లేటెస్ట్
ఏపీలో ఓట్ల సవరణ: ఆచూకీ లేని ఓటర్లు రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ..!
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, చిరునామాల్లో లేని, ఆచూకీ, వివరాలు లభ్యం కాని ఓటర
Read Moreభార్యకు చున్నీతో ఉరేసి ఆమె పేరెంట్స్కు వీడియో కాల్.. కూతురు చావును కళ్లారా చూడమని బలవంతం !
బాగల్కోట్: భార్యపై అనుమానంతో ఆమె ప్రాణం తీశాడు. ఆమె కన్న వాళ్లకు ఆమె చావును చూపించాలనే శాడిజం అతనిలో నిద్ర లేచింది. భార్యకు ఉరేసి ఆమె తల్లిదండ్రులకు
Read Moreమీకు బ్యాంకు అకౌంట్ ఉందా ? మినిమం బ్యాలెన్స్ లేదని సామాన్యుల అకౌంట్ల నుండి కోట్లు గుంజిన బ్యాంకులు!
అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదా జీరో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ పై బ్యాంకులు బాదేస్తున్న చార్జీల గురించి ప్రభుత్వం పార్లమెంట్లో సంచలన విషయాలు వె
Read Moreఇస్రో జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం 90 పోస్టులు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్ ..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ ఇంజినీర్ -‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికే
Read Moreవెదర్ బాగుంది కదా... ఏవి పడితే అవి తినొద్దు..! ఈ సూప్స్ ట్రై చేయండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
ఈ వర్షాకాలంలో బయట జల్లులు పడుతుంటే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించడం సాధారణంగా జరిగే ప్రక్రియే. అలా అని ఏవి పడితే అవి తింటే అనారోగ్యాలను తెచ్చిపెట్టుక
Read Moreమధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ.. ఇక ప్రభుత్వ స్కూల్స్కు క్యూ కడతారేమో !
చెన్నై: తమిళనాడులో విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. వారంలో ఒకరోజు చికెన్ బిర్యానీని మెనూ
Read Moreభూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం కాల్వల అభివృద్ధికి రూ.31 కోట్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం పంట కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణర
Read Moreఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో అక్రమ ఓట్ల నమోదుకు కుట్ర : రామచందర్ రావు
ఎంఐఎంకు రేవంత్ సర్కార్ లొంగిపోయింది: రామచందర్ రావు రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఓట్లు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు హైదరాబ
Read Moreకేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్
Read Moreప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు లాభం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదికలో నిర్వహించిన
Read Moreకాగజ్ నగర్: అమాయక రైతులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్ నగర్, వెలుగు: తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూముల విషయంలో గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ఎమ్మ
Read Moreప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం..! రాష్ట్రవ్యాప్తంగా 90 రీసైక్లింగ్ యూనిట్లు..
స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.57.60 కోట్లతో ప్రాజెక్టు 31 జిల్లాల్లో 90 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటు రోజుక
Read Moreహసన్ పర్తి: కృత్రిమ మేధస్సుతో భవిష్యత్లో కీలకమార్పులు
హసన్ పర్తి, వెలుగు : కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక సాంకేతికతగా మారుతోందని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య అన్నారు. హను
Read More












