లేటెస్ట్

పోచారం అభయారణ్యంలో క్యాంప్ ఫైర్.. పాల్గొన్న కలెక్టర్, డీఎఫ్ఓ

మెదక్​, వెలుగు: పర్యాటకాభివృద్ధిలో భాగంగా మెదక్ - కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో సోమవారం రాత్రి క్యాంప్ ఫైర్ కార్యక్

Read More

అక్రమ లోన్ల వ్యవహారంలో ‘మెప్మా’ ఏడీఎంసీపై బదిలీ వేటు

యాదాద్రి, వెలుగు : ఫేక్​ సంఘాలను సృష్టించి లోన్లు తీసుకున్న వ్యవహారంలో మెప్మా ఏపీడీపై బదిలీ వేటు పడింది. పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. యాదాద్రి జ

Read More

ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్..రూ. 2.50 లక్షల డబ్బు కాలిపోయింది.. RBIకి సగం కాలిన నోట్లు !

యాదాద్రి, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఇల్లుతో పాటు నగదు కాలిపోవడంతో నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి యాదాద్రి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. సగం

Read More

‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని..  పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే సర

Read More

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

​​​​కుంటాల, వెలుగు: ఎల్​నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి నీటి బొట్టును సంరక్షించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు సూ

Read More

దేవాదుల తొమ్మిది పంపులు నడుపుతం..పూర్తి సామర్థ్యంతో 24 గంటలూ పనిచేస్తాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తొమ్మిది జిల్లాల్లోని 22 రిజర్వాయర్లు నింపుతం హరీశ్ తప్పుడు ప్రచారం మానేసి..  కవిత ఆరోపణలపై సమాధానం చెప్పాలన్న మంత్రి హైదరాబాద్, వెలు

Read More

చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ టోర్నీలో అర్జున్‌‌ ఓటమి

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్ అర్జున్‌‌ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌ టోర్నీలో అనూహ్యంగా ఓటమిపాలయ

Read More

మంథనిలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం పరిశీల

Read More

PLIతో రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడులు.. 14.15 లక్షల మందికి ఉపాధి

సోలార్ మాడ్యూల్స్​ కోసం రూ.64,873 కోట్ల పెట్టుబడులు 14.15 లక్షల మందికి ఉపాధి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్​ లింక్​డ

Read More

స్టాన్చార్ట్తో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి కోసం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తమ భాగస్వామ్యాన్ని పొడిగించాయి. తెలంగాణ,

Read More

పేటీఎం లాభం రూ.220 కోట్లు.. రికార్డు స్థాయిలో ఇబిటా

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్​ క్వార్టర్లో సత్తా చాటింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.203 కో

Read More

రష్యా దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు.. ఉక్రెయిన్ తీరంలో భారతీయ నావికుల మృతిపై ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ తీరంలో ప్రయాణిస్తున్న నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు మరణించడంపై కేంద్రప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read More

2028లో బజాజ్ ఎలక్ట్రిక్ టూ వీలర్

న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌‌‌‌ను అభివృద్ధి చేస్తోంది.  2028 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురా

Read More