లేటెస్ట్
ఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్కు సమన్లు.. చార్జ్షీట్ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు
ఏ1 కేటీఆర్ సహా ఐదుగురు నిందితులకు సమన్లు జులై 31న విచారణకు హాజరుకావాలని ఆదేశం హెచ్&
Read Moreచట్టాలున్నా రాష్ట్రంలో గోవధ ఆగట్లేదు : సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు ముషీరాబాద్/అబిడ్స్, వెలుగు:
Read Moreదేశం గర్వించదగ్గ ఫొటో జర్నలిస్ట్ రఘు రాయ్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
బషీర్బాగ్, వెలుగు: భారతదేశం గర్వించదగ్గ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫొటో
Read Moreపోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు...సహకరించిన తల్లి,అన్నకు మూడేండ్లు
ఎల్బీనగర్, వెలుగు: బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, గర్భవతిని చేసి, ఆపై బలవంతంగా గర్భస్రావం చేయించిన కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ అజీమ్ (25)కు రంగారెడ
Read Moreమే 24న టాడీ మ్యాజిక్ ఫెస్టివల్ : మంత్రి పొన్నం ప్రభాకర్
కల్లు, నీరా విశిష్టత తెలియజేయడమే లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి పంజాగుట్ట, వెలుగు: ఈ నెల 24న ఎక్పీర
Read Moreలిక్కర్ స్కామ్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ
తనపై సోషల్ మీడియాలో దుష్ర్పాచారం చేసిన వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు రాజ్యాంగ ధర్మాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం: న్యాయమూర్తి న్యూఢి
Read More15 ఏండ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
నేడు సెక్రటేరియెట్లో భేటీ హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు " తెలంగాణ సివిల్ సర్వీసెస
Read Moreమళ్లీ తెరపైకి శంషాబాద్ కు ఎంఎంటీఎస్...పదేండ్ల కిందటి ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే
హైస్పీడ్ ట్రైన్ హబ్, మెట్రో కారిడార్, బస్ టెర్మినల్ఏర్పాటుతో ఆలోచన తక్కువ ధర, అన్ని ఏరియాల నుంచ
Read Moreఅరాఘ్చీతో మోదీ భేటీ..రష్యా విదేశాంగ మంత్రితోనూ సమావేశం
న్యూఢిల్లీ: ఇరాన్, రష్యా విదేశాంగ మంత్రులు అబ్బాస్ అరాఘ్చీ, సెర్గీ లవ్ రోవ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రు
Read Moreపెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి : గవర్నర్ శుక్లా
ఇంధన పొదుపు కోసం పబ్లిక్ ముందుకు రావాలని గవర్నర్ శుక్లా పిలుపు ఇదే అంశంపై సీఎం, మంత్రులను కోరనున్నట్టు వెల్లడి హైదర
Read Moreమోదీ సర్కార్ వైఫల్యంతోనే నీట్ రద్దు..మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ తీరుతో దేశ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం బీజేపీ పాలిత రాష్ట్రాలే లీక్లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని ఆరోపణ హైదరాబా
Read Moreటెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. మెటాలో 8 వేల జాబ్స్ కట్.. సిస్కోలో 4 వేల మంది ఔట్
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఈ నెల 20 నుంచి సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం. మరో టెక్ కంపెనీ సిస్కో నాలుగు వేల మందిని తొలగిం
Read Moreమోత మొదలైంది.. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 2026 మే 15వ తేదీన ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ పై దేశ వ్యాప్తంగా
Read More












