లేటెస్ట్

పెండ్లిళ్లలో కట్నాలు బంద్... 20కి పైగా ఆదివాసీ గ్రామాల్లో తీర్మానాలు.. పెండ్లిళ్ల కోసం అప్పులు చేయాల్సిన పని లేదని ధీమా

పాత ఆచారాల వైపే మొగ్గు..  ఆసిఫాబాద్, వెలుగు: పెండ్లిళ్లకు కట్నకానులను బంద్​చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ (యు), లింగ

Read More

కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో   బేస్ క్యాంపుల పనితీరు భేష్

అటవీ రక్షణలో వీరిది కీలక పాత్ర జన్నారం డివిజన్ లో 12 క్యాంపుల్లో 60 మంది  గ్రామీణ యువతకు ఉపాధి  24 గంటలు అడవికి కాపలా కాస్తున్న సిబ

Read More

పన్నెండేండ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఇచ్చాం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

    బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్     రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు విసిగి ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని వెల్లడి న

Read More

తెలంగాణ పంచాయతీలకు రూ.619 కోట్లు...పది రోజుల్లోనే ఇవ్వాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం రూ.619.85 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడ

Read More

చేనేత కార్మికుల పొట్టకొట్టేందుకు ప్రయత్నం! : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,

Read More

ప్రధానితో బండి సంజయ్ భేటీ

    కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ విజయంపై మోదీ సంతోషం     పేదలకు కేంద్ర సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని సూచన న్య

Read More

భూభారతిలో  గిఫ్ట్‌‌ రిజిస్ట్రేషన్లు కావట్లే... రెండు నెలలుగా ఆగిపోయిన పేమెంట్‌‌, స్లాట్‌‌ బుకింగ్‌‌

అత్యవసరమైతే సేల్‌‌ డీడ్‌‌ చేసుకోవాలని సూచన అదనపు భారం పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు జమ్మికుంటకు చెందిన రాజేందర్&

Read More

పీఆర్‌‌‌‌సీ నివేదికను విడుదల చేయండి : టీజీఈజేఏసీ

ప్రభుత్వానికి టీజీఈజేఏసీ లెటర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి పీఆర్‌‌‌‌ సీ నివేదికను

Read More

ఏప్రిల్ 03, 04న ఉమ్మడి ఆదిలాబాద్ లో పీసీసీ చీఫ్ పర్యటన

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ ​గౌడ్ రెండు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్ల

Read More

మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. బీఆర్ఎస్ నేత కార్తీక్రెడ్డి పిటిషన్ను కొట్టివేసిన ఎన్జీటీ

డీపీఆర్  సిద్ధమయ్యాక అన్ని పర్మిషన్లు తీసుకుంటామన్న ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే ముందుకెళ్తున్నారన్న పిటిషనర్ కాలుష్య కోరల్లో ఉన్

Read More

రాజా రవి వర్మ గీసిన చిత్రానికి రూ.167 కోట్లు

ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన చిత్రం రికార్డు ధరకు అమ్ముడుపోయింది.  ‘యశోద-కృష్ణ’ తైలవర్ణ చిత్రానికి ముంబైలో గురువారం వేలం పా

Read More

విజయన్, కేసీఆర్ ఒక్కటే...వారిది అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన: సీఎం రేవంత్

    కేరళ ఎన్నికల ప్రచారంలో యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల      మేనిఫెస్టోలో ఇందిర ఐదు గ్యారంటీలు     &n

Read More