లేటెస్ట్
రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఎడపల్లి, వెలుగు: రైతుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని బోధన్ఎమ్మె
Read Moreటాప్ 4 టీమ్స్ నాకౌట్ అవకాశాలను గండికొడుతున్న ముంబై, లక్నో, కోల్కతా.. GTపై గెలుపుతో ఇప్పటికీ ప్లే ఆఫ్ రేసులోనే KKR
29 రన్స్ తేడాతో గుజరాత్పై కోల్కతా విజయం చెలరేగిన రఘువంశీ, గ్రీన్ గిల్, బట్లర్
Read Moreఅంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా : సీపీ గౌష్ ఆలం
బ్యాంకులు, జ్యువెలరీ షాపుల యాజమాన్యాలకు కీలక సూచనలు సీపీ గౌష్ ఆలం కరీంనగర్ క్రైం, వెలుగు: అంతర్రాష్ట్ర ముఠాల కదలికలపై కట్టుదిట్ట
Read Moreఎడపల్లి మండలంలోని అష్టముఖి కోనేటి స్నానానికి పోటెత్తిన భక్తులు
ఎడపల్లి, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గల అష్టముఖీ కో
Read Moreటాటా ఎలక్ట్రానిక్స్ తో ఏఎస్ఎమ్ఎల్ జోడీ.. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ
న్యూఢిల్లీ: భారతదేశంలో చిప్ తయారీని ప్రారంభించడానికి టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ సెమీకండక్టర్ పరికరాల దిగ్గజం ఏఎస్ఎమ్ఎల్ చేతులు కలిపాయి. ప్రధానమంత్రి నర
Read Moreకామారెడ్డి జిల్లాలో ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో
లింగంపేట, వెలుగు: రైస్మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దింపుకోవాలని డిమాండ్చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేటతో రైతులు రాస్తారోకో చేశారు. కొన
Read Moreమ్యాపింగ్ ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా
కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎస్&zwn
Read Moreమంచిర్యాల జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్ట్
చెన్నూరు, వెలుగు: గుప్త నిధుల కోసం తవ్వకాలకు సిద్ధమై, పోలీసులను చూసి పారిపోయిన ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రచ్చపల
Read Moreరైతులు అధైర్య పడొద్దు..ప్రతి గింజ కొనుగోలు చేస్తాం : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు
విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి, వెలుగు: రైతులు అధైర్యపడవద్దని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప
Read Moreకెనడాలో డాక్టర్ రెడ్డీస్ సెమాగ్లుటైడ్ మందు
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ టైప్-2 డయాబెటిస్ చికిత్సలో ఉపయోగించే సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
Read Moreదేవాదాయ శాఖలో చాంబర్ లొల్లి..బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ సీటులో ధార్మిక సలహాదారు
ఖాళీ చేసేందుకు విముఖత! చైర్మన్గా బాధ్యతలు చేపట్టని బస్వరాజు శ్రీనివాస్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర దేవాదాయ శాఖలో చాంబర్ లొల్లి మొదలైంది. హై
Read Moreరూ.182 కోట్ల ‘జిహాదీ డ్రగ్’ సీజ్.. దేశంలో క్యాప్టాగన్ ముఠా గుట్టురట్టు
ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) 227 కిలోల ‘క్యాప్టాగన్’ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో దీన్ని ఎక్కువ
Read Moreసోలార్ ప్లాంట్ల కోసం రూ.66.50 కోట్లు
ఆదిలాబాద్ జిల్లా కజ్జర్ల వద్ద 4 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రవ్యాప్తంగా 73.25 ఎకరాలు గుర్తింపు హైదరాబాద్
Read More











