
వరంగల్
చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర వాళ్లదే : మంత్రి సీతక్క
నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేసిన్రు మావోయిస్టుల లెటర్ ఒరిజినలో.. కాదో తేలాల్సి ఉంది : మంత్రి సీతక్క జయశంకర్
Read Moreకైటెక్స్ ఓపెన్ కాలే.. కొలువులు ఇయ్యలే.. రూ. 1200 కోట్లతో దుస్తుల తయారీ యూనిట్ను ప్రారంభిస్తామన్న సంస్థ
25 వేల ఉద్యోగాలు ఇస్తామంటూ 198 ఎకరాలు తీసుకున్న కంపెనీ నాలుగేండ్లుగా నిర్మాణానికే పరిమితమైన పనులు ఇంటర్వ్యూలంటూ మూడు నెలల కింద ప్రకటన.. ఆ తర్వా
Read Moreమత్తు.. కావద్దు జీవితాలు చిత్తు : ప్రజాప్రతినిధులు
మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తవుతాయని, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. తల్లిదండ్రు
Read Moreమహబూబాబాద్ పాఠశాల్లో ఆర్జేడీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ ఆర్జేడీ సత్యనారాయణ గురువారం ప్రభుత్వ బాలికల హైస్కూల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు,
Read Moreప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెరగాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, అంగన్ వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. గురువారం కలెక
Read Moreడ్రగ్స్ రహిత జిల్లా కోసం కృషి చేయాలి : మంత్రి సీతక్క
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగులో 2వేల మంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ ములుగు, ములుగు : డ్రగ్స్, గంజాయి కారణంగా యువత భవిష
Read Moreటార్గెట్ 1,85,27,697 .. ఉమ్మడి ఓరుగల్లులో నాటే మొక్కల సంఖ్య
2024లో 100 శాతం లక్ష్యం దాటిన.. 4 జిల్లాలు గతేడాది కంటే టార్గెట్ పెంచుకున్న జిల్లాల ఆఫీసర్లు దాదాపు డబుల్ లక్ష్యం పెట్టుకున్న
Read Moreపైసల కోసం గొడవ.. వ్యక్తి హత్య..హనుమకొండ సుబేదారిలో ఘటన
హనుమకొండ, వెలుగు : ఆర్థికపరమైన కారణాలతో ముగ్గురు యువకులు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన హనుమకొండ పట్టణంలోని
Read Moreభీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు .. డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.96,870 స్వాధీనం
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎ
Read Moreబడి తెరవండి సారూ.. బొజ్జనాయక్ తండాలో 10 ఏండ్ల కింద మూతపడ్డ ప్రభుత్వ పాఠశాల
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బొజ్జనాయక్తండాలో బడి మూతపడి 10 ఏండ్లు అయ్యింది. పున:ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు మాధన్నపేట, బాంజీ
Read Moreపామ్ ఆయిల్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్ విస్తరణ సాగు లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో ని
Read Moreవన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటాలి : చాహత్ బాజ్ పాయ్
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఉద్యానవన శాఖ అధికారులను ఆదే
Read Moreపీఎస్లను సందర్శించిన వరంగల్ సీపీ
పాలకుర్తి/ వర్ధన్నపేట/ రాయపర్తి, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించారు.
Read More