కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారిని ఆదివారం హనుమకొండ కలెక్టర్చాహత్బాజ్పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు మహదాశీర్వచనం ఇచ్చి, అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో సునీత, ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు
తదితరులున్నారు.
