వరంగల్
గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, వెలుగు: గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు
Read Moreవరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించండి..కార్మిక శాఖ మంత్రి వివేక్కు ఎమ్మెల్యే నాయిని వినతి
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సమస్యను పరిష్కరించాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
Read Moreకొండా కుటుంబాన్ని క్షమించొద్దు..బిడ్డతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నరు
పీసీసీ మహిళా చీఫ్ ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డితో పాట
Read Moreనా కుమార్తె వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలిని.. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం: మంత్రి కొండా సురేఖ
పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు మంత్రి కొండా సురేఖ వివరణ కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణపై తనకు సంపూర్ణ గౌరవం ఉ
Read Moreకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇంజినీర్లు కావలెను.. ఇన్చార్జ్ ఇంజినీర్లతోనే పాలన
ఇన్ చార్జ్ ఇంజినీర్లతోనే కరీంనగర్ కార్పొరేషన్ పాలన ఎస్ఈ, రెండు ఈఈ పోస్టులు ఖాళీ అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ రూపకల్పన, పర్యవే
Read Moreఎల్కతుర్తిలో షాకింగ్ ఘటన.. రెండు రోజులుగా అక్కడే ఆగి ఉన్న కారు.. ఏమైందోనని చూస్తే..
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో గుర్తుతెలియని శవం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు గత రెండు రోజులుగా అక్కడే కారును వదిల
Read Moreనర్సంపేట వెళ్తున్న ఎర్రబెల్లిని పెంబర్తిలో అడ్డుకున్న పోలీసులు..హైవేపై బైఠాయించి నిరసన..జనగామ పీఎస్ కు తరలింపు
జనగామ, వెలుగు : నర్సంపేటకు వెళ్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును జనగామ జిల్లా పెంబర్తిలో పోలీసులు అడ్డుకోగా ఆయన హైవేపై కూర్చొని నిర
Read Moreమేడారంలో ఘనంగా పొట్ట పండుగ
ములుగు జిల్లా మేడారంలో పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. వనదేవతల ఆలయంలో 2026 ఆగస్టు 19 రాత్రి అంతా జాగారాలు చేశారు పూజారులు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయ
Read MoreAll time record: రైతులకు మద్దతు ధర : జైశ్రీరాం వడ్లు క్వింటాల్ రూ. 4,455
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : జైశ్రీరాం వడ్లకు ఆల్ టైం రికార్డు ధర దక్కింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ వడ్లు రూ.4,455 పలికాయి. కేసమ
Read Moreసీఎంఆర్ కోసం పీడీఎస్ బియ్యం... జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నయా దందాకు తెరలేపిన మిల్లర్లు
లబ్ధిదారుల నుంచి సేకరించి మిల్లులకు విక్రయాలు మూతబడిన మిల్లులో బియ్యం డంపులు రేగొండ మూత పడిన మిల్లులో 444.75 క్వింటాళ్ల... పీడీఏస
Read More‘పొగాకు నియంత్రణ’ను పకడ్బందీగా అమలు చేయాలి.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం
జనగామ, వెలుగు : పొగాకు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో ఆఫీసర్లతో నిర్వహించిన మీటి
Read Moreసాగు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి.. ధర్మసాగర్ రిజర్వాయర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీరందిస్తాం..
ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్, ఘనపూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ల కింద ఉన్న పాత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేలా పంట కాలువలను పునరుద్ధరించి,
Read Moreనర్సంపేటలో పెద్ది విగ్రహ వివాదం.. ఇద్దరు సీఐలు బదిలీ
నర్సంపేట, వెలుగు : వరంగల్జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఇద్దరు సీఐలను ట్రాన్స్ ఫర్ చేస్తూ సీపీ శ్వేత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట రూర
Read More












