లేటెస్ట్
అంతరాయం లేకుండా కరెంట్ సప్లై చేయాలి.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. హను
Read Moreవాళ్లను దేశం నుంచి పంపేయండి..ముస్లిం ప్రతినిధులపై ట్రంప్ ఫైర్
వారు పిచ్చోళ్లు, మానసిక రోగులు అంటూ కామెంట్స్ వాషింగ్టన్: స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో తనకు అడ్డు తగిలిన ప్రతినిధుల
Read Moreస్పోర్ట్స్ స్కూళ్లకు ఆప్లై చేసుకోండి.. నాలుగో తరగతి అడ్మిషన్ కు మార్చి 4 చివరితేది
జనగామ అర్బన్, వెలుగు: 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశానికి మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్
Read Moreకాశ్మీర్ బడ్జెట్.. పాక్ ఐఎంఎఫ్ అప్పు కంటే రెట్టింపు!..యూఎన్లో పాకిస్తాన్పై భారత్ నిప్పులు
ఆ దేశం 'లా లా ల్యాండ్'లో బతుకుతోంది యూఎన్లో పాకిస్తాన్&zwnj
Read Moreఇవాళ(ఫిబ్రవరి 27) భారత్ లో కెనడా ప్రధాని పర్యటన
వాణిజ్యం, బలమైన భాగస్వామ్యంపై చర్చలు కెనడా పంథాలో మార్పు.. ఇండియా పట్ల సానుకూలత ట్రాన్స్న
Read MoreSri Vishnu సెన్సేషన్: రిలీజ్కు ముందే లాభాల్లో ‘విష్ణు విన్యాసం’.. రూ.19 కోట్ల బడ్జెట్.. రూ.26 కోట్ల బిజినెస్.!
శ్రీవిష్ణు హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు జి నిర్మించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఇవాళ (2026 Feb27) థియటర్లోకి వచ్చి
Read Moreభద్రాచలం సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల పనులు షురూ..!
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రూ.1.50 కోట్లతో దేవస్థానం భక్తులకు వసతులు
Read Moreమెడికల్ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
నార్కట్పల్లి: కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ నార్కట్ పల్లి పట్టణంలో గురువారం రా
Read Moreఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు కలెక్టర్గా ప్రమోషన్.. కరీంనగర్ కు బదిలీ
ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా కలెక్టర్ గా ప్రమోషన్పొందారు. ఆమెను కరీంనగర్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర
Read Moreనాకు మెట్టినిల్లు గుంజేడు ముసలమ్మ తల్లి.. మేడారంలా గుంజేడును అభివృద్ధి చేస్తాం: మంత్రి సీతక్క
మేడారంలా గుంజేడు ముసలమ్మ తల్లి జాతరను అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయంలో మ
Read Moreవిద్యార్థులపై హత్యాయత్నం చేశారంటూ..ప్రైవేట్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పే
Read Moreఆఫ్ఘనిస్తాన్ పై యుద్దం ప్రకటించిన పాక్.. కాబూల్, కాందహార్ లపై వైమానిక దాడులు
సరిహద్దుల వివాదంతో ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ యుద్దం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన పరస్పర దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మ
Read Moreఏప్రిల్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు...ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తాం
జనగామ, వెలుగు: ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ విడతలో ఇంటి స్థలం లేని వారికి
Read More












