లేటెస్ట్

ధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం

నల్గొండ/సూర్యాపేట, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద

Read More

జనగామ: దారి తప్పిన ‘దిక్సూచి’...అవసరానికి మించి బుక్స్ ప్రింటింగ్కు ఆర్డర్స్

జనగామ, వెలుగు: విద్యాశాఖలో 'దిక్సూచి' పేరుతో రూ.లక్షలు దారి మల్లించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. టెన్త్ క్లాస్​ స్టూడ

Read More

ద్విలింగ క్షేత్రానికి కొత్తకళ!...రూ.198 కోట్లతో కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం

    కృష్ణ శిల, తమిళ శిల్పులతో రాతికట్టడాలకు సన్నద్ధం     మాస్టర్ ప్లాన్ కు శృంగేరి పీఠాధిపతి అనుమతులు    &nb

Read More

గచ్చిబౌలిలో వాటర్ లాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్ పై హైడ్రా సమీక్ష... కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు..

ఐటీ కారిడార్ రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​ రోడ్లపై వర్షపు నీలవడంపై హైడ్రా కమిషనర్​

Read More

మిల్లర్ల దోపిడీపై మంత్రి మౌనం ఎందుకు? : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

    మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల టౌన్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో కేజీల కొద్ది కోత విధిస్తూ మిల్లర్లు చేస్తున్న దోపిడీ సహా ఇసుక అ

Read More

జీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

ముషీరాబాద్, వెలుగు: కూలీల పని హక్కులను కాలరాసే జీరామ్​జీ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందిం

Read More

రిలయన్స్‌‌– మెటా భారీ డేటా సెంటర్‌‌‌‌.. గుజరాత్‌‌ జామ్ నగర్లో ఏర్పాటు

న్యూఢిల్లీ:  రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌  మెటాతో  కలిసి గుజరాత్‌‌లోని జామ్‌‌నగర్‌‌లో 168

Read More

హైదరాబాద్లో దియోమ్ ఆఫీస్

హైదరాబాద్​, వెలుగు: డేటా సెక్యూరిటీ,  ఏఐ సేవలు అందించే దియోమ్ హైదరాబాద్‌‌లో కొత్త ఆఫీసును ప్రారంభించింది.  ఇది ఇంజనీరింగ్, ప్రొడక్

Read More

జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఎలాంటి కోతలు లేకుండా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరిగ

Read More

రికార్డు స్థాయిలో ఎగుమతులు.. 2026లో వీటి విలువ రూ.82.24 లక్షల కోట్లు

చండీగఢ్​: మనదేశం 2025–26 గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.82.24 లక్షల కోట్ల (863 బిలియన్​ డాలర్లు) విలువైన ఎగుమతులు సాధించిందని కేంద్ర

Read More

ఆర్బీఐ నిర్ణయాలతో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. 6.5 లక్షల కోట్లు వస్తాయని ఇండ్రా అంచనా

న్యూఢిల్లీ: ఆర్​బీఐ ప్రవేశపెట్టిన ఫారెక్స్ స్వాప్ చర్యల వల్ల దేశంలోకి 60 నుంచి 70 బిలియన్ల డాలర్లు ( సుమారు 5.5 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల) విద

Read More