లేటెస్ట్

కౌకూర్  దోపిడీ కేసులో నలుగురు అరెస్ట్

వివరాలు వెల్లడించిన మల్కాజిగిరి సీపీ సుమతి మల్కాజ్‌‌గిరి, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల ఇంట్లో దోపిడీ కేసును పోల

Read More

జగిత్యాలలో సెంట్రల్ స్కూల్ సెగ...బీజేపీ నేతల అరెస్ట్

పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్  ఫైర్ జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించడంలో రాష్

Read More

కేంద్రానిది నమ్మకద్రోహం.. ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు పెంచడం దారుణం.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..

పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​  హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ

Read More

సికింద్రాబాద్ మెట్రో పాలిస్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 67 మంది సేఫ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరిధిలోని రెజిమెంటల్ బజార్​లో ఉన్న మెట్రోపాలిస్ హోటల్​లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో

Read More

ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా దోపిడీలు...అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

చేవెళ్ల, వెలుగు: ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను షాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరం మండలం అమీర్​పేటలో అద్దె

Read More

మల్కాజి గిరిలో మీ సురక్ష షురూ... ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి

ఇంటి సిబ్బంది, డ్రైవర్లు, వాచ్​మెన్​ల వివరాల సేకరణ     శనివారం ఒక్కరోజే 550 ప్రాంతాల్లో తనిఖీలు     ‘హాక్​ఐ

Read More

తనూజ రంజన్ హత్య కేసులో ఒకరు అరెస్ట్?

జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ రంజన్ హత్య, దోపిడీ కేసులో నిందితులను పట్టుకునేందుకు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ద

Read More

టీసీఎస్ సీఈఓ శాలరీ రూ.28 కోట్లు.. సగటు ఉద్యోగి జీతం కంటే 332.8 రెట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌‌) సీఈఓ కే కృతివాసన్ 2025-–26 ఆర్థిక సంవత్సరంలో  రూ.28 కోట్లకు

Read More

నిలోఫర్ ఆసు పత్రికి వచ్చిన ఇద్దరు మిస్సింగ్

మెహిదీపట్నం, వెలుగు: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులు మిస్సింగ్ అయ్యారు. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన సుశీలమ్మ అనే వృద్ధురాలు తన మనవ

Read More

నార్సింగి సెంట్రల్ కిచెన్లో ఘనంగా హరేకృష్ణ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం

హైదరాబాద్​సిటీ, వెలుగు: నార్సింగి సెంట్రల్ కిచెన్​లో హరేకృష్ణ మూవ్​మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవంతో పాటు, 15 కోట్ల సమిష్టి భోజనాల పంపిణీ ప

Read More

అభివృద్ధి, సంక్షేమంమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

    మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి, వెలుగు:   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాం

Read More

కూకట్ పల్లిలోని లులు మాల్ మిక్చర్ ప్యాకెట్ లో ఫ్రైడ్ బల్లి

ఇన్​స్టాలో పోస్ట్ చేసిన బాధితురాలు     ఫైర్ అవుతున్న నెటిజన్​లు  కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని ప్రముఖ ‘లులు

Read More

అకాల వర్షంతో ఆగం... ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన వడ్లు..

వనపర్తి/జడ్చర్ల/కొల్లాపూర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం రైతులను ఆగం చేసింది. వనపర్తి జిల్లా రేవల్లి, ఏదుల మండలాల్లోని చ

Read More