లేటెస్ట్
పల్లె జనం మాకు జై కొట్టారు కాంగ్రెస్ పనైపోయింది : కేటీఆర్
మేమే ప్రత్యామ్నాయం: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనమంతా గులాబీ పార్టీకే జై కొట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం
Read Moreసూర్యాపేటను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
జిల్లా న్యాయమూర్తి ఫర్హీన్ కౌసర్ సూర్యాపేట, వెలుగు : మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపి సూర్యాపేటను డ్రగ్ రహిత జిల్లాగా తీర్చిద
Read Moreమాతా శిశు మరణాలు తగ్గించాలి : డీఎంహెచ్వో మనోహర్
డీఎంహెచ్వో మనోహర్ యాదాద్రి, వెలుగు : అందుబాటులో ఉన్న వైద్య సేవలను ఉపయోగించి మాతా శిశు మరణాలను తగ్గించాలని డీఎంహెచ్వో డాక్టర్ మనోహర్ వైద్య సి
Read Moreస్కాలర్షిప్ పేద విద్యార్థులకు భరోసా : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి చిట్యాల, వెలుగు : ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ పేద విద్యార్థుల భవిష్యత్ కు భరోసా లాంటిదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నార
Read Moreపార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించండి : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఓటర్లను కోరారు. శుక్రవారం ములుగు జిల్లాలోని వెం
Read Moreమనందర్నీ చంద్రుని మీదికి తరలించాలా?..పిటిషనర్ను సరదాగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు బెంచ్
న్యూఢిల్లీ: దేశంలో 75% జనాభా అధిక భూకంప ప్రమాద జోన్లో ఉందని, భూకంపాల నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన
Read Moreయుద్ధ ప్రతిపాదికన విద్యుత్ ఏర్పాట్లు : డైరెక్టర్ మధుసూదన్
తాడ్వాయి, వెలుగు : లక్షలాది భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు యుద్ధ ప్రతిపాదికన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ &n
Read Moreఫెసిలిటేషన్ సెంటర్ పరిశీలన
జనగామ అర్బన్, వెలుగు: జనగామ ఎంపీడీవో ఆఫీస్లో ఏర్పాటు చేసిన పోస్టల్బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ శుక్రవారం పరిశీలి
Read Moreడ్రగ్స్ కాదు డ్రీమ్స్ సాధించు ! డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరం ?
విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వాడకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇది ఒక ఆందోళనకరమైన విషయం. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తున
Read Moreబీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తా : ఈరవత్రి రాజశేఖర్
ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆర్మూర్, వెలుగు : ప్రజాసేవ చేసేందుకు తాను బీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వస్తానని ఆర్మూర్కు
Read Moreకాల భైరవ స్వామికి మంత్రి దామోదర పూజలు
సదాశివనగర్, వెలుగు : రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని కాల భైరవ స్వామికి శుక్రవారం కుటుంబీకులతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ
Read More2026 జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేస్త.. అన్నా హజారే..లోకాయుక్త చట్టం అమలులో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలం
ముంబై: లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర సర్కార్ విఫలమైందని సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డా రు. ఈ చట్టం అమలుకోసం ఆమరణ నిరాహార దీక్ష
Read Moreభారత్పై 50% టారిఫ్స్ రద్దు చేయాలని అమెరికా చట్టసభలో తీర్మానం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం వరకు సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు
Read More













