లేటెస్ట్
ఓయూలో నేడు తెలంగాణ ఓబీసీ సింపోజియం
హైదరాబాద్, వెలుగు: ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెమినార్ హాల్ లో బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ఓబీసీ సింపోజియం నిర్వహించనున్నారు. సమానత
Read Moreప్రకృతి సేద్యంతోనే నేలకు రక్షణ : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా
త్వరలోనే జొన్న కొనుగోలు బకాయిలు రూ.130 కోట్లు విడుదల కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు గుడిహత్నూర్&
Read Moreతాడిచర్ల బ్లాక్-2కు త్వరగా అనుమతులివ్వండి: కేంద్ర మంత్రికి మంత్రి వివేక్, ఎంపీ వంశీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2 గనికి అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉ
Read Moreమంజీరకు వరద.. నిండుకుండలా ‘ఘనపూర్’..ఆయకట్టు రైతుల్లో చిగురించిన ఆశలు
ఊపందుకున్న వరినాట్లు మెదక్/ కొల్చారం, వెలుగు: గత మూడు రోజులుగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో కురుస్త
Read More3 నెలల్లో 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోందని, గత మూడు నెలల్లోనే ఏకంగా 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చే
Read Moreభూముల రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు..గడువులోగా 2,240 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
ప్రతి సర్వే నంబర్కు భూదార్ కేటాయిస్తూ భూభారతిలో నమోదు చేయాలి నక్షా లేని 373 గ్రామాల్లో సర్వేకు ముందస్తు నోటీసులు తప్పనిసరి అని వెల్లడ
Read Moreఫీల్డ్లో ఉండకుండా.. ఆఫీసుల్లో కూర్చుంటరా ? ఇరిగేషన్ అధికారులపై సెక్రటరీ శ్రీధర్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు ఫీల్డ్లో తిరగకుండా.. ప్రాజెక
Read Moreఆర్వోబీ, ఆర్యూబీ మంజూరు చేయండి : నిజామాబాద్ ఎంపీ అర్వింద్
రైల్వే మంత్రిని కోరిన ఎంపీ అర్వింద్ నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు చేపట్ట
Read Moreబీసీ హక్కుల కోసం డిజిటల్ ఉద్యమం అవసరం: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు
అబిడ్స్, వెలుగు: బీసీ సమస్యలను రాజ్యాంగ హక్కులు, విధాన రూపకల్పన, పరిపాలనలో భాగస్వామ్యం అనే విస్తృత దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ టి.
Read Moreఆదిలాబాద్లో చిన్నారి కిడ్నాప్.. బస్టాండ్లో ఇతరులకు అప్పగించిన మహిళ
ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. బస్టాండ్లో ఓ మహిళ బాలికను ఇతరుల
Read Moreటీచర్లు బాధ్యతగా పని చేయాలి : సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: టీచర్లు తమ వృత్తి విలువలు, ధర్మాన్ని కాపాడాలని, విధుల్లో అశ్రద్ధ అంటే విద్యార్థుల విద్య, భద్రతలను నిర్లక్ష్యం చేయడమేనని సిద్ద
Read Moreహైడ్రాను వద్దంటున్నది BRS లీడర్లు, కబ్జాకోరులే.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా: CM రేవంత్రెడ్డి
మాకు కోర్టులపై విశ్వాసం ఉంది.. తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం హైడ్రా.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ రాష్ట్రంలో ఇకపై ఫీజు రీయింబర్స
Read Moreజార్ఖండ్లో 24 మంది మావోయిస్టులు సరెండర్
భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం డీజీపీ తదాషామిశ్రా సమక్షంలో 24 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఆపరేషన్ నవజీవన్ పేరిట జార్ఖం
Read More












