వరంగల్
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట : స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రఘునాథపల్లి, వెలుగు: రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్ర
Read Moreఅన్నారంలో అక్రమ మట్టి దందా
పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. దర్గా చెరువులో నల్ల రేగడి మట్టి పేరుతో స్థానిక వార్డు మ
Read Moreగోపాలపూర్ లో రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా గోపాలపూర్ ఊర చెరువు పై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్, బల్దియా ఇన్చార్జి కమిషన
Read Moreప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘటన
మరిపెడ, వెలుగు : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ
Read MoreNPDCL లో ఇండోర్ సబ్ స్టేషన్లు... 17 జిల్లాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ
పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, పట్టణాల్లో భూముల కొరత నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. తక్కువ స్థ
Read Moreవరంగల్ జిల్లాలో ఎకరం రూ.1.01 కోట్లు!..భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల సవరణకు రంగం సిద్ధం
తక్కువ రేటు భూములకు 100 శాతం తహసీల్దార్లు, సబ్ రిజిస్టర్లు ప్రపోజల్ జనగామలో హయ్
Read Moreఒక్క టెక్స్టైల్ యూనిట్ కూడా మూతపడనివ్వం : బండి సంజయ్
ఎంఎస్ఎంఈ, టెక్స్టైల్ శాఖల పథకాలపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. హన్
Read Moreబాల్యవివాహాలను అరికట్టాలి : కలెక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్(మామునూరు) / భద్రాచలం/ టేకులపల్లి, వెలుగు: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి అక్కరూ కృషి చేయాలని ఆఫీసర్లు పిలుపునిచ్చారు. ప్రజాపాలన&ndash
Read Moreమక్క రైతుకు తిప్పలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిండిపోయిన గోదాంలు
భూపాలపల్లి నుంచి, కరీంనగర్, సిద్దిపేట గోదాంలకు తరలింపు దిగుమతి ఆలస్యంతో అదనంగా వెయిటింగ్ చార్జీలు జయశంకర్ భూపాలపల్లి, వెలు
Read Moreవరంగల్ జిల్లా : ప్రియుడే హంతకుడు..వివాహిత మర్డర్ కేసులో ..నిందితుడి రిమాండ్
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నర్సంపేట ఏసీపీ ఆఫీసులో మంగళవారం
Read Moreచివరి గింజ కొనేవరకూ వదిలిపెట్టం.. వడ్ల కొనుగోలులో తప్పుడు లెక్కలు చెబుతుండ్రు
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి 25 శాతం కొని 80 శాతం కొన్నామంటున్నారని ఫైర్ యాదాద్రి/జనగామ/హనుమకొండ/ఆత్మకూరు, వెలుగు :రైతులు పండించిన
Read Moreబాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్
Read Moreవరంగల్ జిల్లా వివాహిత హత్య కేసు ..మరో వ్యక్తితో సంబంధం ఉందని ప్రియుడే చంపాడు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘోరం
Read More












