వరంగల్
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి : టి.లింగారెడ్డి
నర్సంపేట, వెలుగు: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. డీటీఎఫ్ ఆధ్
Read Moreనల్ల నర్సింహులుకు నివాళి
జనగామ అర్బన్, వెలుగు: నల్ల నర్సింహులు 32వ వర్ధంతిని సందర్భంగా బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యుల
Read Moreకన్నుల పండుగగా కందగిరి జాతర
కురవి, వెలుగు: కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కురవి మండలం కందికొండ గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి, వేంకటేశ్వర స్వాముల జాతర కన్నుల
Read Moreవిద్యార్థులకు సైన్స్పై అవగాహన ఉండాలి : మహంకాళి బుచ్చయ్య
తొర్రూరు, వెలుగు: ప్రతి విద్యార్థి తరగతి స్థాయి నుంచే సైన్స్ పై అవగాహన కలిగి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తొర్రూరు ఎంఈవో మహంకాళి బుచ్చయ్య
Read Moreముంపు ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ నాయకులు
జనగామ అర్బన్/ తొర్రూరు, వెలుగు: తుఫాన్ కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పర్యటించారు. బుధవారం జనగామ జిల్లా చీటకోడూర్లో తెగిపోయిన బ్ర
Read Moreచిన్న కొడుకు మమ్మల్ని చూస్తలేడు!..అతనికి ఇచ్చిన భూమి పట్టా రద్దు చేయండి
హనుమకొండ ఆర్డీవోకు వృద్ధ దంపతుల ఫిర్యాదు భీమదేవరపల్లి, వెలుగు: చిన్న కొడుకు తమ బాగోగులు చూడడంలేదని, అతని భూమి పట్టా రద్దు చేయాలని
Read Moreకార్యదర్శి వేధింపులతో సూసైడ్ అటెంప్ట్..పురుగు మందు తాగిన జీపీ జవాన్ ..ములుగు జిల్లాలో ఘటన
ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు ములుగు(గోవిందరావుపేట), వెలుగు : పంచాయతీ కార్యదర్శి వేధిస్తున్నాడ
Read Moreములుగు జిల్లా దేవగిరిపట్నంలో అడవి పందుల నుంచి..తప్పించుకోబోయి రైతు మృతి
ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఘటన ములుగు, వెలుగు : అడవి పందుల దాడి నుంచి తప్పించుకోబోయి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ
Read Moreమేడారం అభివృద్ధి పనులను ఇన్టైంలో పూర్తి చేయాలి : మోహన్ నాయక్
ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్ ప్లాన్లో
Read Moreకార్డులు 1,26,331.. యూనిట్లు 4,25,790.. వరంగల్ జిల్లాలో పెరిగిన కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల సంఖ్య
కొనసాగుతున్న కార్డుల జారీ ప్రక్రియ లబ్ధిదారుల్లో ఆనందం జనగామ, వెలుగు : రేషన్ కార్డుల కోసం గత సర్కారు హయాంలో ఇబ్బందులుపడ్డ పేదల బాధలు తొలగిప
Read More44 పశువుల పట్టివేత.. డీసీఎంలో అక్రమంగా తరలింపు.. 8 మందిపై కేసు..ములుగు జిల్లాలో ఘటన
ములుగు, వెలుగు : డీసీఎంల్లో పశువులను తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. జంగాలపల్లి క్రాస్రోడ్డు వద్ద ఎస్ఐ స
Read Moreవామ్మో ఇదేం సుడిగాలి..! క్షణాల్లో 200 చెట్లు కూలినయ్.. జయశంకర్ జిల్లాలో చెట్లను పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నరు
10 ఎకరాల్లో పంట నష్టం వాటర్ స్పౌట్లో చిక్కుకున్న రైతులు.. చెట్లను పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నరు జయశంకర్ భ
Read Moreవరదను ఒడిసిపడ్తయ్! .. కరీంనగర్ – హనుమకొండ హైవే వెంట ఇంకుడు గుంతలు
భూగర్భ జలాల పెంపునకు నిర్మిస్తోన్న ఎన్ హెచ్ ఏఐ వరదలతో రోడ్డు, పొలాలు కోతకు గురికాకుండా చర్యలు తొలిసారిగా రాష్ట్రంలో ప్ర
Read More












