లేటెస్ట్
ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
మెదక్, వెలుగు: ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పోలీస్అధికారులకు సూచించారు. మంగళవారం డీపీఓలో నెలవారి నేర సమీక్ష
Read Moreవచ్చే నెల 27 నుంచి గుజరాత్లో రాష్ట్ర కథా శిబిర్
ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది విద్యార్థులు ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన అధికారులు హైదరాబాద్, వెలుగు:ఈ మేరకు ఒక్కో ఉమ్మడి జిల్
Read Moreబ్రహ్మోత్సవాలలో అపశృతి..కరంటు షాక్ తో బాలిక మృతి
జగిత్యాల: దేవుడి బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. అప్పటి దాక దేవుడి నామస్మరణతో ఆనందంగా ఆడిపాడిన చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది. తోటి చిన్నారులోత కలిసి క
Read Moreదక్షిణ మధ్య రైల్వే..సీనియర్ డిప్యూటీ జీఎంగా ఆశిష్ మెహ్రోతా బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (జీఎం)గా ఆశిష్ మెహ్రోతా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయ
Read Moreసిద్దిపేట జిల్లాలో ప్రియురాలికి పెళ్లవుతోందని యవకుడు సూసైడ్
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబార్పేటలో ఘటన గజ్వేల్/వర్గల్, వెలుగు: ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందని, ఆమె కుటుంబీకులు దాడి చేసి కొట్టారన
Read Moreకోదాడ డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి
కోదాడ,వెలుగు: సీఐడీలో పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డ
Read Moreఇందిరమ్మ చీరలు మంచిగున్నయ్.. యాదాద్రి కలెక్టర్తో వృద్ధురాలి ముచ్చట
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పల్లె దవాఖా
Read Moreసర్దార్ పటేల్ స్ఫూర్తితో ఏకతా మార్చ్ : కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి
కోదాడ, వెలుగు: దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. సర్దార్ వల్లభాయ్
Read MoreConstitution Day: వికసిత్ భారత్ సాకారం కోసం పనిచేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాల
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వడ్డీ లేని రుణాలను మూడో విడత కార్యక్రమం చేపట్టారు. నల్గొండ జిల్లాలో రూ.66.78 కోట్లు న
Read Moreతాగేనీళ్లతో కారు క్లీనింగ్.. వ్యక్తికి రూ.10 వేల ఫైన్ విధించిన వాటర్ బోర్డ్
హైదరాబాద్సిటీ, వెలుగు: వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటితో వాహనాలు కడిగిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. మంగళవారం వాటర్బోర్డు ఎం
Read Moreమదర్ డెయిరీ, ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం : గుడిపాటి మధుసూదన్ రెడ్డి
మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి యాదగిరిగుట్ట, వెలుగు: నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తో మదర్ డెయిరీ పరస్పర అంగీకార ఒప
Read Moreఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరి
Read More












