లేటెస్ట్

మూడు జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు

Read More

ఆయుష్‌‌ డైరెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆయుష్ శాఖ డైరెక్టర్‌‌‌‌గా ఐఏఎస్ అధికారి, జాయింట్ సెక్రటరీ అయేషా మస్రత్ ఖానమ్‌‌ను రాష్ట్ర ప్రభ

Read More

తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ నిరుద్యోగులకు ఉచిత స్కిల్ ట్రైనింగ్

     ప్రైవేట్ శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీ నిరుద్యోగ యు

Read More

‘ఇందిరమ్మ’ నీడలో.. వాసాలమర్రి.. 143 ఇండ్లు మంజూరు.. 78 ఇండ్లు కంప్లీట్

 సగానికి పైగా గృహప్రవేశాలు పూర్తి పెట్టుబడి లేనోళ్ల ఇండ్లను ఏజెన్సీలతో నిర్మిస్తున్న అధికారులు గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్​ మూడేండ్

Read More

కాకా విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలి

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని జీఎం ఆఫీస్​ ఏరియాలోని  కేంద్ర మాజీ  మంత్రి కాకా విగ్రహం వద్ద లైటింగ్​ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ లీడర్లు కోరా

Read More

అమెరికాలో పంద్రాగస్టు వేడుకలు.. మసాచూసెట్స్ గవర్నర్ ప్రకటన

ఆగస్టు 15న ఇండియాడే వేడుకలు  వాషింగ్టన్: భారత స్వాతంత్ర్య దినోత్సవానికి అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రం అధికారిక గుర్తింపు కల్పించింది. ఏటా ఆ

Read More

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత ప్రవీణ్‌‌‌‌కు లేదు

    ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్‌‌&

Read More

పెరిగిన వానాకాలం సాగు విస్తీర్ణం.. గతేడాదితో పోల్చితే 10 శాతం పెరుగుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది వానకాలం పంటల సాగు గతేడాదితో పోలిస్తే పెరిగిందని ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌ అగ్రికల్చర్ వర్సిటీ వె

Read More

హరీశ్‌‌‌‌ది తప్పుడు ప్రచారం...గోదావరి బోర్డు మీటింగ్ ఎజెండాలో అన్ని పాత అంశాలే

    మంత్రి ఉత్తమ్​     ముందు కాళేశ్వరంలో ముడుపులు అందాయన్న కవిత ఆరోపణలకు జవాబు చెప్పాలి      బీఆర్

Read More

పారిపోయే ఆర్థిక  నేరగాళ్లకు చెక్!

 హైదరాబాద్ బ్రిక్స్ సదస్సులో డీవోపీటీ కార్యదర్శి రచన షా వెల్లడి  హైదరాబాద్, వెలుగు: బ్రిక్స్ ద్వితీయ అవినీతి నిరోధక కార్యబృందం, ఆస్త

Read More

మోదీ, అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా ప్రజలకు క్షమాపణ చెప్పాలి

    యువతపై లాఠీచార్జి, పెల్లెట్ల ప్రయోగం దారుణం     ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ ‌&zwnj

Read More

హైదరాబాద్: మెట్రో రెండో దశపై విచారణ 24కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంజీబీఎస్‌‌&zwn

Read More

ఈ20 ఇంధనంతో సామాన్యులకు భారమే: కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ 20 పెట్రోల్ వల్ల మధ్యతరగతి ప్రజలపై ఇంధన భారం పెరగడమే కాకుండా, వారి వెహికల్స్ దెబ్బతింటున్నాయని కాంగ్రెస్

Read More