లేటెస్ట్

తెలంగాణలో మరో 79 డయాలసిస్ సెంటర్లు

ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆస్పత్రుల్లో స్పెషల్ యూనిట్స్  సర్కార్‌‌‌‌‌‌‌‌కు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనల

Read More

తీవ్రంగా కలిచివేసింది.. గోవా అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: గోవాలో అగ్నిప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ ఘటనలో 25 మంది చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కు

Read More

పాలనలో మార్పు రాలేదు..ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన : కిషన్ రెడ్డి

కేసీఆర్​ పోయి రేవంత్​ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రజా పాలన కాదు.. ఇది ప్రజావంచన పాలన  దమ్ముంటే హామీల అమలుపై

Read More

ఓట్ చోరీపై కాంగ్రెస్ సిగ్నేచర్ క్యాంపెయినింగ్

బషీర్​బాగ్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు , ఖైరతా

Read More

వందేమాతరంపై ఇవాళ (డిసెంబర్ 8) లోక్ సభలో చర్చ.. డిబేట్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లోక్ సభలో జాతీయ గీతంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించనున్నారు. వందేమాతరం గురించి ఇప

Read More

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఆటోడ్రైవర్‌‌‌‌‌‌‌‌ మృతి..సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం

ఎల్లారెడ్డిపేట, వెలుగు : చికెన్‌‌‌‌‌‌‌‌ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఎల

Read More

గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం 25 మంది మృతి

గోవా నైట్ క్లబ్​లో అగ్ని ప్రమాదం 25 మంది మృతి ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానం డ్యాన్స్ రూమ్​లో మంట

Read More

కీసర గుట్టలో మంత్రి పొన్నం

కీసర, వెలుగు: కీసర గుట్ట రామలింగేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స

Read More

మెదక్ జిల్లాలో రెండో విడత లెక్క తేలింది

విత్ డ్రాలు పూర్తి  9న మూడో విడత ఫైనల్ లిస్ట్  జోరందుకున్న ప్రచారాలు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల ఉప సంహరణ ప

Read More

జీహెచ్‌‌‌‌ఎంసీకి మస్త్ ఆమ్దానీ!..విలీనం తర్వాత రూ.6 వేల కోట్లు దాటే చాన్స్

టౌన్ ప్లానింగ్, ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి భారీ రెవెన్యూ  హైరైజ్ బిల్డింగ్​ల నుంచే రూ.వెయ్యి కోట్లు హెచ్ఎండీఏకు తగ్గే ఆదాయం జీహెచ్ఎంసీకి బది

Read More

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం : మంత్రి వివేక్‌‌‌‌

కోల్​బెల్ట్​/చెన్నూరు, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ ​అభ్యర్థులు విజయం సాధిస్తారని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​ వెం

Read More

ప్రపంచంలో ఈ కంపెనీలకు ఎదురేలేదు.. ట్రెండ్ సెట్ చేయాలన్న, ధరలు నిర్ణయించాలన్న వీటితోనే

న్యూఢిల్లీ: కొన్ని  కంపెనీలు ట్రెండ్ ఫాలో కావు. సెట్ చేస్తాయి. తాము నిర్ణయించేదే ధర. వీటిని ఎదుర్కొనే  కంపెనీలు కనుచూపుమేరల్లో కూడా కనిపించవ

Read More