వరంగల్
సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి : కలెక్టర్ సత్య శారద
కాశీబుగ్గ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అన్నిశాఖల అధికారులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు
Read Moreఐఏఎస్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : ఖాజా షరీఫ్
జనగామ అర్బన్, వెలుగు: టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనపై ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాలు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని, ఆ వ్యాఖ్యలన
Read Moreవ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం : బనుక శివరాజ్యాదవ్
జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్అభివృద్ధి కోసం ఏఎంసీ పాలకవర్గం నిత్యం కృషి చేస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్
Read Moreవామ్మో.. దీపం పెట్టారు.. పసుపు, కుంకుమ చల్లారు.. ముగ్గులో నిమ్మకాయలు.. ఇల్లందలో క్షుద్రపూజల కలకలం
వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లందలో మరోసారి క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఊరి శివారులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు తెలిపార
Read Moreసర్దుబాటుపై నజర్.. ప్రభుత్వ స్కూల్స్లో ఉపాధ్యాయుల లెక్క తీస్తున్న ఆఫీసర్లు
తొర్రూరు హైస్కూల్ లో అత్యధికంగా 16 మంది టీచర్లు ఎక్కువ రాజులకొత్తపల్లిలో 5 గురు విద్యార్థులకు 9 మంది టీచర్లు కొన్ని ప్రభుత్వ స్
Read Moreఓరుగల్లులో ‘అగ్నివీర్’ సెలక్షన్స్.. ఈ నెల 22 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
హనుమకొండ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి తెలంగాణలోని 33 జిల్లాల నుంచి హాజరుకానున్న యువత ప్రతిరోజూ 800 మందికి ఫిజికల్, మెడికల్ టెస్
Read Moreఊరంతా కోడికూరే!.. పంట పొలాల్లో వెయ్యికి పైగా.. నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
పట్టుకునేందుకు ఎగబడిన జనం ఒక్కొక్కరు 2–10 కోళ్లను పట్టుకెళ్లిన్రు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ
Read Moreఊరంతా పండగే.. ఏ ఇంట్లో చూసినా నాటుకోడి పులుసే.. హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన
హైదరాబాద్: హనుమకొండ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2 వేల నాటుకోళ్లను వదిలేశారు
Read Moreవంట సామగ్రి ఇలాగేనా ?.. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ పై కలెక్టర్ ఆగ్రహం
షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశం వర్ధన్నపేట, వెలుగు: పురుగులు ఉన్న బియ్యం, కుళ్లిన కూరగాయలు, కాలం చెల్లిన రవ్వ వంట సామగ్రి ఇలాగేనా ఉం
Read Moreబయోగ్యాస్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచండి
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: బయోగ్యాస్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్ది
Read Moreతాడ్వాయి అడవుల్లో ప్రారంభమైన బటర్ ఫ్లై సర్వే
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సీతాకోకచిలుకల సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఎఫ్ఆర్ఓ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట
Read Moreరెండో రోజు కొనసాగిన జోనల్ క్రీడలు
ములుగు, వెలుగు : ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజూ కొనసాగాయి. మొత్తం 11పాఠశాలలకు
Read Moreమేడారం మహాజాతర లో భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
ములుగు/ తాడ్వాయి, వెలుగు: వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జరిగే మేడారం మహాజాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలన
Read More












