లేటెస్ట్

ఆడపిల్ల చదివితే కుటుంబం బాగుపడుతుంది : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

కలెక్టర్ జితేష్ వి.పాటిల్   జూలూరుపాడు, వెలుగు :​ ఇంట్లో ఆడ పిల్లలు చదివితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని భద్రాద్రికొత్తగూడెం జిల్ల

Read More

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

నార్కట్​పల్లి, వెలుగు:  నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలోని ఏపీ లింగోటం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.  గ

Read More

పీయూలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను వర్సిటీ వీసీ జీఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్

Read More

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఎస్పీ శరత్ చంద్ర పవార్  నల్గొండ అర్బన్, వెలుగు:  ర్యాగింగ్‌‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చర

Read More

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్​టౌన్, వెలుగు: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం కోంటూరు, రాజ్​పల్లి, మల్కాపూ

Read More

రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందు, వెలుగు : ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు పంటను కొనుగోలు చేయాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే

Read More

500 మంది కళాకారులతో అందె శ్రీ అంతిమ యాత్ర

సహజ కవి అందె శ్రీకి నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. ప్రభుత్వ లాంఛనాలతో ఘట్ కేసర్ లో ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట

Read More

సింగరేణి గనులకు పుట్టినిల్లు ఇల్లెందు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లెందు అని, దీని అభివృద్ధికి యాజమాన్యం

Read More

మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్ సోర్స్లను లెక్కిస్తాం : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో వ్యవసాయానికి ఉపయోగపడే చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్​లు, బోర్లు తదితర మైనర్ ఇరిగేషన్ సోర్స్ లు ఎన్ని ఉన్నాయో ల

Read More

పోషకాహారంతోనే రక్తహీనత దూరం : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

చిలప్​చెడ్, వెలుగు: మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుందని, పోషకాహారం తీసుకుంటేనే ఈ సమస్య అధిగమించవచ్చని ఎమ్మెల్యే సునీతా రెడ్డి చెప్పారు. సోమవారం

Read More

జూబ్లీహిల్స్ బైపోల్ : ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్

జూబ్లీహిల్స్  బైపోల్ : ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్  జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొ

Read More

బీహార్‏ సెకండ్ ఫేజ్ పోలింగ్: 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగిం

Read More

పంటల దిగమతులపై 50 శాతం సుంకాలు విధించాలి : కోటేశ్వరరావు

ఏఐకేఎంఎస్​ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పత్తి, వరితోపాటు ఇతర వ్యవసాయ పంటల దిగుమతులపై 50 శాతం సుంకా

Read More