లేటెస్ట్
కేంద్ర పథకాలు పేదలకు అందాలి : ఎంపీ బలరాం నాయక్
దిశ మీటింగ్లో ఎంపీ బలరాం నాయక్ ములుగు, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ సూచించా
Read Moreఏదైనా కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ అంటున్న ప్రియదర్శి..
ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్తో ఆకట్టుకునేలా ‘ప్రేమంటే’ సినిమా ఉంటుందని హీరో ప్రియదర్శి చెప
Read Moreగ్రంథాలయాలను వినియోగించుకోండి : బానోతు రవిచందర్
ములుగు, వెలుగు: జిల్లాలోని గ్రంథాలయాలను వినియోగించుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్బానోతు రవిచందర్ సూచించారు. గురువారం ములుగులో గ్రంథాలయ వారోత్సవాల ము
Read Moreసాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ.. సిజేరియన్లను తగ్గించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ఆదేశించారు. గురువారం
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
తొర్రూరు, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ
Read Moreవడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : అశోక్ కుమార్
మొగుళ్లపల్లి, వెలుగు: వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ రైతులకు సూచించారు. మొగుళ్లపల్లి మండ
Read Moreబీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం
వరంగల్ సిటీ, వెలుగు: బీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, వారి హక్కుల కోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. గురువారం వరంగల
Read Moreఈ వీకెండ్ కి మూవీకి వెళ్లే ప్లాన్ లో ఉన్నారా.. ? రూ. 99 కే రాజు వెడ్స్ రాంబాయి సినిమా టికెట్లు..
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. శు
Read Moreమొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..
బాలానగర్, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్&z
Read Moreబంగ్లాదేశ్ లో భూకంపంతో ఊగిపోయిన కోల్ కతా : రోడ్లపైకి జనం పరుగులు
కోల్ కతా సిటీ వణికిపోయింది. భయంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దీనికి కారణం భూకంపం.. అవును.. భారీ భూకంపం. కాకపోతే ఇది బంగ్లాదేశ్ దేశంలో వచ
Read Moreభార్య, పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష.. వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు
వికారాబాద్, వెలుగు: భార్య, పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన గురు ప్రవీ
Read Moreమీరు ఇన్సూరెన్స్ ఏజెంటా..? అయితే ఈ బ్యాడ్న్యూస్ మీకే..
దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై పన్ను రేటును సున్నాకు తగ్గించిన సంగతి తెలిసిందే. గతంల
Read Moreవిద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి సూచ
Read More












