తెలంగాణం

ఇబ్రహీంపట్నం: గ్రామకంఠం భూమి ఆక్రమణపై ధర్నా

ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రామకంఠం భూమిని ఆక్రమించిన వారిపై  చర్యలు తీసుకోవాలని డీఎస్పీ చీఫ్​విశారదన్ మహరాజ్ డిమాండ్​చేశారు. సోమవారం ఇబ్రహీంపట్నం మం

Read More

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు ఆగ్రహం

ఒకే అంశంపై మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడంపై ఫైర్ కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించడం వెనుక కారణమేంటని ప్రశ్న ఇక్కడ బాధితుడు పిటిషనర్ క

Read More

ఇక్కడ మాకెవ్వరూ లేరు.. మా ఊరెళ్తాం.. దోమలగూడ నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్

రైలెక్కి స్వరాష్ట్రం చత్తీస్​గఢ్​కు వెళ్లినట్లు అనుమానం ముషీరాబాద్, వెలుగు: ‘ఇక్కడ మాకు ఫ్రెండ్స్ లేరు.. ఎవరూ ఆడుకోవడం లేదు.. మా ఊరికి వ

Read More

దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది..మంత్రులు పొన్నం, కొండా సురేఖ, అజారుద్దీన్ ధ్వజం

   కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ ట్యాంక్ బండ్/కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి,

Read More

హైదరాబాద్: ఇవాళ (జులై 21)‘ ప్రణామ్’ ఓపెనింగ్...వృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్

    ప్రారంభించనున్న గవర్నర్​ హైదరాబాద్ సిటీ, వెలుగు:  మాసాబ్‌‌ట్యాంక్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  భవనంలో వృద్ధుల

Read More

తెలంగాణలో మాతాశిశు సంరక్షణ భేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు కేంద్రం ప్రశంస  ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు హైదరాబాద్, వెలుగు: మాతా-శిశు ఆర

Read More

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి : ఆటో డ్రైవర్స్ జేఏసీ

హైదరాబాద్​సిటీ, వెలుగు : కాంగ్రెస్​అధికారంలోకి వచ్చే ముందు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రకటించిన అన్ని హామీలను అమలు చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ

Read More

దేవాలయాల్లో డిజిటల్ పాలన..భక్తులకు వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం: కొండా సురేఖ 

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో డిజిటల్​పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సామాన్య భక్తులకు వేగవంతమైన, పారదర్

Read More

RFCL పై ఎల్ నినో ఎఫెక్ట్.. ఊపందుకోని వరినాట్లు.. తగ్గిన యూరియా డిమాండ్

గోడౌన్లలోనే 1.50 లక్షల టన్నుల నిల్వలు  కొనుగోళ్లు లేక, కేంద్ర సబ్సిడీ రాక ఆర్థిక ఇబ్బందుల్లో ప్లాంట్  ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్ర

Read More

ఎల్-నినోను ఎదుర్కొందాం..రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు ప్రభ

Read More

యాదగిరిగుట్టలో ‘వరుణ యాగం’ ప్రారంభం..అఖండ దీపారాధనతో అంకురార్పణ

యాదగిరిగుట్ట, వెలుగు : సమృద్ధిగా వర్షాలు పడాలని ఆకాంక్షిస్తూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చేపట్టిన 'వర్ష పాశుపత వరుణ యాగం'

Read More

నాలుగెకరాలిచ్చినా నాలుగు మెతుకులు పెడ్తలేరు.. జగిత్యాల ప్రజావాణిలో ఓ వృద్ధురాలి ఆవేదన

జగిత్యాల టౌన్, వెలుగు : ముగ్గురు కొడుకులకు నాలుగు ఎకరాలు ఇచ్చినా.. నాలుగు మెతుకులు కూడా పెట్టడం లేదంటూ జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముంజంపల్లికి చె

Read More

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: స్కార్పియో బోల్తా... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి...

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. మంగళవారం ( జులై 21 ) తెల్లవారుజామున స్కార్పియో కారు బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెంద

Read More