లేటెస్ట్
నేడు( ఏప్రిల్ 22) సుప్రీం ముందుకు ‘ఓటుకు నోటు’ కేసు
న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు బుధవారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా, కేవలం ఎన్
Read Moreప్రతిపక్ష సభ్యులపై నేరుగా విమర్శలు..మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీసు
స్పీకర్ ఓంబిర్లాకు ఇచ్చిన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 18న చేసిన ప్రసంగంలో ప్రతిపక్ష ఎంపీలపై
Read Moreగాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 49/6 లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం రెవెన్యూ అధికారులు నేలమట్ట
Read Moreకొడంగల్ కోఆప్షన్ ఏకగ్రీవం
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం ముగిసింది. మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అధ్యక్షతన జరిగి
Read Moreతెలంగాణలో ఆర్టీసీ సమ్మె స్టార్ట్ ..రోడ్డెక్కని బస్సులు
ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో బుధవారం అర్థరాత్
Read Moreఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినం
సమయానికి రైతుభరోసా ఇస్తున్నం బీఆర్ఎస్ ఎన్నడైనా టైముకు రైతుబంధు ఇచ్చిందా? రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మంగపేట, వెలుగు: రాష్ట్ర
Read Moreఎల్లమ్మ తల్లి దర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
యాక్సిడెంట్లో తండ్రీకొడుకు మృతి తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలు బైక్పై వెళ్తుండగా ఢీకొట్టిన వాహనం రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో ఘటన ఇబ్రహీంప
Read Moreబ్యాంకు ఖాతా మిస్టేక్.. ఐదేండ్ల పింఛన్ మరొకరికి
కొడిమ్యాల, వెలుగు: బ్యాంకు ఖాతా నంబర్ను అధికారులు తప్పుగా నమోదు చేయడంతో ఓ మహిళ ఐదేళ్లుగా ఆసరా పింఛన్&z
Read Moreగుండె పోటుతో ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
హైదరాబాద్: టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు (56) గుండె పోటుతో మృతి చెందారు. మంగళవారం (ఏప్రిల్ 21
Read Moreసర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్.. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ప్రయోగాత్మకంగా అమలు
కూసుమంచి, వెలుగు: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ద్వారా సర్వే మ్యాప్తో కూడిన తొలి రిజిస్ట్రేషన
Read Moreరూ.250 కోట్ల ఫ్రాడ్.. కుషాయిగూడలో భూనిర్వాసితుల ధర్నా
నిందితుడు ధనుంజయ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ మల్కాజిగిరి, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన నాగర్&z
Read Moreబదిలీల జీవో పారదర్శక నిర్ణయం..సీఎంకు కృతజ్ఞతలు చెప్పిన ఉద్యోగుల జేఏసీ
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీల జీవో విడుదల చేయటంపై ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సంద ర్భంగా
Read Moreఅవ్వా.. గుర్తుపట్టినవా..! 28 ఏళ్ల తర్వాత సొంతూరుకు మాజీ మావోయిస్టు దామోదర్
తాడ్వాయి, వెలుగు: మావోయిస్టు మాజీ అగ్ర నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ 28 ఏండ్ల తరువాత ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని తన సొంతూరు కాల్వపల్లికి వ
Read More













