తెలంగాణం

రేపటి (జూలై 13) నుంచి బీజేపీ ‘సింగరేణి భరోసా యాత్ర’

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రెండు రోజుల టూర్  కార్మికులతో ముఖాముఖి.. గనుల వద్ద గేట్ మీటింగ్‌‌లు హైదరాబాద్, వెలుగు: క

Read More

భూపాలపల్లి ఏరియా కేటీకే–5 గనిలో కార్మికుడికి గాయాలు.. 108లో ఆస్పత్రికి తరలించిన తోటి కార్మికులు

జయశంకర్  భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-–5 గనిలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. గనిలో డ్యూటీ చేస్తున్న

Read More

సింగరేణి, ప్రభుత్వం కలిసి కార్మికుల శ్రమను దోచుకుంటున్నయ్.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాయిబాట కార్యక్రమం

టీఆర్ఎస్​ చీఫ్​ కవిత సత్తుపల్లి, వెలుగు: సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ శ్రమను దోచుకుంటున్నాయని టీఆర

Read More

గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు..కల్లూరు మండలం కప్పలబంధం చేరుకున్న జలాలు..రైతులు,కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు

కల్లూరు, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలు శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం రెగ్యులేటర్ కు చేరుకో

Read More

ప్రేమించిన వాడు దూరమయ్యాడని యువతి ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఘటన

లక్సెట్టిపేట, వెలుగు: ప్రేమించిన వాడు దూరమయ్యాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గోపతి సురేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్

Read More

నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు గంధం గోపాల్ మృతి.. 9ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు

అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత టీఆర్‌‌‌‌ఎస్ చీఫ్ కవిత సంతాపం  రాజన్న సిరిసిల్ల, వెలుగు:  తొమ్మిదేండ్ల క్రితం దే

Read More

ఉద్యమకారుల గుర్తింపునకు టీజేఏసీ మద్దతు..250 గజాల స్థలం, పెన్షన్, ఉచిత వైద్యం అందించాలి :  చైర్‌‌‌‌పర్సన్ కే కేశవరావు    

గుర్తింపు కమిటీకి ప్రతిపాదనలు త్వరలోనే సీఎంకు నివేదిక:  చైర్‌‌‌‌పర్సన్ కే కేశవరావు     హైదరాబాద్, వెలు

Read More

గద్వాల జిల్లాలో 11 రోజుల్లో.. నాలుగు మర్డర్లు..!

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో గత 11 రోజుల్లో వరుసగా నాలుగు హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పాత కక్షలు, రివేంజ్ మర్డర్లు, ప్ర

Read More

జేఎన్టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య: మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్​, వెలుగు : - జేఎన్​టీయూలో ప్రపంచస్థాయి సాంకేతిక విద్య అంందుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం -చౌటకూర్​ మండల పర

Read More

భీంరావ్ వాడ బస్తీవాసులకు..కొల్లూరులో ‘డబుల్’ ఇండ్లు కేటాయించాలి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ నాంపల్లిలోని  భీంరావ్ వాడ బస్తీవాసులకు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హై

Read More

యాదగిరి గుట్ట టెంపుల్ పాలక మండలి ప్రమాణ స్వీకారం.. 17 ఏండ్ల తర్వాత కొలువు తీరిన ఆలయ ట్రస్ట్ బోర్డు

హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎంపీ చామల, ఎమ్మెల్యే బీర్ల యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Read More

మా పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వండి... నార్లాపూర్ పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

కొల్లాపూర్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడిన ప్రమదం

Read More

మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్‌‌’ సాధ్యం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హైదరాబాద్, వెలుగు: మహిళల సాధికారతతోనే ‘వికసిత భారత్‌‌’ సాధ్యమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక,

Read More