లేటెస్ట్
ఆ ఫోటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు... వైసీపీ ప్రచారంపై టీటీడీ క్లారిటీ..
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది టీటీడీ. సదరు ఫోటోలో ఉన్నది అసలు శ్రీవారి లడ
Read Moreహ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్: ప్రధాని మోడీ జార్జియా మెలోని విషెస్
న్యూఢిల్లీ: 77వ వసంతంలోకి అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు (సెప్టెంబర్ 17) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలు దేశాల అధినేతలు,
Read Moreపండుగల సీజన్ అని బంగారం కొనాలనుకుంటున్న వారికి భారీ షాక్ !
పండుగ కొనుగోళ్ల సీజన్లో బంగారంపై హాల్ మార్క్ ఛార్జీలు పెరిగాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులపై హాల్
Read Moreఅభిషేక్ ఊచకోత.. సంజు ఫిఫ్టీ: ఆఫ్ఘన్పై టీమిండియా రికార్డు స్కోర్.. టార్గెట్ ఎంతంటే?
IND vs AFG 3rd T20: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ
Read Moreఆఫ్ఘన్పై రచ్చ.. టీ20ల్లో 9000 రన్స్ బాదిన సంజు: కోహ్లీ, రోహిత్ క్లబ్లోకి శాంసన్
Sanju Samson: ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న మూడో టీ20లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పొట్టి
Read Moreబర్త్, డెత్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి..
జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2026, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం.. భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్.. గెజిట్ న
Read Moreజగిత్యాల జిల్లాలో దారుణం: కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రే కొడుకును హతమార్చాడు. గురువారం ( సెప్టెంబర్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..జగిత్యాల రు
Read Moreచేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ACB తనిఖీలు.. లక్ష లంచం తీసుకుంటూ..
రంగారెడ్డి: చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ACB అధికారులు తనిఖీలు చేశారు. -రూ. లక్ష లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా చేవె
Read More30 బంతుల్లోనే 100.. గ్రౌండ్లో పూనకాలు: అభిషేక్ శర్మ దెబ్బకు రికార్డులు అల్లాడిపోయాయ్!
Abhishek Sharma: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న మూడో టీ20
Read Moreదిశా సాలియన్ కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రధాని మోడీ, ట్రంప్ పేర్లను లాగిన ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ కేసుపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీ
Read Moreవైభవ్కు మళ్లీ హ్యాండ్ ఇచ్చిన శ్రేయస్: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘన్.. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు.
Read Moreయూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును నిజామాబాద్లో నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు !
నిజామాబాద్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (20) హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. అదనపు కట్నం కోసం ఆమెను
Read Moreకొండచిలువను మింగేసిన 12 అడుగుల నాగుపాము...! ఆ తర్వాత ఏమైందంటే..!
కొండచిలువలు జంతువులతో పాములను కూడా తినడం మాములే. కానీ.. ఒక నాగుపాము కొండచిలువను తినడం చూశారా..? అవును కర్ణాటకలో జరిగింది ఈ ఘటన. 12 అడుగుల కింగ్ కోబ్రా
Read More












