లేటెస్ట్

పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలి : సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్లు

కోల్​బెల్ట్, వెలుగు: తమకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్​చేస్తూ సింగరేణి కోల్​మైన్స్​ పెన్షనర్లు సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలోని

Read More

ఇంజినీరింగ్ కళాశాలల దోపిడీ ఆగేదెన్నడు? ఆపేదెవరు?.. విద్య విషయంలో ప్రభుత్వ విధానాలు మారతాయా?

రాష్ట్రంలో పేద విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ విద్యకు అర్హులే అని గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన అనేక విధానాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లుగా

Read More

రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడండి... హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ: హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. హైడ్రా అడిషనల్ కమిషనర్ డ

Read More

ప్రైవేట్ కు హరిత హోటళ్లు..బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో కరీంనగర్, సిరిసిల్ల హోటళ్ల అప్పగింత

    గత సర్కార్ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు     అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టూరిజం కార్పొరేషన్ చర్యలు 

Read More

హైదరాబాద్‌‌‌‌ లో మొదటి ఊండ్ హీలింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  దేశంలోనే మొదటి 'అడ్వాన్స్‌‌‌‌డ్ ఊండ్ హీలింగ్ అండ్ లింబ్ సాల్వేజ్ ఇన్‌‌‌‌స్టిట్యూష

Read More

సర్పంచ్ మోసం చేశాడని యువతి ధర్నా.. బోధన్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ఆందోళన

బోధన్, వెలుగు : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లి సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని మోసం  చేశాడని ఓ యువతి సోమవారం బోధన్ ఆర్డీవో ఆ

Read More

మోదీకి రాజకీయ దిగ్గజాల కొరత... యూత్ ఆందోళనలు బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తుందా?

ఒక  ప్రభుత్వం  సమర్థవంతుడైన  నాయకత్వం  కారణంగా  ఎన్నికలలో  విజయం సాధించవచ్చు.  కానీ  ఆ ప్రభుత్వం తన మంత్రివర్గ

Read More

కల్వకుర్తి పెండింగ్ పనులకు రూ.785 కోట్లు అవసరం.. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ ఆఫీసర్ల నివేదిక

నాగర్​కర్నూల్, వెలుగు : కల్వకుర్తి లిఫ్ట్​స్కీమ్ పెండింగ్​పనులు పూర్తి చేయడానికి రూ. 785 కోట్లు అవసరమని ఇరిగేషన్​ఆఫీసర్లు అంచనా వేశారు.  ఈ మేరకు

Read More

పీఆర్సీ ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఫస్ట్ లోపు కొత్త పీఆర్సీ ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

Read More

ఎన్‌‌టీఏను రద్దు చేయాలి : వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు

హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీ, ఎన్‌‌టీఏ వైఫల్యాలపై దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమం గెలిచిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Read More

టాటా గ్రూపునకు రూ. లక్షా 70వేల 525 కోట్ల లాభం... 2025–26 లో 51.9 శాతం పెరుగుదల

రెవెన్యూ రూ.16.24 లక్షల కోట్లు రాణించిన టాటా ఎలక్ట్రానిక్స్‌‌‌‌.. 4 ఏళ్లలోనే నాల్గో అతిపెద్ద గ్రూప్ కంపెనీగా అవతరణ యాన్యువల

Read More

కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు

 నడవలేని స్థితిలో ఉండడంతో బయటకు వచ్చి సమస్య విన్న ఎస్పీ మెదక్, వెలుగు : తనకు తెలియకుండా ఇద్దరు కొడుకులు భూమి రాయించుకొని, ఇప్పుడు తనను పట

Read More