లేటెస్ట్
యాదగిరిగుట్టకు ఒక్కరోజే రూ. 53 లక్షల ఆదాయం
భక్తులతో కిటకిటలాడినఆలయ పరిసరాలు ఉచిత దర్శనానికి మూడు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం యాదగిరిగుట్ట, వెలు
Read Moreవరంగల్లో శిల్పకలావేదిక18 ఏండ్ల తర్వాత ప్రాజెక్టు ముందడుగు..రూ.20 కోట్లు కేటాయించిన 'కుడా'
పూర్తిస్థాయిలో ఏసీ శిల్పకళా వేదిక ఏర్పాటుకు ప్రతిపాదనలు హనుమకొండ న్యూ శాయంపేట వద్ద నిర్మాణానికి అడుగులు పదేండ్లు మాటలతో సరిపుచ్చిన బీఆర్ఎ
Read Moreముగ్గురు సీఎంల భేటీపై రేవంత్ నోరు విప్పాలి : హరీశ్ రావు
కృష్ణా, గోదావరి జలాల్లో హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే నన్ను తిడుతున్నరు: హరీశ్ రావు సిద్ద
Read Moreబలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలి..అప్పటిదాకా మడమతిప్పని పోరాటం చేస్తాం: విశారదన్ మహరాజ్
ఎవరి కులం ఎంతో వారికంత చట్టసభల్లో వాటా దక్కాలని డిమాండ్ హైదరాబాద్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తొలి వార్షికోత్సవ సభ హ
Read Moreచివరి ఉద్యమకారుడికీ న్యాయం చేస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ ఉద్యమకారుల -ఆత్మగౌరవ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు కేసీఆర్ పాలనలో అవినీతి ఆకాశాన్ని తాకిందని మంత్రి కామెంట్ ముషీరాబ
Read Moreరూ.13వేల కోట్లతో హ్యామ్ రోడ్లు.. తెలంగాణ అభివృద్ధికి మరో మైలురాయి
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రోడ్లను పట్టించుకోలే: మంత్రి కోమటిరెడ్డి హ్యామ్రోడ్ల టెండర్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరి
Read Moreఎలాన్ మస్క్ తర్వాత అతడేనా..? రెండో ట్రిలియనీర్పై జోరుగా బెట్టింగులు..!
న్యూఢిల్లీ: ప్రపంచపు రెండో ట్రిలియనీర్ అయ్యే అత్యధిక అవకాశం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్కే ఉందని ప్రిడిక్షన్ మార్కెట్ ట్ర
Read Moreఈ వారం రెండు ఐపీఓలు.. రూ.600 కోట్లు సేకరించనున్న కంపెనీలు
న్యూఢిల్లీ: ఈ వారం రెండు మెయిన్బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. టెక్స్టైల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన ఆస్త
Read Moreజూన్ 30 నుంచి హైదరాబాద్లో ఏరోమార్ట్ సదస్సు
హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో అంతర్జాతీయ దిగ్గజాలను ఒకే వేదికపైకి చేరుస్తూ హైదరాబాద్లో ఏరోమార్ట్
Read Moreమేడ్ ఇన్ ఇండియా చిప్స్ వస్తున్నాయి.. 2026లో వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన 4 మెగా ప్లాంట్లు
చిప్ తయారీలో భారత్ ముందుకు సెమీకండక్టర్ మిషన్తో రూ.1.64 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు చిప్, ఏఐ రంగాలపై ప్రభుత్వం ఫోకస్&zw
Read Moreటాటా నుంచి 4 కొత్త ఈవీ మోడల్స్.. 2030-31 నాటికి తెచ్చే ప్లాన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ 2030–-31 ఆర్థిక సంవత్సరం నాటికి 4 కొత్త ఈవీ మోడల్స్ను, ప్రస్తుతం ఉన్న మోడల్స్లో 10కి పైగా అప్&
Read Moreప్రపంచ రోయింగ్ కప్లో భారత్కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన లక్షయ్, ఉజ్వల్
లుసర్నే: వరల్డ్ రోయింగ్ కప్–-3లో భారత రోయర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా గోల్డ్ మెడల్ను కైవస
Read Moreనేడు (జూన్ 29) ఢిల్లీలో సీసీహెచ్ఎఫ్డబ్ల్యూ సదస్సు..హాజరుకానున్న మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం నిర్వహించనున్న16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (సీసీహెచ్ఎఫ్ డబ్ల్యూ
Read More











