లేటెస్ట్
మొహ మాటంతో కోర్సుల్లో చేరొద్దు : నిజామా బాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: టెన్త్ తర్వాత ఎంచుకునే మార్గం జీవితాన్ని స్థిరపరుస్తుందని, ఇందుకోసం క్లారిటీతో ఇష్టమైన కోర్సుల్లోనే చేరాలని నిజామాబాద్ కలెక్టర్ఇ
Read Moreకామీ రీటా షెర్పా సరికొత్త రికార్డు..32వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నేపాల్ పర్వతారోహకుడు
ఖాట్మండు: నేపాల్కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కామీ రీటా షెర్పా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని 32వ సారి అధిరోహిం
Read Moreభోలక్ పూర్ లో పటాకుల నిప్పురవ్వలు పడి కట్టెల మండిలో భారీ అగ్ని ప్రమాదం
రూ.20 లక్షల ఆస్తి నష్టం ముషీరాబాద్లో భోలక్పూర్లో ఘటన ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి
Read Moreఏపీ నంబర్ వాహనాలతోనే అపోహలు.. ఏపీ మక్కలు కొనలేదని కలెక్టర్ వివరణ.. వెలుగు దినపత్రిక కథనానికి స్పందన..
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఏపీ మక్కజొన్న అమ్ముతున్నారనే వార్తపై కలెక్టర్ దివాకర స్పందించారు. వేంసూరు మండలంలో కొనుగోలు
Read Moreఖమ్మం జిల్లాలో క్రికెట్ క్రేజ్..
ఎండాకాలం సెలవులు అంటేనే పిల్లలు ఎగిరి గంతేస్తారు. టూర్స్, బంధువుల ఇండ్లకు వెళ్లి గడిపేస్తుంటారు. పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసే సమ్మర్ క్యాంపులను
Read Moreసిర్పూర్(టి) ఫారెస్ట్లో ‘బైసన్’లు.. కెమెరాలో బంధించిన అధికారులు
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ సిర్పూర్ (టి) రేంజ్ అడవీ ప్రాంతంలో బైసన్ లు తిరగడం అటవీ శాఖ అధికారుల కెమెరాకు చిక్కాయ
Read Moreరోడ్డు ప్రమాదంలో మెడికో మృతి..మరో ఇద్దరికి తీవ్రగాయాలు..సిద్దిపేట జిల్లాలో ఘటన
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల శివారులో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెడికో చనిపోగా, ఇద్దరు యువకులకు త
Read Moreవిద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి.. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ లో ఘటన
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ
Read Moreప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలి : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్జిల్ల
Read Moreడీఎన్ఏ టెస్ట్ చేసి ఉద్యోగంలోకి తీసుకోండి..సింగరేణి మారుపేరు కార్మికుల వారసుల విజ్ఞప్తి
గోదావరిఖని, వెలుగు: డీఎన్ఏ టెస్ట్లు చేసి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సింగరేణి మారుపేరు కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదా
Read Moreఅయ్యోపాపం : రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్..రామన్కాలనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఘటన
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రేండ్ల అరవింద్యాదవ్(31) ఆదివారం వేకువజామున రై
Read Moreపోలీస్ స్టేషన్ లో నే నిందితురాలి ఆత్మహత్యాయత్నం..కరన్ కోట్ (తాండూరు రూరల్) లో ఘటన
పరిస్థితి విషమం.. రహస్యంగా హైదరాబాద్కు తరలింపు మొన్నటికి మొన్న సంకెళ్లతో పీఎస్ నుంచి ఓ కిడ్నాపర్ పరార్ తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లాల
Read Moreహనుమకొండ టీయూడబ్ల్యూజే నూతన కమిటీ ఎన్నిక
వరంగల్, వెలుగు: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా గడ్డం కేశవమూర్తి, ఊటుకూరి సీతారామారావు ఎన్నికయ్యారు. యూనియన్ నేతలు
Read More












