తెలంగాణం

ఎస్బీఐతో సర్కార్‌‌‌‌ ‘సయోధ్య’ చర్చలు..ఉన్నతాధికారులతో బ్యాంక్ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, వెలుగు: రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్

Read More

టీచర్లకు ‘ఏఐ’ సపోర్ట్... తెలంగాణలో ‘శిక్షా కోపైలట్’ అమలు.. సర్కారు బడుల్లో జనరేటివ్ ఏఐ పాఠాలు

‌‌‌‌‌‌‌‌లెసన్ ప్లాన్లు, కంటెంట్ క్రియేషన్‌కు ఏఐ వాడకం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్క

Read More

‘సర్’ పేరిట ఓట్ల తొలగింపు కుట్ర : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 

సైఫాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం 'సర్' పేరిట ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్&zwnj

Read More

ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకముందే ఆత్మహత్యగా ఎలా తేలుస్తారు..? సూర్యాపేట పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం

కొత్తగా ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశం హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లాకు చెందిన ఎస్సీ యువకుడు

Read More

నేడు (జూన్ 25) బీజేపీ ఆధ్వర్యంలో ‘యాంటీ ఎమర్జెన్సీ డే’

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హయాంలో దేశంపై బలవంతంగా రుద్దిన ఎమర్జెన్సీ చీకటి రోజులను నేటి తరానికి చాటిచెప్పేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ

Read More

అసలైన హిట్లర్ పాలన బీఆర్ఎస్‌‌‌‌దే : ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కొనసాగుతోంది హిట్లర్ పాలన కాదని.. పేదల పక్షపాతి ఇందిరమ్మ రాజ్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. హిట్లర్ పా

Read More

రాజ్యసభలో మన ఎంపీలే రిచ్... ఏడుగురు సిట్టింగ్ ఎంపీల ఆస్తులు రూ. 8 వేల 310 కోట్లు

అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీల్లో బీజేపీ తర్వాత ‌బీఆర్ఎస్ ఎలక్షన్ వాచ్ సంస్థ ఏడీఆర్ రిపోర్ట్ లో వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం రాజ

Read More

నేటి (జూన్ 25) నుంచి ఎస్టీ నేతల బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు:  దేశంలోని ఎస్టీలకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ రిజ్వర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ఆదివాస

Read More

కేటీఆర్, హరీశ్.. రాజకీయాల్లో విలన్లు..పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్‌‌‌‌ రావు అసలైన విలన్లని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్ల

Read More

ట్రేడింగ్ పేరుతో రూ.కోటి 22 లక్షలు కుచ్చుటోపీ...ఆరుగురు అరెస్ట్

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: పెట్టుబడులు, ఆన్‌‌‌‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన కేసులో

Read More

కరెంట్ షాక్తో లైన్ మెన్ మృతి.. జనగామ జిల్లా కేంద్రంలో ఘటన

జనగామ, వెలుగు: కరెంట్ షాక్ తో లైన్ మెన్ చనిపోయాడు. ఈ ఘటన జనగామ పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా గుండాల మండలం పెద్ద పడిశ

Read More

ఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానిదే : మంత్రి పొన్నం

రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ముందు కూర్చుంటం: మంత్రి పొన్నం రెండున్నరేండ్లలో ఒక్క రేషన్ కార్డు కోసం దరఖాస్తు రాలే  ఇద

Read More

బీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణే..పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులూ నిర్వహించారు: కేటీఆర్

మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్‌‌గా తప్పుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింద

Read More