లేటెస్ట్
పెన్షన్ ఫైల్ కోసం లంచం.. అమీర్ పేట్ లో ఏసీబీకి అడ్డంగా దొరికిన రికార్డ్ అసిస్టెంట్
హైదరాబాద్ అమీర్పేట్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు ప్రభుత్వ ఉద్యోగి. పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏక
Read Moreనిర్మల్ జిల్లాలో వరి కొయ్యల మంటల బీభత్సం..300 ఎకరాలకు వ్యాపించిన మంటలు
నిర్మల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోన్ గ్రామ సమీపంలోని పంటపొలాల్లో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు వందలాది ఎకరాలను బూడిద చేశాయి. గుర్తు తెలియ
Read Moreతాడేపల్లి పెనుమాకలో.. తగలబడుతున్న కొండ
ఏపీ: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పెనుమాకలో కొండపై భారీగా అగ్నికీలలు ఎగిసిడుపతున్నాయి. నిన్న (ఆదివారం) సాయంత్రం ఉండవెల్లి కొండకు గుర్తు తె
Read Moreఅబిడ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరంగం..హెల్మెట్ లేదని అడిగినందుకు హోంగార్డుపై దాడి, పీఎస్ లో ఫర్నిచర్ ధ్వంసం
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 25న ట్రాఫిక్ హోంగార్డు పై దాడి చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి న్యాయస్థానం
Read Moreతమిళనాడులో కటౌట్లు పెట్టి సీఎం అయ్యారు..ఇక్కడ నన్ను15 ఏళ్లు రోడ్డు మీద దేకించారు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా జరిగాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు అసూయ కలిగేంత సుఖంగా సాగాయన్నారు. అక్కడ కటౌట్లు, హలోగ్రామ్స్ పెట
Read Moreఅమిత్ షాను కలిసింది అందుకే..దారినపోయే వాళ్లు రాళ్లేస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రత్యర్థులకు, విమర్శక
Read Moreమెడికల్ మిరాకిల్.. చైనా నుంచి హైదరాబాద్ పేషెంట్కు రిమోట్ రోబోటిక్ సర్జరీ
వైద్యరంగంలో మరో అద్భుతం..వేల కిలోమీటర్ల దూరం ఇక చికిత్సకు అడ్డుకాదని నిరూపిస్తూ చైనాలో ఉన్న వైద్యులు హైదరాబాద్లోని ఓ పేషెంట్కు విజయవంతంగా
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..హైవేపై ఒకదానికొకటి ఢీకొన్న ఏడు కార్లు, లారీ
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి దగ్గర 44వ నేషనల్ హైవే పై వాహనాలు ఒకదానికొకటి వరుసగా
Read MorePadma Awards 2026: రాష్ట్రపతి భవన్ లో..పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సోమవారం(మే25) సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం..నేలకొరిగిన చెట్లు,విద్యుత్ స్తంభాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం... ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన ప్రజలను, ముఖ్యంగ
Read Moreతల్లి ప్రేమ.. ప్రాణాలు పణంగా పెట్టి.. బిడ్డ కోసం సముద్రంలో దూకేసింది
అందరూ చూస్తున్నారు.. అరుస్తున్నారు..ఒక్కరూ సాహసం చేయలేదు.. కానీ ఆ తల్లి ఇంకే ఆలోచించలేదు..బిడ్డను కాపాడటమే లక్ష్యం.. ఎగిసిపడుతున్న సముద్ర కెరటాల్లోకి
Read Moreనా కూతురి వేధింపులు భరించలేకపోతున్న..నన్ను చావనివ్వండి సార్..ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన
కూతురి వేధింపులు భరించలేకపోతున్నాను.. చావడానికైనా అనుమతివ్వండంటూ జగిత్యాల ప్రజావాణిలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు అధికారుల ముందు కన్నీరుమున్నీరవడం అక్క
Read MoreChiranjeevi: చిరంజీవితో ముగిసిన నిర్మాతల, ఎగ్జిబిటర్ల భేటీ.. చర్చలు ఎలా జరిగాయంటే?
మెగాస్టార్ చిరంజీవితో (సోమవారం మే25, 2026న) జరిగిన నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడ
Read More












