లేటెస్ట్

‘ఎస్ఐఆర్’తో కేంద్రం కుట్ర : వరంగల్ ఎంపీ కడియం కావ్య

    వరంగల్​ ఎంపీ కడియం కావ్య స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

తెలంగాణలో ఒంటరిగానే పోటీ..దక్షిణాది రాష్ట్రాలపై మా ఫోకస్ ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్షా

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. అలాగే ఇకపై ఏ రాష్ట్రంలో

Read More

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే..ఢిల్లీలో జాతీయ విచారణ సంఘానికి బీఆర్ఎస్ వినతి

న్యూఢిల్లీ వెలుగు: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీఆర్‌‌‌‌‌‌&z

Read More

వీబీ జీ రామ్-జీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌ అమలును వాయిదా వేయండి : సీతక్క

రాష్ట్రాలతో సంప్రదించకుండా స్కీమ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించడం సరికాదు: సీతక్క కేంద్ర మంత్రి శివ‌‌&zwnj

Read More

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వండి.. కలెక్టర్, డీఈవోను కోరిన టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధిం

Read More

కొమురం భీం ఆదివాసీలకు ఆదర్శం : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు: ఆదివాసీలకు కొమురం భీం ఆదర్శమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. చర్ల మండలం కేశవాపురంలో మంగళవారం ఆయన కొమురం భీమ్​ విగ్రహ

Read More

రైతులను ఆయిల్‌ ‌పామ్‌‌ సాగు వైపు ప్రోత్సహించాలి.. లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎరువుల కొరత రాకుండా  చర్యలు తీసుకోవాలి  సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు ప్రభుత్వ సంక్షేమ ఫ

Read More

గద్వాల జిల్లాలో తల్లి, కూతురు మిస్సింగ్

గద్వాల, వెలుగు: తల్లి, కూతురు అదృశ్యమైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు

Read More

దుబాయ్లో యాక్సిడెంట్.. జగిత్యాలకు చెందిన ముగ్గురు మృతి

మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు  భారత కాన్సులేట్ అధికారుల సంప్రదింపులు దుబాయ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెంది

Read More

నేలకొండపల్లి : రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ అపహాస్యం చేస్తుంది

నేలకొండపల్లి, వెలుగు: తెలంగాణ రైతుల కష్టాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం

Read More

నిర్మల్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య

    కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడంతోపాటు మెర

Read More

మా ప్రభుత్వంపై రాహుల్‌‌కు లేఖ రాయడమా..కేటీఆర్‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు అధికారాన్ని అడ్డంపెట్టుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను తాగిన కేసీఆర్, కేటీఆర్‌‌‌‌లకు ఇప్పుడు

Read More

కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 రోజుల బస్సు యాత్ర

గిరిజనుల రిజర్వేషన్లకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్ణయం  హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో గిరిజనులకు రిజర్వేషన్లను అమ

Read More