
వరంగల్
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి..పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్
హసన్పర్తి, వెలుగు: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్ చేశా
Read Moreహనుమకొండ యాదవనగర్లో తల్లి కోసం మేనల్లుడి కిడ్నాప్
కొడుకుతో గొడవ పడి కూతురింటికి చేరిన మహిళ తల్లిని పంపించాలని తన అక్కకు ఫోన్ చేసిన వ్యక్తి స్పందించకపోవడంతో ఆమె కొడుకును ఎత్తుకెళ్లిన
Read Moreవరంగల్ లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూ. 63 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు స్వాధీనం వరంగల
Read Moreవరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో రాసలీలలు..వీడియో వైరల్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రెండు రోజుల కింద ఘటన వీడియో వైరల్ కావడంతో ఇద్దరి
Read Moreఅడ్డగోలు పర్మిషన్లు.. అక్రమాలకు సపోర్టు!.. జిల్లాలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్ల ఇష్టారాజ్యం
రూల్స్ బేఖాతరు చేస్తూ నచ్చినట్టుగా అనుమతులు కొన్నిచోట్ల ఇల్లీగల్ మైనింగ్ కు వత్తాసు గుట్టలు, చెరువులు కొల్లగొడుతున్నా పట్టనివైనం అధికార
Read Moreపర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : ఎ.పట్టాభి రామారావు
హనుమకొండ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి.వి.నిర్మలా గీతాంబ, ఎ.పట్టాభి రామారావు అన్నా
Read Moreకేసీఆర్ హయాంలో నిరంకుశ పాలన
స్టేషన్ఘన్పూర్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్హయాంలో నిరంకుశ పాలన సాగిందని, పదేళ్లు రూ.7 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర
Read Moreఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోండి : ప్రావీణ్య
ధర్మసాగర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలోని సయ్యద్ న
Read Moreవనమహోత్సవ లక్ష్యాలను అధిగమించాలి : రిజ్వాన్బాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు: వనమహోత్సవ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వం నిర్దేశించిన 30
Read Moreలక్ష ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు
సోషల్ మీడియాలో మహిళ వీడియో వైరల్ హసన్ పర్తి, వెలుగు: లక్ష రూపాయలు ఇచ్చినోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారంటూ హసన్ పర్తి మండలం నాగారం
Read Moreఆయుష్మాన్ మందిర్ లో నాణ్యమైన వైద్యం
ఎల్కతుర్తి, వెలుగు: కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని డీఎంహెచ్వో అప్పయ్య అన్నారు. జాతీయ వైద్య బృందం
Read Moreబెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 35 సీట్లు
జనగామ అర్బన్, వెలుగు: 2025–-26 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 8వ తరగతిలో 35 సీట్లు ఉన్నాయని ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా ఒక ప్ర
Read Moreఇందిరమ్మ ఇండ్లు రాలేదని పురుగు మందు డబ్బాలతో ఆందోళన
కమలాపూర్, వెలుగు: అన్ని అర్హతలున్నా తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని అంబాలకు చెందిన కొందరు పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గ్రామంలో నిర్వహించిన రెవెన
Read More