వరంగల్

28 ఏళ్ల తర్వాత కలిశారు..హన్మకొండ జిల్లా మల్లికుదుర్ల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి 1997-–98 బ్యాచ్ విద్యార్థులు 28 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. పాఠ

Read More

రైతులకు గుడ్ న్యూస్ : యాసంగికి సిద్ధంగా ఉండాలి.. ధాన్యం సేకరణకు అన్ని శాఖల అధికారులు సన్నాహాలు

కాశీబుగ్గ, వెలుగు: రానున్న యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని వరం

Read More

రామప్ప పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలి.. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని రామప్ప(కాకతీయ రుద్రేశ్వర) టెంపుల్  పరిసరాల్లోని 13వ శత

Read More

కోచ్‌‌‌‌ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి :టీజేఎస్‌‌‌‌అధ్యక్షుడు కోదండరాం

కాజీపేట జంక్షన్‌‌‌‌ను రైల్వే డివిజన్‌‌‌‌ చేయాలి ఆర్‍ఎంయూలో అయోధ్యపురం గ్రామస్తులు, రైల్వే జేఏసీ ఆధ్వర

Read More

భద్రాద్రి రామయ్య  కల్యాణానికి తలంబ్రాలు.. గోటితో వలిచిన భక్తరామదాసు మండలి భక్తులు

భద్రాచలం,వెలుగు : ఈనెల 27న భద్రాచలం మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణానికి జనగామ జిల్లా ఘనపురం మండలం చెల్పూరుకు చెందిన భక్తరామదాసు మండలి భక్తులు

Read More

సాంకేతికతతోపాటు నైపుణ్యాలు సాధించాలి : టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్వా

హసన్ పర్తి, వెలుగు: విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ సీఈవో శ్రీక

Read More

వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం

హసన్ పర్తి, వెలుగు : వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదపడతాయని రేవల్సిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు రాజ్ సామాల అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో 

Read More

భార్యాభర్తల మధ్య గొడవ..ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య

    జ్వరం రావడంతో హాస్పిటల్​లో చేరిక     భార్యాభర్తల మధ్య గొడవలతో అఘాయిత్యం     ములుగు జిల్లా తాడ్వాయిల

Read More

అనారోగ్యంతో కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతి

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ, ఎకనామిక్స్ రిటైర్డ్  ప్రొఫెసర్  నాగిశెట్టి లింగమూర్తి(75) శనివారం మధ్యాహ్నం చనిపోయారు. కొంతక

Read More

కేయూలో పదెకరాల పంచాయితీ!

సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరలిపోయినా స్థలాన్ని వర్సిటీకి అప్పగించని పోలీసులు తాజాగా అందులోనే కాజీపేట ఏసీపీ ఆఫీస్ ఏర్పాటుతో మళ్లీ తెరమీదకు వివాదం క్య

Read More

వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా..క్రేన్ తెగిపడి ముగ్గురు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో ఘోర ప్రమాదం జరిగింది.  వ్యవసాయ బావిపూడిక తీస్తూ ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు.  బా

Read More

వన దేవతల గద్దెలపై చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్ దివాకర

తాడ్వాయి/ వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలపై చలవ పందిళ్లు ఏర్పాటు చేయాలని ములుగు కలెక్టర్​ దివాకర ఆఫీసర్లను ఆదేశించార

Read More

మున్సిపల్ ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పాలె.. మార్చి 29 వరకు ఈసీ గడువు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 12 మున్సిపాలిటీలు పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 1125  చెప్పకుంటే గెలిచిన వారిపై అనర్హత, ఓడిన మళ్లీ పోటీ చెయ్యకుండా ని

Read More