లేటెస్ట్

కోతుల దాడిలో రైతు ప్రాణాలు వదిలారు.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామలో ఘటన

నల్లబెల్లి, వెలుగు : కోతుల దాడిలో గాయపడిన ఓ రైతు ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగా

Read More

గచ్చిబౌలి,మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరుతో 77లక్షలు టోకరా

మాదాపూర్, వెలుగు: ప్రముఖ ఎంఎన్​సీ కంపెనీల్లో సాఫ్ట్​వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఓ నిరుద్యోగి వద్ద లక్షలు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై మాదాప

Read More

క్యూర్ పరిధిలో ఒక్క ఇంటికి 8 మందికి పైగా పోటీ..ఇందిరమ్మ టవర్స్కు 60 వేలకు పైగా అప్లికేషన్లు

    క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ టవర్స్​కు 60 వేలకు పైగా అప్లికేషన్లు: వీపీ గౌతమ్ హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ

Read More

ఆగస్టు 19 నుంచి పోలీస్ అప్లికేషన్లు షురూ..వయోపరిమితి ప్రకారం నోటిఫికేషన్‌‌లో మార్పులు

హైదరాబాద్‌‌, వెలుగు: కానిస్టేబుల్‌‌, ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నెల19 నుంచి ఆన్‌‌లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది

Read More

విద్యార్థుల కోసం ప్రత్యేక స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఇవే!

స్మార్ట్​ఫోన్ ​మేకర్ ​ఐకూ విద్యార్థుల కోసం జెడ్11 స్మార్ట్​ఫోన్​ను ఈ నెల 20న మార్కెట్లోకి  తెస్తోంది.   రూ.40 వేల లోపు ధరలో లభించే ఈ ఫోన్​ చ

Read More

విద్యార్థులకు  కార్పొరేట్ స్థాయి విద్య.. మెదక్‌‌, నర్సాపూర్‌‌కు రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌‌ స్కూల్స్‌‌: మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్‌‌, నర్సాపూర్‌‌కు రూ.20 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌‌ స్కూల్స్‌‌: మంత్రి వివేక్ వెంకటస్వామి రామాయంపేటలో

Read More

అమెజాన్లో మెగా డీల్ డేస్‌‌‌‌

ఇటీవలి సేల్​లో కొనలేకపోయిన వారికోసం మెగా డీల్ డేస్ సేల్‌‌‌‌ను అమెజాన్  ప్రకటించింది. స్మార్ట్‌‌‌‌ఫోన్లు,

Read More

రైతు కష్టాలకు చెక్ : కోల్డ్ స్టోరేజ్తో రైతులకు ప్రయోజనం.. మెదక్ జిల్లా దంతాలపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ

శివ్వంపేట, వెలుగు : కోల్డ్ స్టోరేజీతో రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్​ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్ర

Read More

పెట్రోల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో.. డీజిల్, ఏటీఎఫ్‌‌‌‌ పై ఎంతంటే

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్,  విమాన ఇంధనం (ఏటీఎఫ్‌‌‌‌) ఎగుమతులపై వి

Read More

ఆరు గ్యారంటీల అమలులో స్మార్ట్ రేషన్ కార్డులు కీలకం : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

    ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలైతయ్: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ      రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా కొత్త కార్డుల

Read More

మనోళ్లు పని చేస్తలే.. దావతులు ఎక్కువైనయ్..పొద్దంతా ఫోన్లతోనే గడుపుతున్రు: గుత్తా సుఖేందర్ రెడ్డి

బిహార్​, యూపీ కూలీలు రాకుంటే వడ్ల కొనుగోళ్లు ఆగుతున్నయ్​: గుత్తా సుఖేందర్​రెడ్డి     మనోళ్లు  40 కిలోల బస్తా కూడా మోయలేకపోతున

Read More

మొబావెన్యూ ఏఐ టెక్ ఆదాయం రూ.72 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: డిజిటల్ ​యాడ్స్ ​కంపెనీ మొబావెన్యూ ఏఐ టెక్ ఆదాయం 2027 మొదటి క్వార్టర్​లో 56.9 శాతం పెరిగి రూ.72.8 కోట్లకు చేరుకుంది. పన్ను తర్వాత

Read More