లేటెస్ట్

అవాంటెల్‌‌‌‌ కు రూ.137 కోట్ల కాంట్రాక్ట్

హైదరాబాద్​, వెలుగు: రక్షణ, కమ్యూనికేషన్ రంగాల టెక్నాలజీ సంస్థ అవాంటెల్ లిమిటెడ్ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి రూ.137.12 కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్

Read More

ప్రతి ఫ్యామిలీకి 25 లక్షల ఆరోగ్య బీమా.. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌‌ మేనిఫెస్టో

మహిళల ఖాతాల్లో నెలనెలా నగదు, స్వయం ఉపాధికి 50 వేల ఆర్థిక సాయం అస్సాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌ మేనిఫెస్టో విడు

Read More

గొర్లను కడిగేందుకు వెళ్లి చెరువులోకి వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

చెరువులోకి వెళ్లి మునిగి ఇద్దరు మృతి సిరిసిల్ల జిల్లా ధర్మారంలో విషాదం కోనరావుపేట, వెలుగు : గొర్రెలను కడిగేందుకు చెరువుకు వెళ్లిన ఇద్దరు వ్య

Read More

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు నీటిలో మునిగారు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘటన

సత్తుపల్లి, వెలుగు : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసు

Read More

కొత్త ఐటీ చట్టంపై సదస్సు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పన్ను సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు  ఐసీఎంఏఐ  ఆదాయపు పన్ను శాఖ సహకారంతో 'ఆదాయపు పన్ను చట్టం

Read More

జంతు సంరక్షణలో తెలంగాణ భేష్‌‌‌‌ : మేనకా గాంధీ

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నియంత్రణ,

Read More

అసెంబ్లీలో కౌశిక్‌‌‌‌ దుమారం.. కడియంను తుపాకీతో కాల్చేస్తానంటూ బెదిరింపు సైగలు

తీవ్రంగా మండిపడ్డ మంత్రులు, కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు పాడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని మూకుమ్మడి డిమాండ్​ ఎథిక్స్​ కమిటీలో వ

Read More

నాడు వెంకట్‌రెడ్డి, సంపత్కుమార్.. నేడు పాడి కౌశిక్?

ఎనిమిదేండ్ల తర్వాత ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అంశం తెరపైకి హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అంశం ఎనిమిదేండ్

Read More

ప్రతి కార్మికుడికి యూనిక్ ఐడీ: అసెంబ్లీలో తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

యాప్ కంపెనీల ఆర్డర్లపై 1 శాతం నుంచి 2 వరకు సెస్ కార్మికుల సంక్షేమానికే వినియోగం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ కార్మికుల

Read More

సింగరేణి ఓసీ వద్ద ప్రమాదం..డంపర్‌‌‌‌కు రిపేర్లు  చేస్తుండగా పేలిన టైర్‌‌‌‌

ఒకరు మృతి, నలుగురికి గాయాలు     మణుగూరు ఏరియా సింగరేణి ఓసీ-2 వద్ద ఘటన మణుగూరు/పినపాక, వెలుగు : డంపర్‌‌‌‌

Read More

తల్లిదండ్రులను పట్టించుకోనోళ్లను సమాజం బహిష్కరించాలి: సీఎం రేవంత్

కన్నవారిని నిర్లక్ష్యం చేసే పిల్లలకు.. కొత్త చట్టం ఒక గుణపాఠం  ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులకూ వర్తింపు ‘తల్లి

Read More

అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు

హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఉపాధి రక్షణ కోసం ఆదివారం అసెంబ్లీలో  కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బిల్లును ప్రవేశపెట్టా

Read More