలతో సమావేశం 

ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తామని వెల్లడి వరంగల్‍, వెలుగు : ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో మావోయిస్ట్​నేతలు జనం బాట కార్యక్రమాన్ని మొదలుపెట

Read More

సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో  ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలి.. కపిలవాయి దిలీప్ కుమార్

పంజాగుట్ట, వెలుగు: సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రాంతం కంటే ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్

Read More

యాక్సిడెంట్ కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు పదేళ్ల జైలు

భద్రాచలం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడిపి యాక్సిడెంట్​ చేయడంతో ఇద్దరు మృతిచెందిన కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌

Read More