లేటెస్ట్

మెదక్ ఖిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలి :   కలెక్టర్ ప్రతిమాసింగ్

    కలెక్టర్​ ప్రతిమాసింగ్ మెదక్​టౌన్/శివ్వంపేట, వెలుగు: మెదక్​ఖిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకు రావాలని కలెక్టర్ ప్రతిమా

Read More

హర్యానాలో జిమ్ ఓనర్ దారుణ హత్య..10 రౌండ్ల కాల్పులు జరిపి మట్టుబెట్టిన దుండగులు

తామే కాల్చి చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన   చండీగఢ్: హర్యానాలోని హన్సి సిటీలో ఘోరం జరిగింది. ఒక జిమ్ యజమానిని బైక్‌‌&zwn

Read More

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 క్వార్టర్స్‌ లోకి సింధు

సిడ్నీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్

Read More

భారత్ సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ పార్టీల నిరసనలు..జమాతే-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి ప్రకటన

    మైగ్రెంట్లను భారత్ బలవంతంగా తోసేస్తోందంటూ ఆరోపణలు  ఢాకా: భారతదేశం నుంచి బంగ్లాదేశీయుల ‘పుష్- ఇన్లు’(బలవంతపు తోస

Read More

అమెరికాతో డీల్ కుదరలేదు: ట్రంప్ వాదనను కొట్టి పారేసిన ఇరాన్

ఇరాన్ తో డీల్ కుదిరింది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ కొట్టి పారేసింది. అమెరికాతో ఎలాంటి డీల్ కుదరలేదని స్పష్టం చేసింది. డీల్ కుద

Read More

పీవోకేలో మళ్లీ కాల్పులు 16 మంది మృతి

రావలకోట్‌‌‌‌:  పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా, 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్

Read More

నౌకలపై దాడులు వెంటనే ఆపాలి..ఒమన్ తీరంలో అమెరికా అటాక్‌‌‌‌లను ఖండించిన భారత్

న్యూఢిల్లీ: ఒమన్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఒక నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌర

Read More

మధ్యప్రదేశ్‌‌‌‌లో 3 రాజ్యసభ సీట్లు బీజేపీకే..ఏకగ్రీవంగా ఎన్నికైన అగర్వాల్‌‌‌‌, తరుణ్‌‌‌‌ చుగ్, మహేశ్‌‌‌‌ కేవత్‌

భోపాల్‌‌‌‌: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌‌‌‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్న

Read More

హుస్నాబాద్: ఆధునిక హంగులతో హుస్నాబాద్ బస్టాండ్‌‌

మంత్రి పొన్నం , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్‌‌ బస్‌‌స్టేషన్‌‌ను ఆధునిక హంగులతో అభివృద్

Read More

ఖమ్మం: ఆపరేషన్ ఫెయిలై ఆరేళ్ళ బాలుడు మృతి

    హాస్పిటల్ ఎదుట కుటుంబీకుల ఆందోళన ఖమ్మం టౌన్‌‌‌‌, వెలుగు: ఖమ్మం నగరంలోని గీతికా చిల్డ్రన్స్‌‌‌

Read More

ఎగ్జామ్ పేపర్లు లీకైతే రూ.10 వేల పరిహారమివ్వాలి..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్

మహారాష్ట్రలోని పుణెలో స్టూడెంట్లతో కలిసి భారీ నిరసన  పుణె: ఎగ్జామ్ పేపర్లు లీకైనా, ఫలితాలు ఆలస్యమైనా ఒక్కో విద్యార్థికి రూ. 10,000 చొప్పు

Read More

‘వరంగల్ వారియర్స్’ రోడ్‌‌‌‌మ్యాప్ ఆవిష్కరణ

గ్రేటర్ వరంగల్, వెలుగు: కాకతీయుల వైభవానికి ప్రతీకైన ఓరుగల్లు గడ్డపై క్రీడా రంగంలో కొత్త చరిత్రకు గురువారం శ్రీకారం చుట్టారు. హన్మకొండలోని కాళోజీ కళాక్

Read More