తెలంగాణం
Bhogi Special 2026: భోగిమంటలు ఎందుకు వేయాలి.. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే..!
సంక్రాంతి పండుగ మూడు రోజుల ముచ్చట.. భోగితో మొదలైన సంక్రాంతి సెలబ్రేషన్స్ కనుమతోముగుస్తాయి. పట్టుపరికిణీలతో అమ్మాయిల హడావిడి అంతా కాదు..హిందువుల
Read MoreSankranti 2026: భోగి భాగ్యాల పండుగ.. పురాణ సారాంశం ఇదే..!
సంక్రాంతి పండుగ హడావుడి అంతా భోగితోనే మొదలవుతుంది. ముచ్చటగా మూడు రోజులు చేసుకునే ఈ పండుగలో చిన్నా, పెద్ద అందరూ పాలుపంచుకుంటారు. బంధువులందరూ ఒకచోట చేరి
Read Moreవృద్ధుల కోసం ప్రణామ్.. తల్లిదండ్రులను చూడకపోతే జీతంలో 15 శాతం కట్
బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వృద్ధులైన పేరెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ
Read Moreపీఎం కొత్త ఆఫీస్ సేవా తీర్థ్ రెడీ ..జనవరిలోనే మోదీ అక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించ
Read Moreమూడుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్ కు సోయ లేదు: మంత్రి పొంగులేటి
మంగళవారం ( జనవరి 13 ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన అనంత
Read Moreఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రైతులు తరాలిరావాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2.5 కోట్లతో బీటీ
Read Moreకొక్కెరేణి గ్రామంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర
కూసుమంచి, వెలుగు : తిరుమలాయపాలెం మండల కొక్కెరేణి గ్రామంలో హెచ్పీ పెట్రోల్ బంకును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరా
Read Moreదేశ, రాష్ట్రాల అభివృద్ధిలో పంచాయతీలే కీలకం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశ, రాష్ట్రాల అభివృద్ధిలో పంచాయతీలే కీలకమని కొత్తగూడెం
Read Moreట్రిపుల్ఆర్ పరిహారం వచ్చేస్తోంది.. మూడో విడతలో రూ. 22 కోట్లు
యాదాద్రి, వెలుగు : ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల ఓనర్లకు పరిహారం అందుతోంది. గడిచిన మూడు నెలల్లో రెండు విడతల్లో పరిహారం అందింద
Read Moreరాష్ట్ర వ్యవసాయ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టం .. రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తూ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసింది. ఈ సీజన్ లో 70.82 లక్షల మెట్రిక్ టన్న
Read Moreయాదగిరిగుట్టలో వైభవంగా ‘గిరిప్రదక్షిణ’
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా.. సోమవారం దేవస్థానం ఆధ్వర్యంలో ‘సామూహిక గిరి
Read Moreయాదాద్రి జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి కందుల కొనుగోలు : అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు
యాదాద్రి, వెలుగు: కందుల కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు ఆదేశించారు. కందుల కొనుగోలుపై నిర్వహించిన రివ్య
Read Moreరిటైర్డ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి : దండ శ్యాంసుందర్ రెడ్డి
తుంగతుర్తి, వెలుగు: ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రెటరీ
Read More












