లేటెస్ట్

యాదాద్రి జిల్లాలో నిర్వాసితులకు రూ.300 కోట్లు..రిలీజ్ చేసేందుకు సీఎం హామీ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వివిధప్రాజెక్టుల కోసం భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు రూ.300 కోట్లు రిలీజ్​ చేయడానికి సీఎం

Read More

హెచ్ పీఎస్ లో ఎస్సీ స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ..రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ డ్రాలో 53 మంది ఎంపిక

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పేద ఎస్సీ స్టూడెంట్స్ కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఒకటో తరగతిలో అడ్మిషన్ కోసం ర

Read More

నబీన్‌‌ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అది కేవలం రాజకీ

Read More

పిల్లలను ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తే పథకాలు రద్దు..మేదరమట్ల గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం

మొగుళ్లపల్లి, వెలుగు: తమ ఊరి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే లక్ష్యంతో పిల్లలందరినీ ప్రైవేట్ స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ బడికే పంపాలని జయశంకర్ భూపాలపల్లి

Read More

పరిహారం మాకెప్పుడు..? .. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ముంపు బాధితులకు తప్పని ఎదురుచూపులు

ఏడేండ్లుగా నష్టపోతున్న ఆరెంద, మల్లారం రైతులు 500 ఎకరాల పైనా భూములు పడావు కాంగ్రెస్​ సర్కార్​పైనే ఆశలు పెద్దపల్లి, వెలుగు: ‘‘మే

Read More

వానకాలంలో ప్రతి ఎకరాకు సాగునీరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హసన్ పర్తి/ రఘునాథపల్లి (స్టేషన్​ఘన్​పూర్)​, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వానకాలం సీజన్‌‌లో ఒక్క ఎకరా భూమి ఎండిప

Read More

మహబూబ్నగర్: ఊళ్లోనే ఓట్లుండాలే...మా ఓట్లు తీసేయొద్దు..బీఎల్వోలను కోరుతున్న వలస ఓటర్లు

    త్వరలో గ్రామాలకు వచ్చి వివరాలు ఇస్తామని వెల్లడి     ఏరువాక పున్నం కావడంతో గ్రామాలకు చేరుకున్న పలువురు కూలీలు  

Read More

ప్రభుత్వ భూకబ్జాకు యత్నం.. రాత్రి ట్రాక్టర్తో రెండెకరాల భూమి చదును 

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ శివారులో మైనార్టీ స్కూల్ భవనానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆనుకుని సర్వే నె

Read More

పోడు భూములకు కరెంట్ కనెక్షన్లు..వరంగల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కుసుమ్ స్కీంలో భాగంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 690 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వ

Read More

భారత్‌‌‌‌ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో కాశీ, అరుణాచలయాత్ర... జులై 4, 20న బయలుదేరనున్న రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ వైద్యనాథ్, అయోధ్య, కాశీ యాత్రలతో పాటు

Read More

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైవేపై ట్రక్‎ను ఢీకొట్టిన బస్సు.. 8 మంది సజీవ దహనం

జైపూర్: రాజస్థాన్‎లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ట్రక్&

Read More

హైదరాబాద్: సీఎం ప్రజావాణి చొరవతో 17 నెలల చిన్నారికి పునర్జన్మ

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సీఎం ప్రజావాణి చొరవతో ఓ చిన్నారికి పునర్జన్మ లభించింది. నిమోనియాతో బాధ పడుతున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ

Read More

నాగబంధం కథ నా కోసమే రాసినట్లుంది: విరాట్ కర్ణ

‘‘నా ఫస్ట్ మూవీ ‘పెదకాపు’,  రెండో సినిమాగా వస్తున్న ‘నాగబంధం’.. రెండూ భారీ బడ్జెట్‌‌ సినిమాలే కావడం

Read More