లేటెస్ట్

పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లులు రావట్లే .. చెక్స్‌‌ జనరేట్‌‌ చేసినా విడుదల కాని నిధులు

  గ్రామ పాలకవర్గాలు లేని కాలంలో పేమెంట్స్‌‌ చేసిన సెక్రటరీలు ఒక్కో సెక్రటరీకి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పెండింగ్‌‌

Read More

రాజ్యాధికారం కోసం బీసీలు పోరాడాలి : ఆర్. కృష్ణయ్య

రిజర్వేషన్లపై తేల్చాల్సిందే: ఆర్. కృష్ణయ్య ముషీరాబాద్, వెలుగు: విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గత 35 ఏండ్

Read More

ఫార్ములా ఈ రేస్‌‌ చార్జ్షీట్‌‌పై ఏసీబీ భేటీ

ఏసీబీ డైరెక్టర్‌‌‌‌ నేతృత్వంలో కీలక సమావేశం ఇప్పటికే ఏసీబీకి చేరిన డీవోపీటీ ఫైల్‌‌ న్యాయ నిపుణులతో చర్చించిన ఏసీబ

Read More

ఎన్‌‌ఐఆర్‌‌ఎఫ్ ర్యాంకులతోనే నిధులు, గుర్తింపు : బాలకిష్టారెడ్డి 

సర్కారు కాలేజీలు రీసెర్చ్ పై ఫోకస్ పెట్టాలి  టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి  హైదరాబాద్, వెలుగు: సర్కారు డిగ్రీ కా

Read More

ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలు 25 డిగ్రీల కంటే తగ్గించొద్దు! : నవీన్ మిట్టల్

నవీన్ ​మిట్టల్ ​ఆదేశం హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌‌ను నియంత్రించడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం

Read More

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ

మల్కాజిగిరి, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి డబుల్ బెడ్​రూమ్ ఇండ్లను పంపిణీ చేసింది. బుధవారం నేరేడ

Read More

లోకాయుక్త లో అర్వింద్ కుమార్, శివ బాలకృష్ణ పై విచారణ

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌‌‌‌‌‌‌&zwnj

Read More

సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్ల ఆందోళన..నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌ లో రాస్తారోకో

కొల్లాపూర్, వెలుగు : నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కొల్లాపూర్‌‌ పీజీ క్యాంపస్‌‌లో సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన భ

Read More

నాంపల్లి, కరీంనగర్ కోర్టులకు బాంబు బెదిరింపు

12 ఆర్డీక్స్ లు పెట్టామని మెయిల్స్​   బషీర్​బాగ్/కరీంనగర్ క్రైం, వెలుగు: హైదరాబాద్‌‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు కరీంన

Read More

ఫండ్స్ ఇస్తేనే ప్రాజెక్టు ల పరుగు!.. ఇప్పటికే ఆర్థిక శాఖకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు

    ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు అవసరమనే అంచనాలు     పాలమూరు – రంగారెడ్డి ప్రస్తుత పనులకే రూ.2,500 కోట్

Read More

టీ20 వరల్డ్ కప్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–8 లో పాక్‌‌‌‌ దే ఆఖరి బెర్త్

సూపర్‌‌‌‌‌‌‌‌-8కు పాకిస్తాన్‌‌‌‌ సాహిబ్జాదా సెంచరీ నమీబియాపై ఘన విజయం కొలంబో:

Read More

మైనార్టీల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం:మంత్రి మహ్మద్ అజారుద్దీన్

లబ్ధిదారులకు సబ్సిడీ పథకాలు అందజేత బషీర్​బాగ్, వెలుగు: ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్

Read More