లేటెస్ట్
మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర, వెలుగు: స్వయం సహాయక సంఘాల మహిళకే కాకుండా అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందజేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మం
Read Moreజంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రోడ్డు భద్రత కమిటీ చర్యల పురోగతిపై సమీక్ష ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరి
Read Moreమంచిర్యాల లోని ప్రభుత్వ ఐటీఐ సెంటర్ లో ఫిబ్రవరి 23న మినీ జాబ్ మేళా : అధికారి రవికృష్ణ
నస్పూర్, వెలుగు: మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ సెంటర్ లో ఈ నెల 23న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెల
Read Moreరూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి పట్టణంలో రూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో స్థానిక
Read Moreమధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించిన విద్యార్థులు
టేకులపల్లి, వెలుగు: టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి ఇంటి నుంచి తెచ్
Read Moreకాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నేతలు కోల్ బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస
Read Moreట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతయ్ : మంత్రి జూపల్లి
అరైవ్ అలైవ్ నినాదంతో పతంగులు ఎగిరేసిన మంత్రి జూపల్లి నిర్మల్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఉమ్మడ
Read Moreచెన్నూరు పట్టణ సీఐగా బన్సీలాల్.. మందమర్రి సీఐగా రమేశ్, కోటపల్లి సీఐగా కృష్ణ
కోల్బెల్ట్/చెన్నూరు/కోటపల్లి, వెలుగు: మల్టీ జోన్1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చె
Read Moreవెండితో గోల్డ్ పోటాపోటీ: గ్రాము రూ.15వేలు క్రాస్.. ఒక్క రాత్రిలో రూ.5వేలు పెరిగిన తులం
బంగారం కూడా వెండితో ర్యాలీలో తగ్గేదేలేదు అన్నట్లుగా పెరుగుతూనే ఉంది. ఒక్క రాత్రిలోనే తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు అమాంతం రూ.5వేలకు పైగా పెరగటంతో భారత
Read Moreఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర : డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి
మండిపడ్డ డీసీసీ అధ్యక్షుడు జైపూర్(భీమారం), వెలుగు: మహాత్మాగాంధీ పేరుతో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్
Read Moreఅన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే జారే
Read Moreఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్సులు ఏంటి? : ఐటీడీఏ పీవో
వైద్యులపై ఐటీడీఏ పీవో ఆగ్రహం ఎంవీఐతో కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం భద్రాచలం, వెలుగు : ఆస్పత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్సులు ఉండటంపై
Read Moreనష్టపోతున్నాం.. న్యాయం చేయండి.. తహసీల్దార్ఎదుట రైతుల నిరసన
పెనుబల్లి, వెలుగు : రైల్వే లైన్ నిర్మాణంలో భూములు ఇచ్చి పూర్తిగా పరిహారం అందక నష్టపోయమని, ఇప్పుడైనా న్యాయం చేయాలని సీతారామ ప్రాజెక్ట్ కాల్వ నిర్
Read More












