లేటెస్ట్

కేసీఆర్ ‘పాలమూరు’ సభలు రద్దు!

ప్రాజెక్టు ఇష్యూపై ప్రభుత్వానికి సవాల్​ విసిరిన గులాబీ బాస్​ అసెంబ్లీ తర్వాత సభలు పెట్టాలని గతంలో నిర్ణయం ఇప్పుడు మున్సిపల్​ ఎన్నికల సాకుతో వెన

Read More

మున్సిపోల్స్ పై స్టేకు హైకోర్టు నిరాకరణ..

వార్డుల విభజనపై మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ముంపు గ్రామస్తుల

Read More

కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి..యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో ఘటన

యాదాద్రి, వెలుగు : బైక్‌‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా ఆలేరు శివారులో బుధవారం

Read More

104 మంది డిగ్రీ లెక్చరర్లకు ప్రమోషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 104 మంది లెక్చరర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. 14 ఏండ్

Read More

పాలిటెక్నిక్ లెక్చరర్లకు షాక్..ప్రొబేషన్, రెండో ఇంక్రిమెంట్ నిలిపివేత

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకేనని టెక్నికల్  ఎడ్యుకేషన్ శాఖ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 390 మంది ప్రభుత్వ పాలిటెక్నిక్  లెక్

Read More

ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయాలి : ఆర్.కృష్ణయ్య

ఈ 31న నిరుద్యోగుల సింహగర్జన సభ పోస్టర్​ ఆవిష్కరించిన ఆర్​.కృష్ణయ్య ముషీరాబాద్, వెలుగు: మెగా డీఎస్సీతో పాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వ

Read More

జిల్లాల బాటలోకాంగ్రెస్ నేతలు.. 28 నుంచి మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ టూర్

ఉపాధి హామీ’ విషయంలో కేంద్రం కుట్రలపై గ్రామ సభల్లో తీర్మానం ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ జిల్లా పర్యటనలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

Read More

మహిళా మార్ట్.. సక్సెస్!ఇందిరా మహిళా శక్తి ద్వారా ఖమ్మంలో ఏర్పాటు

ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల అమ్మకాలు  ఏడు  నెలల్లోనే రూ.60 లక్షలకు పైగా టర్నోవర్​  ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి ఉ

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాల వల్లే సింగరేణి నాశనం : కిషన్ రెడ్డి

గత ప్రభుత్వం కార్మికుల కష్టార్జితాన్ని సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ కు ఖర్చుపెట్టింది: కిషన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలే ర

Read More

జాబ్స్, ఎగుమతులపై ఫోకస్ ఉండాలి..బడ్జెట్పై సర్వేలో పారిశ్రామికవేత్తల వెల్లడి

ఇన్​ఫ్రా సెక్టార్​కు పెద్దపీట వేయాలి బడ్జెట్​పై సర్వేలో పారిశ్రామికవేత్తల వెల్లడి న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర బడ్జెట్ ఉద్యోగాల కల్పన, మౌలిక సదు

Read More

కంపెనీలకు హెచ్ఆర్ విభాగం కీలకం : మంత్రి వివేక్

ఎఫ్ టీసీసీఐ హెచ్​ఆర్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి వివేక్​    హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక అభివృద్ధి, కార్మిక సంక్షేమం మధ్య సమతౌల్య

Read More

సాయి పారెంటరల్స్‌‌ ఐపీఓకి సెబీ ఓకే

హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీ  సాయి పారెంటరల్స్ లిమిటెడ్ ఐపీఓకి  సెబీ ఆమోదం తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూలో  రూ.285 కోట్ల విలువైన కొత్త

Read More