తెలంగాణం
డైరెక్టర్ మారుతిపై ఆర్డర్ల దాడి.. స్విగ్గీ, జొమాటో ఫుడ్ ఆర్డర్లతో ప్రభాస్ ఫ్యాన్స్ వింత ప్రతీకారం
హైదరాబాద్, వెలుగు: రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి ఇంటికి ఫుడ్ ఆర్డర్లు భారీగా వచ్చాయి. శనివారం కొండాపూర్&zwn
Read Moreకోల్ బ్లాక్ టెండర్లలో అక్రమాలు జరగలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రతిపక్షాలు, కేటీఆర్, హరీశ్రావు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు: మంత్రి వివేక్&zwnj
Read Moreమేడారం జాతరకు పెద్దపల్లి మీదుగా అదనపు రైళ్లు నడపాలి: ఎంపీ వంశీకృష్ణ
పెండింగ్లో ఉన్న రైల్వే నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి: ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి, వెలుగు: తెలంగాణలో అతిపెద్ద పండుగ అ
Read Moreమెదక్ జిల్లాలో ఒక్కో వార్డుకు ముగ్గురు, నలుగురు పోటీ..టికెట్ మీకే అంటున్న ఆయా పార్టీల నేతలు
అయోమయంలో ఆశావహులు మెదక్, వెలుగు: జిల్లాలోని మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ టికెట్లకు కాంగ్
Read Moreఆశావహులు మూడు వేలకుపైనే..!మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు
ప్రధాన పార్టీల నుంచి పోటీలో 1100 మంది ఒక్కో డివిజన్ నుంచి టికెట్ల కోసం ఐదారు మంది పోటీ మధ్యవర్తుల ద్వారా పార్టీల హైకమాండ్ ను కలుస్తున్
Read Moreమేడారం జాతరలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్
రూ.6 కోట్లతో ఏర్పాటు చేసేలా కార్యాచరణ 37 లొకేషన్లలో 565 షాపులు,27 రకాల వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు &
Read Moreసోషల్ మీడియా వేదికగా ఫుల్ పబ్లిసిటీ..పోల్ మేనేజ్ మెంట్ ఏజెన్సీలకు బాధ్యతలు
సోషల్ మీడియాకు ఇన్చార్జీలు వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్లు కొత్త కంటెంట్, కొటేషన్లపై దృష్టి .నిర్మల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల
Read Moreలిక్కర్,పెట్రోల్, భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన
పన్నుల ఆదాయం పెంచుకోండి.. పథకాలను అర్హులకే ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన &nbs
Read Moreహైదరాబాద్ లో రోడ్ సేఫ్టీ మంత్.. వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం..
హైదరాబాద్ లో రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహిస్తోంది రవాణాశాఖ. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ( జనవరి 24 ) ఖైరతాబాద్ హెడ్ ఆఫీసు దగ్గర రోడ్ సేఫ్టీ, సేఫ్ డ్రైవిం
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో రూ. 70 లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. పురుగుల మందు తాగి..
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడొద్దని ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావట్లేదు. తరచ
Read Moreపదేండ్లలో ఏనాడు చెన్నూరు ప్రజలను పట్టించుకోలే: బాల్క సుమన్పై మంత్రి వివేక్ ఫైర్
మంచిర్యాల: పదేండ్లలో ఏనాడు చెన్నూరు ప్రజలను పట్టించుకోలేదని.. కేవలం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే పెద్దపీట వేశాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్&
Read Moreనాంపల్లి అగ్నిప్రమాదానికి ఇదే కారణం.. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు..
తీవ్ర కలకలం రేపిన నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్. శనివారం ( జనవరి 24 ) మీడియాతో మాట్లాడుతూ..
Read Moreనుమాయిష్ సందర్శకులకు అలర్ట్.. అగ్ని ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్.. అటువైపు వెళ్ళకండి..
నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా కూడా మంటలు అదుపులోకి
Read More












