లేటెస్ట్

నైట్ టైం లేట్ గా పడుకునే అలవాటు ఉందా..? అయితే.. మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్లే...!

సర్వేష్ అనే 42 ఏళ్ల ఐటీ ఉద్యోగి రాత్రివేళల వరకు పని చేయడం, సినిమాలు చూడడం వల్ల తరచూ ఒకటి, రెండు గంటలకు నిద్రపోయేవాడు. ఒకరోజు ఉదయం లేచిన తర్వాత చేయి తి

Read More

త్వరలో జియో ఐపీఓ! ఇండియాలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్

ఈ ఏడాది మొదటి 6 నెలల్లో లిస్టింగ్ ఉంటుందని గతంలో ప్రకటన న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఐపీఓపై త్వరలో  ఓ క్లారిటీ రానుంది.  రిలయన్స్ ఇండస్

Read More

Moral Story: చెట్టునీడ..ఓపెన్ ఎయిర్ గార్డెన్ రెస్టారెంట్..అపార్ట్ మెంట్ సంస్కృతి.. ప్రకృతికి శాపమా

శాన్విక ఐదో తరగతి చదువుతోంది. తెలివిగల పిల్ల. తనకి చెట్లన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. తాను ఉండే అపార్ట్‌‌మెంట్‌‌లో చెట్లు, పక్షులు

Read More

మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..91 మందిని ట్రాన్స్ఫర్ చేసిన మున్సిపల్ శాఖ సెక్రటరీ టి.కె. శ్రీదేవి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. వివిధ మున్సిపాలిటీల్లో పని చేస్తున్న 91 మంది కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, అసిస్టెం

Read More

సామాన్యుల సమస్యలే కంటెంట్‌‌..! కోట్లలో వ్యూస్‌‌...

ఇద్దరికీ సినిమా, యాక్టింగ్‌‌ అంటే ప్రాణం. ఆ ఇష్టమే వాళ్లను ప్రాణ స్నేహితులను చేసింది. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, కొన్నేళ

Read More

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పశ్చిమలో డబుల్ పండుగ..!

వరంగల్‍ న్యూ శాయంపేట డబుల్​బెడ్​రూం ఇండ్ల పంపిణీకి వారంలో ముహూర్తం     నెరవేరనున్న 600 మంది లబ్ధిదారులకు సొంతింటి కల  &

Read More

ఢిల్లీ, ముంబైలో ఉగ్ర దాడి కుట్ర.. 9 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నిన 9 మంది టెర్రరిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఢిల్లీలో వీరిని అరెస్టు చే

Read More

మల్టీ జోన్‌‌‌‌‌‌_-1లో 52 మంది ఎంపీఓల బదిలీ..వెంటనే విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారుల (ఎంపీఓ) జనరల్ బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. మల్టీ జోన్–1 పరిధిలోని 52 మంది ఎంపీఓలను బదిలీ చేస్

Read More

TMC ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి..దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఘటన

కోల్‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీని కొందరు కోడిగుడ్లు, రాళ్లతో కొట్టారు. ఎన్నికల తర్వాత జ

Read More

పీబీ ఫిన్టెక్లో ఫౌండర్ల వాటా అమ్మకం.. బ్లాక్ డీల్ విలువ రూ.665.38 కోట్లు

న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్సూరెన్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కాబూల్ లో రోడ్డు ప్రమాదం..అదుపుతప్పి లారీ బోల్తా..అఫ్గాన్ శరణార్థులు 18 మంది మృతి

కాబూల్: పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల వాహనం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌‌‌‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైం

Read More

క్యాతనపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై తీర్మానాలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్​ కౌన్సిల్​సమావేశంలో పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేశారు. శనివారం మున్సిపల్​ఆఫీస్​లో

Read More

మక్కల కొనుగోళ్లలో నిర్మల్ జిల్లా టాప్...ప్రతి గింజను కొంటాం: కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, వెలుగు: మొక్కజొన్న పంట కొనుగోళ్లలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్

Read More