లేటెస్ట్
రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలి : ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్
వెంకటాపురం, వెలుగు: తెలంగాణ – ఛత్తీస్ఘడ్ సరిహద్దులు కర్రెగుటల్లో నిర్మిస్తున్న రహదారి పనులను నాణ్యతగా చేపట్టాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్
Read Moreనరసరావుపేట నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా విషాదం
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం ఉదయం వరుస రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. నల్గొండ జిల్లా అద్దంకి బైపాస్ పానగల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పంచర్ అయి
Read Moreమామిళ్ల గూడెంలో తండ్రీకూతురు అనుమానాస్పద మృతి
భార్య, మరో కూతురి పరిస్థితి విషమం ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఘటన ఖమ్మం టౌన్, వెలుగు: తండ్రి, ఐదేండ్ల కూ
Read Moreకాలుష్య కోరల్లో గుండ్ల నీళ్ల చెరువు.. మురుగు నీరు చేరి చేపలు మృతి
మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని ‘గుండ్ల నీళ్ల చెరువు’ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిసర ప్రాంతాల్లోని విల్లాస్ నుంచి
Read Moreధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు.. తాలు, తరుగు లేకుండా తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేయండి
నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ నల్గొండ, వెలుగు: నిర్ణీత నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించి,
Read Moreటేకాఫ్ అవుతున్న విమానంలో మంటలు..ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు వెళ్లాల్సిన స్విస్ విమా
Read Moreకొనుగోలు సెంటర్లలోనే వడ్లు అమ్మాలి .. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
తొగుట(మిరుదొడ్డి), వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రాష్ట్ర
Read Moreఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
నల్గొండ, వెలుగు : వాసవి మాత జయంతి ఉత్సవాలను పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని రామకోటి స్థూప దేవాలయం, గాంధీ పార్క్&zw
Read Moreభద్రకాళి బ్రహ్మోత్సవాలు..
కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Read Moreఆర్టీసీ బస్సును ..ఢీకొట్టిన బోరు బండి..16 మందికి గాయాలు.. సిద్దిపేట జిల్లాలో ఘటన
నర్సాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సును బోరు బండి ఢీకొట్టిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ వద్ద జరిగింది. సిద్
Read Moreమహిళా బిల్లు పేరుతో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర: జస్టిస్ చంద్రకుమార్
ముషీరాబాద్, వెలుగు: మహిళా బిల్లు ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరిగిందని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ప్రతిపక్షాల తిరుగుబాట
Read Moreమెదక్ జిల్లా మాసాయిపేట నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీస
Read Moreమత్తు కోరల్లో యాదాద్రి.. యువతే లక్ష్యంగా యథేచ్ఛగా గంజాయి దందా
హైదరాబాద్కు దగ్గరలో ఉండడం సులువుగా విక్రయాలు.. 
Read More













