లేటెస్ట్
వానలు పడాలని తీరొక్క పూజలు...బోయినిపల్లి మండలంలో వరుణ యాగం
పలు చోట్ల కప్పతల్లి ఆటలు జగిత్యాల రూరల్/కొడిమ్యాల/సుల్తానాబాద్/బోయినిపల్లి/హుజురాబాద్ రూరల్, వెలుగు: ఎల్ నిలో ప్రభావంతో వర్షాలు
Read Moreసోలార్ ఎనర్జీ వైపు వాటర్బోర్డ్ చూపు..రూ.383 కోట్లతో ఉత్పత్తికి సన్నాహాలు
వచ్చే రూ.125 కోట్లలో రూ.100 కోట్లు కరెంట్ బిల్లులకే భారం తగ్గించుకునేందుకు కొత్త ప్లాన్ మొదటి దశలో మూడు ప్లేసుల్లో ప్లాంట్లు 6
Read Moreమూడు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. మూడు జిల్లాలో ఘటనలు
భద్రాద్రి జిల్లాలో కారు చెట్టును ఢీకొని భార్యాభర్త, కొడుకు... సిద్దిపేట జిల్లాలో దంపతులు, వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి
Read Moreఆరింతలైన ధాన్యం సేకరణ... 12 ఏండ్లలో వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ రికార్డు
24.28 లక్షల టన్నుల నుంచి 1.51 కోట్ల టన్నులకు చేరిన కొనుగోళ్లు ధాన్యం ఉత్పత్తి, సేకరణలో అగ్ర స్థానంలో తెలంగాణ 26 లక్షల మంది రైతులకు రూ.36 వేల కో
Read Moreఖమ్మం జిల్లా కుంచచపర్తిలో గుప్తనిధుల కలకలం.. శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా తవ్వకాలు
వేంసూరు, వెలుగు: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో నాలుగు రోజులుగా రహస్యంగా తవ్వకాలు జరగడంతో కలకలం రేగింది. గ్రామంలోన
Read Moreరష్యా, యూఏఈ నుంచి భారీగా ఆయిల్... జూన్ లో రోజుకి 26.6 లక్షల బ్యారెళ్లతో రికార్డ్...
హార్మూజ్ జల సంధి తెరుచుకున్నా రష్యన్ ఆయిల్ను పెద్ద మొత్తంలో కొంటున్న ఇండియా యూఏఈ నుంచి నిలకడగా కొనసాగుతున్న సప్లయ్ అమెర
Read Moreఅమ్మాయిల జోరుకు బ్రేక్..టీ20 వరల్డ్ కప్ లో ఇండియాకు తొలి ఓటమి
6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం చెలరేగిన కాప్, బ్రిట్స్ మాంచెస్టర్: వరుస విజయాలతో జోరుమీదున్న ఇండియా వ
Read Moreహైదరాబాద్: సైబర్ బాధితులకు ఊరట..లోక్అదాలత్ ద్వారా రూ.45.21 కోట్ల రీఫండ్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురై
Read Moreడిసెంబర్ లోపు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్: ఇండియా-ఈయూ ఎఫ్టీఏపై పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: భారతదేశం, 27 దేశాల యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్
Read Moreఒకరిద్దరి వల్ల తెలంగాణ రాలే...తెలంగాణ గడ్డపై పరాయి సాంస్కృతిక దాడిని సహించం
ఆంధ్ర నేతలు తెలంగాణపై ఆధిపత్యం చలాయిస్తామంటే ఎలా ? : ఎమ్మెల్సీ కోదండరాం మహబూబాబాద్, వెలుగు : ఒకరిద్దరు కొట్లాడితే తెలంగాణ వచ్చిందనడం
Read Moreఇంగ్లండ్ తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు కోహ్లీ ఆగయా..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు 15 మందితో కూడిన ఇండియా టీమ్ను ఆదివారం ప
Read Moreయోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచన హైదరాబాద్, వెలుగు: శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని గవర్నర్ శివ ప్రత
Read More












