లేటెస్ట్

డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌‌ కార్డులు ఇవ్వాలి :  కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్

కరీంనగర్ టౌన్,వెలుగు: జీవో 252 వెంటనే సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్ చ

Read More

చిన్నారి మృతికి కారకులైన వారిపై మర్డర్ కేసు నమోదుచేయాలి : ప్రజా సంఘాల నాయకులు

గద్వాల, వెలుగు: రజకులపై దాడి చేసి రెండు నెలల పసికందును చంపిన నిందితులపై మర్డర్  కేసు పెట్టేంత వరకు పోరాటం చేస్తామని జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రజ

Read More

వన్ హెల్త్ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక

    జిల్లాలో పర్యటించిన ఎన్ సీడీసీ బృందం  సంగారెడ్డి టౌన్, వెలుగు: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్ సీడీసీ), యునైటెట

Read More

భారీగా తగ్గిన వెండి.. మంగళవారం దూసుకుపోతున్న గోల్డ్.. హైదరాబాద్ రేట్లివే..

మారుతున్న అమెరికా పరిణామాలతో బంగారం, వెండి రేట్లు అనూహ్య మార్పులకు లోనవుతున్నాయి. ఒకరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ కొనుగోలుదారులకు అస్సలు అర్థం కాకుండా

Read More

ఎస్సీ గురుకులాల్లో మోడ్రన్‌ కిచెన్‌ లు, సొంత బిల్డింగ్‌లు : కృష్ణ ఆదిత్య

స్టూడెంట్ల భద్రత కోసం అందుబాటులోకి ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌: కృష్ణ ఆదిత్య బీఈడీ, బీఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడు

Read More

మండలాల్లో ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రం

Read More

పార్టీలకతీతంగా నర్సాపూర్ అభివృద్ధి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి 

నర్సాపూర్, వెలుగు: పార్టీలకతీతంగా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతా రెడ్డి కోరారు. సోమవారం నర్సాపూర్ మున్సిపల్ పాలకవర్గ

Read More

విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: నిరుపేద లబ్ధిదారులు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం సరిగ్గా పంపిణీ చేయాలని

Read More

మాకు న్యాయం చేయాలే..ఇందిరమ్మ ఇండ్లను కట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్

    ఐటీడీఏ ముందు గిరిజనుల రిలే దీక్షలు ఇంద్రవెల్లి(ఉట్నూర్),వెలుగు: ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ శ

Read More

వెంకన్న దర్శనానికి 850 కి.మీ. పాదయాత్ర

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం ఆరెగూడ గ్రామానికి చెందిన ఇద్దరు భక్తులు చౌదరి లక్ష్మణ్, భీమన్ కార్ మంగాజి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనా

Read More

తేజస్‌‌కు మరో ప్రమాదం..30 జెట్లను పక్కన పెట్టిన ఐఏఎఫ్

న్యూఢిల్లీ: బోర్డర్​సమీపంలోని భారత వాయుసేన ఎయిర్‌‌బేస్‌‌లో స్వదేశీ యుద్ధవిమానం ఎల్‌‌సీఏ తేజస్ మరోసారి ప్రమాదానికి గురైంద

Read More

బాన్సువాడ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి : మజ్లిస్ ఎమ్మెల్యేలు

    మంత్రి అజారుద్దీన్, అడిషనల్ డీజీకి మజ్లిస్ ఎమ్మెల్యేల వినతి హైదరాబాద్, వెలుగు: బాన్సు​వాడ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి

Read More

చిన్నారి మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వండి..బీసీ కమిషన్ ఆదేశం

    నాగర్ కర్నూల్​ కలెక్టర్,  ఎండోమెంట్ కమిషనర్​కు బీసీ కమిషన్ ఆదేశాలు     నిందితులను వెంటనే అరెస్ట్​ చేయండి: డీజీప

Read More