లేటెస్ట్
22ఏ పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయండి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: పెండింగ్లో ఉన్న 22ఏ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. మంగళవారం వల్లభ్నగర్లోని సబ్ రిజిస
Read Moreఏకే-47 కాల్పుల కేసులో ఎస్పీపై వేటు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన బిహార్ సర్కారు
న్యూఢిల్లీ: బిహార్లోని సివాన్ జిల్లాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనల సమయంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏకే-47 తుపాకీ ప్రయోగించిన వ
Read Moreచైల్డ్ అబ్యూస్ కంటెంట్పై చర్యలు తీసుకున్నాం: మెటా
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్(సీఎస్ఏఎం– పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్)పై చర్యలు తీసుకున్నట
Read More80 సర్కారు కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్లు..ఏర్పాటుకు 20 కోట్ల నిధులు మంజూరు చేసిన సర్కార్
ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై విద్యాశాఖ
Read Moreచార్మినార్: గుడుంబా విక్రయిస్తున్న మహిళపై పీడీ యాక్ట్
చార్మినార్, వెలుగు: ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం, గుడుంబా విక్రయాలకు పాల్పడుతున్న నెటుల శోభారాణి అలియాస్ లలితపై పోలీసులు పీడీ యాక్ట్
Read Moreమమ్మల్ని కాల్చి చంపేయండి.. జార్ఖండ్ ప్రభుత్వ నిర్ణయంతో జాబ్స్ కోల్పోయిన అభ్యర్థుల ఆవేదన
రాంచీ: కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన వారి జీవితాల్లో ఒక్కసారిగా అంధకారం అలుముకున్నది. అక్రమాల ఆరోపణల నేపథ్యంలో జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస
Read Moreతరుణ్ తేజ్పాల్కు జీవిత ఖైదు విధించండి.. సుప్రీంలో గోవా ప్రభుత్వం పిటిషన్
పణజి: మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడి కేసు(2013)లో తెహెల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు విధించిన శిక్షను పెంచాలని కోరుతూ గోవా ప్రభుత
Read Moreజ్ఞానేశ్ కుమార్ను అమెరికా తీసుకెళ్లండి! ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ఎన్నికల విధానాన్ని, చీఫ్ఎలక్షన్కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను ప్రశం
Read Moreపోస్టాఫీసుల్లో గంగాజలం.. రాఖీలకు ప్రత్యేక కవర్లు
హైదరాబాద్సిటీ, వెలుగు: శ్రావణ మాసం సందర్భంగా తెలంగాణ పోస్టల్ శాఖ కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. పోస్టాఫీసుల్లో గంగాజలాన్ని అమ్ముతున్నారు. గంగోత్రి నుంచి
Read Moreసూరమ్మ కాలువలకు మోక్షం.. 20 ఏండ్ల నిరీక్షణకు తెర
390 ఎకరాల భూసేకరణ పూర్తి.. రూ.35.50 కోట్లు మంజూరు ఎడమ కాలువకు లైన్క్లియర్.. కుడి కాలువకు కొనసాగుతున్న ప్రక
Read Moreనాగార్జున 'గీతాంజలి' రీ-రిలీజ్: ఆగస్టు 28న 4K ఫార్మాట్లో రిలీజ్
నాగార్జున ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో ఒకటి' గీతాంజలి’. మణిరత్నం తెరకెక్కించిన
Read Moreనకిలీ టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు యత్నం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ జంట
గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ విమాన టికెట్లతో దంపతులు పట్టుబడ్డారు. జెడ్డా వెళ్లేందుకు ఓ దంపతులు శంషాబాద్&zwn
Read Moreచంటిబిడ్డతో అసెంబ్లీకి టీవీకే ఎమ్మెల్యే
చెన్నై: తమిళనాడులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీవీకే నేత ఆర్. పల్లవి తన బిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో పాల్గొనే టైంలో బ
Read More












