లేటెస్ట్

నిర్మల్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. నాలుగు పదవులు.. 42 మంది దరఖాస్తు

నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపల్ కు సంబంధించిన నలుగురు కో ఆప్షన్ సభ్యులను శనివారం ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ అప్పాల కావ్య అధ్యక్షతన జరిగిన సర్వసభ్య

Read More

వడ్లు కొంటలేదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  రైతుల నిరసన 

కోనరావుపేట,వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్​ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Read More

గ్రామ పంచాయతీల రిజెక్టెడ్ చెక్కులు మళ్లీ యాక్టివేట్

నిలిచిపోయిన నిధుల విడుదలకు మార్గం సుగమం ఐఎఫ్​ఎంఐఎస్​  సాఫ్ట్‌‌వేర్‌‌లో త్వరలో మార్పులు కొత్త చెక్కులు జారీ చేయొద్దని ప

Read More

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి బాధ్యత నాదే : మంత్రి పొన్నం ప్రభాకర్ 

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  హుస్నాబాద్,వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత తనదేనని, నిర్వాసితులకు న్యాయం చేసిన

Read More

గత పాలకుల వల్లే  రాష్ట్రంపై అప్పుల భారం : మంత్రి జూపల్లి  

కొల్లాపూర్, వెలుగు: గత పాలకుల కారణంగానే   తెలంగాణపై భారీ అప్పుల భారం పడిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ

Read More

నీట్ పేరుతో స్టూడెంట్లను బంధిస్తారా ? ..ఎన్ఎంసీ తీరుపై డాక్టర్ సంఘాల ఫైర్

హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ–2026 పరీక్షల నిర్వహణ పేరుతో మెడికల్ స్టూడెంట్లపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆంక్షలు విధించడాన్ని డాక్టర్ల సంఘా

Read More

కొండగట్టులో అంజన్న జయంతి  ఉత్సవాలు.. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారుల చర్యలు

కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలకు రండి      మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం  కొండగట్టు,వెలుగు: కొండగట్టులో ఈనెల 10 నుంచ

Read More

దిగ్విజయంగా 99 డేస్ప్రోగ్రామ్‌‌‌‌ : కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ కలెక్టర్​ ప్రతిమా సింగ్​ మెదక్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం

Read More

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి   పూర్తి సహకారం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శనివారం తాడూ

Read More

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక : పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

ఆదిలాబాద్ నెట్​వర్క్, వెలుగు: పారదర్శకమైన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగ

Read More

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఏసీ పేలి 9 మంది మృతి

ఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 9

Read More

ఫీజు రీయింబర్స్‌‌‌‌‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి..సీఎంకు ఈబీసీ సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈబీసీ

Read More

కవిత పార్టీతో  కేసీఆర్కే నష్టం.. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

10న సికింద్రాబాద్​లో ప్రధాని మోదీ సభ     నిజామాబాద్ ఎంపీ అర్వింద్​ కామారెడ్డి, వెలుగు: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన

Read More