లేటెస్ట్

గ్లోబల్ డేటా సెంటర్ల జాబితాలో ముంబై 15వ స్థానం.. హైదరాబాద్ 27వ స్థానం

హైదరాబాద్​, వెలుగు:గ్లోబల్ డేటా సెంటర్ల నిర్వహణ సామర్థ్యంలో ముంబై ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానాన్ని దక్కించుకుంది. రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ నైట్ ఫ్రాం

Read More

జార్ఖండ్‌‌‌‌లో 13వ రోజుకు స్టూడెంట్ల ఆందోళన..చర్చలకు పిలిచిన ప్రభుత్వం

రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ పరీక్షల్లో అక్రమాలపై కొనసాగుతున్న నిరసనలు రాంచీ: జార్ఖండ్‌‌‌&zwnj

Read More

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు 180 కోట్లు..ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఐల విలువ రూ.30 లక్షల కోట్లు

రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం   న్యూఢిల్లీ: ప్రధాని మోదీ 2025లో విదేశీ  పర్యటనలకు రూ. 180 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు కేంద్ర ప్

Read More

రాయికల్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాయికల్, వెలుగు: జగిత్యాలలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాయికల్​మండలం అల్లీపూర్​ ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష

Read More

తెలంగాణను కేసీఆర్‌‌ చేతిలో పెట్టడమే.. జయశంకర్‌‌కు నిజమైన నివాళి

    32 నెలల్లో 75సార్లు రేవంత్‌ ఢిల్లీకి పోయినా రాష్ట్రానికి  ఒరిగిందేంటి?: కేటీఆర్​ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆత్మగౌరవాన

Read More

హైదరాబాద్ సిటీ: ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలపై కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారంపై హైడ్రా లోతుగా విచారణ కొనసాగిస్తోంది. ఈ నకిలీ ఎన్‌వోసీలు సృష్టించిన వారు ఎవరు? వాటి వె

Read More

సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే ఖబర్దార్ : ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై  ఫిషరీస్ మాజీ చైర్మన్ మెట్టు సాయి ఫైర్​  హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇష్టం వచ్

Read More

బ్యాంకులో ప్రాణాలొదిలిన రైతు.. కరీంనగర్ జిల్లాలో డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన రైతు

గన్నేరువరం, వెలుగు: బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో జరిగింది. కరీంనగ

Read More

‘బనకచర్ల’ టీవోఆర్‌‌‌‌‌‌‌‌ను తిప్పి పంపినం...రాజ్యసభలో కేంద్రం సమాధానం

హైదరాబాద్, వెలుగు: ఏపీ తలపెట్టిన పోల వరం, బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను వెనక్కి పంపినట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల

Read More

ప్రధానిపై పోస్టుల మీద మేమే ఫిర్యాదు చేసినం...దాన్ని కూడా రేవంత్ తన క్రెడిట్‌‌‌‌గా చెప్పుకుంటున్నరు: రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదైతే, ఆ క్రెడిట్ కూడా తనదేనని చెప్పుకోవడం సీఎం రేవంత్ రెడ్డి

Read More

కదులుతున్న రైలు కింద పడి ఓయూ ఉద్యోగి మృతి..మృతుడు వరంగల్ జిల్లా వాసి

పద్మారావు నగర్, వెలుగు: కదులుతున్న రైలు నుంచి దిగుతూ దానికిందే పడి ఓయూకు చెందిన ఓ ఉద్యోగి మృతిచెందారని జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. వరంగల్

Read More

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..భద్రాచలంలో ఇంటర్ చదువుతున్న బాలిక

భద్రాచలం, వెలుగు: భద్రాచలం గిరిజన గురుకులంలో బైపీసీ ఫస్టియర్​ చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం రాత్రి 60 ట్యాబ్లెట్లు మింగింది. అప్

Read More