లేటెస్ట్
78 మంది ఖైదీలు టెన్త్ పాస్..ఓపెన్ స్కూల్ ద్వారా ఖైదీలకు విద్యాభ్యాసం
పాసైన వారికి సర్టిఫికెట్లు అందించిన జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర జైళ్లలో శిక్ష
Read Moreత్వరలో మోడల్ హౌసింగ్ కాలనీ నిర్మాణాలు పూర్తి: సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
హుజూర్ నగర్, వెలుగు: త్వరలో మోడల్ కాలనీలో చేపట్టిన నిర్మాణాలు పూర్తి అవుతాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం హుజూర్
Read Moreమెడికల్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేటి నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ నీట్ స్కోరుతోనే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు హైదరాబాద్, వ
Read Moreపురుగుమందు స్ప్రేతో 14 మంది కూలీలకు అస్వస్థత
సుజాతనగర్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కొత్త అంజనాపురంలో పురుగుమందు స్ప్రే కారణంగా 14 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు
Read Moreమంజీరా బ్యారేజీ రిపేర్ కు రూ.14.20 కోట్లు... పరిపాలనా అనుమతులిచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మంజీరా బ్యారేజీ దిగువ భాగంలో
Read Moreఎస్టీల భూములు లాక్కుంటున్నారు.. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు : హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు : 'మా ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మారిస్తే... సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గిరిజనుల భూములు లాక్కుంటూ ఆయన అన్నదమ్ములకు కట్టబెడుతున
Read Moreకృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్ వాయిదా
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రీమెంబర్ కమిటీ మీటింగ్ వాయిదా పడింది. గురువారం జలసౌధలో నిర్వహించాల్సిన సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసిం
Read Moreటేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వేటు
న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)పై వేటు పడింది. పనితీరు లోపాలు,
Read Moreసీఎం ములుగు జిల్లా పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
ములుగు/ తాడ్వాయి, వెలుగు: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత
Read Moreవిద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయండి
జెన్కోతో పాటు సంబంధిత విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ట్రాన్స్&z
Read Moreసెప్టెంబర్లో అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సె
Read Moreకామెంటేటర్గా రహానె
ముంబై: టీమిండియా మాజీ బ్యాటర్ అజింక్య రహానె.. కామెంట్రీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఇండియా, శ్రీలంక మధ్య జరగనున్న రెండు మ్యాచ్
Read Moreకార్ఖానా బాధితులకు ‘తూంకుంట’ తరహా పరిహారం ఇవ్వాలి : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
సీఎంకు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు లేఖ హైదరాబాద్, వెలుగు: రాజీవ్ రహదారిపై ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సర్వం
Read More












