లేటెస్ట్
కమ్యూనిస్టులు ఒక్కటవ్వాలి.. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం
ముషీరాబాద్, వెలుగు: ప్రజల హక్కులను కాపాడేందుకు కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కమ్యూనిస్టు లీ
Read Moreఐటీ కారిడార్లోని లెమన్ ట్రీ హోటల్కు బాంబు బెదిరింపు
మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఒక్కసారిగా హోటల్ సిబ్బంది, కస్టమర్లు భయాందోళనకు
Read Moreఆకట్టుకున్న నవ జనార్ధన పారిజాతం.. సాయి నిఖితా కాటూరి చేసిన ఏకపాత్రాభినయం
ఖైరాతాబాద్ భాస్కర ఆడిటోరియంలో ఆదివారం ‘నవ జనార్ధన పారిజాతం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నర్తనశాల తరఫున సాయి నిఖితా కాటూరి చేసిన ఏకపాత్ర
Read Moreనోట్లకు అమ్ముడుపోయే ఓట్లు.. మా ఇంట్లో లేవు!.. హనుమకొండ జిల్లా మడిపల్లిలో ఓ కుటుంబం వినూత్న ప్రచారం
హసన్ పర్తి,వెలుగు: “నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు.. మా ఇంట్లో లేవు’’ అంటూ ఓ కుటుంబం వినూత్నంగా ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంది. &n
Read Moreసంవిధాన్ శక్తి రన్.. రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి నెక్లెస్ రోడ్లో ఆదివారం ‘సంవిధాన్ శక్తి’ పేరిట 3కే, 5కే రన్ నిర్వహించారు.
Read Moreఏఐ వాడకంపై అమెజాన్ ఉద్యోగుల వ్యతిరేకత
న్యూఢిల్లీ: వెయ్యికిపైగా అమెజాన్ ఉద్యోగులు ఏఐ అభివృద్ధిపై “తీవ్ర ఆందోళనలు” వ్యక్తం చేస్తూ ఓపెన్ లెటర్&
Read More8, 9న చలో ఢిల్లీ..బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ను ముట్టడిస్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి, పార్లమెంట్ను ముట్టడిస్తామని బీ
Read Moreబీసీ రిజర్వేషన్లపై ప్రధానితో మాట్లాడుతా : ఆర్. కృష్ణయ్య
రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య బషీర్బాగ్, వెలుగు: రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీల 42శాతం రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో మాట్లాడుతాన
Read Moreఓఆర్ఆర్ ఇక సేఫ్!.. 24 గంటలూ ఏఐతో పర్యవేక్షణ ..ప్రమాదాల నివారణకు మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్
14 లొకేషన్లలో కెమెరాలు రాంగ్వే డ్రైవింగ్, లేన్ వయలేషన్, రాంగ్పార్కింగ్ గుర్తింపు హైదరాబాద్సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్పై ప్రమా
Read Moreవికారాబాద్ జిల్లాలో సెకండ్ ఫేస్ 366 నామినేషన్లు ..సర్పంచ్ స్థానాలకు 184 , వార్డు స్థానాలకు 182 దాఖలు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లాలో మొత్తం 366 నామినేషన్లు దాఖలయ్యాయి. అ
Read Moreరైతు భరోసా ఎగ్గొట్టేందుకే ఎలక్షన్స్ : ఎమ్మెల్యే హరీశ్ రావు
ఒక్కో మహిళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 వేలు బాకీ బసవేశ్వర ప్రాజెక్ట్ కోసం త్వరలో పాదయాత్ర : ఎమ్మెల్యే హరీశ్&zw
Read Moreగచ్చిబౌలిలో ఏమైందో చూడండి.. దేవుడి ముందు వెలిగించిన దీపం సోఫాపై పడి అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి, వెలుగు: దేవుడి ముందు వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు సోఫాపై పడటంతో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ సమీపంలో మేఘా ఏడీఫైస్ అపార్ట్మెం
Read Moreహైదరాబాద్ సిటీలో భక్తి శ్రద్ధలతో విశాల్ కీర్తన్ దర్శన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిక్కుల తొమ్మిదో గురు తేగ్ బహదూర్మహారాజ్ 350వ షహీద్ దివస్ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సం
Read More












