లేటెస్ట్
ఏఎన్ హెచ్ఆర్సీ షార్ట్ ఫిల్మ్ -2026 పోటీలు..మే 30లోపు షార్ట్ ఫిల్మ్ లు పంపేందుకు అవకాశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జాతీయ మానవ హక్కుల సంఘం(ఏఎన్ హెచ్ఆర్సీ) ఆధ్వర్యంలో మానవ హక్కులపై 12వ వార్షిక షార్ట్ ఫిల్మ్ -–2026 పోటీలు నిర్వహిస్తున్నట్
Read Moreతుమ్మిడిహెట్టితో మహారాష్ట్రలో ముంపు ఉండొద్దు.. టెక్నికల్ ప్రపోజల్స్ రెడీ చేయండి : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు చాప్రాల అభయారణ్యానికీ ప్రమాదం లేకుండా చూడాలని సూచన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి వేగంగా
Read Moreకూలర్లు, మంచాలు.. ఒక ట్రాక్టర్..! సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన నితీశ్ కుమార్
పాట్నా: ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసి, రాజ్యసభ ఎంపీగా కొత్త ప్రస్థానం మొదలుపెట్టిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ శుక్రవారం పాట్నాలోని 1, యాన్నే మార్గ్ ల
Read Moreమే 3న దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
పంజాగుట్ట, వెలుగు: నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నట్లు హైదరాబాద్ ఆశ్రమం హెడ్ మహేంద్ర సింగ్ రావత్
Read Moreఒకే రోజు రెండు ఎంట్రెన్స్ టెస్టులా?
రేపు టీజీఆర్జేసీ, కేజీబీవీ ప్రవేశ పరీక్షలు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారుల సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా
Read Moreపశ్చిమ బెంగాల్ లో అర్ధరాత్రి హైడ్రామా... ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ స్ట్రాంగ్ రూంలోకి వెళ్లిన మమత
4 గంటలు అక్కడే గడిపిన సీఎం.. కార్యకర్తలతో కలిసి బైఠాయింపు ప్రతిపక్ష బీజేపీ లీడర్ సువేందు తీవ్ర అభ్యంతరం ఈవీఎంలపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని
Read Moreశ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ ప్లాంట్
విశాఖపట్నం: అమెరికన్ కంపెనీ క్యారియర్ గ్లోబల్ ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్లను చల్లబరిచే కూలింగ్ సిస్టమ్స్ను తయారు చేయనుంది. ఇందు
Read Moreజీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు... ఏప్రిల్ లో ఖజానాకు రూ.2.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్ల విలువ గత నెల రూ.2.43 లక్షల కోట్లకు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏప్రిల్లో వసూలైన రూ.2.23 లక్షల కోట్లతో పోలిస
Read Moreమహారాష్ట్రలో 3 ప్లాంట్లు... రూ.18 వేల కోట్లతో నిర్మించనున్న టయోటా మోటార్స్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీ టయోటా మోటార్ మహారాష్ట్రలో మూడు కొత్త వెహికల్ అసెంబ్లింగ్ ప్లాంట్లను నిర్
Read Moreమహిళా రిజర్వేషన్ బిల్లు: ఆమె ప్రాతినిధ్యం జాతికి, దేశానికి మేలు
రాజ్యాంగ (131వ) సవరణ బిల్లును అడ్డుకొని మహిళలకు ద్రోహం చేశారని ఒకరు, ‘కాదు ఆ బిల్లును పునర్విభజనతో జతచేసి &n
Read Moreసనత్ నగర్ టిమ్స్లో ట్రయల్ రన్ షురూ.. మొదటి రోజు 30 మంది పేషెంట్లకు ఓపీ సేవలు
క్రమంగా పేషెంట్ల సంఖ్య పెరుగుతుందన్న అధికారులు లోటు పాట్లు సరిచేసుకుంటూ.. నెల రోజుల్లో పూర్తి స్థాయి వైద్యం జూన్ 2న సీఎం రేవంత్ చేతుల మీదుగా అధ
Read Moreమే డే వేడుకల్లో చాడకు ఎండ దెబ్బ!
జెండా ఆవిష్కరిస్తూ తూలి పడబోగా పట్టుకున్న కార్మికులు పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మార్కె
Read Moreసీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. తుమిడిహెట్టిని సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్సీ
కాగజ్ నగర్, వెలుగు: డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యం
Read More












