లేటెస్ట్

పీయూలోనే జాతీయ సదస్సు నిర్వహించాలి.. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సదస్సు నిర్వహించాలని లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పీయూ విద్యార్థులు అధికారులను హెచ్చర

Read More

జనగణనలో ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడుతామని కామెంట్  హైదరాబాద్, వెలుగు: దేశంలో త్వరలో జరగబోయే జనగణనలో ఓబీసీ కుటుంబాలను కచ్చితంగా

Read More

జమ్మూకాశ్మీర్‌‌‌‌ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. 11 మంది మృతి.. ఏడుగురు గల్లంతు..!

పూంచ్, రాజౌరి జంట జిల్లాలను ముంచెత్తిన వరద వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు.. భారీగా ఆస్తి నష్టం నాగాలాండ్‌‌లో 8 మంది దుర్మరణం సీఎం నె

Read More

ప్రతి ఓటర్‌‌‌‌ను మ్యాపింగ్ చేయించాలి..సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే సహించం

  అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ   అచ్చంపేట, వెలుగు:  సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు,

Read More

వానల కోసం బొడ్రాయికి జలాభిషేకం.. యాదాద్రి జిల్లా మాసాయిపేటలో మహిళలు ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట, వెలుగు: సమృద్ధిగా వర్షాలు కురవాలని యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానల కోసం బొడ్రాయిక

Read More

బీజేపీలో గ్రూపు రాజకీయాలకు  చెక్ పడేనా..? కమలంలో వర్గపోరుపై ఢిల్లీ పెద్దల నజర్

నేతలు మారకపోతే ప్రత్యామ్నాయం తప్పదని వార్నింగ్ తాజాగా బండి, ఈటల, అరవింద్‌‌‌‌తో అభయ్ పాటిల్ భేటీ రంగంలోకి ఆర్ఎస్ఎస్.. క్రమశి

Read More

టీచర్ల బదిలీలకు ఏపీ తరహా చట్టం తేవాలి : ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ 

హైదరాబాద్, వెలుగు: ఏపీ తరహాలో తెలంగాణలో టీచర్లకు శాశ్వత ప్రాతిపదికన బదిలీల చట్టాన్ని తీసుకురావాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాం

Read More

ఆగస్ట్‌ 1న మహాధర్నా ..పోస్టర్‌‌ ఆవిష్కరించిన తపస్‌ నేతలు

హైదరాబాద్, వెలుగు: ఆగస్టు1న తపస్​ ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నా పోస్టర్​ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్​ రెడ్డి, మల్క కొమురయ్య, ఆ సంఘం నేతలు ఆదివారం

Read More

సింధు.. గెలిచెన్‌‌‌‌.. జపాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ కైవసం...

టోక్యో: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ పీవీ సింధు.. రెండేళ్ల టైటిల్‌‌‌‌ నిరీక్షణకు ఎట్టకేలకు

Read More

అయోధ్య విరాళాల చోరీపై మీ మౌనం సరికాదు.. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ

చోరీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్ నేతలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కామెంట్ భక్తుల నమ్మకానికి ద్రోహం జరిగిందని ఆవేదన  ట్రస్ట

Read More

ఎఫ్ఆర్ఎస్ ఉంటేనే ఎగ్జామ్‌‌‌‌కు పర్మిషన్..డీఈడీ విద్యార్థులకు విద్యాశాఖ కొత్త రూల్ 

ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి.. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డీఈడీ, డీపీఎస్‌‌‌‌ఈ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వ

Read More

పాలమూరు ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం.. మహబూబ్ నగర్ జిల్లాలో బీడు భూములు, నీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం

    ఎంపీ మల్లు రవి, విప్ యెన్నం  మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్‌‌నగర్ ప్రాజెక్టుల సాధనకు తన వంతు కృషి చేస్త

Read More

బీసీ చేతివృత్తుల మేళాకు ఫుల్ రెస్సాన్స్ :ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్

సెలవురోజు భారీగా వచ్చిన విజిటర్స్ ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్ హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ గ్రౌండ్ లో కొనసాగుతున్న బీసీ చేతివృత్తుల మేళాకు ఫుల

Read More