లేటెస్ట్
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ను ముట్టడించిన కాంక్రీట్ మిల్లర్ కార్మికులు
రవాణాశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ కార్మికులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం.. ఉద్రిక్తత హైదరాబాద్, వ
Read Moreరూ.10 లక్షలు అప్పు చేశాడు.. నెలకు లక్షకు రూ.40 వేల వడ్డీ.. అసలు, వడ్డీ కలిపి రూ.83 లక్షలు బాకీ.. చివరికి..
పరిగి, వెలుగు: అధిక వడ్డీకి తెచ్చిన అప్పుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఎన్&zwnj
Read Moreకెమికల్ ట్రేడింగ్ షాపులో రూ.1.60 కోట్ల సింథటిక్ డ్రగ్ సీజ్.. నాచారంలో పట్టుకున్న ఎక్సైజ్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : నాచారంలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కలిసి భారీగా సింథటిక్ డ్రగ్స్ ను పట్టుకున్
Read Moreదేశం గర్వించేలా రోడ్లు నిర్మిస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో రూ.338 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థ
Read Moreచంచల్గూడ జైలుకు డీఎస్పీ భీంరెడ్డి
14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు అధికార దుర్వినియోగం, అక్రమాస్తులపై సర్కారుకు ఏసీబీ నివేదిక &
Read Moreసింగూరులో 50 రోజులకు సరిపోయే నీళ్లే ఉన్నయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
అధికారులకు వాటర్ బోర్డు ఎండీ ఆదేశం హైదరాబాద్సిటీ, వెలుగు: క్యూర్పరిధిలోకి విస్తరిస్తున్న తరుణంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకు
Read Moreరూ.360 కోట్లతో రెవెన్యూ ఆఫీసులకు కొత్త భవనాలు : రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసర
Read Moreపోలీసు శాఖలో పోస్టుల భర్తీపై వివరణ ఇవ్వండి...ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పోలీసుశాఖలో నియామకాలు, ఖాళీల భర్తీకి సంబంధించిన వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన
Read Moreధోనీకి ఫిఫా బర్త్ డే విషెస్ .. నంబర్ 7 తో అదిరిపోయే పోస్ట్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ‘ఫిఫా&rsquo
Read Moreమియాపూర్లో చంపేసి.. మహారాష్ట్ర బోర్డర్లో కాల్చేసింది...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
భర్త కనిపించడం లేదని ఫిర్యాదు దర్యాప్తులో నిగ్గు తేల్చిన పోలీసులు మియాపూర్, వెలుగు: ప్రియుడి మోజులో ప
Read More7-8 ఎకరాల్లోపు వారికి రూ.259.73 కోట్ల రైతు భరోసా : మంత్రి తుమ్మల
వివరాలు వెల్లడించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద 7 నుంచి 8 ఎకరాల సాగు భూమి కలిగిన 58,831 మంది రైతుల
Read Moreపెండ్లైన 16 ఏండ్లకు ప్రెగ్నెన్సీ.. కవలలకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన నష్ట పరిహారం చెల్లించడంతో శాంతించిన ఆందోళనకారులు పెబ్బేరు, వెలుగు: ఎన్నో ఏండ్ల నిరీక్షణ
Read Moreరియల్ ఎస్టేట్ కంపెనీలా కాంగ్రెస్ సర్కార్ : బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభా
Read More












