లేటెస్ట్

ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్ చేయాలి..విద్యార్థి సంఘాల ‘ఛలో లోక్ భవన్’ ఉద్రిక్తం 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్&

Read More

ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం..కార్మికులకు, ఉద్యోగస్తులకు కనీస వేతనాలు అందిస్తాం

ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి ముషీరాబాద్, వెలుగు: ఐక్యంగా పోరాడితేనే కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని ఐఎన్‌&

Read More

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన మిజోరం స్పీకర్

హైదరాబాద్, వెలుగు: మిజోరం శాసనసభ స్పీకర్ పూలాల్ బిక్జామా, ఆయన భార్య వాన్‌ లాల్ రుటి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ

Read More

భూపాలపల్లి ఏరియా ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. గనుల్లోకి చేరిన వర్షపు నీరు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. భూపాలపల్లి ఏరియాలోని

Read More

కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం

    విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి.. క్రిమినల్ కేసుకు నమోదుకు సిఫార్సు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజురాబాద్ లోని

Read More

మోదీ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది: ఎంపీ చామల

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ఎంపీలను ఎన్డీయేలోకి ఫిరాయించేలా ప్రొత్సహిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్

Read More

మీర్ పేటలో రౌడీషీటర్ హత్య.. కళ్లలో కారం, పెప్పర్ స్ప్రే కొట్టి.. కత్తులతో పొడిచారు

రెండో భార్య తమ్ముడి బర్త్ డే కు వచ్చిన రౌడీ షీటర్ సూరి  మొదటి భార్య, బావమరిది హత్య కేసులో సూరి నిందితుడు  ఇప్పటికే సూరిపై నగర బహిష్కర

Read More

కేంద్రం విధానాలతో జర్నలిస్టులకు రక్షణ కరువు : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి

    సోషల్ మీడియా కట్టడి అవసరం గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని తెలంగాణ రాష్ట్ర మ

Read More

ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు.. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో తోటి తెలుగు రాష్ట్రంలో ప్రజలు కలవరపాటుకు లోనవుతున్నారు. గుంటూరులో నలుగురికి

Read More

సీజేపీ నిరసనలో గాయపడిన యువతి పరిస్థితి విషమం

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులతో నడ్డా సమావేశం బాధితురాలిని పరామర్శించిన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ మా మద్దతుదారులందరికీ క్షమాపణలు చెబుతున్నా: దీ

Read More

వరి వద్దు.. పెసర, కంది, జొన్న ఓకే ...అన్ని శాఖలు మిషన్ మోడ్‌‌‌‌‌‌‌‌లో పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

చేవెళ్ల, వెలుగు: ఎల్- నినోను సమష్టిగా ఎదుర్కొందామని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్ అన్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, విప

Read More

దీక్షలు భగ్నం చేయడం అప్రజాస్వామికం : మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి

 సోనమ్‌‌‌‌‌‌‌‌కు ఏదైనా జరిగితే కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరిక పంజాగుట్ట, వెలుగు: శాంతియుత దీక

Read More

ఓటు హక్కుకు, స్కీమ్స్ కు సంబంధం లేదు : హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

    ఓటు ఎక్కడ ఉన్నా స్కీమ్స్​ వర్తిస్తాయి      ఆగస్టు 3 వరకు ‘సర్’​ ఫామ్స్ ఇండ్లలో పెట్టుకోవద్దు  

Read More