లేటెస్ట్

మూతబడిన రెండు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్​దారుల ఎంపిక : ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో మూతబడిన రెండు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్​దారులను ఎంపిక చేసినట్లు ఖమ్మం కల

Read More

రికార్డుల నిర్వహణ సరిగా లేకుంటే చర్యలు : ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి  హాలియా, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సరిగా లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి

Read More

నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : తేజస్ నందలాల్ పవార్

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  సూర్యాపేట, వెలుగు : జిల్లాలో నీట్ ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్

Read More

భూభారతితో రైతులకు ఎంతో మేలు :చామల కిరణ్ కుమార్ రెడ్డ

శాలిగౌరారం (నకిరేకల్), యాదగిరిగుట్ట, రామన్నపేట, వెలుగు :  భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, &

Read More

భూభారతితో రైతుల భూములకు రక్షణ : కలెక్టర్​ విజయేందిర బోయి

నవాబుపేట,వెలుగు: భూభారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందని కలెక్టర్​ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన

Read More

ఇయ్యాల ( ఏప్రిల్ 30న) వనపర్తిలో మంత్రి పొంగులేటి పర్యటన

వనపర్తి, వెలుగు: వనపర్తిలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్

Read More

ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు అడిగితే తోలు తీస్తా : రాంచంద్రు నాయక్

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల కోసం లీడర్లు ఎవరైనా పైసలు వసూలు చేస్తే తోలు తీస్తానని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నా

Read More

సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలి మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి

Read More

భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత : మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం క

Read More

వరంగల్ భద్రకాళీ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ

కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలను మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​ రెడ్డి

Read More

నీట్​ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : అడిషనల్​ కలెక్టర్ నగేశ్​

మెదక్, వెలుగు: మే 4న జరిగే -నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్​ కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్​కలెక్టరేట్ లో జరిగి

Read More

పార్టీకోసం పనిచేసిన వారికే పదవులు : ఎమ్మెల్యే రోహిత్​రావు​

మెదక్​, వెలుగు: కాంగ్రెస్​ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే రోహిత్​రావు​అన్నారు. సంస్థాగ

Read More

చిరుధాన్యాలు పండించాలి: ఐటీడీఏ పీవో

తిర్యాణి, వెలుగు: చిరుధాన్యాలు పండించి రైతులు ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సూచించారు. వాసన్ ఎల్ఐసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం త

Read More