లేటెస్ట్
దేశంలోనే అతిపెద్ద రాకెట్ ఫ్యాక్టరీ ప్రారంభించిన ప్రధాని మోదీ
శంషాబాద్ లో ఏర్పాటు చేసిన భారతదేశంలోని అతిపెద్ద స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్( ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ )ని ప్రధానమంత్రి నర
Read Moreమరో తుఫాన్ ముప్పు.. ఆ రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. సెన్యార్ తుఫాన్ తప్పిందనుకునే లోపే ఈ అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం తీవ్
Read More24 గంటలుగా తగలబడుతూనే ఉన్న హైరైజ్ అపార్ట్ మెంట్ టవర్స్ ..278 మంది మిస్సింగ్..44 మంది డెడ్
హాంకాంగ్ హైరైజ్ అపార్ట్ మెంట్ టవర్స్ లో మంటలు ఆరలేదు. 24 గంటలుగా మండుతూనే ఉన్నాయి. ఏడు టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. 24 గంటలుగా మంటలు అదుపులోకి రాక పోవట
Read Moreపేద స్టూడెంట్స్కు అండగా గ్రామ స్వరాజ్య సంస్థ
జడ్జీ మెండు రాజమల్లు సంస్థ ఆధ్వర్యంలో 200 మంది స్టూడెంట్స్కు సైకిల్స్ పంపిణీ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పేద స్టూడెంట్స్ అండగా గ
Read Moreభద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా తూము లక్ష్మీనర్సింహదాసు జయంతి
వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం వాగ్గేయకారుడు రాజా శ్రీతూము లక్ష్మీనర్సింహ
Read Moreనామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మొదటి దశ ఎన్నికల నామినేషన్లకు గురువారం ఉదయ
Read Moreనాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.29.62 లక్షలు
గజ్వేల్/ వర్గల్, వెలుగు: వర్గల్ మండలంలోని నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని హుండీలను
Read Moreభారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ప్రయాణం ఏడాది ఆలస్యం.. IMF లేటెస్ట్ రిపోర్ట్..
భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మార్క్ను FY29లో చేరుతుందని IMF హెచ్చరించింది. గతంలో ఈ లక్ష్యాన్ని భారత్ 2028 ఆర్థిక సంవత్సరంలోనే చే
Read Moreకొండారెడ్డిపల్లిలో ఈదమ్మ ఆలయ పున:ప్రతిష్ట
వంగూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బుధవారం ఈదమ్మ ఆలయ పున:ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఆయన సోదరుడు, గ్రామ అభివృద్ధి
Read Moreసర్వోన్నతమైనది భారత రాజ్యాంగం : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాల కంటే సర్వోన్నతమైనదని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి అంబేద్కర్ ప్రభుత్వ
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బ
Read Moreఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ జానకి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీస్అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి ఆదేశించారు. బుధవారం జిల్
Read Moreజీపీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పాపన్నపేట/టేక్మాల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని
Read More












