
తెలంగాణం
ప్రశాంతంగా బార్ల లక్కీ డ్రా.. 24 మందికి అలాట్మెంట్ లెటర్లు
90 రోజుల్లో బార్లు ఏర్పాటు చేయాలి ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ హైదరాబాద్సిటీ/గండిపేట, వెలుగు: గ్రేటర్పరిధితో పాటు రూరల్ఏరియాలో 28
Read Moreదోస్త్ సెకండ్ ఫేజ్లో 43 వేల 568 మందికి సీట్లు.. జూన్ 18లోగా సెల్ఫ్ రిపోర్టు చేసుకుంటనే సీటు రిజర్వ్
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో 43,568 మంది
Read Moreమంత్రి వివేక్కు శుభాకాంక్షల వెల్లువ
ఇబ్రహీంపట్నం/ ట్యాంక్బండ్, వెలుగు: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఆయనను హైదరాబాద్
Read Moreఇవాళ్టి (జూన్ 14) నుంచి డీఈఈసెట్ వెబ్ ఆప్షన్లు.. 20న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 14 నుంచి వ
Read Moreబెట్టింగ్లు, జల్సాలకు అలవాటుపడి.. రైతులను మోసగించిన సీఈఓ అరెస్ట్
పంటను కొని చెక్కులు ఇచ్చి పారిపోయిన సీఈవో అరెస్ట్ వివరాలు వెల్లడించిన నిర్మల్ ఏఎస్పీ అవినాశ్ కుమార్ భైంసా, వెలుగు : బెట్టింగ్ లు.. జ
Read Moreపీజీ వరకు ఫ్రీగా చదువుకోవచ్చు: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: విద్య ద్వారానే కుటుంబ గౌరవం, సమాజ గుర్తింపు లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.
Read Moreచేవెళ్లలో మల్లన్న గుడికి రూ. 30 లక్షల విరాళం
చేవెళ్ల, వెలుగు: చేవెళ్లలో మల్లన్న గుడి నిర్మాణానికి చేవెళ్ల సహకార సంఘం చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి రూ.
Read Moreజైపూర్ ఎస్టీపీపీకి ‘ గ్లోబల్ గ్రీన్ టెక్’ అవార్డు
జైపూర్,వెలుగు: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మరో అవార్డు అందుకుంది. న్యూఢిల్లీలోని రాడిసన్ బ్లూ హోటల్లో గ్రీన్ టెక్ ఫౌండేషన
Read Moreఎంపీ అర్వింద్, జితేందర్రెడ్డి ఫోన్ కాల్స్ కూడా విన్నరు..మరో 200 మంది ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్టు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు టార్గెట్ ఈ రిపోర్ట్ ఆధార
Read Moreదివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలిస్తం: ముత్తినేని వీరయ్య
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని , ఇందులో భాగంగా 40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలు ఇచ్చే జీవో ఇటీవల ప్రభుత్వం జారీచేసిందన
Read Moreమద్రాసు హైకోర్టుకు బదిలీ అయిన ..జస్టిస్ కె. సురేందర్కు హైకోర్టు ఘన వీడ్కోలు
హైదరాబాద్, వెలుగు: మద్రాసు హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కె.సురేందర్కు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. తాత్కాలిక ప్ర
Read Moreఐటీడీఏ మీటింగ్ ఎప్పుడో?.. 16 నెలలుగా జరగని ఖమ్మం పాలకమండలి సమావేశం
మూన్నెళ్లకోసారి జరగాల్సినా పట్టించుకుంటలేరు.. ఏజెన్సీకి వర్షాకాలంలోనే కష్టకాలం.. రహదారులు, విద్య, వైద్యం, తాగునీటి.. తదితర ప్రాబ్లమ్స్
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రాప్ లోన్స్ టార్గెట్ రూ.11వేల కోట్లు
ఉమ్మడి జిల్లా రుణ ప్రణాళికలు ఖరారు గతేడాది రుణ టార్గెట్ 90శాతం పూర్తి ఈసారి 100 శాతం ఇచ్చేందుకు
Read More