లేటెస్ట్
పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలె.. తెలంగాణ రైతు సంఘం డిమాండ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పో
Read Moreఆ ఏడుగురు ఎంపీలపై వేటు వేయండి.. ఉపరాష్ట్రపతిని కోరిన ఆప్ ఎంపీలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆప్కు చెందిన మిగతా ముగ్గురు ఎంపీలు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్
Read Moreబీజేపీ ‘వాషింగ్ మెషీన్’.. మోదీ ‘వాషింగ్ పౌడర్’.. ఆప్ ఎంపీల ఫిరాయింపుపై కాంగ్రెస్ విమర్శలు
ఏడుగురు ఆప్ ఎంపీల ఫిరాయింపుపై కాంగ్రెస్ విమర్శలు న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో
Read Moreటీఆర్ఎస్కాదు.. టీఆర్ఎస్అసోసియేషన్..కవిత పార్టీపై బీఆర్ఎస్ సెటైర్లు
ఒరిజినల్, డూప్లికేట్ అంటూ కోల్గేట్, బిస్లరీ బ్రాండ్స్ పోస్ట్ హైదరాబాద్, వెలుగు: కవిత పార్టీపై బీఆర్ఎస్ సెటైర్లు వేసింది. ఒరిజి
Read Moreజిల్లాల అభివృద్ది ప్రోగ్రాం.. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జిల్లాకు రూ. 30 కోట్ల ప్రోత్సాహకం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆస్పిరేషనల్ జిల్లాల అభివృద్ధి ప్రోగ్రాంలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జిల్లాలకు రూ.30 కోట్ల వరకు ప్రోత్సాహక నిధులు అందజేయనున
Read Moreకోదండరాం, అజారుద్దీన్కు ఎమ్మెల్సీలుగా లైన్ క్లియర్
కోదండరాం, అజారుద్దీన్కు ఎమ్మెల్సీలుగా లైన్ క్లియర్ ఆమోదం తెలిపిన గవర్నర్&
Read Moreభద్రాద్రి రామాలయం.. జీర్ణోద్ధరణ వేడుకలకు అంకురార్పణ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళావాహన, ఆలయ జీర్ణోద్దరణ వేడుకలకు శనివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. మేళతాళాల మధ్య అర
Read Moreఒక్కరోజే 896.. మూడు వారాల్లో 2,337..ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కలిసి ఆరు జోన్లలో ప్రత్యేక డ
Read Moreగిరిజన చట్టాలపై అవగాహన ఉండాలి .. ములుగు కలెక్టర్ అధికారులకు శిక్షణా కార్యక్రమం
ములుగు/ వెంకటాపూర్, వెలుగు: అధికారులు గిరిజన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని ములుగు కలెక్టర్ దివాక
Read Moreఖాళీ వలలు.. కష్టాల్లో జాలర్లు.. ప్రాణహిత–వార్ధా నదుల్లో తగ్గిన చేపలు, రొయ్యలు
రోజువారీ కూలీ కూడా దక్కడం లేదని జాలర్ల ఆవేదన లభించని ప్రభుత్వ, మత్స్యకార సంస్థ మద్ధతు ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ–మహారాష్ట్ర మధ్య
Read Moreట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జన ప్లాట్ ఫారాలు
ప్రారంభమైన పనులు.. వచ్చే వినాయక చవితి నాటికి రెడీ హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్యాంక్బండ్ పరిసరాలు మరిన్ని హంగులు అద్దుకుంటోంది. పర్యాటక అం
Read Moreతమ్ముడికి మందులు వేయాలని.. అమ్మకు చెప్పి వెళ్తూ.. అనంతలోకాలకు!
ఐదంతస్తుల నుంచి పడి బాలిక మృతి మియాపూర్, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల బిల్డింగ్నుంచి పడి 14 ఏండ్ల బాలిక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్
Read Moreట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి ..జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఘటన
పాలకుర్తి, వెలుగు : ట్రాక్టర్ బోల్తాపడి బాలుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో జరిగింది. ఎస్సై దూలం పవన్ కుమార్ వివరాల ప్రకారం..
Read More













