తెలంగాణం
హుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం
హుస్నాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్స్వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్లోని మంత్రి పొన్నం ప్రభాకర
Read Moreకర్ణాటక బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
కర్ణాటక బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 05) బీదర్ దగ్గర కారు, వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో మ
Read Moreహైదరాబాద్ లో 24 గంటల్లో దోపిడీ గ్యాంగ్ అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు : పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్ను బేగంపేట పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఆరుగు
Read Moreరాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీడీ అతీఖుల్లా త
Read Moreవిద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : డీఈవో రాజు
డీఈవో రాజు సదాశివనగర్, వెలుగు : చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈవో రాజు విద్యార్థులకు సూచించారు. మంగళవారం రామారెడ్డి మండల కేంద్రంలో అ
Read Moreబండి సంజయ్పై కేసులో చట్టబద్ధతేంటి ; హైకోర్టు
ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజ
Read Moreప్రభుత్వ గోదాముల్లో పంటలు నిల్వ చేసుకోవాలి : శ్యామ్కుమార్
ఐసీఎం ప్రోగాం డైరెక్టర్ శ్యామ్కుమార్ సదాశివనగర్, వెలుగు : మార్కెట్లో గిట్టు బాటు ధర లేకపోతే ప్రభుత్వ గోదాముల్లో పంటలు నిల్వ చేసుకోవాలన
Read Moreఅలుగుపారిన చెరువు.. నీటమునిగిన ఎంపీడీవో ఆఫీస్
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో ఆఫీస్ చుట్టూ చేరిన వరద చౌటుప్పల్, వెలుగు : కొన్ని రోజుల
Read Moreతెగిన పిలాయిపల్లి కాల్వ.. నీటమునిగిన పొలాలు
చిట్యాల, వెలుగు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిలాయిపల్లి కాల్వ కట్ట తెగడంతో పక్కనే ఉన్న పొలాలు నీట మునిగాయి. పెద్దకాపర్తి చెరువు నుంచి పిలాయిపల్లి కా
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు..ప్రచారంలో పవన్ పాల్గొనే చాన్స్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ తమ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర అధ్
Read Moreఅంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
వ్యక్తి మృతి.. ఏడుగురికి గాయాలు నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలో ఘటన సిద్దిపేట జిల్లాలో ఏడ
Read Moreఎన్డీఏ హయాంలోనే హైదరాబాద్ సిటీ అభివృద్ధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
జూబ్లీహిల్స్, వెలుగు: ఎన్డీఏ హయాంలోనే హైదరాబాద్ నగర అభివృద్ధికి అడుగులు పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డ
Read Moreఅప్పా జంక్షన్ నుంచి చిట్టెంపల్లి వరకు రోడ్డు పనులు పూర్తి చేసే బాధ్యత నాది: ఎమ్మెల్యే కాలె యాదయ్య
హైదరాబాద్ సిటీ , వెలుగు: ఎన్జీటీలో కేసు కారణంగానే బీజాపూర్ హైవే పనుల్లో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్లలోని ఎమ్మెల్యే
Read More












