తెలంగాణం
రాజాసింగ్ ఘర్వాపసీ.. బీజేపీలో రీ ఎంట్రీకి ముఖ్య నేతలతో చర్చలు..!
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ఎమ్మెల్యే రాజా సింగ్తిరిగి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది జూన్లో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇప్ప
Read Moreహైదరాబాదీలకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్: KBR పార్క్ చుట్టూ వన్వే.. ఏడాదిన్నర పాటు ఆంక్షలు
ఈ నెల 18 నుంచి ఆంక్షలు.. ఏడాదిన్నర పాటు అమలు పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లాలంటే ఎన్టీఆర్ భవన్ సి
Read Moreపల్లెకువోయిన పట్నం ఓట్లు.. గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో తగ్గినయ్ !
గ్రామాల్లో మ్యాపింగ్ చేసుకోవడంతో సిటీలో తగ్గినయ్ పర్మనెంట్ షిఫ్టెడ్ కింద 45.18 లక్షల ఓట్ల గాయబ్ ఇందులో 40 శాతం ఓట్లు ఏపీ వాళ్లవే! ఏపీ వాళ్ల
Read Moreపరిష్కారం చూపరు.. పక్కనపెట్టుడే! ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే
పరిష్కారం చూపరు.. పక్కనపెట్టుడే! ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారుల పనితీరు మారట్లే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన మొత్తం అప్లికేషన్లు 9.15
Read Moreఎంబీబీఎస్కు పాత ఫీజులే ...ఫీజులు ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్
ఎంబీబీఎస్కు పాత ఫీజులే ఫీజులు ఖరారు చేస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ ప్రైవేట్, మైనారిటీ, ఆర్మీ మెడికల్ కాలేజీల్లో పాత
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఏడుగురు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగడంపల్లి మండలం సత్వర్ గ్రామ శివారులోని ఎన్ హెచ్ 65 జాతీయ రహదారిపై అదుపుతప్పిన ట్యాంకర్ లారీ.. ఆటోను
Read Moreపెద్దపల్లిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలి: కేంద్రమంత్రి కుమారస్వామిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్
పెద్దపల్లి సెగ్మెంట్లో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీలో కేంద
Read Moreకరీంనగర్లో అధికారుల నిర్లక్ష్యం.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డు .. ఆగిపోయిన పెన్షన్
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి వికలాంగుల పెన్షన్ కోల్పోవాల్సి వచ్చింది. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులోకి ఎక్కాల్సి వచ్చింది. కరీంనగ
Read More22A నిషేధిత భూములపై ఆందోళన వద్దు : మంత్రి పొంగులేటి భరోసా
చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం యుద్ద ప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలి ఆగస్టు 14లోగా అన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్
Read Moreమెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పాతబస్తీ మెట్రోకు టెండర్లు, కొత్త కోచ్ ల కొనుగోలు
హైదరాబాద్ మెట్రోకు మహర్దశ.. మెట్రో ఫేజ్2లో భాగంగా భూసేకరణ, మెట్రో పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. మెట్రో కు ప్రయాణికుల రద్దీరోజురోజుకు పెరుగుతున
Read Moreపేద పిల్లల కలలకు చిరునామాగా... యంగ్ ఇండియా స్కూల్స్: సీఎం రేవంత్ రెడ్డి
భవనాలు నిర్మించడం సులభమే... కానీ కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి బలమైన సంకల్పం ఉండాలని.. సరిగ్గా అదే సంకల్పంతో తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ
Read Moreతల్లి చనిపోయిందని.. దత్తత పేరుతో కవలల్ని అమ్మకానికి పెట్టిన తండ్రి.!
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కలకలం సృష్టించిన కవల శిశువుల దత్తత, విక్రయ వ్యవహారం ఇప్పడు తీవ్ర చర్చనీయాంశమైంది. బిడ్డను కనాలన్న ఆశ తీరకముందే... ప్రస
Read Moreపవర్ ఫుల్ మంత్రాన్ని రోజు పఠించండి: బాధలు,కష్టాలు ఇట్టే పోతాయి..ఙ్ఞానం, ఐశ్వర్యం వృద్ది చెందుతుంది.
కలియుగంలో జనాలు చిన్న బాధను కూడా తట్టుకోలేకపోతున్నారు. దీంతో కొంతమందికి అసహనం పెరిగిపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఇక ఙ్ఞానం, తెలివితేట
Read More












