తెలంగాణం

ఓఆర్ఆర్పై ప్రమాదం.. డ్రైవర్ చేసిన ఆ చిన్న పొరపాటే.. ఒక కుటుంబాన్ని బలితీసుకుంది

శంషాబాద్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు అందరూ సిరిసిల్ల వాసుల

Read More

అరేయ్ ఏం పనిరా:   లస్సీలో టాయిలెట్ పోశాడని ఆందోళన.. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాల్టీలో ఘటన

నర్సాపూర్, వెలుగు: లస్సీలో టాయిలెట్  పోసి అమ్మినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మెదక్  జిల్లా నర్సాపూర్  మున్సిపాలిటీల

Read More

నాంచారమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క ..నాలుగు రాష్ట్రాల నుంచి జాతరకు తరలి రానున్న భక్తులు

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్  మండలం రామాంజపూర్  గ్రామంలో నిర్వహించే ఎరుకల

Read More

సిద్దిపేట బల్దియాలో ‘ప్రత్యేక’ పాలన ?

ఈనెల 7తో  ముగియనున్న పాలకవర్గం గడువు కనిపించని ఎన్నికల కసరత్తు వార్డుల పునర్విభజనపై స్పష్టత కరువు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మ

Read More

నిర్మల్ జిల్లాలో నాటు బాంబుల కలకలం.. గేదెలు బాంబులు నమలటంతో ప్రమాదం

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం గ్రామ సమీపంలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. పొలాలకు సమీపంలో అమర్చిన బాంబులను గేదెలు నమలటంతో ప్రమాదం జరిగ

Read More

జీవో 7ను ఉపసంహరించుకోవాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

కాచిగూడ, వెలుగు:  స్టూడెంట్ల అకౌంట్లలోనే ఫీజు రీయింబర్స్​మెంట్​ జమ చేయాలని జారీ చేసిన జీవో నంబర్​ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర

Read More

హ్యామ్ రోడ్లకు 23 శాతం ఎక్సెస్ టెండర్లు..ఫైనాన్షియల్ బిడ్లు  ఓపెన్ చేసిన అధికారులు

ఈ నెల 4న టెక్నికల్​ అవెల్యూషన్​ మీటింగ్ ఎన్​హెచ్​ఏఐ, ఇతర రాష్ట్రాల్లో హ్యామ్​ టెండర్ల తీరుపై చర్చ ఆ తర్వాతే టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయం

Read More

చెత్తను మున్సిపల్ బండిలోనే వేయాలి : కమిషనర్ రఘు ప్రసాద్

మల్కాజ్ గిరి అడిషనల్​ కమిషనర్ రఘు ప్రసాద్  మల్కాజ్ గిరి, వెలుగు: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్(పారిశుద్ధ్యం) రఘు ప్రసా

Read More

సేంద్రియ వ్యవసాయానికి బూస్ట్..ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాల కోసం టీజీ ఆర్గానిక్స్ యాప్

ఈనెల 4న ప్రారంభించనున్న మంత్రి తుమ్మల సేంద్రియ​ సాగు, మార్కెటింగ్​కు సర్కారు దన్ను రాష్ట్రంలో సుమారు 10 వేల మంది రైతులకు ఆర్గానిక్​ గుర్తింపు&n

Read More

కుక్కల రక్తంతో వ్యాపారం అబద్ధం : డాక్టర్ కె.వెంకట్ యాదవ్

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: ఇటీవల కుక్కల రక్తంతో వ్యాపారం జరుగుతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్

Read More

వీధి కుక్కలపై హింస ఆపాలి: ఆరుద్ర సొసైటీ

పంజాగుట్ట, వెలుగు: నగరంలో వీధి శునకాలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ఆరుద్ర ఫర్ ఎనిమల్స్ అండ్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌&zwn

Read More

ఎల్లంపల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్..85.10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో ఏర్పాటు

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరు  మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్​ ఆమోదం  తాజాగా ఇరిగేషన్​ ల్యాండ్  ఫి

Read More