లేటెస్ట్
ఇవాళ్టి నుంచి ( సెప్టెంబర్ 12 ) బడా గణేశ్ దర్శనం.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు పార్కింగ్ ఏరియాల ప్రకటన హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి శనివా
Read Moreజోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో..కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు
గద్వాల/ సూర్యాపేట/సిద్దిపేట రూరల్/తొగుట( అక్బర్పేట-భూంపల్లి) వెలుగు: జోగులాంబ గద్వాల, సిద్
Read Moreగద్వాల జిల్లాలో డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ.10వేలు గిఫ్ట్ : గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో డ్రగ్స్ అమ్ముతున్న, సాగు చేస్తున్న సమాచారాన్ని ఇస్తే వారికి రూ. 10 వేలు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్
Read Moreకేటీఆర్ వ్యక్తిగత హాయకులపై కఠిన చర్యలొద్దు..మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పీఆర్వో కమ్ మీడియా కోఆర్డినేటర్ మహేశ్ మాణిక
Read Moreసొసైటీలో వర్గపోరు..బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తికి కల్లు సొసైటీ అప్పగింత పై ఆందోళన
పాలమూరులోని కల్లు డిపో వద్ద స్థానిక గీత కార్మికుల నిరసన మహబూబ్నగర్ అర్బన్,
Read Moreఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం పెంచుతం : మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమామ్, మౌజమ్లకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలు ఇస్తామని మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్స్పష్టం చే
Read Moreసమస్యలు పరిష్కరించకపోతే సీఎంఆర్ నిలిపివేస్తాం : నల్గొండ, సూర్యాపేట రైస్ మిల్లర్ల హెచ్చరిక
నల్గొండ/సూర్యాపేట, వెలుగు: రైస్మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 11 నుంచి
Read Moreకేజీబీవీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి : మల్క కొమరయ్య
హైదరాబాద్, వెలుగు: కేజీబీవీల్లో 15 నుంచి 20 ఏండ్లుగా పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించి ఉద్యోగ, వేతన భద్రత కల్పించాలని
Read Moreరాష్ట్రంలో 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
రాష్ట్రానికి కేంద్రం రూ.720 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది మంత్రి పొంగులేటి వెల్లడి హైదరాబాద్, వెలుగు: రెండేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల
Read Moreకూకట్ పల్లిలో చిట్టీల పేరుతో భారీ మోసం... రూ.30 కోట్లు ఎగ్గొట్టి దంపతుల పరారీ..
నిందితుల ఇంటి ముందు బాధితుల ధర్నా కూకట్పల్లి, వెలుగు: చిట్టీల పేరుతో అమాయకులను నమ్మించి కోట్ల రూపాయలు దండుకుని దంపతులు పరారయ్యారు. నిందితులు
Read Moreమళ్లీ నోరు పారేసుకున్న కేటీఆర్.. రాష్ట్రంలో గజానికొక గజదొంగ అంటూ కామెంట్
ఇందిరమ్మ రాజ్యంలో ల్యాండ్ చోరీ జరుగుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్&zwnj
Read Moreస్కూళ్లన్నీ మూతపడే దుస్థితి..రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉంది: ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో
Read Moreఏఐ చేసే పనులకు మనుషులదే బాధ్యత: గ్లోబల్ ఫిస్టిక్ ఫెస్ట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆర్థిక, కీలక రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తున్న వేళ జవాబుదారీతనం, పటిష్ఠమైన భద్రతా చర్యలు తప్పనిసరి అని కేంద్
Read More












