తెలంగాణం
ఇప్పటికే నష్టాల్లో ఉంటే జీవో 145 తెచ్చిన్రు..బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ ఆవేదన
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపులతో ఇప్పటికే నష్టాల్లో ఉంటే బార్లపై జీవో నంబర్ 145 తీసుకొచ్చి మరొక భారం వేస్తున్
Read Moreవైద్య సేవల్లో గ్యాప్ రావద్దు ..నల్గొండ జీఎంసీలో ఉన్నతాధికారుల కీలక సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి గ్యాప్ రావొద్దని, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని వైద్య ఉన్నతాధికారులు సూచిం
Read Moreబీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలుపరచాలి
హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన
Read Moreమున్సి పాలిటీలకు రెండేండ్లలో 17 వేల కోట్లు
వివిధ దశల్లో అభివృద్ధి పనులు హైదరాబాద్ తరహాలో సౌలతులు పట్టణాల రూపురేఖలు మార్చేలా ప్ర
Read Moreబడ్జెట్లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలి : బీసీ నేతలు
ముషీరాబాద్, వెలుగు: బడ్జెట్లో బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ బీసీ భవన్లో 14 బీసీ సంఘాల ముఖ్య
Read Moreహోలీ సందర్భంగా 160 స్పెషల్ ట్రైన్స్ : దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ప్రకటన హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌకర్యవంతంగా ప్ర
Read Moreప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ దోపిడీ.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
రామాయంపేట/సిద్దిపేట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుందని, కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని కేంద్ర బొగ్గు గనుల
Read Moreలేడీ అడ్వకేట్ హత్య కేసులో నలుగురు అరెస్ట్... అన్నతోపాటు ముగ్గురి ని అరెస్ట్ చేసిన పోలీసులు
చేవెళ్ల, వెలుగు: లేడీ అడ్వకేట్ స్వప్న హత్య కేసులో సొంత అన్న సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమని తేల్చారు. గురు
Read Moreతెలంగాణ జనసేన నేతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై చర్చ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రం
Read Moreమేడారం జాతరపై కేంద్రం చిన్నచూపు..మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు: ప్రపంచ గుర్తింపు పొందిన మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గ
Read Moreవెలుగు ఓపెన్ పేజీ : విత్తన పండుగ వ్యవసాయానికో వేడుక!
వ్యవసాయ ప్రధాన దేశంలో.. సాగు ఎందుకు నిస్సహాయంగా ఉంటోంది? రైతు ఎందుకు అలమటిస్తున్నాడు? సమతుల ఆహారానికి ఎందుకు కొరత? సగటు ప్రజల ఆరోగ్య
Read Moreమేడారంలో తగ్గని రద్దీ.. తల్లుల దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులు
తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ముగిసినప్పటికీ గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. తల్లుల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు
Read Moreగురుకుల డిగ్రీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించండి : టీఎస్డీసీఈఏ
ప్రభుత్వానికి టీఎస్డీసీఈఏ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్లపై పని ఒత్తిడిని తగ్గించాలని టీఎస్డీ
Read More












