లేటెస్ట్
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఫేషియల్ నిఘా
ఉద్యోగులు 3 రోజులు లేటుగా వస్తే ఒక సెలవు కట్ ఉదయం10.40 దాటితే లేట్ కింద లెక్క సాయంత్రం 5 గంటల లోపు వెళ్లినా చర్యలు హైదరా
Read Moreశ్రీ యోగానంద లక్ష్మీ నర్సింహా స్వామి ఉత్సవాల్లో భక్తులపై తేనెటీగల దాడి
50 మందికి గాయాలు.. ఆరుగురికి సీరియస్ వికారాబాద్ రాకంచర్ల జాతరలో ఘటన పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచర్లల
Read Moreట్రాన్స్ఫార్మర్ లో ఇన్సులేటర్లు బ్లాస్ట్..మిర్యాలగూడ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం
రూ.57 లక్షల ఆస్తి నష్టం మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని 33 కేవీ సబ్ స్టేషన్లో ఆదివా
Read Moreస్క్రాప్ పేరుతో.. రూ.6.30 కోట్ల మోసం
జూబ్లీహిల్స్ , వెలుగు: స్క్రాప్ సరఫరా పేరుతో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నాటకలోని గౌరీబిదనూర్ తాల
Read Moreమోదీ రాకతో తెలంగాణ దిశ మారుతది : ఎమ్మెల్యే రాకేశ్
రాజన్నసిరిసిల్ల, వెలుగు:ఈ నెల 10న మోదీ రాకతో తెలంగాణ దిశ మారుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ తెలిపారు. ఆదివారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడ
Read Moreహైదర్గూడలో స్విమ్మింగ్ చేస్తూ యువకుడు మృతి
గండిపేట, వెలుగు: స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఓ యువకుడు మృతి చెందాడు. కృష్ణానగర్లోని జిరా ఆసిఫ్నగర్ కు చెందిన కజిన్ పాషా (20) తన స్నేహితులతో కలిసి
Read Moreఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్.. ఆరు వాహనాలు సీజ్
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మొయినా
Read Moreఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు కుట్ర
జీవో 7 పత్రాలు దగ్ధం చేసిన బీసీ విద్యార్థి నేతలు అంబర్పేట్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానిక
Read Moreఎల్లుండి ( మే7) ఓరుగల్లులో బీఆర్ఎస్ సభ..రైతు సంగ్రామ సదస్సు పేరుతో కార్యక్రమం
హాజరుకానున్న కేటీఆర్ వరంగల్, వెలుగు: ఓరుగల్లులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా
Read Moreఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేసిన మంత్రి
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ అందుబాటులోకి రానున్నట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్
Read Moreప్రశాంతంగా నీట్ ఎగ్జామ్
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన నీట్- ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని రెండు సెంటర్లలో 937 మంది అభ్యర్
Read Moreకేంద్ర మాజీ మంత్రికి అంతర్జాతీయ గౌరవం..జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ టెర్రస్కు మల్లికార్జున్ పేరు
ఇటలీలో జరిగిన ప్రోగ్రామ్లో పాల్గొన్న ఆయన కొడుకు మను హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆరు సార్లు లోక్సభ ఎంపీగా గెలిచి, పీవీ నరసింహారా
Read Moreపీఎం ఈజ్ కాంప్రమైజ్డ్.. ఐపీఎల్మ్యాచ్లో యూత్ కాంగ్రెస్ నిరసన
ఉప్పల్, వెలుగు: దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి ప్రధాని మోదీ అమెరికాతో రాజీ పడుతున్నారంటూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా యూత్ కాంగ్రెస్ నిరసన వ్
Read More











