లేటెస్ట్
గచ్చిబౌలిలో వాటర్ లాగింగ్ పాయింట్స్ పై హైడ్రా సమీక్ష... కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు..
ఐటీ కారిడార్ రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ రోడ్లపై వర్షపు నీలవడంపై హైడ్రా కమిషనర్
Read Moreమిల్లర్ల దోపిడీపై మంత్రి మౌనం ఎందుకు? : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల టౌన్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో కేజీల కొద్ది కోత విధిస్తూ మిల్లర్లు చేస్తున్న దోపిడీ సహా ఇసుక అ
Read Moreకరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన
కలెక్టరేట్ ముట్టడికి యత్నం.. ఉద్రిక్త
Read Moreజీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి
ముషీరాబాద్, వెలుగు: కూలీల పని హక్కులను కాలరాసే జీరామ్జీ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందిం
Read Moreరిలయన్స్– మెటా భారీ డేటా సెంటర్.. గుజరాత్ జామ్ నగర్లో ఏర్పాటు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ మెటాతో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో 168
Read Moreహైదరాబాద్లో దియోమ్ ఆఫీస్
హైదరాబాద్, వెలుగు: డేటా సెక్యూరిటీ, ఏఐ సేవలు అందించే దియోమ్ హైదరాబాద్లో కొత్త ఆఫీసును ప్రారంభించింది. ఇది ఇంజనీరింగ్, ప్రొడక్
Read Moreజగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఎలాంటి కోతలు లేకుండా రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరిగ
Read Moreరికార్డు స్థాయిలో ఎగుమతులు.. 2026లో వీటి విలువ రూ.82.24 లక్షల కోట్లు
చండీగఢ్: మనదేశం 2025–26 గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.82.24 లక్షల కోట్ల (863 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతులు సాధించిందని కేంద్ర
Read Moreఆర్బీఐ నిర్ణయాలతో విదేశీ పెట్టుబడుల వెల్లువ.. 6.5 లక్షల కోట్లు వస్తాయని ఇండ్రా అంచనా
న్యూఢిల్లీ: ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఫారెక్స్ స్వాప్ చర్యల వల్ల దేశంలోకి 60 నుంచి 70 బిలియన్ల డాలర్లు ( సుమారు 5.5 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల) విద
Read Moreఆర్టీసీ విలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి..లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా..
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు
Read Moreబెల్లంపల్లి డోర్లీ-2 గని మూసివేతపై సింగరేణికి ప్రశంసలు..పర్యావరణ ప్రమాణాలు పక్కాగా పాటించిన సంస్థ
డిపాజిట్ సొమ్మును వడ్డీతో కలిపి రూ.40 కోట్లు చెల్లించిన సీసీఓ హైదరాబాద్, వెలుగు: బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ–2 ఓపెన్
Read Moreట్రాన్స్ ఫార్మర్ ఎర్తింగ్ వైరు తాకి బాలుడు మృతి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘటన
తొగుట(దుబ్బాక), వెలుగు: సెలవులను సరదాగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. ఈ ఘటన సిద్ది
Read Moreచట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలి : ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్, వెలుగు: సీఏఆర్ఏ(కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ) రూల్స్కు అనుగుణంగా పిల్లలను దత్తత తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత సూచిం
Read More












