లేటెస్ట్

పెండింగ్ బిల్లుల వివరాలు పంపించండి..డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలలో15వ ఆర్థిక సంఘం గ్రాంట్, ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌

Read More

250 ఇండ్లు.. 266 మంది పోలీసులు.. చందానగర్‏లో కార్డెన్ సెర్చ్

చందానగర్​, వెలుగు: మాదాపూర్ జోన్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో చందానగర్ పరిధిలోని పాపిరెడ్డికాలనీలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి

Read More

డీసీసీ చీఫ్‌లు.. 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు 36 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్

సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు మాత్రం పెండింగ్ ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ కార్పొరేషన్  చైర్​పర్సన్​కు అవకాశం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన

Read More

బీసీలను మోసం చేసేందుకే జీవో 46 : చైర్మన్ జాజుల

కాంగ్రెస్​పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల ఫైర్  హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పరిమితి 50% మించరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన  జీవో 46 బీసీ

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించి.. ఎన్నికలు నిర్వహించాలి : జేఏసీ అధ్యక్షుడు యాదయ్య

మాజీ సర్పంచ్​ల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య డిమాండ్​ హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్​బిల్లులు చెల్లించిన తర

Read More

నాగర్ కర్నూల్ జిల్లాలో నాటు మందు వికటించి వృద్ధురాలు మృతి

మరో ఇద్దరికి అస్వస్థత కందనూలు, వెలుగు: పూర్వం నుంచి నాటు మందు తయారుచేస్తున్న ఓ ఇంట్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పుల కోసం తయారు చేసిన నాటు మ

Read More

దివ్యాంగుల దినోత్సవానికి 26 లక్షలు..3న జిల్లాలు, నైబర్‌‌హుడ్ కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Read More

వారఫలాలు: నవంబర్ 23 నుంచి 29 వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..?

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (నవంబర్​ 23  నుంచి   29  వరకు ) రాశి ఫలాలను

Read More

బిహార్ కతేంది ? అక్కడ ప్రజలే ఓటు వేశారా లేక ఎన్నికల కమిషన్ ఓటు వేసిందా ?

బిహార్ ఎన్నికల్లో  ఏం జరిగింది ? అక్కడ ప్రజలే ఓటు వేశారా లేక ఎన్నికల కమిషన్ ఓటు వేసిందా ? లేదా సముద్రంలో చేయి ముంచితే సముద్రమంతా పెట్రోల్​ చేయగలి

Read More

నాలుగేండ్ల చిన్నారి కిడ్నాప్.. 24 గంటల్లోనే కాపాడిన పోలీసులు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ పరిధిలోని కంచె ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4  ఏండ్ల చిన్నారి సఫియా బేగం శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ గురికావడం

Read More

పులుల లెక్కింపు వాలంటీర్ల ఎంపికకు 30 వరకు గడువు : ఈలూ సింగ్ మేరు

    వన్యప్రాణి ముఖ్య సంరక్షణాధికారి ఈలూ సింగ్ మేరు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణులను లెక్కించేందుకు అవసరమైన వ

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూమి కోసం తండ్రిని చంపిండు..వృద్ధుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

ముస్తాబాద్‌, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఆగస్టులో జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎకరా

Read More

హిడ్మా ఎన్కౌంటర్ బూటకం.. కోర్టులో ప్రవేశపెట్టకుండా చంపేసిన్రు: పౌర హక్కుల సంఘం

బషీర్​బాగ్, వెలుగు: మారేడుమిల్లిలో ఈ నెల 18న బూటకపు ఎన్​కౌంటర్లు చేశారని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ

Read More