లేటెస్ట్

క్రూడాయిల్ @ 100 డాలర్లు.. ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు

న్యూఢిల్లీ: బ్రెంట్ క్రూడాయిల్ ధర గత రెండు నెలల్లో మొదటిసారిగా  100 డాలర్లను దాటింది. ఒకవైపు   హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా,

Read More

శుక్రవారం కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. వీకెండ్ షాపర్స్‌కి లక్కీ ఛాన్స్

అమెరికా కొత్త టారిఫ్స్, ముదురుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంతో బులియన్ మార్కెట్లు గందరగోళంలో ఉన్నాయి. ఒకపక్క పరిస్థితులు దిగజారుతున్నా ఇన్వెస్టర్లు ధైర్యం

Read More

కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రూ. 4 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు సమీపంలో కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రూ. 4కోట్లతో నిర్మించనున్న హ

Read More

‘సర్’ స్పీడప్కు రాజకీయ పార్టీలు సహకరించాలి: మహబూబ్‌‌‌‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా

 మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు :  ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తప్పులు లేకుండా,  పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల

Read More

చర్చల ద్వారాపరిష్కరించుకోండి... సీజేపీ ఆందోళనపై కేంద్రానికి అన్నా హజారే సూచన

అహిల్యానగర్:ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ సామాజిక వేత్త అన్

Read More

నీట్ పోరాటంలో అందరం ఏకం కావాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: నీట్‌‌‌‌‌‌‌‌పై జరుగుతున్న పోరాటంలో అందరం ఏకం కావాల్సిన సమయం వచ్చిందని బీఆర్‌‌&zwn

Read More

చైనా ఓపెన్‌ నుంచి సింధు ఔట్‌‌: విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌ సింధు

చాంగ్‌‌జౌ: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు.. చైనా ఓపెన్‌‌లో నిరాశపర్చింది. గురువారం జరిగిన విమెన్స్‌&

Read More

పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా :   ప్రభుత్వ విప్  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ

Read More

యాదాద్రి అభివృద్దికి హ్యాండ్ బుక్ పునాది

యాదాద్రి, వెలుగు :  జిల్లా అభివృద్ధికి హ్యాండ్​ బుక్​ పునాదిగా పని చేస్తుందని యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ ఎ. భాస్కరరావు తెలిపారు. హ్యాండ్​ బుక్​ల

Read More

మిస్టర్ మోదీ.. అర్ధరాత్రి పనికిమాలిన వీడియోలతో విద్యార్థులను మోసం చేయకండి : రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వీడియోలతో విద్యార్థులను మోసం చేయవద్దని మండిపడ్డా

Read More

ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్ 

సమస్య పరిష్కారం కాకపోతే నేనే జోక్యం చేసుకుంటా: సీజేఐ న్యూఢిల్లీ: విద్యార్థుల నిరసనల కారణంగా ప్రభుత్వం ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను మూసివేసిన

Read More