లేటెస్ట్

రైస్ మిల్లు డబ్బులు పక్కదారి.. ముగ్గురు సిబ్బందిపై కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రైస్ మిల్‌‌‌‌‌‌‌‌ డబ్బులను పక్కదారి పట్టించిన  ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇబ్ర

Read More

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులపై దాడి ..ఇద్దరిపై కేసు నమోదు

ధర్మసాగర్​, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశ

Read More

కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా ఖమేనీ! ఇజ్రాయెల్ దాడుల్లో కాలు కోల్పోయారా..?

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చుట్టూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం మొదలైన తర్వాత ఆయన తన మొదటి

Read More

సమగ్రాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలి : మంత్రి కొండా సురేఖ

పర్వతగిరి(గీసుగొండ), వెలుగు : గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాదని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి కొ

Read More

గవర్నమెంట్ జాబ్ రావట్లేదని యువకుడు మనస్థాపం.. ఆ తరువాత ఏం చేశాడంటే

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోల

Read More

ఎంతపని చేశావయ్యా..! యాక్సిడెంట్చేశాడు.. మనస్థాపంతో ఏంచేశాడంటే..

ఇబ్రహీంపట్నం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపిన

Read More

గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు షాక్: 45 రోజులకు పెరిగిన సిలిండర్ బుకింగ్ గడువు

దేశంలో ప్రస్తుతం నెలకొన్న LPG కొరత గ్రామీణ ప్రాంత వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ

Read More

60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం..వాణిజ్య సంస్థలపై ఆకస్మిక దాడులు 

హనుమకొండ, వెలుగు: గ్యాస్ కొరత నేపథ్యంలో కొంతమంది షాపుల యజమానులు డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర సివిల్ సప్

Read More

అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను తీర్చాలి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌ ‌‌‌ రావు 

మెదక్​ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తోందని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజల సమస్యలను

Read More

మంత్రి వివేక్ చొరవతో కొత్త కరెంట్ లైన్

జైపూర్ (వెలుగు) వెలుగు: భీమారం మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న కరెంట్ లైన్ సమస్య  మంత్రి వివేక్ వెంకట స్వ

Read More

99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మంత్రి సీతక్క

ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ   సేవ చ

Read More

అమెరికాకు మ‌రో ఎదురుదెబ్బ. ఇరాక్‌లో కూలిన సైనిక విమానం

ఇరాన్ తో యుద్ద సమయంలో అమెరికా కు మరో దెబ్బ తగిలింది. యుద్ద విమానాలకు గగన తలంలో  ఇంధనం నింపే  కేసీ 135 యుద్ద విమానం కూలిపోయింది. ఆపరేషన్ ప్యూ

Read More

ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (90)  కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మార్చి 13న ఉదయం 8.45

Read More