
లేటెస్ట్
యువకుల బలిదానాలు చూసే సోనియా తెలంగాణ ఇచ్చారు : మీరాకుమార్
యువకుల బలిదానాలు చూసే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించ
Read Moreస్టేజ్ పైనే కిందపడిపోయిన అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్
అమెరికా అధ్య క్షుడు జో బిడెన్ ఓ వేడుకలో స్టేజ్ పై కిందపడిపోయాడు. కొలరాడోలోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన మిలిటరీ గ్రాడ్యుయేట్స్ కార
Read MorePareshan Review: ‘పరేషాన్’ మూవీ రివ్యూ.. రిజల్ట్ ఏంటి?
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి(Rana daggubati) సమర్పణలో తిరువీర్(Thiruveer), పావని కరణం(Pavani karanam) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం పరేషాన్(Pa
Read Moreఇంటర్నేషనల్ మాఫియా : 32 కేజీల బంగారాన్ని.. సముద్రంలో పడేశారు..
సముద్రపు దొంగలు.. వీళ్లను ఇప్పుడు స్మగ్లర్స్ అంటున్నాం.. శ్రీలంక దేశం నుంచి అక్రమంగా భారతదేశంలోకి వస్తున్న బంగారాన్ని గుర్తించారు కోస్ట్ గార్డ్ అధికార
Read Moreరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ నేతలకు రైతుల నిరసన సెగ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులకు రైతుల నిరసన సెగ తగిలింది. జూన్ 2వ తేదీ పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ కమి
Read Moreపదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాధించాం: మంత్రి హరీష్
పసి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. జూన్ 2వ తేదీ శనివా
Read Moreకరెంట్ కోతలు లేవ్.. ఎటూ చూసిన వరి కోతలే : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోఇప్పుడు కరెంట్ కోతలు లేవని ఎటూ చూసిన వరి కోతలే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర అవిర్భావ వేడుకల్లో స
Read Moreపరీక్ష రాసిన పవిత్ర.. నరేష్ గ్రేట్ అంటూ కామెంట్స్
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాగా ట్రెండ్ అయినా జంట ఎవరంటే అది నరేష్ – పవిత్ర లోకేష్(Naresh-pavitra lokesh) అనే చెప్పాలి. తాజాగా ఈ జంట
Read Moreరాష్ట్ర అవతరణ రోజున రైతుల ధర్నా
తెలంగాణ దశబ్ది ఉత్సవాల రోజున రైతన్నలు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. ధాన్యం తరలింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్
Read Moreతెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు : తమిళిసై
నీళ్లు, నిధులు,నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ఇప్పటికి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాజ్భవన్లో రాష్ట్ర
Read Moreసచివాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ తో పాటు సీఎస్ శాంతి కుమారి ఉన్నారు. అం
Read Moreఅద్దె చెల్లించలేదని సోషల్ వెల్ఫేర్ హాస్టల్కు తాళం
సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ కి తాళం వేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. తాళం వేయడంతో గురుకులంలో పనిచేస్తున్న టీచర్స్ బయటే ఉండాల్సిన పరిస్తితి
Read Moreతెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణ
Read More