లేటెస్ట్

పంపకాల్లో గొడవ.. బయటపడ్డ నకిలీ నోట్లు

మెహిదీపట్నం, వెలుగు: ముగ్గురి మధ్య పంపకాల్లో గొడవ రావడంతో ఫేక్​ కరెన్సీ విషయం బయట పడింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బాబూలాల్(23) ప్రైవేట్ ఉద్యోగి,

Read More

రిజర్వేషన్ల ఖరారుతో..మున్సిపాలిటీల్లో ఎన్నికల జోష్

    గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీల ఫోకస్     నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు     నడిగడ్డలో త్రిముఖ పోటీ

Read More

మేయర్, చైర్మన్ పీఠాలపై గురి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ వేడి

    కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ     ఆశావాహుల్లో ఉత్కంఠ     గత ఎన్నికల్లో ఇండిపెండెంట్లది కీలక

Read More

అయోధ్యలా భద్రాద్రి..ఖమ్మం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి     మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని పిలుపు    

Read More

పుస్తక పఠనంతో విజ్ఞానం

పద్మశ్రీ డాక్టర్ శాంతా సిన్హా ముషీరాబాద్‌‌, వెలుగు: టెక్నాలజీతో ప్రపంచం వేగంగా పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో పుస్తక పఠనం మరింత అవసరమన

Read More

ఓసీలకూ పథకాలు వర్తింపజేయాలి

బషీర్‌‌బాగ్‌‌, వెలుగు: జాతీయ స్థాయిలో చట్టబద్ధత గల ఓసీ కమిషన్‌‌ను ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ

Read More

క్రీడలతో ఉల్లాసం: మల్లారెడ్డి

శామీర్‌‌పేట, వెలుగు: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర ధారుడ్యానికి ఎంతగానో దోహదపడతాయని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్

Read More

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మారిన రిజర్వేషన్లు..ఆశావహుల ఆశలపై నీళ్లు

     నిరాశలో పలువురు మాజీ కార్పొరేటర్లకు, లీడర్లు      సొంత డివిజన్లలో కలిసిరాక పొరుగు డివిజన్లపై మరికొందరి దృష్టి

Read More

కుమ్మరులు చట్టసభల్లో సత్తా చాటాలి

ఏఐబీఎస్పీ జాతీయసమన్వయకర్త పూర్ణచంద్రరావు ఎల్బీనగర్‌‌, వెలుగు: కుమ్మరులు సర్పంచ్‌‌లు, ఎంపీటీసీలకే పరిమితం కాకుండా చట్టసభల్ల

Read More

స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం..రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ

స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి.ఈ  ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 71 మంది గాయపడ

Read More

నార్సింగిలో వైభవంగా మల్లన్న లగ్గం

గండిపేట, వెలుగు: నార్సింగిలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న వేడుకలు ప్రారంభం కాగా, రెండో రోజు

Read More

సిద్దిపేట జిల్లాలో దారులన్నీ జాతర వైపే..మాఘ అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు

సిద్దిపేట, వెలుగు: మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సిద్దిపేట జిల్లాలో జరిగిన జాతర్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అక్బర్ పేట భూంపల్లి మండ

Read More

ఔటర్ చుట్టూ రింగ్ పైప్ లైన్.. నీటి సరఫరాలో సమస్యలకు చెక్

  158 కి.మీ. పరిధిలో  నిర్మాణానికి వాటర్​ బోర్డు ప్లాన్​  అన్ని రిజర్వాయర్ల పైపులైన్లు లింక్​  ఏ లీకేజీ, రిపేర్​ ఉన్నా స

Read More