లేటెస్ట్

జులై ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌లో పీజీ ఎంట్రెన్స్ టెస్టులు..రేపు నేటి (మే 15)‘సీపీగెట్–2026’ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్–2026 షెడ్యూల్ విడుదలైంది. జూలై ఫస్ట

Read More

నేడు (మే 14) బీసీ గురుకుల స్టూడెంట్లకు ప్రతిభా పురస్కారాలు..508 మంది టాపర్లను సన్మానించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు : బీసీ గురుకులాలు, హాస్టళ్లకు చెందిన పదో తరగతి, ఇంటర్ టాపర్లకు గురువారం ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ త

Read More

మెట్రో నగరాల్లో పిల్లల్ని పెంచడం కష్టమే..! ఒక్క బిడ్డని పుట్టినప్పటి నుంచి పెంచాలంటే రూ.కోట్లు పెట్టాల్సిందే...!

పెరుగుతున్న విద్య, వైద్యం, కాస్ట్​ ఆఫ్​ లివింగ్.. అదే స్థాయిలో పెరగని ఆదాయాలు సోషల్ మీడియాలో వైరలైన ఉదయన్ అద్యే పోస్టు నెటిజన్ల నుంచి భిన్నమైన

Read More

రేపే (మే15) టీజీ ఈసెట్ ఎగ్జామ్

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ సెకండియర్‌‌లో నేరుగా ప్రవేశించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్ష శుక్

Read More

జీడిమెట్ల లోని 11 లక్షల విలువైన హాష్ ఆయిల్ సీజ్

జీడిమెట్ల, వెలుగు:  హాష్​ ఆయిల్​విక్రయిస్తున్న  ఒకరిని కుత్బుల్లాపూర్​ ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు. ఈస్ట్​గోదావరి జి

Read More

జులై ఫస్ట్ వీక్లో టీజీ సీపీగెట్..షెడ్యూల్ రిలీజ్ చేసిన బాలకిష్టా రెడ్డి

కేయూ క్యాంపస్, వెలుగు: కాకతీయ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ సీపీగెట్)-2026 జులై మొ

Read More

పరిగి లోని ఏటీఎం కార్డు మార్చేసి.. రూ. 70 వేల చోరీ

పరిగి, వెలుగు: ఏటీఎంలో మనీ విత్​డ్రా చేయడం తెలియక సహాయం కోరిన ఓ వ్యక్తిని కేటుగాడు నిండా ముంచాడు. ఏటీఎం కార్డు మార్చేసి ఏకంగా రూ. 70 వేలు కాజేశాడు. వి

Read More

సింగోటం - గోపాల‌దిన్నె లింక్ కెనాల్ పనులు స్పీడప్ చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి/వీపనగండ్ల, వెలుగు: సింగోటం-గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను స్పీడప్​ చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి

Read More

ఫిర్యాదుల పరిశీలనలో హైడ్రా బిజీ... ఏకంగా 35 వేల కంప్లయింట్స్

    ప్రజావాణితో మరింత పెరుగుతున్న సంఖ్య     ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక బ్రేక్​     పెండింగ్​ దరఖాస్త

Read More

సీబీఎస్ ఈ12వ తరగతి ఫలితాలు రిలీజ్..తెలంగాణ విద్యార్థులు 92.24 %  మంది పాస్ 

హైదరాబాద్, వెలుగు: సీబీఎస్​ఈ12వ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,426 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 10,539 (92.24%) మ

Read More

జీసీ లింక్లో సగం వాటా ఇవ్వాల్సిందే..పోలవరం నుంచి చేపడతామంటే కుదరదు.. ఎన్డబ్ల్యూడీఏకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల్లో తమకు 74 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Read More

డిజిటల్ వర్సిటీగా అంబేద్కర్ వర్సిటీ..త్వరలో ఆన్‌‌లైన్ కోర్సులు: వీసీ ఘంటా చక్రపాణి

హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబేద్కర్ యూనివర్సిటీని డిజిటల్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించామని వీసీ ఘంటా చక్రపాణి అన్నారు. విద్యా వారోత్సవ

Read More