లేటెస్ట్

పార్లమెంట్‌‌ ముందు ఎంపీల నిరసన

నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్‌‌ను ఖండిస్తూ నల్ల దుస్తులతో ఆందోళన పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్  రా

Read More

భీమదేవరపల్లి: జులై 24న పీవీ స్మృతివనం ప్రారంభం...హాజరుకానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో నిర్మించిన పీవీ స్మృతి వనాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. అసెంబ్లీ స్పీకర్

Read More

లోక్‌భవన్‌ ఉద్యోగులతో  గవర్నర్ ఆత్మీయ సమావేశం

హైదరాబాద్, వెలుగు: లోక్ భవన్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశం అయ్యారు. బుధవారం లోక్ భవన్‌లో గవర్నర్ స్పెషల్ సీఎ

Read More

విద్యా వ్యవస్థ రిగ్గింగ్.. దేశవ్యాప్తంగా పదేండ్లలో 152 పేపర్ లీకులు: రాహుల్

ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్ష పడలే: రాహుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్​ను నిర్వీర్యం చేశారు  విద్యార్థులు టెర్రరిస్టులు కారు.. తమ హక్కులు, నిష్పాక్షిక

Read More

కరోనా కాదు.. మామూలు జ్వరాలే.. ప్రజలు వదంతులను నమ్మొద్దని గాంధీ వైద్యుల సూచన

వెదర్​ చేంజ్​తో జ్వరాలు వస్తున్నయ్.. గాంధీ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్​ సునీల్​కుమార్​ పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత

Read More

దేశంలో ప్రజాస్వామ్యం ఖతమైంది..ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖతమైంద ని

Read More

రాహుల్ గాంధీయే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ :  మంత్రి బండి సంజయ్

  ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటేనే బీజేపీకి లాభం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా గుర్తింపు కోసం ‘కాక్రోచ్‌‌’ పార్టీతో

Read More

ఎక్స్‌‌‌‌పోర్ట్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తే గోల్డ్ ఎత్తుకెళ్లిండు.. సోదరుడితో కలిసి చోరీ..

ఇద్దరినీ అరెస్ట్​ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్, వెలుగు: గురుకృప ఎక్స్‌‌‌‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌

Read More

బహదూర్గూడ భూములపై హైకోర్టు స్టే

నిర్మాణాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు  విచారణ ఆగస్టు 11కు వాయిదా హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్లా శం

Read More

జంతర్ మంతర్ దగ్గరకు వేలల్లో ఫుడ్ డెలివరీ పార్శిల్స్.. స్టూడెంట్లకు మద్దతుగా ఆర్డర్లు

నిరసన తెలుపుతున్న స్టూడెంట్లకు మద్దతుగా ఆర్డర్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పంపుతున్న ప్రజలు హైదరాబాద్, ముంబై నుంచే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయన్న

Read More

ఆస్తి కోసం అత్తను పొడిచిన కోడలు.. హైదరాబాద్ చిలకలగూడలో ఘటన

పద్మారావునగర్, వెలుగు: ఆస్తి తగాదాలతో కోడలు అత్తపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​ చిలకలగూడలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధి

Read More

భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దు..ప్రక్రియ వేగవంతానికి ప్రత్యేకాధికారి నియామకం: సీఎం రేవంత్ రెడ్డి

ఎంసీఆర్ హెచ్‌‌ఆర్‌‌డీలో మున్సిపల్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సైబరాబాద్​లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశాలు

Read More