లేటెస్ట్

ఓయూలో నేడు తెలంగాణ ఓబీసీ సింపోజియం

హైదరాబాద్, వెలుగు: ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెమినార్ హాల్ లో బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ఓబీసీ సింపోజియం నిర్వహించనున్నారు. సమానత

Read More

ప్రకృతి సేద్యంతోనే నేలకు రక్షణ : ఆదిలాబాద్ కలెక్టర్‌‌ రాజర్షిషా

త్వరలోనే జొన్న కొనుగోలు బకాయిలు రూ.130 కోట్లు విడుదల     కలెక్టర్‌‌ రాజర్షి షా, ఎమ్మెల్యే బొజ్జు గుడిహత్నూర్‌&

Read More

తాడిచర్ల బ్లాక్-2కు త్వరగా అనుమతులివ్వండి: కేంద్ర మంత్రికి మంత్రి వివేక్, ఎంపీ వంశీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-2 గనికి అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక, ఉ

Read More

మంజీరకు వరద.. నిండుకుండలా ‘ఘనపూర్’..ఆయకట్టు రైతుల్లో చిగురించిన ఆశలు

ఊపందుకున్న వరినాట్లు మెదక్/ కొల్చారం, వెలుగు: గత మూడు రోజులుగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరివాహక ప్రాంతంలో కురుస్త

Read More

3 నెలల్లో 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు:  అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోందని, గత మూడు నెలల్లోనే ఏకంగా 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చే

Read More

భూముల రీసర్వేపై నిర్లక్ష్యం వద్దు..గడువులోగా 2,240 గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

ప్రతి సర్వే నంబర్‌కు  భూదార్ కేటాయిస్తూ భూభారతిలో నమోదు చేయాలి నక్షా లేని 373 గ్రామాల్లో సర్వేకు ముందస్తు నోటీసులు తప్పనిసరి అని వెల్లడ

Read More

ఫీల్డ్లో ఉండకుండా.. ఆఫీసుల్లో కూర్చుంటరా ? ఇరిగేషన్ అధికారులపై సెక్రటరీ శ్రీధర్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ అధికారుల నిర్లక్ష్యంపై ఆ శాఖ కార్యదర్శి శ్రీధర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అధికారులు ఫీల్డ్​లో తిరగకుండా.. ప్రాజెక

Read More

ఆర్వోబీ, ఆర్‌‌‌‌యూబీ మంజూరు చేయండి : నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌‌‌

రైల్వే మంత్రిని కోరిన ఎంపీ అర్వింద్‌‌‌‌ నిజామాబాద్‌‌, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులు చేపట్ట

Read More

బీసీ హక్కుల కోసం డిజిటల్ ఉద్యమం అవసరం: రిటైర్డ్ ఐఏఎస్ టి.చిరంజీవులు

అబిడ్స్, వెలుగు: బీసీ సమస్యలను రాజ్యాంగ హక్కులు, విధాన రూపకల్పన, పరిపాలనలో భాగస్వామ్యం అనే విస్తృత దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ టి.

Read More

ఆదిలాబాద్లో చిన్నారి కిడ్నాప్.. బస్టాండ్లో ఇతరులకు అప్పగించిన మహిళ

ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ పట్టణంలో చిన్నారి కిడ్నాప్​ కలకలం రేపింది. బస్టాండ్​లో ఓ మహిళ బాలికను ఇతరుల

Read More

టీచర్లు బాధ్యతగా పని చేయాలి : సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: టీచర్లు తమ వృత్తి విలువలు, ధర్మాన్ని కాపాడాలని, విధుల్లో అశ్రద్ధ అంటే విద్యార్థుల విద్య, భద్రతలను నిర్లక్ష్యం చేయడమేనని సిద్ద

Read More

హైడ్రాను వద్దంటున్నది BRS లీడర్లు, కబ్జాకోరులే.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ హైడ్రా: CM రేవంత్‌‌‌‌రెడ్డి

మాకు కోర్టులపై విశ్వాసం ఉంది.. తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం హైడ్రా.. మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ రాష్ట్రంలో ఇకపై ఫీజు రీయింబర్స

Read More

జార్ఖండ్లో 24 మంది మావోయిస్టులు సరెండర్

భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ ​రాజధాని రాంచీలో మంగళవారం డీజీపీ తదాషామిశ్రా సమక్షంలో 24 మంది మావోయిస్టులు సరెండర్​ అయ్యారు. ఆపరేషన్​ నవజీవన్​ పేరిట జార్ఖం

Read More