వరంగల్
ఖానాపూర్ మండలంలో నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ సత్య శారదాదేవి
కాశీబుగ్గ/ నర్సంపేట, వెలుగు: సమీకృత జిల్లా కార్యాలయం నిర్మాణ పనులు స్పీడప్ చేయాలని కలెక్టర్ సత్య శారదాదేవి ఆదేశించారు. ఆదివారం సిటీలోని ఆజాం జాహీ మిల
Read Moreఒకరిని కాపాడేందుకు వెళ్లి మరొకరు.. నీళ్లలో మునిగి నలుగురు మృతి..ములుగు జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్లో మరో ఇద్దరు
వెంకటాపురం, వెలుగు : బావిలో పడిన యవకుడిని కాపాడే ప్రయత్నంలో ప్రమావదశాత్తు ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామ
Read Moreవరంగల్లో దారుణం..బస్సు ఆపలేదని బైక్తో వెంబడించి ఆర్టీసీ డ్రైవర్పై దాడి
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కేవలం బస్సు ఆపలేదన్న నెపంతో కొందరు యువకులు రెచ్చిపోయారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై నడ
Read Moreపార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Read Moreకల్వర్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి, క్లీనర్కు గాయాలు..జనగామ, సిద్దిపేట హైవేపై ఘటన
చేర్యాల, వెలుగు: జనగామ, సిద్దిపేట హైవేపై కల్వర్టును లారీ ఢీకొట్టడంతో డ్రైవర్చనిపోగా, క్లీనర్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ పై నజర్...ఆంధ్రా టూ తెలంగాణ నకిలీ విత్తనాల సరఫరా
ప్రతి సీజన్లో రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్న దళారులు తొర్రూరులో పట్టుబడిన 28 కిలోల నకిలీ పత్తి విత్
Read Moreత్రివేణి సంగమంలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ పుణ్యస్నానాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో అంత్య పుష్కరాల ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పుష్కరాల చివరి రోజు కావడంతో కా
Read Moreభక్తజనసంద్రంగా కాళేశ్వరం.. జూన్ 1తో ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు
మహదేవపూర్, వెలుగు: సరస్వతి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం ఆచరించేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో కాళేశ్వరం జనసంద్రంగా మారింది. సోమవారంతో సర
Read Moreగ్రేటర్ వరంగల్ పశ్చిమలో డబుల్ పండుగ..!
వరంగల్ న్యూ శాయంపేట డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీకి వారంలో ముహూర్తం నెరవేరనున్న 600 మంది లబ్ధిదారులకు సొంతింటి కల &
Read Moreవరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టు : గీసుగొండ సీఐ విశ్వేశ్వర్
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. శ
Read Moreరైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం : తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక
Read Moreజనగామలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలు
జనగామ అర్బన్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగులకు చెందిన మర్ల మౌనిక రమేశ్దంపతులు 8 ఏండ్లుగా సంతానలేమితో ఆస్పత్రుల చుట్టూ తిరిగార
Read Moreవరంగల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి
జనగామ అర్బన్/ కాశీబుగ్గ (కార్పొరేషన్)/ పర్వతగిరి (గీసుగొండ), వెలుగు : ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు మాక్పార్లమెంట్ దోహదపడుత
Read More












