లేటెస్ట్
రైతులకు గుడ్ న్యూస్ : యాసంగికి సిద్ధంగా ఉండాలి.. ధాన్యం సేకరణకు అన్ని శాఖల అధికారులు సన్నాహాలు
కాశీబుగ్గ, వెలుగు: రానున్న యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని వరం
Read Moreకౌటాల మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ నో స్టాక్..
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని హెచ్ పీ గ్యాస్ గోదాం దగ్గర ఆదివారం నో స్టాక్ బోర్డ్ పెట్టారు. ఏజెన్సీ నిర్వాహకు
Read Moreప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహరి
జడ్చర్ల టౌన్/మిడ్జిల్, వెలుగు : రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క
Read Moreకాన్షీరామ్కు భారత రత్న ఇవ్వాలి..ప్రధాని మోదీకి కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) వ్యవస్థాపకుడు, బహుజన నేత కాన్షీరామ్కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్&
Read Moreఒడిశాలో ఘోర ప్రమాదం.. మెడికల్ కాలేజీలో చెలరేగిన మంటలు.. 10 మంది మృతి
ఒడిశాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున కటక్ లోని SCB మెడికల్ కాలేజీలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గం
Read Moreరామప్ప పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలి.. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం
వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని రామప్ప(కాకతీయ రుద్రేశ్వర) టెంపుల్ పరిసరాల్లోని 13వ శత
Read Moreమైనార్టీల సంక్షేమానికి కృషి ..ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కారేపల్లి/ తొర్రూరు, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరిం
Read Moreకరీంనగర్ లో సైబర్ క్రైం ముఠా గుట్టురట్టు
12 మంది నిందితుల అరెస్ట్ కరీంనగర్, వెలుగు: సైబర్ మోసాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్న
Read Moreఒక్కరోజే 2.42 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా : పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
.పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు
Read Moreకావూరి, దొర కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ డీజీపీ హెచ్జే దొర కుటుంబసభ్యులను ఏపీ సీ
Read Moreస్వార్థ ప్రయోజనాల కోసమే ..లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాసం : ప్రధాని మోదీ
ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నరు ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఫైర్ తీర్మానం ఓడిపోవడంపై హర్షం.. స్పీకర్కు
Read Moreమావోయిస్టులు లొంగుబాటు..ఏకే47, బోర్ తుపాకీ ఇతర ఆయుధాలు పోలీసులకు అప్పగింత
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 11 మంది ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని కలహండి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒకరు డివిజనల
Read Moreఇక ఒంటి పూట అంగన్ వాడీలు
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహణ ఎండల దృష్ట్యా సర్కారు నిర్ణయం నే
Read More












