లేటెస్ట్
ఉజ్జయిని టెంపుల్ లో రుద్రహోమం.. అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని
మహాకాళి ఆలయంలో శుక్రవారం రుద్రహోమం నిర్వహించారు.ఈ హోమంలో 150 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతర
Read Moreఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్
66 శాతం మంది ప్రజలు కాంగ్రెస్తో ఉంటే ఎన్నికలకు రావాలి: కేటీఆర్&
Read Moreసుప్రీంకోర్టు తీర్పు మాకు వర్తించదు
పేట్బషీరాబాద్, నిజాంపేట గ్రేటర్లో ప్రాంతాలు కాదు.. ‘జవహర్లాల్సొసైటీ’ భూములను రీ సర్వే చేయాలి సొసైటీ మెంబర్స్ డిమా
Read Moreతమిళనాడు ఓటర్ లిస్ట్ నుంచి..97 లక్షల పేర్లు తొలగింపు
‘సర్’ ఫస్ట్ ఫేజ్ తర్వాత లిస్ట్ విడుదల చెన్నై: తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఫస్ట్ఫేజ్ పూర్తయిన తర్వాత ఓటర్ల జాబిత
Read Moreస్పీకర్ టీ పార్టీలో మోదీ, ప్రియాంక.. జోకులతో సరదాగా మాట్లాడుకున్న నేతలు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక
Read Moreఇవాళ (డిసెంబర్ 20) సాయంత్రం ..ఎల్బీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
ఎల్బీ స్టేడియంలో నేడు క్రిస్మస్ ఉత్సవాల నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అ
Read Moreస్టార్టర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్.. మెదక్ జిల్లాలో రైతు మృతి
మెదక్ టౌన్, వెలుగు: విద్యుత్ షాక్తో యువ రైతు చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం గ
Read Moreవివాహేతర సంబంధానికి అడ్డొస్తుండని భర్తను చంపింది.. ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
ఆమెతో పాటు ..మరో ముగ్గురు అరెస్ట్ పాల్వంచ, వెలుగు : భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చే
Read Moreదేశంలోనే మొదటి అగ్రి రోబోటిక్స్ ల్యాబ్.. మానవరహిత వ్యవసాయంలో జయశంకర్ వర్సిటీ తొలి అడుగు
దేశంలోనే మొదటి అగ్రి రోబోటిక్స్ ల్యాబ్ ప్రారంభం ఎస్బీఐ సహకారంతో పీజేటీఏయూలో ఏర్పాటు 2030 నాటికి పొలాల్లో మానవరహిత ట్రాక్టర్లు ఉంటాయన్న వీ
Read Moreఆసియా కప్ .. డిసెంబర్ 21న పాకిస్తాన్ తో ఇండియా టైటిల్ ఫైట్
అండర్–19 ఆసియా కప్
Read Moreతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్
సీట్ల వివరాలు ఎస్టీ గురుకుల 83 స్కూళ్లు, 6,640 సీట్లు బీసీ గురుకుల 294 స్కూళ్లు, 28,680 సీట్లు ఎస్సీ గురుకుల 235 స్కూళ్లు, 18,70
Read Moreఉమ్మడి మహబూబునగర్ జిల్లాలో యాసంగి సాగుకు యాక్షన్ ప్లాన్ రెడీ
కల్వకుర్తి కింద 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు 29 టీఎంసీలు అవసరమని అంచనా నాగర్కర్నూల్, వెలుగు : యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడు
Read Moreమాలలకు న్యాయం చేయండి..కేంద్ర మంత్రికి మాల మహానాడు వినతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణలోని మాలలతోపాటు 25 ఎస్సీ కులాలకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేకు మాల మహా
Read More












