లేటెస్ట్
కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఫార్ములా E-రేసు కేసులో కీలక మలుపు
హైదరాబాద్: ఫార్ములా E-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నందు వల్ల
Read Moreనవంబర్ 20న బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణం ...పదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న జేడీయూ చీఫ్
ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక గవర్నర్ను కలిసి ఎమ్మెల్యేల మద్ద
Read Moreసీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా ప్రమోషన్లు కల్పించారు. ఒకేసారి
Read Moreఆలయాల్లో కొలువులకు గ్రీన్ సిగ్నల్.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు ఆదేశాలు
అర్చక, ఇతర మతపరమైన పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టుల (రిలీజియస్ పోస్ట
Read Moreఅందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: మంత్రి అడ్లూరి
ఉద్యమంలో ముందుండి కొట్లాడిన సామాన్యుడు: మంత్రి అడ్లూరి ఘట్కేసర్లో అందెశ్రీ సంతాప సభ హాజరైన ఆర్ నారాయణమూర్తి, కవులు, కళాకారులు, గాయకులు
Read Moreగ్రిల్స్ లో కాలు ఇరుక్కొని మహిళా ఉద్యోగి యాతన.. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఘటన
ట్యాంక్ బండ్, వెలుగు: అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్ లో ప్రమాదవశాత్తు మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కున్న ఘటన సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ వద్ద బుధవారం
Read Moreరంగసముద్రంలో భారీ కొండచిలువ
వనపర్తి, వెలుగు:శ్రీరంగాపూరు మండల కేంద్రంలోని రంగసముద్రం రిజర్వాయరులో బుధవారం జాలరుల వలలో భారీ కొండచిలువ చిక్కింది. రిజర్వాయరులో గేట్ల వద
Read Moreపిల్లలను చట్ట భదంగా దత్తత తీసుకోవాలి : జోగు రవి
ఇటిక్యాల వెలుగు : మాతృత్వం వరమైతే, చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవడం మరో వరమని జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ ఇన్
Read Moreఅలంపూర్ ఆలయాల సంస్కృతి..భవిష్యత్ తరాలకు అందించాలి : కలెక్టర్ సంతోష్
అలంపూర్,వెలుగు: అలంపూర్ దేవాలయాల వంటి మన సంస్కృతి–శిల్ప వైభవాన్ని ప్రతిబింబించే ఈ అమూల్య ఆలయ వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు సురక్షితంగా అంద
Read Moreఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు దాడిచేశాం..పాక్ నేత అన్వరుల్ హక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆ దేశ నేత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మా
Read Moreసీఎంను కలిసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
సమస్యలు పరిష్కామయ్యేలా చూడాలని విజ్ఞప్తి బాలానగర్, వెలుగు : జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం హైదరబ
Read Moreఓట్ చోరీ అంటూ ఈసీపై పదేపదే విమర్శలా?..రాహుల్ గాంధీకి దేశంలోని 272 మంది ప్రముఖుల లేఖ
న్యూఢిల్లీ: అధికార బీజేపీతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ‘ఓట్ చోరీ’కి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ చేస్తున్న
Read Moreఆలయ భూములపై న్యాయ పోరాటం!..అన్యాక్రాంతమైన దేవుడి మాన్యాల పరిరక్షణకు సర్కారు చర్యలు
23 ఏండ్లలో1,500 కేసులు.. 543 కేసులకు పరిష్కారం ప్రత్యేక టాస్క్ ఫోర్స్, నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రణాళిక హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా
Read More












