లేటెస్ట్
నెలాఖరుకల్లా ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఎ
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో మూడు రోజులుగా 13 గ్రామాలకు నీళ్లు బంద్
చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, అమ్మాపూర్, కురుమూర్తి, గూడురు, తిర్మలాపూర్, అప్పంపల్లి, దాసర్పల్లి, ముచ్చిం
Read Moreడోపింగ్లో టాప్.. ఇండియాకు హై రిస్క్ ముద్ర
మొనాకో: గత రెండేండ్లుగా డోపింగ్ కేసుల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఇండియాను వరల్డ్ అథ్లెటిక్స్కు చెందిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ)
Read Moreహుస్నాబాద్కు ‘హరిత’ తోరణం
కోటగిరి గుట్టపై అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు రూ. పది కోట్లతో అభివృద్ధి ముమ్మరంగా సాగుతున్న మొదటివిడత పనులు
Read Moreజమ్మూకాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. 21 మంది మృతి
జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్లో ఘటన రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి..ఎక్స్గ్రేషియా ప్రకటన జమ్మూ: జమ్మూ
Read Moreపొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 సైంటిస్ట్ పోస్టులు..టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2 ) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ సోమవారం నోటిఫ
Read Moreచెల్లింపుల ఒత్తిడి తగ్గించేందుకు..రూ.12 వేలకోట్ల విలువైన సెక్యూరిటీలను కొన్న కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్బీఐ నిర్వహించిన వేలంలో భారత ప్రభుత్వం రూ.12,686.97 కోట్ల విలువైన ప్ర భుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేసింది. వీటికి బదులుగా రూ.13,
Read Moreజీవన్ రెడ్డితో బీఆర్ఎస్ చీలిపోతున్నది: అద్దంకి
హైదరాబాద్, వెలుగు: జీవన రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ
Read Moreరేవంత్, కేసీఆర్ తోడు దొంగలు..కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నేతల వసూళ్లు: ఎన్వీ సుభాష్ విమర్శ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పొలిటికల్ టూరిజం నడుపుతున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతి
Read Moreఅద్రక్ కే పంజే నాటక సృష్టికర్త బబ్బన్ ఖాన్ కన్నుమూత
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ థియేటర్ ఆర్టి స్ట్, 'అద్రక్ కే పంజే' నాటక సృష్టికర్త బబ్బన్ ఖాన్ (83) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఓ ప్రైవేట్ ఆసుప
Read Moreఏప్రిల్ 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం..
ఏప్రిల్ 30 కల్లా మెట్రో పూర్తిగా ప్రభుత్వపరం హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సె
Read Moreమెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంట నష్టం
మెదక్, వెలుగు: వడగళ్ల వర్షంతో మెదక్ జిల్లాలో 4,777 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ప్రకారం... రామాయంపేట, నర్సింగి
Read Moreతాగునీటి కొరత రాకుండా ‘యెన్నం జలధార’ : ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా తన సొంత నిధులతో వ్యాపారులకు ఉచితంగా కూల్ వాటర్ క్యాన్స్
Read More













