లేటెస్ట్
కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : కాసు మాధవి
జనగామ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
Read Moreవిద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : డీఈవో రంగయ్య నాయుడు
వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు అన్నారు. వరంగల్జిల్లా వర
Read Moreతెలంగాణ అసెంబ్లీ: అలా వచ్చి ఇలా వెళ్లిన కేసీఆర్.. మూడు అంటే 3 నిమిషాలే సభలో..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమయ్యాయి. చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ
Read Moreమైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్
హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం వెంటనే మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నాయక
Read Moreవైకుంఠ ఏకాదశి కి మట్టపల్లి ఆలయం ముస్తాబు
మఠంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబయింది. &nbs
Read Moreతెలంగాణ అసెంబ్లీ : సభకు సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యారు. 2025, డిసెంబర్ 29వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సభ ప్రారంభం అయ్యింది. సభకు బీఆర్ఎస్ అధినేత, మాజ
Read Moreయాదగిరిగుట్టలో భక్తుల కిటకిట.. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఆలయానికి రూ.50.11 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం
Read Moreనాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాడుగులపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ నూతన భవనాలు ప్రారంభించిన మంత్రి మిర్యాలగూడ, వెలుగు: ప్రభుత్వ స్క
Read Moreస్వర్ణగిరిలో డిసెంబర్ 29 నుంచి వైకుంఠ ఏకాదశి
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా స్వర్ణగిరిలోని వెంకటేశ్వర ఆలయంలో సోమవారం నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున శ్రీదేవి, భూదే
Read Moreతెలంగాణ అసెంబ్లీ దగ్గర మాజీ సర్పంచ్ లు అరెస్ట్
బీఆర్ఎస్ పార్టీ హయాంలో.. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని.. ఆ నిధులను వె
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా
Read Moreశ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
భద్రాచలం, వెలుగు : ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఆదివారం సీతారామచంద్రస్వామి భక్తులకు శ్రీకృష్ణావతారంలో దర్శనం ఇచ్చారు. సుప్రభాత సేవ అన
Read Moreగోదావరి తీరంలో అంబరాన్నంటిన ఏరు ఉత్సవాల సంబురాలు
భద్రాచలం, వెలుగు : గోదావరి తీరంలో కరకట్ట కింది భాగంలో స్నానఘట్టాల వద్ద రెండో రోజు ఆదివారం రాత్రి ఏరు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జితేశ్ వి పాటి
Read More












