లేటెస్ట్
వనదేవతల సేవలో ములుగు కలెక్టర్
తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దిరాజును సోమవారం ములుగు కలెక్టర్ దివాకర దర్శించుకున్నారు. అనంతరం వనదేవతల పూజారులతో ఐటీడ
Read Moreపవర్ ప్లాంట్స్ చుట్టూ మానవ హారాలు నిర్మించండి.. ట్రంప్ హెచ్చరికలతో.. యువతకు ఇరాన్ పిలుపు
సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ పై అమెరికా డెడ్ లైన్ విధించడంతో గల్ఫ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హార్మూజ్ జలసంధి తెరిచేకందుకు నిరాకరించడంప
Read Moreనాణ్యమైన ఆహారంతో మెరుగైన జీవనం
నాణ్యమైన ఆహారం తీసుకోవడంతో మెరుగైన జీవనం సాధ్యమవుతుందని పలువురు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈట
Read Moreగ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు జరిమానా : సోలం రాధాసాగర్
గూడూరు, వెలుగు: గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా కట్టాలని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం జగన్నాయకుల గూడెం సర్పంచ్ సో
Read Moreనెక్నంపూర్ ఎస్టీపీ పనులు మొదలు పెట్టండి : వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి
వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి హైదరాబాద్సిటీ, వెలుగు: అమృత్-2.0 పథకంలో భాగంగా నెక్నంపూర్ ఇబ్రహీం చెరువు వద్ద నిర్మించనున్న కొత్త సీవరేజీ ట్రీ
Read Moreరాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా
హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. బుద్వేల్లోని టీచర్స్ కాలనీల
Read Moreఎంఎంసీలో 12 మంది వర్కర్ల సస్పెన్షన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ పరిధిలో డ్యూటీలకు ఆటంకం కలిగిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న ఔట్సోర్సింగ్ కార్మికులపై జోనల్ కమిషనర్ చర్య
Read Moreవిప్రో చేతికి మైండ్ స్ప్రింట్.. డీల్ విలువ రూ.3,494 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ విప్రో.. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఓలమ్ గ్రూప్ ఐటీ విభాగం మైండ్ స్ప్రింట్ను 375 మిలియన్ డాలర
Read Moreసొంతింటి కలను నెరవేరుస్తున్న సర్కార్ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండ జ
Read Moreపచ్చగింజ సాకుతో.. అగ్గువకు కొంటున్రు...మిర్యాల గూడ ప్రాంతంలో వరి కోతలు షురూ
అకాల వర్షం భయంతో మిల్లులకు వడ్లు తరలిస్తున్న రైతులు ఇదే అదనుగా దగా చేస్తున్న మిల్లర్లు నల్గొండ, వెలుగు: ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభం అవు
Read Moreగోదావరిలో యువకుడు గల్లంతు?
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన చిలుకూరి రాజ్కుమార్(21) గోదావరిలో గల్లంతయ్యాడు. మండలంలోని పొదుమూరు గ్రామం
Read Moreతెలంగాణ రైజింగ్కు వ్యవసాయమే కీలకం : మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాయిల్ హెల్త్ పై పటాన్చెరు ఇక్రిశాట్&
Read Moreచెరువుల్లోకి నేరుగా వరద నీరు.. రోడ్లపై నిలవకుండా ఇన్లెట్లు, ఫీడర్ చానళ్ల అభివృద్ధి: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సున్నం చెరువు, తమ్మిడికుంటను పరిశీలించిన హైడ్రా, సీఎంసీ కమిషనర్లు మాదాపూర్, వెలుగు: నగరంలోని చెరువుల్లోకి వరద నీరు నేరుగా చేరేలా ఇన్లెట్లు, ఫ
Read More












