V6 News

లేటెస్ట్

భూ వివాదాలు.. హైదరాబాద్ కుల్సుంపుర ACP పై వేటు..

హైదరాబాద్ కుల్సుంపుర స్టేషన్ కు చెందిన మరో పోలీసు అధికారిపై వేటు పడింది. భూ వివాదాలు, అవినీతి, ఆరోపణలు, కేసుల తారుమారుపై  కుల్సుంపుర ACP మునావర్

Read More

400 మంది సాధువుల గోదావరి ప్రదక్షిణ యాత్ర..భైంసా, నిర్మల్ లో భక్తుల ఘనస్వాగతం

నిర్మల్/భైంసా, వెలుగు: మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నది జన్మస్థానం నుంచి 400 మంది సాధువులు, మహాపురుషులతో  ప్రారంభమైన పరిక్రమ (ప్రదక్షిణ)యాత్ర &n

Read More

మంచిర్యాల మెడికల్ కాలేజీకి రెండు బస్సులు ..పెద్దపల్లి ఎంపీ ఫండ్స్ నుంచి రూ.80 లక్షలు కేటాయింపు

   కొనుగోలు కోసం కలెక్టర్​కు లేఖ ఇచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ     వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి సౌకర్యం

Read More

ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే యమలోకానికే..

యమధర్మరాజు వేషధారణలో  వినూత్న అవగాహన పద్మారావునగర్, వెలుగు: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించేందుకు నార్త్​ జోన్​ ట్రాఫిక్ పోలీసులు వినూత్

Read More

తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్​జిల్లాల్లోని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణల కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. &n

Read More

పద్మారావునగర్ లో గొడవ పడి.. స్నేహితుడిపై బండరాయితో దాడి..బాధితుడి తలకు తీవ్ర గాయాలు

పద్మారావునగర్, వెలుగు: గొడవను మనసులో పెట్టుకున్న ఓ వ్యక్తి తన స్నేహితుడిపై బండరాయితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన

Read More

రోడ్డు వేస్తేనే ఓటేస్తాం.. రోడ్డు, తాగునీటి కోసం తండా వాసుల ఆందోళన

గుబ్బేటి తండావాసుల ఆందోళన రాయపర్తి, వెలుగు: తమ తండాకు రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పిస్తేనే ఓటేస్తామని వరంగల్​ జిల్లా రాయపర్తి శివారులోని గుబ్బేటి

Read More

గంబుసియా చేపలతో దోమల బెడద పోతుందా.?

గ్రేటర్​లో దోమల నివారణ కోసం ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.  2020–-21 సంవత్సరంలో రూ. 25 కోట్లు,  2021&ndash

Read More

జోగులాంబ గద్వాల జిల్లాలో మర్డర్ కేసులో భార్యతో సహా ఐదుగురికి జీవితఖైదు

    జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు తీర్పు అలంపూర్, వెలుగు: మర్డర్ కేసులో ఐదుగురికి జీవితఖైదు, రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ జోగుల

Read More

పోలింగ్ మెటీరియల్ చెక్ చేసుకోండి : కలెక్టర్ ప్రతీక్జైన్

వికారాబాద్, వెలుగు: జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్ సాఫీగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్​జైన్​ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​నుంచి మొదటి విడత

Read More

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

సుజాతనగర్, వెలుగు: పోక్సో కేసులో ఒకరికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత మంగళవారం తీర్పు

Read More

ఇయ్యాల్టి నుంచి (డిసెంబర్ 10) ఆరు రాష్ట్రాల్లో గూడ్స్ లారీల బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: పెంచిన టెస్టింగ్‌‌‌‌ చార్జీలు, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ చార్జీలను కేంద్ర ప

Read More

ఓసీ3 డంప్యార్డులో చిన్నారి డెడ్బాడీ

    జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో బాలుడు అదృశ్యం     ట్రాక్టర్ పైనుంచి కింద పడి చనిపోగా డంప్​యా

Read More