వరంగల్

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి : టి.లింగారెడ్డి

నర్సంపేట, వెలుగు: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీటీఎఫ్​ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. డీటీఎఫ్​ ఆధ్

Read More

నల్ల నర్సింహులుకు నివాళి

జనగామ అర్బన్, వెలుగు: నల్ల నర్సింహులు 32వ వర్ధంతిని సందర్భంగా బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్​ ఆఫీస్​ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యుల

Read More

కన్నుల పండుగగా కందగిరి జాతర

కురవి, వెలుగు: కార్తీక మాసం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కురవి మండలం  కందికొండ గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి, వేంకటేశ్వర స్వాముల జాతర కన్నుల

Read More

విద్యార్థులకు సైన్స్పై అవగాహన ఉండాలి : మహంకాళి బుచ్చయ్య

తొర్రూరు, వెలుగు: ప్రతి విద్యార్థి తరగతి స్థాయి నుంచే సైన్స్ పై అవగాహన కలిగి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తొర్రూరు ఎంఈవో మహంకాళి బుచ్చయ్య

Read More

ముంపు ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

జనగామ అర్బన్/ తొర్రూరు, వెలుగు: తుఫాన్​ కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పర్యటించారు. బుధవారం జనగామ జిల్లా చీటకోడూర్​లో తెగిపోయిన బ్ర

Read More

చిన్న కొడుకు మమ్మల్ని చూస్తలేడు!..అతనికి ఇచ్చిన భూమి పట్టా రద్దు చేయండి

హనుమకొండ ఆర్డీవోకు  వృద్ధ దంపతుల ఫిర్యాదు  భీమదేవరపల్లి, వెలుగు: చిన్న కొడుకు తమ బాగోగులు చూడడంలేదని, అతని భూమి పట్టా రద్దు చేయాలని

Read More

కార్యదర్శి వేధింపులతో సూసైడ్ అటెంప్ట్..పురుగు మందు తాగిన జీపీ జవాన్ ..ములుగు జిల్లాలో ఘటన

     ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు      ములుగు(గోవిందరావుపేట), వెలుగు : పంచాయతీ కార్యదర్శి వేధిస్తున్నాడ

Read More

ములుగు జిల్లా దేవగిరిపట్నంలో అడవి పందుల నుంచి..తప్పించుకోబోయి రైతు మృతి

ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఘటన ములుగు, వెలుగు : అడవి పందుల దాడి నుంచి తప్పించుకోబోయి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ

Read More

మేడారం అభివృద్ధి పనులను ఇన్‌టైంలో పూర్తి చేయాలి : మోహన్‌ నాయక్‌

 ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మోహన్‌ నాయక్‌ తాడ్వాయి, వెలుగు : మేడారం మాస్టర్‌ ప్లాన్‌లో

Read More

కార్డులు 1,26,331.. యూనిట్లు 4,25,790.. వరంగల్ జిల్లాలో పెరిగిన కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల సంఖ్య

కొనసాగుతున్న కార్డుల జారీ ప్రక్రియ లబ్ధిదారుల్లో ఆనందం జనగామ, వెలుగు : రేషన్​ కార్డుల కోసం గత సర్కారు హయాంలో ఇబ్బందులుపడ్డ పేదల బాధలు తొలగిప

Read More

44 పశువుల పట్టివేత.. డీసీఎంలో అక్రమంగా తరలింపు.. 8 మందిపై కేసు..ములుగు జిల్లాలో ఘటన

ములుగు, వెలుగు :  డీసీఎంల్లో పశువులను తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకుని  కేసు నమోదు చేశారు. జంగాలపల్లి క్రాస్​రోడ్డు వద్ద ఎస్ఐ స

Read More

వామ్మో ఇదేం సుడిగాలి..! క్షణాల్లో 200 చెట్లు కూలినయ్.. జయశంకర్ జిల్లాలో చెట్లను పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నరు

10 ఎకరాల్లో పంట నష్టం  వాటర్ స్పౌట్‌‌‌‌లో చిక్కుకున్న రైతులు.. చెట్లను పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నరు జయశంకర్ ​భ

Read More

వరదను ఒడిసిపడ్తయ్! .. కరీంనగర్ – హనుమకొండ హైవే వెంట ఇంకుడు గుంతలు

 భూగర్భ జలాల పెంపునకు  నిర్మిస్తోన్న ఎన్ హెచ్ ఏఐ  వరదలతో రోడ్డు, పొలాలు కోతకు గురికాకుండా చర్యలు  తొలిసారిగా రాష్ట్రంలో ప్ర

Read More