లేటెస్ట్
భద్రాచలం: భూత వైద్యం వికటించి గర్భిణి మృతి
భద్రాచలం, వెలుగు: భూత వైద్యం వికటించి ఆరు నెలల గర్భిణి చనిపోయింది. భద్రాచలం ఏజెన్సీ బార్డర్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట బ్లాక్ మారా
Read Moreఆసిఫాబాద్: వృద్ధుడి దారుణ హత్య..మెడపై గొడ్డలి వేటుతో తల, మొండెం వేరు
ఆసిఫాబాద్, వెలుగు: రైల్వే స్టేషన్ లో భార్య, కూతురును కుర్చోబెట్టి టీ తాగి వస్తానంటూ చెప్పి వెళ్లిన వృద్ధుడు గుర్తు తెలియని వ్యక్తి చేతిలో దారుణహత్యకు
Read Moreజగిత్యాలలో 14 మంది నిరాశ్రయుల రెస్క్యూ
స్నానం, హెయిర్ కటింగ్, కొత్త బట్టలు పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కోర్టు ఆదేశాలతో ఎర్రగ
Read Moreజూన్క్వార్టర్లో దుమ్మురేపిన రిలయన్స్.. క్యూ1లో రూ.3.40 లక్షల కోట్ల రికార్డ్ ఆదాయం
ముంబై: ఇండియాలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వ
Read Moreమర్రిగూడ: ఉద్యోగం ఇప్పిస్తానని రూ.55 వేలు వసూలు.. యువకుడి బలవన్మరణం
మర్రిగూడ, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreఅగ్రికల్చర్ వర్సిటీపై బురద జల్లొద్దు..వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఫైర్
హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ వర్సిటీపై కొందరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ టీచిం
Read Moreడ్రగ్స్ గా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ..సిరంజిలతో వినియోగం..ఫార్మసిస్ట్ సహా ముగ్గురు అరెస్ట్
గుడిహత్నూర్, వెలుగు: నొప్పి నివారణకు ఉపయోగించే టాపెంటాడాల్ పెయిన్కిల్లర్ ట్యాబ్లెట్లను సిరంజిల ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్న ముఠాను ఉట
Read Moreజనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Read Moreమహాప్రభు జగన్నాథ్ మూవీకి సుప్రీం అనుమతి.. రథయాత్ర తర్వాతే సినిమాను రిలీజ్ చేయాలని కండిషన్
న్యూఢిల్లీ: వివాదాస్పద యానిమేషన్ చిత్రం ‘మహాప్రభు జగన్నాథ్’ విడుదలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పూరీ రథయాత
Read Moreదూసుకెళ్తున్న గిగ్ ఎకానమీ.. సాధారణ ఉద్యోగుల కంటే వీరి సంపాదనే ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్లు భారీగా సంపాదిస్తున్నట్టు వెల్లడయింది. సాధారణ ఉద్యోగుల కంటే ఫుల్ టైమ్ గిగ్ కార్మికులు 2.5 రెట్లు ఎక్కువ ఆదాయం సం
Read Moreడోలీలో రోగి తరలింపు.. ములుగు జిల్లాలో ఆదివాసీల పరిస్థితి ఇది..!
ఏటూరునాగారం, వెలుగు: ప్రభుత్వాలు మారుతున్నా మారుమూల ఆదివాసీ గ్రామాల పరిస్థితి మాత్రం మారడం లేదు. సరైన రహదారులు లేక అనారోగ్యానికి గురైన రోగులను ఇప్పట
Read Moreభారత ప్రభుత్వం వల్లే బుల్లెట్ ట్రైన్ ఆలస్యం.. మోడీ సర్కార్ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలే: జపాన్ మాజీ మంత్రి మకిహారా
న్యూఢిల్లీ: భారత్–జపాన్ దేశాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యంపై జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి
Read Moreబ్రిటన్ కొత్త ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. జులై 20న బాధ్యతల స్వీకరణ
లండన్: లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా ఆండీ బర్న్హామ్ ఎన
Read More












