తెలంగాణం

మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక

నల్గొండ అర్బన్, వెలుగు : వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వరుసగా కాంగ్రెస్​లో చేరుతున్నారు. నల్లగొండ మండలం చెన్నుగూడెం, దమ్మన్నగూడెం గ్రామంలో

Read More

వన్య ప్రాణుల కోసం పెట్టిన కరెంట్ తీగ తగిలి రైతు మృతి

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వన్య ప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంథని మండల

Read More

శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

మంగపేట, వెలుగు: చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ములుగు కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట మండలం మల్లూరు సమీపంలో ఉన్న అ

Read More

పేద వర్గాలను విద్యకు దూరం చేసే.. మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాలి : ఆకునూరి మురళి

హసన్ పర్తి, వెలుగు : నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు  చేసి దేశంలోని పేద వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రను అడ్డుకోవాలని మాజీ ఐఏఎస్  ఆకునూర

Read More

రైతులకు టార్పాలిన్లు అందించాలి : డీఎస్ ​చౌహాన్

యాదాద్రి, వెలుగు: రైతులకు వెంటనే టార్పాలిన్లు అందించాలని రాష్ట్ర సివిల్​సప్లయ్​కమిషనర్​ డీఎస్​చౌహాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి భువనగిరి మం

Read More

భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో..

 టీచర్ ను చంపేసి చెరువులో పడేసిన్రు 26 రోజుల తర్వాత హైదరాబాద్ లో దొరికిన డెడ్ బాడీ మూడు రోజుల కింద సూసైడ్  చేసుకున్న నిందితుడి భార్య&

Read More

మూడు ప్రేమ పెళ్లిళ్లు..

లేటెస్ట్​గా మరొకరితో ఎఫైర్‍ ముగ్గురితో వేర్వేరుగా కాపురం పోలీస్‍  స్టేషన్​లో ఫిర్యాదు చేసిన మూడో భార్య వరంగల్‍ సిటీ, వెలు

Read More

ఇయ్యాల్టి నుంచి నీట్​ క్లాసులు

హైదరాబాద్​, వెలుగు: నీట్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు బుధవారం నుంచి స్పెషల్​ క్లాసులను నిర్వహిస్తామని టీశాట్​సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి తెలిపారు.

Read More

కాంగ్రెస్​ గెలుపు కోసం అన్నలు సహకరించాలి : తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం,వెలుగు :  అడవిలో అన్నలు మహబూబా​బాద్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్​ గెలుపు కోసం సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

Read More

రఘువీర్​రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్​రెడ్డి

హాలియా, వెలుగు : కాంగ్రెస్​ నల్గొండ పార్లమెంట్​ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్​రెడ్డి గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూ

Read More

తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి

మంథని టౌన్/వేములవాడ రూరల్/ములుగు, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి జిల్లాలో ఉపాధి పనులు చేస్తుండగా ఓ మహిళ కుప్పకూలగా..సిరిస

Read More

దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం

అచ్చంపేట/ అమ్రాబాద్​,  వెలుగు : సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాల్లో  భాగంగా రెండో రోజు మంగళవారం  భక్తులు పోటెత్తారు. గతంలో సలేశ్వరం వెళ్ల

Read More

అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌పై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళ

Read More