లేటెస్ట్
'మా టైం వేస్ట్ చేయొద్దు'.. విద్యార్థుల పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
నీట్ పరీక్ష, ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థులపై పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వీడియోలు
Read Moreఅటవీ ప్రాంతంలో మనిషి పుర్రె.. స్వాధీనం చేసుకున్న బోయినపల్లి పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: పద్మారావునగర్ డెయిరీ ఫామ్ రోడ్డులోని అటవీ ప్రాంతంలో మనిషి పుర్రె కలకలం రేపింది. సోమవారం కనాజిగూడకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్
Read Moreకారు పల్టీ.. ముగ్గురు మృతి.. బాధితులంతా ఒకే ఫ్యామిలీ
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బాచేపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ఒకే
Read Moreఅత్తాపూర్లో 8.41 కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు నిందితులు అరెస్ట్
గండిపేట, వెలుగు: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిం
Read MoreMeher Ramesh: మొన్ననే కూతురు పెళ్లి.. ఇంతలోనే అక్క మృతి.. డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీలో విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు
Read Moreకోరుట్లలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిండు ! మద్యం మత్తులో నానా రచ్చ
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురవగా, పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానికు
Read Moreట్రంప్ 200% టారిఫ్స్ ప్లాన్.. భారత ఫార్మా కంపెనీల్లో అల్లకల్లోలం.. ఇన్వెస్టర్స్ అలర్ట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనరిక్ ఔషధాల దిగుమతులపై కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం 2026 ఆగస్టు 1 నుంచి వచ్చే రెండేళ్ల పాటు జనరిక
Read Moreరూ.50 కోట్ల విలువైన బియ్యం మాయం.. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో విజిలెన్స్ దాడులు
సూర్యాపేట వజ్ర మిల్లులో భారీగా మాయమైన సీఎమ్మార్ ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు నల్గొండ జిల్లా డిండి సాయి
Read Moreప్రత్యామ్నాయాలకు సిద్ధం చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
వరంగల్/ హనుమకొండ, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదుకానున్న నేపథ్యంలో రైతులను వరికి ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం చేయాలని రెవెన్యూశాఖ
Read MoreFIH Mens Hockey World Cup: హర్మన్ప్రీత్ సారథ్యంలో 20 మంది ఎంపిక
న్యూఢిల్లీ: ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ వరల్డ్ కప్కు ఇండియా జట్టును మంగళవారం ప్రకటించారు. హ
Read Moreస్టూడెంట్స్ ఆందోళనలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ : లోక్ సభ వాయిదా వేసి వెళ్లిపోయిన స్పీకర్
విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్ సభ దద్ధరిల్లింది. స్టూడెంట్స్ లాఠీఛార్జీ్, ఆందోళనలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చిం
Read Moreశంషాబాద్లో కలకలం .. రోడ్డు పక్కన సంచిలో శిశువు..శిశు విహార్కు తరలించిన పోలీసులు
గండిపేట, వెలుగు: పుట్టిన ఒకట్రెండు రోజులకే ఓ నవజాత ఆడశిశువును ప్లాస్టిక్ సంచిలో పెట్టి రోడ్డు పక్కన వదిలేసిన ఘటన శంషాబాద్లో కలకలం రేపింది.
Read Moreఆదివాసీల కష్టాలు: రోడ్లు లేక ప్రాణాలతో పోరాటం... వాజేడులో వాగుల మీదుగా ట్రాక్టర్ పై ఆస్పత్రికి బాలింత
వానొచ్చినప్పుడల్లా ఆదివాసీ గ్రామాల్లో తప్పని తిప్పలు మంగపేట మండలంలో మంచంలో రోగి.. మంగపేట/వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా ఆదివాసీ గ్రామాల్ల
Read More












