లేటెస్ట్
అమ్మకానికి ఎన్ఎస్ఈలో ఒక శాతం ఎస్బీఐ వాటా
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓలో తమ వాటాలో ఒక శాతం వరకు వాటాను అమ్ముతామని ఎస్&zwn
Read Moreస్టార్టప్ల కోసం నెక్స్ట్ భారత్ వెంచర్స్ రూ.20 కోట్ల సీడ్ ఫండింగ్
హైదరాబాద్, వెలుగు: సుజుకీ మోటార్స్అనుబంధ సంస్థ నెక్స్ట్ భారత్ వెంచర్స్ (ఎన్బీఓ) వినూత్న సేవలు అందిస్తున్న స్టార్టప్&zw
Read Moreకాగజ్నగర్:అక్రమంగా పశువుల తరలింపు.. ఆరుగురు అరెస్ట్..41 పశువుల స్వాధీనం
కాగజ్నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిని ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీసులు అర
Read Moreడబుల్ రోడ్డు కోసం గన్నేరువరంలో ధర్నా
పనులు ప్రారంభించాలని యువజన సంఘాల డిమాండ్ పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల
Read Moreస్కీం కార్మికులను బానిసలుగా చూస్తున్నరు..సేవలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నారాయణగూడ, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న వివిధ పథకాల్లో పని చేస్తు
Read Moreజిల్లా ఆటగాళ్లను దేశానికి ఆడేలా చేస్తాం : భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
తిమ్మాపూర్, వెలుగు: జిల్లా ఆటగాళ్లను జాతీయస్థాయిలో ఆడేలా చేస్తామని, వచ్చే రెండేండ్లలో అన్ని జిల్లాల నుంచి కనీసం ఐదుగురు ఆటగాళ్లను జాతీయ స్థాయికి ఎంపిక
Read Moreహుజురాబాద్లో రేషన్ బియ్యం దందా..340 టన్నులు సీజ్
హుజురాబాద్, వెలుగు: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో 340 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. రాంపూర్లోని తిరుమల ఇండ
Read Moreఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి.. బీజాపూర్ హైవేపై ఘటన
పరిగి, వెలుగు: బీజాపూర్ హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఇద్దరు చనిపోయారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగి మండలం చింతలచెరువు సమీపంలో జరిగిన ఈ
Read Moreకరీంనగర్ అభివృద్ధిపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు ; సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: నగర అభివృద్ధిపై బీజేపీ పాలకవర్గానికి చిత్తశుద్ధి లేదని కరీంనగర్సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. మార్
Read Moreఈ వారం జీడీపీ డేటాపై ఫోకస్.. యూఎస్ జాబ్స్ డేటా కూడా కీలకం
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ల డైరెక్షన్ను ఈ వారం ఇండియా జూన్ క్వార్టర్ జీడీపీ డేటా, ముడి చమురు ధర
Read Moreప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూములు..రాష్ట్ర సర్కారు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా మారింది: హరీశ్రావు
రూ.500 కోట్ల విలువైన ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 87 కోట్లకే ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర సుప
Read Moreనిజామాబాద్ : ఇందూర్ అబ్బాయి.. కెనడా అమ్మాయి ఘనంగా పెళ్లి
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ : ప్రేమకు కులం, మతం, ప్
Read Moreప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల జీవితాల్లో మార్పు
మధిర నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర, వెలుగు : ప్రజల అవసరాలను గుర్తించి, ప్రతి గ్రామాన్ని అభివృద్
Read More












