లేటెస్ట్

క్రూడ్ మంటల్లో తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాద్ రేట్లు ఇవే..

యుద్ధం స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తి కావొస్తున్న వేళ క్రూడ్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో డాలర్ బలపడుతుండగా బంగారం, వెండి లాంటి విలువైన ల

Read More

శంషాబాద్‎లో ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం (మార్చి 12) ఉదయం శంషాబాద్‎లోని పెద్ద షా

Read More

పాలేరు పార్కు పనులు ప్రారంభం 

కూసుమంచి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిజ

Read More

నెలకు 28 రోజుల రీచార్జ్ ఓ స్కామ్.. టెలికాం కంపెనీలు దోపిడీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

మొబైల్ రీచార్జ్​ ముగిస్తే ఇన్ కమింగ్​ కాల్స్​ ఎందుకు ఆపేస్తారు? డేటా ప్యాక్‌‌ల కోసం బలవంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది పార్లమెంట

Read More

డ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరి

ఆదిలాబాద్, వెలుగు: పోలీసులకు డ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరని ఎస్పీ అఖిల్  మహాజన్  పేర్కొన్నారు. పోలీస్  హెడ్‌‌‌&z

Read More

రైతుల సంక్షేమమే లక్ష్యం  : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపహాడ్, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహా

Read More

పెట్టింది తినండి.. లేదంటే ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చుకోండి : ఇన్ఫోసిస్‌లో క్యాంటీన్ కష్టాలు!

దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న టెక్కీలకు ఒక కీలకమైన అలర్ట్ జారీ అయింది. ఎప్పుడూ వేడివేడి దోశలు, ఆమ్లెట్లు..

Read More

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు

కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు

Read More

మహబూబాబాద్ లో మొక్కజొన్న రాసులకు నిప్పు.. లక్ష రూపాయల పంట నష్టం

మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కుప్పలకు నిప్పంటించడంతో ఆరుగా

Read More

సమస్యలుంటే చెప్పండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా  :  ఎంపీవో సుభాష్ చంద్రబోస్

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఎంపీవో సుభాష్ చంద్రబోస్, స్థానిక స

Read More

సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్​లో యాజమాన్యం

Read More

జనగణనను పకడ్బందీగా పూర్తి చేయాలి : సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: జనగణన–2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సెన్సెస్ ఫర్ వెల్

Read More

ఒమన్‌లోని సలాలా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ అటాక్స్.. భారీగా చెలరేగిన మంటలు

టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు అంతే స్థాయిలో ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా మిత్ర

Read More