లేటెస్ట్
పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని, వెలుగు: రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధితోపాటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Read Moreసర్ మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి
Read Moreహోరాహోరీగా కాకా ఫేజ్-2 క్రికెట్ పోటీలు
తిమ్మాపూర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కాకా వెంకటస్వామి మెమోరియల్ ఫేజ్ –2 తెలంగాణ అంతర్ జిల్లా టీ-–20 లీగ్ పోటీలు రెండోరోజు శన
Read Moreఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్న ధూల్మిట్ట గ్రామ సర్పంచ్
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి ఆడపిల్ల పుడితే రూ. 5వేలు అందజేస్తున్నారు. గతంలో కూడా
Read Moreకోల్బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసిన పొగమంచు
గోదావరిఖని, వెలుగు: పొగమంచు కోల్బెల్ట్ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో శనివారం తెల్లవారుజామున రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుం
Read Moreపటాన్చెరులో జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలు
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా ఆదివ
Read Moreగోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్&z
Read Moreన్యాల్కల్ మండలంలో కెమికల్ కంపెనీ వద్దే వద్దు..ప్రజాభిప్రాయసేకరణలో గళం విప్పిన ప్రజానీకం
న్యాల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న శ్రీ ఆశా ఆల్డిహైడ్స్ అండ్ అడ్హెసివ్స్ ప్రైవేట్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు పంపింది.  
Read Moreరాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఎంపీ డీకే అరుణ
వనపర్తి/మదనాపురం, వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధీమ
Read Moreట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి : ఏఎం వీఐ దీప్తి
మద్దూరు, వెలుగు : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని నారాయణ పేట జిల్లా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప
Read Moreసమన్వయంతో పంచాయతీ ఎన్నికలు సక్సెస్ : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అధికారుల సమన్వయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం నాగర్
Read Moreఝరాసంగం మండల పరిధిలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆందోళన
తహసీల్దార్పై అసహనం వ్యక్తం చేసిన జేసీ ఝరాసంగం,వెలుగు: జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్ట్ కోసం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి
Read More












