తెలంగాణం

హైడ్రాను వద్దంటున్నది BRS లీడర్లు, కబ్జాకోరులే.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా: CM రేవంత్‌‌‌‌రెడ్డి

మాకు కోర్టులపై విశ్వాసం ఉంది.. తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం హైడ్రా.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ రాష్ట్రంలో ఇకపై ఫీజు రీయింబర్స

Read More

కొడిమ్యాల అడవిలో అక్రమాలు...వరుసగా విజిలెన్స్, ఏసీబీ దాడులు

    చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలకు నిలయమైన అడవిలో అక్రమాల ఆరోపణలు     చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లింగ్

Read More

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద..జూరాల నుంచి 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

శ్రీశైలం, వెలుగు: ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. వానాకాలం మొదలై రెండు నెలలైనా ఇప్పటివరకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో రాలేదు. మంగళవారం జూరాల

Read More

మూడేండ్ల చిన్నారి బతుకు పోరాటం..పుట్టుకతోనే మలద్వారం, ఎడమ కిడ్నీ లేక... పొట్ట నుంచే మల, మూత్ర విసర్జన

కడుపుకు మెడికల్​ బ్యాగ్ ఏర్పాటు..  మూత్రం పోస్తే నరకమే.. ఆపరేషన్ ​కోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు   ఆగస్టు 3న కోయంబత్తూరు ప

Read More

పెండింగ్ ప్రాజెక్టులను స్పీడప్ చేయండి..కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు కేటీఆర్ విజ్ఞప్తి 

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని రిక్వెస్ట్ న్యూఢిల్లీ, వెలుగు: పెండింగ్‌‌లో ఉన్న తెలంగాణ  రైల్వే ప్రాజెక్టులను వేగ

Read More

2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

నిజాంపేట, వెలుగు: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి  సాధించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు. మంగళ వారం నిజాంపేట్ మండలం చెల్మెడ

Read More

శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం : నారాయణపేట కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, వెలుగు: శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన

Read More

ములుగు జిల్లాలో టోర్నడో.. 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూలిన భారీ వృక్షాలు

ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లాను టోర్నడోలు వెంటాడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో అటవీ ప్రాంతంలో బలమైన గాలులు రావడంతో పాటు సుడిగాలుల రూపంలో కూకటి వే

Read More

ఎల్‌‌‌‌ నినో ఎఫెక్ట్.. ధాన్యం వేలం రద్దు.. 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్

నిర్ణయించిన రేటు కన్నా తక్కువ కోట్ చేసిన బిడ్డర్లు అగ్గువకు దక్కించుకునేందుకు మిల్లర్ల యత్నం ఈలోగా మనసు మార్చుకున్న ప్రభుత్వం మిల్లింగ్ చేసి

Read More

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు (యాదాద్రి), వెలుగు: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి

Read More

నిర్వాసిత కుటుంబాలకు వసతులు కల్పిస్తాం : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/కోడేరు, వెలుగు :  నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తరలి వెళ్లిన నిర్వాసిత కుటుంబాలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని నాగర్​కర్నూల్​

Read More

ఆరు రోజులు.. 82 లక్షల ఓటర్లు!..సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్‌‌‌‌‌‌‌‌గా డిజిటైజేషన్.. ఇంకా 24.21 శాతం పెండింగ్

రాష్ట్రంలోని 3.38 కోట్ల ఓటర్లలో.. 2.56 కోట్ల మంది వివరాలే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ అర్బన్‌‌‌‌&

Read More

ముడుమాల్ నిలువురాళ్ల అభివృద్ధికి ప్రభుత్వ కృషి : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు:    నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More