లేటెస్ట్

తెలంగాణకు కేంద్ర సహకారమేది?

ప్రధాని  నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్​ పర్యటనలో భాగంగా  జాతీయ రహదారులు,  రైల్వే లైన్ల అభివృద్ధి,  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ &n

Read More

పేద బిడ్డల కోసం గంట ఎక్కువ పనిచేయండి.. సర్కారు టీచర్లకు సీఎం రేవంత్‌‌ రెడ్డి పిలుపు

విద్యాశాఖపై పెట్టేది ఖర్చు కాదు.. రేపటి తరాల కోసం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌      స్టూడెంట్లకు ఇచ్చే కిట్లలో నాణ్

Read More

కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు.. ఎందుకు పారదర్శకంగా లేవు?

భారత  ప్రజాస్వామ్యంలో  కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాల  మంత్రివర్గ  సమావేశాలు చాలా  కీలకంగా భావిస్తాం.  ఈ నిర్ణయా

Read More

తాగకున్నా తాగినట్టు!...మంచిర్యాల ఆర్టీసీ డిపోలో బ్రీత్ అన లైజర్ మాయ

     ఓ డ్రైవర్ డ్రింక్ చేయకున్నా 54 పాయింట్లు      మరో డ్రైవర్​కు 73.. రెండోసారి టెస్ట్ చేస్తే జీరో పాయింట్స్ &nb

Read More

పారదర్శకంగా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ..హాస్పిటల్స్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ

డాక్టర్ల సంఘాలకు మంత్రి దామోదర హామీ టిమ్స్ లో ట్రయల్ రన్ సేవలపై ఆరా తీసిన మంత్రి హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన జీఓ 38 ప్రకారం పారదర్శక

Read More

వరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..

మడికొండ డంప్ యార్డులో కంప్రెస్డ్ బయో గ్యాస్ తయారు చేసేందుకు జీడబ్ల్యూఎంసీ అడుగులు     రూ.97.47 కోట్లతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు కస

Read More

రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన

తొగుట (దౌల్తాబాద్), వెలుగు: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లాలో సోమవారం జరిగింది. దౌల్తాబాద్ ఎ

Read More

వైద్యం వికటించి యువకుడు మృతి.. బంధువుల ఆందోళన.. సూర్యాపేట ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన

సూర్యాపేట, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతో యువకుడు చనిపోయాడని ఓ ప్రైవేట్​ ఆసుపత్రి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్

Read More

బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు

గంగాధర/కోరుట్ల/కరీంనగర్ సిటీ, వెలుగు: చట్టం సామాన్యులకు ఒకలా, అధికారంలో రాజకీయ నాయకులకు మరోలా అమలవుతుందా అని బీఆర్‌‌‌‌‌‌

Read More

రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలి..అధికారులకు జీఎం శ్రీవాస్తవ ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. రైల

Read More

గవర్నర్ తో సీఎం భేటీ..జూన్ 12న స్టూడెంట్స్ సభకు రావాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యార్థులను డ్రగ్స్ కు దూరంగా ఉంచి, బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల

Read More

చెరువుల వద్ద సీసీటీవీ కెమెరాలు : హైడ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల వద్ద హైడ్రా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటిని హైడ్రా ఆఫీసులోని స‌‌‌‌‌‌‌&z

Read More

విద్యార్థులు బహిర్భూమి కోసం అడవికి వెళ్లడం ఏంటి?..ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆగ్రహం

ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌సీ ఆగ్రహం.. నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్​కు ఆదేశం న్

Read More