లేటెస్ట్
గోదావరిఖని: చీటింగ్ కేసులో సింగరేణి ఉద్యోగికి మూడేండ్ల జైలు శిక్ష
గోదావరిఖని, వెలుగు: అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి డబ్బులు దండుకొని మోసగించిన కేసులో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్కాలనీకి చెందిన సింగరేణి ఉ
Read Moreటీజీ సేఫ్ తనిఖీలు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ విభాగం కొరడా ఝళిపించింది. పది స్పెషల్ టీములు బుధవారం 20
Read Moreజగిత్యాల టౌన్: ఒమన్ నుంచి స్వగ్రామానికి 15 మంది బాధితులు..
గల్ఫ్లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్ మోసం జగిత్యాల టౌన్, వెలుగు: ఉపాధి కోసం విదేశాలకు
Read Moreపెట్టుబడిదారులు సంపద సృష్టికర్తలు.. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం: డిప్యూటీ సీఎం భట్టి
సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని డిప్యూటీ
Read Moreవైద్యం చేయకున్నా నెలనెలా రూ.70 వేల జీతం..కర్నాటకలో ఎమ్మెల్యే మేనకోడలి నిర్వాకం
బెంగళూరు: కర్నాటకలో ఓ డాక్టర్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్ మేతి మేనకోడలు ప్రభుత్వ నమ్మా క్లినిక్&
Read Moreబీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య చెరలో 10.36 ఎకరాల ప్రభుత్వ భూమి: సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కూడా ఈ భూ ఆక్రమణల్లో ఎవరికీ తీసిపోలేదని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 1954–55 రెవెన్యూ పహాణీ ర
Read Moreకార్మిక సంఘాలకు ఎన్నికలు..త్వరలోనే ప్రక్రియను ప్రారంభిస్తం:మంత్రి వివేక్ వెంకటస్వామి
సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి, కాంగ్రెస్ ఎమ్మ
Read Moreప్రాజెక్టును అడ్డుపెట్టుకొని హరీశ్ రియల్ ఎస్టేట్ దందా: సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట సమీపంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని హరీశ్రావు రియల్ ఎస్టేట్ దోపిడీకి
Read Moreబహదూర్గూడలో గంగుల, ఎర్రబెల్లి, సుధీర్రెడ్డి భూబాగోతం
శంషాబాద్ మండలం బహదూర్గూడలోని రూ. వేల కోట్ల విలువైన 650 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్ట
Read Moreబేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
పద్మారావునగర్, వెలుగు: నగరంలోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో బోధనకు గెస్ట్ ఫ్యాకల్టీ నియామక
Read Moreకిషన్రెడ్డి సొంతూరిలోనూ భూదాన్ భూముల దోపిడీ :సీఎం రేవంత్రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సొంత గ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్లోని 77 ఎకరాల భూదాన్ భూముల దోపిడీని
Read Moreఇవాళ (సెప్టెంబర్ 17) అఫ్గానిస్తాన్తో ఇండియా మూడో టీ20.. వైభవ్కు చాన్స్ దక్కేనా?
క్లీన్స్వీప్పై టీమిండియా దృష్టి రా. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్లో లైవ్ న్యూఢిల్లీ
Read Moreఇందిరమ్మ టవర్స్ అప్లికేషన్ ట్రాన్స్ఫర్కు అవకాశం.. సెప్టెంబర్ 20 లాస్ట్ డేట్
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి హౌసింగ్ బోర్డు మరో సువర్ణావకాశం కల్పించింది. ఈ ఏడాది జూలై నెలలో 16 నియోజకవర్గ
Read More












