లేటెస్ట్
ఆ అక్కకు చెబుతున్న.. సామాజిక బహిష్కరణ వరకు తెచ్చుకోవద్దు: సీఎం రేవంత్
మూసీ నది ఒడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నుంచి45 ఏళ్లుగా
Read Moreఅమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద
Read Moreవందే భారత్ ట్రైన్ పెరుగులో పురుగులు: 50 లక్షలు జరిమానా.. మా తప్పేం లేదంటూ అముల్ క్లారిటీ..
కొద్దిరోజుల క్రితం పాట్నా-టాటానగర్ వందే భారత్ రైలులో ఇచ్చిన అముల్ పెరుగు కప్పులో పురుగులు ఉన్నాయంటూ ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై
Read Moreఏప్రిల్ 1 నుంచి డిజిటల్ పేమెంట్స్ రూల్స్ చేంజ్: ఇకపై OTP ఒక్కటే ఉంటే సరిపోదు
దేశంలో డిజిటల్ పేమెంట్స్ రూల్స్ విషయంలో ఏప్రిల్ 1, 2026 నుండి ఒక కీలక మార్పు రాబోతోంది. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి మరియు సామాన్యుల సొమ్
Read Moreనిజమే చెప్పండి.. మెప్పు కోసం అబద్దం చెబితే.. నష్టం జరుగుతుంది.. నక్క..కుందేలు.. సింహం కథ
ప్రస్తుత రోజుల్లో ఎవరి పని వారు చేయకుండా పక్కోడు ఏం చేస్తున్నాడా అని గమనిస్తుంటారు. ఉన్నతాధికారి వచ్చి ఈ పని ఎవరు చేశారని గట్టిగా అడిగితే.. ఆయన రియాక్
Read Moreమూసీ ప్రక్షాళన అడ్డుకుంటే.. ఆ ఈశ్వరుడే చూసుకుంటడు: సీఎం రేవంత్
మూసీ ప్రక్షాళను అడ్డుకుంటే ఆ ఈశ్వరుడే చూసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ఓడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాప
Read Moreఆధ్యాత్మికం: రేపు ( మార్చి 29 ఆదివారం) ఏ దేవుడిని పూజించాలి.. ఎందుకు..ఎలా.. పూజించాలి.. ఎలాంటి ఫలితం వస్తుంది...!
హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి నెలకు రెండు సార్లు వస్తుంది. ఏకాదశి ఉపవాసం ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో వస్
Read Moreఅబుదాబిపై క్షిపణి దాడి: ఐదుగురు భారతీయులకు గాయాలు
అబుదాబిపై శనివారం జరిగిన ఒక బాలిస్టిక్ క్షిపణి దాడిని యూఏఈ రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే, ఆ క్షిపణిని గాలిలోనే కూల్చివేసినప్పుడు, దాని శ
Read MoreSaba Azad: హృతిక్ గర్ల్ఫ్రెండ్కు ప్రమాదకర ఇన్ఫెక్షన్.. ఆకుకూరలు అస్సలు అలా తినకండి అంటూ పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్, సింగర్ సబా ఆజాద్ (Saba Azad) ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలైంది. సైక్లోస్పోరా కయెటానెన్సిస్ అనే పరాన్నజీవి సోకినట్లుగా నిర్ధార
Read MoreIPL 2026: చెన్నై అభిమానులకు పిడుగు లాంటి వార్త: ఐపీఎల్కు 2 వారాలు ధోనీ దూరం
చెన్నై: మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక టైటిల్స్ నెగ
Read Moreనువ్వు తండ్రివా.. పశువారా : ఇద్దరు కూతుళ్లను తలకిందులుగా వేలాడదీసి రాత్రంతా చిత్ర హింసలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఈ ఫొటోలో ఉన్న వాడిని చూడండీ.. వీడిని ఓసారి మళ్లీ మళ్లీ జాగ్రత్తగా చూడండీ.. చూశారు కదా.. వీడు చేసిన పని తెలిస్తే.. ఇలాంటి నాన్న ఉంటాడా.. వీడు మనిషేనా అ
Read Moreచెత్తమయంగా కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ ఆఫీస్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చెత్తకుప్పలకు నిలయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99
Read Moreలివ్ఇన్ రిలేషన్ పేరుతో రూ.30 లక్షల మోసం
పంజాగుట్ట, వెలుగు: లివ్ ఇన్ రిలేషన్ పేరుతో ఓ వ్యక్తి తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని హైదరాబాద్మణికొండకు చెందిన స్వాతి ఆరోపించ
Read More












