లేటెస్ట్
ఉపాధికి ఎసరు..పేదల పొట్టకొట్టేలా కేంద్రం కొత్త చట్టం : సీఎం రేవంత్రెడ్డి
ఉపాధి హామీ పథకం ఆత్మను చంపేస్తున్నరు: సీఎం రేవంత్రెడ్డి మహాత్ముడి పేరు తొలగింపు.. నిధుల కోతకు భారీ కుట్ర &nbs
Read Moreగ్రోక్లో అశ్లీల కంటెంట్ను తొలగించండి.. ‘ఎక్స్’కు కేంద్రం నోటీసు
72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ఇల్లీగల్ కంటెంట్ను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక గ్రోక్లో మహిళల మార్ఫింగ్ ఫొటోలపై ఎం
Read Moreసీనియర్ నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి : జేఏసీ
డీపీహెచ్ కు నర్సింగ్ ఆఫీసర్ల జేఏసీ వినతి హైదరాబాద్, వెలుగు: సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లకు రా
Read Moreమోడల్ స్కూల్ టీచర్లకు ‘010’ ద్వారానే జీతాలివ్వాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోకి తీసుకురావాలని, వారికి కూ
Read Moreఏసీబీకి చిక్కిన కొల్లూర్ ఎస్సై
రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని కొల్లూ
Read Moreఅదానీ కొత్త సంస్థ.. ఏఈ5ఎల్.. ఈ కంపెనీ టార్గెట్ ఏంటంటే..
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అదానీ ఎకోజెన్ ఫైవ్ లిమిటెడ్ (ఏఈ 5ఎల్) పేరుతో కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒకటో తేదీన ఈ సంస్థను రి
Read Moreభద్రాద్రి ముక్కోటి ఆదాయం రూ.60.19 లక్షలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా రూ.60.19 లక్షల ఆదాయం సమకూరింది. గత ఏడాది 91,768 మంది భక్తులు రాగ
Read Moreతగ్గిన ఆఫీసు జాగా సప్లై.. ముంబైలో 37 శాతం డౌన్.. హైదరాబాద్లో 21 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: ఆఫీసు జాగా సరఫరా గత ఏడాది ఢిల్లీ, ముంబైలో వరుసగా 15 శాతం. 37 శాతం తగ్గిందని కోలియర్స్ ఇండియా వెల్లడించింది. దేశీయ, విదేశీ సంస్థల ల నుంచి న
Read Moreఆర్1 జోన్ ఎత్తివేతతో రైతులకు ఇబ్బందులు: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
మేడ్చల్, వెలుగు: ఎల్లంపేట పురపాలక పరిధిలో ఆర్1 జోన్ను ఎత్తేసి మల్టీపుల్ జోన్గ
Read Moreచిక్కుల్లో శ్రీ సిమెంట్ విచారణకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: శ్రీ సిమెంట్ పై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశిం చింది. కంపెనీ వ్యవహారాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని కోరుతూ రీజినల్ డైర
Read Moreకొదురుపాక సర్పంచ్ కు మలేషియా ఫెలోషిప్
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక సర్పంచ్ మంజుల మలేషియాలో ఫెలోషిప్ పోస్ట్ డాక్టరేట్ సీట్ &nb
Read Moreఎగుమతిదారులకు రూ.7 వేల 295 కోట్ల లోన్లు.. లోన్ల వడ్డీ పైనా రాయితీ
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు రుణ సదుపాయం పెంచేందుకు ప్రభుత్వం రూ.7,295 కోట్ల ఎగుమతి మద్దతు ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ రాయితీ పథ
Read Moreఖమ్మం జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్
అశ్వాపురంలో కాలేజీ బస్సు బోల్తా వేర్వేరు ప్రమాదాల్లో 52 మంది విద్యార్థులకు గాయాలు పెనుబల్లి/మణుగూరు, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మం
Read More












