లేటెస్ట్

తెలంగాణలో గ్రామీణ కుటుంబాలకు 100 %  నల్లా నీళ్లు ..ఎలాంటి పెండింగ్ లు లేవని కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో గ్రామీణ కుటుంబాలకు 100 శాతం నల్ల నీళ్లు అందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.  ఈ మేరకు లోక్‌‌‌&

Read More

పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.. ప్రజల గుమ్మం దగ్గరకే సంక్షేమ పథకాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష

Read More

మెదక్ జిల్లా నార్సింగి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వర్షంలో చదువులు

మెదక్  జిల్లా నార్సింగి ప్రైమరీ స్కూల్  విద్యార్థులు వర్షంలో తడుస్తూ చదువుకోవాల్సి వస్తోంది. ఈ స్కూల్​లో 5 తరగతులకు గాను 130 మంది విద్యార్థు

Read More

హనుమకొండ జిల్లా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు.. రూ. 10 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి పట్టినట్లు గుర్తింపు

శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వ

Read More

ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌‌‌‌సెల్ బాధితులకు పింఛన్లు

దివ్యాంగుడు చనిపోతే తక్షణమే భార్యకు పెన్షన్​.. జాప్యాన్ని సహించేది లేదు: సీఎం రేవంత్​రెడ్డి  తారు రోడ్డు లేని ఊరు ఉండొద్దు.. పంచాయతీల వర్గ

Read More

అధికారులే తప్పుదోవ పట్టిస్తున్నరు.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు: హైకోర్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆధారాల్లేని ఆరోపణలతో కక్షిదారులు కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారని చెబుతున్నారుగాన

Read More

నిధులు కేటాయించడం లేదని ..చెప్పుతో కొట్టుకొని నిరసన.. జహీరాబాద్ లో ఘటన

మున్సిపల్ ఆఫీస్​ ఎదుట కొట్టుకున్న కౌన్సిలర్ భర్త జహీరాబాద్, వెలుగు : మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వైఖరిని నిరసిస్తూ ఓ కౌన్సిలర్ భర్త తనను తాను చ

Read More

టీచర్ల సమస్యలపై రేపు తపస్ మహాధర్నా

పీఆర్సీ ప్రకటించాలని, డీఏలు రిలీజ్ చేయాలని డిమాండ్  హైదరాబాద్, వెలుగు: టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న హైదరాబాద్‌‌‌

Read More

యాదగిరిగుట్ట: నారసింహుడి సేవలో వనమామలై జీయర్ స్వామి

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని వనమామలై పీఠాధిపతి మధురకవి వనమామలై జీయర్  స్వామి గురువారం దర

Read More

లష్కర్ బోనాలకు రండి..గవర్నర్ శివపత్రాప్ శుక్లాకు మంత్రి కొండా సురేఖ ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్‌&zw

Read More

ఎగుమతుల జోరు పెరగాలి..సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎస్ సంజయ్ జాజు  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్​ సంజయ్ జాజు ఆదేశించారు. అంద

Read More

నేతన్నలకు బీఆర్ఎస్ పెట్టిన బకాయిలన్నీ కట్టినం..రైతులకిచ్చే ప్రయోజనాలన్నీ నేతన్నలకు ఇవ్వాలని సీఎంను కోరా : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వేములవాడ, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం  హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ రాజన్న స

Read More