వరంగల్
టూరిజం హబ్గా ములుగు జిల్లా : మంత్రి సీతక్క
రామప్ప ఐలాండ్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ
Read Moreకాశ్మీర్ యాత్రలో గుండెపోటుతో యువకుడు మృతి.. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్
కాశీబుగ్గ, వెలుగు: కాశ్మీర్ యాత్రకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్(29), కొందరు కాలనీవాసులతో కల
Read Moreప్రజల పక్షాన పోరాటం చేసిన ‘కాళోజీ’ : అంపశయ్య నవీన్
కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ హనుమకొండ, వెలుగు : కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడేవారని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీ
Read Moreవరంగల్ వరద బాధితులకు రూ.12.12 కోట్ల పరిహారం ..11 రోజుల్లోనే సీఎం రేవంత్ ఇవ్వడం ఓ చరిత్ర
గతంలో వరదదలు వస్తే.. తండ్రీకొడుకులు చీపురుపుల్ల కూడా ఇవ్వలేదు మాజీ మంత్రి హరీశ్ అవినీతిపై ఫిర్యాదు చేస్తాం జయలలితలా కవిత తిరిగితే జనాలు నమ్మరు
Read Moreబీజేపీ నేతల పడవ ప్రయాణం.. ఓరుగల్లులో బస్టాండ్లేకపోవడం సిగ్గుచేటు
కాశీబుగ్గ, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మాజీ సీఎం కేసీఆర్కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమా
Read Moreవిద్యార్థుల అభివృద్ధికి దిక్సూచి
డైలీ 30 నిమిషాల పీరియడ్ ప్రైమరీ స్కూల్నుంచి ఇంటర్ వరకు అమలు అభ్యాసన సామర్థ్యాల పైంపు పై స్పెషల్ ఫోకస్ గురుకులాల్లో ప్రతి స్టూడెంట్
Read Moreసైక్లింగ్ స్టార్లకు ఫండింగ్ ప్రాబ్లమ్ ..రాష్ట్రస్థాయి మౌంటెన్ పోటీల్లో ములుగు జిల్లాకు12 మెడల్స్
నిధులు లేక జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోయిన క్రీడాకారులు ములుగు జిల్లాలో 30 మందికి ఉన్న సైకిళ్లు నాలుగు మాత్రమే నిధుల కొరతను తీర్చాల
Read Moreమాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం : కలెక్టర్ సత్య శారదా దేవి
గ్రేటర్ వరంగల్/ కాశీబుగ్గ, వెలుగు: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో
Read Moreవరంగల్ లో పోలీసుల విస్తృత తనిఖీలు
ఖిలా వరంగల్ (మామునూర్), వెలుగు: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఓరుగల్లు కాకీలు అలర్ట్ అయ్యారు. వరంగల్ కాజీపేట, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బుధవా
Read Moreమేడారంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు..
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం మంత్రుల పర్యటన అనంతరం సాయంత్రం సాలారంపై స్టోన్ పిల్లర్ను నిలబెట్టారు. ఆయా పనులను కల
Read Moreమహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ పనులను స్పీడప్ చేయాలి : ఎంపీ పోరిక బలరాం నాయక్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని మహబూబాబాద్ఎంపీ పోరిక బలరాం నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం రాత్రి
Read Moreచలితో వృద్ధురాలు మృతి..ములుగులో ఘటన
ములుగు, వెలుగు: చలికి తట్టుకోలేక ములుగులో వృద్ధురాలు చనిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగుకు చెందిన రాస రాధమ్మ(65) నిలువ నీడ లేకప
Read Moreనకిలీ విత్తనాలు అంటగట్టారని.. మన గ్రోమోర్ సెంటర్ కు తాళాలు
మంగపేట, వెలుగు: నకిలీ విత్తనాలు అంటగట్టారని ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని మన గ్రోమోర్ సెంటర్ కు బాధిత రైతులు బుధవారం తాళాలు వేశా
Read More












