లేటెస్ట్
మునుగోడులో ఐటీఐ, ఏటీసీ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి మంజూరైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐ కళాశాల నూతన భవనాల నిర్మాణా
Read Moreనైతిక విలువలు నేర్పిన మహనీయుడు బసవేశ్వరుడు : మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి
రవీంద్రభారతిలో బసవేశ్వరుడి జయంతి వేడుకలు రవీంద్రభారతి, వెలుగు: ప్రజలకు నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని బోధించిన
Read Moreమెడికల్ పీజీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, వెలుగు: గద్వాలలో మెడికల్ పీజీ కాలేజ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం 130 కోట్ల తో నిర్మి
Read Moreజేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ సత్తా..ఆలిండియా 10వ ర్యాంకు కైవసం
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తమ స్టూడెంట్లు మరోసారి సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి. సింధూర, పి. శరణి, రమా నా
Read Moreజిల్లాలో 12.71 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం : నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట, వెలుగు : జిల్లాలో రానున్న వన మహోత్సవం సందర్భంగా 12 లక్షల 71 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అన్ని శాఖల అధికారులు సమన్వయ
Read Moreజేఈఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ స్టూడెంట్ల హవా
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక
Read Moreనెలాఖరుకల్లా ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఎ
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో మూడు రోజులుగా 13 గ్రామాలకు నీళ్లు బంద్
చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, అమ్మాపూర్, కురుమూర్తి, గూడురు, తిర్మలాపూర్, అప్పంపల్లి, దాసర్పల్లి, ముచ్చిం
Read Moreడోపింగ్లో టాప్.. ఇండియాకు హై రిస్క్ ముద్ర
మొనాకో: గత రెండేండ్లుగా డోపింగ్ కేసుల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఇండియాను వరల్డ్ అథ్లెటిక్స్కు చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ)
Read Moreహుస్నాబాద్కు ‘హరిత’ తోరణం
కోటగిరి గుట్టపై అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు రూ. పది కోట్లతో అభివృద్ధి ముమ్మరంగా సాగుతున్న మొదటివిడత పనులు
Read Moreజమ్మూకాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. 21 మంది మృతి
జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్లో ఘటన రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి..ఎక్స్గ్రేషియా ప్రకటన జమ్మూ: జమ్మూ
Read Moreపొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 సైంటిస్ట్ పోస్టులు..టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2 ) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సోమవారం నోటిఫ
Read Moreచెల్లింపుల ఒత్తిడి తగ్గించేందుకు..రూ.12 వేలకోట్ల విలువైన సెక్యూరిటీలను కొన్న కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్బీఐ నిర్వహించిన వేలంలో భారత ప్రభుత్వం రూ.12,686.97 కోట్ల విలువైన ప్ర భుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేసింది. వీటికి బదులుగా రూ.13,
Read More













